రాళ్లపేట పెద్దమ్మ దేవాలయంలో రెండు కిరాణా షాప్ ల్లో దొంగతనం

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) తంగళ్ళపల్లి మండలం రాళ్ల పేట పెద్దమ్మ దేవాలయంలో, రెండు కిరాణా షాపులలో దొంగతనం చేసిన దుండగులు.గ్రామస్తుల కథనం ప్రకారం తంగళ్ళపల్లి మండలంలోని రాళ్ళపేట గ్రామంలో గల పెద్దమ్మ ఆలయంలో హుండీ పగలగొట్టి హుండీలోని డబ్బులను, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు.

 Theft In Two Grocery Shops In Rallapet Peddamma Temple,grocery Shops, Peddamma T-TeluguStop.com

అంతేగాకుండా అదే గ్రామానికి చెందిన షేక్ గోరేమియా, సయ్యద్ గోరిబీ కిరాణా షాపుల తాళాలు పగలగొట్టి సుమారు 5వేల కిరాణా సామాగ్రి, డబ్బులను దొంగలించారని గ్రామస్తులు తెలిపారు.వివరాలు తెలుసుకున్న ఎస్సై వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube