గ్రూప్-1 పరీక్షా కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 17 కేంద్రాల్లో మొదలయిన గ్రూప్-1 ప్రిలిమినరి పరీక్ష.10.

15 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేసిన అధికారులు.పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు.

144 సెక్షన్ అమలు.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాటు చేసామని పరీక్ష కేంద్రానికి ఎస్.

ఐ స్థాయి అధికారిని నియమించమని అన్నారు.సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ పాటశాల,జూనియర్ కాలేజ్, అయ్యప్ప డిగ్రీ కాలేజ్,సిద్దార్థ హై స్కూల్ ,అగ్రహారం పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజ్ లను పరిశీలించి బందోబస్తు లో అధికారులకు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ.

మొదట్లో 3 సినిమాలు హిట్ అయ్యాయి…కట్ చేస్తే వరుస ప్లాపులు అందుకున్న హీరోలు వీళ్లే…