బాధిత కుటుంబానికి ప్రమాద బీమా చెక్కును అందించిన బిఆర్ఎస్ నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం సీతరాంనాయక్ తండాకు చెందిన బానోత్ గణేశ్ ఆరు నెలల క్రితం చెక్ డ్యాంలో పడి మరణించగా, బీఆర్ఎస్ పార్టీ ప్రమాద బీమా చెక్కు మంజూరైంది.సంబంధిత చెక్కును బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య,

 Brs Leaders Who Gave An Accident Insurance Cheque To The Victims Family In Sitar-TeluguStop.com

వీర్నపల్లి ఎంపీపీ మాలోత్ భూల – సంతోష్ నాయక్, జడ్పీటీసీ గుగులోత్ కళావతి – సురేష్ నాయక్ స్థానిక ప్రజాప్రతినిధులు మండల నాయకుల తో కలిసి బాధిత కుటుంబానికి చెక్కును అందించడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube