తండ్రి జయంతి తనయుడు మా వృద్ధాశ్రమంలో బియ్యం, సరుకుల అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా :తండ్రి జన్మదినాన్ని పురస్కరించుకొని తనయుడు మా వృద్ధ అభాగ్యుల వృద్ధాశ్రమంలో బియ్యం, నిత్యవసర సరుకులను అందజేశారు.ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మండల కేంద్రానికి చెందిన విశ్రాంతి ఉద్యోగి స్వర్గీయ వంగ రామేశ్వర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా తనయుడు వంగ గిరిధర్ రెడ్డి( Vanga Giridhar Reddy ) మంగళవారం గంభీరావుపేట మండల కేంద్రంలోని మల్లు గారి నర్సాగౌడ్ ఏర్పాటుచేసిన మా వృద్ధాశ్రమంలో సన్నిహితులతో కలిసి 30 మంది వృద్ధులకు 25 కేజీల బియ్యంతో పాటు నిత్యవసర సరుకులను మల్లు గారి నర్సాగౌడ్ సమక్షంలో అందజేశారు.

 Father Jayanthi's Son Is A Rice And Goods Deliverer In Our Old Age Home , Father-TeluguStop.com

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ నేవూరి వెంకట నరసింహారెడ్డి( Nevuri Venkata Narasimha Reddy ), నూకల శ్రీను, నేవూరి సురేందర్ రెడ్డి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube