Yadadri Bhuvanagiri

Yadadri Bhuvanagiri District & City Daily Latest News Updates

పాడి రైతుల పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలి: సిపిఐ రైతు సంఘం డిమాండ్

యాదాద్రి భువనగిరి జిల్లా:పాడి రైతుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని మంగళవారం ఉదయం 9 గంటలకు యాదగిరిగుట్ట విజయ డైరీ వద్ద సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టి రైతులతో కలిసి విజయడైరీ యాదగిరిగుట్ట ఇన్చార్జి బాలరాజుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా...

Read More..

ఎమ్మెల్సీ మల్క కొమరయ్యకి హార్దిక శుభాకాంక్షలు: పాతకోట నరేష్

యాదాద్రి భువనగిరి జిల్లా: ఉమ్మడి కరీంనగర్,నిజామాబాద్, మెదక్,ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విజయాన్ని సాధించిన ఎమ్మెల్సీ మల్క కొమరయ్యకి వలిగొండ మండల ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి పాతకోట నరేష్ హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో మంగళవారం...

Read More..

సైదాపూర్ వీరభద్ర స్వామి ఆలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలోని వీరభద్ర స్వామి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య,సతీమణి,బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బీర్ల అనితతో కుటుంబ సమేతంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ముందుగా శివయ్యకు...

Read More..

రోడ్డు ప్రమాదాల నుండి ప్రజల ప్రాణాలు కాపాడండి:డివైఎఫ్ఐ

యాదాద్రి భువనగిరి జిల్లా:చౌటుప్పల్ పట్టణంలో తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నుండి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజల ప్రాణాలను కాపాడాలని ట్రాఫిక్ సీఐ విజయమోహన్ కు మంగళవారం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మెమోరడం అందజేశారు.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు...

Read More..

దాచారం దేవాలయంలో విగ్రహాల అపహరణ

యాదాద్రి భువనగిరి జిల్లా: మోత్కూరు మండలం దాచారం గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో విగ్రహాలు అపహరణకు గురైన విషయం మంగళవారం గ్రామంలో కలకలం రేపింది.కొంతమంది దుండగులు అర్థరాత్రి దేవాలయంలోకి ప్రవేశించి,విలువైన విగ్రహాలను అపహరించారు.ఈ ఘటన భక్తులలో భయాందోళనలు కలిగిస్తోంది.దొంగల కోసం...

Read More..

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది.మహిళా ఏఆర్ కానిస్టేబుల్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.సిద్దిపేట జిల్లా కోయడకు చెందిన కె.అనూష 2020లో ఏఆర్ కానిస్టేబుల్ గా ఎంపికై యాదాద్రి జిల్లాలోని...

Read More..

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ జన్మదిన వేడుకలు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో సోమవారం యాదగిరిగుట్ట ఆలయంలో ఘనంగా నిర్వహించారు.ప్రత్యేక పూజలు నిర్వహించి,కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేసుకున్నారు. ఈ...

Read More..

బీసీ కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకి లెక్కలు: బూడిద బిక్షమయ్య గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా:బీసీ కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నవన్ని కాకి లెక్కలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ అన్నారు.సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల...

Read More..

ప్రతి మాదిగ సంకకు డప్పేసుకొని తరలి రావాలి:నల్ల చంద్రస్వామి మాదిగ

యాదాద్రి భువనగిరి జిల్లా: ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలనే డిమాండ్ తో ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ అధ్వర్యంలో ఫిభ్రవరి 7న హైదారాబాద్ లో జరగనున్న “లక్ష డప్పులు వేల గొంతుల సభకు” రాష్ట్రంలోని ప్రతి...

Read More..

డ్రైనేజీ నిర్మాణంలో నాణ్యత లోపాలను సరిచేయాలని సిపిఎం ధర్నా

యాదాద్రి భువనగిరి జిల్లా:చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా వచ్చే సర్వీస్ రోడ్డులో డ్రైనేజీ నిర్మాణాలు చేపడుతున్న ప్రాంతాన్ని శనివారం సిపిఎం నాయకులు సందర్శించారు.డ్రైనేజీ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను పాటించకుండా నాసిరక పనులు...

Read More..

చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పాల ప్యాకేట్స్ పంపిణీ

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలంలోని లింగవారి గూడెం గ్రామంలో అంధుల అక్షర శిల్పి లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా మా గురువు చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ బికుమండ్ల సుధీర్ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మినరల్స్ కలిగిన పాల...

Read More..

బీసీ మహాసభకు తరలివెళ్ళిన సంస్థాన్ నాయకులు

యాదాద్రి భువనగిరి జిల్లా: కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టిన...

Read More..

భువనగిరిలో నకిలీ గోల్డ్ డ్రాప్ వంటనూనె దందా

యాదాద్రి భువనగిరి జిల్లా:జిల్లా కేంద్రంలో గోల్డ్ డ్రాప్ బ్రాండెడ్ నూనెను పోలిన కల్తీ వంట నూనె విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతుందని,భువనగిరి చుట్టుపక్కల గిరిజన తండాలు,గూడాలు, పల్లెటూరులు ఉండడంతో బ్రాండెడ్ నూనె కొనే ఆర్థిక స్తోమత లేనివారికి కల్తీ నూనె కట్టబెడుతూ ఉన్నారని,...

Read More..

జిల్లా కేంద్రంలో గుట్టుగా గుట్కా అమ్మకాలు

యాదాద్రి భువనగిరి జిల్లా:కేంద్రంలో ఓ ప్రముఖ కిరాణా జనరల్ స్టోర్ గుట్కా వ్యాపారానికి గుత్తేదారుగా మారిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇక్కడి నుండే జిల్లా మొత్తంగా సరఫరా చేస్తున్నా సంబధిత అధికారులు పట్టించుకోకపోవడంపై గుట్కా విక్రయాలు చట్ట బద్దం చేశారా అనే అనుమానాలు వ్యక్తం...

Read More..

16 మంది ఉపాధ్యాయులను సర్వీసు నుంచి తొలగింపు

యాదాద్రి భువనగిరి జిల్లా: జిల్లాలో దీర్ఘకాలికంగా విధులకు హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన 16 మంది ఉపాధ్యాయులను ఏక కాలంలో సర్వీస్ నుంచి తొలగిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా డిఈవో సత్యనారాయణ బుధవారం ఉత్తర్వులు జారీ చేయడం రాష్ట్రంలో సంచలనం కలిగించింది.జిల్లాలోని పలు...

Read More..

రెడ్లరేపాక చెరువుపై కరుణించని ఆకాశగంగ

యాదాద్రి భువనగిరి జిల్లా: వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామ చెరువుపై ఆకాశగంగ కరుణ లేక నీటిచుక్క రాక ఎడారిని తలపిస్తూ పిచ్చిమొక్కలతో,రాళ్లూ, రప్పలతో అడవిని తలపిస్తుంది.ఈ చెరువు గ్రామప్రజలకు,పశుపక్ష్యాదులకు,వ్యవసాయానికి జీవనాధారంగా ఉండేది.గత వర్షాకాలంలో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు,వాగుకు...

Read More..

మాజీ ప్రధానికి అశ్రునివాళులు

యాదాద్రి భువనగిరి జిల్లా:సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అకాల మరణాన్ని చింతిస్తూ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యార్జీలు ధరించి శ్రద్ధాంజలి ఘటించారు.శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కిడి చంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన...

Read More..

కళ్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మేల్యే మందుల సామేలు

యాదాద్రి భువనగిరి జిల్లా: అడ్డగూడూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీస్ లో సోమవారం తుంగతుర్తి ఎమ్మేల్యే మందుల సామేలు 20 మందికి లబ్ధిదారులకు 2,002,320.రూపాయల కళ్యాణ లక్ష్మీ/షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు,నాయకులు, పాల్గొన్నారు .

Read More..

ఎంఎస్ఎన్ కెమికల్ కంపెనీ పొల్యూషన్ కు విముక్తి ఎప్పుడో...?

యాదాద్రి భువనగిరి జిల్లా: బీబీనగర్ మండల పట్టణంలో ఎంఎస్ఎన్ కెమికల్ కంపెనీ పొల్యూషన్ నుండి విముక్తి ఎప్పుడని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.కెమికల్ పొగ,దుర్వాసనతో చుట్టుపక్కనున్న ఇండ్లలో ఉండలేని పరిస్థితి ఉందని,ఈ కంపెనీ వల్ల గ్రౌండ్ వాటర్ కూడా పాడైపోయి ఎరుపు రంగులో...

Read More..

డిసెంబర్ 26 నుండి రాచకొండ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఐదవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 న ప్రారంభమై 28 వరకు సాగుతాయని రాచకొండ రాజప్ప సమితి సభ్యులు సూరపల్లి వెంకటేష్,కడారు అంజిరెడ్డి తెలిపారు.సోమవారం మండల కేంద్రంలో...

Read More..

మోత్కూరులో సిపిఎం ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం

యాదాద్రి భువనగిరి జిల్లా:దేశ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా అంబేద్కర్ పై అనుచిత వాఖ్యలు చేసి, విద్వేషాలకు కారణమైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను వెంటనే మంత్రి పదవి నుండి తొలగించాలని సిపిఎం మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు డిమాండ్...

Read More..

మోత్కూరును రెవిన్యూ డివిజన్ చేయాలని కలెక్టర్ కు వినతి

యాదాద్రి భువనగిరి జిల్లా: మోత్కూరు మండలాన్ని రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని సోమవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్...

Read More..

విషం చిమ్ముతున్న ప్రైవేట్ కంపెనీ

యాదాద్రి భువనగిరి జిల్లా:బీబీనగర్ మండలం మహాదేవపురం గ్రామ పరిధిలో ప్రముఖ పుణ్యక్షేత్రం అక్కన్న మాదన్న దేవాలయం పక్కనే ఉన్న ఎక్స్ టెక్ ప్రోలైస్ ప్రైవేట్ కంపెనీ నిత్యం తీవ్ర విష వాయువులు విడుదల చేస్తుందని ప్రజలు,భక్తులు ఆందోళన చెందుతున్నారు.విష వాయువులు ప్రజల...

Read More..

రైతు ప్రాణం పోతుంటే సంకెళ్లు వేస్తారా: ధరావత్ రాజు నాయక్

యాదాద్రి భువనగిరి జిల్లా: లగచర్ల పులిచర్లకుంట తండాకు చెందిన హీర్య నాయక్ మా భూములు మాకు ఇవ్వమన్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా లంబాడీలపై పగపట్టిందని,ఏదోరకంగా భయభ్రాంతులకు గురి చేసి భూములను తీసుకోవాలని తన అన్న తిరుపతిరెడ్డితో ప్రైవేట్ సామ్రాజ్యాన్ని...

Read More..

నాలుగు జిల్లాల కలెక్టర్లకు తెలంగాణ హైకోర్టు నోటీసులు

యాదాద్రి భువనగిరి జిల్లా:ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం విషయమై నాలుగు జిల్లాల కలెక్టర్లకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.జనగాం,యాదాద్రి భువనగిరి,జయశంకర్ భూపాలపల్లి,ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.రైతు ఆత్మహత్యలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై గత ఏడాది...

Read More..

అప్పుల బాధ తాళలేక మహిళా ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి జిల్లా: అప్పుల బాధ తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో విషాదం నింపింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.సిరిపురం గ్రామానికి చెందిన దోర్నాల విజయలక్ష్మి తమ కుల వృత్తి...

Read More..

పోలింగ్ స్టేషన్లపై అభ్యంతరాలు ఉంటే తెల్పండి: జిల్లా కలెక్టర్ హనుమంతరావు

యాదాద్రి భువనగిరి జిల్లా: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను రూపొందించి, ఈ నెల 7 వ తేదీన జిల్లాలోని అన్ని మండల, గ్రామ పంచాయతీల్లో జాబితాను ప్రదర్శించడం జరిగిందని,ఈముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే...

Read More..

డిసెంబర్ లోనే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను గుర్తిస్తాం: అదనపు కలెక్టర్ వీరారెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న ప్రతి కుటుంబం దగ్గరకు ప్రభుత్వ అధికారులు వచ్చి సర్వే నిర్వహిస్తారని,ప్రస్తుతం ఉంటున్న ఇండ్లను,సొంత స్థలం ఉన్న వారిని గుర్తించి ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తారని,ఆ తర్వాత గ్రామపంచాయతీలో గ్రామసభల ద్వారా అర్హులను...

Read More..

తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం

యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని సర్వేల్, పుట్టపాక,నారాయణపురం గ్రామాలలో తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతిష్టించిన తెలంగాణ తల్లి విగ్రహానికి బిఆర్ఎస్ నాయకులు మంగళవారం...

Read More..

శాంతిభద్రతల పరిరక్షణకై ప్రజలు సహకరించాలి:ఆర్ఏఎఫ్ ఏడిసిపి వినోద్ గోపి

యాదాద్రి భువనగిరి జిల్లా: శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు ప్రజలు సహకరించాలని, ప్రజలకు సేవ చేయడానికి పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ఆర్ఎఎఫ్ ఏడిసిపి వినోద్ గోపి అన్నారు.సోమవారం డిసిపి రాజేష్ చంద్ర,ఏసిపి రమేష్,సిఐ కొండల్ రావుల ఆదేశాలతో యాదాద్రి భువనగిరి జిల్లా...

Read More..

ముత్తిరెడ్డిగూడెంలో గుర్తు తెలియని వ్యక్తి హల్చల్

యాదాద్రి భువనగిరి జిల్లా: మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగుడెం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్ సృష్టించాడు.గ్రామంలోని ప్రధాన రహదారిపై (పాత సెంట్రల్ బ్యాంక్ స్థలం) ఎస్ఎల్ఎన్ఎస్ మెడికల్స్ జనరల్ షాప్ పక్కన చాడ గ్రామానికి చెందిన మల్గ ఐలయ్య ఇంటిలోకి...

Read More..

చెరువులోకి దూసుకెళ్లిన కారు...ఐదుగురు యువకులు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా:అతి వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్ళడంతో ఐదుగురు యువకులు దుర్మరణం పాలవగా ఒకరు సురక్షితంగా బయటపడిన విషాద సంఘటన శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్ గ్రామం వద్ద...

Read More..

డిసెంబర్ 14న లోక్ అదాలత్:జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మహాతి వైష్ణవి

యాదాద్రి భువనగిరి జిల్లా: డిసెంబర్ 14న జరిగే లోక్ అదాలత్ ను కాక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని చౌటుప్పల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మహాతి వైష్ణవి అన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కోర్టులో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ సన్నాహక...

Read More..

న్యాయ విద్యార్థి ఇస్లావత్ శ్రావ్య మృతి దారుణం:ఐలు జిల్లా అధ్యక్షుడు మామిడి వెంకట్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా:హైద్రాబాద్ అంబేద్కర్ లా కాలేజీలో మూడో సంవత్సరం న్యాయవిద్య చదువుతున్న ఇస్లావత్ శ్రావ్య అనుమానస్పద మృతికి కారణమైన నేరస్తులను కఠినంగా శిక్షించాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు మామిడి వెంకట్ రెడ్డి...

Read More..

కొలనుపాక ఎస్సీ హాస్టల్ ను కలెక్టర్ అకస్మిక తనిఖీ

యాదాద్రి భువనగిరి జిల్లా:ఆలేరు మండలం కొలనుపాక ఎస్సీ వెల్పేర్ హాస్టల్ వార్డెన్ ఆనంద్ కు యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లా కలెక్టర్ హనుమంతరావు షోకాజ్ నోటీసు జారీ చేశారు.శనివారం రాత్రి హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ హాస్టల్లో ఉన్న...

Read More..

ఆదిలోనే వాడిపోతున్న విద్యా కుసుమాలు...!

యాదాద్రి భువనగిరి జిల్లా: ఆహార కలుషితంతో విద్యార్థులు అనారోగ్యం పాలై ఆదిలోనే వసివాడి పోతున్నారని,27 రోజులుగా మృత్యుతో పోరాడి శైలజ మరణం గురుకులాల్లో మృత్యు ఘోషకు నిలువెత్తు నిదర్శనమని అడ్వకేట్, తెలంగాణ ఉద్యమకారుడు కునూరు శ్రీనివాస్ గౌడ్ అన్నారు.గురుకుల ఆశ్రమ పాఠశాల్లో,సాంఘిక...

Read More..

యాదగిరీషుని సేవలో ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని బుధవారం రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దర్శించుకున్నారు.నరసింహుడి అభిషేక పూజలో పాల్గొన్నారు.ఆయనకు ఆలయ ఈవో భాస్కర్ రావు, అర్చకులు ఆలయ సంప్రదాయ ప్రకారం స్వాగతం పలికారు. ప్రధానాలయ...

Read More..

వివిధ రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఖాయం

యాదాద్రి భువనగిరి జిల్లా: దేశంలోని జార్ఖండ్, మహారాష్ట్ర సహా వివిధ రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం ఖాయమని యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులు గంగుల వెంకటరాజిరెడ్డి అన్నారు.రామన్నపేట మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ...

Read More..

రఘునాథపురంలో రైతు దారుణ హత్య

యాదాద్రిభువనగిరి జిల్లా:రాజపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన మజ్జిగ యాదగిరి (50) అనే రైతును అదే గ్రామానికి చెందిన వడ్లకొండ నాగరాజు అనే వ్యక్తి కర్రతో దాడి చేసి హత్య చేసినట్లు మృతిని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.గ్రామ శివారులో కర్రతో దాడి...

Read More..

మాదిగల ఆత్మీయ సమ్మేళనం

యాదాద్రి భువనగిరి జిల్లా:ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అధ్వర్యంలో వర్గీకరణ సాధన కోసం రాజకీయాలకు అతీతంగా జాతి ఐక్యత చాటాలని పలువురు మాదిగ రాజకీయ నేతలు పిలుపునిచ్చారు.ఆదివారం భువనగిరి పట్టణంలోని ఎస్వీ పంక్షన్ హల్లో నిర్వహించిన మాదిగల ఆత్మీయ...

Read More..

తిరుమల తిరుపతి దేవస్థాన సభ్యుడిగా నన్నూరి నర్సిరెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన టీడీపీ నేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రియమైన శిష్యుడుగా ఉండే నన్నూరి నర్సిరెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ సభ్యుడిగా అవకాశం దక్కింది.ఆయన మొదటి నుండి ఒకేపార్టీ,ఒకేజెండా...

Read More..

రావి ఆకుపై ప్రముఖుల చిత్రపటాలు

యాదాద్రి భువనగిరి జిల్లా: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రాన్ని రావి ఆకుపై చిత్రించి ఓ చిన్నారి పలువురు మన్ననలు అందుకున్నారు.వివరాల్లోకి వెళితే…యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పట్టణ కేంద్రానికి చెందిన నిరుపేద దంపతులు కళ్లెం పార్వతమ్మ,సాయిలు చిన్నకుమార్తె...

Read More..

ప్రభుత్వ వైద్యంపై యాదాద్రి నూతన కలెక్టర్ స్పెషల్ ఫోకస్..!

యాదాద్రి భువనగిరి జిల్లా:జిల్లా నూతన కలెక్టర్ హనుమంతరావు ప్రభుత్వ వైద్యంపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.శుక్రవారం ఉదయం ఆలేరు, గుండాల పీ.హెచ్.సిలను వరుసగా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు.ఈ సందర్భంగా ఆస్పత్రిలోని రోగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రి రికార్డులను...

Read More..

ఈ రహదారిపై అదుపు తప్పితే యమపురికే

యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట మండలం వెల్లంకి-గుండ్రాంపల్లి వెళ్లే రహదారి సమస్య గురించి అనేకసార్లు పార్టీలకు అతీతంగా అఖిలపక్ష పార్టీల అధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, వంటావార్పులు నిర్వహించారు.అయినా పాలకుల్లో స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.2003 లో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు...

Read More..

పాఠశాలలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి: అదనపు కలెక్టర్ గంగాధర్

యాదాద్రి భువనగిరి జిల్లా: పాఠశాలలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు విద్యార్దులకు నాణ్యమైన విద్యను అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్ అన్నారు.శుక్రవారం మోటకొండూర్ లోని మహాత్మా జ్యోతిభా పూలే బి.సి రెసిడెన్షియల్ స్కూల్ ను...

Read More..

మాజీ ఎమ్మెల్యే చిరుమర్తిపై అఖిలపక్షం ఫైర్...!

యాదాద్రి భువనగిరి జిల్లా:రామన్నపేటలో ఏర్పాటు చేస్తున్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 23న జరిగిన ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో అఖిలపక్షాలు రెండువేల రూపాయలకు,బిర్యానీకి అమ్ముడుపోయాయని అపోహస్యం చేస్తే ఊరుకోమని,నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నోరు అదుపులో...

Read More..

స్థానికులకే రేషన్ షాపు కేటాయించాలి:ప్రజావాణిలో కలెక్టర్ కు వినతి

యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లా: గుండాల మండలం తుర్కలశాపురం గ్రామంలో గత 15 ఏళ్లుగా ఇన్చార్జ్ రేషన్ డీలర్లే బియ్యం సరఫరా చేస్తున్నారని, వారు సరైన సమయపాలన పాటించకపోవడంతో గ్రామస్తులు అనేక ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా స్థానిక...

Read More..

రామన్నపేట ప్రాంతాన్ని ఎడారిగా మార్చొద్దు: ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం(Kommaigudem) గ్రామంలో నిర్మించ తలపెట్టిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి బీఆర్ఎస్(BRS) పార్టీ పూర్తి వ్యతిరేకమని,ప్రజల “ఆరోగ్యమే ముద్దు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు” అని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(Chirumarthi Lingaiah) అన్నారు.సోమవారం...

Read More..

గ్రామపంచాయతీ కార్యదర్శులపై ప్రజావాణిలో ఫిర్యాదు

యాదాద్రి భువనగిరి జిల్లా: గుండాల మండల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులుగా విధులు నిర్వహిస్తున్న విజయ, ప్రియాంకలపై గుండాల మండల కేంద్రానికి చెందిన మాజీ వార్డ్ మెంబర్ అన్నేపర్తి భిక్షం సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

Read More..

మండల అభివృద్ధి కి కృషి చేస్తా:ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా:మోటకొండూరు మండల అభివృద్ధి కి కృషి చేస్తానని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు.సోమవారం మోటకొండూరు మండల కేంద్రం నుండి చాడ గ్రామానికి 2 కిలోమీటర్లు డీ.ఎం.ఎఫ్.టి నిధులతో మంజూరైన బిటీ రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు.ఈ...

Read More..

నాలుగు అక్రమ ఇసుక ట్రాక్టర్లు సీజ్ చేసిన పోలీసులు

యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట మండలం తుర్కపల్లి ఏటి పరివాహక ప్రాంతం నుండి అక్రమంగా తరలిస్తున్న నాలుగు ఇసుక ట్రాక్టర్లను రామన్నపేట పోలీసులు కక్కరేని మూసి బ్రిడ్జిపై రెక్కీ నిర్వహించి చాకచక్యంగా పట్టుకున్నారు.పోలీసుల నుండి తప్పించుకునే ప్రయత్నం చేయగా వెంబడించి అదుపులోకి...

Read More..

ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జీ,అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జీలకు సన్మానం

యాదాద్రి భువనగిరి జిల్లా: సీనియర్ సివిల్ జడ్జిలుగా ప్రమోషన్ పొందిన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ప్రదీప్,ఎస్.చందనలకు అడ్వకేట్స్ మరియు కోర్టు సిబ్బంది శుక్రవారం రామన్నపేట కోర్టు ప్రాంగణంలో ఘనంగా సన్మానించారు.అనంతరం ప్రిన్సిపల్ జూనియర్ ఏ ప్రదీప్, అడిషనల్ జూనియర్స్ చందనా...

Read More..

ఆదాని పరిశ్రమకు వ్యతిరేకంగా వెల్లువెత్తున్న నిరసన

యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట మండల పరిధిలోని కొమ్మాయిగూడం సమీపంలో అదానీ సంస్థ ఏర్పాటు చేయబోయే ఆంబూజ సిమెంట్ పరిశ్రమపై మండల వ్యాప్తంగా నిసనలు వెల్లువెత్తుతున్నాయి.శుక్రవారం కొమ్మాయిగూడెంలో ఆదానీ పరిశ్రమకు వ్యతిరేకంగా గ్రామ ప్రజలు రాజకీయాలకు అతీతంగా సంఘటితమై పోరాడాలని కరపత్రం...

Read More..

చేనేత వృత్తిని మంటగలిపే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు

యాదాద్రి భువనగిరి జిల్లా: రైల్వే స్టేషన్ కు ఆనుకొని ఆదాని గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏర్పాటు చేయబోతున్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ( Ambuja cement factory )వల్ల చేనేత పరిశ్రమకు ముప్పు తప్పదని పద్మశాలి సంఘం మండల గౌరవ అధ్యక్షుడు...

Read More..

రామన్నపేటలో సిమెంట్ పరిశ్రమ ఏర్పడితే ప్రజల ప్రాణాలకు ముప్పు

యాదాద్రి భువనగిరి జిల్లా:ప్రజా ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని దెబ్బతీసే సిమెంటు కాలుష్య పరిశ్రమకు రామన్నపేట మండల ప్రాంత ప్రజలు బలికావద్దని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశ్రాంత ఆచార్యులు ఏ.రామచంద్రయ్య పిలుపునిచ్చారు.రామన్నపేటలో నిర్మించ తలపెట్టిన ఆదాని గ్రూపు అంబుజా సిమెంటు పరిశ్రమలు వ్యతిరేకిస్తూ...

Read More..

దొంగతనాల పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్.హెచ్.ఓ

యాదాద్రి భువనగిరి జిల్లా: గ్రామాల్లో దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆత్మకూర్ (ఎం)ఎస్ హెచ్ ఓ సాల్మన్ రాజు అన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ (ఎం) మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రజలకు అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...

Read More..

ఆదాని-అంబుజా సిమెంటు పరిశ్రమకు వ్యతిరేకంగా నేడు సదస్సు

రామన్నపేట పరిధిలో రైతులను మోసం చేసి ఏర్పాటు చేస్తున్న ఆదాని- అంబుజా సిమెంట్(Adani-Ambuja cement) పరిశ్రమను వ్యతిరేకిస్తూ పర్యావరణ పరిరక్షణ వేదిక,అఖిలపక్షాల ఆధ్వర్యంలో నేడు రామన్నపేటలో జరగబోయే సదస్సుకు అన్ని గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవతం చేయాలని అఖిలపక్ష...

Read More..

ప్రభుత్వ ఇంటి స్థలాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలి:సిపిఎం

యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో గతంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకొని,అక్రమ కట్టడాలను(Illegal constructions) నిరోధించాలని సిపిఎం రామన్నపేట మండల కమిటీ సభ్యులు మేడి గణేష్(Madi Ganesh),శాఖ కార్యదర్శి గుండాల ప్రసాద్(Gundala...

Read More..

సిమెంట్ ఫ్యాక్టరీ గనక వస్తే చెట్టుకోక్కలం పుట్టకొక్కలం కావాల్సిందే

యాదాద్రి భువనగిరి జిల్లా: కొమ్మాయిగూడెం రామన్నపేట( Ramannapeta ) సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేయ తలపెట్టిన ఆదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని అడ్డుకోవడానికి ఇప్పుడు కళ్ళు తెరవకుంటే భవిష్యత్ అంధకారం కావాల్సిందేనని అఖిలపక్ష నాయకులు,తెలంగాణ టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాపోలు...

Read More..

పల్లె పహాడ్ లో బీఆర్ఎస్ అధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ

యాదాద్రి భువనగిరి జిల్లా: ఆత్మకూరు (ఎం) మండలం పల్లె పహాడ్ ( Palle Pahad )గ్రామానికి ఒక చరిత్ర ఉందని,తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో నైజాం రజాకర్లకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర పల్లె పహాడ్ సొంతమని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు...

Read More..

మోటకొండూరు డిటిగా జయలక్ష్మి

యాదాద్రి భువనగిరి జిల్లా: మోటకొండూరు మండల డిప్యూటీ తహశీల్దారు( Deputy Tahsildar)గా వేములపల్లి జయలక్ష్మి శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు.ఇక్కడ పని చేసిన డిప్యూటీ తహసిల్దార్ సురేష్ కుమార్ ఇటీవల కలెక్టరేట్ కు బదిలీ కాగా ఆయన స్థానంలో కలెక్టరేట్లో విధులు...

Read More..

పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ప్రతి పండుగకు ఇదే పరిస్థితి

యాదాద్రి భువనగిరి జిల్లా: హైదరాబాద్‌-విజయవాడ నేషనల్ హైవే( Hyderabad-Vijayawada National Highway )పై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద శుక్రవారం భారీగా వాహనాలు నిలిపోయాయి.దసరా పండుగ నేపథ్యంలో హైదారాబాద్ నుండి గ్రామాలకు వెళ్ళే వాహనాలతో...

Read More..

దసరా పండుగకు అన్ని గ్రామాల్లో గట్టి బందోబస్తు:మోటకొండూర్ ఎస్ఐ పాండు

యాదాద్రి భువనగిరి జిల్లా: దసరా పండుగ( Dussehra )ను ప్రజలు ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని,శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri District) మోటకొండూర్ ఎస్సై పాండు గురువారం ఒక ప్రకటనలో...

Read More..

దివ్యవిమాన గోపుర బంగారు తాపడం పనులకు శ్రీకారం

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థాన దివ్యవిమాన గోపుర బంగారు తాపడం పనులకు బుధవారం శ్రీకారం చుట్టారు.దివ్య విమాన గోపురం పనులకు సంబంధించిన రాగి విగ్రహాలను,రాగి పలకలను చెన్నెకి తరలించారు.రాగి విగ్రహాలకు,రాగి పలకలకు చెన్నైకి తరలించే వాహనానికి...

Read More..

గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన వస్త్రాల పంపిణీ

యాదాద్రి భువనగిరి జిల్లా:రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో ఈడం స్వరూప స్మారక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈడెం శ్రీనివాస్- రాధా దంపతులు విజయదశమి సందర్భంగా గ్రామ పంచాయతీ మరియు పారిశుద్ద్య సిబ్బందికి బుధవారం నూతన వస్త్రాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా...

Read More..

మోటకొండూరు గుంతల రోడ్లకు మోక్షం ఎప్పుడు...?

యాదాద్రి భువనగిరి జిల్లా: మోట కొండూరు మండలంలో పలు రహదారులు శిధిలావస్థకు చేరుకొని, గుంతలు పడి ప్రయాణానికి అసౌకర్యంగా తయారయ్యాయని,రాత్రి వేళలో ప్రయాణం చేయాలంటే ఎక్కడ ఏ గుంత ఉందో అర్ధంకాక వాహనాలు ప్రమాదానికి గురైన సంఘటనలు ఉన్నాయని మండల ప్రజలు,...

Read More..

బాలాజీ క్రషర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సిపిఎం ధర్నా

యాదాద్రి భువనగిరి జిల్లా: బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామ పరిధిలోని బాలాజీ క్రషర్ యాజమాన్యం పైన వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఎం యాదాద్రి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో క్రషర్ మిషన్...

Read More..

పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించినప్పుడే నిజమైన సంబరాలు:జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ యశోద

పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించినప్పుడే నిజమైన బతుకమ్మ సంబరాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ యశోద అన్నారు.మంగళవారం మోటకొండూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలలో ఆమె పాల్గొని మాట్లాడుతూ ఆరోగ్య...

Read More..

నీట్ ఫలితాల్లో ఎంబీబీఎస్ సీటు సాధించిన పేదింటి బిడ్డకు

యాదాద్రి భువనగిరి జిల్లా:పేదరికం చదువుకు అడ్డుకాదని,కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని నిరూపించాడు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామానికి చెందిన నక్క గణేష్ అనే నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్ది.ఇటీవల విడుదల చేసిన నీట్ ఫలితాల్లో (హాల్ టికెట్...

Read More..

రికార్డ్ అసిస్టెంట్లకు గ్రామ రెవిన్యూ అధికారులుగా పదోన్నతులు కల్పించాలి

యాదాద్రి భువనగిరి జిల్లా: రాష్ట్రంలో అన్నిశాఖలలో ఉన్న 2700ల రికార్డ్ అసిస్టెంట్లకు కొత్త రెవిన్యూ చట్టంలో గ్రామ రెవిన్యూ అధికారిగా (జెఆర్వో, విఆర్ఎస్)లుగా అవకాశం కల్పించాలని రికార్డ్ అసిస్టెంట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాసరి వీరన్న ప్రభుత్వాన్ని కోరారు.సోమవారం యాదాద్రి భువనగిరి...

Read More..

రాయగిరి చెరువు నింపి బిక్కేరు వాగులోకి నీరు వదలాలి:బీసు చందర్ గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా: గంధమల్ల ద్వారా నీళ్లను ఆలేరు వాగులోకి ఎలా వదిలారో అదేవిధంగా బస్వాపూర్ ద్వారా రాయగిరి చెరువు (Rayagiri pond)నింపి, బిక్కేరు వాగులోకి( Bikkera river) నీళ్లను వదలాలని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బీసు చందర్ గౌడ్...

Read More..

నర్సరీ స్థలం పరిశీలించిన ఎంపీడీవో

యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో రాబోవు సంవత్సరం 2025-26 సంవత్సరంలో పెంచాల్సిన మొక్కలకు రామన్నపేట మండల ప్రజాపరిషత్ అధికారి యాకూబ్ నాయక్ (Yakub Naik)దుబ్బాక గ్రామంలో నర్సరీ స్థల పరిశీలన చేశారు.ఈ సందర్భంగా గ్రామంలో ప్రజల అభిప్రాయం...

Read More..

మహా చండీయాగంలో పాల్గొన్న పలువురు దంపతులు

యాదాద్రి భువనగిరి జిల్లా:దేవీ నవరాత్రి ఉత్సవంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri District)రామన్నపేట మండలం భోగారం గ్రామంలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో దుర్గాదేవి అమ్మవారి( Durga Ammavari ) వద్ద అర్చకులు శివకుమార్ కరకములచే మహా మహా చండీ...

Read More..

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరిత గతిన పరిష్కరించాలి: కలెక్టర్ హనుమంతు కే.జెండగే

యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District,): ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే(Hanumantu K.Jendage) జిల్లా అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల...

Read More..

త్రాగు,సాగునీరు ద్వారా ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలి:గోద శ్రీరాములు

అనేక సంవత్సరాల నుండి మూసి పరిహాక ప్రాంతం విషతుల్యమైందని,దానిని ప్రక్షాళన చేయాలని ఎన్నో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని,గత ప్రభుత్వాలు చేస్తామని తూతూ మంత్రంగా చేసి పూర్తిగా విఫలమయ్యాయని సిపిఐ యాదాద్రి జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు(Goda Sri Ramulu) అన్నారు.సోమవారం...

Read More..

రోడ్డుకు ఇరువైపులా ప్రమాదకరంగా చెట్లు...సీపీఎం ఆధ్వర్యంలో శ్రమాదానం

యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట-అమ్మానబోలు ప్రధాన రహదారి వెంట ఉన్న చెట్లను తొలగించి ప్రమాదాలను అరికట్టడంలో ఆర్ అండ్ బి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సిపిఎం రామన్నపేట మండల కమిటీ సభ్యుడు మేడి గణేష్,దుబ్బాక సీపీఎం గ్రామ శాఖ కార్యదర్శి గుండాల...

Read More..

మొగిలిపాకలో వెటర్నరీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలి

యాదాద్రి భువనగిరి జిల్లా:మొగిలిపాక గ్రామంలో వెటర్నరీ హాస్పిటల్ ను వెంటనే ఏర్పాటు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి,జిల్లా నాయకులు మామిడి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.ఆదివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం మొగిలిపాక గ్రామంలో మొగిలిపాక గోపాల్...

Read More..

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ: ఎంపిడివో ఇందిరా

యాదాద్రి భువనగిరి జిల్లా:తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగని ( Bathukamma festival), మోటకొండూరు ఎంపిడివో ఇందిరా(MPDO Indira) అన్నారు.సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District) మోటకొండూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో బతుకమ్మ సంబరాలు...

Read More..

దసరా పండుగకు ఊరికెళ్ళే వారు అప్రమత్తంగా ఉండాలి: ఏఎస్ఐ మల్లేశ్

యాదాద్రి భువనగిరి జిల్లా: దసరా పండుగకు ఊరుకు వెళ్లే మండల ప్రజలు పోలీసుల సూచనలు పాటించకపోతే దొంగల బారినపడే అవకాశం ఉందని మోటకొండూరు ఏఎస్ఐ మల్లేశ్ అన్నారు.రాచకొండ పోలీసు వారి ఆదేశాలతో స్థానిక ఎస్సై పాండు సూచనల మేరకు యాదాద్రి భువనగిరి...

Read More..

రైతు (బంధు)భరోసా దసరాకు హుళక్కేనా...?

యాదాద్రి భువనగిరి జిల్లా: ఆత్మకూరు మండలంలోని రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు.దసరా పండుగ వరకైనా రైతు భరోసా ( Rythu Bharosa )వస్తుందని అనుకున్న రైతులకు ఆశలు అడియాశలయ్యే సూచనలు కనిపించడంతో అన్నదాతల్లో నైరాశ్యం నెలకొంది.వానకాలం పంటల సీజన్ పూర్తి...

Read More..

ప్యారారం గ్రామాన్ని దత్తత తీసుకున్న ఉస్మానియ వైద్యులు

యాదాద్రి భువనగిరి జిల్లా:బొమ్మలరామారం మండలం ప్యారారం( Pyararam ) గ్రామాన్ని ఉస్మానియా మెడికల్ ఆసుపత్రి వైద్యులు దత్తత తీసుకున్నారు.శనివారం 84 మంది మెడికల్ కాలేజీ విద్యార్థులతో ఉస్మానియా హాస్పిటల్ డాక్టర్స్ గ్రామాన్ని సందర్శించి 3 ఇండ్లకు ఒకరు చొప్పున గ్రామంలో ఇంటింటి...

Read More..

కొండ లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివి:కలెక్టర్ హనుమంతు కే.జండగే

యాదాద్రి భువనగిరి జిల్లా:తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు మరువలేనివని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జండగే అన్నారు.కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ, జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలేక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్...

Read More..

మాజీ సర్పంచ్ కుటుంబానికి అండగా మాజీ సర్పంచులు

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలం కడపగండి తండాకు చెందిన మాజీ సర్పంచ్ శంకర్ నాయక్ అనారోగ్యంతో మరణించారు.మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని సర్పంచులు మానవత్వంతో మాజీ సర్పంచ్ అయిన శంకర్ నాయక్ కుటుంబానికి...

Read More..

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు:ఏడీఏ శాంతినిర్మల

యాదాద్రి భువనగిరి జిల్లా:ఎరువుల,విత్తన దుకాణదారులు రైతులకు నాణ్యమైన విత్తనాలను అందివ్వాలని ఏడీఏ శాంతినిర్మల అన్నారు.శుక్రవారం మోటకొండూరులో ఉన్న పలు విత్తన,ఎరువుల దుకాణాలలో ఆమె ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.దుకాణాల్లో నిలవున్న స్టాక్,బిల్లు బుక్ లను పరిశీలించారు.రైతులకు నాణ్యమైన విత్తనాలను అందివ్వాలని,నకిలీ విత్తనాలను అమ్మితే...

Read More..

పంచాయితీ బిల్లుల కోసం మాజీల ఎదురుచూపులు

సంస్థాన్ నారాయణపురం మండలంలో గ్రామ పంచాయతీల బిల్లులు పెండింగ్లో ఉండడంతో మాజీ సర్పంచుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.గతంలో బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంలో పదవిలో ఉన్నప్పుడు జోరు మీదున్న వివిధ గ్రామాల సర్పంచులు అప్పులు చేసి ఎన్నో కాంట్రాక్టులను తీసుకుని గ్రామ అభివృద్ధి...

Read More..

దాచారం ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసిన తల్లిదండ్రులు

యాదాద్రి భువనగిరి జిల్లా: మోత్కూరు మండలం దాచారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు శనివారం విద్యార్థుల తల్లిదండ్రులు తాళం వేసి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో 50 మంది నిరుపేద విద్యార్దులు చదువుతుండగా నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారని,వారిలో ఒకరిని బదిలీ...

Read More..

తెలంగాణ సాయుధ పోరాటాన్నిపాఠ్యపుస్తకంలో చేర్చాలి:సిపిఐ

యాదాద్రి భువనగిరి జిల్లా:తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా గుండాల మండల పరిధిలోని సుద్దాల గ్రామంలో మోటార్ సైకిల్ యాత్రను సిపిఐ యాదాద్రి జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సుద్దాల గ్రామానికి ఒక చరిత్ర ఉన్నదని,సుద్దాల...

Read More..

భువనగిరిలో జిట్టా విగ్రహం ఏర్పాటు చేస్తాం:ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ) కేంద్రంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ( Jitta Balakrishna Reddy )విగ్రహాం ఏర్పాటు చేస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.జిల్లా కేంద్రంలో ఆదివారం...

Read More..

వంకలు తిరిగిన రోడ్డు...ఏపుగా పెరిగిన చెట్లు...!

యాదాద్రి భువనగిరి జిల్లా: ఆత్మకూరు(ఎం)మండల( Athmakur (M) ) కేంద్రం నుండి మొరిపిరాల గ్రామంతో పాటు వివిధ గ్రామాలకు వెళ్ళే ప్రధాన రోడ్డు మూడు మూల మలుపులతో,ఏపుగా పెరిగిన కంప చెట్లతో, కల్వర్టుల వద్ద భారీ గుంతలతో అత్యంత ప్రమాదకరంగా మారిందని,ఈ...

Read More..

త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని హైవే దిగ్బంధం

యాదాద్రి భువనగిరి జిల్లా:త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని 65 వ జాతీయ రహదారిపై శనివారం బాధితులు,రైతులు రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ త్రిబుల్ ఆర్ లో భూములు కోల్పోతున్న బాధితులకు...

Read More..

భార్యకు ప్రత్యక్ష దైవమై సేవలు చేస్తున్న భర్త...!

యాదాద్రి భువనగిరి జిల్లా: వివాహ సమయంలో అగ్నిసాక్షిగా కొత్త దంపతులచే జీవితాంతం ఒకరికి ఒకరు తోడునీడగా,కష్టసుఖాలను సమానంగా కలిసి పాలుపంచుకోవాలని ప్రమాణం చేయించి,సతికి పతే ప్రత్యక్ష దైవమని చెబుతారు.ఆనాటి ప్రమాణాలను బుట్ట దాఖలు చేసి,భార్యలను చెర బట్టిన భర్తలు, భర్తలను బాధ...

Read More..

ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలి: సిపిఎం

యాదాద్రి భువనగిరి జిల్లా: ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలని,సిపిఎం యాదాద్రి జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం ముషీపట్ల గ్రామంలో నేర్లకంటి...

Read More..

వాట్సాప్ సందేశానికి స్పందించిన దాతలు

యాదాద్రి భువనగిరి జిల్లా: ఆత్మకూరు(ఎం)మండల కేంద్రంలోని రామ్ నగర్ కాలనీలో నిలువ నీడలేని నిరుపేద కుటుంబానికి చెందిన దుంప ఎల్లయ్య ఇటీవల మృతి చెందాడు.ఆ కుటుంబ పరిస్థితిని చూసి స్థానికులు వాట్సాప్ లో పెట్టిన సందేశానికి స్పందించిన 108 మంది దాతలు...

Read More..

అమర వీరుల ఆశయాలను కొనసాగించాలి:బోలగాని

యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో ఎందరో మహానుభావులు అమరులైనారని,అమరులైన అమర వీరుల ఆశయాలను కొనసాగించాలని యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఐ సహయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ అన్నారు.శుక్రవారం సిపిఐ మండల కార్యదర్శి గాదగాని మాణిక్యంతో కలిసి మోటకొండూరు...

Read More..

బస్సును చూసి బెదిరిన కాడేడ్లు కుంటలో పడి మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా: ఆర్టీసీ బస్సును చూసి బెదరిన కాడెడ్లు పరుగు తీసి పక్కనే ఉన్న కుంటలో పడి మృతి చెందిన విషాద సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురంలో గురువారం రాత్రి జరిగింది.బాధిత రైతు తెలిపిన వివరాల...

Read More..

శిధిలమైన భవనంలో వృద్ద దంపతుల అవస్థలు

యాదాద్రి భువనగిరి జిల్లా:ఇటీవల కురిసిన వర్షాలకు కూలిపోయిన ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకబిక్కుబిక్కుమంటూ వృద్ద దంపతులు కాలం వెల్లదీస్తున్నారు.వివరాల్లో కి వెళితే…యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నెముల గ్రామానికి చెందిన వృద్ద దంపతులు నోముల లింగయ్య,అతని భార్య ఇందిరమ్మ...

Read More..

కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయంపై బిఆర్ఎస్ఎస్ హర్షం

యాదాద్రి భువనగిరి జిల్లా: టీపీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్( Bomma Mahesh Kumar Goud ) ను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం పట్ల బీసీ రిజర్వేషన్ సాధన సమితి( BC Reservation ) రాష్ట్ర అధ్యక్షుడు...

Read More..

నేలరాలిన తెలంగాణ మలిదశ ఉద్యమకెరటం జిట్టా బాలకృష్ణారెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ మలిదశ ఉద్యమకారుల్లో ముందు వరుసలో నిలబడే నిఖార్సయిన ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి.ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు.ఆయన మృతి చెందారన్న విషాదవార్త...

Read More..

సిద్ధార్థ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం

యాదాద్రి భువనగిరి జిల్లా: మోటకొండూర్ మండల( Motakondu) కేంద్రంలోని జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని సిద్ధార్థ ఫౌండేషన్ చైర్మన్, భారతీయ జనతా పార్టీ మండల కోశాధికారి బాల్ద నరసింహులు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా ఆయన...

Read More..

రామన్నపేట పెద్ద చెరువు నింపాలని మత్స్యకారులు ఆందోళన

యాదాద్రి భువనగిరి జిల్లా: ధర్మారెడ్డిపళ్లి కాలువకు పీడర్ ఛానల్ ఏర్పాటు చేసి,దాని ద్వారా రామన్నపేట పెద్దచెరువును నింపాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ( Yadadri Bhuvanagiri District )రామన్నపేట మండల కేంద్రంలో మత్స్యకారులు, రైతుల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం...

Read More..

ఆలేరు-పటేల్ గూడెం మార్గంలో వాగుపై వంతెన నిర్మించాలి

యాదాద్రి భువనగిరి జిల్లా: ఇటీవల కురిసిన వర్షాలతో ఆలేరు-పటేల్ గూడెం(Aleru-Patel Goodem ) గ్రామానికి వెళ్లే మార్గంలో వాగుపై వున్న వంతెన కొట్టుకపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిపోయాయని పటేల్ గూడెం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ధ్వంసమైన వంతెన వద్ద నిరసన...

Read More..

బైకులకు షెల్టర్ గా బస్ షెల్టర్...!

యాదాద్రి భువనగిరి జిల్లా: ఆత్మకూరు(ఎం) మండల( Athmakur (M) ) కేంద్రంలో ప్రయాణికుల సౌకర్యార్థం గతంలో ఏర్పాటు చేసిన బస్టాండ్ నేడు బైక్ పార్కింగ్ కు అడ్డాగా మారిందని ప్రయాణికులు వాపోతున్నారు.పరిసర ప్రాంతాల నుండి మండల కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం...

Read More..

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన పుట్టపాక వాసి

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలం( Narayanapur ) పుట్టపాక గ్రామానికి చెందిన సిహెచ్.శిరీష( Sirisha ) బోధనలో మెలుకువలు పాటిస్తూ విద్యాబోధన చేయడంతో ఉపాధ్యాయ దినోత్సవం ( Teachers Day )పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసంవత్సరం అందించే ఉత్తమ...

Read More..

ఎమ్మెల్యే వేముల వీరేశంకు అవమానం

యాదాద్రి భువనగిరి జిల్లా:మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Uttam Kumar Reddy, Ponguleti Srinivas Reddy) పర్యటనలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం( Vemula Veeresham ) అవమానం జరిగింది.మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి స్వాగతం...

Read More..

గుట్టలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం( Yadadri Lakshmi Narasimha Swamy ) ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు.ఆలయ అర్చకులు అధికారులు. కొండ క్రింద సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు( Varalakshmi...

Read More..

ఓయు బిజినెస్ మేనేజ్‌మెంట్ హెడ్ గా ప్రొ.ఎర్ర జహంగీర్ బాధ్యతలు

యాదాద్రి భువనగిరి జిల్లా:ప్రఖ్యాత ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri District) మోటకొండూర్ మండలం చందేపల్లి గ్రామానికి చెందిన ఎర్ర జహంగీర్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం హెడ్(అధిపతి)గా పదవి బాధ్యతలు స్వీకరించారు.వంద ఏళ్ల...

Read More..

యాదాద్రి దర్శించుకున్న తెలంగాణ గవర్నర్

యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ( Jishnu Dev Varma ) యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని మంగళవారం ఉదయం దర్శించుకున్నారు.ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భాలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌ అనంతరం ప్రత్యేక పూజల్లో...

Read More..

బిటి రోడ్డు కోసం సిపిఎం అధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు

యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట మండలం మునిపంపుల నుండి లక్ష్మాపురం వరకు అధ్వాన్నంగా మారిన మట్టి రోడ్డుపై బిటి రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం మునిపంపుల గ్రామంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి.సిపిఎం...

Read More..

కెమికల్ ఫ్యాక్టరీలపై వెంటనే చర్యలు తీసుకోవాలి

యాదాద్రి భువనగిరి జిల్లా: బొమ్మలరామారం మండలం రంగాపురం గ్రామంలో కెమికల్ ఫ్యాక్టరీ వ్యర్థ పదార్ధాలు బయటికి వదిలేయడంతో రంగాపురం చెరువులోని నీళ్ళు పూర్తిగా విష పూరితమై చెరువులో చేపలు చనిపోతున్నయని మత్స్యకారులు,గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా ఆ చెరువు దగ్గరకు పశువులను...

Read More..

ప్రజాపాలన అని పోలీస్ రాజ్యం నడుతున్న రేవంత్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా: రేవంత్ రెడ్డి ప్రజాపాలన అని పోలీస్ రాజ్యం నడుతున్నాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.రుణమాఫీ చేయాలని మా కార్యకర్తలు ధర్నాలు చేస్తుంటే బలవంతంగా అరెస్టులు చేస్తున్నారని,జర్నలిస్టుల పైన కూడా కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు...

Read More..

ఈదురు గాలులకు రోడ్డుపై విరిగిపడ్డ తాటి చెట్టు

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలంలో సోమవారం వీచిన ఈదురు గాలులకు వావిలపల్లి-చిల్లపురం గ్రామాల మధ్య నడిరోడ్డు తాటి చెట్టు విరిగిపడింది. దీనితో కాసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది.అయితే ఆ సమయంలో వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది.మండలంలో అక్కడక్కడ గాలి...

Read More..

మనుషులకేనా...మాకూ బుర్ర ఉందంటున్న మేక...!

యాదాద్రి భువనగిరి జిల్లా: కూటి కోసం కోటి విద్యలు అనగా వినే ఉంటాం.ఆ నానుడి మనుషుల జీవన విధానంలో కనిపించే రకరకాల పనులను ఉద్దేశించి అని అంటారు.కానీ,ఆ సామెత మనుషులకే కాదు మాకు వర్తిస్తుందని చెప్పకనే చెబుతోంది ఓ మేక.మీకే కాదు...

Read More..

ఆంగ్ల టీచర్ మెడికల్ లీవ్...దాతల సహకారంతో ప్రైవేట్ టీచర్

యాదాద్రి భువనగిరి జిల్లా: మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బదిలీపై వచ్చిన ఆంగ్ల ఉపాధ్యాయుడు మెడికల్ లాంగ్ లీవ్ పై వెళ్ళడంతో విద్యార్దులు ఇబ్బంది పడడంతో తల్లితండ్రులు, గ్రామస్తులు అధికారులకు కలిసి వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేకపోవడంతో హైస్కూల్...

Read More..

ప్రతి ఒక్కరూ జాతీయభావం పెంపొందించుకోవాలి: గంగిడి మనోహర్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా: దేశంలో ప్రతి ఒక్కరూ జాతీయభావం పెంపొందించుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగిడి మనోహర్ రెడ్డి అన్నారు.స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో మంగళవారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు....

Read More..

నత్త నడక నడుస్తున్న రోడ్డు పునర్నిర్మాణ పనులు: సీపీఐ

యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట రోడ్డు వెడల్పు పనులు త్వరగా పూర్తి కాకపోవడం వలన రాత్రి సమయంలో వాహనాలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని,దీని వలన ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నారని వెంటనే రోడ్డు పనులు పూర్తి చేసి సెంట్రల్ లైటింగ్...

Read More..

ప్రాథమిక పాఠశాలకు చేయూత

యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట మండలం కక్కిరేణి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం గ్రామ వాస్తవ్యులు నడిగోటి సతీష్ కుమార్ తండ్రి చిన్న నరసింహ కార్పెట్లను,బహుముఖ కార్యక్రమాలకు కొరకు పాపని జయప్రకాష్ రూ.3000/-,పేద విద్యార్థిని చెన్నని ఇందుశ్రీకి పిట్ట...

Read More..

అవయవ దానం చేసి నలుగురు జీవితాల్లో వెలుగులు

యాదాద్రి భువనగిరి జిల్లా: పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా కన్నీటి శోకాన్ని కంట్రోల్ చేసుకొని బ్రెయిన్ డెడ్ అయిన తమ కుటుంబ సభ్యుని అవయవాలు దానం చేసి నలుగురి జీవితాల్లో వెలుగులు నింపిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో పలువురికి ఆదర్శంగా...

Read More..

ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ సర్టిఫికెట్ అందుకుంటున్న మంచాల శ్రీనివాసులు

యాదాద్రి భువనగిరి జిల్లా: మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మంచాల శ్రీనివాసులు ప్రస్తుతం హైదారాబాద్ లో ఉద్యోగం చేసుకుంటూ వ్యక్తిత్వ వికాస శిక్షకుడిగా ఎంపికయ్యారు.ఇటీవల సికింద్రాబాద్ లో ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 30 రోజుల ప్రాక్టీసులో ఆయన పాల్గొన్నారు.ఆ...

Read More..

కాటేపల్లిలో ఓ ఇంట్లో బంగారం,నగదు కొట్టేసిన దొంగలు

యాదాద్రి భువనగిరి జిల్లా: మోటకొండూరు మండలం కాటపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని చోరికి పాల్పడి సుమారు 12 తులాల బంగారం,రూ.లక్ష నగదు అపహరించుకుపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మోటకొండూరు ఎస్ఐ పాండు తెలిపిన వివరాల ప్రకారం…కాటపల్లి...

Read More..

మోత్కూరు పి.హెచ్.సి 30 పడకల ఆసుపత్రిగా మార్చాలి:బిఆర్ఎస్ఎస్

యాదాద్రి భువనగిరి జిల్లా: మోత్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేసి,పోస్ట్ మార్టం కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి వ్యవస్థపాక అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం సంఘం...

Read More..

మోటకొండూరులో ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా: మోటకోండూర్ మండల కేంద్రంలో ఆలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ (Yuvajana Congress )ప్రధాన కార్యదర్శి బుగ్గ మహేష్ (Mahesh Bugga ) ఆధ్వర్యంలో 64వ,యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జెండాను...

Read More..

రేషన్ బియ్యం పట్టివేత...పట్టుబడి తప్పించుకున్న నిందితుడు

యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District):రామన్నపేట మండలం సిరిపురం శివారులో అక్రమంగా నిలువ చేసిన 54 క్వింటాళ్ల రేషన్ బియ్యం విజిలెన్స్ అండ్ సివిల్ సప్లై అధికారులు శుక్రవారం పట్టుకున్నారు.గ్రామ శివారులోని వ్యవసాయ భావి వద్ద 180 తెల్ల బస్తాలలో రేషన్...

Read More..

ప్రైవేట్ ఫైనాన్స్ పేరిట రూ.4 కోట్లకు టోకరా...!

యాదాద్రి భువనగిరి జిల్లా: చౌటుప్పల్ మండలం ( Choutuppal )పీపుల్ పహాడ్ గ్రామానికి చెందిన కామిశెట్టి పాండు ప్రైవేట్ ఫైనాన్స్( Kamishetti Pandu Private Finance ) పేరిట అధిక వడ్డీ ఆశ చూపి, గ్రామస్తులు, బంధువులు, తెలిసినవారు 70 మంది...

Read More..

మోత్కూర్ లో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

యాదాద్రి భువనగిరి జిల్లా: దేశంలో,రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా చేనేత కార్మికుల బతుకులు మాత్రం మారడం లేదని పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు పోచం భిక్షపతి అన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బుధవారం జాతీయ...

Read More..

డాక్టరమ్మ చూసి ఉంటే మా బిడ్డ బ్రతికేది...!

యాదాద్రి భువనగిరి జిల్లా: డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే డాక్టర్లు ఆపరేషన్ చేసిన తర్వాత అక్కడ లేకుండా వెళ్లిపోవడంతో ఓ మహిళ ప్రాణం పోయిన విషాద సంఘటన సోమవారం అర్థరాత్రి జరిగి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే యాదాద్రి భువనగిరి...

Read More..

యాదగిరిగుట్ట ఆలయ ఈఈ ఊడెపు రామారావు సస్పెండ్

యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో ఈఈగా విధులు నిర్వర్తిస్తున్న ఊడెపు రామారావును సస్పెండ్ చేసినట్లు ఆదివారం ఆలయ ఈవో భాస్కర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.యాదగిరిగుట్ట దేవస్థానంలో ఎలక్ట్రికల్ ఈఈగా...

Read More..

అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు

యాదాద్రి భువనగిరి జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాల నాయకులు అసత్య ఆరోపణలు చేసి,రాజకీయ పబ్బం గడుపుకోవాలను చూస్తున్నారని యాదగిరి గుట్ట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బందారపు భిక్షపతి గౌడ్ అన్నారు.శుక్రవారం యాదగిరిగుట్ట...

Read More..

పోలీస్ బెటాలియన్ ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధత...!

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలం కేంద్రంలోని 255 సర్వే నెంబర్ భూముల్లో పోలీస్ బెటాలియన్ అమలు జరుగుతుందనే ప్రస్తావన రాగానే 70 ఏళ్లుగా ఆ భూములను నమ్ముకున్న రైతుల పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.భూములు కాపాడుకునేందుకు అఖిలపక్షాల ఆధ్వర్యంలో...

Read More..

ముందస్తు అరెస్టులు అప్రజాస్వామికం:పల్లపు దుర్గయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri District ): జిల్లా కలెక్టర్ కు బీజే‌పి ఓబీసీ మోర్చా( OBC Morcha ) ఆధ్వర్యంలో పలు సమస్యలపై మెమోరాండం అందించే కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులతో ముందస్తు అరెస్టులు చేయించడం అప్రజాస్వామికమని బీజేపీ రామన్నపేట...

Read More..

రామన్నపేటకు మంజూరైన సబ్ కోర్టును వెంటనే ప్రారంభించాలి: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి

యాదాద్రి భువనగిరి జిల్లా:( adadri Bhuvanagiri District )రామన్నపేట మండలానికి మంజూరైన సీనియర్ సివిల్ జడ్జి (సబ్ కోర్టు)ను వెంటనే ప్రారంభించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య( Chirumarthi Lingaiah ) అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక దుర్గయ్య ఫంక్షన్...

Read More..

యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన

యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri District ):రామన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో వరి సాగుపై రైతులకు వ్యవసాయశాఖ( Agriculture ) ఆధ్వర్యంలో చీడపీడల నివారణ,ఎరువులు – యాజమాన్య పద్ధతులు తదితర అంశాలపై మంగళవారం అవగాహన కల్పించారు.అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి...

Read More..

మా ఐదుదోనల్ తండాకు రోడ్డు మార్గం వేయండి

యాదాద్రి భువనగిరి జిల్లా:సంస్థాన్ నారాయణపురం ( Narayanapoor )మండలంలోని ఐదుదోనల్ తండాకు రోడ్డు మార్గం వేయాలని మంగళవారం జిల్లా కలెక్టర్ కి ఎల్.హెచ్.పి.ఎస్ మండల అధ్యక్షుడు కోర్ర దేవా నాయక్ వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాచకొండ పరిధిలో మారుమూల...

Read More..

నారాయణపురం బస్తీలో పోలీస్ సైకిల్ గస్తీ...!

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం పోలీస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ సుమారు 40 ఏళ్ల క్రితం పోలీసులు తొలిసారి వాహనంగా వినియోగించిన సైకిల్ ను లోకల్ ఇల్లీగల్ దందాపై గస్తీ కాసేందుకు మళ్ళీ ప్రవేశ పెట్టారు.ఒక్కప్పుడు హాఫ్ నిక్కర్,కుచ్చు...

Read More..

సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే ఎన్నికలకు పోవాలి:సూర్వి యాదయ్య గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా:ప్రభుత్వం సర్పంచ్( Sarpanch ) ల పెండింగ్ బిల్లులను చెల్లించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సూర్వి యాదయ్య గౌడ్ అన్నారు.ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్...

Read More..

ఉద్యమకారుల హామీలపై అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేయాలి:శీలం స్వామి

యాదాద్రి భువనగిరి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Chief Minister Revanth Reddy ) తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన ఉద్యమకారులను గుర్తించి వెంటనే ఇచ్చిన హామీలపై ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ...

Read More..

హైకోర్టు న్యాయమూర్తిచే గుట్ట జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభం

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట తులసీ కాటేజీ ప్రాంగణంలో జిల్లా అధికారులు అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేసిన నూతన జూనియర్ సివిల్ జడ్జి ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు భవనాన్ని శనివారం హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్...

Read More..

పోటోగ్రాఫర్ కుటుంబానికి గ్రామ పెద్దల చేయూత

యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ మిర్యాల రామకృష్ణ (38) చేనేత కుటుంబమైనప్పటికీ ఫోటోగ్రఫీ చేస్తూ జీవనం సాగిస్తున్నారు.ఆయనకు భార్య సుచరిత,కుమారుడు, కూతురు,అమ్మ ఉన్నారు.పది రోజుల క్రితం రామకృష్ణ అకస్మికంగా మృతి చెందారు.పేద కుటుంబానికి చెందిన...

Read More..

ఫోన్ పే స్కానర్ తో మొండోల్ల భిక్షాటన

యాదాద్రి భువనగిరి జిల్లా: కుల ఆచారం ప్రకారం మొండి కత్తులతో చప్పుడు చేసుకుంటూ భిక్షాటన చేసే మొండి కులస్తులు కూడా అప్డేట్ అయిన దృశ్యం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో కనిపించింది.మొండోల్లం అని కత్తులతో గలగల అంటూ షాపుల...

Read More..

వర్గ పోరాటాలతో సామాజిక సమస్యలపై పోరాటం చేస్తేనే దోపిడీ అంతమవుతుంది:పాలడుగు భాస్కర్

యాదాద్రి భువనగిరి జిల్లా: సామాజిక సమస్యలపై కార్మికవర్గ దృక్పథంతో ఉద్యమించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు.యాదాద్రి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని ఎస్ఎంఎల్ఎస్ ఫంక్షన్ హాల్ లో శనివారం సిఐటియు జిల్లాస్థాయి రాజకీయ శిక్షణా తరగతులు ఉత్సాహపూరితంగా...

Read More..

ఆడపిల్లలు అన్ని రంగాలలో ముందుండాలి:జిల్లా కోఆర్డినేటర్ హర్ష

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాన్ని యాదాద్రి మహిళా దివ్యాంగ వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారిణి సందర్శించారు.ఈ సందర్భంగా మహిళ సాధికారత మిషన్ జిల్లా కోఆర్డినేటర్ హర్ష మాట్లాడుతూ ఆడపిల్లలు అన్ని రంగాలలో ముందుండాలన్నారు....

Read More..

చౌటుప్పల్ కేంద్రంలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు కోసం సిఎంకు వినతి

యాదాద్రి భువనగిరి జిల్లా: చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చౌటుప్పల్ బార్ అసోసియేషన్...

Read More..

అన్ని దానాల కన్నా రక్త దానం మిన్న: ఎమ్మెల్యే వేముల వీరేశం

యాదాద్రి భువనగిరి జిల్లా: మాతృదేవోభవ, పితృదేవోభవ సంస్థ ఆధ్వర్యంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కురుమేటి నవీన్ అధ్యక్ష్ణన కార్గిల్ విజయ్ దివాస్ ను పురస్కరించుకొని రామన్నపేటలోని రహదారి బంగ్లాలో శుక్రవారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు.అనంతరం...

Read More..

పెట్రోల్ బాటిల్ తో తహశీల్దార్ ఆఫీస్ ముందు వికలాంగ రైతు నిరసన

యాదాద్రి భువనగిరి జిల్లా: కొంత మంది బడా నేతల పేర్లు చెప్పి తన వ్యవసాయ భూమిపై జులుం చూపుతున్నారని ఆరోపిస్తూ తహశీల్దార్,ఎస్ఐ లకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంతో శుక్రవారం పెట్రోల్ బాటిల్ తో వచ్చి ఆత్మహత్య చేసుకుంటానని ఓ వికలాంగ...

Read More..

వికలాంగుల పట్ల వివక్ష చూపిన కేంద్ర,రాష్ట్ర బడ్జెట్లు

యాదాద్రి భువనగిరి జిల్లా: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు బడ్జెట్ కేటాయింపులలో నిధుల కోతకు నిరసనగా ఎన్.పి.ఆర్.డి ఆద్వర్యంలో గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం దగ్గర ప్రభుత్వాల బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు.ఈ సందర్బంగా...

Read More..

సర్వేలు గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం( Narayanapoor ) మండలంలోని సర్వేల్ గురుకుల పాఠశాలను యాదాద్రి జిల్లా కలెక్టర్ హానుమంత్ కే.జెండగే( Hanumant k Zendage ) గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.విద్యార్థుల, సిబ్బందికి సంబంధించిన హాజరు రిజిస్టర్లను పరిశీలించి,నూతనంగా పూర్తయిన...

Read More..

దేశానికే ఆదర్శం రేవంత్ రెడ్డి ప్రభుత్వం:గాదె శోభరాణి

యాదాద్రి భువనగిరి జిల్లా:రైతులకు అండగా నిలబడే బడ్జెట్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ), డిప్యూటీ సీఎం,ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ పార్టీ రామన్నపేట మండల మహిళా అధ్యక్షురాలు గాదె శోభరాణి రాష్ట్ర రైతాంగం తరఫున...

Read More..

స్నేహితుని కుటుంబానికి అండగా నిలిచిన బాల్యమిత్రులు

యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట మండలం( Ramannapeta ) సిరిపురం గ్రామానికి చెందిన మిర్యాల రామకృష్ణ అకాల మృతికి చింతిస్తూ తన చిన్ననాటి బాల్యమిత్రులు (1999/2000 సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ స్నేహ బృందం)గురువారం రూ.2 లక్షల ఆర్థిక సహాయం( Financial...

Read More..

నాటు సారా తయారీపై ఎక్సైజ్ పోలీసుల దాడులు...!

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం( Narayanapoor ) మండలంలోని కొర్రతండ, బోటిమిది తండా, కడపగండి తండాలలో రామన్నపేట డిటిఎఫ్, యాదాద్రి,ఆలేరు,భువనగిరి,మోత్కూర్ ఎక్సైజ్ శాఖ మరియు సంస్థాన్ నారాయణపురం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం నాటు సారా తయారీ కేంద్రాలపై దాడులు...

Read More..

నేతన్నల తలరాతను మార్చండని ఎమ్మెల్యేకి వినతి

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల పద్మశాలి చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సోమవారం చేనేత కార్మికులు వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేసిన చీరలు అమ్ముడుపోవడం లేదని ఆవేదన వ్యక్తం...

Read More..

బీర్ల ఐలయ్యను విమర్శించే నైతిక హక్కు గొంగిడి సునీతకు లేదు

యాదాద్రి భువనగిరి జిల్లా: ఆలేరు ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్,బలహీనవర్గాల నేత,బీర్ల ఐలయ్యను విమర్శించే నైతిక హక్కు మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీతకు లేదని,ఆలేరు అభివృద్ధిని ఓర్వలేక గొంగడి సునీత చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా జాయింట్...

Read More..

పేదల భూములు లాక్కోవొద్దు: పల్లా వెంకట్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో 225 సర్వే నెంబరు గల పేదల భూములను పోలీసు బెటలియానికి కేటాయించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని సిపిఐ జాతీయ కౌన్సిలర్ సభ్యులు, మునుగోడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి...

Read More..

ఐదు రోజులుగా లోతైన బావిలో కోతి

యాదాద్రి భువనగిరి జిల్లా:నరులకే కాదు వానరులకు కూడా ఇబ్బందులు వస్తుంటాయనే సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలో వెలుగులోకి వచ్చింది.రాజుల కాలంలో చేదుడు బావిగా పిలవబడే నల్లాల బావి వర్షాలు లేక ఎండిపోవడంతో ప్రమాదవశాత్తు ఓ కోతి...

Read More..

కొండకోనల్లో ఐదు దొనల్ తండా అవస్థలు పడుతున్న గిరి"జనం"

యాదాద్రి భువనగిరి జిల్లా:గత కొన్నేళ్ల క్రితం అసలు అక్కడొక ఊరు ఉందనే విషయం చాలా మందికి తెలియదు.ప్రకృతి వడిలో పచ్చగా పరచుకున్న చెట్లు,ఆకాశంలా పరుచుకున్న గుట్టల నడుమ వందల ఏళ్ల క్రితం ఏర్పడిన గిరిజనగూడెం.చాలా ఏళ్లుగా నాగరిక ప్రపంచానికి దూరంగా ఎలాంటి...

Read More..

చేనేత కార్మికుల బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని లేఖ

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో చేనేత సహకార సంఘం భవనంలో చేనేత కార్మికులు సమావేశం నిర్వహించారు.ఈసమావేశంలో చేనేత కార్మికులు తీసుకున్న బ్యాంకు రుణాలను కూడా ప్రభుత్వం మాఫీ చేయాలని తీర్మానించి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.ఆ లేఖలో...

Read More..

బీరు బాటిల్లో సిగిరెట్ పీకలు...ఆగ్రహం వ్యక్తం చేసిన మందుబాబులు

యాదాద్రి భువనగిరి జిల్లా:సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో సరళ మైసమ్మ వైన్స్ షాపులో కొనుగోలు చేసిన బీరు బాటిల్ అడుగుభాగాన సిగరెట్ పీకలు ఉండడంతో మందుబాబుల ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదేంటని వైన్స్ యజమాన్యాన్ని నిలదీయగా సమాధానం ఇవ్వకుండా మిన్నకుండి పోయారు.ఈ సందర్భంగా...

Read More..

పోలీస్ బెటాలియన్ వద్దని అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతుల ఆందోళ

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం(Narayanapoor ) మండల పరిధిలో గల 255 సర్వే నంబర్ గల భూమిని పోలీస్ బెటాలియం కోసం కేటాయిస్తున్నట్టు ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం మండల ఎమ్మార్వో ఆఫీస్ కార్యాలయం ముందు రైతులు ధర్నాకు...

Read More..

వలిగొండ నుండి రైల్వే స్టేషన్ వరకు సిసి రోడ్డు నిర్మించాలి:సిపిఎం

యాదాద్రి భువనగిరి జిల్లా:( Yadadri Bhuvanagiri District ) వలిగొండ మండల కేంద్రంలోని చెరువు కట్ట నుండి రైల్వే స్టేషన్ కు వెళ్ళే రోడ్డు అధ్వాన్నంగా ఉందని,వెంటనే సిసి రోడ్డు మంజూరు చేసి నిర్మించాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి...

Read More..

పాలకుల పాపం...కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం... ప్రజలకు శాపం...?

యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట పట్టణ కేంద్రంలో భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారి వెడల్పు పనులను గత పాలకులు ప్రారంభించారు.కాంట్రాక్టర్ కు పనులు అప్పగించిన ఆర్ అండ్ బీ అధికారులు పర్యవేక్షణ బాధ్యతలు విస్మరించారని, కాంట్రాక్టర్ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ నేటికీ రోడ్డు...

Read More..

రాచకొండను ఫిలిం సిటీ ప్రక్రియపై హర్షం

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం( Narayanapoor ) మండల పరిధిలో నల్లగొండ,రంగారెడ్డి జిల్లాల సరిహద్దు ప్రాంతంలో వేలాది ఎకరాలలో విస్తరించి ఉన్న రాచకొండను ఫిలిం సిటీ( Film City ) చేయడం గొప్ప శుభపరిణామమని కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం...

Read More..

కొన్నాళ్ళ క్రితం తండ్రి...నేడు కొడుకు బలవన్మరణం

యాదాద్రి భువనగిరి జిల్లా:వలిగొండ మండలం( Voligonda ) రెడ్లరేపాక గ్రామంలో విషాదం నెలకొంది.గ్రామానికి చెందిన శంకరయ్య కుటుంబ ఆర్ధిక పరిస్థితిపై ఆత్మహత్య( suicide )కు పాల్పడ్డాడు.ఆ దుఃఖం నుండి తెరుకోక ముందే సోమవారం కొడుకు శివ(20) ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు...

Read More..

కప్పకు నీళ్లు పోస్తూ వరుణ పూజలు చేసిన రైతులు

యాదాద్రి భువనగిరి జిల్లా:రామన్నపేట పట్టణం( Ramannapeta )లోని సుభాష్ సెంటర్లో వర్షాలు కురవాలంటూ కప్పకాముడు ఆడుతూ పాటలు పాడుతూ కప్పలకు( frogs ) నీళ్లు పోసి ప్రత్యేక పూజలు చేశారు.వరుణదేవా…కరుణించవయ్యా…వానలు కురవాలి పంటలు పండేలా చూడవయా…అంటూ వరుణ దేవున్ని వేడుకున్నారు. ఈ...

Read More..

గ్రామ పంచాయతీ కార్మికులసమస్యలు పరిష్కరించాలి:సిఐటియు

యాదాద్రి భువనగిరి జిల్లా:గ్రామ పంచాయతీ కార్మికులకు( Gram Panchayat Workers ) ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సిఐటియు యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ) కమిటి సభ్యులు బొడ్డుపల్లి వెంకటేశం,గ్రామ పంచాయతీ కార్మిక సంఘం జిల్లా...

Read More..

కాటపల్లి బ్రిడ్జి వేశారు...500 మీటర్ల పొడుగు రోడ్డు మరిచారు...!

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలో రాయగిరి-మోత్కూర్ ప్రధాన రహదారిపై ముస్త్యాలపల్లి గ్రామశివారు కాటపల్లి నుండి రాయిపల్లి వరకు నిర్మాణ పనులకు 2021 ఆగష్టు 4న సి5 ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గత ప్రభుత్వ అనుమతులు పొంది, దాదాపు నాలుగేళ్లుగా...

Read More..

గుట్టకు వచ్చే భక్తుల జేబులు గుల్ల చేస్తుండ్రు...!

యాదాద్రి భువనగిరి జిల్లా:తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి( Yadadri Sri Lakshmi Narasimha Swamy )ని దర్శించుకోవడానికి రాష్ట్ర నలుమూలల నుండి వచ్చే భక్తులు కొండపైకి చేరుకుంది మొదలు చెప్పుల స్టాండ్,లగేజీ బ్యాగుల స్టాల్,సెల్ ఫోన్...

Read More..

మోత్కూరు ఈనాడు రిపోర్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రెస్ క్లబ్

యాదాద్రి భువనగిరి జిల్లా:మోత్కూర్ మండల( Mothkur ) ఈనాడు రిపోర్టర్ ఎస్ఎన్.చారిపై మండలానికి చెందిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు మోత్కూర్ ప్రెస్ క్లబ్( Press club ) ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ...

Read More..

పర్మిట్ రూంలకు అర్థరాత్రి వరకు పర్మిషన్ ఉందా...?

యాదాద్రి భువనగిరి జిల్లా: మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలోని శ్రీ దుర్గా వైన్స్ వారి పర్మిట్ రూం రాత్రి 10 గంటల తర్వాత ఓపెన్ అవుతుంది.నిబంధనల ప్రకారం వైన్స్ షెట్టర్ క్లోజ్ చేసి దర్జాగా పర్మిట్ రూమ్ ఓపెన్ చేసి సిట్టింగ్...

Read More..

ఇవి మూల మలుపులు కాదు యమపురికి దారులు...!

యాదాద్రి భువనగిరి జిల్లా:సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో మూల మలుపులతో నిర్మాణమైన రహదారులపై సూచిక బోర్డులు ఏర్పాటు చేయక,స్పీడ్ బ్రేకర్లు వేయక వేగంగా రాకపోకలు సాగించే వాహనాలతో డేంజర్ జోన్ గా మారిందని ప్రజలు, వాహనదారులు వాపోతున్నారు.ఒకవైపు మూడు రహదారులు కలిసి...

Read More..

ఓపెన్ జిమ్ కు శంకుస్థాపన చేసిన జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా:బొమ్మలరామారం మండలం ప్యారారం గ్రామంలో 3 లక్షల జిల్లా పరిషత్ 15 వ ఆర్థిక సంఘం నిధుల నుండి ఓపెన్ జిమ్ కు సోమవారం జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిమ్ముల...

Read More..

అంబేద్కర్ వల్లనే బడుగుల జీవితాల్లో వెలుగులు: ఎమ్మేల్యే వేముల వీరేశం

యాదాద్రి భువనగిరి జిల్లా:అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే బడుగు, బలహీన వర్గాలు అభ్యున్నతి చెందుతున్నారని నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన...

Read More..

సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్, పోలీసుల దాడి

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం కడిలాబాయి తండాలో నాటుసారా ( Natu sara )తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు రామన్న పేట ఎక్సైజ్ పోలీసులు,స్థానిక పోలీసు శాఖ ఆధ్వర్యంలో మెరుపు దాడులు చేశారు. ద్దఇరు వ్యక్తుల నుండి 10 లీటర్ల...

Read More..

బడి గోడ పక్కనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్...!

యాదాద్రి భువనగిరి జిల్లా: బొమ్మలరామారం మండల ( Bommalaramaram Mandal )కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ పక్కనే ఎలాంటి రక్షణ కవచం లేకుండా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తో విద్యార్దులకు ప్రమాదం పొంచి ఉందని తల్లిదండ్రులు ఆందోళన...

Read More..

యాదాద్రిని దర్శించుకున్న సిఎస్ శాంతికుమారి

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ( Yadadri Sri Lakshmi Narasimha Swamy )ఆలయాన్ని తెలంగాణ చీఫ్ సెక్రెటరీ శాంతకుమారి( CS Shanti Kumari ) మంగళవారం దర్శించుకున్నారు.ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయంలోని...

Read More..

వానలు కురవాలని బొడ్రాయికి నీళ్లతో పూజలు..!

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం( Narayanapoor ) మండలం కంకణాలగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని శేరిగూడెంలో మహిళలు వర్షాల కోసం మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.వర్షా కాలంలో వర్షాలు( Rains ) బాగా కురిసి,పంటలు బాగా పండాలని గ్రామ బొడ్రాయికి పసుపు...

Read More..

జిల్లా ఫీజుల రెగ్యులేటరీ కమిటీ వేయాలి:కొడారి వెంకటేష్

యాదాద్రి భువనగిరి జిల్లా:జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణ కోసం “జిల్లా ఫీజుల రెగ్యులేటరీ కమిటీ” ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు.ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా...

Read More..

డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ధర్నా

యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెం వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లలో కనీస మౌలిక వసతులు లేక ఇబ్బందులకు గురవతున్న లబ్ధిదారులు హైదరాబాద్ రోడ్ నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం వద్ద...

Read More..

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు ఎస్జీటి టీచర్లు వినతిపత్రం

యాదాద్రి భువనగిరి జిల్లా: ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల్లో సీనియర్లకు అన్యాయం జరుగుతుందని, జూనియర్లకు ప్రమోషన్లు ఇస్తుండ్రు, సీనియర్లకు ఇవ్వడం లేదని, బదిలీలు, ప్రమోషన్లలో తమకు న్యాయం చేయండని ఆలేరు ఎమ్మెల్యే క్యాంప్ అఫీస్ లో ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మేల్యే బీర్ల ఐలయ్యకు...

Read More..

అధిక ఫీజుల వసుళ్లపై ఎంఈఓకు ఎన్.ఎస్.యు.ఐ ఫిర్యాదు

యాదాద్రి భువనగిరి జిల్లా:ఆలేరు పట్టణం( Alair )లోని పలు ప్రైవేటు పాఠశాలలకు చెందిన యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ శుక్రవారం మండల విద్యాధికారి కార్యాలయం సిబ్బందికి ఎన్.ఎస్.యు.ఐ అధ్వర్యంలో ఫిర్యాదు చేశారు.ప్రైవేట్ స్కూల్లకు చెందిన...

Read More..

తహశీల్దార్,కార్యాలయ సిబ్బంది పని తీరుపై కలెక్టర్ ఆగ్రహం

యాదాద్రి భువనగిరి జిల్లా:రాజాపేట తహశీల్దార్, సీనియర్ అసిస్టెంట్ తీరుపై జిల్లా కలెక్టర్ హనుమంతు కె.జెండగే( Collector Hanumantu K.Jendage ) ఆగ్రహం వ్యక్తం చేశారు.శుక్రవారం రాజాపేట తహశీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి,ధరణి పెండింగ్ పైల్స్, ఆఫిస్ రికార్డులను పరిశీలించి,...

Read More..

ఘనంగా జయశంకర్ సార్ వర్ధంతి

యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri District ): గుండాల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ జాతిపిత డాక్టర్జయశంకర్సార్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా రాష్ట్ర హాజ్ కమిటీ...

Read More..

భువనగిరిలో యోగాదినోత్సవం

యాదాద్రి భువనగిరి జిల్లా: జూన్ 21 యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈకార్యక్రమాన్ని ఉద్దేశించి వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తాడెం రాజశేఖర్ మాట్లాడుతూ యోగాసనాల ద్వారా...

Read More..

ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి: వీరమళ్ల కార్తిక్ గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రైవేట్ పాఠశాలలో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలుపరచాలని మునుగోడు నియోజకవర్గ బిసి యువజన సంఘం అధ్యక్షుడు వీరమళ్ళ కార్తీక్ గౌడ్ గురువారం ప్రకటనలో తెలిపారు.రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలో విచ్చలవిడిగా నిబంధనలను విరుద్ధంగా యూనిఫామ్,పాఠ్యపుస్తకాలు పేరుతో తల్లిదండ్రుల నుంచి...

Read More..

తండ్రి చనిపోయాడు...తల్లి వదిలేసింది...!

యాదాద్రి భువనగిరి జిల్లా: తల్లిదండ్రులు చనిపోయి లేదా తండ్రి చనిపోయి,తల్లి వదిలేసి లేదా తల్లి చనిపోయి తండ్రి వదిలేసి పిల్లలు ఒంటరిగా మారడం,ఆ తర్వాత అయినవాళ్ళు కూడా వారిని దూరం చేయడం,పేదరికంలో మగ్గుతున్న ఒక బంధువుల కుటుంబం వారిని చేరదీయడం,రెక్కల కష్టం...

Read More..

రేపటి నుండి యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ ప్రారంభం...!

యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.గిరిప్రదక్షిణ అనగానే ప్రతి భక్తునికి అరుణాచలం గుర్తుకు వస్తుంది.2016 ఆలయ పునర్నిర్మాణానికి ముందు వరకు భక్తులు గిరి ప్రదక్షిణ చేసుకొని తమ మొక్కులు చెల్లించేవారు.పునర్నిర్మాణంలో...

Read More..

ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమాలకు సిద్ధం కావాలి: ఎస్.వీరయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు ఉద్యమాలకు సిద్ధం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య పిలుపునిచ్చారు.శనివారం భువనగిరి పట్టణంలోని వైఎస్సార్ ఫంక్షన్ హాల్లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 15,16 తేదీల్లో నిర్వహిస్తున్న...

Read More..

మున్సిపల్ సమావేశానికి తొలిసారి హాజరైన ఎంపీ, ఎమ్మెల్యే

యాదాద్రి భువనగిరి జిల్లా:గత ఐదేళ్లు ఆలేరు మున్సిపాలిటికి సరైన నిధులు రాక అభివృద్ధిలో కుంటుపడిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో...

Read More..

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి:ఎన్ఎస్ యుఐ

యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri District ):జిల్లాలో ప్రైవేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూల్ చేస్తూ, పాఠ్య పుస్తకాలు అమ్ముతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని,నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలను గుర్తించి, వాటి గుర్తింపు రద్దు చేయాలని యాదాద్రి భువనగిరి...

Read More..

పచ్చని పల్లెల్లో రియల్ మాఫియా చిచ్చు...!

యాదాద్రి భువనగిరి జిల్లా:ప్రభుత్వ భూములు ఎక్కడున్నా డేగ కన్నుతో వీక్షించి,వాటిని కబ్జా పెట్టి, అక్రమంగా విక్రయించే రియల్ మాఫీయా పట్టణాలను దాటి, పల్లెలను కమ్మేసింది.పల్లెలో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న రైతులను ఎరవేసి,మభ్యపెట్టి తక్కువ ధరలకు వ్యవసాయ భూములు కొట్టేసి,ఆ వంకతో చెరువులు,కుంటలు,ప్రభుత్వ...

Read More..

యాదాద్రి ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించాలి:ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా:యాదాద్రి ఆలయ( Yadadri temple ) అభివృద్ధిపై దృష్టి సారించాలని,భక్తులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించాలని,మరికొన్ని చోట్ల మూత్రశాలలు నిర్మించాలని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆలయ అధికారులకు సూచించారు.బుధవారం యాదాద్రి ఆలయ సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన...

Read More..

మోగిన బడి గంట...వసతులే లేవంట...!

యాదాద్రి భువనగిరి జిల్లా:ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ( Government school )సంఖ్య పెంచి పేద,మధ్య తరగతి వారికి నాణ్యమైన విద్యను అందించాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది.బడిబాటతో సర్కార్ బడులు పిలుస్తుండగా వసతుల లేమితో పరిసరాలు వెక్కిరిస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.యాదాద్రి...

Read More..

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలి

యాదాద్రి భువనగిరి జిల్లా: గతంలో జర్నలిస్టులకు( Journalists ) కేటాయించిన ఇళ్ల స్థలాలను వెంటనే పంపిణీ చేయాలని ఆలేరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుర్షిద్ పాషా డిమాండ్ చేశారు.యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ప్రెస్ క్లబ్(...

Read More..

పుట్టిన రోజు కానుకగా అంగన్వాడీ భవనం నిర్మాణం

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం( Narayanapoor ) మండలం లచ్చమ్మగూడెం గ్రామంలో రూ.4 లక్షల 80 వేల సొంత ఖర్చులతో కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన అధునాతన అంగన్వాడి భవనాన్ని నిర్మించారు.ఫౌండేషన్ వ్యవస్థాపకులు కస్తూరి చరణ్( Kasturi Charan )...

Read More..

పుట్టిన రోజు కానుకగా అంగన్వాడీ భవనం నిర్మాణం

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలం లచ్చమ్మగూడెం గ్రామంలో రూ.4 లక్షల 80 వేల సొంత ఖర్చులతో కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన అధునాతన అంగన్వాడి భవనాన్ని నిర్మించారు.ఫౌండేషన్ వ్యవస్థాపకులు కస్తూరి చరణ్ పుట్టిన రోజు కానుకగా ఓపెన్ చేసి...

Read More..

మునిపంపుల ఉద్యమ ధ్రువతార ఉండ్రాతి రామయ్య...!

యాదాద్రి భువనగిరి జిల్లా:నైజాం పరిపాలనలో బాంచన్ దొరా కాల్మొక్త అన్న చేతులకు బందూకులు పట్టిచ్చిన మహావిప్లవం తెలంగాణ సాయుధ పోరాటం.ఆ పోరాటంలో వన్నెతగ్గని పాత్ర వహించి,కడవరకూ పట్టిన జెండా వదలని వీరుడు ఉండ్రాతి రామయ్య వర్ధంతి వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా...

Read More..

ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్తే చితకబాదిన ఎస్ఐ

యాదాద్రి భువనగిరి జిల్లా:భూ వివాదంలో తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన బాధితులను ఎస్ఐ చితకబాదిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది.బాధితులు తెలిపిన వివరాల ప్రకారం… దత్తప్పగూడెం గ్రామానికి చెందిన ఎలుగు సతీష్,ఏలుగు...

Read More..

కాంట్రాక్టర్లు, ప్రభుత్వ అధికారులే టార్గెట్ గా అక్రమ వసూళ్ళు

యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రభుత్వ పనులు చేసే కాంట్రాక్టర్లు,విధులకు సమయానికి రాని ఉద్యోగులు, హాస్పిటల్స్ లో పనిచేసే మహిళా సిబ్బందే అతని టార్గెట్.వారిని బెదిరింపులకు పాల్పడుతూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేయడమే ప్రవృత్తిగా మార్చుకొని వేధింపులకు గురి...

Read More..

భక్తులకు వసతులు నిల్... అధికారులకు విలాస భవనాలు పుల్

యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు సరైన వసతి సౌకర్యాలు లేక దేశ నలు మూలల నుంచి వచ్చే భక్తులు నిత్యం తీవ్ర ఇక్కట్లు పడుతుంటే,ఆలయ ఉన్నతాధికారులకు మాత్రం విశాలమైన,విలాస...

Read More..

కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: ఏడీఏ వెంకటేశ్వరరావు

యాదాద్రి భువనగిరి జిల్లా: ఎరువులు, విత్తనాల్లో కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏడీఏ వెంకటేశ్వరరావు దుకాణదారులను హెచ్చరించారు.సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు, కొలనుపాకలో విత్తన, ఎరువుల దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి,విత్తనాల స్టాక్ రిజిష్టర్లను,విత్తన...

Read More..

సంప్రదాయ దుస్తుల అమలులో ఆలస్యం...!

యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జూన్ 1 నుంచి సంప్రదాయ దుస్తులు ధరించిన భక్తులను మాత్రమే ఆర్జిత సేవలో పాల్గొనేందుకు అనుమతిస్తామని,కొండపై పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ ను నిషేధిస్తామని ఆలయ ఈవో భాస్కర్ రావు...

Read More..

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో పడకేసిన పారిశుద్ధ్యం

యాదాద్రి భువనగిరి జిల్లా:ఆలేరు పట్టణ ప( Aler )రిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలోడ్రైనేజీ వ్యవస్థ ( Drainage system )అస్తవ్యస్తంగా తయారై మురుగు నీరు బయటకు పోయే మార్గం లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని,ఎన్నిసార్లుఅధికారులకు విన్నవించినా పట్టించుకునే నాథుడే...

Read More..

జూన్ 1న సురేంద్రపురి లో పంచముఖ హనుమాన్ జయంతి ఉత్సవాలు

యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రముఖ యాదాద్రి ఆలయ సమీపంలోని సురేంద్రపురిలో జూన్ 1 పంచముఖ హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ మేనేజర్ నరసింహారావు తెలిపారు.శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆలయ చైర్ పర్సన్ కుందా ప్రతిభ,కంచి కామకోటి...

Read More..