యాదాద్రి భువనగిరి జిల్లా: పోచంపల్లి మండలం( Pochampalli ) అంతమ్మగూడెం గ్రామంలో నీళ్ళు లేక ఎండిపోయిన పంట పొలాలను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మేల్యే జగదీష్ రెడ్డి( Guntakandla Jagadish Reddy ) శుక్రవారం పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్ నాయక్,బూడిద భిక్ష్మయ్య గౌడ్,ప్రభాకర్ రెడ్డి,కొలుపుల అమరేందర్,వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.