ప్రస్తుతం కరోనా అనేది ఎంత పెద్ద ప్రమాదమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.దీని దెబ్బకు చాలా దేశాలు అల్లకల్లోలం అవుతున్నాయి.ఇప్పటికే ఎంతో మంది దీని బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.కాగా ఇంతటి ప్రమాదకారి అయిన ఈ రోగం పట్ల ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి.నిజానికి ఇప్పుడు...
Read More..టీచర్లంటే విద్య నేర్పు మహోన్నత వ్యక్తులు.వారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.ఎందుకంటే ఒక మంచి సమాజం ఏర్పడాలంటే వారితోనే సాధ్యం అవుతుంది.ఇక ఇలాంటి మహోన్నత టీచర్ల గురించి ఇప్పటికే ఎన్నో సార్లు చూశాం.కానీ కొన్ని సార్లు కొందరు కీచకులు గురువుల...
Read More..మన దేశంలో పోలీస్ స్టేషన్ శాంతి భద్రతల పరిరక్షణలో కీలకమైన ఆఫీసు.న్యాయం కోసం బాధితులు ఇక్కడకు ఎల్లవేళలా వస్తుంటారు.తగదాలు, కొట్లాటలు ఇతర అనేక విషయాలపై ఫిర్యాదు చేసేందుకు ప్రజలు పోలీస్ స్టేషన్కు వస్తుంటారు.కాగా, తమకు న్యాయం చేయాలని కోరుతూ వచ్చిన బాధితులను...
Read More..వానాకాలంలో మనకు ఎన్నో రకాల వింత ఘటనలు కనిపిస్తూనే ఉంటాయి.అయితే అందులో ఎక్కువగా ప్రమాదాలకు సంబంధించిన వీడియోలే మనకు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తూ ఉంటాయి.ఎందుంకటే వానాకాలంలో ఉధృతంగా ప్రవహిస్తున్న నదులను దాటేందుకు ట్రై చేసి చాలామంది చివరకు అదే నదిలో...
Read More..ప్రస్తుతం సోషల్ మీడియా అనేది విస్తృతం అయిన తర్వాత ఎన్నో రకాల ట్రెండ్స్ అనేవి వచ్చాయి.అందులో ఫ్రాంక్ వీడియోలు కూడా ఒకటనే చెప్పాలి.కాగా ఇప్పుడు ఈ ట్రెండ్ ఎంతబాగా యూ ట్యూబ్లో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఎందుకంటే సాధారణం ఒక కొత్త...
Read More..మనం పాములను చుస్తే చాలు హడలి పోతాము.వాటిని చూడగానే ఒక రకమైన భయం పుడుతుంది.ఎందుకంటే వాటికీ విషం ఉంటుందని అవి కాటు వేస్తే చనిపోతామని భయపడతాము.వాటిని చూడగానే వెంటనే కర్ర పట్టుకుని కొట్టి మరి చంపుతాము.మళ్ళీ మనమే నాగుల చవితి వస్తే...
Read More..ఆధార్ కార్డు ఎంతో ముఖ్యమైంది.దీని విలువ ఓ విధంగా ఓటు కార్డు కంటే ఎక్కువ.వ్యక్తి గుర్తింపు నుంచి ప్రభుత్వ పథకాల వరకు అన్నింటా ఇది చాలా కీలమైంది.అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా ఆధార్ కార్డు పొందే సాంకేతికత వచ్చింది.అయితే, ఒకవేళ మీ...
Read More..ఒక ముంగీస అడవికి రాజైన సింహాన్ని భయపెట్టిన వీడియో వైరల్గా మారింది.అదేంటో చూద్దాం.పులితో ఆట.సింహంతో వేట ప్రాణాలకే ముప్పు అని మనందరికి తెలిసిన విషయమే.అడవికి రాజైన సింహం.తన కనుచూపు మేరలో ఏ జంతువు కనిపించినా ఆ జంతువు బలి అయినట్టే.ఏ జంతువు...
Read More..ఇప్పుడున్న యుగం మొత్తం స్మార్ట్ ఫోన్లది అనే చెప్పాలి.ఎందుకంటే ఇప్పుడు యూత్ అయినా లేదా పిల్లలు అయినా ఈ స్మార్ట్ ఫోన్లకు మాత్రమే అడిక్ట్ అవుతున్నారు.ఇక ఇందులో ఉండే యాప్లకు గానీ లేదా గేమ్లకు గానీ ఎంతలా అట్రాక్షన్ అయి అందులోనే...
Read More..మాములుగా మనుషులు రోడ్డు దాటడం సహజమే.కానీ చేపలు రోడ్డు దాటడం మీరు ఎప్పుడైనా చూసారా.సినిమాల్లో గ్రాఫిక్స్ ఉపయోగించి మన కళ్ళకు ఏదైనా చూపిస్తారు.కానీ నిజ జీవితంలో అలాంటివి చాలా తక్కువ సందర్భంలో మాత్రమే మన కళ్ళకు కనిపించి అబ్బుర పరుస్తాయి.తాజాగా అలంటి...
Read More..ఎయిర్టెల్ అద్భుతమైన ఆఫర్లను వినియోగదారులకు అందిస్తోంది.అయితే, ఎయిర్టెల్, జియో, వీఐ ప్లాన్లలో ఏది ది బెస్ట్ ప్లాన్ అయి ఉంటుందో తెలుసుకుందాం. ఎయిర్టెల్ రూ.449 ప్లాన్… ముఖ్యంగా ప్రతిరోజూ 2 జీబీ డేటా కావాలనుకునే యూజర్లకు ఇది మంచి ప్లాన్.డేటాతో పాటు...
Read More..చేతులు లేని వారి బాధ వర్ణనాతీతం.పుట్టినప్పటి నుండి చేతులు లేని వారి కన్నా కూడా మధ్యలో ప్రమాదాల వల్ల చేతులు కోల్పోయిన వారు ఇంకా బాధపడతారు.జీవితంలో అన్ని పోగొట్టుకున్నట్టు జీవిస్తారు.కేవలం కొంతమంది మాత్రమే మొండి ధైర్యంతో తమ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు.ఇప్పుడు...
Read More..కుకరీ చానల్స్ను ప్రజెంట్ మస్తు మంది లైక్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే రోజుకో కొత్త కుకురీ యూట్యూబ్ చానల్ వస్తుండటం మనం గమనించొచ్చు.రకరకాల న్యూ రెసిపీస్తో పాటు వంటకాలపై స్పెషల్ వీడియోలను రూపొందించి సబ్ స్క్రిప్షన్స్ను రోజురోజుకూ పెంచుకుంటున్నారు యూట్యూబర్స్.తాజాగా ఓ కుకరీ...
Read More..ఏదైనా వస్తువు మ్యాజిక్ లాగా పని చేస్తే మనకు ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేము.నిజంగా అలాంటి వస్తువు ఉంటుందా సినిమాల్లో ఇలాంటి మ్యాజికల్ వస్తువులు చాలానే చూసాం కానీ నిజ జీవితం లో ఇలాంటి మ్యాజిక్ చేసే వస్తువులు మనం...
Read More..సైబర్ నేరగాళ్లు ఎన్నో వేషాలు మారుస్తూ మన పర్సనల్ డేటాను తస్కరించి.డబ్బు లేదా మనకు సంబంధించిన డేటాను ఇతరులకు విక్రయించడం ద్వారా భారీగా దోచుకుంటున్నారు. ప్రస్తుతం ర్యాంసమ్వేర్ అనే ఓ మాల్వేర్ ద్వారా మన డేటా తస్కరణకు గురికాకుండా ఉండే చిట్కాలను...
Read More..పెళ్లి అంటేనే ఎన్నో సరదాలు మరెన్నో అనుభూతులతో నిండి ఉంటుంది.బావను ఆటపట్టిస్తూ మరదళ్లు సరదా సరదా గా గడిపేస్తూ ఉంటారు.పెళ్లి అంటే ఇద్దరినీ ఒక దగ్గర చేయడమే కాదు.రెండు కుటుంబాలను కూడా కలుపుతుంది.అలాంటి పెళ్ళికి మన దేశంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది.పెళ్లి...
Read More..కార్ డ్రైవింగ్ చేయడం అంటే మాములు విషయం కాదు ఎందుకంటే డ్రైవింగ్ చేయలన్నగాని, కార్ పార్కింగ్ చేయాలన్నగాని దానికి ఎంతో అనుభవం ఉండాలి.లేదంటే ఎదుటి వారి ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంటుంది.అయితే ఒక్కోసారి మనం ఎక్కడికైన వెళ్ళినప్పుడు కారు పార్కింగ్ చేయవలిసిన...
Read More..అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒలింపిక్స్ గేమ్స్ మొదలైపోయాయి.వీటిని చూడటానికి అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.జపాన్ దేశం టోక్యో వేదికగా ఈ గేమ్స్ ను నిర్వహిస్తోంది.సాధారణంగా ఒలింపిక్స్ గేమ్స్ ను నిర్వహించాలంటే అత్యధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.జపాన్ కూడా ఈ ఒలింపిక్స్...
Read More..తల్లి అంటే ఓ మహాశక్తి.ఈ ప్రపంచాన్ని పరిచయం చేసేది తల్లి.ప్రపంచంలో బతకడానికి కావాల్సిన ధైర్యాన్నిచ్చేది అమ్మ.అటువంటి తల్లిని హత్య చేసి ఆమె రక్తం పిల్లలు ఆడుకున్న ఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లాలో ఈ ఘటన...
Read More..దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేసింది.చిన్న పెద్ద అనే తేడా లేకుండా కరోనా వైరస్ కి లక్షల్లో ప్రాణాలు పోయాయి.పేద ధనిక అనే తేడా లేకుండా కోట్లాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి.ప్రైవేట్ ప్రభుత్వ అని తేడా లేకుండా చిన్నా చితకా ఉద్యోగులు...
Read More..ఒలింపిక్స్ అంటే ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఓ గొప్ప క్రీడా వేదిక.దీనిని చూడటానికి చాలా మందికి అవకాశం ఉంటుంది.అయితే అది చాలా మందికి సాధ్యం కాదు.కొందరికే సాధ్యం అవుతుంది.మరి ఇటువంటి దానిని అందరికీ అందిచడానికి గూగుల్ రెడీ అయ్యింది.గూగుల్ తాజాగా ఒక...
Read More..సముద్రంలో ఎన్నో రకాల జీవులు నివశిస్తుంటాయి.వాటిలో కొన్ని మంచి చేస్తే ఇంకొన్ని ప్రాణహాని కలిగించేవిగా ఉంటాయి.సముద్రంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన జీవుల్లో సొర చేపలు కూడా ఉన్నాయి.ఇవి నీళ్లలో వేగంగా కదులుతూ క్షణంలో దేన్నైనా చంపగల స్థితిలో ఉంటాయి.సొరచేపలు మనుషుల్ని అతి...
Read More..అసలే కరోనా కాలం అనిచెప్పి ఎవ్వరూ బయటకు రావడం లేదు.ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుతుండటం వలన ఇళ్లల్లోంచి బయటకు కదులుతున్నారు.ఇప్పుడు ఈ పెట్రోల్ బాదుడు ఒకటి.ధరలు పెరిగిపోవడం వలన వాహనదారులు జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నారు.ఇటువంటి సమయంలోనే తమిళనాడులోని శివగంగై జిల్లాకు చెందిన ఇద్దరు...
Read More..అంగ రంగ వైభవంగా జపాన్ రాజధాని టోక్యోలో ఒలంపిక్ క్రీడలు స్టార్ట్ అయ్యాయి.ఈ నేపథ్యంలో ఇండియా దేశానికి చెందిన క్రీడాకారులు వేదికపైకి రాగానే.ప్రధాని మోడీ చప్పట్లతో స్వాగతం పలికారు.తన కార్యాలయంలో టీవీలో దీక్ష చేస్తున్న సమయంలో.భారత్ క్రీడాకారులు వచ్చిన వెంటనే లేచి...
Read More..మన భారతీయులు చేసే వంటకాల్లో దోశకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.చాలామంది ఎక్కువగా దోశను టిఫిన్ కింద తింటూ ఉంటారు.అలాగే మనకి బయట హోటల్స్ లో చాలా రకాల దోశలు అందుబాటులో ఉన్నాయి.వెరైటీగా దోసెలను చేయాలనీ చాలామంది ఎన్నో రకాల ప్రయోగాలు...
Read More..దేవుని సృష్టి భలే విచిత్రంగా ఉంటుంది కదా.ఉదాహరణకు కుక్కకి, పిల్లికి మధ్య జాతి వైరం ఉంటుంది.ఒకదాన్ని ఒకటి చూసుకుంటే కొట్టుకుంటాయి.కానీ ఒక్కోసారి అవి రెండు ఎంతో కలిసి మెలిసి ఉంటున్న వీడియోలను మనం చాలానే చూసి ఉంటాము. మరి జంతువులు, పక్షులు...
Read More..ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐఏఎస్ లను బదిలీ చేసింది ప్రభుత్వం.APMSIDC ఎండిగా మురళీధర్ రెడ్డి, కడప జిల్లా కలెక్టర్ గా విజయరామరాజు, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా హరికిరణ్ బదిలీ చేశారు.ఇక ఆరోగ్యశ్రీ హెల్త్ట్రస్ట్ సీఈవోగా వాడరేవు విజయ్ చంద్ ను.ఇతను ప్లేసులో విశాఖపట్నం జిల్లా కలెక్టర్...
Read More..మన అందరికి ఏనుగులు గురించి తెలిసే ఉంటుంది.అలాగే ఏనుగులను మనం సర్కస్ లలో, జూ లలో చూసే ఉంటాము.ఎక్కువగా ఏనుగులు అడవులలో సంచరిస్తూ ఉంటాయి.మనువులు నివసించే ప్రాంతాల్లో ఏనుగులు సంచరించవు.ఏనుగులు భారీ ఆకారంలో ఉంటాయి.అడవులలో తిరుగుతూ చెట్లు, గడ్డి, కొమ్మలు తింటూ...
Read More..ప్రజెంట్ సొసైటీలో లంచం అనేది కామన్ థింగ్గా మారిపోయింది.లంచం తీసుకోవడం తప్పు అని చెప్పాల్సిన ప్రజలే లంచం ఇచ్చి మరీ తమ పనులు చేయించుకోవడం మనం గమనించొచ్చు.అన్ని వ్యవస్థలను లంచం అనే భూతం పీడిస్తుండగా, పోలీసు శాఖలోనూ అది ఉన్నది.ఈ క్రమంలో...
Read More..వర్షాన్ని కోరే సంస్కృతి మనది.కాగా, మనం ఎందుకు వానలు కోరుకుంటామో అందరికీ విదితమే.భారత్ ప్రధానంగా వ్యవసాయాధారిత దేశం కాబట్టి పంటలు పండాలంటే వానలు కావాలి.ఈ క్రమంలోనే రకరకాల ఆచారాలు అమలులో ఉన్నాయి.వానలు పడాలని కోరుతూ రకరకాల పండుగలు జరుపుకుంటారు.తెలుగు రాష్ట్రాల్లో కప్పతల్లి...
Read More..భూమిపై కొన్ని అత్యంత భయంకరమైన ప్రదేశాలు ఇంకా ఉన్నాయని, వాటి వద్దకు వెళ్తే తిరిగి రాలేమని పెద్దలు కథలు చెప్తుంటారు.ఇలాంటి భయంకర ప్రదేశాలు రియల్గా చూడకపోయినా మనలో చాలా మంది రీల్గా అనగా సినిమాల్లో చూసే ఉంటాం.రకరకాల పేర్లతో పిలవబడే ఈ...
Read More..ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరు స్మార్ట్ ఫోన్ ద్వారా సోషల్ మీడియా వరల్డ్లోనే జీవిస్తున్నారు.మినట్ టు మినట్ అప్డేట్స్ తెలుసుకుంటున్నారు.ఈ క్రమంలోనే కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు.కాగా, సోషల్ మీడియా అతి పెద్ద వర్చువల్ వరల్డ్.ఇందులో ఎప్పుడు ఏ విషయం ట్రెండవుతుంది?...
Read More..తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి సంస్థ ( ఎస్సీ కార్పొరేషన్) చైర్మన్ గా బండా శ్రీనివాస్ ను నియమించారు తెలంగాణ సీఎం కే.సి.ఆర్. ఇందుకు సంబందించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది.కరీం నగర్ జిల్లా హుజురాబాద్ వాసి, ఎస్సీ (మాదిగ)...
Read More..మన దేశం లో ఉన్న సంప్రదాయాలు వేరే దేశంలో ఉండవు.మరీ ముఖ్యంగా పెళ్లి అంటే ఇంకా చాలా సంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులు ఇలా చాలానే ఉంటాయి.ఒక్కో ప్రాంతంలో ఆచారాలు ఒక్కో విధంగా ఉంటాయి.పెళ్లి అప్పుడు వరుడిని గుర్రం మీద ఊరేగిస్తూ ఉంటారు.కొంతమందికి...
Read More..గ్రంథాలయాలు అంటే చదువుకునే వారికి దేవాలయాలతో సమానం.అన్ని పుస్తకాల కలయికే గ్రంథాలయాలు.ఒక గ్రంథాలయాల్లోనే విజ్ఞానాన్ని అందించే పుస్తకాలు దొరుకుతాయి.పాఠకులు చదవడం కోసం వీలుగా ఒకదగ్గర చేర్చి ఉంచుతారు.నిరుద్యోగులు తమ కాంపిటీటివ్ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు గ్రంథాలయాల్లోనే ఎక్కువ సమయం గడుపుతారు.పుస్తకాలను చదవుకోవడం కోసం,...
Read More..మూఢ నమ్మకాలపై అపారమైన నమ్మకం పెంచుకుని వింతైన వస్తువులను కట్నం కింద కావాలని అడగడంతో చివరకు జైలుపాలైన ఘటన మహారాష్ట్రలో జరిగింది.వివరాల్లోకి వెళితే.ఔరంగాబాద్ పట్టణానికి చెందిన ఒక యువకునికి గత ఫిబ్రవరిలో తెలిసిన అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది.నిశ్చితార్థం సయమంలో వధువు యొక్క...
Read More..పెళ్లి చేసుకుని అత్తగారింట్లో సంతోషకరమైన జీవితం గడపాలని ఆశించిన ఓ మహిళకు మొదటి రోజు నుంచే కష్టాలు మొదలయ్యాయి.కట్నం ఎక్కువ కావాలని అత్తింటి వారు వేధింపులకు గురి చేసినా, విడిపోతే సమాజంలో నవ్వుల పాలు అవుతామని బాధలను భరించింది.అంతా సర్దుకుంటుందని ఆమె...
Read More..కరోనా సోకి చావు బతుకుల మధ్య ఉన్న తన భర్త వీర్యం తనకు ఇప్పించాలని భార్య కోర్టుకెక్కిన విషయం తెలిసిందే.భార్య వినతితో కోర్టు అనుమతి తో ఆసుపత్రి సిబ్బంది వీర్యం సేకరించడం జరిగాయి.అయితే కొన్ని గంటలకే అతను చనిపోయాడు.కరోనాతో చావు బతుకుల...
Read More..స్కూలు మళ్ళీ తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది.కరోనా సెకండ్ వేవ్ నెమ్మదించడం తో స్కూలు మళ్ళీ తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది.థర్డ్ వే ప్రభావం ఎలా ఉంటుందో అనే విషయం ఇంతవరకు స్పష్టత లేదు.నాడు నేడు కార్యక్రమం పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి...
Read More..డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు.అయితే, శ్రీలంకకు చెందిన శ్రీ జయవర్ధనే యూనివర్శిటీ పరిశోధకులు మాత్రం చైనా తయారు చేసిన సినోఫార్మా టీకా అత్యంత సమర్ధవంతంగా డెల్టా వేరియంట్పై పనుచేస్తుందని చెబుతున్నారు.ఈ వ్యాక్సిన్ను డెల్టా వేరియంట్ను ఎదుర్కొనేందుకు...
Read More..మనం తరచూ విలేకరులు ఇంటర్వ్యూ లు చేస్తూ ఉంటె చూస్తూనే ఉంటాం.విలేకరి అన్నాక ఇంటర్వ్యూ లు చేస్తూనే ఉంటారు.అందులో వింత ఏముంది అని ఆలోచిస్తున్నారా.అయితే అలాగే చదవండి.వింత ఏముందో మీకే తెలుస్తుంది.అవి మాములు ఇంటర్వ్యూ లు అయితే వింత ఏమి ఉండదు.కానీ...
Read More..ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ నీ పంజాబ్ అధ్యక్షుడిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో నేడు సింధూ చండీగఢ్ లో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పంజాబ్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ...
Read More..సీరియల్స్ మామూలుగానే ఎలా ఉంటాయో ఎంత కంప్లికేటెడ్ గా ఉంటాయో మళ్ళీ ప్రత్యేకంగా ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు.చిన్న సీన్ నే రోజులు తరబడి సాగ దీస్తూనే ఉంటారు.అందుకే సీరియల్స్ అంటే జీడిపాకం కంటే ఎక్కువ సాగుతాయి అని అంటూ ఉంటారు.సీరియల్...
Read More..ఈ మధ్య పెళ్ళిళ్ళలో జరిగే సంఘటనలు బాగా వైరల్ అవుతున్నాయి.ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్దీ గంటల్లోనే వైరల్ అవుతున్నాయి.పెళ్ళిలో జరిగే ఫన్నీ మూమెంట్స్ బయటకు రావడంతో నెటిజెన్స్ వాటిని చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.మన సంప్రదాయంలో పెళ్లి...
Read More..ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు.గతంలో మాదిరిగా అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకునే దిశగా మెరుపుదాడులు చేస్తూ.తాజాగా రాజధాని కందహార్ ప్రావిన్సు స్పిన్ బోల్డాక్ జిల్లాలో దేవి చేస్తున్న పౌరుల ఇళ్ళ పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.తాలిబాన్లు చేసిన ఈ మెరుపుదాడిలో...
Read More..ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన షేర్లను స్టాక్ మార్కెట్లో నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో శుక్రవారం నేషనల్ స్టాక్ మార్కెట్, బీఎస్ఈల్లో లిస్ట్ చేయనుంది.గురువారం సాయంత్రమే ఐపీఓ అలాట్మెంట్ను పూర్తి చేసింది.ఇదివరకే.తమ షేర్లను జూలై 27 వరకు...
Read More..ఈ మధ్య కాలంలో ప్రముఖ వెబ్సైట్లలో అంతరాయం కలుగుతోంది.ఈ సైట్లు కనీసం ఓపెన్ కూడా అవ్వడం లేదు.దీనికి ఓ ప్రధాన కారణం ఉంది.ఇది కేవలం ఏ ఒక్క దేశానికో పరిమితమైన సమస్య కాదు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఈ అంతరాయాన్ని ఫేస్ చేయాల్సి...
Read More..మనవుని శరీరంలో కొన్ని అవయవాలు మాత్రమే బయటకు కనిపిస్తాయి.మరికొన్ని అవయవాలు శరీర అంతర్భాగంలో ఉంటాయి.అయితే బయటకు కనిపించే అవయవాల్లో ఎటువంటి తేడా ఉన్నాగాని మనకు అర్ధం అవుతుంది.కానీ లోపల అంతర్భాగంలో ఉన్న అవయవాల్లో ఉన్న తేడా గురించి మనకి తెలియదు.పుస్తకాల్లో చదివితేనో...
Read More..మన సృష్టిలో ఒక్కో ప్రాణి ఒక్కోలా ఉంటుంది.ప్రతీ ఒక్కదానికి ఒక్కో తరహా జీవన శైలి ఉంటుంది.పాములు నడవలేవు.జంతువులు పాక్కుంటూ వెళ్ళలేవు.మనుసులు ఎగరలేరు.కానీ, ఓ ప్రాణీ మాత్రం తన స్వతహా స్వబాన్ని వీడి ఇంకోలా నడిచి అందరూ షాక్ అయ్యేలా చేసింది.ఇంత వరకు...
Read More..కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ఫోన్స్ లో గేమ్స్ ఆడడం మనం గమనించే ఉంటాము.వీరి వీక్ నెస్ ని గమించిన కొంతమంది డబ్బులు సంపాదించే పనిలో పడి రకరకాల గేమ్...
Read More..ప్రపంచంలో ఏ ప్రాణిని లైట్ తీసుకోవద్దు.ఎందుకంటే వాటికంటూ ఓ రోజు తప్పకుండా వస్తుంది.ఆ రోజు వాటిని చూసి అందరూ పరుగులు తీయాల్సిందే.ఆ ప్రాణి చిన్నదైనా.పెద్దదైనా సరే.ఇకపోతే అలాంటి ఓ రోజే చిట్టి ఎలుకకు వచ్చింది.అధికారులను పరుగులు పెట్టించే ప్రజాప్రతినిధులనే ఓ ఎలుక...
Read More..ప్రేమంటే అదొక గొప్ప అనుభూతి.అందులో ఎవరు ఎవరిని ముందుగా ప్రపోజ్ చేస్తారో చెప్పలేం.తాజాగా ఇక్కడొక వ్యక్తి తన ప్రేయసిని ప్రపోజ్ చేశాడు.అది కూడా 22 వేల మంది చూస్తుండగా అతను ప్రపోజ్ చేశాడు.ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది....
Read More..అప్పుడప్పుడూ సెలబ్రిటీలు మాట్లాడే మాటలు విమర్శలకు తావిస్తుంటాయి.తాజాగా ఇండియన్ క్రికెటర్ సురేష్ రైనా నోరు జారాడు.టీమిండియా మాజీ క్రికెటర్, ఐపిఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాడు సురేశ్ రైనా నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు.సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు రైనాను...
Read More..రిషబ్ పంత్ అభిమానులకు గుడ్ న్యూస్.ఇటీవల కరోనా వైరస్ బారినపడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ పూర్తిగా కోలుకుని డర్హామ్ లోని ఇండియా క్యాంప్ లో అడుగుపెట్టాడు.జూన్ 18వ తేది నుంచి 23వ తేది వరకూ భారత్, న్యూజిలాండ్ మధ్య ఐసీసీ...
Read More..కాలం మారింది. దానితో పాటు మనుషుల అలవాట్లు, వేష ధారణ, జీవన శైలిలో కూడా కొత్త కొత్త మార్పులు వచ్చాయి.ఒకప్పుడు ఆడవాళ్లు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడేవారు.అలగే అప్పట్లో ఆడవాళ్లు పెళ్ళికాకముందు లంగా ఓణీ వేసుకునేవారు.పెళ్లి అయిన తర్వాత చీర...
Read More..ఒకప్పుడు ఏదైనా డౌట్ వస్తే ఆ బుక్కు.ఈ బుక్కు తిరగేసి సమాధానం తెల్సుకోవాల్సి వచ్చేది.కానీ ఇప్పుడు ప్రపంచంలో ఎవ్వరికి ఏ డౌట్ వచ్చినా ముందుగా అడిగేది మన ఫోన్ లో ఉన్న గూగుల్ నే.డౌట్ రాగానే ఫోన్ తీశామా.టైపు చేసి గూగుల్...
Read More..మన ఇంట్లో వాళ్ళు గాని, బంధువులు గాని ఎవరైనా చనిపోతే నాలుగు రోజుల పాటు ఏడిచి మర్చిపోతాం.లేదంటే కొన్ని రోజుల పాటు గుర్తోచినపుడల్లా బాధ పడుతూ ఉంటాము.తరువాత మెల్లగా వాళ్ళని మర్చిపోతాము.మనుషులు చనిపోతేనే నాలుగు రోజుల పాటు ఏడిచి మర్చిపోయే ఈ...
Read More..తెలంగాణాలో భారీ వర్షాలపై సీఎం కేసిఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడటంతో కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో తీసుకుంటున్న జాగ్రత్తల గురించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.నిన్నటి నుండి భారీ వర్షాలు పడుతుండటంతో గోదావరి నదీ పరివాహక...
Read More..శిలాజ ఇంధనాల ద్వారా నడిచే వాహనాల వల్ల రోజురోజుకూ కాలుష్యం బాగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ పొల్యూషన్ను తగ్గించేందుకు గాను ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించడం మేలని నిపుణులు, పర్యావరణ వేత్తలు సూచిస్తున్నాయి.ఈ నేపథ్యంలో పలు కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికల్స్ రూపొందిస్తున్నాయి.తాజాగా అమెరికాకు...
Read More..ప్రస్తుత సమాజంలో ప్రేమ పేరిట మోసాలు పెరిగిపోతూనే ఉన్నాయి.యువతీ యువకులు ఈ విషయమై అప్రమత్తంగా ఉండాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రేమ పట్ల అవగాహన కల్పించాలని చెప్తున్నారు.అయితే, సమాజంలో పెరిగిపోతున్న చెడు పోకడలు, స్మార్ట్ ఫోన్ యూసేజ్ ఇతరాల...
Read More..మనదేశంలో సాధారణంగా వర్షపాతం ఏటా బాగానే నమోదవుతుంటుంది.ఈ ఏడు కూడా వానలు బానే పడుతున్నాయి.ఇతర దేశాల్లో ఇలాంటి పరిస్థితులు తక్కువే.ఎడారులు ఎక్కువగా ఉండే దేశాల్లో అయితే వర్షాలు బాగా అరుదు అనే చెప్పొచ్చు.కాగా, టెక్నాలజీ పరంగా దూసుకుపోతున్న దుబాయ్ ఎన్నో వినూత్న...
Read More..పట్టుదల ఉంటే తప్పకుండా ఎంతటి కలనైనా ఎవరైనా సాకారం చేసుకోవచ్చని పెద్దలు, నిపుణులు చెప్తుంటారు.పేద, ధనిక అనేది మన ఆలోచనల్లో ఉండకూడదని గొప్ప కలలు కంటే వాటి సాకారానికి కష్టం, పట్టుదల తోడైతే చాలు.ఆటోమేటిక్గా సక్సెస్ మన ముంగిట ఉంటుంది.అయితే, ప్రతీ...
Read More..ఇప్పటి వరకు మనం కేవలం సైబర్ దాడులు, హ్యాకర్లు, పిషింగ్ వంటి వాటి గురించి విన్నాం.దీని వల్ల చాలా మంది తమ డబ్బును, విలువైన సమాచారాన్ని కోల్పోయిన కేసులు ఉన్నాయి.అయితే, ఇప్పుడు తాజాగా పెగాసస్ అనే స్రైవేర్ దేశవ్యాప్తంగా సంచలనం అయింది.ముఖ్యంగా...
Read More..సాధారణంగా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఎవరైనా మంచి మనసున్న వారు ఏం చేస్తారు? క్షతగాత్రులను ఆస్ప్రతికి తరలించే ప్రయత్నం చేస్తారు.కిందపడ్డ వారి వస్తువులను వారికి తిరిగి అప్పజెప్తారు.అయితే, ఇప్పుడు అలాంటి పరిస్థితులు అస్సలే లేవు అని చెప్పడానికి ఈ ఘటనే ఓ...
Read More..ఇది వర్షాకాలం చుట్టూ గ్రీనరీతో ఎంతో అందంగా ఉండే కాలం.పచ్చని చెట్లు ఇది మీ మనసుకుం కూడా ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది.బయటే కాదు ఇంట్లో కూడా పెట్టుకోవాల్సిన చెట్లు ఉంటాయి.రకరకాల తీగజాతి మొక్కలను పెట్టుకోవాచ్చు.వీటితో ఇంట్లో ఉండే కార్బన్ డై ఆక్సైడ్ను...
Read More..కల్లు అనే పేరు వినగానే ఆనంద పడేవారిని మనం గ్రామీణ ప్రాంతాల్లో చూడొచ్చు.రసాయనాలతో చేసిన ఆల్కహాలిక్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉండే లిక్కర్ కంటే కల్లు తాగడం మంచిదేనని పెద్దలు చెప్తుంటారు.అయితే, కల్లులోనూ కల్తీ చేసే వారు ఉన్నప్పటికీ కల్తీ లేని కల్లు...
Read More..కరోనా కారణంగా ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు.తినడానికి తిండి లేక ఉన్న ఉపాధిని కూడా కోల్పోతూ బతకాలని ఆశ కూడా వదిలేసుకుంటూ జీవిస్తున్నారు.ఇంకా రోజు పని చేస్తేనే కడుపునిండే కూలీలా గురించి అయితే చెప్పాల్సిన పని లేదు.ఈ కరోనా కారణంగా లాక్...
Read More..సాధారణంగా ప్రస్తుతం ఏ విషయమైనా డిజిటలైజ్ చేయడం మనం గమనించొచ్చు.ప్రభుత్వ ఆఫీసుల నుంచి మొదలుకుని ఇంటి వరకు ప్రతీ పని డిజిటల్ మోడ్లోనే జరుగుతుంది.కొవిడ్ సందర్భంగా పలు కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వగా, అది కూడా ఒకరకంగా...
Read More..మనం ఇంట్లో నుంచి బయటకు పోయేటప్పుడు తప్పకుండా తాళం వేసుకోవాలి.లేకపోతే మనం తిరిగి వచ్చే సరికి ఇల్లు ఖాళీ అవడం ఖాయం.అయితే మనకు తెలియకుండానే మనం అద్దెకు ఉండే ఇంటి యజమాని, మన ఇంట్లోకి వస్తే మాత్రం అతడ్ని ఎలా అడగాలి...
Read More..మనుషులమైన మనం భూమిపైన ఉన్న ప్రతీ ఒక్క వస్తువును గురించి తెలుసుకుంటాం.తెలుసుకుంటూనే ఉంటాం.గుడి, బడి, ఆఫీసు, పార్లమెంటు ఇతరాల గురించి అర్థం చేసుకుంటాం.అయితే, మూగజీవాలకు ఇవన్నీ సేమ్.అవి ఎక్కడున్నా ఒకేలాగా ఉంటాయి.మనం గుడిలో ఉంటే ఒకలా, బడిలో ఉంటే మరోలా ఉంటాం.కానీ,...
Read More..పెంపుడు జంతువులు తమను ప్రేమగా చూసే మనుషులపై తమ విశ్వాసాన్ని చూపిస్తూనే ఉంటాయి.మాములుగా అయితే కుక్కలు విశ్వాసంగా ఉంటాయని అందరు అంటూ ఉంటారు.అనడమే కాదు నిజంగా కుక్కలు విశ్వాసంగానే ఉంటాయి.తమను ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటున్న యజమానులకు చిన్న కష్టం వచ్చిన కూడా...
Read More..మా లో ఎప్పటికీ గొడవలు ఉన్నాయని ప్రెస్ మీట్ లో చెప్పి సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు విష్ణు తాజాగా మరో ఘాట్ వాక్యాలు సంచలనంగా మారాయి.నాకు సోదరుడు లాంటి వ్యక్తి అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కనుక ఈసారి మా...
Read More..అప్పుడప్పుడు అనుకోకుండా గొడవలు జరుగుతూ ఉంటాయి.కొంతమంది చూసి చూడకుండా వెళ్లి పోతారు.మరి కొంతమంది మాత్రం చిన్న గొడవలకే కొట్లాట వరకు వెళ్లి ఆ కోపంతోనే చివరకు చంపుకోవడం వరకు వెళ్తాము.తాజాగా రోడ్డు మీద జరిగిన చిన్న ఘర్షణ చిలికి చిలికి ప్రాణాలతో...
Read More..అత్తారింటికి ఈ ‘సారె’ అదిరే కొత్త కోడలు వచ్చింది.ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సూపర్ హీరో నాన్న ఉంటాడు.ముఖ్యంగా పిల్లల జీవితంలో సూపర్ హీరో మాత్రం ఎప్పుడూ నాన్నే.నాన్న అంటే ఒక నమ్మకం ధైర్యం నాన్న మన వెనుక ఉంటాడు అంటే భయం...
Read More..అత్యాశకు పోతే ఉన్నది పోవడంతో పాటు అప్పుల పాలవుతారని పెద్దలు చెప్తుంటారు.అయినా వినిపించుకోకుండా కొందరూ కోరి మరీ కష్టాలు తెచ్చుకుంటారు.ఇన్సూరెన్స్ కోసం కక్కుర్తి పడుతుంటారు.అలాంటి వ్యక్తులను మనం సొసైటీలో చాలా మందిని చూడొచ్చు.ఆ కోవకు చెందిన వ్యక్తే మనం తెలుసుకోబోయే అతడు.ఇన్సూరెన్స్...
Read More..దేశంలో సైబర్ నేరాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.పోలీసులు సైబర్ నేరాలను తగ్గించడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా, ప్రజలకు చాలా రకాలుగా అవగాహన కల్పిస్తున్నా.సైబర్ నేరస్థులు మాత్రం సరి కొత్త విధానాలు ఎంచుకుని పోలీసులకు చిక్కకుండా తప్పించుకోగల్గుతున్నారు.ఇన్ని రోజులు ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాలు,...
Read More..ట్వీటర్ ఓ కొత్త ఫీచర్ను పరీక్షిస్తోంది.ఇది వినియోగదారులను ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంది. అదే డౌన్ఓట్, అప్ఓట్.అంతేకాదు, ఈ సామాజిక మీడియా మరిన్ని ఫీచర్లను కూడా పరీక్షిస్తోంది.ఆ వివరాలు తెలుసుకుందాం.ట్వీటర్ పరీక్షిస్తోన్న ఈ నయా ఫీచర్ యూజర్లను ఎంతో ఆకట్టుకుంటుందని సంస్థ...
Read More..ఏదైనా ప్రదేశంలో జీవించాలంటే మన శరీరంలో ఉన్న భాగాలను తొలగించు కోవాలని మీరు ఎప్పుడైనా విన్నారా అసలు ఇలాంటి ఆచారం ఒకటి ఉంటుందని కూడా మనకు తెలియదు.కానీ ఒక ఊరిలో ఇలాంటి ఆచారం ఉంది.ఆ ఊరిలో మనం వెళ్లి నివసించాలంటే ఈ...
Read More..తెలంగాణ ఐటి.పంచయతీ రాజ్ శాఖ మంత్రి కే.టి.ఆర్ ఎల్లుండి పుట్టినరోజు జరుపుకోనున్నారు.ఈ నేపథ్యంలో వారు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమాన్ని మరోసారి స్టార్ట్ చేశారు.లాస్ట్ ఇయర్ తన బర్త్ డే సందర్భంగా గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమం...
Read More..తెలుగు వారందికీ జీ తెలుగు ఒక మమతల కోవెల.ఎందుకంటే ప్రతి ఒక్క పండుగను, ప్రాధాన్యమైన రోజులును తన కుటుంబమైనా అభిమానులతో జరుపుకుంటుంది.అలాగే ప్రేక్షకులని సరికొత్త ధారావాహికలతో అలరిస్తుంది.మరి ఆషాఢమాసాన్ని ఎలా మరిచిపోతుంది? అందుకే ‘ఆషాడంలో అత్త కోడళ్ళు’ అనే కార్యక్రమంతో అందర్నీ ఆకట్టుకోవడానికి...
Read More..ఎప్పటికప్పుడు కొత్త వ్యక్తుల గాత్రాల ను వెలుగులోకి తీసుకొచ్చే షో ఇండియన్ ఐడల్.ఈ కార్యక్రమం పోటీల్లో పాల్గొన్న వారు ముందు ముందు గాయకులుగా మారి సంగీతప్రియుల మది దోచుకుంటున్న ఈ విషయం అందరికీ తెలిసిందే.మనందరికీ తెలిసిందే.తెలుగు సినీ యువ గాయకుడు రేవంత్...
Read More..తాజాగా ఢిల్లీ హై కోర్టు ముందుకు ఓ పిటిషన్ వచ్చింది.దానిపై విచారించిన న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.గృహహింస చట్టం హైకోర్టు సంచలన ప్రకటన చేసింది.ఇకనుంచి మహిళలపై కూడా గృహహింస కేసులు పెట్టవచ్చని స్పష్టం చేసింది.భార్యలను భర్తల వేదించడమే కాదు భార్యలు భర్తలను...
Read More..ఆడ పిల్లలను ఇప్పటికి చులకనగా చూసే సమాజం మనది.అలాంటి సమాజంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని ఈ విషయం తెలిస్తే మీకే అర్ధం అవుతుంది.తన తల్లి కోరిక తీర్చడం కోసం రూపాయి కూడా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు.అంతేకాదు ఆమెను గౌరవంగా...
Read More..శ్రీలంక, ఇండియా మధ్య వన్డే మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే.అయితే ఇప్పటి వరకూ జరిగిన రెండు మ్యాచుల్లోనూ ఇండియా విజయం సాధించింది.అయితే రెండో మ్యాచ్ జరుగుతుండగా ఓ ఘటన చోటుచేసుకుంది.శ్రీలంక క్రికెట్ టీమ్ కోచ్ అయిన మిక్కీ ఆర్థర్ ఆ మ్యాచ్...
Read More..ఓ బిడ్డకు జన్మనివ్వడం అంటే అది ఎంతో సంతోషకరమైన విషయం.ఆ తల్లికి ఆనందం అంతా ఇంత ఉండదు.అమ్మ అని పిలిపించుకోవడానికి ఆ తల్లి పరితపిస్తుంటుంది.ఇక్కడ కూడా ఓ 40 ఏళ్ల ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది.అది కూడా తన భర్త చనిపోయిన...
Read More..ఇప్పటి వరకూ మనం ఖరీదైన కలప ఏదైనా ఉందంటే వెంటనే ఎర్రచందనం అనే అనుకుంటాం.గంధపు చెక్కకు ప్రపంచ వ్యాప్తంగా అంత పాపులారిటీ ఉంది.దానికి మించిన విలువైన కలప ఈ ప్రపంచంలోనే చాలా ఉన్నాయనే సంగతి చాలా మందికి తెలీదు.మనకు తెలియని కొన్ని...
Read More..రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి.ఆస్తి తగాదాలు, కిడ్నాపులు, హత్యలు వంటి నేరాల సంఖ్య కూడా పెరిగిపోతోంది.సమాజాంలో ఏదో ఒక మూలన ఎవరో ఒకరు హత్యకు గురవుతున్నారు.తెలుగు రాష్ట్రాలో ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది.కరోనా టైంలో దాదాపుగా ప్రమాదాలు అనేవి తగ్గాయి.అయితే వేధింపులు, కుటుంబ...
Read More..గత ఏడాది కంటే అంచనాలకు మించి ముప్ప గోదావరి ముంపుపై సర్కారుకు ముందుచూపు కరువయ్యింది.పోలవరం కాపర్ డ్యాం నిర్మాణం దశలో ఉండగానే గతేడాది వరదలకు అధికారులు అంచనాలు మించిన గ్రామాలు ముగ్గుల గురవడంతో మొదటి కాంటూర్ పరిది (41.15 మీటర్లు) లెక్కలన్నీ...
Read More..బిర్యానీ అంటే చాలా మందికి ఇష్టం.దాన్ని చూసినా దాని పేరు ఎత్తినాచాలా చాలా మందికి నోరూరుతుంది.అలాంటిది బిర్యానీని కేవలం 5 పైసలకే అమ్మితే జనాలు ఎగబడి మరీ తింటారు.తమిళనాడులోని మధురై జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.తమిళనాడులోని ఓ హోటల్ లో యజమానికి...
Read More..మీరు యూట్యూబ్ లో వీడియోలు చేస్తున్నారా.అయితే మీకో శుభవార్త.అది ఏంటంటే యూట్యూబ్ క్రియేటర్ల కోసం ఒక అద్భుతమైన మనీ ఎర్నింగ్ ఫీచర్ ను యూట్యూబ్ సంస్థ త్వరలోనే అందుబాటులోకి తీసుకుని వస్తుంది.ఈ ఫీచర్ ద్వారా మీరు మరింత సంపాదించుకోవచ్చు తెలుసా.అది ఎలా...
Read More..ఈ ప్రపంచంలో మనకు తెలియని వింతలు, విశేషాలు ఎన్నో దాగి ఉన్నాయి.అయితే వాటిలో కొన్ని మాత్రమే మనకు తెలుసు.కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల గురించి మనలో చాలామందికి తెలియదు.మన చుట్టూ ఉండే కొన్ని జీవుల గురించి మాత్రమే మనకు తెలుసు.కానీ మనకి తెలియని...
Read More..అమెజాన్ అంటే తెలియని వారు ఉండరు.ఎందుకంటే ఆన్లైన్ షాపింగ్స్ లో టాప్ రేటింగ్స్ ప్రోడక్ట్స్ తో ప్రజలు మెచ్చిన సంస్థ కాబట్టి.ఏ వస్తువు కావాలన్నా గాని కాలు బయట పెట్టకుండా ఒకే ఒక క్లిక్ తో మన ఇంటి ముందుకు వచ్చి...
Read More..ఈ విషయం తెలిస్తే మీరు తప్పకుండా షాక్ అవుతారు.ఎందుకంటే మహిళలు బికినీ వేసుకోకుండా ఆట ఆడారని సదరు మహిళలకు ఫైన్ వేశారు.ఏంటి బికినీ వేసుకుని ఆడకపోతే ఫైన్ వేయడం ఏంటి అని అనుకుంటున్నారా.? కానీ ఆది అక్కడ రూల్ అట.ఆ రూల్...
Read More..మొన్నటివరకు కరోనా సెకండ్ వేవ్ విజృంభించగా ఇప్పుడిప్పుడే పరిస్థితి కంట్రోల్ లోకి వచ్చినట్టు అనిపిస్తుంది.ఇలాంటి టైం లో మళ్లీ కేరళలో కరోనా కేసులు పెరగడంతో అక్కడ ప్రభుత్వం రెండు రోజులు పూర్తి లాక్ డౌన్ విధించాలని నిర్ణయించింది. ఈ నెల 24,...
Read More..ప్రతిభ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు.ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రతిభ దాగి ఉంటుంది.అది సమయం వచ్చినప్పుడు బయట పడుతుంది.చిన్న వయసు చిన్నారుల నుండి పెద్ద వయసు వరకు అందరిలో తెలియని ప్రతిభ ఉంటుంది.అది ఏమిటో తెలుసు కుంటే దానిలో సత్తా చాటగలరు.మనం...
Read More..ఇప్పటికే కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచమంతా అల్లకల్లోలం అయిన సంగతి తెలిసిందే.ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం.మరోవైపు వేరియంట్లు, థర్డ్ వేవ్ భయం.ఈ భయం ఇంకా తొలగకముందే.చైనాలో మరో వైరస్ను గుర్తించారు.అదే ‘మంకీ వైరస్’ ప్రాణంతకమైన ఈ వ్యాధి 53 ఏళ్ల వయస్సున్న ఓ బీజింగ్...
Read More..సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం.నటన ఎలా ఉన్నా అందం అనేది హీరోయిన్లకు ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ.ఎంత అందంగా ఉంటే అన్ని అవకాశాలు వస్తాయని భావిస్తారు సినీ జనాలు.అద్భుత నటనక అందంతోడైతే ఇక ఆ హీరోయిన్లకు తిరుగుండదు.సినిమా ప్రపంచంలోకి నిత్యం పలువురు హీరోయిన్లు...
Read More..సోషల్ మీడియాలో ప్రజెంట్ వైరల్ వీడియోస్ ట్రెండ్ బాగా నడుస్తోంది.డిఫరెంట్ అండ్ యూనిక్ కంటెంట్ ఉంటే చాలు.అది ఆటోమేటిక్గా వైరలవుతుంది.అయితే, కొందరు వ్యక్తులు పర్టికులర్గా డిఫరెంట్ ఫీట్స్ చేసేందుకు ఎప్పుడూ వెనకాడరు.ఎలాగైనా వింతపని చేసి తాము అందరిలో కంటే భిన్నమైన వారమని...
Read More..నేటి తరంలో కొంత మంది కష్టపడి శ్రమించి తాము అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తూ మిగతావారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.అయితే, ఇంకొందరు మాత్రం తప్పుడు బాటలో విజయం సాధించాలనుకుంటున్నారు.సక్సెస్కు షార్ట్ కట్స్ వెతుక్కుంటూ తమ జీవితాన్ని స్పాయిల్ చేసుకుంటున్నారు.అలా తప్పుడు మార్గంలో విజయం సాధించాలనుకుని...
Read More..మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి.లీటర్ ధరే సెంచరీ దాటేయగా, అది చెల్లించలేక సామాన్య, మధ్యతరగతి వర్గాల నడ్డీ విరుగుతోంది. గ్యాస్ ధర, నిత్యావసరాల ధరలూ పెరిగాయి.మొత్తంగా ఖర్చు తడిసి మోపెడవుతుంది.ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ట్రాంజాక్షన్స్పై...
Read More..మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ఏ చిన్న విషయం అయినా క్రికెట్ అభిమానులకు వెరీ ఇంట్రెస్టింగే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.తన ఫామ్ హౌజ్లో సేంద్రియ వ్యవసాయంతో పాటు కడక్నాథ్ కోళ్లను ధోని పెంచుకుంటున్న సంగతి అందరికీ...
Read More..బక్రీద్ సందర్భంగా ఎక్కువ మంది ముస్లింలు జంతువధ చేస్తుంటారు.చాలా మంది జంతు ప్రేమికులు ఇది వ్యతిరేఖిస్తూ వస్లున్నప్పటికీ ముస్లింలు బక్రీద్ ను పురస్కరించుకుని చేసే జంతు వధ మాత్రం ఆగడం లేదు.తమకు ఉన్నంతలో పండుగను ఘనంగా చేసుకోవాలని చాలా మంది చూస్తుంటారు.ఇక...
Read More..పెళ్లి అనగానే అమ్మాయిలకు చాలా ఆశలు ఉంటాయి.భర్తగా వచ్చే వాడు ఇలా ఉండాలి.అలా ఉండాలి అని అవేవో కోరికలు ఉంటాయి.కానీ వీటన్నిటి కంటే ముందు భయంగా ఉంటుంది.కొత్త వ్యక్తితో జీవితం ఎలా ఉంటుందో అని భయపడుతూ ఉంటారు.పెళ్లి అవగానే కొత్త ఇంటికి...
Read More..ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముందే దేశ రాజధాని ఢిల్లీలో డ్రోన్లతో ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఆగస్టు 5వ తారీఖు జమ్ము కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగించిన రోజు.నేపథ్యంలో దేశ రాజధాని...
Read More..40 మంది ప్రయాణుకులు ఉన్న తెలంగాణా ఆర్టీసీ బస్సు రన్నింగ్ లో ఉండగానే ఒక్కసారిగా వెనక ఉన్న టైర్లు ఊడిపోయాయి.ఊహించని ఆ సంఘటనతో బస్సు వెనక భాగం ఒక్కసారిగా కిందకు ఒంగిపోయింది.అందులో ఉన్న ప్రయాణీకులు ఒక్కసారి ప్రాణాలు అరచేతిలో పట్టుకున్నారు.అయితే బస్సు...
Read More..మనం సాధారణంగా సర్కస్ లో జంతువులూ చేసే ఫీట్స్ చూస్తూనే ఉంటాం.అవి చేసే విన్యాసాలు చూస్తే మనసుకు హాయిగా ఉంటుంది.అవి చూస్తున్నంత సేపు మనం చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం.ఇప్పటి వరకు మనం సర్కస్ లో కోతులు, పులులు, సింహాలు, ఏనుగులు...
Read More..త్వరలో పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ సంక్షోభం దిశగా వెళుతున్న తరుణంలో ముఖ్యంగా సిద్దూకి అదే రీతిలో పంజాబ్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత సీఎం అమరేందర్ సింగ్ మధ్య విభేదాలు ఉన్న నేపథ్యంలో...
Read More..ఐస్ క్రీమ్ లంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.పిల్లలకయితే ఇక చెప్పనక్కర్లేదు.వాళ్ల తల్లిదండ్రులు ఐస్ క్రీమ్ తింటే పళ్లు పుచ్చిపోతాయని చెప్పినా కూడా వినిపించుకోకుండా తింటూ ఉంటారు.పలు సందర్బాల్లో వారి ఆగ్రహానికి కూడా గురవుతారు.ప్రపంచ వ్యాప్తంగా ఐస్ క్రీమ్ లకు భారీగా...
Read More..దాదాపు రెండేళ్ల నుంచి కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది.కరోనా సోకిన చాలా మంది వైద్యం అందక చనిపోగా… కొంత మంది లక్షలు వెచ్చించి ప్రాణాలను కాపాడుకున్నారు.హమ్మయ్య అనే లోపే ఏదో కొత్త కంగారు ముంచుకొస్తోంది.ఇది వరకే చాలా రకాలుగా మనుషుల...
Read More..4కోట్లలో టోకరా పెట్టిన చిట్టీల వ్యాపారి.! లబోదిబోమంటున్న బాధితులువిజయవాడ సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీనగర్ కాలనీలో ప్రైవేట్ చిట్టీల వ్యాపారి సెనగల బాలాజీ పెద్ద సంఖ్యలో చీటీదారలకు, అప్పు ఇచ్చిన వారికి టోకరా వేసాడు.కోట్లలో డబ్బులు తీసుకుని ఈ...
Read More..ప్రతీ ఒక్కరి జీవితంలో జరిగే అద్భుతమైన మరుపురాని ఘట్టం పెళ్లి.ఈ వేడుకకు బంధుమిత్రులు అందరూ తప్పకుండా రావాలని వధూవరులు అనుకుంటారు.ఈ క్రమంలోనే అందరికీ ఇన్విటేషన్స్ ఇస్తుంటారు.పోలీసు ఆఫీసర్లు, లాయర్లు, టీచర్లు అన్ని వర్గాలకు చెందిన వారికి శుభలేఖలు పంపిస్తారు.ఇక వారంతా వీలును...
Read More..ఈ భూప్రపంచం మీద అనేక మంది ప్రజలు సరైన ఆహారం, సరైన వేళలో తినకుండా అనేక వ్యాధుల భారిన పడుతున్నారు.తీరా డాక్టర్ దగ్గరికెళ్లి టెస్టులు చేయించుకుంటే వాళ్లు సింపుల్ గా మీరు తీసుకునే ఆహారంలో అవి చేర్చంది, ఇవి చేర్చండి అని...
Read More..మనం సుడిగాలులను చూస్తూనే ఉంటాం.కానీ ఇది మీరు అనుకుంటున్న సుడిగాలి కాదు.సుడిగాలి తరహాలోనే ఉన్న దోమల గుంపు.ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.దీనిని చూసి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్య పోవడం ఖాయం.లక్షలాది...
Read More..ఈ తరం యువత సోషల్ మీడియా వేదికగా చాలా రకాల స్టంట్స్ చేస్తూ తమలోని టాలెంట్ ని అందరికి పరిచయం చేస్తూ అందరితో శబాష్ అని అనిపించుకుంటారు.కానీ చేసే ప్రతి స్టంట్ కూడా విజయవంతం కావాలని లేదు.కొన్ని సార్లు ఫెయిల్ అవ్వవచ్చు.కొంతమంది...
Read More..చనిపోయిన తర్వాత ఎవరైనా తిరిగి బతుకుతారా.బ్రతకరు కదా.కానీ ఒక వ్యక్తిని చనిపోయాడని అనుకుని అంత్యక్రియలు కూడా నిర్వహించారు.కానీ చివరకు అతడు బ్రతికి వచ్చాడు.దీంతో అందరు ఆశ్చర్య పోయారు.ఒకటి కాదు రెండు చనిపోయాడు అనుకున్న 24 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంటికి రావడంతో...
Read More..ప్రస్తుతం ఎవరి చేతుల్లో చూసినా, ఫోన్ పక్కా.చాలా మంది స్మార్ట్ ఫోన్లు వాడుతూ….అప్ టూ డేట్ గా ఉంటుంన్నారు.ఇప్పటికే పలువురు వినియోగదారులు 4జీ ఫోన్లు వాడుతున్నారు.కానీ మారుతున్న యుగానికి 4జీ ఫోన్లలో వచ్చే డాటా స్పీడ్ సరిపోదని గ్రహించి….ఇప్పటికే అన్ని కంపెనీలు...
Read More..ఇప్పుడంత ఇంటర్నెట్ కాలం నడుస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.ఎందుకంటే ఇంటర్నెట్ ప్రపంచాన్ని శాసిస్తుంది.ప్రజలు కూడా ఇంటర్నెట్ కి బాగా అలవాటు పడిపోయారు.ప్రతి ఒక్కరి ఫోన్ లోనూ నెట్ ఉంటుంది.రోజురోజుకి నెట్ వినియోగించే వాళ్ళు ఎక్కువ అయిపోయారు.అలాగే ఇంటర్నెట్ కూడా వేగవంతం...
Read More..ఈమధ్య సోషల్ మీడియాకు బాగా క్రేజ్ పెరిగిపోయింది.సోషల్ మీడియా వేదికగా ఎన్నో రకాల పోస్టులు వైరల్ గా మారుతున్నాయి.వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని మాత్రం బాధాకరంగా ఉంటాయి.సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలను నెటిజన్లు బాగానే వైరల్ చేస్తున్నారు.అయితే ఉత్తరప్రదేశ్...
Read More..ఫిన్ టెక్ స్టార్టప్ కంపెనీ భారత్ పే ఉద్యోగస్తులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.తమ కంపెనీలో ఉద్యోగం పొందితే చాలు వారందరికీ లక్షల విలువైన బీఎమ్డబ్ల్యూ బైక్లు ఉచితంగా ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చింది.2022 ఆర్థిక సంవత్సరం నాటికి తమ టెక్ టీమ్...
Read More..కరోనా మహమ్మారి నుంచి ఇంకా కోలుకోకముందే ఇప్పుడు మరో వైరస్ ఇబ్బంది తెచ్చి పెడుతుంది.పక్షులు సోకే ” బర్డ్ ఫ్లూ ” వైరస్ మనుషులకు సోకుతుంది.” బర్డ్ ఫ్లూ “ వైరస్ తో 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.ఢిల్లీలోని ఎయిమ్స్...
Read More..రాష్ట్రంలో మొదటిసారి వచ్చిన కరోనా అదేరీతిలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా తూర్పు గోదావరి జిల్లాలో నమోదయింది.ఊహించని రీతిలో కేసులు పెరిగిపోవడంతో తూర్పు గోదావరి జిల్లా విషయంలో వైరస్ కట్టడి చేయడానికి ఏపీ ప్రభుత్వం అనేక కఠిన నిర్ణయాలు తీసుకోవడం...
Read More..ప్రపంచంలోనే మొదటి సారిగా 3డి ప్రింటెడ్ స్టీల్ వంతెనను నెదర్లాండ్స్ రాజధానిలో నిర్మించారు.ఇంకో ముఖ్య విషయం ఏంటంటే.ఈ వంతెన నిర్మాణం మనుషులు కాకుండా ఒక రోబోట్ చేసింది.ఈ వంతెన నిర్మాణం కొరకు దాదాపు 4500 కిలోల ఉక్కు అవరం అయిందట.ఈ వంతెనను...
Read More..సోషల్ మీడియా అనేది ఒక అద్భుత ప్రపంచం.అందులో ఎన్నో రకాల వీడియోలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి.చాలా మంది ఆ వీడియోను చూసి ఆశ్చర్యపోతుంటారు.ఇంకొందరు అయితే భయపడిపోతుంటారు.ఇందులో పాపులర్ అవ్వాలనుకునేవారు రకరకాల విచిత్రమైన పనులు చేస్తూ, ఎన్నో రకాల భయానక వీడియోలు చేస్తూ సోషల్...
Read More..సీనియర్ హీరోయిన్ బిజెపి నాయకురాలు ఖుష్బూ ట్విట్టర్ అకౌంట్ హ్యాకర్లు హాక్ చేయడం జరిగిందట.గతంలోనూ ఒకసారి హ్యాకింగ్ కి గురికావడం జరిగిందట.ఈ సారి ఆమె అకౌంట్ పేరు బ్రియాన్ గా మార్చడం మాత్రమే కాక ఆమె చేసిన ట్వీట్ లు మొత్తం...
Read More..ఈ సమస్త లోకంలో భూమి అనేది ఓ గ్రహం.భూమిపైకి అనేక ప్రమాదాలనేవి అప్పుడప్పుడూ ముంచుకొస్తూ ఉంటాయి.గతంలో భూమిపైకి భారీ సౌర తుఫాను ముంచుకొచ్చింది.ఆ తర్వాత ఆ ముప్పు తొలగిపోయింది.ఇప్పుడు తాజాగా మరో ముప్పు ముంచుకొస్తోంది.భూమికి ఆ ముప్పు రాబోతుందని చైనా శాస్త్రవేత్తలు...
Read More..కరోనా సెకండ్ వేవ్ ప్రభావం క్రమంగా తగ్గడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది.లాక్ డౌన్ టైం ముగిసిన తర్వాత కూడా భక్తులు తిరుమల దర్శనానికి సుముఖత చూపలేదు.అయితే ప్రస్తుతం కరోనా కేసులు కంట్రోల్ అవడంతో...
Read More..తెలంగాణాలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.నేటి నుండి మూడు రోజుల పాటు తెలంగాణాలో భారీ వర్ష సూచన ఉంది.నేడు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.రేపు, ఎల్లుండి మాత్రం ఉరుములు,...
Read More..రెస్టారెంట్ అంటే ఓ ప్రశాంత ప్రదేశం అని అందరికీ తెలుసు.చాలా మంది ఏకాంతంగా మాట్లాడుకోవడానికి రెస్టారెంట్లకు వెళ్తుంటారు.రెస్టారెంట్ లో వెయిటర్ మనం ఏది కావాలని అడిగితే అది తెచ్చి పెడుతుంటాడు.అయితే కరోనా కేసులు పెరుగుతున్నటువంటి కాలంలో చాలా రెస్టారెంట్లు తమ వాటిల్లో...
Read More..ఈ మధ్యకాలంలో డ్రింక్స్ మీద, చాక్లెట్ల మీద అనేక వివాదాస్పద ఘటనలు అనేవి చోటుచేసుకున్నాయి.కూల్ డ్రింక్ లో పాము ఉందని, తేలు కనిపించిందని, అలాగే చాక్లెట్లలో పురుగులు కనిపించాయని వార్తల్లో చర్చ సాగింది.తాజాగా ఇటువంటి ఘటనే మరోకటి చోటుచేసుకుంది.క్యాడ్బరి చాక్లెట్ అనేది...
Read More..కరోనా సెకండ్ వేవ్ వల్ల మొన్నటి వరకు థియేటర్లు మూతపడ్డాయి.జూలై 23 నుండి తెలంగాణాలో థియేటలు తెరచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం.ఈ క్రమంలో థియేటర్ల నష్టాలను పూడ్చేందుకు జీవో నెం.63ని సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.2018 నుండి థియేటర్లో పార్కింగ్...
Read More..పిల్లల్లో మానసిక పరిపక్వత తీసుకొచ్చేందుకు గురువులతో పాటు తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని మానసిక నిపుణులు ఎప్పటి నుంచో చెప్తున్నారు.క్షణికావేశంలో పిల్లలు తమ ప్రాణాలు తీసేసుకునే విషాద ఘటనలు పెరిగిపోతుండటాన్ని మనం నేటి సమాజంలో గమనించొచ్చు.ఇందుకు కారణాలు రకరకలుగా ఉన్నప్పటికీ మెయిన్ రీజన్...
Read More..ఆటో అనగానే సాధారణంగా వెనుక భాగంలో ప్రయాణికులు కూర్చోవడానికి అనువుగా సీట్లు ఉంటాయి.మహా అయితే ప్రయాణ సమయంలో బోరు కొట్టకుండా ఉండేందుకు డెక్కు పెడ్తుంటారు.కొంచెం అందంగా డెకరేట్ చేస్తుంటారు.ముందర భాగంలో డ్రైవర్ కోసం సెపరేట్ సీటు, పక్కనే అద్దాలు ఉంటాయి.ఇది నార్మల్...
Read More..బిజినెస్ టైకూన్ మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎనీ టైమ్ ఫుల్ యాక్టివ్గా ఉంటారన్న సంగతి అందరికీ విదితమే.మన దేశంలోనే కాదు ప్రపంచంలో జరిగే వింత సంఘటనలు, సాధారణంగా చలోక్తులు, ఆసక్తికర విషయాలు, విజ్ఞాన...
Read More..అడవికి రారాజుగా పిలవబడే సింహమంటే దాదాపుగా ప్రతీ ఒక్కరికి చాలా ఇష్టం.ఉంటే సింహంలా ఉండాలని, శత్రువులను సింహం మాదిరిగా వేటాడాలని పెద్దలు చెప్తుండటం మనం వింటుంటాం.వారు అలా సింహం గురించి గొప్పగా చెప్తుండటం వల్ల పిల్లలు కూడా సింహం అంటే గొప్పదని...
Read More..కొత్త కారు కొనాలనే ఆశ ప్రతీ ఒక్కరికి ఉంటుంది.కారు కొనాలనే కల సాకారం చేసుకునేందుకు గాను ఏళ్ల తరబడి డబ్బులు పోగేసుకుంటారు చాలా మంది.తమ బడ్జెట్ రేంజ్ ఏంటో తెలుసుకుని మరీ అందులో రీజనబుల్ ప్లస్ అట్రాక్టివ్ కారు సెలక్ట్ చేసుకుంటారు.ఈ...
Read More..డ్యాన్స్ చేయడం అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమే.కానీ, అందరికీ ఈ కళ వచ్చి ఉండకపోవచ్చు.సంప్రదాయ నృత్యాలు అయితే అంత ఈజీగా అబ్బే అవకాశముండదు.కొంచెం సమయం పడుతుంది.ఇక పిల్లలయితే కొందరికి డ్యాన్స్ అంటే ప్రాణం.తమకు నచ్చిన వ్యక్తిని చూసి...
Read More..విచిత్ర సంఘటనలతో పాటు వింతలు, ప్రత్యేకమైన సందర్భాల్లో పలువురు చేసిన డిఫరెంట్ పనులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం మనకు తెలుసు.అయితే, ఇలాంటివే వైరల్ లేదా ట్రెండవుతాయని మనం చెప్పలేం.ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో నిలకడగా చెప్పలేని పరిస్థితులు నేటి సోషల్...
Read More..దిగ్గజ యాపిల్ తమ వినియోగదారులకు ఒక ముఖ్య సమాచారం తెలిపింది.యాపిల్ దాని సంబంధిత ఉత్పత్తులకు ఎటువంటి క్లీనర్లతో శుభ్రం చేయకూడదో సూచించింది.కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇష్టానుసారంగా ఏవేవో కంపెనీలకు చెందిన డిస్ఇన్ఫెక్టరీ లిక్వీడ్లు మార్కెట్లోకి వచ్చేశాయి.అందులో కొన్ని మంచి బ్రాండేడ్ ఉత్పత్తులు...
Read More..పెద్దవాళ్ళు సాధారణంగా ఏదో ఒక వయసులో వంటరిగా ఉండాల్సి వస్తుంది.భార్య భర్తలు జీవితాంతం అయితే కలిసి ఉండలేరు.ఏదో ఒక సమయంలో వాళ్ళు ఒంటరి జీవితం అనుభవించాల్సిందే.ఇది ప్రతి ఒక్కరి లైఫ్ లో సాధారణమైన విషయమే అయితే తన అత్త ఒంటరిగా ఉందని...
Read More..సాధారణంగా పాము కనిపిస్తే చాలు.జనాలు భయపడిపోతుంటారు.మానవాళికి ఏం చేయొద్దని కోరుతూ దాన్ని పూజిస్తుంటారు.ఈ క్రమంలోనే నాగుల చవితి పండుగ వచ్చినట్లు పెద్దలు చెప్తుంటారు.అయితే, ఇంతగా పామును పూజిస్తున్నప్పటికీ అది ఇంట్లోనో లేదా పరిసరాల్లోకి వస్తే చాలు అది ఎక్కడ తమకు హాని...
Read More..పెట్రోల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి సామాన్యులకు వాచిపోతుంది.కానీ మన టాలీవుడ్ అందాల భామల కొందరు తమ పారితోషికాన్ని సినిమా, సినిమాకి లక్షల్లో పెంచేస్తున్నారు.తొలి చిత్రం ఉప్పెన సినిమా తో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టి ఉప్పెన లాంటి భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సొంతం...
Read More..మన భారతదేశంలో ఎన్నో కుల మతాలకు నిలయం అని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే ప్రతి ఒక్క మతస్తులు వారి సాంప్రదాయాలకు అనుగుణంగా పండుగలను జరుపుకుంటారు.ఈ క్రమంలోనే ముస్లిం మతస్తులు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగలలో అతి ముఖ్యమైన పండుగ బక్రీద్.ఈ పండుగనే ఈద్-ఉల్-అధా అని...
Read More..వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు ప్రజా సమస్యల తో పాటు దేశాన్ని కుదిపేస్తున్న పెగాసిస్ స్పైవేర్ పై చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి.లోక్ సభ అదే రీతిలో రాజ్యసభలో ప్రతిపక్షాలు మిగతా విషయాలను పక్కన పెట్టి పెగాసిస్ స్పైవేర్ పై చర్చ...
Read More..కళాశాల ఫీజు కోసం తండ్రి అప్పు చేయడంతో మనస్తాపంతో విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తిలో చోటుచేసుకుంది.ఎస్సై మధుసూదన్ తెలిపిన వివరాల మేరకు వనపర్తి పట్టణంలోని హరిజనవాడ కు చెందిన లావణ్య హైదరాబాద్ లోని ఓ కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్...
Read More..రైల్వే ట్రాక్ మీద నడిచేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.లేదంటే పిలిచి మరి మృత్యువును ఆహ్వానించినట్టే.ఎందుకంటే ట్రైన్ గుద్దిందంటే ఇక మృత్యు వడిలోకి వెళ్ళిపోయినట్టే.అందుకే రైల్వే ట్రాక్ మీద అటు నుండి ఇటు.ఇటు నుండి అటు దాటకూడదు.అది చాలా ప్రమాదం.ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయి...
Read More..ప్రస్తుత పరిస్థితుల్లో నెట్టింట ఎప్పుడు ఏది ట్రెండవుతుందనేది చెప్పడం సోషల్ మీడియా నిపుణులకూ కష్టమైన విషయమే.ఆసక్తికరమైన విషయమైతే చాలు.ప్రపంచం నలుమూలాల్లో ఎక్కడి నుంచి ఏది అయినా ట్రెండ్ ప్లస్ వైరల్ కావొచ్చు.ఇక సెలబ్రిటీలు అట్లాంటి పోస్టులు చేస్తే క్షణాల్లోనే ట్రెండవుతాయి.డిజిటల్ ఎరా...
Read More..ఈ ప్రపంచంలో చాలా జంతువులు ఉంటాయి.మానవ జీవచరాలు అనేకం తమ ప్రయాణాన్ని భూమిపై సాగిస్తుంటాయి.అందులో కొన్ని హానికరమైనవి ఉంటాయి.మరికొన్ని మంచివి చేసేవి ఉంటాయి.అయితే ఇప్పుడు మనం ఒక వింత జీవి గురించి తెలుసుకుందాం.కొన్ని జంతువులు రెండు రకాల జంతువుల పోలికలు కలిగి...
Read More..ప్రజెంట్ స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే వారి అందరి ఫోన్లలో కచ్చితంగా ఉండే, అందరూ యూజ్ చేసే యాప్ వాట్సాప్.పాత తరం నుంచి మొదలుకుని ఈ తరం వరకు అందరూ ఈ యాప్పై అవగాహన పెంచుకున్నారు.ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది యూజ్ చేస్తున్న...
Read More..నేటి రోజుల్లో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ గూగుల్ క్రోమ్ ను వినియోగిస్తున్నారు.ఇంటర్నెట్ లో మొజిల్లా, ఒపెరా, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లాంటివి ఎన్నో రకాల బ్రౌజర్లు ఉన్నప్పటికీ కూడా చాలా మంది గూగుల్ క్రోమ్ నే వినియోగిస్తున్నారు.యూజర్లను ఆకట్టుకోవడానికి గూగుల్...
Read More..ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రీడలు అయిన ఒలింపిక్స్ అనేవి మరో కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి.టోక్యో వేదికగా ఈ ఒలింపిక్స్ గేమ్స్ ను నిర్వహించనున్నారు.నాలుగు రోజుల్లో ఇవి మొదలవ్వబోతున్నాయి.ఈ ఒలింపిక్స్ గేమ్స్ లో పాల్గొనడానికి చాలా మంది క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు.ఇప్పటికే...
Read More..మన అందరికి నచ్చిన కలర్స్ ఒకటి రెండు ఉంటాయి కదా.అన్నిటికంటే ఆ నచ్చిన కలర్స్ నే మనం ఫేవరెట్ కలర్స్ అంటూ ఉంటాము.ఏదైనా కొనాలన్నా ముందు నచ్చిన కలర్స్ కి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము.ఒకవేళ అవి లేకపోతే వేరే వాటిని సెలెక్ట్...
Read More..పెళ్లి అంటే మన దేశంలో ఒక గొప్ప వేడుకలా జరుపుకుంటాము.పెళ్లితో ఇద్దరు మనుషులే కాదు రెండు కుటుంబాలు కూడా కలవాలి.అందుకే కొద్దిగా కూడా తేడా రాకుండా ఎలాంటి గొడవలు లేకుండా చేసుకుంటాము.కానీ అందరి పెళ్లిళ్లు సాఫీగా జరగవు.ఎవరో ఒకరి నుండి పొరపాటు...
Read More..ఏ తల్లితండ్రులు అయినాగానీ తన పిల్లలను చదివించి ఒక గొప్ప ప్రయోజకుడిని చేయాలనీ ఆశపడుతూ ఉంటారు.కొడుకులు ఉన్నత స్థానంలో ఉన్నా, కోట్ల రూపాయిలు ఉన్నాగాని ఆ డబ్బులు కోసం కానీ, గొప్పలు కోసం గాని ఎదురు చూడరు.పిల్లలు బాగుంటే చాలు అని...
Read More..ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిలోనూ ఎదో ఒక టాలెంట్ అనేది కచ్చితంగా ఉండే ఉంటుంది.కానీ ఆ ప్రతిభను గుర్తించి దానిని సరైన మార్గంలో ఉంచితే గుర్తింపు అనేది ఉంటుంది.కొంతమందిలో ప్రతిభ అనేది ఉన్నాగాని ఎవరు పట్టించుకోకపోవడం వలన అది...
Read More..పాములను చుస్తే నిద్రలో కూడా ఉలికి పడి లేస్తామ పాము పగబడితే చనిపోయే వరకు మర్చిపోదు అని అంటూ ఉంటారు.అందుకే మనం ఈ విషపూరిత పాములను చుస్తే హడలి పోతాము.వాటిని చూస్తేనే గుండె ఝల్లుమంటుంది.ఒక పాము చూస్తేనే అలా ఉంటె మరి...
Read More..మనిషి శరీరంలో అత్యంత ప్రధానమైన అవయవాల్లో గుండె కూడా ఒకటి.గుండె అనేది కొట్టుకోవడం ఆగిపోతే మనిషి ప్రాణం పోతుందనే విషయం అందరికి తెలిసిందే.అయితే మన వైద్యులు కనిపెట్టిన హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ ద్వారా పాడయిపోయిన గుండె స్థానంలో మరొకరి గుండెని అమర్చే...
Read More..ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్కు ఇండియా అంటే చాలా అభిమానం ఉంది.అందుకే ఆయనెప్పుడూ భారతీయులకు టచ్ లో ఉంటారు.ఇప్పటికే ఇండియన్ సినిమాలకు సంబంధించిన పాటలు, ఫైట్స్, డైలాగ్స్ చెబుతూ వార్నర్ వీడియోలు చేసి అందరిని అలరించాడు.డేవిడ్ వార్నర్ కు తెలుగు సినిమాలంటే...
Read More..వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్న సంగతి తెలిసిందే.నిన్న ప్రధాని మోడీ సభలో ప్రసంగిస్తున్న సమయంలో విపక్షాలు నినాదాలతో అడ్డుకుంటూనే ఉన్నాయి.కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన అనేక విషయాల మీద విపక్షాలు ఏక మవుతున్నాయి.ఇదిలా ఉంటే రెండో రోజు పార్లమెంట్ సమావేశాల్లో...
Read More..తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి రోజురోజుకి దయనీయంగా మారుతోంది.ఇప్పటి దాక ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోవటంతో కార్మికులు మండిపడుతున్నారు.23 వేల మందికి వేతనాలు ఇవ్వలేదని మొదటిసారిగా రెండు విడతలుగా వేతనాలు ఇస్తున్నారని. జేఏసీ నేతలు వాపోతున్నారు.కరీంనగర్, హైదరాబాద్ జోన్ లలో ఉన్న కార్మిక...
Read More..ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శ్రీలంక, భారత్ వన్డే మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్ లో టీమిండియా గొప్ప విజయాన్ని అందుకుంది.శ్రీలంక టీమ్ తో మొదటి వన్డే మ్యాచ్ లో ఇండియా జట్టులో ఆటగాడు ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ సాధించి జట్టు విజయంలో...
Read More..ప్రకృతి ఎంతో అందమైనది.ఎన్నో చిత్ర విచిత్రమైన అందాలు మనకు ప్రకృతిలో కనిపిస్తూ ఉంటాయి.ఆ అందాలు చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి.ఒకసారి చూస్తే చాలు మనసులో చెరగని ముద్ర వేసుకుంటాయి.కానీ ఈ ప్రకృతిలో మనకి తెలియని కొన్ని రహస్యాలతో పాటు, కొన్ని వింతలు...
Read More..మామూలుగా ఎక్కడైనా సరే పోలీస్ స్టేషన్లలో రవాణా సౌకర్యాల కోసం ద్విచక్ర వాహనాలను మరియు కార్లను పోలీసులు ఉపయోగిస్తుంటారు.కానీ ఆ దేశంలో మాత్రం పోలీసులు కార్లు, మోటార్ సైకిల్ తో పాటు గేదెలను కూడా పెట్రోలింగ్ చేసే సమయంలో ఉపయోగిస్తారు.ఇప్పుడు అలాంటి...
Read More..కేటీఎమ్ ద్విచక్ర వాహనాలకు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ బండి అంటే యువత పడి చస్తూ.ఉంటుంది.కానీ చాలా మంది ఈ బండి ని కొనుగోలు చేయకపోవడానికి గల కారణం దీని ధర.వేరే మోడళ్ల ధరలతో పోల్చుకుని చూస్తే.ఈ...
Read More..మనం దూరం నుండి చూస్తేనే ఎలుగుబంటి ని చూసి బయపడతాము.లాంటిది ఒక అడుగు దూరంలో దానిని చుస్తే ఇక పై ప్రాణాలు పైనే పోతాయి.ఆ వ్యక్తి పరిస్థితి కూడా ఇలానే ఉంది.అతడు ఎలుగుబంటి ని దగ్గరగా చూసి షాక్ అయ్యాడు.అంత దగ్గరగా...
Read More..ఒక్కో సారి రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు, ప్రవర్తించే తీరు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది.వారు చేసే చేష్టలు కూడా కొన్ని సార్లు విమర్శల పాలవుతాయి.చాలా సందర్భాల్లో వాటిని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించినా… కుదరదు.ఒకప్పుటికి ఇప్పటికీ చాలా తేడా వచ్చిందని ప్రజాప్రతినిధులు గుర్తించాలని...
Read More..ఎడారి ప్రాంతంలో షికారికి వెళ్లి నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.మాములు ప్రదేశాల్లో అయితే జనం తిరుగుతూ ఉంటారు.ఎవరినైనా సహాయం అడిగితే కాపాడుతారు.కానీ ఎడారి ప్రాంతం అలా కాదు.అక్కడ కనుచూపు మేరలో ఎవ్వరు ఉండరు.కనీసం తాగడానికి గుక్కెడు నీరు కూడా ఇవ్వడానికి ఎవ్వరు...
Read More..ఈ దేశంలో స్మశానంలో స్థలం కూడా కొనుక్కోవాల్సిందేనటఅక్కడ చనిపోయి ఆరు సంవత్సరాలు దాటితే ఆ ప్లేస్ లో వేరే వ్యక్తిని పూడ్చి పెడతారట.ఎందుకు అలా అనుకుంటున్నారా ఎందుకంటే ఆ దేశంలో ప్రజలు ఉండడానికే స్థలం చాలా తక్కువుగా ఉంటుందట.అందుకే స్మశానాల్లో ఒకరిని...
Read More..చాలా సందర్భాల్లో అనుకోని సంఘటనల వలన మనం చాలా భయపడిపోతుంటాం.తర్వాత ఆ ఘటన గురించి ఆలోచిస్తే.మనం చేసిన పనికి నవ్వు వస్తూ.ఉంటుంది.పాములు సాధారణంగా అనేక ప్రాంతాల్లో తిష్ట వేసుకుని తిరుగుతూ ఉంటాయి.అడవులు తగ్గిపోవడంతో ఈ మధ్య కాలంలో పాములు తరుచుగా జనావాసాల్లోకి...
Read More..మీరు తెలుసా.కుక్కలను ఆడిస్తే మనీ ఇస్తారని.మీరు ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా.చూసారా.ఇప్పుడు చెప్పబోయే విషయం అదే.అక్కడ కుక్కలను ఆడించడానికి .వాటిని ఎంటర్టైన్ చేయడానికి.వాటిని జాగ్రత్తగా చూసుకోవడానికి డబ్బులు ఇస్తారట.అవును మీరు విన్నది నిజమే.ఒక సంస్థ ఇలా కుక్కలను ఆడించడానికే స్పెషల్ గా ఉద్యోగాలు...
Read More..సాధారణంగా మనకు లభించే శాండ్ విచ్ ల ధర ఏ వందో రెండు వందలో ఉంటుంది.మహా అయితే బహుశా 500 రూపాయల శాండ్ విచ్ గురించి కూడా మనం విని ఉండవచ్చు.కానీ ఏకంగా 16 వేల రూపాయల ధర కల శాండ్...
Read More..మనం చాలా మంది డాన్స్ చేస్తుంటే చూస్తూనే ఉంటాం.కానీ ఒక్కో దేశంలో డాన్స్ స్టెప్పులను ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు.అందరు అన్ని రకాల డాన్స్ స్టెప్పులను చేయలేరు.అన్ని స్టెప్పులు నేర్చుకోవాలన్నా కూడా అది సాధ్యం కానీ పని.ఎందుకంటే అన్ని రకాల స్టెప్పులు...
Read More..గుడిలోకి ప్రవేశించోద్దనిదళితులపై దాడి 21వ శతాబ్దంలోకి ప్రవేశించిన ఇప్పటికీ దేశంలోని పలు ప్రాంతాల్లో దళితులపై వివక్ష కొనసాగుతుంది.దేశములో దళితులపై వివక్ష రూపుమాపడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.అయితే ఇప్పటికీ కొన్ని చోట్ల దళితులు, గిరిజనులు ఎదుర్కొంటున్న సంఘటన...
Read More..ఆర్బాటంగా పెళ్లి వేడుకలు జరుగుతున్న వేళ.పెళ్లి మండపం నుంచి వధూవరులు పరారయ్యారు.అదేంటి వధూవరు పరారవ్వడమేంటి? అనుకుంటున్నారా.అవునండీ.ఈ ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాలో చోటుచేసుకుంది.పోలీస్ ఇన్స్పెక్టర్ మధుమిత మహంతి వివరాల మేరకు పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన వరుడకి బాలాసోర్ పట్టణానికి చెందిన...
Read More..కరోనా కంగారుతో జనాలు చాలా రోజుల పాటు ఉక్కిరిబిక్కిరయ్యారు.నిన్న మొన్నటి దాకా పంజా విసిరిన సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టింది.త్వరలోనే థర్డ్ వేవ్ రూపంలో మరో ప్రళయం ముంచుకొచ్చేందుకు సిద్ధంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అయినా కూడా చాలా మంది నిర్లక్ష్యంగా...
Read More..సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో చాలా మంది గడుపుతుంటారు.కొంత మంది పనికి రాని చెత్తను పోస్టు చేస్తే… మరికొంత మంది నలుగురికి పనికొచ్చే మంచి విషయాలను పంచుకుంటూ ఉంటారు.సోషల్ మీడియా అనేది మనం ఉపయోగించుకునే విధానం బట్టి మంచిదా? చెడ్డదా?...
Read More..ఏనుగులు చాలా బలం ఉన్న జంతువులు.ఏనుగులతో పెట్టుకోవడానికి ఎంతటి వారైనా రెండో సారి ఆలోచిస్తారు.కానీ ఇంత బలం ఉన్న ఏనుగులు కేవలం శాకాహారాన్ని మాత్రమే తింటూ….ఇతర అడవి జంతువులకు హాని తలపెట్టకుండా జీవనం కొనసాగిస్తాయి.ఏనుగులకు పుట్టిన పిల్లలు కూడా పరిమాణంలో మిగతా...
Read More..వైద్యుల నిర్లక్ష్యం. మహిళ కడుపులో గుడ్డముక్క పెట్టి కుట్టేశారు.! శస్త్రచికిత్స సమయంలో పొరపాటున మహిళలకు కడుపులో గుడ్డముక్కను పెట్టి కుట్లేసి పంపించేశారు వైద్యులు.ఆ కుట్టు వద్ద చీము పట్టి సదరు మహిళ రెండు నెలలు బాధతో తల్లడిల్లిపోయింది.నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల...
Read More..సంప్రదాయాలకు తెలుగు వారు పెట్టింది పేరు.అలా తెలుగు లోగిళ్లలో ఏ చిన్న ఉత్సవం చేసుకున్నా సరే… సాంప్రదాయాలకు పెద్ద పీట వేయడం మనలో చాలా మందిమి చూసే ఉంటాం.ఇక పెళ్లిళ్లలో అయితే ఈ సంప్రదాయాలకు కొదువే ఉండదు.తమ వద్ద కానుకలు ఇచ్చేంత...
Read More..అడవికి రారాజు పులి.అలాంటి పులి ని చూస్తేనే మనలో చాలా మంది వణికిపోతారు.అలాంటిది పులితో మజా చేస్తే మాత్రం అది ఊరుకోదు.ఓ రేంజ్ లో మనల్ని ఆడుకుంటుంది.చివరికి మన ప్రాణాలు ఉంటాయో, ఊడుతాయో కూడా గ్యారంటీ ఉండదు.అటువంటి ఘటనే నెమళ్లకు ఎదురైంది.చిర్రెత్తుకొచ్చిన...
Read More..మనకు జీవితంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తినా, ఏ రకమైనా బాధా కలిగిన అందరూ చెప్పే మాట స్పోర్టీవ్ గా తీసుకోవాలి.ఆటలు జీవితాన్ని అలా ప్రతిభింబిస్తాయి.అయితే క్రీడాకారుల్లో కూడా ఓ రకమైన సెల్ప్ మోటివేషన్, ఎమోషన్స్ అనేవి దాగుంటాయి.తాజాగా వాటికి సంబంధించిన ఘటనే...
Read More..సాంకేతిక అనేది రోజురోజుకూ నూతన పుంతలు తొక్కుతోంది.శాస్త్రవేత్తలు కొత్తకొత్త పరిశోధనలు చేస్తూ టెక్నాలజీనీ మరింత ముందుకు తీసుకెళ్తున్నారు.ఈ ప్రపంచంలో గ్రహాలు, వాటిపై జీవినం అనే విషయంపై అనేక పరిశోధనలు అనేవి సాగుతున్నాయి.విశ్వంలో ఉండే గ్రహాలపై మానవ మనుగడ అనేది ఉంటుందా.? లేదా...
Read More..ఈ మధ్య కాలంలో వ్యవసాయంపై అనేక పరిశోధనలు సాగుతున్నాయి.ఏదో ఒక కొత్త విషయాన్ని వ్యవసాయంలో కనుగొంటున్నారు.ఈ భూమిపై వ్యవసాయంలో అనేక మెళకువలు పాటిస్తూ కొత్త కొత్త విధానాలను తీసుకొస్తున్నారు.దీని ద్వారా సాగు మరింత సులభం అవుతోంది.అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు మరో ప్రయోగాన్ని...
Read More..ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో టీ20ల హవా నడుస్తోంది.కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఒక్కో సీరిస్ మొదలుకాబోతుంది.దీంతో క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా ఓకే రోజు రెండు మ్యాచులు ఆడిన ఓ ఆటగాడు అరుదైన ఘనతను సాధించాడు.ఓకే రోజు సెంచరీని...
Read More..కూతురి కోసం చిరుత పులి పైనే దాడి చేసింది ఓ మహిళ.పిల్లల్ని రక్షించేందుకు తల్లి ప్రాణాలు సైతం పణంగా పెడుతుంది ఎంతటి సాహసానికైనా సిద్ధమవుతోంది.మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ తన చిన్నారి కూతురు ప్రాజేక్త రక్షించేందుకు ఏకంగా పులి పైనే దాడి చేసింది. ...
Read More..పాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని వైద్యులు చెబుతూ ఉంటారు.అందుకనే ప్రతి రోజు పిల్లలు, పెద్దలు ఒక గ్లాసు పాలు తాగితే ఆరోగ్యంగా, బలంగా ఉంటారు.అయితే కొంత మందికి మాత్రం ముక్యంగా చిన్నపిల్లలకు ఆవు, గేదెల పాలు తాగిస్తే ఒక్కోసారి అవి...
Read More..మనం ఒకళ్ళని కాపాడుదాం అని అనుకుంటే ఒక్కోసారి మనకే ప్రమాదం జరగవచ్చు.అయితే ఆ ప్రమాదాలు అనేవి ఎప్పుడు, ఎలా జరుగుతాయో ఎవరికీ తెలియదు.ఇప్పుడు కుడా పాపం ఒక అతను వేరే వ్యక్తి ప్రాణాలు కాపాడడం కోసం ప్రయత్నించే సమయంలో అతనికే ప్రమాదం...
Read More..అమ్మో.! పరీక్షలు వస్తున్నాయి ఏమి చేయాలి, ఎలా రాయాలో? ఏంటో అసలు సిలబస్ ఏమి చదవలేదు.ఈసారి ఫెయిల్ అయితే ఇంట్లో అమ్మా నాన్న తిడతారు.అని చాలామంది విద్యార్థులు పరీక్షలంటే భయపడిపోతూ ఉంటారు.అలాగే మరికొంత మంది పరీక్షల మీద భయంతో, పాస్ అవ్వాలనే...
Read More..నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాలం సమావేశాలు ప్రారంభం కానున్నాయి.ఈ సందర్భంగా ప్రభుత్వం సెషన్స్ సజావుగా జరిగేలా చూడాలని అఖిలపక్షానికి ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.మరోపక్క పాలక అదే రీతిలో ప్రభుత్వం పక్షాలు ఎవరికివారు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకోవడం జరిగింది.ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం...
Read More..మేము అందంగా కనిపించాలి.నలుగురికి నచ్చేలా ఉండాలి అని కొందరు ఆరాటపడుతారు.అందుకోసం సర్జరీలకు కూడా సిద్ధమవుతారు.బాడీలో కొన్ని అవయవాలు ఇంకా అందంగా మారాడని బాడీ ఆపరేషన్ లకు కూడా వెనకాడరు.సామాన్యుల దాకా ఈ పద్దతి రాకపోయినా.మన దేశంలో హీరోలు, హీరోయిన్ లు కూడా...
Read More..ఇంట్లో ఓ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటేనే అదొక గొప్ప విషయం.కానీ ఆ ఊరంతా ప్రభుత్వ అధికారులే అయితే.? అందరూ ఐఏఎస్, పీసీఎస్ క్యాడర్ కు చెందిన వారే అయితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఉహించుకోండి.అదిరిపోయింది కదా.ఆ గ్రామం పేరే...
Read More..ప్రపంచంలో వివిధ రకాల మనుషులు ఉంటారు.బతకడం కోసం కొందరు తింటే.తినడం కోసం కొందరు బతుకుతారు.ఇక ఫుడ్ లవర్స్ అయితే తినే విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు.ఏది కావాలో.ఎంత కావాలో.ఓ పక్కా లెక్కతో ఉంటారు.నచ్చింది తినడం కోసం మంచి రెస్టారెంట్ లు ఎక్కడ...
Read More..పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవి గురించి కొద్దిరోజులుగా జరుగుతున్న హంగామా తెలిసిందే.రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో ఊహాగానాలు ఉండగా ఫైనల్ గా పంజాబ్ రాష్ట్ర మాజీ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకి పీసీసీ అధ్యక్ష పదవి దక్కింది.సిద్ధూని పీసీసీ అధ్యక్షుడిగా...
Read More..ఎస్ఆర్ఆర్ బ్యానర్ లో సప్తగిరి హీరోగా నటిస్తున్న గూడుపుఠాని సినిమాను కె.ఎమ్.కుమార్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలోని నీలి నింగి తాకాలని అనే మెలోడీ సాంగ్ ను సింగర్ సునీత ఆలపించారు.ఈ సాంగ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేశారు.ప్రస్తుతం ఈ...
Read More..వ్యవసాయం అంటే పారిపోతున్న యువతకు ఆర్ధిక సమస్యలు మరింత తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి.ఇప్పటికే రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు.దీంతో రైతులు అప్పుల బాధలతో ఆత్మహత్యల కు పాల్పడు తున్నారు.ఏదైనా పంట వేస్తే అది చేతికి వచ్చే దాక నమ్మకం...
Read More..ఒకపక్క కరోనా వైరస్ మహమ్మారి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ మృగాళ్లు మాత్రం అఘాయిత్యాలు ఆపడం లేదు.బాలిక సంరక్షణ చట్టాలు ఎన్ని ఉన్నా సరే అత్యాచారాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు.ఉరి శిక్ష వేసిన, నిర్భయ లాంటి...
Read More..మనుషుల్లో మానవత్వం పోతున్న ఈ రోజుల్లో ఇప్పటికి కొంతమందిని చూస్తే ఇంకా మానవత్వం ఉందని అనిపిస్తుంది.ఈ రోజుల్లో పక్క వాళ్లకు కష్టం వచ్చిందంటే మనకు ఎందుకులే అని అనుకుంటాం.కానీ వాళ్ళ కష్టాలకు చలించి కొంతమంది వారిని ఆదుకోవడానికి ముందుకు వస్తారు.అయితే కొన్ని...
Read More..ఈ సృష్టిలో జరిగి కొన్ని వింతులు, విశేషాలు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి.ఎందుకంటే అవి ఊహకు కూడా అందరకుండా అసలు నింజగా అలా జరుగుతుందా అనేంతలా అవి ఉంటాయి కాబట్టే ఇప్పటి దాకా జరిగిన ప్రతి వింత కూడా కొన్ని దేవుళ్లకు ఆపాదిస్తూ జరుగుతుంటే...
Read More..సృష్టిలో తల్లి ప్రేమను మించినది ఏది లేదు.నోరున్నా లేపపోయినా అది సహజం.జంతువులు, పక్షులు, మనుషులకు తల్లి ప్రేమ అందరిదీ సమానమే.జాతి ఏదైనా తల్లి ఎవరికైనా తల్లే.పేగుబంధం ఒక్కటే.మమకారం అన్నింటికి వర్తిస్తుంది.తల్లి చూపించే ప్రేమ కూడా సమానమే.తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ సంఘటన...
Read More..కొన్ని వీడియోలు వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందిస్తాయి.అటువంటి వీడియోలు మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తాయి.తాజాగా సోషల్ మీడియాలో అలాంటి ఒక వీడియో వైరల్ అయ్యింది.ఇది ఇప్పుడు నెటిజెన్స్ ను ఆశ్చర్య పరుస్తుంది.అంత ఆశ్చర్య పరిచే వీడియో ఏమై ఉంటుందా.అని ఆలోచిస్తున్నారా.ఆ వీడియో...
Read More..కొంత మంది కొన్ని సందర్బాల్లో చేసే చేష్టలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టి వారు చేసే పనులు చికాకు తెప్పిస్తాయి.దోస్తులతో కలిసి సరదాగా ఎంజాయ్ చేసేందుకు వెళ్లిన పలువురు అక్కడ చేసే చేష్టలతో ఒక్కో సారి ఇబ్బందులకు గురవుతుంటారు.ఇలా...
Read More..