అఖిలపక్షం ఆధ్వర్యంలో రోడ్డుపై నాట్లు వేసి నిరసన

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట( Gambhiraopet ) మండలం కొత్త పళ్లి గ్రామానికి మూడు కిలోమీటర్ల డబల్ రోడ్డు తొందరగా మంజూరు చేసి పనులు ప్రారంభించాలని కోరుతూ, అఖిలపక్షం ఆధ్వర్యంలో రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపారు.

 Under The Aegis Of Akhilapaksha, The Protest Was Put On The Road And Planted , G-TeluguStop.com

ఇట్టి కార్యక్రమంలో శివసేన ఉద్యోగు ఉదేవ్ థాకరే( Uddhav Thackeray ) యూత్ ప్రెసిడెంట్ గౌటే గణేష్,పెద్దురి పరశురాములు గౌడ్, బీఎస్పీ మండల అధ్యక్షుడు అనిల్( Anil ), కొత్తపెళ్లి గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భాస్కర్, గణేష్,గుర్రం రాజా గౌడ్స్, బీసీ సేన ప్రెసిడెంట్ బట్టు ప్రవీణ్, ఆంజనేయులు,రాము, కొత్తపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube