సమ్మెతో పేరుకు పోయిన చెత్త

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట గ్రామపంచాయతీ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్న నేపథ్యంలో, గంభీరావుపేట గ్రామంలో చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయిని ప్రజలు వాపోతున్నారు.మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్లో,

 Garbage On Roads With Strike Of Gram Panchayat Workers, Garbage , Gram Panchayat-TeluguStop.com

ప్రధాన వీధుల గుండా, చెత్త పేరుకుపోవడంతో పందులు స్వైర విహారం చేసి దుర్వాసన వస్తుందని ప్రజలు వాపోతున్నారు.

వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున, ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికైనా పేరుకుపోతున్న చెత్తను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube