ఎమ్మెల్యే వేముల వీరేశంకు అవమానం

యాదాద్రి భువనగిరి జిల్లా:మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Uttam Kumar Reddy, Ponguleti Srinivas Reddy) పర్యటనలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం( Vemula Veeresham ) అవమానం జరిగింది.మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి స్వాగతం పలికేందుకు లోపలికి వెళుతున్న క్రమంలో ఎమ్మెల్యేను గుర్తుపట్టని పోలీసులు లోనికి అనుమతి ఇవ్వలేదు.

 Shame On Mla Vemula Veeresham ,vemula Veeresham ,uttam Kumar Reddy, Ponguleti-TeluguStop.com

దీనితో ఎమ్మెల్యే వేముల వీరేశం పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ అలిగి వెళ్లిపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube