Yadadri Bhuvanagiri

Yadadri Bhuvanagiri District & City Daily Latest News Updates

పుట్టిన రోజు కానుకగా అంగన్వాడీ భవనం నిర్మాణం

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలం లచ్చమ్మగూడెం గ్రామంలో రూ.4 లక్షల 80 వేల సొంత ఖర్చులతో కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన అధునాతన అంగన్వాడి భవనాన్ని నిర్మించారు.ఫౌండేషన్ వ్యవస్థాపకులు కస్తూరి చరణ్ పుట్టిన రోజు కానుకగా ఓపెన్ చేసి...

Read More..

మునిపంపుల ఉద్యమ ధ్రువతార ఉండ్రాతి రామయ్య...!

యాదాద్రి భువనగిరి జిల్లా:నైజాం పరిపాలనలో బాంచన్ దొరా కాల్మొక్త అన్న చేతులకు బందూకులు పట్టిచ్చిన మహావిప్లవం తెలంగాణ సాయుధ పోరాటం.ఆ పోరాటంలో వన్నెతగ్గని పాత్ర వహించి,కడవరకూ పట్టిన జెండా వదలని వీరుడు ఉండ్రాతి రామయ్య వర్ధంతి వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా...

Read More..

ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్తే చితకబాదిన ఎస్ఐ

యాదాద్రి భువనగిరి జిల్లా:భూ వివాదంలో తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన బాధితులను ఎస్ఐ చితకబాదిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది.బాధితులు తెలిపిన వివరాల ప్రకారం… దత్తప్పగూడెం గ్రామానికి చెందిన ఎలుగు సతీష్,ఏలుగు...

Read More..

కాంట్రాక్టర్లు, ప్రభుత్వ అధికారులే టార్గెట్ గా అక్రమ వసూళ్ళు

యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రభుత్వ పనులు చేసే కాంట్రాక్టర్లు,విధులకు సమయానికి రాని ఉద్యోగులు, హాస్పిటల్స్ లో పనిచేసే మహిళా సిబ్బందే అతని టార్గెట్.వారిని బెదిరింపులకు పాల్పడుతూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేయడమే ప్రవృత్తిగా మార్చుకొని వేధింపులకు గురి...

Read More..

భక్తులకు వసతులు నిల్... అధికారులకు విలాస భవనాలు పుల్

యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు సరైన వసతి సౌకర్యాలు లేక దేశ నలు మూలల నుంచి వచ్చే భక్తులు నిత్యం తీవ్ర ఇక్కట్లు పడుతుంటే,ఆలయ ఉన్నతాధికారులకు మాత్రం విశాలమైన,విలాస...

Read More..

కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: ఏడీఏ వెంకటేశ్వరరావు

యాదాద్రి భువనగిరి జిల్లా: ఎరువులు, విత్తనాల్లో కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏడీఏ వెంకటేశ్వరరావు దుకాణదారులను హెచ్చరించారు.సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు, కొలనుపాకలో విత్తన, ఎరువుల దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి,విత్తనాల స్టాక్ రిజిష్టర్లను,విత్తన...

Read More..

సంప్రదాయ దుస్తుల అమలులో ఆలస్యం...!

యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జూన్ 1 నుంచి సంప్రదాయ దుస్తులు ధరించిన భక్తులను మాత్రమే ఆర్జిత సేవలో పాల్గొనేందుకు అనుమతిస్తామని,కొండపై పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ ను నిషేధిస్తామని ఆలయ ఈవో భాస్కర్ రావు...

Read More..

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో పడకేసిన పారిశుద్ధ్యం

యాదాద్రి భువనగిరి జిల్లా:ఆలేరు పట్టణ ప( Aler )రిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలోడ్రైనేజీ వ్యవస్థ ( Drainage system )అస్తవ్యస్తంగా తయారై మురుగు నీరు బయటకు పోయే మార్గం లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని,ఎన్నిసార్లుఅధికారులకు విన్నవించినా పట్టించుకునే నాథుడే...

Read More..

జూన్ 1న సురేంద్రపురి లో పంచముఖ హనుమాన్ జయంతి ఉత్సవాలు

యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రముఖ యాదాద్రి ఆలయ సమీపంలోని సురేంద్రపురిలో జూన్ 1 పంచముఖ హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ మేనేజర్ నరసింహారావు తెలిపారు.శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆలయ చైర్ పర్సన్ కుందా ప్రతిభ,కంచి కామకోటి...

Read More..

యాదగిరిగుట్ట భక్తులకు గుడ్ న్యూస్...!

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ఉన్నతాధికారులు శుక్రవారం భక్తులకు శుభవార్త అందించారు.ఇకపై స్వామి వారి దర్శనంతో పాటు ఆర్జిత సేవలు ఆన్‌లైన్‌ ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు.స్వామి వారిని దర్శించుకొనేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు యాదాద్రికి తరలి...

Read More..

విత్తనాల కొనుగోలుపై రైతులకు అవగాహన సదస్సు

యాదాద్రి భువనగిరి జిల్లా: మోత్కూరు మండల పరిధిలోని దాచారం గ్రామంలో విత్తన కొనుగోలులో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఎం.అశోక్ కుమార్ మాట్లాడుతూ వానాకాలంలో వరి,పత్తి, కందులు ఇతర పంటలు సాగు...

Read More..

యాదాద్రి జిల్లా డిఈవో చౌటుప్పల్ ఎంఈవోలను సస్పెండ్ చేయాలి

యాదాద్రి భువనగిరి జిల్లా: రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో మునిగి , విధులకు డుమ్మా కొడుతున్న కొందరు ఉపాధ్యాయుల వద్ద నెలనెలా లంచాలు వసూలు చేస్తూ ప్రభుత్వ పాఠశాలల పతనానికి కారణమైన యాదాద్రి భువనగిరి జిల్లా డిఈవో నారాయణ రెడ్డి, చౌటుప్పల్ ఎంఈవో...

Read More..

వీధిలో విద్యుత్ స్తంభానికి కరెంట్ సరఫరా...పాడి గేదె మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా:భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ) కేంద్రంలోని హుస్సేనాబాద్ లో గురువారం తెల్లవారుజామున వీధిలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని తగిలిన పాడి గేదే విద్యుత్ షాక్ తో అక్కడిక్కడే మృత్యువాత పడింది. బాధితుడు తుమ్మెటి అంజయ్య తెలిపిన వివరాల...

Read More..

స్వర్ణగిరి ప్రసాదాలు పరిశీలించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ) కేంద్రంలోని పగిడిపల్లి వద్ద నూతనంగా నిర్మించిన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని( Swarnagiri Venkateswara Swamy Temple ) పుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ ఎం.సుమన్ కళ్యాణ్ మరియు ఫుడ్...

Read More..

రేపు పోస్టల్ బ్యాలెట్ కు చివరి రోజు:జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ఎస్.వెంకట్రావ్

సూర్యాపేట జిల్లా:నల్గొండ, ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల శాసన మండలి ఉప ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ రోజు విధులు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఉద్యోగులు కోసం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ఎస్ వెంకట్రావు( Collector...

Read More..

తాటిచెట్టు పైనుండి జారీ గీత కార్మికుడి మృతి

యాదాద్రిభువనగిరి జిల్లా: రామన్నపేట మండలం( Ramannapeta ) కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన గీత కార్మికుడు బోయపల్లి మల్లయ్య గౌడ్ ఈరోజు ఉదయం ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుండి జారి క్రిందపడి అక్కడికక్కడే మృతి చెందాడని గీత పనివారల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి...

Read More..

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కు సిద్దంగా వుండాలి: సిఈసి వికాస్ రాజ్

యాదాద్రి భువనగిరి జిల్లా: ఈ నెల 27 న జరగనున్న నల్గొండ, ఖమ్మం,వరంగల్ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్లకు,పోలీస్ సూపరింటెండెంట్లకు తెలిపారు.బుధవారం...

Read More..

జూన్ ఒకటి లోగా ధాన్యం కొనుగోళ్ళు పూర్తి చేస్తాం: అదనపు కలెక్టర్ పి.బెన్షాలోమ్

యాదాద్రి భువనగిరి జిల్లా: యాసంగి ధాన్యం జూన్ ఒకటవ తేదీలోగా కొనుగోళ్లను పూర్తి చేస్తామని యాదాద్రి భువనగిరి జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు పి.బెన్షాలోమ్ తెలిపారు.బుధవారం జిల్లా కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లపై ఆయన మాట్లాడుతూ… జిల్లాలో 323 ధాన్యం కొనుగోళ్ల ఏర్పాటు...

Read More..

చనిపోతూ ఆరుగురికి ప్రాణదానం చేసిన మహిళ

యాదాద్రి భువనగిరి జిల్లా:ఓ మహిళ తాను చనిపోతూ మరో ఆరుగురికి ప్రాణదానం చేసిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో( Yadadri Bhuvanagiri ) పలువురికి ఆదర్శంగా నిలిచింది.వివరాల్లోకి వెళితే…ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని 6 వ,వార్డు బహద్దూరుపేట మాజీ సర్పంచ్ జంపాల ధశరథ...

Read More..

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్ హనుమంతు కే.జెండగే

యాదాద్రి భువనగిరి జిల్లా:ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే( Hanumant K Zendage ) కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారులను ఆదేశించారు.మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మిర్యాల గ్రామంలో పిఏసిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం...

Read More..

యాదాద్రికి పోటెత్తిన భక్తులు...!

యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిక్కిరిసింది.యాదగిరి క్షేత్రంలో కొండ పైన స్థలం లేక కొండకిందే వాహనాల నిలిపివేశారు. ఉచిత దర్శనానికి నాలుగు గంటలకు పైగా సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల...

Read More..

తండ్రిని కోల్పోయిన పిల్లలకు అండగా మంత్రి కోమటిరెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా:రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy ) మరోసారి తన దయార్ద్ర హృదయాన్ని చాటుకున్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన దేవర శ్రీశైలం ఇటీవల...

Read More..

పెట్రోల్ బంక్ లోకి రాగానే లారీలో మంటలు...!

యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి శివారులో ఉన్న నయారా పెట్రోల్ బంకులో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం తప్పింది.డీజిల్ పోసుకోవడాని వస్తున్న లారీ డీజిల్ ట్యాంక్ పగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమై బంక్ సిబ్బంది మంటలను అదుపులోకి తేవడంతో...

Read More..

యాదాద్రిలో సంప్రదాయ దుస్తుల నిబంధన: ఈవో భాస్కర్ రావు

యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో నిత్య కళ్యాణం,హోమం, జోడు సేవలు వివిధ ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు తప్పని సరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని ఆలయ ఈవో భాస్కర్ రావు ఓప్రకటనలో...

Read More..

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మేల్యే బీర్ల

యాదాద్రి భువనగిరి జిల్లా: నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మేల్యే బీర్ల ఐలయ్య హెచ్చరించారు.ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో నకిలీ విత్తనాలు,ఎరువుల విక్రయించే వారిపై...

Read More..

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మనమే గెలుస్తున్నాం: కేటీఆర్

యాదాద్రి భువనగిరి జిల్లా: నల్లగొండ,ఖమ్మం,వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు ఖాయమని మాజీ మంత్రి,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.ఆదివారం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో...

Read More..

రైతులు అధ్తెర్యపడవద్దు అన్నీ కొంటాం:ప్రభుత్వ విప్ బీర్ల

గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు తడిసిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు అధైర్య పడవద్దని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య(Aleru MLA Birla Ailaiah) అన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri...

Read More..

నీటి కోసం తండావాసుల తంటాలు...!

యాదాద్రి భువనగిరి జిల్లా: బొమ్మలరామారం మండల పరిధిలోని వాలుతండా,సీత తండా వాసులు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత 5 రోజులుగా గ్రామంలో నీటి సరఫరా లేక కిలో మీటర్ నడిచి వెళ్లి ఊరి బయట ఉన్న...

Read More..

ఆయన ఉంటే ఒకవిధంగా లేకపోతే మరోవిధంగా...!

తెలంగాణ రాష్ట్రంలో రెండవ తిరుపతిగా పేరొందిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి(Yadagirigutta Sri Lakshmi Narasimhaswamy) వారి దేవస్థానంలో భక్తులను నిలువు దోపిడి చేస్తున్నారనే ఆరోపణలు నిత్యం వినిపిస్తూ ఉన్నాయి.ఆలయ ఈవో భాస్కరరావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొంత మేరకు పాలన...

Read More..

సీసీ రోడ్డు వేస్తామని తవ్వారు...అడ్డంగా బండ వేసి పోయారు

సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని మూడో వార్డులో సీసీ రోడ్డు (CC road) వేస్తామని 8 నెలల క్రితం మోరీని పగులగొట్టి దానిపై వచ్చిన సీసీ బండను గల్లీలో రోడ్డుకు అడ్డంగా పడేసి వెళ్ళిపోయారు.సీసీ రోడ్డు వేస్తారని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న...

Read More..

అక్రమంగా నడుస్తున్న క్రషర్ పై చర్యలు తీసుకోవాలి:ఎరుకల వెంకటేష్ గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా: తుర్కపల్లి మండలం ( Turkapally )దత్తాయపల్లిలో,రాజాపేట మండలం చల్లూరు గ్రామ శివారులో యాదాద్రి హిల్స్ వెంచర్ యాజమాన్యం నడిపిస్తున్న క్రషర్ మిషన్ పై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్...

Read More..

గ్రూప్-1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు:కలెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా: జూన్ 9న జరిగే గ్రూప్-1 పరీక్ష( Group-1 Exam)కు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ హనుమంత్ కే.జెండగే తెలిపారు.డిప్యూటీ పోలీసు కమీషనర్ రాజేశ్ చంద్రతో కలిసి కాన్పరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్...

Read More..

రైతులు ఎవరూ అధైర్య పడవద్దు:ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా:ఆలేరు నియోజకవర్గంలో పలు మండలాల్లో మంగళవారం కురిసిన ఆకాలవర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోవడం బాధాకరమని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య( MLA Birla Ailaiah ) విచారం వ్యక్తం చేశారు.బుధవారం ఆయన అకాల వర్షాల...

Read More..

ఆలేరులో అకాల వర్షంతో అపార నష్టం

యాదాద్రి భువనగిరి జిల్లా:ఆలేరు నియోజకవర్గం( Alair Assembly constituency)లో మంగళవారం సాయంత్రం నుండి కురిసిన ఈదురు గాలులు,ఉరుములు మెరుపులలతో కూడిన అకాల వర్షానికి అన్నదాత పరిస్థితి అతలాకుతలమైంది.ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు టార్పాలిన్ పట్టాలు లేక తడిసి ముద్దవగా,వరదకు వడ్లు కొట్టుకుపోకుండా...

Read More..

మహ్మదాబాద్ గ్రామంలో తాగునీటి కోసం తన్నులాట

యాదాద్రి భువనగిరి జిల్లా:సంస్థాన్ నారాయణపురం మండలం మహ్మదాబాద్ గ్రామంలో వాటర్ ఫిల్టర్ లేక గత ఐదు నెలలుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆరోపిస్తూ బుధవారం గ్రామస్తులు వాటర్ షెడ్ ముందు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా గ్రామస్తులు...

Read More..

అందరూ కలిసి సమిష్టిగా అన్నదాతకు అన్యాయం

యాదాద్రి భువనగిరి జిల్లా: గుండాల మండల పరిధిలో అందరూ కలిసి అన్నదాతను సమిష్టిగా అన్యాయానికి గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆరుగాలం కష్టం చేసిన రైతులకు నిత్యం నిరాశే ఎదురవుతుందని,ఒక వైపు పర్మిషన్ లేకుండానే వే బ్రిడ్జిల పేరుతో దళారులు,...

Read More..

అందరూ కలిసి సమిష్టిగా అన్నదాతకు అన్యాయం

యాదాద్రి భువనగిరి జిల్లా: గుండాల మండల పరిధిలో అందరూ కలిసి అన్నదాతను సమిష్టిగా అన్యాయానికి గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆరుగాలం కష్టం చేసిన రైతులకు నిత్యం నిరాశే ఎదురవుతుందని,ఒక వైపు పర్మిషన్ లేకుండానే వే బ్రిడ్జిల పేరుతో దళారులు,...

Read More..

పిడుగుపాటుకు పశువులు మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జ గ్రామానికి చెందిన చాపల వెంకటేశ్వర్లు సాదుకుంటున్న పశువులు అకాల వర్షాలకు పిడుగు పాటుతో మృతి చెందిన విషయం తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్లమల కృష్ణారెడ్డి సోమవారం స్పందించారు. రైతు...

Read More..

జహాంగీర్ గెలుపు కోసం ఎర్రపూల వనంలా మారిన రామన్నపేట

యాదాద్రి భువనగిరి జిల్లా: పేదల కష్టం తెలిసిన నిబద్దతగల నాయకుడు జహాంగీర్ ను భువనగిరి ఎంపీగా అధిక మెజారిటీతో గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.భువనగిరి పార్లమెంటు సిపిఎం అభ్యర్థి జహంగీర్ గెలుపును కాంక్షిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో యాదాద్రి...

Read More..

పోలింగ్ సమయం గంట పాటు పొడిగింపు:జిల్లా కలెక్టర్ హనుమంత్ కే.జెడంగే

యాదాద్రి భువనగిరి జిల్లా:ఈనెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం ఒక గంట పొడిగించడం జరిగిందని భువనగిరి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి,జిల్లా కలెక్టర్ హనుమంతు కె.జెడంగే ఒక ప్రకటనలో తెలిపారు.భువనగిరి పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో...

Read More..

ఈవీఎంల కేటాయింపు పూర్తి: కలెక్టర్ హనుమంతు కె.జెండగే

యాదాద్రి భువనగిరి జిల్లా: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎం మిషన్ల కేటాయింపు పూర్తి అయిదని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి,కలెక్టర్ హనుమంతు కె.జెండగే తెలిపారు.జనరల్ అబ్జర్వర్ రాబర్ట్ సింగ్ క్షేత్రిమయుమ్,వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో...

Read More..

రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ కు ఓటు వేయాలి: చామల

యాదాద్రి భువనగిరి జిల్లా: రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.భువనగిరి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...

Read More..

బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: ఎన్నికల రిటర్నింగ్ అధికారి

యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి పార్లమెంటుకు సంబంధించి బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి,కలెక్టర్ హనుమంత్ కే.జెండగే తెలిపారు.వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో శుక్రవారం కలెక్టరేట్ అదనపు బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ పూర్తిచేయడం జరిగిందని తెలిపారు.భువనగిరి...

Read More..

చామలకు మునుగోడు ప్రజల ఆశీర్వాదం కావాలి:ఎమ్మేల్యే రాజ్ గోపాల్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా:మునుగోడు ప్రజల ఆశీర్వాదంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని,ఇప్పుడు ఇక కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కృషి చెయ్యాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.గురువారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా...

Read More..

యాదాద్రి జిల్లాలో వరుస చోరీలతో దొంగల బీభత్సం

యాదాద్రి భువనగిరి జిల్లా:ఈ జిల్లాను దొంగలు పగ పట్టినట్లున్నారు.జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారికి దొరకకుండా వరుస చోరీలకు తెరలేపడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.బుధవారం రాత్రి యాదాద్రి...

Read More..

నాడు కళకళ నేడు వెలవెల-గుట్టపై వాటర్ ఫౌంటెన్ పరిస్థితి

యాదాద్రి భువనగిరి జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటెన్ నిరుపయోగంగా మారింది.గతంలో ఆలయ పునరుద్ధరణలో భాగంగా లక్షల రూపాయలు వెచ్చించి కొండపైకి వెళ్లే రోడ్డు మార్గంలో భక్తులకు...

Read More..

భువనగిరిలో గులాబీ ఓటు బ్యాంకు కమలం వైపుకు...?

యాదాద్రి భువనగిరి జిల్లా: లోక్ సభ సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ షురూ కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు తమ తమ అభ్యర్దుల గెలుపే లక్ష్యంగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి.తెలంగాణను సౌత్ ఇండియాకు గేట్ వే గా భావిస్తున్న బీజేపీ...

Read More..

మాజీ మంత్రి మోత్కుప‌ల్లికి తీవ్ర అస్వ‌స్థ‌త‌

యాదాద్రి భువనగిరి జిల్లా: ఆలేరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి,కాంగ్రెస్ నాయ‌కుడు మోత్కుప‌ల్లి న‌ర్సింహులు శనివారం ఉదయం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు.మాదిగలకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం చేశారంటూ శుక్రవారం హైదారాబాద్ లోని తన నివాసంలో ఒక దీక్ష చేసిన విషయం తెలిసిందే.దీక్షతో...

Read More..

తండాల్లో ఎక్సైజ్, ఐడి పోలీసుల వరుస దాడులు

యాదాద్రి భువనగిరి జిల్లా: జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని కొర్రతండా, డాకుతండ, రాధానగర్ తండా, ఆంగోత్ తండా,పోర్లగడ్డ తండాల్లో యాదాద్రి డిపిఓ ఆధ్వర్యంలో రామన్నపేట డిటిఎఫ్,యాదాద్రి,మోత్కూర్, భువనగిరి ఐడి ఎస్ హెచ్ ఓలు బృందాలుగా ఏర్పడి శుక్రవారం 8 గ్రామాల్లో...

Read More..

బూర నర్సయ్య గౌడ్ నామినేషన్

యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి బీజేపీ ఎంపి అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్( Boora Narsaiah Goud ) శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో మొదటి సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ...

Read More..

ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలి

యాదాద్రి భువనగిరి జిల్లా:ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు కావలసిన అన్ని చర్యలను తీసుకోవాలని జిల్లా కలెక్టరు హనుమంత్ కే.జెండగే సెక్టోరియల్ ఆఫీసర్లకు సూచించారు.మంగళవారం జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో సెక్టోరియల్ అధికారుల అవగాహన కార్యక్రమంలో ఆయన...

Read More..

అభ్యర్థుల ఎన్నికల ఖర్చును ఖచ్చితంగా నమోదు చేయాలి: హనుమంత్ కే.జండగే

యాదాద్రి భువనగిరి జిల్లా:పార్లమెంట్ ఎన్నికల( Parliament Elections ) నేపథ్యంలో వీడియో సర్వైలెన్స్ టీములు క్షేత్రస్థాయిలో తీసిన వీడియోలను వీడియో వీవింగ్ టీములు క్షుణ్ణంగా పరిశీలించి అకౌంటింగ్ టీములకు పంపాలని, అకౌంటింగ్ టీములు వాటి వివరాల ప్రకారం రేట్ కార్డు ధరలతో...

Read More..

కోదండరామ్ ను కలిసిన భువనగిరి కాంగ్రెస్ ఎంపి అభ్యర్ధి చామల

యాదాద్రి భువనగిరి జిల్లా:భువనగిరిలో తన గెలుపుకు తోడ్పాటు అందించాలని కాంగ్రెస్ ఎంపి అభ్యర్ధి చామల కిరణ్ కుమార్ రెడ్డి( Chamala Kiran Kumar Reddy ) టీజేఏస్ పార్టీ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్( Professor Kodandaram ) ను కోరారు. మంగళవారం ఉదయం...

Read More..

యాదాద్రి కొండపై వర్తక రాజ్యం...!

యాదాద్రి భువనగిరి జిల్లా: రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్ట( Yadagirigutta )కు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.ఆలయ పునర్నిర్మాణం తర్వాత ఆలయ ప్రాశస్త్యాన్ని వీక్షించేందుకు దేశ విదేశాల నుండి కూడా భక్తులు వస్తున్నారు.ఇంతటి ఆధ్యాత్మిక కేంద్రంగా...

Read More..

జగదీష్ రెడ్డి నోటిని యాసిడ్ తో కడగాలి: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా:మాజీ మంత్రి,సూర్యాపేట ఎమ్మేల్యే జగదీష్ రెడ్డి నోటిని యాసిడ్ తో కడిగిన తప్పులేదని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మండిపడ్డారు.యాదగిరిగుట్టలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలేరులో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో మాజీ...

Read More..

ధాన్యం కోలుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ హెచ్.కె.జెండగే

యాదాద్రి భువనగిరి జిల్లా:ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్ హనుమంత్ కే.జెండగే ఆకస్మికంగా తనిఖీ చేశారు.మార్కెట్ మొత్తం కలియ తిరుగుతూ ధాన్యం రాశులను పరిశీలించి, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి...

Read More..

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని తెలియజేసిన నీటి కొరత

యాదాద్రి భువనగిరి జిల్లా: దెబ్బకు తాతలు దిగొచ్చారనే సామెత ఈ తరం వారికి చాలా మందికి తెలియకపోవచ్చు.కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో తాండవిస్తున్న కరువు దెబ్బకు తాతల నాటి చేతి పంపులే వాటర్ సమస్యకు ఆల్టర్ నేట్ గా కనిపిస్తున్నాయి.రాష్ట్ర ప్రభుత్వమే మూలకు...

Read More..

యాదాద్రి జిల్లాలో గొలుసు దొంగల హల్చల్

యాదాద్రి భువనగిరి జిల్లా:జిల్లాలో గొలుసు దొంగలు వరుస చోరీలతో హల్చల్ చేస్తున్నారు.మొన్న మోత్కూరు మండలంలో మహిళ మెడలోంచి మూడు తులాల బంగారాన్ని దోచుకెళ్లిన ఘటన మరువక ముందే శుక్రవారం ఆత్మకూరు (ఎం) మండల కేంద్రంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది.ఎస్సై నాగరాజు...

Read More..

ఆర్ (రేవంత్) టాక్స్ తో భయపడుతున్న బిల్డర్స్: బీజేపీ ఎంపీ అభ్యర్ధి బూర

యాదాద్రి భువనగిరి జిల్లా:కాంగ్రెస్ పాలనలో ఓ పక్క హైదరాబాద్ బిల్డర్స్ ఆర్ (రేవంత్ రెడ్డి) టాక్స్ తో ఆగంపడుతుంటే,మరోపక్క యాదాద్రి భువనగిరి జిల్లా మిల్లర్స్ కస్టమ్స్ కు రూ.100 నుండి 120 కోట్లు చెల్లించేది ఉండగా దానిని సెటిల్మెంట్ చేసేందుకు జిల్లా...

Read More..

రాజ్ గోపాల్ రెడ్డి ఇంటికి చేరుకున్న రేవంత్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా:భువనగిరి పార్లమెంట్ ( Bhongir Parliamentary )నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు,ముఖ్య నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే హైదరబాద్ లోని మునుగోడు ఎమ్మేల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి( Komatireddy...

Read More..

భువనగిరి నేతలతో నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

యాదాద్రి భువనగిరి జిల్లా: పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్​ పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది.ఒకవైపు నుంచి బీజేపీ,బీఆర్​ఎస్​ పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టగా ఆ రెండు పార్టీల దూకుడుకు కళ్లెం వేసేందుకు హస్తం పార్టీ ప్రత్యేక ప్రణాళికలను రచిస్తోంది.ఇందులో భాగంగా...

Read More..

యాదాద్రిలో సెల్ ఫోన్లు నిషేధం...ఉత్త‌ర్వులు జారీ

యాదాద్రి భువనగిరి జిల్లా:తెలంగాణ రాష్ట్రం( Telangana State )లోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ( Sri Lakshmi Narasimha Swamy Temple ) భద్రతపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.ఆలయంలో నిరంతర భద్రత,నిఘా కోసం అధికారులు...

Read More..

కీచక ఉపాధ్యాయుడి పైశాచికత్వం...!

యాదాద్రి భువనగిరి జిల్లా: పిల్లలకు పాఠాలు బోధిస్తూ విద్యాబుద్దులు చెప్పాల్సిన స్థానంలో ఉన్న ఓ ఉపాధ్యాయ ప్రభుద్దుడి బుద్ది గడ్డితిని పశువులా ప్రవర్తించిన ఘటన సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది.వివరాల్లోకి వెళితే…గుండాల మండల...

Read More..

నేర నియంత్రణకు అవసరమైన చర్యలు: రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి

జిల్లాలో నేర నియంత్రణ( Crime Control )కు అవసరమైన చర్యలు తీసుకుంటూ, వృద్ధులు,మహిళల పట్ల నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని, ఎన్నికల విధుల్లో పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాచకొండ కమిషనరేట్ సిపి తరుణ్ జోషి( Rachakonda Commissioner Tarun...

Read More..

సిపిఎం ఎంపి అభ్యర్థి జహంగీర్ గెలుపుకు కార్యకర్త విరాళం

భువనగిరి పార్లమెంట్ స్థానంలో సిపిఎం అభ్యర్థిగా బరిలో ఉన్న ఎండి జహంగీర్( MD Jahangir ) గెలుపును కాంక్షిస్తూ సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు దొంతగోని పెద్దులు పదివేల రూపాయలు విరాళంగా అందజేశారు.మంగళవారం...

Read More..

మహేశ్వర్ రెడ్డిపై మండిపడ్డ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

మహేశ్వర్ రెడ్డి( Maheshwar Reddy ) మతిలేని మాటలపై ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య( Government Whip Birla Ailaiah ) మండిపడ్డారు.మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల పైన మాట్లాడే అర్హత...

Read More..

అంతర్జాతీయ క్రీడాకారున్ని సన్మానించి రాచకొండ సిపి డా.తరుణ్ జోషి

అథ్లెటిక్స్ లో బంగారు పతకం సాధించిన హెడ్ కానిస్టేబుల్ అంబోజు అనిల్ కుమార్( Head Constable Amboju Anil Kumar ) ను మంగళవారం భువనగిరి కలెక్టరేట్లో రాచకొండ కమిషనర్ డా.తరుణ్ జోషి అభినందించారు.ఫిబ్రవరి నెలలో 22 నుంచి 25 వరకు...

Read More..

బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు

బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న( Sardar Sarvai Papanna ) 314 వ వర్ధంతి వేడుకలను యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో మంగళవారం గీత పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఆయన చిత్రపటానికి పూలమాల వేసి...

Read More..

స్వీప్ ప్రచార 5k రన్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హనుమంత్ జె.జెండగి

రాబోయే పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని స్వీప్ ప్రచార కార్యక్రమాలలో భాగంగా మంగళవారం భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ) కేంద్రంలో 5K రన్ జిల్లా కలెక్టర్ హనుమంత్ జె.జెండగి( District Collector Hanumanth J Zendagi ) జెండా ఊపి ప్రారంభించారు.ఈ...

Read More..

ఆలేరులో అర్థరాత్రి రెండు బైకులకు నిప్పుపెట్టిన ఆగంతకులు

ఆలేరు పట్టణం( Aleru )లోని భారత్ నగర్ కాలనీలో సోమవారం అర్ధరాత్రి అందే చంద్రమౌళి ఇంటి ముందు పార్క్ చేసిన రెండు ద్విచక్ర వాహనాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్ధమయ్యాయి.అందులో ఒకటి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ కాగా,మరొకటి...

Read More..

సంస్థాన్ నారాయణపురం ఎంపీపీ అవిశ్వాసపై ఉత్కంఠ...!

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమాదేవిపై సోమవారం నిర్వహించనున్న అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందా? వీగుతుందా అనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతుంది.మండల పరిధిలో 13 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 11 మంది ఎంపీటీసీలు రాతపూర్వకంగా గత సంవత్సరం చౌటుప్పల్...

Read More..

సెలవు వస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు ఉండరు

యాదాద్రి భువనగిరి జిల్లా: జిల్లాలో అత్యంత వెనుకబడిన మారుమూల ప్రాంతమైన గుండాల మండలంలో సరైన వైద్య సేవలు అందుబాటులో లేక తీవ్ర అస్వస్థతకు పడుతున్నామని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నప్పటికీ సెలవు రోజుల్లో...

Read More..

సూచిక బోర్డులు లేక ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

యాదాద్రి భువనగిరి జిల్లా:బొమ్మల రామారం మండలం( Bommalaramaram )లో రంగాపురం, రామలింగంపల్లి,తూంకుంట,ఖాజీపేట తదితర గ్రామీణ రహదారులు అనేక వంకర్లు తిరిగి ప్రమాదాలకు నిలయాలుగా మారాయని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.మూల మలుపుల దగ్గర ఎలాంటి సుచిక బోర్డులు లేక ఎదురుగా వచ్చే...

Read More..

యాదాద్రికి పోటెత్తిన భక్తజనం

యాదాద్రి భువనగిరి జిల్లా:తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి( Yadadri )కి ఆదివారం కావడంతో భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుంచే స్వామి( Sri Lakshmi Narasimha Swamy Temple ) వారి దర్శనానికి భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు.ఉచిత దర్శనానికి 3గంటల సమయం...

Read More..

యాదాద్రిలో మాజీ సిఎం కేసీఆర్ పర్యటన

యాదాద్రి భువనగిరి జిల్లా: యాసంగి పంట నష్టంపై స్వయంగా రైతులను కలుసుకునేందుకు జనగామ,ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో బుధవారం మాజీ సిఎం,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనగామ జిల్లా పర్యటన ముగించుకుని యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు.ఈ సందర్భంగా కేసిఆర్ కు గులాబీ శ్రేణులు...

Read More..

కృష్ణా ఎక్స్ ప్రెస్ కు తప్పిన పెనుప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లా: కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల అప్రమత్తతతో ఆదివారం పెను ప్రమాదం తప్పింది.యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు రైల్వే స్టేషన్ సమీపంలోకి కృష్ణా ఎక్స్ ప్రెస్ వస్తున్న సమయంలో రైలులో విచిత్రమైన శబ్దం రావడం గమనించిన...

Read More..

దిస్ ఈజ్ ఐపిఎల్ బెట్టింగ్ సీజన్...!

యాదాద్రి భువనగిరి జిల్లా:దేశంలో ఐపీఎల్ ( IPL )పీవర్ మొదలైంది.ప్రస్తుతం ఐపీల్ సీజన్ -17 నడుస్తున్న తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రీడాభిమానులు క్రికెట్ ను వీక్షిస్తారు.ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.మరోవైపు కొందరు దీనిని జూదంగా మార్చేస్తారు.రెండు జట్ల మధ్య...

Read More..

యాదాద్రి కాదు ఇక యాదగిరిగుట్ట

యాదాద్రి భువనగిరి జిల్లా:యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్చనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం ప్రకటించారు.ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉందని,ఎన్నికల తర్వాత పేరు మారుస్తూ జీవో జారీ చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రాక ముందు యాదగిరిగుట్టగానే ఉందని,కేసీఆర్ సీఎం...

Read More..

పల్లె దవాఖానా విధులకు డాక్టర్ డుమ్మా: ఎరుకల వెంకటేష్ గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా:తుర్కపల్లి మండలం( Turkapally ) వేల్పుపల్లి గ్రామంలోని పల్లె దవాఖానకు ఎప్పుడూ తాళం వేసి ఉంటుందని, ఇక్కడ విధులు నిర్వహించే డాక్టర్ సూర్య ప్రకాష్ విధులకు హాజరు కాకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తుర్కపల్లి మండల కాంగ్రెస్...

Read More..

Aler Mla Beerla Ilaiah : 100 డేస్ 100 క్వశ్చన్స్ @ బీర్ల ఐలయ్య...!

ఇది దొరల పాలన కాదు ప్రజల పాలనని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మేల్యే బీర్ల ఐలయ్య( Aler MLA Beerla Ilaiah ) అన్నారు.ప్రజా పాలనకు 100 రోజులు ప్రజా నాయకునికి 100 ప్రశ్నలు అనే కార్యక్రమం మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా(...

Read More..

ఆపదలో ఉన్న మిత్రునికి ఆదుకున్న మిత్ర బృందం

యాదాద్రి భువనగిరి జిల్లా:32 ఏళ్ల క్రితం కలిసి చదువుకుని వేర్వేరు ప్రాంతాల్లో వివిధ వృత్తుల్లో సెటిలయ్యారు.అందులో ఒక మిత్రునికి ఆరోగ్యం బాగాలేదని తెలుసుకొని అందరూ స్పందించి,ఆపదలో ఉన్న మిత్రునికి ఆర్థిక సహాయాలని ముందుకొచ్చారు.రూ.50 వేలు సేకరించి ఇంటికి వెళ్ళి అందజేసి,మేమున్నాం అంటూ...

Read More..

భువనగిరి ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇవ్వాలి: రాచకొండ లింగస్వామి

యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇవ్వాలని సంస్థాన్ నారాయణపురం ఐఎన్టియుసి మండల అధ్యక్షుడు రాచకొండ లింగస్వామి అన్నారు.శనివారం మండల కేంద్రంలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపీ...

Read More..

సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా భగత్ సింగ్ 93వ వర్ధంతి వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా: దేశ స్వాతంత్రం కోసం స్వేచ్ఛ,సమానత్వానికి విభిన్న విప్లవ మార్గంలో పోరాటం నిర్వహించి ఆంగ్లేయుల వెన్నులో వణుకుపుట్టించి అమరులైన స్వాతంత్ర సమరయోధులకు మరణం లేదని సీపీఐ మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్ అన్నారు.శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్...

Read More..

Jagadish Reddy : ఎండిన పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి

యాదాద్రి భువనగిరి జిల్లా: పోచంపల్లి మండలం( Pochampalli ) అంతమ్మగూడెం గ్రామంలో నీళ్ళు లేక ఎండిపోయిన పంట పొలాలను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మేల్యే జగదీష్ రెడ్డి( Guntakandla Jagadish Reddy ) శుక్రవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ...

Read More..

చదువుకు సాయం చేసిన మాజీ సర్పంచ్

యాదాద్రి భువనగిరి జిల్లా: బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి గ్రామం నుండి పదవ తరగతి పరీక్షలకు వెళుతున్న విద్యార్దులకు సరైన రవాణా సౌకర్యం లేక రోజూ ఇబ్బంది పడుతున్నారు.ఈ విషయం తెలుసుకొని గ్రామ మాజీ సర్పంచ్ బీరప్ప పరీక్షలు ముగిసే వరకు వారిని...

Read More..

భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంస్కృతి: నూతన గవర్నర్ సీపీ రాధాకృష్ణ

యాదాద్రి భువనగిరి జిల్లా:భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ సంస్కృతి ప్రత్యేకత అని రాష్ట్ర నూతన గవర్నర్ సిపి రాధాకృష్ణ అన్నారు.రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బుధవారం రాత్రి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.స్వామి వారి...

Read More..

కష్టపడి పండించిన పంట పశువుల పాలు

యాదాద్రి భువనగిరి జిల్లా:సంస్థాన్ నారాయణపురం( Narayanapoor ) మండలంలో అన్నదాతల వెతలు వర్ణనాతీతంగా మారాయి.యాసంగి సీజన్ లో వేల రూపాయలు అప్పులు చేసి కష్టపడి పండించి పంట చేతికందే సమయంలో నీళ్ళు సరిపడా లేక దిక్కుతోచని స్థితిలో పడ్డామని ఆవేదన వ్యక్తం...

Read More..

ఆత్మకూర్ (ఎం) ఎమ్మార్వో ఆఫిస్ లో అధికారుల నిర్లక్ష్యం

యాదాద్రి భువనగిరి జిల్లా:ఆత్మకూర్ (ఎం) మండలం కేంద్రంలోని తహసిల్దార్ ఆఫిస్ లో ఏర్పాటు చేసిన జనరేటర్ సుమారుగా ఏడేళ్లకు పైగా మరమ్మతులకు నోచుకోక అలంకారప్రాయంగా మారింది.ప్రభుత్వం లక్షలు ఖర్చు చేసి ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే ప్రజలకు అందించే...

Read More..

ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నాగరిగారి ప్రీతం

యాదాద్రి భువనగిరి జిల్లా:రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ) మోత్కూర్ కి చెందిన టీపీసీసీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా ఉన్న నాగరిగారి ప్రీతం ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.తాజాగా రాష్ట్ర...

Read More..

రూ.30 వేలు ఇస్తేనే పని చేస్తానని ఎమ్మార్వో ఇబ్బంది పెడుతున్నారు: రైతు బంటు సైదులు

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ముందు శనివారం వావిలపల్లి గ్రామానికి చెందిన బంటు సైదులు అనే రైతు ఆందోళనకు దిగాడు.దీనితో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది.బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం… వావిలపల్లి రెవెన్యూ పరిధిలో...

Read More..

కవిత అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ రాస్తారోకో

యాదాద్రి భువనగిరి జిల్లా:కల్వకుంట్ల కవిత( Kalvakuntla Kavitha )ను ఈడీ కేసులో అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద శుక్రవారం రాత్రి బీఆర్ఎస్ పార్టీ( BRS party (...

Read More..

భువనగిరి ఎంపీ టికెట్ ఇవ్వండి:శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ

యాదాద్రి భువనగిరి జిల్లా:బీఆర్ఎస్ పార్టీ నుండి భువనగిరి( Bhuvanagiri ) ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం తనకు ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అమరవీరుడు శ్రీకాంతా చారి ( Kasoju Srikanth Chary )తల్లి శంకరమ్మ కోరారు.గురువారం గన్...

Read More..

యాదాద్రి పీటల జగడానికి పీఠాలు కదిలాయి...!

యాదాద్రి భువనగిరి జిల్లా:ఇటీవల యాదాద్రి ఆలయ బ్రహ్మోత్సవాలకు( Yadadri Brahmotsavam ) హాజరైన సీఎం,డిఫ్యూటీ సీఎం మంత్రుల బృందానికి ఆలయం అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని, డిఫ్యూటీ సీఎం భట్టి,( Mallu Bhatti Vikramarka ) దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు...

Read More..

పార్లమెంట్ ఎన్నికలే మోడీని ప్రధానిని చేసేవి:భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్ధి బూర

యాదాద్రి భువనగిరి జిల్లా:మునుగోడు ప్రజల గోడు తెలుసుకొని భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలబడడానికి ముందుకు వచ్చానని బీజేపీ ఎంపీ అభ్యర్ధి బూర నర్సయ్య గౌడ్( Boora Narsaiah Goud ) అన్నారు.గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల...

Read More..

మొల్ల జయంతి వేడుకలు...!

యాదాద్రి భువనగిరి జిల్లా:em>తెలుగులో రామాయణాన్ని( Ramayana ) అనువందించిన తొలి మహిళ కవయిత్రి కుమ్మరి మొల్ల(Molla ) జయంతి వేడుకలు బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...

Read More..

ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఎవరైనా సహించేది లేదు: ప్రభుత్వం విప్ బీర్ల

యాదాద్రి భువనగిరి జిల్లా:ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఏ పార్టీ వారైనా సహించేదిలేదని ప్రభుత్వ విప్ ఆలేరు,ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య( Beerla Ilaiah ) అన్నారు.బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ) ఆలేరు తహశీల్దారు కార్యాలయంలో 58 మంది లబ్ధిదారులకు...

Read More..

డిఫ్యూటీ సీఎం భట్టి, మహిళా మంత్రి కొండాకు గుట్టలో అవమానం

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల ప్రారంభ వేడుకలకు సోమవారం హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి,కొండా సురేఖ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా డిఫ్యూటీ...

Read More..

ఆత్మకూర్(ఎం) చేరుకున్న బీసీ మహా పాదయాత్ర

యాదాద్రి భువనగిరి జిల్లా:సకల సామాజిక రంగాల్లో మేమెంత మందిమో మాకంత వాటా కావాలని నినదిస్తూ చట్టసభల్లో బీసీల వాటా కోసం మొదలైన బీసీ మహా పాదయాత్ర 10వ,రోజు ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ (ఎం) మండల కేంద్రానికి చేరుకుంది.ఆల్ ఇండియా...

Read More..

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం

యాదాద్రి భువనగిరి జిల్లా:రామన్నపేట మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదివారం అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.ఎంజిఎన్ఆర్ఈజిఎస్ నిధుల నుండి రూ.10 లక్షల వ్యయంతో సిసి రోడ్డు,దుబ్బాక గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో సిసి రోడ్డు, నీర్నెముల...

Read More..

సిఐఎస్ఎఫ్ పోలీసుల ఆధ్వర్యంలో వాహన తనిఖీలు

యాదాద్రి భువనగిరి జిల్లా: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో భువనగిరి నల్గొండ ప్రధాన రహదారి భువనగిరి బై పాస్ వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేసి,ఆదివారం స్థానిక పోలీసులు, సిఐఎస్ఎఫ్ పోలీసులు సంయుక్తంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు.ఏవైనా అక్రమ...

Read More..

భార్య మరణం తట్టుకోలేక భర్త ఆత్మహత్యాయత్నం

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా: భార్య మృతి త‌ట్టుకోలేక భ‌ర్త ఆత్మ‌హ‌త్యకు పాల్పడిన ఘటన ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే…అడ్డ‌గూడూరుకు చెందిన మ‌నోహ‌ర్ గ‌త నెల 17వ తేదీన భూమికను ప్రేమ వివాహం చేసుకున్నాడు.పెళ్లి చేసుకున్న‌ప్ప‌టి నుంచి న‌వ...

Read More..

రేపు యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి రాక

యాదాద్రి భువనగిరి జిల్లా:యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవ వేడుకలను పురస్కరించుకొని రేపు సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు రానున్నట్లు ఆలయ ఈఓ రామకృష్ణారావు ప్రకటించారు.ఆదివారం గుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈఓ మాట్లాడుతూ మార్చి 11 నుంచి 21 వరకు యాదగిరిగుట్ట శ్రీ...

Read More..

వీధుల్లో పారుతున్న మురుగు నీరు...!

యాదాద్రి భువనగిరి జిల్లా:గుండాలGundala ) మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో బాత్రూం,లెట్రిన్,ఇతర అవసరాలకు ఇళ్లలో వాడుకున్న నీళ్లు రోడ్లపైకి చేరుకొని ఏరులై పారుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీనితో గ్రామంలో పారిశుద్ధ్య లోపం ఏర్పడి,దోమల బెడద పెరిగిందని,ఇది చాలదన్నట్లు...

Read More..

Yadadri Bhuvanagiri : గాంధీ విగ్రహానికి నేతన్నల వినతిపత్రం

చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేనేత కార్మికులు శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ) చౌటుప్పల్ పట్టణం గాంధీ పార్క్ లోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.ఈసందర్భంగా తెలంగాణ ప్రాంత చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు...

Read More..

వైకుంఠధామాలు కట్టింది దేనికి సారూ...?

యాదాద్రి భువనగిరి జిల్లా: మనిషి మరణానంతరం సకల సౌకర్యాల నడుమ దహన సంస్కారాలు జరగాలని గత ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజా ధనంతో నిర్మించిన వైకుంఠ ధామాలు అంత్యక్రియలకు అక్కెరకు రాకుండా పడి ఉన్న పరిస్థితి యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్...

Read More..

నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక కార్యాచరణ: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా:ఎండా కాలంలో నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం జరిగిందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు.మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరై...

Read More..

యాదాద్రి జిల్లా అదనపు కలెక్టర్ పై ఎలక్షన్ కమీషన్ వేటు

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్‌ (రెవెన్యూ) భాస్కరరావు( Additional Collector Bhaskara Rao )పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఎన్నికల కమిషన్‌ ( Election Commission )ఆదేశాలతో ఆయనను సస్పెండ్‌ చేస్తూ తెలంగాణ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు...

Read More..

మోత్కూర్ నూతన మున్సిపల్ చైర్మన్ గా గుర్రం కవిత

యాదాద్రి భువనగిరి జిల్లా: మోత్కూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.ఫిబ్రవరి 9 న బీఆర్ఎస్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రిపై 10మంది అసమ్మతి కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో చైర్మన్ పదవి కోల్పోయిన విషయం తెలిసిందే.సోమవారం భువనగిరి ఆర్డీఓ పి.అమరేందర్...

Read More..

నిరుపయోగంగా హైస్కూల్ మరుగుదొడ్లు

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధి హామీ పథకం కింద గతంలో నాలుగు మరుగుదొడ్లు నిర్మించారు.అప్పుడు పాఠశాలలో స్వీపర్లు ఉండడంతో వాటిని శుభ్రంగా ఉంచేవారు.గత ప్రభుత్వం వారిని తొలగించడంతో నిర్వహణ కొరవడి...

Read More..

యాదగిరిగుట్ట గానే యాదాద్రి...పేరు మార్పు పరిశీలనలో ఉంది: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా:రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పేరును మారుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు.యాదాద్రి పేరును గతంలో ఉన్న యాదగిరిగుట్ట గా మార్పు చేస్తామని చెప్పారు.దీనికి సంబంధించి త్వరలోనే జీవో ఇస్తామని తెలిపారు.ఇప్పటికే ఇదే విషయమై స్థానిక ఎమ్మెల్యే,...

Read More..

మార్చి16న లోక్ అదాలత్:జడ్జి మహాతి వైష్ణవి

యాదాద్రి భువనగిరి జిల్లా:వరుస సెలవుల నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన నిర్వహించాల్సిన జాతీయ లోక్ అదాలత్ ను తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ ఈ నెల 16తేదీకి మార్పు చేసినట్లు చౌటుప్పల్ జూనియర్ సివిల్ జడ్జి మహతి వైష్ణవి...

Read More..

మహిళలకు లింగ వివక్షతపై అవగాహన అవసరం:సీడీపీఓ జ్యోత్స్న

యాదాద్రి భువనగిరి జిల్లా:మహిళకు లింగ వివక్షతపై అవగాహన కలిగి ఉండాలని మోత్కూర్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ జ్యోత్స్న అన్నారు.శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో గంగాపురం,మరిపడగ, గుండాల,పాచిల్ల అంగన్‌వాడీ కేంద్రాల్లో జిల్లా మహిళా శిశు, వికలాంగ,వయోవృద్ధుల మరియు జిల్లా మహిళా...

Read More..

భువనగిరి గులాబీ ఎంపీ అభ్యర్థి ఎవరూ...?

యాదాద్రి భువనగిరి జిల్లా: గత పార్లమెంట్ సర్వత్రిక ఎన్నికల్లో సారు…కారు… పదహారు…అనే నినాదంతో ముందుకు వెళ్లిన బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎదురుగాలి వీస్తోందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.భువనగిరి లోక్ సభ స్థానం నుండి అభ్యర్ధిగా నిలబడేందుకు...

Read More..

తండాలకు వేయలేని రోడ్లు ఫామౌస్ వేసుకుండ్రు:ఎమ్మేల్యే రాజ్ గోపాల్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా: సంతు సేవాలాల్ సిద్ధాంతాలు చాలా గొప్పవని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో సంత్ సేవాలాల్ 285వ జయంతి ఉత్సవాలను శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో...

Read More..

స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు అయినా టైలర్ల బతుకులు మారలేదు: ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా: స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు అయినా టైలర్ల బతుకులు మారలేదని,ఈ ప్రభుత్వంలో వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య హామీ ఇచ్చారు.బుధవారం ప్రపంచ ట్తెలర్స్ డే పురస్కరించుకొని యాదాద్రి...

Read More..

నేడు వరల్డ్ టైలర్స్ డే...!

యాదాద్రి భువనగిరి జిల్లా:నేడు ప్రపంచ టైలరింగ్ డే నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ) సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలో టైలరింగ్( Tailoring ) పై ఆధారపడి జీవిస్తున్న దాదాపు 100కు పైగా కుటుంబాలు దయనీయ స్థితిలో ఉన్నాయని...

Read More..

భువనగిరి మున్సిపల్ కొత్త చైర్మన్ గా పోతంశెట్టి వెంకటేశ్వర్లు

యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి మున్సిపల్ నూతన చైర్మన్ ఎన్నిక మున్సిపాలిటీ కార్యాలయంలో బుధవారం జరిగింది.ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు నూతన మున్సిపల్ చైర్మన్ గా పోతంశెట్టి వెంకటేశ్వర్లును ఎన్నుకున్నారు.కొత్తగా ఎన్నికైన...

Read More..

చౌటుప్పల్ లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయండి

యాదాద్రి భువనగిరి జిల్లా: దినదినాభివృద్ధి చెందుతున్న చౌటుప్పల్ పట్టణంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని యువత డిమాండ్ చేస్తున్నారు.చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 30 వేలకు పైగా జనాభా ఉండగా అందులో 10 వేలకు పైగా యువత ఉంటారని,ఉరుకులు పరుగుల జీవితంతో...

Read More..

రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో శ్రీ గ్రామ సేవా కార్యక్రమాలు...!

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో శ్రీ రామకృష్ణ మఠం వారి ఆధ్వర్యంలో నిరుపేదలకు వైద్య సేవలు విద్యార్థులకు చదువులపై అవగాహన కార్యక్రమాన్ని శ్రీ సేవా గ్రామ వారి సహకారంతో నిరుపేదలకు,వృద్ధులకు మహిళలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు....

Read More..

తాగు నీటి సమస్యతో తల్లడిల్లుతున్న తండాలు...!

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలం వెంకంబావి తండాలో గత 15 రోజులుగా నీటి సమస్య తీవ్రంగా వేధిస్తున్న విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం…వెంకంబావి తండా గ్రామ పంచాయతీలో నీటి సరఫరా లేక ఇబ్బంది పెడుతున్న...

Read More..

బిర్యానీ సెంటర్లో పేలిన గ్యాస్ సిలిండర్...!

యాదాద్రి భువనగిరి జిల్లా: ఆలేరు పట్టణంలోని పరివార్ బిర్యానీ సెంటర్ లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో సుమారు 4 లక్షల రూపాయల మేరకు నష్టం జరిగింది.హోటల్లో వంటలు చేస్తున్న సమయంలో గ్యాస్ ఇప్పుతుండగా లీక్ కావడంతో ప్రమాదం సభవించినట్లు తెలుస్తోంది.ప్రమాదాన్ని...

Read More..

ఆర్ అండ్ బీ జీవో ప్రకారం రోడ్డు విస్తరణ చేపట్టాలి:పాత ఊరు భూ నిర్వసితులు

యాదాద్రి భువనగిరి జిల్లా:ఆర్ అండ్ బీ జీవో నిబంధనల మేరకు గతంలో కొలిచిన ప్రకారం చిన్నకొండూర్ రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని పాత ఊరు భూ నిర్వసితులు డిమాండ్ చేశారు.చౌటుప్పల్( Choutuppal ) పట్టణ కేంద్రంలో శనివారం పాత ఊరు భూ...

Read More..

ఇటుక బట్టీల యాజమాన్యాల ఇష్టారాజ్యం...!

యాదాద్రి భువనగిరి జిల్లా: బొమ్మలరామారం మండల( Bommalaramaram Mandal ) వ్యాప్తంగా ఇటుక బట్టీల యాజమాన్యాలపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.మండలంలోని ఇటుక బట్టీల( Brick-kilns ) యజమాన్యాలు ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామాల్లోని కుంటలు,చెరువుల నుండి...

Read More..

యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీత ప్రత్యేక పూజలు

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి గురువారం సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆమెకు ఆలయ అర్చకులు,ఈవో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గీతా రెడ్డికి స్వామివారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో...

Read More..

రాచకొండ పర్యాటక ఉత్సవాలు అధికారికంగా నిర్వహించాలి: బద్దుల కృష్ణకుమార్

యాదాద్రి భువనగిరి జిల్లా: రాచకొండ పర్యాటక ఉత్సవాలు ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బుధవారం రాచకొండ రాజప్ప సమితి అధ్యక్షుడు బద్దుల కృష్ణ కుమార్ యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు.గత ఏడు సంవత్సరాల నుండి రాచకొండ రాచప్ప సమితి రాష్ట్ర పర్యాటక భాష,సంస్కృతిక...

Read More..

విద్యుత్ పోల్స్ షిఫ్టింగ్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల...!

యాదాద్రి భువనగిరి జిల్లా: మోత్కూర్ మున్సిపల్ పరిధిలో రోడ్డు వెడల్పులో భాగంగా అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలు తరలింపు పనులను గురువారం తుంగతుర్తి ఎమ్మేల్యే మందుల సామేల్ ప్రారంభించారు.పోల్స్ షిఫ్టింగ్ కొరకు డిఎంఎఫ్టీ ద్వారా రూ.45 లక్షలు మంజురైనట్లు ఆయన తెలిపారు....

Read More..

మండల సమస్యలపై ఎమ్మెల్సీకి వినతిపత్రం

యాదాద్రి భువనగిరి జిల్లా: బొమ్మలరామారం మండలంలో నెలకొన్న సమస్యలను శాసన మండలిలో ప్రస్తావించాలని కోరుతూ బుధవారం బొమ్మల రామారం వచ్చిన టీచర్ ఎంఎల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డికి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకుడు మైలారం జంగయ్య మాట్లాడుతూ మండల...

Read More..

చౌటుప్పల్ పట్టణంలో వేధిస్తున్న నీటి ఎద్దడి...!

యాదాద్రి భువనగిరి జిల్లా: చౌటుప్పల్ పట్టణంలో వేసవి ప్రారంభంలోనే తీవ్ర నీటి కొరత వేధిస్తుంది.ఈ ఏడాది వానలు సరిగా కురవకపోవడంతో భూగర్భ జలాలు అడగంటి వేసవి ప్రారంభంలోనే నీటి కొరత ఏర్పడడంతో నల్లాల ద్వారా అందించే నీటిని తగిస్తున్నారు.గతంలో వారానికి రెండు...

Read More..

గుడి కన్నా బడిని బాగుపరచుకోవడం మేలు:ప్రభుత్వ విప్ బీర్ల

యాదాద్రి భువనగిరి జిల్లా: గుడులను కట్టే దానికంటే బడులను బాగుచేసుకోవడం ద్వారానే భవిష్యత్తు తరాలు బాగుంటాయని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య( Beerla Ilaiah ) అన్నారు.శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ) గుండాల మండల కేంద్రంలోని...

Read More..

అతిధి నాయకులను నమ్మకండి:బీజేవైఎం నేత

యాదాద్రి భువనగిరి జిల్లా: ఇప్పటికైనా బీజేపీ అతిధి పాత్రల నాయకులను నమ్ముకునే కంటే పార్టీని నమ్ముకున్న నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే, ఎంపీ అవకాశాలు ఇవ్వాలని యాదాద్రి భువనగిరి జి( Yadadri Bhuvanagiri )ల్లా బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కలి రాజు...

Read More..

ట్యాంక్ బండ్ పై ధర్మభిక్షం విగ్రహం పెట్టాలి:పందుల యాదగిరి

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో గురువారం కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం( Dharmabhiksham ) జయంతి వేడుకలను గీత పనివారాల సంఘం యాదాద్రి జిల్లా కార్యదర్శి పందుల యాదగిరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ...

Read More..

ఎలక్షన్ కోడ్ వలన ఆగిపోయిన రోడ్డు పనులు

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలంలోని సర్వేల్ గ్రామం నుండి గుడిమల్కాపురం వరకు గతంలో రోడ్డు వెంట గుంతలు ఏర్పడడంతో సరిచేస్తున్న సమయంలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా కొంతవరకు వేసి ఆపివేయడం జరిగింది.కోతులాపురం వెళ్లే దారిలో చిన్నచిన్న గుంతలుగా...

Read More..

గ్రూప్ 4 ఫలితాల్లో మెరిసిన మోత్కూరు యువకుడు

యాదాద్రి భువనగిరి జిల్లా:( Yadadri Bhuvanagiri District ) మోత్కూరు పట్టణానికి చెందిన గుర్రం మోహన్ రెడ్డి కుమారుడు గుర్రం సాయికృష్ణారెడ్డి ( Gurram Saikrishna Reddy )ఇటీవల విడుదలైన గ్రూప్ 4 ( Group 4 )ఫలితాల్లో 300 మార్కులకు...

Read More..

వృద్ధురాలిని బైక్ ఎక్కించుకొని బంగారం కొట్టేసిన దుండగులు

యాదాద్రి భువనగిరి జిల్లా:( Yadadri Bhuvanagiri District ) సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన దేశగోని బాలనరసమ్మ (85)అనే వృద్ధురాలు చిట్యాలకు తన కొడుకు దగ్గరకి వెళ్లడానికి నారాయణపురం నుండి బయలుదేరి చిట్యాల బస్ స్టాప్ లో బస్సు దిగిన...

Read More..

యాదగిరిగుట్ట పైకి ఆటోలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఇలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా:యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి కొండపైకి ఆటోలు వెళ్లకుండా గత ప్రభుత్వం నిషేధం విధించడంతో సుమారు 300 మంది ఆటో కార్మికులు జీవనోపాధి కరువై రెండేళ్లుగా వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆటోలను...

Read More..

గుండ్లగూడెం రైల్వే గేటు వల్ల నాలుగు గ్రామాలకు నరకయాతన...!

యాదాద్రి భువనగిరి జిల్లా: సికింద్రాబాద్-కాజీపేట రైల్యే మార్గం మధ్య ఆలేరు పట్టణంలోని గుండ్లగూడెం ర్తెల్వేగేటు వల్ల ఆలేరు మండలంలోని గుండ్లగూడెం, శివలాల్ తాండా,పటేల్ గూడెం,శ్రీనివాస్ పురం గ్రామాలకు చెందిన సుమారు 7 వేల మంది ప్రజలు రాకపోకలకు నిత్యం ఇబ్బందులు పడుతున్నా...

Read More..

Yadadri Bhuvanagiri : మోత్కూరు మున్సిపల్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం

మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రి( Mothkur Municipal Chairman Theepireddy Savitri )పై శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రిసైడింగ్ అధికారి,భువనగిరి ఆర్డీవో ఎన్.అమరేందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ సమక్షంలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది.జనవరి 20 న 9 మంది...

Read More..

Regional Ring Road : త్రిబుల్ ఆర్ లో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలి

జిల్లాలో త్రిబుల్ ఆర్ రోడ్డు( RRR Road ) విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...

Read More..

గుట్టకు మంజూరైన మెడికల్ కాలేజ్ ను తరలించే కుట్ర: ఆలేరు మాజీ ఎమ్మెల్యే

యాదాద్రి భువనగిరి జిల్లా: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యాదగిరిగుట్టకు మంజూరైన మెడికల్ కాలేజీని సీఎం రేవంత్ రెడ్డి తన నియోజకవర్గమైన కొడంగల్ కు తరలించే కుట్ర చేస్తుండని ఆలేరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆరోపించారు.గురువారం ఆమె యాదాద్రి...

Read More..

నవాబుపేట రిజర్వాయర్ నుండి గుండాలకు నీరందించాలి

యాదాద్రి భువనగిరి జిల్లా: నవాబుపేట రిజర్వాయర్ నుండి గుండాల మండలానికి 32 వేల ఎకరాలకు సరిపడ నీరు రావాల్సి ఉండగా కనీసం 300 ఎకరాలకు కూడా నీరందట్లేదని,కాలువలు మొత్తం పూడి,కంపచెట్లతో నిండిపోయాయని,త్వరగా పూడిక తీసి గుండాల మండలానికి నీరు అందించాలని ఆలేరు...

Read More..

తీరు మార్చుకోకపోతే తగిన శాస్తి జరుగుతుంది: డిసిసి అధ్యక్షుడు అండెం

యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ ప్రజలు ఛీ కొట్టి తిరస్కరించినా బీఆర్ఎస్ పార్టీ నేతల బుద్ది మారలేదని యాదాద్రి భువనగిరి జిల్లా డిసిసి అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి అన్నారు.బుధవారం గుండాల మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ...

Read More..

విద్యార్ధినుల సూసైడ్ నోట్ పై ముసురుతున్న అనుమానాలు...?

యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులు భవ్య, వైష్ణవి ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి.హాస్టల్ వార్డెన్ శైలజకు ఆటో డ్రైవరుకు సంబంధం ఏమిటి?వారి విషయం తెలిసిపోవడంతో ఇద్దరు కలిసి...

Read More..

బాల్క సుమన్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి నిరసన

యాదాద్రి భువనగిరి జిల్లా:గడీల కాపలా కుక్క బాల్క సుమన్( Balka Suman ) బలుపు మాటలు బంద్ చేయాలని, బేషరతుగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy )కి బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ...

Read More..

ప్రభుత్వం మారగానే పత్తాలేకుండా పోయారు

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో భాగంగా అండర్ డ్రైనేజీ,సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.అండర్ డ్రైనేజీ పనులు నత్తనడకన సాగడంతో జనరల్ ఎలక్షన్స్ కోడ్ ముగిసినా సీసీ రోడ్డు...

Read More..

మహిళలకు ఉచిత బస్సు అనగానే ఉన్న బస్సులు బంద్...!

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల ప్రజల విన్నపం మేరకు గతంలో హయత్ నగర్ డిపో వారు దిల్ సుఖ్ నగర్ నుండి సంస్థాన్ నారాయణపురం వరకు రెండు బస్సులు వేశారు.దీనితో ఇక పరిసర ప్రాంతాల ప్రయాణికుల కష్టాలు తీరాయనుకున్న...

Read More..

కంప్యూటర్ ఆపరేటర్ల ఇష్టారాజ్యం...!

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల ఎంపీడీవో ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ల అవినీతి తారాస్థాయికి చేరిందని,పైసా ఇవ్వనిదే పైలు కదిలే పరిస్థితి లేదని మండల ప్రజలు వాపోతున్నారు.వివిధ సమస్యలపై ఎంపీడీవో కార్యాలయానికి వెళ్ళిన వారి సమస్యలను పరిష్కరించకుండా దురుసుగా...

Read More..

గూడూరు సభ రసాభాసం

యాదాద్రి భువనగిరి జిల్లా:బీబీ నగర్ మండలంలోని గూడూరు,కొండమడుగు గ్రామాల్లో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాలను సోమవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తో కలిసి రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రఫి శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా...

Read More..

బహుళ అంతస్థుల లెక్క తేలేదెప్పుడు...?

యాదాద్రి భువనగిరి జిల్లా: చౌటుప్పల్ మున్సిపల్( Choutuppal municipality ) పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఏటేటా పెరుగుతున్న బహుళ అంతస్థుల భవనాల లెక్క తేలేదెప్పుడో చెప్పాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఇళ్ళ నిర్మాణం( Construction of houses )లో రాజకీయ నాయకులకు...

Read More..

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు...!

యాదాద్రి భువనగిరి జిల్లా:తాము తలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీని 14 ముక్కలు చేస్తామని, కానీ,మా ఫోకస్ అంతా తెలంగాణను అభివృద్ధి చేయడంపైనే ఉందని ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో ప్రభుత్వ...

Read More..

పైసలు ఇస్తేనే పహాణి బయటికి వస్తుందట...?

యాదాద్రి భువనగిరి జిల్లా: చౌటుప్పల్ తాహసిల్దార్ కార్యాలయంలో పహణి కావాలంటే పైసా కొట్టాల్సిందేనని బాధిత రైతులు వాపోతున్నారు.రైతుల అమాయకత్వాన్ని, అవసరాన్ని ఆసరాగా చేసుకుని రికార్డ్ సెక్షన్లో పనిచేసే ఓ అధికారి పైసలిస్తేనే పహాణి ఇస్తానని విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటూ రైతులను ఇబ్బందులకు...

Read More..

మోత్కూరు మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం

యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.జిల్లాలోని పలు మున్సిపల్ చైర్మన్లపై వరుస అవిశ్వాస తీర్మానాలు తెరపైకొస్తున్నాయి.ఈ నేపథ్యంలో తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ చైర్మన్...

Read More..

ధర్మకోల్ తో ఆరవ తరగతి విద్యార్ది అద్భుతం...!

యాదాద్రి భువనగిరి జిల్లా: మోత్కూర్ పట్టణానికి చెందిన ఆరవ తరగతి విద్యార్ది ధర్మకోల్ తో నిర్మించిన అయోధ్య రామమందిరం పలువురిని అబ్బురపరుస్తోంది.వివరాల్లోకి వెళితే… మోత్కూరు పట్టణానికి( Motkur ) చెందిన గనగాని అనిల్,పావని దంపతుల చిన్న కుమారుడు గనగాని హృతిక్ గౌడ్...

Read More..

రాచకొండ పరిధిలో 14 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ

యాదాద్రి భువనగిరి జిల్లా:రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలువురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ సుధీర్‌బాబు ఈరోజు ఆదేశాలు జారీ చేశారు.సైబర్‌ క్రైం స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న నందీశ్వర్‌ రెడ్డిని నాచారం పోలీస్‌స్టేషన్‌కు, కుషాయి గూడ ట్రాఫిక్‌ 2లో విధులు నిర్వహిస్తున్న వై.రవీందర్‌...

Read More..

తాటి చెట్టుపై గీత కార్మికుడికి గుండెపోటు

యాదాద్రి భువనగిరి జిల్లా: మోత్కూర్ ప‌రిధిలోని రాజ‌న్న‌గూడెంలో బుధవారం విషాదం నెల‌కొంది.ల‌క్ష్మ‌య్య‌ (68) అనే గీత కార్మికుడు రోజు వారీగా క‌ల్లు గీసేందుకు వెళ్ళి తాటి చెట్టుపైనే గుండెపోటు రావడంతో మృతి చెందాడు. స్థానిక రైతులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా...

Read More..

యాదాద్రి లడ్డూకు జాతీయ స్థాయి గుర్తింపు...!

యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి( Sri Lakshmi Narasimha Swamy ) ప్రసాదానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని ఎఫ్ఎస్ఎస్ఏఐ నేషనల్ ఫుడ్ సేఫ్టీ సీఈఓ ఐపీఎస్ కమల్ వర్ధన్ రావు వెల్లడించారు.శనివారం...

Read More..

ఒక్క రోడ్డు కూడా సక్కగ లేదు సారూ...!

యాదాద్రి భువనగిరి జిల్లా: బొమ్మలరామారం మండల వ్యాప్తంగా ఏ గ్రామానికి వెళ్ళే రోడ్డు చూసినా గుంతలమయమై ప్రయాణం చేయాలంటే ప్రాణాల మీదకొస్తుందని మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గత పదేళ్ళుగా పాలకుల నిర్లక్ష్యంతో రహదారులన్నీ మరమ్మతులకు నోచుకోక అధ్వాన్నంగా తయారై కనీసం...

Read More..

వానర సైన్యం హల్చల్ ఆందోళనలో ప్రజలు

యాదాద్రి భువనగిరి జిల్లా: చౌటుప్పల్ మండల వ్యాప్తంగా వానర దండు ప్రజలను వణికిస్తున్నాయి.అడవులను విడిచి పల్లెలు, పట్టణాలే తమ అవాసాలుగా మార్చుకొని ఆహారం కోసం ఇళ్లు, షాపులపై గుంపులు గుంపులుగా పడి పోతూ, వచ్చిపోయే ప్రజల చేతిలో ఏదుంటే అది లాక్కుంటున్నాయి.ఈ...

Read More..

హోమియో ఆసుపత్రిలో సిబ్బంది కొరత...!

యాదాద్రి భువనగిరి జిల్లా: ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని ప్రభుత్వ హోమియో వైద్యశాలలో డాక్టర్, సిబ్బంది కొరత వేధిస్తుంది.దీర్ఘకాలిక రోగాలతో భాధపడుతున్న రోగులు హోమియో వైద్యంతో నయం అవుతాయనే నమ్మకంతో ఇక్కడికి వస్తే రెగ్యులర్ డాక్టర్, వైద్య సిబ్బంది అందుబాటులో లేక,రోగులకు...

Read More..

కనిపించని లీడర్లు పరేషాన్ లో క్యాడర్...!

యాదాద్రి భువనగిరి జిల్లా: జిల్లాలో అనేక గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ( BRS party )కి గడ్డు కాలం మొదలైందనే చర్చ జోరుగా సాగుతోంది.ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చవిచుడడం,కాంగ్రెస్ పార్టీ( Congress party ) రాష్టంలో అధికారం చేపట్టడంతో...

Read More..

కనుమరుగవుతున్న క్రీడలకు ప్రాణం పోస్తున్న యువకులు...!

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం యువకులు కనుమరుగవుతున్న క్రీడలకు ప్రాణం పోస్తూ, క్రికెట్ ని అభిమానించే యువకులు నేడు క్రీడలకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని గమనించి ఆర్గనైజర్ ఉప్పల నాగరాజు ముందుకొచ్చి ప్రతి సంక్రాంతి పండుగకు యువత తప్పుదోవ వెళ్లకుండా...

Read More..

ఎయిమ్స్ మెడికల్ సిబ్బంది నిర్వాహకం

యాదాద్రి భువనగిరి జిల్లా: బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రి సిబ్బంది నిర్వాహకం చూస్తుంటే తెలుగు డబ్బింగ్ సినిమా సింగం 3 గుర్తుకు వస్తుంది.ఆ సినిమాలో ఆస్ట్రేలియా నుండి విలన్ మెడికల్ వ్యర్ధాలను ఇండియాలో డంప్ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే హీరో...

Read More..

భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ బీఎస్పీ ఇంచార్జ్ గా అభయేందర్...!

యాదాద్రి భువనగిరి జిల్లా: బహుజన సమాజ్ పార్టీ పార్లమెంటు సెగ్మెంట్ జోన్ ఇన్చార్జిగా తనను నియమించిన బిఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఐతరాజు అభయంధర్ ధన్యవాదాలు తెలిపారు.ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా...

Read More..

ఆలేరు మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస నోటీసు

యాదాద్రి భువనగిరి జిల్లా:ఆలేరు మున్సిపాలిటీ చైర్ పర్సన్ పదవిపై అవిశ్వాసం తీర్మానం( Motion of no confidence ) కోరుతూ అవిశ్వాస తీర్మాణ కాపీని సోమవారం మున్సిపల్ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ కు అందజేశారు. మొత్తం 12 మంది కౌన్సిలర్లలో 8...

Read More..

27న రామన్నపేట ఎంపీపీపై బలనిరూపణ..

యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట ఎంపీపీ కన్నెబోయిన జ్యోతిపై( Jyothi ) ఎంపీటీసీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఈ నెల 27 న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు, ఎంపీపీ కన్నెబోయిన జ్యోతితో సహా మొత్తం ఎంపీటీసీలకు చౌటుప్పల్ ఆర్డీఓ...

Read More..

రాచకొండ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి

యాదాద్రి భువనగిరి జిల్లా: రాచకొండ అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని రాచకొండ రాచప్ప సమితి సభ్యులు పిలుపునిచ్చారు.యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో రాచకొండ రాచప్ప సమితి ఆధ్వర్యంలో రాచకొండ అభివృద్ధి భవిష్యత్ కార్యాచరణ సర్వసభ సమావేశం...

Read More..

ముసుగు వేశారు వదిలేశారు...!

యాదాద్రి భువనగిరి జిల్లా: ఆత్మకూర్ (ఎం) మండల కేంద్రంలో సుమారు ఏడేళ్ల క్రితం అప్పటి టిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు యాస రంగారెడ్డి అధ్వర్యంలో యువకులు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.ఆలోచన తట్టిందే తడవుగా రంగారెడ్డి తన సొంత డబ్బులతో...

Read More..

సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై నోటీసులు జారీ

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం( Sansthan Narayanapuram ) మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి కె.నారాయణరెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలను ఒకేసారి తనిఖీ నిర్వహించామన్నారు.ఒక...

Read More..

పార్టీలకు అతీతంగా ఆరు గ్యారెంటీలు: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా: గుండాల మండలకేంద్రంలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమానికి ఆలేరు ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య( Beerla Ilaiah ) హాజరై ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంపద ప్రతి కుటుంబానికి చెందాలనేదే ప్రభుత్వ లక్ష్యమని,ఆ...

Read More..

పాలకులు కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి...!

యాదాద్రి భువనగిరి జిల్లా: భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సిఐటియు యాదాద్రి జిల్లా కోశాధికారి దోనూరి నర్సిరెడ్డి అన్నారు.శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో కొంగరి మారయ్య అధ్యక్షతన జరిగిన సంఘం మండల కమిటీ...

Read More..

రాచకొండ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు:బద్దుల కృష్ణ కుమార్ యాదవ్

యాదాద్రి భువనగిరి జిల్లా:ఇక రాచకొండ( Rachakonda )కు మంచి రోజులు రాబోతున్నాయని రాచకొండ రాజప్ప సమితి అధ్యక్షుడు బద్దుల కృష్ణ కుమార్ యాదవ్ అన్నారు.గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం( Narayanapoor ) మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల...

Read More..

మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలి: ఎరుకల వెంకటేష్ గౌడ్ డిమాండ్

యాదాద్రి భువనగిరి జిల్లా: తుర్కపల్లి మండలంలోని వీరారెడ్డిపల్లి, కొనాపూర్, ఇబ్రహీపూర్, దత్తాయపల్లి, వేల్పుపల్లి గ్రామాల గుండా అక్రమంగా నడుస్తున్న మట్టి మాఫియాపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్...

Read More..

గ్యాస్ ఏజెన్సీల చేతివాటం ఈకేవైసి కోసం రూ.50/- వసూళ్లు...!

యాదాద్రి భువనగిరి జిల్లా: దీపం, ఉజ్వల పథకం గ్యాస్ వినియోగారులు ఈకేవైసి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు.దీనిని అదునుగా భావించిన గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు వినియోగదారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారు.కేవైసి కోసం...

Read More..

అలేరులో ఆటో డ్రైవర్ల భిక్షాటన

యాదాద్రి భువనగిరి జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డామని యాదాద్రి భువనగిరి జిల్లా ఆటో డ్రైవర్ల యూనియన్ (టిఏటియు) జిల్లా సెక్రటరీ శవ్వా సంతోష్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.ఆటో...

Read More..

యాదాద్రిలో భక్తుల రద్దీ

యాదాద్రి భువనగిరి జిల్లా:యాదగిరిగుట్ట( Yadagirigutta )లో భక్తుల రద్దీ కొనసాగుతోంది.ఆదివారం సెలవు దినం కావడంతో శ్రీలక్ష్మీనరసింహస్వామి( Sri Lakshmi Narasimha Swamy )ని దర్శించు కునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.స్వామి వారి ధర్మ దర్శనానికి రెండు గంటలు,ప్రత్యేక ప్రవేశ దర్శనానికి...

Read More..

మానవత్వం చాటుకున్న మాతృదేవోభవ అనాధాశ్రమం...!

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలం వావిళ్ళపల్లి గ్రామానికి చెందిన అడపు శంకరయ్య ఇల్లు షార్ట్ సర్క్యూట్ తో కాలిపోగా మాతృదేవోభవ అనాధాశ్రమ నిర్వాహకులు గట్టు గిరి స్పందించారు.వెంటనే గ్రామాన్ని సందర్శించి కాలిపోయిన ఇంటిని పరిశీలించి,కుటుంబ సభ్యులను పరామర్శించారు.అనంతరం బాధిత...

Read More..

అనాధల రక్షణగా మాతృదేవోభవ ఆశ్రమం

యాదాద్రి భువనగిరి జిల్లా:కన్న తల్లిదండ్రులనే ఇంటి నుండి బయటికి నెట్టేస్తున్న కాలంలో ఎవరో తెలియని అనాధలను అక్కున చేర్చుకొని,వారి కోసం ఓ ఆశ్రయం స్థాపించి,మంచి చెడులు చూస్తూ,ఎవరైనా చనిపోతే కన్న కొడుకులా వారికి అంత్యక్రియలు చేస్తూ అనాథల పాలిట రక్షకుడిగా మారారు...

Read More..

కెమికల్ ఫ్యాక్టరీ వ్యర్ధాలతో బీబీనగర్ ప్రజల ఇక్కట్లు

యాదాద్రి భువనగిరి జిల్లా: బీబీనగర్ ప్రాంతంలో వెలిసిన కెమికల్ ఫ్యాక్టరీలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.జనావాసాల మధ్యలో నెలకొల్పిన శ్రీరాం కెమికల్ ఫ్యాక్టరీ,ఎంఎస్ఎన్ కెమికల్ ఫ్యాక్టరీ,మరో ఫ్యాక్టరీ నుండి విడుదలయ్యే వ్యర్థ పదార్థాలతో చెరువులు, భూగర్భ జలాలు కలుషితమై బోరు వేసినా...

Read More..

యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి రాజీనామా...!

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఈవో గీతారెడ్డి గురువారం తన పదవికి రాజీనామా చేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2014లో యాదాద్రి ఆలయ ఈవోగా నియామకమైన గీతారెడ్డి 2020లో పదవి విరమణ చెందగా తిరిగి ప్రభుత్వం...

Read More..

ఓపెనింగ్ కాకుండానే శిథిలావస్థకు చేరిన బస్టాండ్

యాదాద్రి భువనగిరి జిల్లా: ఆలేరు నియోజకవర్గ పరిధిలోని గుండాల మండల కేంద్రంలో పదిహేను ఏళ్ళ క్రితం ఆనాటి ఎమ్మెల్యే బూడిద భిక్ష్మయ్య గౌడ్ హయాంలో లక్షల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన బస్టాండ్ నేటికీ ప్రారంభానికి నోచుకోక పిచ్చి మొక్కలు మొలిచి...

Read More..

102,108 వాహనాల ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ప్రోగ్రాం మేనేజర్...!

యాదాద్రి భువనగిరి జిల్లా: మోత్కూర్ మున్సిపల్( Mothkur Municipal ) కేంద్రంలో అత్యవసర సేవలైన 108,102 వాహనాలను జిల్లా ప్రోగ్రాం మేనేజర్ నజురుద్దీన్( Nazeeruddin ) బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.రికార్డులను పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. అత్యవసర సేవలను సకాలంలో...

Read More..

గ్రామీణ ప్రాంత కులవృత్తులను కాపాడాలి:రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

యాదాద్రి భువనగిరి జిల్లా:చేనేత కళ ఒకరి నుండి మరొకరికి వారసత్వంగా కొనసాగడం,గురు శిష్య బంధాన్ని ఏర్పరచడం అభినందనీయమని,చేనేత రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం,అధికారులు మరింత చొరవచూపాలని, చేనేత పరిశ్రమతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి ఉపాధి దొరుకుతుందని భారత రాష్ట్రపతి ద్రౌపది...

Read More..

నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపదిముర్ము

యాదాద్రి భువనగిరి జిల్లా:ఐదు రోజుల పర్యటనలో భాగంగా నేడు రాష్ట్రపతి యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో పర్యటించనున్నారు.అక్కడి జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత, స్పిన్నింగ్ యూనిట్‌ను సందర్శించనున్నారు.దీనితోపాటు అక్కడే ఏర్పాటు చేసిన థీమ్ పెవిలియన్ పార్కను సందర్శించనున్నారు.రాష్ట్రపతితో కలిసి...

Read More..

యాదాద్రి ఆలయ ఘాట్ రోడ్డులో రెండు కార్లు ఢీ...!

యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్డు మూల మలుపు వద్ద సోమవారం ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొన్నాయి.ఈ సంఘటనలో ఒక కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి.ఇందులో ఒక కారు...

Read More..

పివిఆర్ స్మార్ట్ ఫార్మసీని ప్రారంభించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా: బొమ్మాలరామారం మండలం చీకటిమామిడి గ్రామంలో పివిఆర్ స్మార్ట్ ఫార్మసిని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభీంచారు.అనంతరం హితాచి ఏటీఎం సెంటర్ ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఫార్మసి యాజమానులు బీర్ల...

Read More..

బీసీ కుల గణన తర్వాతే స్థానిక ఎన్నికలు జరపాలి

యాదాద్రి భువనగిరి జిల్లా: బీసీ కుల గణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు వీరమల్ల కార్తీక్ గౌడ్ డిమాండ్ చేశారు.ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో...

Read More..

యాదాద్రి జిల్లాలో మరోసారి వెలుగులోకి కల్తీపాల దందా...!

యాదాద్రి భువనగిరి జిల్లా:బీసీ కుల గణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు వీరమల్ల కార్తీక్ గౌడ్ డిమాండ్ చేశారు.ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ),సంస్థాన్ నారాయణపురం మండల...

Read More..

పోలీసులు ల్యాండ్ సెటిల్మెంట్లు చెయ్యొద్దు: రాచకొండ సీపీ సుధీర్ బాబు

యాదాద్రి భువనగిరి జిల్లా: పోలీసులు ల్యాండ్ సెటిల్మెంట్‌లు చేయొద్దని రాచకొండ సీపీ సుధీర్ బాబు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు.యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని నేరెడ్మెట్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో జాయింట్ సీపీ తరుణ్ జోషితో కలిసి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీ...

Read More..

కంపెనీ కంపుతో గ్రామస్తుల కలవరం...!

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో సదరన్ ఆన్లైన్ బయోటెక్నాలజీ లిమిటెడ్ సంస్థకు చెందిన బయో డీజిల్ కంపెనీ నుండి సాయంత్రం వేళ వచ్చే దుర్వాసనతో గ్రామ ప్రజలు,ముఖ్యంగా గర్భిణీలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.ఈ వాసనను కంపెనీ నుండి...

Read More..

శిధిలావస్థలో పశువుల దవాఖాన హడలి పోతున్న సిబ్బంది...!

యాదాద్రి భువనగిరి జిల్లా: బొమ్మలరామరం మండల కేంద్రంలో పురాతన కాలంలో నిర్మంచిన రెండు గదుల పశు వైద్యశాల ప్రస్తుతం శిథిలావస్థకు చేరి, ఏ క్షణమైనా కూలిపోయే స్థితికి చేరుకున్నా గత పదేళ్ళుగా పాలకులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఎంతో కాలం నుండి మండల...

Read More..

యాదాద్రి టెంపుల్ సెక్యూరిటీ నిజాయితీ

యాదాద్రి భువనగిరి జిల్లాయాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి( Yadagirigutta Lakshmi Narasimhaswamy ) దర్శనానికి వచ్చిన హయత్ నగర్ కి చెందిన సాయిదుర్గ కుమార్, దర్శన అనంతరం బయటకు వెళ్తున్న క్రమంలో తన చేతికి గల సుమారు లక్షా యాభై వేల విలువ...

Read More..

సీఎంను కలిసిన గ్రామ సర్పంచ్...!

యాదాద్రి భువనగిరి జిల్లా:ఓ గ్రామ సర్పంచ్ నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడం,కలిసి తమ బాధలు చెప్పుకోవడం తెలంగాణ రాష్ట్రంలో కళ్ళతో చూస్తామా అనుకునే రోజులు పోయాయి,కామన్ మ్యాన్ కూడా ప్రజావాణిలో సీఎం కలుస్తున్న దృశ్యాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉంటే...

Read More..

ఆర్టీసీ ఎండికి దృష్టికి బీబీనగర్ ప్రజల బాధలు...!

యాదాద్రి భువనగిరి జిల్లా: బీబీనగర్( Bibinagar ) పట్టణం రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలోనే ఉండటంతో ఈ పరిసర ప్రాంతాల నుండి నిత్యం వందలాది మంది హైదరాబాద్,ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ బస్సులు అగకపోవడం వల్ల నిత్యం ఇబ్బందులు పడుతున్నారని బీబీనగర్...

Read More..

సూచిక బోర్డులకే పరిమితమైన రాచకొండ పర్యాటకం

యాదాద్రి భువనగిరి జిల్లా: రేచర్ల పద్మనాయకుల పాలనలో ఘనతకెక్కిన రాచకొండ ప్రాంతం రాష్ట్ర రాజధానికి కూత వేటు దూరంలోనే ఉన్నా నేటికీ అభివృద్ధికి నోచుకోక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది.గత పాలకులు పదేళ్లుగా రాచకొండ అభివృద్ధి చేస్తామని,ఫిల్మ్...

Read More..

బీబీనగర్ రైల్వే రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్ తెరవండి...!

యాదాద్రి భువనగిరి జిల్లా: బీబీనగర్( Bibinagar ) మండల కేంద్రం పట్టణంగా దినదినాభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇక్కడి నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికుల శాతం రోజురోజుకు పెరుగుతోంది. కానీ,బీబీనగర్ రైల్వే స్టేషన్( Bibinagar Railway Station ) లో రిజర్వేషన్...

Read More..

ప్రమాదాలకు కేరాఫ్ గా రహదారులు...!

యాదాద్రి భువనగిరి జిల్లా: ఆత్మకూర్(ఎం)మండల( Athmakur (M) ) పరిధిలో మోత్కూరు నుండి జిల్లా కేంద్రం భువనగిరి వరకు, తుక్కాపురం స్టేజి నుండి కాప్రాయపల్లి స్టేజి వరకు వెళ్ళే ప్రధాన రహదారులు అత్యంత అధ్వాన్నంగా తయారై,పెద్ద పెద్ద గుంతలతో ప్రమాదకరంగా మారి,ప్రమాదాలకు...

Read More..

యాదాద్రికి భక్తుల తాకిడి

యాదాద్రి భువనగిరి జిల్లా:యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి ఆదివారం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది.కార్తీక మాసం చివరి రోజు కావడంతో భక్తులు భారీగా పోటెత్తారు.తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి మూడు గంటల...

Read More..

గుండాలకు ఇకనైనా రోడ్ల గండం తప్పేనా...?

యాదాద్రి భువనగిరి జిల్లా: ఆలేరు నియోజకవర్గం గుండాల మండలం అనేక సమస్యలతో నూతన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు స్వాగతం పలుకుతున్నది.ముఖ్యంగా మండల కేంద్రానికి వివిధ గ్రామాల నుంచి ప్రజలు చేరుకోవాలంటే శిధిలమైన రోడ్లపై నరకయాతన అనుభవిస్తున్నారు.గత ప్రభుత్వం రోడ్లపై శీతకన్ను వేసి...

Read More..

డిగ్రీ కాలేజీల పరీక్ష ఫీజుల దందా:యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మందుల సురేష్

యాదాద్రి భువనగిరి జిల్లా: మోత్కూర్ పట్టణంలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల( private degree colleges ) యాజమాన్యాలు సిండికేట్ గా మారి విద్యార్థుల వద్ద పరీక్ష ఫీజుల దందాకు తెరలేపారని యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మందుల సురేష్( Mandula suresh...

Read More..

పశు వైద్యశాల సిబ్బంది నిర్లక్ష్యంతో ఆవు, దూడ మృతి..

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని అన్నపూర్ణేశ్వరి ఆశ్రమంలో ఓ ఆవు ప్రసవ వేదనతో బాధపడుతుంటే ఆశ్రమ సిబ్బంది స్థానిక పశు వైద్య శాల డాక్టర్ కు సమాచారం అందించారు.అందుబాటులో లేని డాక్టర్ కాంపౌండర్ ను పంపగా కడుపులో...

Read More..

మిగ్ జామ్ తుపాన్ పై అలెర్ట్ గా ఉండాలి:జిల్లా కలెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా: జిల్లాలో మిగ్ జామ్ తుపాను( Cyclone Michaung ) దృష్ట్యా రానున్న మూడు రోజులు అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే ( Hanumant Kondiba )ఆదేశించారు.జిల్లా కేంద్రం నుండి ఎమ్మార్వోలు,ఎంపిడిఓలు,...

Read More..