నేతన్నల తలరాతను మార్చండని ఎమ్మెల్యేకి వినతి

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల పద్మశాలి చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సోమవారం చేనేత కార్మికులు వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేసిన చీరలు అమ్ముడుపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 Request To Mla About Problems Of Handloom Waivers, Request To Mla , Handloom Wai-TeluguStop.com

రావలసిన పథకాలు గురించి వివరించారు.వెంటనే ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరిస్తానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చెరుపల్లి లక్ష్మయ్య,విడమ్ సాయి కిషోర్ నేత,సింగం కృష్ణ, గుర్రం సత్యనారాయణ, గంజి అంజయ్య,దోర్నాల కృష్ణబాబు,సింగం భాస్కర్, నరేష్,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube