తెలంగాణలో ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే పర్యటన..!!

ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే తెలంగాణకు రానున్నారు.ఇందులో భాగంగా ఈనెల 18వ తేదీన ఖర్గే రాష్ట్రానికి రానున్నారని తెలుస్తోంది.

 Aicc President Kharge's Visit To Telangana..!!-TeluguStop.com

ఖర్గే పర్యటన నేపథ్యంలో పేదలకు మేలు జరిగే డిక్లరేషన్ ప్రకటిస్తామని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.పేదల భూములను ప్రభుత్వం అమ్ముకుంటోందని ఆయన ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వమే కబ్జా కోరుగా మారిందని పేర్కొన్నారు.బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటేనన్న రేవంత్ రెడ్డి పేదలకు కాంగ్రెస్ న్యాయం చేస్తుందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube