Jagadish Reddy : ఎండిన పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి

యాదాద్రి భువనగిరి జిల్లా: పోచంపల్లి మండలం( Pochampalli ) అంతమ్మగూడెం గ్రామంలో నీళ్ళు లేక ఎండిపోయిన పంట పొలాలను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మేల్యే జగదీష్ రెడ్డి( Guntakandla Jagadish Reddy ) శుక్రవారం పరిశీలించారు.

 Jagadish Reddy Former Minister Who Inspected The Dry Crop Fields-TeluguStop.com

ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్ నాయక్,బూడిద భిక్ష్మయ్య గౌడ్,ప్రభాకర్ రెడ్డి,కొలుపుల అమరేందర్,వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube