వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అంబేద్కర్ 132 వజయంతి వేడుకలను ఘనంగా జరిపారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

 Ambedkar Jayanti Celebrations In Agriculture Market Yard , Ambedkar Jayanti Cel-TeluguStop.com

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అంబేద్కర్ అంటే కొందరివాడు కాదు అందరివాడు అని అన్నారు.

హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.

అంబేద్కర్ అంటే కొందరు ఫోటోలకు విగ్రహాలకే పరిమితం చేస్తారు కానీ ముఖ్యమంత్రి కెసిఆర్ వారి అడుగుజాడల్లోనే నడుస్తున్నారని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube