Mahashivaratri : మహాశివరాత్రి జాతర సందర్భంగా ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందజేసిన ఆలయ అధికారులు

ఈనెల 7 నుండి 9 వరకు రాజన్న ఆలయంలో వైభవం నిర్వహించే మహాశివరాత్రి జాతర( Mahashivaratri )కు రావాల్సిందిగా కోరుచు రాజన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ( SP Akhil Mahajan ),ట్రైనీ ఎస్పి రాహుల్ రెడ్డి , శ్రీ.చంద్రయ్య అడిషనల్ ఎస్పీ, అడిషనల్ కలెక్టర్ ఖిమ్యా నాయక్, వేములవాడ సీనియర్ సివిల్ జడ్జ్ సట్టు రవీందర్, జూనియర్ సివిల్ జడ్జ్ కే జ్యోతిర్మయి కి కలసి ఆహ్వాన పత్రికలను అందజేసిన పర్యవేక్షకులు నాగుల మహేష్ ,ఈఓ సిసి ఎడ్ల శివ సాయి ఉన్నారు.

 Mahashivaratri The Temple Authorities Handed Over Invitations To The Dignitarie-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube