గ్రూప్-1 పరీక్షా కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 17 కేంద్రాల్లో మొదలయిన గ్రూప్-1 ప్రిలిమినరి పరీక్ష.10.15 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేసిన అధికారులు.పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు.144 సెక్షన్ అమలు.

 District Sp Akhil Mahajan Visited Group-1 Examination Centres, Rajanna Sircilla-TeluguStop.com

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాటు చేసామని పరీక్ష కేంద్రానికి ఎస్.

ఐ స్థాయి అధికారిని నియమించమని అన్నారు.సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ పాటశాల,జూనియర్ కాలేజ్, అయ్యప్ప డిగ్రీ కాలేజ్,సిద్దార్థ హై స్కూల్ ,అగ్రహారం పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజ్ లను పరిశీలించి బందోబస్తు లో అధికారులకు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube