శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు.ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు.

 Government Whip Adi Srinivas Participating In The Statue Installation Ceremony O-TeluguStop.com

స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.స్వామివారి కృప కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రజలు ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో ఉండాలని వేడుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube