యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి బీజేపీ ఎంపి అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్( Boora Narsaiah Goud ) శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో మొదటి సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.
కిషన్ రెడ్డి( G.Kishan Reddy ) ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు,కార్యకర్తలు, అభిమానుల సమక్షంలోపెద్ద ఎత్తున భారీ ర్యాలీతో 23న తిరిగి నామినేషన్వేస్తామని తెలిపారు.ఆ కార్యక్రమానికి మహారాష్ట్రమాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రిదేవేందర్ ఫడ్నవీస్ ను ముఖ్యాతిధిగా ఆహ్వానించామన్నారు.దీనికి అందరూ ఆహ్వానితులేనని చెప్పారు.