General-Telugu

Watch All Telugu Unknown Facts,Interesting and Weird Awesome Fun Facts,Rare Mystery General News,Crime,Health News,Education,Assembly,Election and other Telugu Happenings Around the world.

తెలంగాణలో లాక్‌డౌన్ పొడగింపుతో మారిన బ్యాంకుల పనివేళలు.. !

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బ్యాంకుల పని వేళల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి.కాగా ఇది వరకు లాక్ డౌన్ సడలింపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే ఉండగా, బ్యాంకులు కూడా...

Read More..

సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు.. బుర్రిపాలెంలో వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసిన మహేష్..!

సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా తన తండ్రికి బర్త్ డే విష్ చేయడమే కాకుండా ఆయన పేరు మీద స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించారు సూపర్ స్టార్ మహేష్.కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ గా ట్వీట్ చేశారు మహేష్.తనని నడిపించింది...

Read More..

వైరల్: ‘అనుకోని అతిథి’ గా వాషింగ్ మిషన్ లో నక్క..!

కొన్ని విచిత్రాలు చూడటానికి ఆశ్చ‌ర్యంగా అనిపిస్తాయి.ఎవ‌రి ఊహ‌కు అంద‌నంత‌గా అవి మైమ‌రిపిస్తాయి.ఇప్పుడు ఇలాంటి ఘ‌టనే ఒక‌టి జ‌రిగింది.ఓ ఇంట్లో భార్య‌, భ‌ర్త‌లు షాపింగ్‌కు వెళ్లి తిరిగి వ‌చ్చేసరికి వారి ఇంట్లో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ క‌నిపించింది.వారి వాషింగ్ మిషిన్‌లో న‌క్క ఉండ‌టంతో...

Read More..

ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!

నెల్లూరు కృష్ణపట్నం ఆనందయ్య మందుకి ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.కృష్ణపట్నంలో కరోనా మెడిసిన్ గా ఆనందయ్య మందు బాగా పనిచేస్తుందని అక్కడి ప్రజలే కాకుండా చుట్టుపక్కల వారు అక్కడ ఆయన మందు తీసుక్వడానికి వచ్చారు.స్థానిక ఎమ్మెల్యే కాకాని కూడా...

Read More..

నెక్లెస్ రోడ్ పేరును ‘‘ పీవీ నరసింహారావు మార్గ్‌’’ గా నామకరణం చేసిన కేసిఆర్ సర్కార్..!

తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు.హైదరాబాద్ మహానగరంలో ప్రముఖ పర్యాటక స్థలంగా చెప్పుకునే నెక్లెస్ రోడ్డు పేరును కాస్త ‘‘ పీవీ నరసింహారావు మార్గ్‌’’ గా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు.తాజాగా పీవీ నరసింహారావు శత జయంతి...

Read More..

వైరల్: వారిని లక్షాధికారిని చేసిన చేప..?

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ సముద్ర తీరంలో చేపలు పడుతున్న గ్వాదర్ జిల్లా మత్స్యకారులు అబ్దుల్ హక్, ఆయన సహచరులు తమ వలలో ఒక క్రోకర్ చేప కనిపించడంతో సంబరాలు చేసుకున్నారు.బరువు, పొడవు విషయానికి వస్తే ఆ చేప అంత పెద్దదేం కాదు.కానీ అది...

Read More..

ఆసుపత్రి బెడ్ పైనే పసుపు తాడు కట్టించుకున్న మహిళ.. కానీ చివరకు..?!

కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటినీ వణికిస్తోంది.ఇప్పటికే చాలా మంది కరోనా కారణంగా మృతిచెందారు.రోజుకో వేరియంట్ వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది.భారత్ లో కూడా రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి.తాజాగా సంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతంలో జరిగిన ఓ ఘటన...

Read More..

మోడీ ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చిన మమతా బెనర్జీ..!!

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు స్టార్ట్ అవ్వడానికి సంవత్సరం ముందు నుండి మోడీ ప్రభుత్వానికి మమతా బెనర్జీ ప్రభుత్వానికి మధ్య వాతావరణం నువ్వా నేనా అన్నట్టుగా కొనసాగుతుంది.ఈ క్రమంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మమతా బెనర్జీ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని బిజెపి...

Read More..

మోడీ ప్రభుత్వం పై సెటైర్లు వేసిన ప్రశాంత్ కిషోర్..!!

దేశంలో కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన పిల్లలకి కేంద్రం అండగా ఉంటుందని ఇటీవల ప్రధాని మోడీ తెలపటం తెలిసిందే.అటువంటి అనాధలైన పిల్లలకి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రతినెల స్టైఫండ్ ఇస్తామని, 23 సంవత్సరాలు వచ్చిన తర్వాత పీఎం కేర్...

Read More..

పేటీఎం స్క్రాచ్‌ కార్డు అంటూ నయా మోసం.. జర జాగ్రత్త సుమీ..!

ఇటీవల పేటీఎం పేరుతో ఆన్ లైన్ స్కామ్స్ జరుగుతున్నాయి.దీంతో చాలా మంది అమాయకులు మోసపోతున్నారు.డబ్బులు పోగొట్టుకుంటున్నారు.కరోనా వల్ల అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.దీంతో బయటకు వెళ్లకుండా ఇంటి నుంచే ఆన్ లైన్ లావాదేవీలను చేపడుతున్నారు.ఇటువంటి తరుణంలో అనేక మోసాలు ఆన్ లైన్ వేదికగా...

Read More..

మీ పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఖాతా గమనించారా..?! అయితే, ఇలా చేసి సేఫ్ అవ్వండి..!

ఒకవైపు ప్రజలంతా కోవిడ్‌–19 మహమ్మారి భయంతో విలవిల్లాడుతున్న సమయంలోనే ఫేస్‌బుక్‌లో డబ్బులు అడిగే దందా మొదలైంది.ఇతరుల ఫేస్‌బుక్‌ పేజీల్లోని కవర్‌ ఫొటోలను నకలు చేసి అవే పేర్లతో కొత్త అకౌంట్లు సృష్టించడం, కాంటాక్ట్స్‌ జాబితాలో ఉన్న వారందరికీ డబ్బు అడుగుతూ పోస్టులు...

Read More..

యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్న రామ్ పోతినేని..!

రామ్ చాలా కలం తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సాలిడ్ హిట్ ను అందుకున్నాడు.డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ మసాలా సినిమా సూపర్ హిట్ అయ్యింది.అప్పటివరకు లవర్ బాయ్ ఇమేజ్ తో ఉన్న రామ్ ఈ సినిమాతో...

Read More..

కరోనాతో కోటయ్య మృతి.. ఆనందయ్య మందుపై అనుమానాలు..?

దేశంలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే.కరోనాకు మందు లేకపోవడంతో లక్షణాలను బట్టి చికిత్సను అందిస్తున్నారు.అయితే నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య మందు ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.ఆనందయ్య...

Read More..

సూపర్ మిల్క్ వల్ల ప్రయోజనాలు ఏంటంటే..?!

పాలు ఎన్నో ర‌కాలుగా మేలు చేస్తాయి.అందుకే ఎక్కుగా పాలు తాగ‌మ‌ని చెప్తారు డాక్ట‌ర్లు.చిన్న పిల్ల‌ల‌కు కూడా పాలు ప‌ట్టాల‌ని చెబుతారు.ఇక ఈ క‌రోనా వచ్చాక పాలు ఎక్కువ‌గా తాగుతున్నారు ప్ర‌జ‌లు.ఎందుకంటే ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌కోసం .ఇక ప‌సుపు వేసిన పాల‌ను తాగితే ఎన్నో...

Read More..

ఒకే సమయంలో మూడు జట్లతో ఆడగలిగే సత్తా టీమిండియా సొంతం: పాకిస్థాన్ మాజీ క్రికెటర్

భారత క్రికెట్ జట్టు బలం బలగాలపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు ప్రశంసలు కురిపించాడు.తనదైన శైలిలో భారత జట్టును పొగడ్తలతో ముంచెత్తాడు.టీమిండియా ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్న సంగ‌తి తెలిసిందే.మూడు నెల‌ల సుదీర్ఘ పర్య‌ట‌న కోసం భార‌త జ‌ట్టు ఇంగ్లండ్ లో ప‌ర్య‌టించ‌నుంది.ఇందులో భాగంగా...

Read More..

టీమ్‌ఇండియా యువ పేసర్ పై విరుచుకుపడుతున్న నెటిజన్స్..!

టీమిండియా యువ పేసర్ నవ్‌దీప్ సైనీ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ట్రోలింగ్‌కు గురయ్యాడు.తాజాగా అతను చేసిన ట్వీట్ నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.తన హార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌పై షర్ట్ లేకుండా కూర్చొని ఓ మట్టి రోడ్డులో దుమ్మురేపుతున్న వీడియోను సైనీ ట్విటర్...

Read More..

కరోనాతో మరణించిన జర్నలిస్ట్ కుటుంబాలకు 10 లక్షల ఆర్ధిక సాయం..యూపి సర్కార్ నిర్ణయం..!

కరోనా టైం లో వార్తలను సేకరిస్తున్న జర్నలిస్టులు కొందరు మృత్యువాత పడుతున్నారు.కరోనా లాక్ డౌన్ టైం లో జర్నలిస్టులు కూడా తమ బాధ్యతగా వార్తల సేకరణకు బయటకు వస్తున్నారు.అలా బయటకు రావడం కొవిడ్ వార్తలను కవర్ చేస్తుండటం వల్ల వారిని బలి...

Read More..

అలిపిరి మెట్ల మార్గం మూసివేత.. ఎన్నిరోజులు అంటే..!

తిరుమల మెట్ల దారి ద్వారా వెళ్లే భక్తులు అలిపిరి, శ్రీవారి మట్ల దారి ద్వారా వెళ్తారు.అయితే నేటి నుండి అలిపిరి మెట్ల మార్గాన్ని మూసేస్తున్నట్తుగ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.తిరుమల కాలినడక వెళ్లే వరు అలిపిరి మార్గంలో వెళ్తారు.అయితే అలిపిరి కాలినడక...

Read More..

భవిష్యత్ రాజకీయాలకు సంబంధించి నేడు తేల్చనున్న ఈటల రాజేందర్ ..!!

మంత్రివర్గంలో నుండి టిఆర్ఎస్ హైకమాండ్ బర్తరఫ్ చేసిన తర్వాత ఈటెల రాజేందర్ తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణ రాజకీయాల్లో హైలెట్ అవుతున్నాయి.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ రాజకీయ పార్టీల నాయకులను కలసిన ఈటల రాజేందర్ ప్రస్తుతం ఢిల్లీ పయనమయ్యారు.దాదాపు...

Read More..

అగ్ని ప్రమాదానికి గురైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం..!!

దేశ రాజధాని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కార్గో విమానం అగ్ని ప్రమాదానికి గురైంది.ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులో ప్రధాన రన్ వే వద్ద ల్యాండ్ అయిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.సరిగ్గా...

Read More..

కృష్ణపట్నంలో కరోనా.. ఇద్దరికి పాజిటివ్ 27 మందికి లక్షణాలు..!

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం లో కూడా కరోనా కలకలం సృష్టిస్తుంది.ఆ ఊరిలో ఆదివారం రెండు కరోనా పాజిటివ్ కేసులు గుర్తించారు వైద్యాధికారులు.ముగ్గురికి టెస్ట్ చేయగా ఇద్దరికి కరోనా పాజిటివ్ తేలినట్టు సమాచారం.అంతేకాదు ఊరిలో మరో 27 మంది స్వల్ప...

Read More..

వైరల్ వీడియో... ఈ చిన్నారి చేసిన పనికి నెటిజన్లు ఫిదా

మనం చాలా సార్లు ఏదైనా చేయాలి అనుకుంటాం.కాని అనుకోవడం వరకే వదిలేస్తాం.కాని కొందరే పట్టుబట్టి మరీ తాము అనుకున్న దాన్ని సాధిస్తారు.ఎందుకంటే మధ్యలో వదిలిపెట్టే వారు చాలా మంది ఉంటారు.అటువంటి వాళ్ళు ఏ పని చేసినా మధ్య వరకే చేస్తారు.కాని మంచి...

Read More..

వైరల్ వీడియో... ఇంత ఘోరమా...కోవిడ్ మృతదేహాన్ని నదిలో పడేస్తున్న సిబ్బంది

ప్రస్తుతం కరోనా వైరస్ పెద్ద ఎత్తున విజ్రుంభిస్తోంది.కరోనా దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి.అయితే మొదటి దఫాలో కేసులు భారీగా నమోదయినా, మరణాలు మాత్రం చాలా తక్కువగా నమోదవుతున్నాయి.రెండో దఫాలో కేసులు భారీగా...

Read More..

విదేశాలకు వెళ్లే విద్యార్ధులకు కొవిడ్ వ్యాక్సిన్..!

లాక్ డౌన్ కొనసాగింపుతో పాటుగా మిగతా అంశాల మీద తెలంగాణా కేబినెట్ మీటింగ్ పూర్తయింది.సిఎం కే.సి.ఆర్ అధ్యక్షతన పలు అంశాలపై చర్చించారు.ప్రగతి భవన్ లో జరిగిన ఈ కేబినెట్ భేటిలో లాక్ డౌన్ ను మరో 10 రోజుల పాటు పొడిగించాలని...

Read More..

బ్లాక్ ఫంగస్ కోసం టాబ్లెట్స్.. ఐఐటీ హైదరాబాద్ పరిశోధకుల అభివృద్ధి..!

కరోనా నుండి కోలుకున్న వారికి కొత్తగా బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ భయబ్రాంతులకు గురి చేస్తుంది.బ్లాక్ ఫంగస్, యెల్లో, వైట్ ఫంగస్ ల గురించి రోజుకొక కొత్త వార్త షాక్ ఇస్తుంది.అయితే వీటిని ఎదుర్కునేలా ఇప్పటికే ఔషధ కంపెనీలు మెడిసిన్ రెడీ చేస్తున్నాయి.ఈ...

Read More..

జూన్ లో 12 కోట్ల వ్యాక్సిన్లు.. కేంద్ర ఆరోగ్య శాఖ..!

కరోనా కట్టడిలో భాగంగా అందరికి వ్యాక్సినేషన్ చేయించాలని కేంద్రం సూచించింది.మొన్నటి వరకు 45 ఏళ్లు పై బడిన వారికే వ్యాక్సిన్ చేయగా ఇప్పుడు రాష్ట్రాలకు 18 ప్లస్ ఉన్న అందరికి వ్యాక్సిన్ వేసే సౌలభ్యాన్ని కల్పించింది.మొన్నటివరకు వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేసుకున్న...

Read More..

విమానం ల్యాండింగ్ సమయంలో విండో షట్టర్స్ ఎందుకు ఓపెన్ చేసి ఉంచాలంటే..?

చాలా మందికి విమానంలో ప్రయాణించాలని ఉంటుంది.అయితే విమాణ ప్రయాణంలో ల్యాండింగ్ చేస్తున్నప్పుడు విండో షట్టర్స్ ఎందుకు తెరుస్తారో ఎవ్వరికీ తెలీదు.అలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.విమానం గాలిలోకి ఎగిరే సమయం, అదేవిధంగా కిందకి దిగే సమయం రెండూ చాలా ప్రమాదకరం.ఈ విషయం...

Read More..

ఆనందయ్య మందుపై స్పందించిన చినజీయర్ స్వామి..!

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని ఆనందయ్య ఇస్తున్న కరోనా మందు బాగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.ఆక్సీజన్ లెవల్స్ పడిపోయిన వారిని కూడా ఆనందయ్య మందు వల్ల తిరిగి ఆక్సీజన్ లెవల్స్ పెంచుకుంటున్నారు.అయితే ఆనందయ్య మందుపై ప్రజలు భారీ స్పందన తెలియచేయడం ఆ మందు...

Read More..

నవరత్నాలు కాదు.. నకిలీ రత్నాలు.. జగన్ రెండేళ్ల పాలనపై అచ్చెన్నాయుడు..!

ఏపీ సిఎం గా వై.ఎస్ జగన్ నేటితో రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు.ఈ సందర్భంగా వై.ఎస్.ఆర్.సి.పీ ప్రభుత్వం ఓ స్పెషల్ బుక్ రిలీజ్ చేసింది.జగన్ రెండేళ్ల పాలనపై తనదైన శైలిలో స్పందించారు అచ్చెన్నాయుడు.ఈ రెండేళ్లలో సిఎం చేసిన విధ్వంసంపై జగన్ విధ్వంసం...

Read More..

ఈ ఏడాది చేపమందు పంపిణీకి బ్రేక్..!

కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న కారణంగా ఈ ఏడాది చేపమందు పంపిణీ ఆపేస్తున్నామని ప్రకటించరు బత్తిని హరినాథ్ గౌడ్.ఉబ్బసం, ఆయాసం ఉన్న వారికి చేపమంది ప్రసాద్ ఇవ్వబడుతుంది.జూన్ మొదటి వారం జరిగే ఈ కార్యక్రమానికి ప్రజలు ఎక్కడెక్కడి నుండో పాల్గొంటారు.చాలా...

Read More..

రెండేళ్ల పాలనపై సిఎం జగన్ స్పందన..!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోన రెడ్డి అధికారంలోకి వచ్చి నేడు ఆదివారంతో రెండేళ్లు అవుతుంది.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన స్పందన తెలియచేశారు.రెండేళ్ల పాలనలో 94.5 శాతం హామీలను పూర్తి చేశామని చెప్పారు జగన్.అందరికి...

Read More..

క్రికెట్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జట్టు కెప్టెన్లు ఎంత జీతాలు తీసుకుంటున్నారంటే..?!

ప్రపంచంలో అత్యధికంగా ప్రజలు అభిమానించే క్రీడలలో ఫుట్ బాల్ కి మొదటి స్థానం.అయితే కొన్ని దేశాల్లో మాత్రం క్రికెట్ ను ఆరాధ్యదైవంగా భావిస్తుంటారు.ముఖ్యంగా మన భారతదేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇది...

Read More..

ఖమ్మంలో 10 హాస్పిటల్స్ కు కొవిడ్ అనుమతులు రద్దు.. నిబంధనలు అతిక్రమించడం వల్లే..!

ఖమ్మంలో కొవిడ్ వైద్య సేవలను అందిస్తున్న 10 హాస్పిటల్స్ కు అనుమతులను రద్దు చేశారు డి.ఎం.హెచ్.ఓ డాక్టర్ మాలతి. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించడంతో ఆ హాస్పిటల్స్ కొవిడ్ వైద్య సేవలను రద్దు చేశారు.ఖమ్మం లో టాస్క్ ఫోర్స్ జరిగిన విచారణలో ఆయా...

Read More..

లాక్ డౌన్ పొడిగించొద్దు.. అసదుద్దీన్ ఒవైసీ..!

తెలంగాణాలో లాక్ డౌన్ కొనసాగింపుపై కొద్దిగంటల్లో క్లారిటీ రానుంది.సిఎం కే.సి.ఆర్ ప్రగతి భవన్ లో కేబినెట్ మీటింగ్ కాసేపట్లో జరుగనుంది.లాక్ డౌన్ ఎత్తివేయాలా లేదా కొనసాగించాలా అన్న అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.అంతేకాదు కరోనా నియంత్రణ చర్యలు.వాక్సినేషన్ ప్రక్రియ.ఇంటింటి ఫీవర్ సర్వే.బ్లాక్ ఫంగస్...

Read More..

"ప్రేమ కాదంట" టైటిల్‌తో రాబోతున్న అల్లూ శిరీష్‌..!

అల్లు శిరీష్ ఒక్క హిట్ కోసం చాలా ఏళ్ల నుంచి శ్రమిస్తూనే ఉన్నారు.కెరీర్ ప్రారంభం నుంచీ కూడా విజయం కోసం పరితపిస్తూనే ఉన్నారు.ఇప్పటి వరకు ఆయన ఖాతాలో ఒక్కటంటే ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ పడలేదు.కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు వంటి ఓ...

Read More..

వీడియో వైరల్ : ముక్కు అంచుపై బొంగరం తిప్పుతున్న యంగ్ హీరో..!

కరోనా మహమ్మారి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది.ఈ కారణంగా సినిమా షూటింగులను కూడా నిలిపివేశారు.దీంతో సెలెబ్రిటీలతో సహా సామాన్యులంతా మరోసారి ఇళ్లకు పరిమితమైపోయారు.ఈ సమయంలో కొంతమంది సెలెబ్రిటీలు కొత్త హ్యాబిట్స్ అలవర్చుకుంటే… మరికొంతమంది తమలోని టాలెంట్ ను బయటకు...

Read More..

కొనసాగుతున్న సూపర్ స్ప్రెడర్స్ స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్..!

తెలంగాణాలో స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతుంది.నిత్యావసరాలకు బయట తిరుగుతున్న వ్యాపారులను సూపర్ స్ప్రెడెర్స్ గా గుర్తించి వారికి టోకెన్ సిస్టెం ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు.ఈ నెల 28 నుండి ఈ స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్ మొదలవగా మూడవ రోజు వ్యాక్సిన్...

Read More..

వైరల్ వీడియో: గాల్లో ఎగురుతున్న డేగ పై దాడి చేసిన చేప..!

గాల్లో ఎగురుతున్న పక్షిని సముద్రంలో ఉండే చేప అందుకోవడం ఎపుడైనా చూశారా.అసలు అది ఎలా సాధ్యం అని అనుకుంటారు కదా.కానీ నిజంగానే గాలిలో ఎగురుతున్న ఓ గద్దపై సముద్రంలో ఉన్న చేప దాడి చేసింది.ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో...

Read More..

ఇలానే చేస్తే రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి వస్తుంది..!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు న్యూజిల్యాండ్ లో టీడీపీ మహానాడు నిర్వహణలో భాగంగా వర్చువల్ మీటింగ్ లో పాల్గొన్నారు.ఐటీని ప్రమోట్ చేయడానికే ఆనాడు హైదరాబాద్ లో హైటెక్ సిటీని ఏర్పాటు చేశామని.అమెరికాలో తిరిగి భారత్ కు ఐటీ కంపెనీలు రావాలని కంపెనీలను...

Read More..

వైరల్: పెళ్లిలో చనిపోయిన పెళ్లి కుమార్తె.. శవాన్ని పక్కనే ఉంచి..?!

పెండ్లి అంటే ఎవ‌రికైనా జీవితంలో అదో మ‌ధుర‌మైన అనుభూతి.ఆ కార్య‌క్ర‌మాన్ని జీవితాంతం గుర్తుండేలా చేసుకోవాల‌ని అనుకుంటారు.అయితే ఓ పెళ్లి కూతురు కూడా అంద‌రిలాగే పెళ్లి చేసుకునేందుకు రెడీ అయింది.పండుగ వాతావ‌ర‌ణంలో భాజీభ‌జంత్రీలు మోగుతూనే ఉన్నాయి.ఇంత‌లోనే ఎవ‌రూ ఊహించ‌ని ప‌రిణామం జ‌రిగింది.దీంతో అంతా...

Read More..

తానా ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడే..!

అమెరికా తెలుగు సంఘం ఎన్నికలు ఈమధ్యనే జరిగాయి.వాటికి సంబందిచిన ఓట్ల లెక్కింపు ఈరోజు కొనసాగుతుంది.తానా ఎన్నికల్లో మొత్తం 33,875 ఓట్లు ఉండగా 21 వేల ఓట్లు పోలయ్యాయి.వాటిలో 2800 వరకు చెల్లని ఓట్లుగా గుర్తించారు.ఫైనల్ గా మరికొద్ది గంటల్లో తుది ఫలితాలు...

Read More..

వైరల్ వీడియో: రైలు పట్టాలపై దూకిన మహిళ ప్రాణాలను కాపాడిన పోలీస్..!

ఈ మధ్య రైలు పట్టాలపై అనుకోకుండా కాలుజారి పడుతున్నప్పుడు పోలీసులు కాపాడే ఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి.తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరింగింది.మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలోని దాద‌ర్ రైల్వే స్టేష‌న్‌లో ఓ మ‌హిళ‌కు తృటిలో ప్రాణాపాయం త‌ప్పింది.అక‌స్మాత్తుగా రైలు ముందు దూకిన మ‌హిళ‌ను...

Read More..

అయ్యోయో: యజమానులు చేసిన పనికి ఏం చేయాలో అర్థం కాని శునకం.. చివరకి..?!

మనుషులకు కుక్కలంటే చాలా ఇష్టం ఉంటుంది.అందుకే చాలా మంది తమ ఇళ్లల్లో కుక్కలను పెంచుకుంటుంటారు.ఆ కుక్కలను తమ ఇంట్లో ఓ సభ్యుడిగా ట్రీట్ చేస్తారు.అందుకే కుక్కలు తమ యజమానులకు విశ్వాసంగా ఉంటాయి.తమ ప్రాణాల్ని అడ్డు వేసైనా సరే తమ యజమానులను రక్షించుకుంటాయి.అందుకే...

Read More..

పెళ్లి సమయంలో వధువు చేసిన ఆ పనికి వరుడు షాక్.. అసలు నిజమిదే?

పెళ్లి అనగానే ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో తెలియని ఆనందం, బంధు మిత్రుల హడావిడితో చాలా కోలాహలంగా ఉంటుంది.ఒక్క మాటలో చెప్పాలంటే మరో పెద్ద పండగలా ఉంటుంది.వరుడు తరపున వాళ్ళు వరుడిని, వధువు తరపున వాళ్ళు వధువును ఆట పట్టిస్తుంటారు.ఇటువంటివి పెళ్ళికి...

Read More..

నిమ్‌హాన్స్‌లో ఉద్యోగాల సందడి.. వేతనాలు కూడా భారీగానే.. !

ప్రస్తుతం దేశంలోని యువత నిరుద్యోగంతో బాధపడుతున్నది.పెద్దపెద్ద చదువులు చదివిన వారు సైతం ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు.అందుకు ఉదహరణ ఏదైన ప్రభుత్వరంగ సంస్దలో చిన్న పోస్టు కు కూడా గ్యాడ్యుయేట్స్ చదివిన వారు సైతం అప్లికేషన్ పెట్టడమే. ఇక ఉపాధి అవకాశాలు లేక,...

Read More..

సెల్ఫీ అడిగిన అభిమానితో నటుడు చేసిన పనికి నెటిజన్ల ఫైర్

సినిమా నటులకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు.వాళ్ళ నటనకు ఫిదా అయి తెర మీద వాళ్లను పెద్ద ఎత్తున అభిమానిస్తారు.ఇక తాము ఎంతగానో ఆరాధించే నటులు బయట కనపడితే ఇంకేముంది.ఇక అభిమానులు తీవ్ర స్థాయిలో ఎగబడతారు.ఇక కొన్ని కొన్ని సందర్భాలలో పోలీసులు...

Read More..

గొప్ప మనసు చాటుకున్న ఆనంద్ మహీంద్రా.. ఏం చేసాడంటే?

ప్రస్తుతం కరోనా కాలంలో ప్రతి ఒక్క రంగం వారు పెద్ద ఎత్తున కష్టకాలాన్ని వెల్లదీస్తున్నారు.కరోనా దెబ్బకు అందరూ విలవిలలాడిపోతున్నారు.మొదటి దఫా కరోనా దెబ్బ నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సందర్భంలోమరల సెకండ్ వేవ్ మరల మొదటికి తీసుకెళ్లింది.దీంతో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిన...

Read More..

ఏపీకి చేరిన 1.80 లక్షల వ్యాక్సిన్లు..!

ఏపీలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ జరుగుతుంది.వ్యాక్సిన్ ను మరింత వేగవంతం చేసేలా ప్రభుత్వ కార్యచరణలు ఉన్నాయి.అయితే ఈ క్రమంలో రాష్ట్రానికి మరో 1.80 లక్షల కరోనా వ్యాక్సిన్ డోస్ లు చేరాయని తెలుస్తుంది.సీరం నుండి 1 లక్ష కొవిషీల్డ్ డోసులతో పాటుగా...

Read More..

జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు.. హింట్ ఇచ్చిన కర్ణాటక మంత్రి..!

కరోనా నియంత్రణకు లాక్ డౌన్ ఒక్కటే మార్గమని భావించిన రాష్ట్ర ప్రభుత్వాలు వరుసగా లాక్ డౌన్ ప్రకటిస్తూ వచ్చాయి.అయితే ముందు ప్రకటించిన లాక్ డౌన్ ను ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు.తెలంగాణాలో ఆల్రెడీ మే 12 నుండి 21 వరకు లాక్ డౌన్...

Read More..

కరోనా వల్ల అనాథలుగా మారిన చిన్నారుల కోసం సిఎం స్టాలిన్ సంచలన నిర్ణయం..!

తమిళనాడు సిఎం ఎం.కే స్టాలిన్ తన మార్క్ పరిపాలన చూపిస్తున్నారు.ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి సంచలన నిర్ణయాలతో ప్రజలకు దగ్గరవుతున్నారు.ఇక లేటెస్ట్ గా సిఎం స్టాలిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాహలుగా మారిన చిన్నారులను ఆదుకునేందుకు...

Read More..

మళ్లీ మొదలవుతున్న ఐపీఎల్.. మిగిలిన మ్యాచ్ లు ఎక్కడంటే..!

ఐపీఎల్ 14వ సీజన్ అర్ధాంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఈ సీజన్ ఐపీఎల్ లో కరోనా కలకలం సృష్టించింది.అందుకే బీ.సీ.సీ.ఐ ఈ సీజన్ ఐపీఎల్ ను వాయిదా వేసింది.ఐపీఎల్ వాయిదా వేయడంతో భారీ నష్టం జరుగుతుందని తెలిసినా...

Read More..

పచ్చళ్ళు తినడం వల్ల ఇమ్మునిటీని పెంచుకోవచ్చా..?!

కరోనా టైంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం చాలా అవసరం.రకరకాల కూరగాయల్లోనే కాదు, పప్పు దినుసులతోనూ, వాటితో చేసే పచ్చళ్లతోనూ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది.పప్పుల పొడి, కూర పొడి, కరివేపాకు పచ్చడి, నువ్వుల పచ్చడి, అల్లం పచ్చడి, కొత్తిమీర...

Read More..

వైరల్: మీటింగ్ లో తోటి సభ్యులకు ఝలక్ ఇచ్చిన ఎంపీ.. అందరూ చూస్తుండగానే..?!

కరోనా దయ వల్ల ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ చేస్తూ కాలం గడుపుతున్నారు.ఇంటి దగ్గర ఉండి వర్క్ చేస్తున్నప్పటికీ జూమ్ మీటింగులతో బిజీ అయిపోతున్నారు.జూమ్ మీటింగుల వల్ల చాలా మందికి మానసిక సమస్యలు ఎక్కువవుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.ఇదిలా ఉంటే ఈ మధ్య...

Read More..

ఆ పరిస్థితుల్లో ధోనీకి బౌలింగ్‌ చేయాలని కోరుకోను: పాట్​ కమిన్స్

మహేంద్ర సింగ్ ధోని. ఈ పేరు ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒక సంచలనం.భారత క్రికెట్ జట్టుకు ఓ కెప్టెన్ గా, ఓ ఆటగాడిగా ఎన్నో గొప్ప విజయాలను అందించాడు.ముఖ్యంగా రెండు ఐసీసీ వరల్డ్ కప్ లను అందించాడు.ధోని కెప్టెన్ కూల్ మాత్రమే...

Read More..

ఏపీలో ఆ జిల్లాలో జనాలు వజ్రాల వేట.!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు కి  కేరాఫ్ అడ్రస్ గా రాయలసీమ ప్రాంతం అని చాలా మంది అంటుంటారు.సరైన వర్షపాతం లేకపోవటంతో పాటు పొలాలలో ఎంత లోనకి బోర్లు వేసిన నీళ్లు రాని పరిస్థితి ఏర్పడటంతో చాలా వరకు అక్కడ బీడు భూములు...

Read More..

అంత్యక్రియలు చేసిన వారానికి తిరిగొచ్చాడు!

చనిపోయిన ఓ వ్యక్తి వారం తర్వాత తిరిగొస్తే అందరికీ షాక్ తగిలినట్లు అవుతుంది.ఇక అందరూ భయంతో పరుగులు తీయాల్సిందే.ఇక్కడ కూడా అలాంటి ఘటనే చోటుచేసుకుంది.ఓ వ్యక్తి చనిపోవడంతో బంధువులు ఆయనకు అంత్యక్రియలు చేశారు.అయితే ఆయన వారం తర్వాత ఇంటికి తిరిగొచ్చాడు.ఈ ఘటన...

Read More..

కారులో వెళ్తున్న డాక్టర్ దంపతులపై దారుణం..రెప్పపాటులో ఘోరం

రాజస్థాన్‌లో దారుణం జరిగింది.భరత్ పూర్‌కు చెందిన డాక్టర్ దంపతులను బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్చి చంపారు.ఈ దారుణ ఘటన శుక్రవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య జరిగింది.డాక్టర్ దంపతులు కారులో వెళ్తుండగా దుండగులు వారి కారును...

Read More..

అక్కడ జన్మిస్తే ఆందోళ‌న ఉండ‌దు: పూరి

టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గన్నాథ్ ఎప్పుడు ఎలాంటి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తారో ఎవ‌రికీ తెలియ‌దు.అయితే ఆయ‌న చేసేవి ఎప్పుడూ ఆలోచ‌నాత్మ‌కంగా ఉంటాయి.ఎలాంటి వివాదాస్ప‌దం ఉండ‌దు.ప్ర‌స్తుతం ఉన్న సిచ్యువేష‌న్‌కు తగ్గ‌ట్టు ఆయన మాట‌లు ఉంటాయి.చాలా అర్థం కూడా ఉంటుంది ఆ మాటల్లో.ఇప్పుడు...

Read More..

దేవుడితో అమ్మాయికి వివాహం..?!

పెళ్లి విషయంలో ప్రపంచంలో రకరకాల ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి.కూతురిని తండ్రి పెళ్లి చేసుకోవటం.కొడుకు భార్యని అంటే కోడలిని మామ వివాహం చేసుకోవటం.పెళ్లిలో వరుడికి వధువు తాళి కట్టడం.వామ్మో పెళ్లి అంటే వావి వరుసలు మరచి ఆచరాలతో పేరుతో ఇలా కూడా చేసుకుంటారా...

Read More..

గూగుల్ ఫోటోస్ లో స్టోరేజ్ చేసుకునేవారికి అలర్ట్..!

చాలా మంది తమ ఫోటోలు దాచుకోవడానికి గూగుల్ ను వినియోగిస్తుంటారు.గూగుల్ ఫోటోస్ యాప్ లో తమ జీవితంలో జరిగిన మధుర క్షణాలను, అనుభూతులను ఫోటోలో భద్రపరిచి గూగుల్ ఫోటోస్ లో దాచుకుంటుంటారు.అయితే ఇలా ఫోటోలు దాచుకున్నవారికి ఓ షాకింగ్ న్యూస్.జూన్‌ నుంచి...

Read More..

కరోనా బారినపడి మరణించిన ప్రముఖ నిర్మాత..!!

దేశంలో కరోనా విలయ తాండవం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.సామాన్యుల మొదలుకొని సెలబ్రిటీల వరకు ఎవరూ కూడా తప్పించుకోలేక పోతున్నారు.ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న మరణ మృదంగం దేశంలో ఆర్తనాదాలు వినిపించేలా చేస్తోంది.ప్రపంచంలో కరోనా సెకండ్ వేవ్ దెబ్బకి ఎక్కువ నష్టపోయిన...

Read More..

లైవ్ రిపోర్టింగ్ చేస్తుండగా జరిగిన పనికి అవాక్కైన యాంకర్.. ఏం జరిగిందంటే?

సోషల్ మీడియా అనేది ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తోంది.ఒకప్పుడు ఏదైనా విషయం తెలియడానికి చాలా సమయం పట్టేది.కాని ఇప్పుడు క్షణాల్లో తెలుస్తోంది.అందుకు సోషల్ మీడియానే ప్రధాన కారణం.టీవీలలో మాత్రమే వార్తలు చూసే విధానం నుంచి టీవీని వదిలేసి అంతా మొబైల్ వైపు వచ్చిన...

Read More..

ఏకంగా 16 గంటల పాటు స్నానం చేసిన మహిళ... ఆ తరువాత ఏం జరిగిందంటే?

సాధారణంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వార్తలు కొన్ని నమ్మశక్యంగా ఉండవు.కాని అవి నిజంగా జరిగినా జరిగిన సంఘటనలను బట్టి ఆ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.ఇక అసలు విషయంలోకి వస్తే మామూలుగా మనం స్నానం ఎంత సేపు...

Read More..

గొప్ప మనసు చాటుకున్న రియల్ హీరో సోనూసూద్... ఏం చేసాడంటే?

ప్రస్తుతం కరోనా ఎంతలా విజ్రుంభిస్తుందో మనం చూస్తున్నాం.కరోనా దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి నెలకొంది.మొదటి దఫా కరోనా వేవ్ లో కేసులు భారీగా నమోదైనా, మరణాలు మాత్రం చాలా తక్కువగా నమోదయ్యాయి.అయితే సెకండ్ వేవ్ లో మాత్రం కేసులు భారీగా...

Read More..

వైరల్ వీడియో: గాల్లోకి కుక్కని ఎగరేసిన యూట్యూబర్..!

కొంద‌రు చేసే ప‌నులు చూస్తుంటే నిజంగా మ‌తి స్థిమితంలోనే ఉండి చేస్తున్నారా అనిపిస్తుంది.వారి పైశాచిక ఆనందం కోసం వారు చేసే ఘోరాలు అలా ఉంటాయి మ‌రి.అవి ఒక్కోసారి మితిమీరి ఇత‌రుల ప్రాణాల మీద‌కు కూడా తెస్తుంటాయి.ఇప్పుడు అలాంటి ఘ‌ట‌నే అంద‌రినీ కోపానికి...

Read More..

సూపర్ స్ప్రెడర్స్ కు వ్యాక్సినేషన్.. గ్రేటర్ లో అత్యధికంగా..!

కరోనా నియంత్రణలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేశారు.ఈ క్రమంలో కొంతమందిని సూపర్ స్ప్రెడర్స్ గా గుర్తించి వారికి మొదట వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా పది రోజుల పాటు సూపర్ స్ప్రెడర్స్ కు వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు.శుక్రవారం...

Read More..

లాక్ డౌన్ పై కీలక కామెంట్ చేసిన ఢిల్లీ సీఎం..!!

దేశంలో మొదటి నుండి దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత అధికంగా ఉందన్న సంగతి తెలిసిందే.మహారాష్ట్ర తర్వాత ఎక్కువ కేసులు, మరణాలు ఢిల్లీలో చోటుచేసుకోవడం తో అక్కడి కేజ్రీవాల్ ప్రభుత్వం గత కొంతకాలం నుండి లాక్ డౌన్ అమలు లోకి తీసుకు...

Read More..

2 డీజీ ధరను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం..!

కరోనా బాధితులకు ఎమర్జెన్సీ టైం లో ఇచ్చే 2 డీజీ (2 డియాక్సీ-డి-గూకోజ్) ఔషధం డీ.ఆర్.డీ.ఓ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.కేంద్ర ప్రభుత్వం ఈ మెడిసిన్ ధరను ప్రకటించింది.ఒక్కో సాచెట్ ధరను 990 రూపాయలుగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ నిర్ణయించినట్టు ప్రకటనలో...

Read More..

వైరల్ వీడియో: నదిలోని నీరు తాగేందుకు వెళ్లిన శునకాన్ని మొసలి ఏకంగా..?!

శునకాలను చాలా మంది ఇళ్లల్లో పెంచుకుంటూ ఉంటారు.ఇక కొన్ని శునకాలు వీధుల్లో తిరుగుతూ రాత్రిపూట అరుస్తూ ఉంటాయి.మానవుడు మచ్చిక చేసుకున్న మొట్టమొదటి జంతువు కుక్క.సుమారు 14,000 ఏళ్ల కిందటి నుంచే కుక్కలు మనుషులతో కలిసి జీవించడం నేర్చుకున్నాయని చెబుతారు.డెన్మార్క్, జెర్మనీ, చైనా,...

Read More..

వైరల్ వీడియో: తుఫాను ధాటికి వీధుల్లోకి వచ్చిన మానిటర్ బల్లి..!

బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్‌ తుఫాను తూర్పు తీరంపై విరుచుకుపడింది.సముద్రం అల్లకల్లోలంగా మారింది.తుఫాన్‌ ధాటికి ఒడిశా, బెంగాల్‌లో పలుచోట్ల భారీసంఖ్యలో ఇండ్లు, వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు, టవర్లు నేలకొరిగాయి.ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లా బహనాగా, రెమునాలో, భద్రక్‌ జిల్లా ధామ్రా, వాసుదేవ్‌పూర్‌లలో సముద్రం ముందుకొచ్చింది.తుఫాన్‌...

Read More..

వైరల్: గగనతలంలో భార్య భర్తల రొమాన్స్.. చివరకి..?!

కొన్నికొన్ని సార్లు కొంద‌రు చేసే ప‌ని అంద‌రికీ ఇబ్బంది క‌రంగా ఉంటుంది.తాము ఏ లోకంలో ఉన్నామో కూడా మ‌ర్చిపోయి మ‌రీ రెచ్చిపోతుంటారు.అలాంటి ప‌ని చేసి ఓ జంట తీవ్ర విమ‌ర్శ‌ల పాల‌య్యింది.మ‌రి చేసింది అలాంటి పాడుప‌ని.అది కూడా ప‌బ్లిక్‌గానే.పైగా వారిద్ద‌రూ భార్య‌భ‌ర్త‌ల‌వ్వ‌డం...

Read More..

వైరల్ వీడియో: క్రేజీగా కొట్టుకుంటున్న చేపలు.. ఎలానో చూసేయండి..!

సాధారణంగా సముద్రంలో అనేక జీవరాశులు జీవిస్తుండటం సహజమే.అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఏవి అంటే.చేపలనే చెప్పాలి.మనందరికీ తెలిసినట్లుగా, వివిధ రకాల జంతువులు సముద్రపు నీటిలో నివసిస్తాయి.వాటిలో చాలా పెద్ద భాగం చేపలు.ఈ అద్భుతమైన పర్యావరణ వ్యవస్థలో అవి అంతర్భాగం.సముద్రాలు మరియు మహాసముద్రాలలో ఇవే...

Read More..

వైరల్ వీడియో: ఈ చిన్నారి పట్టుదలకు శబాష్ అనాల్సిందే..!

ప‌ట్టు ప‌డితే ఉడుం ప‌ట్టులా ఉండాలంటారు పెద్ద‌లు.నిజ‌మేమ‌రి అలా లేకుంటే ప‌నిని మ‌ధ్య‌లో వ‌దిలిపెడ‌తామ‌ని వారి భావ‌న‌.మ‌నుషుల్లో చాలా మంది ఇలాగే ఉంటారు.ఏదైనా ప‌నిని మొద‌లు పెడితే దాన్ని పూర్తి చేసేదాకా నిద్ర‌పోరు.కానీ కొంద‌రు మాత్రం మొదలు పెట్టి మ‌ధ్య‌లోనే వ‌దిలేస్తుంటారు.అలాంటి...

Read More..

కేంద్రంపై మండిపడ్డ ప్రియాంకా.. కరోనా బాధితులపై పన్నువసూలా..?

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ఇలాంటి టైం లో కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నులపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా మండిపడ్డారు.నేడు జరుగ్నున్న జి.ఎస్.టి సమావేశం నేపథ్యంలో కరోనా ఔషధాలు, వస్తు సేవ్లపై పన్ను తొలగించాలని ప్రియాంకా డిమాండ్...

Read More..

వైరల్ వీడియో: ఆ విషయంలో మెన్స్ క్రికెటర్లకు ఏ మాత్రం తగ్గని ఫిమేల్ క్రికెటర్లు..!

జూన్ 2వ తేదీన భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు ఒక ప్రత్యేక విమానంలో ఇంగ్లాండ్ టూరుకు బయలుదేరనున్నారు.పర్యటనకు బయలుదేరేముందు ఆటగాళ్లందరినీ క్వారంటైన్ లో ఉంచారు.దాదాపు 8 రోజులపాటు ఇరు జట్ల క్రికెటర్లు క్వారంటైన్ లో ఉంటారు.వారికి క్వారంటైన్ టైం లో...

Read More..

టీమిండియా క్రికెటర్ లో అత్యంత సంపన్నుడు ఎవరో తెలుసా..?!

క్రికెట్ అన‌గానే ఎక్కువ‌గా వినిపించే పేర్లు ధోనీ, ద్ర‌విడ్‌, విరాట్ కోహ్లీ, యువ‌రాజ్ సింగ్‌.ఇలాంటి పేర్లే వినిపిస్తాయి.దీంతో వీరే అధిక డ‌బ్బులు ఉన్న‌వారు కావ‌చ్చు అని అంతా అనుకుంటారు.అలా అయితే ప‌ప్పులో కాలేసిన‌ట్టే.వీరికంటే కూడా డ‌బ్బులున్న క్రికెట‌ర్లు వేరే ఉన్నారు.న‌మ్మ‌డానికి ఆశ్చ‌ర్యంగా...

Read More..

ఆనందయ్య మందుపై తనకు నమ్మకం ఉందన్న బాలకృష్ణ..!

కృష్ణపట్నం ఆనందయ్య తయారు చేసిన కరోనా మందుపై స్పందించారు నందమూరి బాలకృష్ణ.ఎన్.టి.ఆర్ జయంతి సందర్భంగా ఎన్.టి.ఆర్ ఘాట్ వద్ద అంజలి ఘటించిన బాలయ్య బాబు ఆనందయ్య మందుపై కూడా స్పందించారు.ఆనందయ్య మందుపై స్పందించిన బాలకృష్ణ నాకు నమ్మకం ఉందయ్యా.అభిమానం లేనిదే ఆరాధన...

Read More..

సీనియర్ ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన చిరంజీవి..!!

స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు.ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.గతంలో ప్రముఖ గాయకుడు భూపేన్ హజారికాకు మరణానంతరం భారతరత్న ఇచ్చారు.అదే రీతిలో తెలుగు ప్రజలు ఎంతో గర్వించదగ్గ...

Read More..

కరోనా ఎఫెక్ట్: బతుకు కోసం సమోసాలు అమ్ముకుంటున్న కోచ్..!

కరోనా వైరస్ కారణంగా ఎంతో మంది జీవితాలు తలకిందులయ్యాయి.ఎంతో మంది కరోనాకు బలయ్యారు.చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు.కొంతమంది తమ జీవితాలనే కోల్పోయారు.తమ ప్రాణానికి ప్రాణమైన వారిని కోల్పోయి కొంతమంది విషాదంలో మునిగిపోయారు.ఆర్థిక ఇబ్బందులతో కొంత మంది ఆత్మహత్యలు చేసుకోగా.మరికొంత మంది...

Read More..

భారీ ధర పలికిన 'ది స్వీట్ హార్ట్' పింక్ డైమండ్..!

వ‌జ్రాలు అంటే చాలామందికి ఎంతో ఇష్టం.వాటిని వేలం పాట‌లో కొనుక్కున మ‌రీ స్టేట‌స్ చూపించుకుంటారు.ఇప్ప‌టికే ఎన్నో డైమండ్లు ఇలా వేలం పాట‌లో కోట్లు ప‌లికాయి.ఇప్పుడు ఇదే కోవ‌లో ప‌ర్పుల్‌-పింక్ డైమండ్ అంద‌రి మ‌న‌సుదోచేసింది.అంతే కాదు రికార్డు ధ‌ర‌లో వేలం పాట‌కు అమ్ముడుపోయి...

Read More..

వైరల్... అసలు సిసలు కరోనా వివాహం అంటే ఇదేనేమో

కరోనా వైరస్ విజృంభణ ఎంతో మంది జీవితాలను ప్రభావితం చూపింది.ఎన్నో వేల కుటుంబాలు తమ ఇంటి పెద్దను, కుటుంబానికి ఆధారమైన వ్యక్తిని కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిపోయిన కుటుంబాలను మనం ప్రత్యేకంగా చూస్తున్నాం.అయితే కరోనా విజృంభించడంతో ప్రభుత్వాలు కూడా లాక్ డౌన్...

Read More..

వైరల్: అక్కడ 18 ఏళ్లు దాటితే పెళ్లి చేసుకోవాల్సిందేనట.. లేకపోతే..?!

క‌ళ్యాణం వ‌చ్చినా కక్కు వ‌చ్చినా ఆగ‌దు అని పెద్దలు అంటుంటారు.కొంతమంది యుక్త వయసు రాగానే పెళ్లి చేసుకుంటారు.కొంత మంది ఆలస్యంగా చేసుకుంటారు.కొంతమంది అసలే పెళ్లి చేసుకోరు.ఇక ఇండియాలో ఉన్న చట్టాల ప్రకారం పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21...

Read More..

పెళ్లి కొడుకు అలాంటి కోరిక కోరాడని చెప్పుతో కొట్టిన పెళ్లి కూతురు...

ఈ మధ్యకాలంలో కొందరు డబ్బు, ఆస్తులు వ్యామోహంలో పడి మానవ సంబంధాలకి పెద్దగా విలువ ఇవ్వడం లేదు.కాగా ఇటీవలే పెళ్లయి పట్టుమని పది రోజులు కూడా కాలేదు అప్పుడే వరుడు తన అత్తింటి వాళ్ళని గొంతెమ్మ కోరికలు కోరడం మొదలు పెట్టాడు.దీంతో...

Read More..

కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే సంసారానికి పనికి రామంటూ ఏకంగా....

ఈ మధ్యకాలంలో కొందరు అవగాహన లేకుండా ఆలోచిస్తూ చివరికి ప్రాణాలు మీదికి తెచ్చుకుంటున్నారు.కాగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారిని అంతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టగా ఆ గ్రామంలో మాత్రం కరోనా వైరస్ వ్యాక్సిన్...

Read More..

కేజ్రీవాల్ పై మండిపడ్డ బీజేపీ అధికార ప్రతినిధి..!

కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ఢిల్లీ ప్రభుత్వ తీరుని తప్పుబట్టారు బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా.ఢిల్లీ ప్రభుత్వం కంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువగా కరోనా వ్యాక్సిన్ లు సేకరించుకుంటున్నాయని అన్నారు.ఢిల్లీ ప్రభుత్వం 8.17 లక్షల డోస్ లు టీకాలు సేకరించగా ప్రైవేట్...

Read More..

వేర్వేరు వ్యాక్సిన్ తీసుకుంటే.. కేంద్రం నుండి కీలక ప్రకటన..!

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా అందరికి వచ్చే డౌట్ ఒక వ్యక్తి మొదటి డోస్ గా ఒక టీకా.రెండో డోస్ గా వేరే టీకా వేయించుకోవచ్చా అని.అయితే రెండు వేర్వేరు టీకాలను తీసుకునా సరే దాని ప్రభావం పెద్దగా ఉండదని కేంద్రం...

Read More..

ఏపీలో వైఎస్సార్ ప్రీ ప్రైమరీ.. ఫౌండేషన్ స్కూళ్లు..!

ఏపీలో వైఎస్సార్ ప్రీ ప్రైమరీ, ఫౌండేషన్ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్టు సిఎం జగన్ చెప్పారు.తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్ విద్యార్ధులకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్య అందించాలన్నది తన తపన అని చెప్పారు.నిరుపేదలకు నాణ్యమైన విద్య అందించాలని.పిల్లలకు కిలోమీటర్...

Read More..

‘వైదేహి పరిణయం’ తో మధ్యాహ్నo అందరిని అలరించడానికి వస్తుంది జీ తెలుగు

జీ తెలుగు ఛానల్‌ బ్రాండ్‌ ఫిలాసఫీ ‘ఆరంభం ఒక్క అడుగుతోనే’.ఈ సూత్రాన్ని అనునిత్యం ఆచరిస్తూ అద్భుతమైన కార్యక్రమాలు రూపొందిస్తోంది.ఇప్పుడు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తూ ‘వైదేహి పరిణయం‘ సీరియల్‌తో మీ ముందుకు వస్తోంది మే 31 నుంచి ప్రతి సోమవారం నుండి...

Read More..

టెక్నాలజీ: జీమెయిల్‌ లో అదనపు హంగులు కావాలా..? ఇలా ట్రై చేయండి..!

ప్రస్తుత కాలంలో విద్యార్థుల నుంచి ప్రపంచ స్థాయి సంస్థల యజమానుల వరకు అందరూ వాడేది “జీమెయిల్‌“.జీమేయిల్ ఇప్పుడు అందరూ కలిగి ఉంటున్నారు.ఫోన్ లో ఎలాంటి యాప్ యూజ్ చేయాలన్నా, ఏవైనా వెబ్ సైట్ చూడాలన్నా జీమేయిల్ ద్వారానే ఎక్కువగా లాగిన్ అవుతుంటాం.ఇంటర్వ్యూ...

Read More..

ఒకే ఒక్క ప్రయాణికుడితో ముంబై నుంచి దుబాయ్ కి బయలుదేరిన విమానం.. ఎందుకంటే..?!

జ‌న‌ర‌ల్‌గా విమానంలో ఎంత మంది ఎక్కుతారు.హా ఎన్ని సీట్లు ఉంటే అన్ని అంటారా.అంతే లేండి కాక‌పోతే విమానం సైజును బ‌ట్టి ఎన్ని సీట్లు ఉంటే అంత మంది ఎక్కుతారు.కొన్ని విమాన‌ల్లో ఎక్కువ సీట్లు ఉంటే కొన్నింటిలో త‌క్కువ ఉంటాయి.అయితే ఎప్ప‌డైనా ఒక...

Read More..

వైరల్ వీడియో: రిలాక్స్ అవుతున్న చిరుత.. అంతలోనే మొసలి..?!

మొసలిని సముద్రపు అలెగ్జాండర్‌ అని పిలుస్తారు.మొసలి ఒక్క పట్టు పడితే అంత సులువుగా విడిచిపెట్టదు.భారీ ఏనుగునైనా సరే తన నోటితో కట్టిపడేస్తుంది.అంతటి బలం ఉన్న మొసలి నోటికి చిక్కిన ఓ చిరుత అదృష్టవశాత్తూ తప్పించుకుని పారిపోయింది.ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం...

Read More..

ఓరి దేవుడో.. 21 ఏళ్లకే 13 పెళ్లిళ్లు చేసుకున్న మహిళ.. చివరికి..?!

ఓ మహిళ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 పెళ్లిల్లు చేసుకుంది.అది కూడా కేవలం 21 ఏళ్లలోపే ఇలా పెళ్లిళ్లు చేసుకుంది.మరో ట్విస్ట్ ఏటంటే ఆమెకు తల్లి, సోదరుడు కూడా సహకరించారు.వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా అదే నిజం.ఆ కిలాడీ యువతి...

Read More..

ఏపీలో ఆ ప్రాంతంలో పెరిగిపోతున్న బ్లాక్ ఫంగస్ కేసులు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి కృష్ణా జిల్లాలో అధిక రీతిలో కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే.గత ఏడాది అదే విధంగా ఈ ఏడాది సెకండ్ వేవ్ లో కూడా కరోనా వ్యాప్తి కృష్ణా జిల్లాలో అధికంగా...

Read More..

నిలబడి యూరిన్ పోస్తున్నారా..? అయితే జర జాగ్రత్త సుమా..!

చాలా మందికి టాయిలెట్ వెళ్లడం మద్దకంతో కూడిన పనిగా ఉంది.సరైన టైంలో సరైన విధంగా టాయిలెట్ కు వెళ్లకపోతే అనారోగ్యబారిన పడే అవకాశం ఉంటుంది.అందుకే ఆరోగ్య నిపుణులు టాయిలెట్ కు వెళ్లేటప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు.టాయిలెట్ నిలబడి వస్తున్నారా ?...

Read More..

యూట్యూబ్ వీడియోలు చూసి ఏకంగా మీసేవ పోర్టల్ ని హ్యక్ చేసిన ఘనుడు..!

చాలా మంది హీజీగా డబ్బులు సంపాదించడం కోసం అడ్డదారుల్లో ప్రయాణం చేస్తున్నారు.టెక్నాలజీని వాడుకుని దోపిడీలు, దొంగతనాలు చేసేస్తున్నారు.కరోనా టైంలోొ దొంగతనాలు ఎక్కువగా జరగడం గమనార్హం.దేశంలో సైబర్​ నేరాల హవా పట్టాపగ్గాల్లేకుండా కొనసాగుతోంది.కర్ణాటక, ఉత్తర్​ప్రదేశ్​, మహారాష్ట్రల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సైబర్​ దాడులు...

Read More..

వైరల్ వీడియో: మొసళ్లకు చిక్కిన బాతు.. చివరికి..?!

కరోనా లాంటి మహమ్మారులు మనుషుల ఆరోగ్యాలపై నేరుగా చూపించే ప్రభావం కంటే యావత్ మానవాళిపై మానసికంగా చూపించే ఎఫెక్ట్ తీవ్రమైనది.అందుకే కొవిడ్ విలయాన్ని ఎదుర్కోడానికి మానసిక బలం ఎంతో అవసరమని డాక్టర్లు చెబుతుంటారు.కాబట్టి నేటి రోజులలో చాలా మంది తమ టైంని...

Read More..

వైరల్ ...తేనెటీగలా మజాకా..ఏం చేశాయో తెలిస్తే

మనం ఎప్పుడూ ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదు.ఎందుకంటే ఎవరి బలం ఏంటో మనకేం తెలుస్తుంది.పరిస్థితులను బట్టి ఎవరి బలం ఏంటనేది తెలుస్తుంది.అందుకే పిట్ట కొంచెం కూత ఘనం అంటారు కదా.అందుకు అందుకు చక్కని ఉదాహరణగా మనం చీమలను చెప్పుకుంటాం.చీమలు చిన్నవిగా ఉన్నా...

Read More..

తొలి కొవిడ్ టీకా అందుకున్న విలియం షేక్స్‌పియర్‌ ఇకలేరు..!

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది.నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి.ఈ క్రమంలో అంతటా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది.అయితే ప్రపంచంలోనే తొలిసారిగా కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న పురుషుడిగా రికార్డు నెలకొల్పిన బ్రిటన్‌కు చెందిన విలియం షేక్స్‌పియర్‌ (81) మంగళవారం...

Read More..

వీడియో వైరల్: తమ ట్రైనర్ పై సింహాల మెరుపు దాడి.. చివరకు..?!

సింహం ఒక కౄర జంతువు.సింహాన్ని మృగాలకు రాజుగా చెబుతారు.సింహాలు ఎక్కువగా అటవీ ప్రాంతాల్లోని మైదానాలలో నివసిస్తుంటాయి.5 నుంచి 10 సింహాలు గుంపుగా ఉంటాయి.సింహాల పొడవు సాధారణంగా పొడవు 5 నుంచి 8 అడుగులు ఉంటుంది.వాటి బరువు 150 నుంచి 250 కిలోల...

Read More..

మహిళ వదిలేసిన లాటరీ టికెట్ కి తగిలిన 7 కోట్లు.. చివరికి..?!

మనకు ఏదైనా దక్కాలంటే కష్టంతో పాటు కొంత అదృష్టం కూడా ఉండాలంటారు.కొంతమందికి అనుకోకుండా అదృష్టం కలిసొస్తూ ఉంటుంది.ఇక కొందరికైతే వద్దన్నా దురదృష్టం వెంటాడుతుంది.ఇక లాటరీలు కొని తమ అదృష్టాన్ని పరీక్షించుకునే వారికి అప్పుడప్పుడు అదృష్టం కలిసొస్తుంది.లాటరీ తగిలితే వారి జీవితమే మారిపోతుంది.ఏమీ...

Read More..

ఏపీ హైకోర్టు లో కృష్ణపట్నం ఆనందయ్య మందు..??

మహమ్మారి కరోనా విరుగుడు కి నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన  ఆనందయ్య నాటు మందు బాగా పని చేస్తుందని ఇటీవల వరుసపెట్టి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.అంతేకాకుండా ఆక్సిజన్ ఫాల్స్ దాదాపు పడిపోయిన స్థితిలో ఆనందయ్య మందు కంటిలో వేసుకుని యధావిధిగా...

Read More..

వైరల్... వీరి పసరు వైద్యంతో కరోనాకు చెక్ పెట్టవచ్చట...!

ప్రస్తుతం కరోనా వైరస్ ఎంతలా విజ్రుంభిస్తుందో మనం చూస్తున్నాం.కంటికి కనబడని ఈ అదృశ్య వైరస్ ఎన్నో వేల మంది కుటుంబాలను కబలిస్తోంది.కరోనా దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.అయితే కరోనా నివారణకు ఎంత మంది ప్రయత్నిస్తున్నా సరైన నివారణ ఫార్ములా...

Read More..

వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకుంటే మాస్క్ అవసరం లేదట.. ఎక్కడంటే..!

కరోనాని నియంత్రించాలంటే మాస్క్ కంపల్సరీ అయ్యింది.మాస్క్ లేకుండా బయటకు వెళ్తే మాత్రం కష్టమని చెప్పొచ్చు.కరోనా ఎప్పుడు పోతుంది మాస్క్ లు లేని ప్రపంచం ఎప్పుడు చూస్తామని అందరు అనుకుంటున్నారు.కాని కరోనా తీవ్రత రోజు రోజుకి పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు.వ్యాక్సిన్ డోస్ తీస్కున్నా...

Read More..

కొత్త వ్యవసాయ చట్టాలని రద్దు చేయండి..!

రైతుల డిమాండ్లను కేంద్రం తప్పకుండా అంగీకరించాలని అంటున్నారు తమిళనాడు సిఎం ఎం.కే స్టాలిన్.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలంటూ రైతులు చేపట్టిన నిరస కార్యక్రమాలు 6 నెలలు పూర్తి చేసుకున్నాయి.ఇప్పటికే రైతులకు పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాల నుండి...

Read More..

జూనియర్ డాక్టర్లను పిలిచి చర్చించే ధైర్యం కే.సి.ఆర్ కు లేదా..?

తెలంగాణాలో జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్లు సమ్మెకు దిగారని తెలిసిందే.కరోనా ఉదృతంగా ఉన్న ఇలాంటి టైం లో జూడాలు సమ్మెకు దిగడం షాక్ ఇచ్చింది.జూనియర్ డాక్టర్లకు మద్ధతుగా కే.సి.ఆర్ పై రాష్ట్రం బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు.సరైన టైం...

Read More..

ఆనందయ్య కరోనా మందు మొదటి దశ ట్రయల్స్ పూర్తి అయినా ఇంకా ఎందుకు మౌనం.. ?

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం అంటే ప్రస్తుతం తెలియని వారుండరు.ఒక్క సారిగా కృష్ణపట్నం వార్తల్లోకి ఎక్కడానికి కారణం ఆనందయ్య అనే వ్యక్తి కరోనాకు ఆయుర్వేద మందు తన దగ్గర ఉందని చెప్పడమే.ప్రపంచాన్ని ఊపిరి తీసుకోనీయకుండా చేస్తున్న ఈ మహమ్మారి అంతానికి మందు...

Read More..

వైరల్ వీడియో: దాహంతో ఉన్న గద్ద కు నీళ్లు అందించిన బాటసారులు.. చివరికి..?!

ఇప్పుడు ఎండ‌లు ఎలా కొడుతున్నాయో చూస్తూనే ఉన్నాం.ఈ ఎండ‌ల‌కు ఎక్క‌డి వాళ్లు అక్క‌డే ఉంటున్నారు.అస‌లే కరోనా కార‌ణంగా ఎవ‌రూ బ‌య‌ట‌కు రావ‌ట్లేదు.దీంతో మూగ జీవాల ప‌రిస్థితి చాలా దారుణంగా ఉంది.వాటికి నీళ్లు ఇచ్చేవారు లేరు.చాలా మూగ‌జీవాలు చ‌నిపోతున్నాయి.అయితే కొంత మంది జంతు...

Read More..

వైరల్: పంజాబీ డాడీ గా మారిన యూనివర్సల్ బాస్.. ఎలాగంటే..?!

ప్రపంచ క్రికెట్ చరిత్రలో తమ బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించే ఆటగాళ్లలో ముందు వరుసలో ఉంటాడు వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్.అతడు తన బ్యాటింగ్ తోనే కాకుండా అప్పుడప్పుడు తన వేషాధారణ, డ్యాన్స్ లు, వింత చేష్టలతో కూడా తన అభిమానులను...

Read More..

వైరల్ వీడియో: కటింగ్ చేస్తుంటే ఆ బుడ్డోడి ఏబిసిడి పాట చూస్తే..?!

చిన్న పిల్లలు ఒక్క చోట కుదురుగా ఉండరు.ఇంట్లో వారిని పట్టుకోవడం, వారి అల్లరిని అదుపు చేయడం కొన్నిసార్లు కష్టంగా అనిపిస్తుంది.అయితే వారిని ఆటలు, కొన్ని పనుల్లో భాగం చేస్తే శారీరకంగా, మానసికంగా చురుకుగా ఎదుగుతారు.వేళకు చక్కగా నిద్రపోతారు.చిన్నపిల్లలు తడబడుతూ నడిచినా, అటూ...

Read More..

ప్రభుత్వ ఉద్యోగాలు అంటూ 70 లక్షలు కొట్టేసిన మాయలేడి..!!

సమాజంలో దోపిడీలు ఉన్న కొద్ది పెరిగిపోతున్నాయి.ఒకానొక సమయంలో మగవాళ్ళు ఎక్కువగా ఈ తరహ దోపిడీలకు పాల్పడుతు ఉంటే కాలక్రమేణా సమాజంలో పరిస్థితులు మారటంతో ఆడవాళ్ళు కూడా కిలాడీ లేడీ లగా మారిపోతున్నారు.ఈ తరహాలోనే విజయవాడకు చెందిన రమాదేవి అనే ఆవిడ ప్రభుత్వ...

Read More..

వైరల్ వీడియో నువ్వా.. నేనా..? అన్నట్లుగా రెచ్చిపోతున్న చేపలు..!

చేపలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సముద్ర గర్భంలో రెండు చేపలు ఒక దానితో ఒకటి గొడవపడుతున్నాయి.సముద్రపు నీటి కోసం దేశాలు, రాష్ట్రాలు కొట్టుకోవడం చూశాం కానీ ఇలా చేపలు నీటిలో గొడవ పడటం ఇప్పుడే చూస్తున్నామని పలువురు...

Read More..

నయా ట్రెండ్: టచ్ లెస్ చెల్లింపుల కొరకు స్మార్ట్ రింగ్స్..!

నేటి సమాజంలో టెక్నాలజీ రోజురోజుకూ డెవలప్ అవుతూ వస్తోంది.చాలా మంది ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ చేయడానికి కంప్యూటర్ ను వినియోగించేవారు.ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లో గూగుల్ పే, ఫోన్ పేను, ఇలా రకరకాల పేమెంట్ యాప్స్ ను వాడుతూ వస్తున్నారు.తాజాగా టచ్...

Read More..

కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖపై వాట్సాప్‌ ఏమని స్పందించిందంటే..?!

పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ ఉపయోగించే యాప్.వాట్సప్.ఇది చాలా ప్రత్యేకమైనది.అయితే వాట్సాప్ వల్ల ప్రైవసీ విషయంలో అనేక ఇబ్బందులనేవి తలెత్తుతున్నాయి.కొందరు వాట్సాప్ ను మిస్ యూజ్ చేస్తున్నారు.అందుకే వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లను తెస్తూ యూజర్ల భద్రతకు...

Read More..

వైరల్ ఫోటో: అదరగొడుతున్న విరాట్ కోహ్లీ నయా లుక్‌..!

క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ మైదానంలో అడుగుపెడితే ప‌రుగుల వ‌ర‌ద పారాల్సిందే.ఆయ‌న ఉంటే చాలు ఇండియా గెలుస్తుంద‌నేది అభిమానుల న‌మ్మ‌కం.ఏ ఫార్మాట్‌లో అయినా త‌న‌దైన దూకుడుతో జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేరుస్తుంటారు కోహ్లీ.అయితే క్రికెట్‌లోనే కాదు.మ‌నోడు బ‌య‌ట కూడా అంతే స్టైలిష్గా ఉంటాడు.ఇప్ప‌టికే...

Read More..

వైరల్ వీడియో: తినేటప్పుడు కూడా ఫోన్ వదలని భర్త.. దాంతో భార్య ఏం చేసిందంటే..?!

ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అనేది మ‌నందిరి జీవితాల్లో నిత్య భాగం అయిపోయింది.లేచిన ద‌గ్గ‌రి నుంచి రాత్రి మ‌ళ్లీ ప‌డుకునే వ‌ర‌కు ఒక్క ప‌ది నిముషాలు కూడా ఫోన్ లేకుండా ఉండ‌లేక‌పోతున్నాం.మ‌నుషుల‌తో కంటే ఫోన్‌లోనే ఎక్కువ‌గా గ‌డిపేస్తున్నాం.అంత‌లా స్మార్ట్ ఫోన్లు మ‌న‌ల్ని క‌ట్టి...

Read More..

సీబీఐ కొత్త చీఫ్ ఆఫీసర్…!!

సీబీఐ కొత్త చీఫ్ డైరెక్టర్ గా మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సుబోధ్ కుమార్ జైస్వాల్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, లోక్‌సభలో విపక్ష నేత అధీర్ రంజన్ చౌధురి ప్రధాని మోడీ లతో...

Read More..

పాపం... ప్రియురాలు చెప్పిందని అలా చేసాడు... చివరికి...

ఈమధ్య కాలంలో కొందరు అవగహన లేమి కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.కాగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం ఆమె చెప్పినట్లు చేసే క్రమంలో ఏకంగా ప్రియుడు విషం తాగి మృతి చెందిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో వెలుగు...

Read More..

వీడియో వైరల్: ఫోటో షూట్ కోసం నది ఒడ్డుకు వెళ్ళిన కొత్తజంట.. చివరికి..?!

పెళ్లికి ముందు ఫోటో షూట్ చేయించుకోవడం ఇప్పుడిదొక కొత్త ట్రెండ్.యువ జంట తమ ప్రేమని పెళ్లికి ముందే ఫోటోల్లో పదిలంగా దాచుకునే ఈ కొత్త పోకడ పెద్ద పెద్ద సిటీలను దాటి మామూలు నగరాల్లోకి ప్రవేశించింది.ఒకప్పుడు సెలబ్రిటీ జంటలే ఇలా ఫోటోలకు...

Read More..

టెక్నాలజీ: ఫేక్ న్యూస్ కు చెక్ పెట్టేందుకు గూగుల్ నయా ఫీచర్..

గూగుల్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటుంది.అయితే ఇటీవల సోషల్ మీడియాలో అసత్యపు వార్తలు ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి.ఫేక్ న్యూస్ వల్ల ప్రజలు భయాందోళలనకు గురవుతున్నారు.దీంతో ఫేక్ న్యూస్ ప్రచారాన్ని ఆపేందుకు, ఫేక్ న్యూస్ ఏంటో...

Read More..

క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఇలాంటి వారికే అధికంగా ఉంటుందట.. !

ఈ ప్రపంచంలో మనిషి స్వేచ్చగా బ్రతుకుతున్నానని ఆనందపడుతున్నాడు.అంతు లేని విజ్ఞానాన్ని శోధిస్తున్నానని గర్వ పడుతున్నాడు.కానీ ఇదంతా ఒట్టి భ్రమ అని గుర్తించలేకున్నాడు.స్వేచ్చ చాటునా అంతులేని అగాధాలను ఏర్పరచుకుని అందులో కూరుకు పోతూనే జ్ఞానినని మిడిసి పడుతున్నాడు. ఎందుకంటే మనిషి సృష్టించిన అన్ని...

Read More..

యూపీ ప్రభుత్వ పిటిషన్ పై స్పందించిన సుప్రీం ధర్మాసనం.. !

దేశంలోకి కరోనా మహమ్మారి వచ్చి లక్షల కుటుంబాలను అనాధలుగా, బికారుల్లా మార్చేయగా, కొందరికి మాత్రం మేలు చేస్తుందని చెప్పవచ్చూ.ఈ కరోనా సమయంలో ఆస్తులు కూడ బెట్టుకుంటున్న వారున్నారు.సర్వం కోల్పోయి అనాధలుగా మారిన వారున్నారు. ఇక ముఖ్యంగా నేరం చేసి జైలు శిక్ష...

Read More..

ఆ రెండు రాష్ట్రాలకు తీవ్ర ముప్పుగా మారుతున్న యాస్ తుఫాన్.. !

మనుషులు తమ మనుగడకోసం ఏర్పాటు చేసుకున్న టెక్నాలజీ వల్ల ఉన్న ఉపయోగం సంగతి దేవుడెరుగు, కానీ తాను సౌకర్యవంతంగా జీవించడం కోసం ప్రకృతిని నాశనం చేశాడు.తెలియకుండానే విధ్వంసానికి మూల కారణం అయ్యాడు.దీని ఫలితాన్ని ప్రస్తుతం అనుభవిస్తున్నాడు.అయినా అతనిలోని ఆశ చావడం లేదు....

Read More..

కరోనా మృతుల కుటుంబాలకు అండగా టాటా స్టీల్..!

కరోనా వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు టాటా స్టీల్ అండగా ఉంటుంది.తమ కంపెనీలో పనిచేస్తూ కరోనా వల్ల మృతి చెందితే ఆ కుటుంబానికి సదరు ఉద్యోగి రిటైర్మెంట్ వరకు నెల జీతాన్ని ఇస్తారని ప్రకటించారు.ఆ ఉద్యోగి లాస్ట్ మంత్ పే...

Read More..

వైజాగ్ హెచ్.పి.సి.ఎల్ లో భారీ అగ్ని ప్రమాదం..!

వైజాగ్ లో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్.పి.సి.ఎల్) రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.హెచ్.పి.సి.ఎల్ పాత టెర్మినల్ లో సీడీయూ 3వ యూనిట్ లో ఒక్కసారిగా పెద్ద మటలు వచ్చాయి.ఆ ఏరియా మొత్తం పొగ ఏర్పడింది.భారీ శబ్ధం రావడంతో...

Read More..

తెలంగాణాలో వారికి లైన్ క్లియర్.. 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్..!

తెలంగాణాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొద్దిరోజులుగా నిలిపివేశారు.అయితే ఇవాట్లి నుడి కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ అందిస్తున్నట్టు తెలుస్తుంది.ఈసారి 18 ఏళ్లు పై బడిన వారికి కూడా వ్యాక్సిన్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది.ఈ వ్యాక్సిన్ ప్రైవేట్ హాస్పిటల్స్,...

Read More..

నాటు మందుపై జ‌గ‌ప‌తిబాబు సంచలన వ్యాఖ్య‌లు...?

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆనంద‌య్య మందు ఎంత ఫేమ‌స్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.దాదాపు 80వేల మంది ఈ మందు తీసుకుని క‌రోనాను జ‌యించారు.ఇక దీనిపై ఇప్పుడు ఐసీఎంఆర్ విచార‌ణ జ‌రుపుతోంది.త్వ‌ర‌లోనే పూర్తి స్థాయి నివేదిక వ‌స్తుంద‌ని అంతా ఆశిస్తున్నారు.అయితే ఈ మందుపై...

Read More..

ఆ వార్తలన్ని అవాస్తవం: చంద్రమోహన్

చంద్ర‌మోహన్ అంటే ఇప్ప‌టి త‌రానికి ఒక న‌టుడిగానే తెలుసు.కానీ ఒక‌ప్పుడు ఆయ‌న పెద్ద హీరోల‌కు ధీటుగా హీరోగా న‌టించారు.ఎన్నో పెద్ద పెద్ద సినిమాల్లో న‌టించారు.ఒక పాత్ర‌కు ప‌రిమితం కాకుండా ఎన్నో ర‌కాల పాత్ర‌ల్లో న‌టించి మెప్పించారు.హీరోగా అవ‌కాశాలు త‌గ్గాక క‌మెడియ‌న్ గా,...

Read More..

ఇకపై ఆ విషయంలో సిమ్ కార్డ్ మార్చాల్సిన పనిలేదట..!

ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నం ఒక కంపెనీ సిమ్ నుంచి మ‌రో కంపెనీ సిమ్‌కు మారాలంటే ఏం చేసేవాల్లం.క‌చ్చితంగా సిమ్‌ను మార్చాల్సిందే క‌దా.ప్రీ పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్ కి మారినా లేదంటే పోస్టు పెయిడ్ నుంచి ప్రీ పెయిడ్‌కి మారినా సిమ్...

Read More..

కరోనా పోరాటంలో తన వంతు కృషి చేస్తున్న బీసీసీఐ..!

ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి దేశాన్ని ఎంత అత‌లాకుత‌లం చేస్తుందో చూస్తూనే ఉన్నాం.బెడ్లు లేక‌, ఆక్సిజ‌న్ లేక‌, మెడిసిన్లు టైమ్‌కు అంద‌క రోజూ వేలాది మంది చనిపోతూనే ఉన్నారు.ఈ వైర‌స్‌పై పోరాడేందుకు అనేక‌మంది ముందుకొస్తున్నారు.చాలా సంస్థ‌లు భారీ విరాళాన్ని ప్ర‌క‌టిస్తున్నాయి.ఇప్పుడు క‌రోనాపై పోరుకు...

Read More..

కన్నెగంటి రాఘవన్ పాత్ర‌లో రావుర‌మేశ్‌.. కేజీఎఫ్‌-2తో మ‌రో మైల్ స్టోన్‌..!

ఆయ‌న ఏ పాత్ర చేసినా అందులో త‌న‌దైన మార్కు ఉంటుంది.ఎమోష‌న‌ల్ అయినా, లేదా కామెడీ అయినా, యాక్ష‌న్ సీన్ అయినా ఆయ‌న ఉంటే ఆ వెర్ష‌న్ వేరే లెవెల్ లో ఉంటుంది.ఆయ‌నే రావు ర‌మేశ్‌.టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్టుగా ఆయ‌న ప్ర‌స్థానం...

Read More..

వైరల్ వీడియో...వెహికిల్ పార్కింగ్ లో శునకం డ్యూటీ

మనం అనుకుంటాం కాని మనుషులు చేసే చాలా పనులు జంతువులు చేయగలవు.కాని వాటికి సరైన ట్రైనింగ్ ఇస్తే మనం చెప్పే ప్రతి పని చేస్తుంది.అందుకే చాలా మంది కుక్కలను ఇంట్లో పెంచుకుంటారు.ఇంటికి రక్షణగా కొంత మంది పెంచుకుంటే కొంత మంది తమ...

Read More..

హైదరాబాద్ లో మరింత కఠినంగా లాక్ డౌన్ నిబంధనలు..!!

తెలంగాణ రాష్ట్రంలో కేసులు పెరుగుతుండటంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిబంధనలను కఠినతరం చేస్తూ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.పైగా హైకోర్టు తీవ్ర స్థాయిలో కొన్ని విషయాల్లో సీరియస్ అవటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ...

Read More..

మ‌రో టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై భూ వివాద కేసు.. మండిప‌డుతున్న ప్ర‌తిప‌క్షాలు

తెలంగాణ‌లో ఇప్ప‌టికే భూ క‌బ్జా కేసుల చుట్టూ రాజ‌కీయాలు కుత‌కుత ఉడుకుతున్నాయి.ముఖ్యంగా టీఆర్ ఎస్ నేత‌లపై గ‌తంలో అనేక ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.అనేక న్యూస్ ఛాన‌ళ్ల‌లో బాధితులు త‌మ ఆవేద‌న‌ను తెలిపాయి.అయితే పెద్ద‌గా కేసులు ఎన్న‌డూ న‌మోదు కాలేదు.కానీ ఎప్పుడైతే ఈట‌ల రాజేంద‌ర్‌పై...

Read More..

విశాఖ జిల్లాలో విషాదం రెండు నాటు పడవలు బోల్తా..!!

విశాఖపట్టణం జిల్లా సీలేరు నదిలో రెండు నాటు పడవలు  బోల్తా పడ్డాయి.దీంతో పడవలో ఎనిమిది మంది గల్లంతు కాగా వారి లో చిన్నారి మృతదేహం బయటపడింది.మొత్తం 11 మంది ప్రయాణించిన ఈ పడవలో ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.దీంతో ఎనిమిది మంది...

Read More..

వైరల్: వంటలు చేస్తూ అదరగొడుతున్న రోబో..!

క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి కొన్ని రెస్టారెంట్లు చాలా డిఫ‌రెంట్‌గా ఆలోచిస్తుంటాయి.చాలా ర‌కాల ఆఫ‌ర్లు పెడుతుంటాయి.కొన్ని అయితే వెరైటీగా త‌న రెస్టారెంట్ ను త‌యారు చేసి ప్ర‌జ‌ల్లో పేరుతెచ్చుకుంటాయి.ఇలాగే స్పెయిన్ లోని ఓ రెస్టారెంట్ ఓనర్లు అంద‌రికంటే చాలా డిఫ‌రెంట్ గా ఆలోచించారు.ఏకంగా రోబోతో...

Read More..

బార్బీ బొమ్మలా కనిపించేందుకు అతను ఏకంగా..?!

ఆ కుర్రాడికి అంద‌రి దృష్టిని త‌న‌వైపు తిప్పుకోవాల‌నే ఆశ‌.అంద‌రూ త‌న గురించే మాట్లాడుకోవాల‌ని ప‌రిత‌పిస్తుంటాడు.అందుకోసం ఎప్ప‌టిక‌ప్పుడు డిఫ‌రెంట్ లుక్ కోసం అనేక కాస్మొటిక్ స‌ర్జ‌రీలు చేయించుకున్నాడు.ఇప్పుడు ఏకంగా అంద‌మైన బార్బీ బొమ్మ‌లా త‌న‌ను త‌యారు చేసుకోవ‌డం కోసం ఏకంగా రూ.10ల‌క్ష‌లు ఖ‌ర్చు...

Read More..

మరో రెండు రోజుల్లో ఫేస్బుక్, ట్విట్టర్ బ్లాక్ కాబోతున్నాయా..?!

ఇప్పుడు సోష‌ల్ మీడియాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.మ‌రీ ముఖ్యంగా ఫేస్ బుక్‌, ట్విట్ట‌ర్‌, ఇన్ స్టాగ్రామ్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో అగ్ర స్థానాల్లో ఉన్నాయి.అయితే ఈ యాప్‌లు త్వ‌ర‌లోనే బ్లాక్ లిస్టులోకి వెళ్ల‌నున్నాయా అనే అనుమానాలు క‌లుగుతున్నాయి.ఎందుకంటే ఈ...

Read More..

రాజకీయాల పై సంచలన కామెంట్స్ చేసిన కమల్ హాసన్..!!

ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే పార్టీ భారీ మెజార్టీతో గెలవడం ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది.పరిస్థితులు ఇలా ఉండగా ఎన్నికలలో గెలుస్తుంది అని అనుకున్నా కమల్ హాసన్ మక్కల్‌ నీది మయ్యం పార్టీ...

Read More..

వైరల్: తేన్పుల్లో గిన్నిస్ రికార్డ్ సాధించిన ఘనుడు..!

తేన్పులు అంటే తెలుసు గ‌దా.అదేనండి మ‌నం ఎక్కువ‌గా తిన్న‌ప్పుడు గానీ లేదంటే గ్యాస్‌, ఎసిడిటీ వ‌ల్ల క‌డుపు నుంచి పైకి ఎక్కి వ‌చ్చిన‌ట్టు శ‌బ్ధం చేస్తూ ఉంటారు.వీటినే బేవులు అని కూడా అంటారు.అయితే నార్మ‌ల్‌గా మ‌నం తేన్పులు ఎంత వ‌ర‌కు చేయ‌గ‌లం...

Read More..

సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై అసభ్య పోస్టులు పెట్టే వారిని టార్గెట్ చేసిన సీఐడి..!!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యథేచ్ఛగా ప్రజలను భయభ్రాంతులను చేసే రీతిలో పోస్టులు పెడుతూ  కొంతమంది వ్యవహరిస్తూ  ఉన్నారు.  ఈ సమస్య ఇప్పుడే కాదు ఎప్పటి నుండో ఉంది.అయితే ఇది మరింత పెచ్చుమీరి పోయి ప్రభుత్వ వ్యవస్థలపై అదే రీతిలో...

Read More..

ఐదారు రోజుల్లో ఆనందయ్య మందుపై నివేదిక.. ఆయుష్ కమీషనర్ వివరణ..!

కృష్ణపట్నం ఆనందయ్య కరోనా ఔషధం పై ఆయుష్ కమీషనర్ రాములు స్పందించారు.ఆనందయ్య మందుపై మరో ఐదు రోజుల్లో నివేదిక వస్తుందని చెప్పారు రాములు నాయక్.ఆనందయ్య మందు గురించి సిఎం జగన్ తో కూడా చర్చించామని అన్నారు.చట్టపరంగా ఆయుర్వేద ఔషధంగా దీన్ని చెప్పలేమని...

Read More..

వైరల్ వీడియో...ఎరక్కపోయి వచ్చి ఇరుక్కున్న పులి..అసలు ట్విస్ట్ ఇదే?

పులి ఒక్కసారి వేటాడాలని డిసైడ్ అయితే ఇక వేరే జంతువు ప్రాణాలు వదులుకోవాలసిందే.అయితే కొన్ని సార్లు పులి గురి తప్పుతుంది.అయితే చాలా సమయాల్లో పులి వలలో చిక్కుతాయి జంతువులు.అయితే కొన్ని జంతువులు మాత్రం పులి పంజాకు దొరకకుండా, ఒక వేళ దొరికినా...

Read More..

కన్నీటి పర్యంతం అయిన కలియుగ ఆపద్బాందువుడు సోనూసూద్​..!

గ‌తేడాది నుంచి ఓ పేరు దేశం మొత్తం మారుమోగి పోతోంది.ఈ ప్రాంతం, ఆ ఏరియా అనే తేడా లేకుండా అంతా ఆయ‌న్ను కొలుస్తున్నారు.గ‌తేడాది లాక్‌డౌన్ పెట్టిన‌ప్పుడు వేల మంది కూలీల‌కు ర‌వానా సౌక‌ర్యం ఏర్పాటు చేసి వాళ్ల ఇంటికి పంపించాడు సోనూసూద్‌.అప్ప‌టి...

Read More..

అయ్యయ్యో: ఇటుకల బట్టీలో పనిచేస్తున్న అంతర్జాతీయ ఫుట్​బాలర్..​!

ట్యాలెంట్‌కు బ్యాక్ గ్రౌండ్‌తో ప‌నిలేద‌ని ఎంతోమంది నిరూపించారు.త‌మ ప్ర‌తిభ‌తో ప్ర‌పంచ ఖ్యాతిని గ‌డించారు.అయితే అంత‌ర్జాతీయ ఫుట్ బాల‌ర్‌గా పేరు తెచ్చుకున్న ఈ ఝార్ఖండ్ అమ్మాయి సంగీత సోరెన్ కూడా త‌న ప్ర‌తిభ‌తో ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకుంది.ఎన్నో అవార్డుల‌ను ద‌క్కించుకుంది.అయితే ఇదంతా...

Read More..

3 దశాబ్దాల తర్వాత ఏకంగా 28 పిల్లలకు జన్మనిచ్చిన మొసలి..!

స‌హ‌జంగానే మొస‌ళ్లు ఎక్కువ కాలం జీవిస్తాయి.వీటి జీవిత‌కాలం మిగ‌తా ప్రాణుల కంటే కాస్త ఎక్కువ‌గానే ఉంటుంది.అంతే కాదు వీటి సంతానోత్ప‌త్తి కూడా చాలా ఎక్కువ‌గా ఉంటుంది.ఇత‌ర జంతువులు ఒక కాన్పులో ఒక‌టి నుంచి ఐదు లేదా ప‌ది వ‌ర‌కు మాత్ర‌మే జ‌న్మ‌నిస్తాయి.కానీ...

Read More..

వైరల్ వీడియో : వేప, తులసి ఆకులతో మాస్క్ చేసిన సాధువు..!

దేశంలో ఇప్పుడు క‌రోనా ఏ స్థాయిలో విజృభిస్తుందో చూస్తూనే ఉన్నాం.ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా దాని నుంచిఎవ‌రూ త‌ప్పించుకోలేక పోతున్నారు.అయితే ఇప్పుడు ఎక్కువ‌గా రెండు మాస్కులు పెట్టుకోవాలంటూ డాక్ట‌ర్లు చెబుతున్న విష‌యం తెలిసిందే.ఇలాంటి టైమ్‌లో ఓ సాధువు చేసిన ప‌ని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది....

Read More..

అత్యుత్సాహంతో అభాసుపాలవుతున్న పోలీసులు.. !

తెలంగాణలో కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలుచేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ సమయంలో బయటకు వస్తున్న వారికి పోలీసులకు మధ్య తీవ్ర స్దాయిలో వార్ నడుస్తుంది.ఇప్పటికే అకారణంగా బయటకు వచ్చే వారి వాహనాలను సీజ్ చేస్తామని, చలాన...

Read More..

వైద్య ఆరోగ్య శాఖతో సిఎం కే.సి.ఆర్ సమీక్ష..!

తెలంగాణాలో కరోనా కట్టడిలో భాగంగా లాక్ డౌన్ కొనసాగుతుంది.ఈ క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై సిఎం కే.సి.ఆర్ సోమవారం కీలక సమీక్ష నిర్వహించనున్నారు.కరోనా నియంత్రణలో భాగంగా ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుంది.అయితే లాక్ డౌన్ టైం లో కేసులు తగ్గినట్టు తెలుస్తుంది.అయితే 10 రోజులుగా...

Read More..

హైదరాబాద్ వనస్థలిపురం లో భారీ అగ్నిప్రమాదం..!!

హైదరాబాద్ వనస్థలిపురంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.ఈ ఘటనలో మహిళ సజీవ దహనమైంది.వనస్థలిపురం ఎఫ్సిఐ కాలనీ లో ఓ ఇంటిలో జరిగిన ఈ ప్రమాదంలో.భార్య చనిపోగా భర్త బాలకృష్ణ మరియు ఇద్దరు పిల్లలు … ప్రమాదం నుండి బయటపడ్డారు.కాగా బాలకృష్ణ కు...

Read More..

నెట్టింట్లో రచ్చ చేస్తోన్న జబర్ధస్త్ బ్యూటీ

వర్ష. ఈ పేరు చెబితే చాలా మందికి తెలియకపోవచ్చు.కానీ, జబర్ధస్త్ వర్ష అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తుంటారు.అంతలా ఈ అమ్మడు కొంత కాలంగా ఆ షోలో హల్‌చల్ చేస్తోంది.అద్భుతమైన అందంతో పాటు అప్పటికప్పుడు పంచులు వేయగల నైపుణ్యం ఉన్న ఈమె...

Read More..

వైరల్: విమానంలో ఘనంగా పెళ్లి.. చివరికి..?

దేశంలో కరోనా కేసులు ప్రతి రోజూ పెరుగుతూనే ఉన్నాయి.కరోనాను అంతం చేయడానికి చాలా రాష్ట్రాలు లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలు విధిస్తున్నప్పటికీ కేసులు మాత్రం తగ్గడం లేదు.కరోనాపై పోరాటంలో వైద్యులు, వైద్య సిబ్బంది శక్తికి మించి పోరాడుతున్నారు.చాలా మంది వైద్యులు తమ...

Read More..

వైరల్ : పెండ్లి కావాలంటే క‌న్యాశుల్కం.. విడిపోవాలంటే చెట్టుచాటుకు..!

ఈ క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి పెండ్లిళ్లు ఎలా జ‌రుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం.చాలామంది ఆర్భాటాల‌కు, ఆచార సాంప్ర‌దాయాల‌కు పోకుండా సింపుల్ గా పెండ్లిచేసుకుంటున్నారు.ఎందుకంటే అస‌లే క‌రోనా స‌మ‌యం.ఇలాంటి టైమ్‌లో ఆచారాల‌కు పోతే క‌రోనాను కొని తెచ్చుకున్న‌ట్టే అవుతోంది.మ‌ళ్లీ అసలే ప‌నుల్లేక‌, పైస‌ల్లేక ఇబ్బంది...

Read More..

వైరల్: పదేళ్లకు ఒకసారి వికసిస్తున్న పువ్వు.. కాకపోతే..?!

చాలా మందికి పువ్వులు అంటే చాలా ఇష్టం.పువ్వులు ప్రతి ఆడవారి తలలో ఖచ్చితంగా ఉండాల్సిందే.అలాగే పువ్వులు అనేవి దేవునికి అలంకరించడం ఆనవాయితీ.చామంతి, మల్లీ, బంతి పువ్వులు ఏ పండుగ వచ్చినా ఇంట్లో, ఆఫీసుల్లో తప్పకుండా కనిపిస్తాయి.ముఖ్యంగా చెప్పాలంటే గులాబీ పువ్వులే ఎక్కువగా...

Read More..

వైరల్... మనుషులలో ఈ మనిషి వేరయా.. ఇతని ప్రత్యేకత ఏంటో తెలిస్తే?

ప్రస్తుతం ప్రపంచమంతా సోషల్ మీడియా హవా నడుస్తోంది.సోషల్ మీడియా అనేది ప్రపంచంలో చాలా కీలకపాత్ర పోషిస్తున్నది.ప్రభుత్వాలే సోషల్ మీడియా ప్రభావంతో మారుతున్నాయంటే సోషల్ మీడియా ఎంతలా శాసిస్తుందో మనకు అర్థమవుతోంది.అయితే సోషల్ మీడియాలో అన్ని రకాల విషయాలు జరుగుతుంటాయి.కొన్ని వీడియోలు కూడా...

Read More..

దేశంలో లాక్‌డౌన్‌ పొడిగించిన మరో రాష్ట్రం..!!

మహమ్మారి కరోనా వైరస్ సృష్టిస్తున్న విలయతాండవానికి దేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఏప్రిల్ చివరిలో అదేరీతిలో మే నెల స్టార్టింగ్ నుండి లాక్‌డౌన్‌ విధిస్తున్నాయి.అయినా కానీ మహమ్మారి భయంకరంగా వ్యాపిస్తూ కంట్రోల్ కానీ పరిస్థితి ఉండటంతో పాటు కొత్త కేసుల విషయంలో...

Read More..

డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఇంటిలో పెను విషాదం..!!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ వల్ల చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్న సంగతి తెలిసిందే.చైనా నుండి ఈ మహమ్మారి ప్రపంచంలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రారంభంలో ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఇండియాలో చాలా సమర్థవంతంగా ఎదుర్కొంది.కానీ సెకండ్ వేవ్ విషయంలో దేశంలో...

Read More..

అమెరికా వైట్ హౌస్ సంచలన నిర్ణయం..!!

ప్రపంచం లోకి కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చాక ఎక్కువగా అమెరికా దేశాన్ని వైరస్ అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే.అప్పట్లో అమెరికాలో నమోదైన కేసులు మరణాలు బట్టి .అంతర్జాతీయ మీడియాలో అమెరికా ప్రపంచ పటంలో ఇంకా ఉండే ఛాన్స్ లేదు అన్న తరహాలో...

Read More..

నేటి నుండి ఏపీలో వ్యాక్సినేషన్..!

కొద్దిపాటి గ్యాప్ తర్వాత మళ్లీ ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది.45 ఏళ్లు పై బడిన వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు.రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.ఈ దఫాలో ఆర్టీసీ, రైల్వే, బ్యాంకింగ్, పోర్ట్లు, ప్రజా...

Read More..

జగిత్యాలలో బ్లాక్ ఫంగస్ మరణం.. భయపడుతున్న జనం..!

కరోనా తగ్గింది అన్న సంతోషం లేకుండా కొత్తగా వచ్చిన బ్లాక్ ఫంగస్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది.తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువవుతున్నాయి.కరోనా ట్రీట్మెంట్ లో భాగంగా ఎక్కువ డోస్ ఉన్న మందులు, స్టెరాయిడ్స్ వాడటం వల్లే బ్లాక్ ఫంగస్...

Read More..

ఇంటిదగ్గరే పరీక్షలు..ఛత్తీస్‌గఢ్ లో కొత్త ప్రక్రియ..!

కరోనా కారణంగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలను వాయిదా వేశారు.కొన్నిచోట్ల పరీక్షలను రద్దు చేశారు.అయితే చత్తీస్ గడ్ లో మాత్రం పరీక్షలను ఇంటి దగ్గరే పరీక్షలను ఏర్పాటు చేస్తున్నారు.చత్తీస్ గడ్ లో 12వ తరగతి విధ్యార్ధులకు ఇంటి దగ్గరే పరీక్షలను రాసే...

Read More..

తెలంగాణలో గ్యాస్ హోమ్ డెలివరీకి బ్రేక్.. ఎందుకంటే..!

తెలంగాణాలో ఈ నెల 29 నుండి గ్యాస్ సిలిండర్లు హోం డెలివరీని ఆపేస్తున్నట్టు తెలుస్తుంది.కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతుంది.ఈ క్రమంలో గ్యాస్ డీలర్లకు లాక్ డౌన్ నుండి వెసులుబాటు కల్పిస్తున్నారు.ఈ క్రమంలో ఎల్.పీ.జీ డీలర్ల కార్యవర్గ సంఘాలు...

Read More..

అవసరంలో ఉన్న అమ్మాయిలను తీసుకొచ్చి హోటళ్లలో అలాంటి....

ఈ మధ్య కాలంలో కొందరు కేటుగాళ్లు ఇతర అవసరాలని ఆసరాగా చేసుకొని డబ్బు ఎరగా వేసి వారిచేత అసాంఘిక చర్యలకు పాల్పడేలా చేస్తున్నారు.కాగా తాజాగా డబ్బు అవసరంలో ఉన్నటువంటి కొంత మంది యువతులను టార్గెట్ చేసి తాము చెప్పినట్లు చేస్తే ఎక్కువ...

Read More..

తల్లి అయిన సింగర్ శ్రేయ ఘోషల్..!

శ్రేయ ఘోషాల్ పండండి మగబిడ్డకు జన్మనిచ్చారు.ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న శ్రేయ భారత సింగర్ గా పేరుగాంచింది.హిందీ చిత్రసీమ బాలీవుడ్లో ప్రముఖ నేపధ్య గాయని, హిందీ కాకుండా ఇతర భారతీయ భాషలైన అస్సామీ, కన్నడ, తమిళం, తెలుగు, బెంగాలీ, పంజాబీ, మరాఠీ,...

Read More..

ఈసారి ఆర్జీవీ ఏకంగా ప్రధానినే నేరుగా..?!

ప్రముఖ దర్శకుడు, సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒకటి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు.అందుకోసం ఎవరో ఒకరిపై కామెంట్స్ చేస్తూ ఉంటాడు.తను చేసే సినిమాల పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగిస్తాడు.తాను ఒక వింత జీవినని...

Read More..

ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కిన స్టార్ రెజ్లర్..!

గత 15 రోజులుగా ఓ హత్య నేరం కేసులో ప్రధాన నిందితుడైన రెజ్లర్ పరారీలో ఉండటంతో ఆ కేసు వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.ఎట్టకేలకు సుశీల్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.హత్యా నేరం కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు,...

Read More..

పంతొమ్మిదేళ్ల వయసులోనే గర్భవతిని అయ్యాను: లేడీ గాగా

ఒకే చోట పనిచేస్తున్న ఆడవాళ్లు, మగవాళ్ల మధ్య స్నేహపూర్వక బంధాలు ఏర్పడటం సాధారణం.ఈ క్రమంలో వాళ్ల మధ్య జరిగే సంభాషణలు శ్రుతి మించే అవకాశమూ ఉంటుంది.అలాగని శ్రుతి మించిన ప్రతి మాటా వేధింపు కిందకు వస్తుందని చెప్పలేం.షేక్ హ్యాండ్ ఇవ్వడం, భుజం...

Read More..

దారుణం: దర్శకుడుని నరికి చంపిన తల్లిదండ్రులు..!

ప్రపంచ వ్యాప్తంగా పరువు హత్యలు పెరిగిపోతున్నాయి.చాలా కేసుల్లో తల్లిదండ్రులే ముద్దాయిలుగా వెలుగులోకి వస్తున్నారు.పిల్లలపై తాము పెట్టుకున్న ఆశలు నీరుగారడంతో వారు ప్రాణాలు తీయడానికైనా సిద్దపడుతున్నారు.తాజాగా ఓ దర్శకుడు పరువు హత్యకు గురవ్వడం కలకలం రేపుతోంది. ఇరాన్‌కు చెందిన దర్శకుడు బాబక్‌ ఖోర్రామ్డిన్‌...

Read More..

కూలిన ప్రసిద్ధ రాతి కట్టడం..!

ప్రపంచంలో ఎన్నో ప్రత్యేక కట్టడాలు, పురాతన కట్టడాలు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.అందులో కొన్ని సహజంగా ఏర్పడినవి.మరికొన్ని మనుషులు నిర్మించినవి.అలాంటి ప్రదేశాను చూడటానికి పర్యాటకులు ఎప్పుడు వస్తుంటారు.వాటికి చారిత్రిక సంపదగా చెప్పుకోవచ్చు. భారతదేశంలో కూడా పర్యటన ప్రదేశాలు, పురాతన ప్రదేశాలు, సహజసిద్ధమైన నిర్మాణాలు...

Read More..

అనందయ్యని జాతీయ నిధిగా గుర్తించలంటున్న ఆర్జీవి..!

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది.కరోనా సోకి చాలా మంది ప్రాణాలు వదులుతున్నారు. వ్యాక్సిన్ కొరతతో భారత్ దేశం అల్లాడుతోంది.బెడ్స్ ఖాళీగా లేక ఆక్సిజన్ సరైన విధంగా అందక చాలా మంది కన్నుమూస్తున్నారు.వారి ఇళ్లలో తీరని శోకాన్ని మిగులుస్తున్నారు.ఆంక్షలను పాటించకుండా కరోనాను కొనితెచ్చుకుని...

Read More..

కనపడకుండా పోతున్న నీడలు.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

నీడ అనేది కొందరిని భయాందోళనకు గురిచేస్తే మరికొందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటుంది.చిన్నతనంలో పిల్లలు ఆడుతూ పాడుతూ నీడతో పోటీపడి అల్లరి చేస్తుంటారు.ఇంకొందరు చిన్నపిల్లలు నీడను చూసి భయం భయంగా ఉంటారు.కొంచెం పెద్దగా ఉన్నవారు అయితే నీడలో చేతులు కదుపుతూ తమాషాలు చేస్తుంటారు.చనిపోయే...

Read More..

వైరల్ వీడియో...సూపర్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాకాసి బల్లి

సోషల్ మీడియాలో చాలా వరకు రకరకాల వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి.కొన్ని నమ్మశక్యంగా ఉండకున్నా నెటిజన్లకు విపరీతంగా నచ్చి ఒక్కసారిగా నెట్టింట్లో హల్ చల్ చేసే వీడియోలు కోకొల్లలు.ఇక కొన్ని వీడియోలు ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఉంటాయి.మామూలుగా అయితే సూపర్...

Read More..

ఆ మ్యాచ్ లన్ని టీంఇండియానే గెలుస్తుదంటున్న ఇంగ్లాండ్ స్పిన్నర్..!

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో అత్యంత బలవంతమైన జట్టు ఏది అంటే అందరూ చెప్పేది ఒక్కటే “టీమిండియా” అని.ఎందుకంటే టీమిండియా అన్ని విభాగాల్లో చాలా బలంగా ఉంది.బ్యాటింగ్ లో బౌలింగ్ లో ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లు భారత జట్టులో ఉన్నారు.ఇక ప్రస్తుతం...

Read More..

ఆ పాటకు డాన్స్ చేసినందుకు డేవిడ్ భాయ్ ని ట్రొల్ చేసిన భార్య..!

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కి భారత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది.అతడి దూకుడైన బ్యాటింగ్, అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫన్నీ వీడియోస్ అతడికి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి.తెలుగుతో పాటు హిందీ, తమిళ్, హాలీవుడ్ సినిమాలలో నుంచి క్లిప్స్...

Read More..

ఆనందయ్య ఆయుర్వేద మందు గురించి రాష్ట్ర ఆయుష్ శాఖ కీలక ప్రకటన.. !

ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య అనే వ్యక్తి కరోనాకు ఇస్తున్న ఆయుర్వేద మందు అంశం రాష్ట్రం మొత్తం పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే.ఈ మందు వల్ల కరోనా నుండి కోలుకున్నామని కొందరు రోగులు చెప్పిన వీడియోలు సోషల్...

Read More..

బర్త్ డే రోజు గొప్ప పని చేసిన మళయాళ మెగాస్టార్..!

మళయాళ మెగాస్టార్ మోహన్ లాల్ శుక్రవారం 62వ పుట్టినరోజు జరుపుకున్నారు.మళయాళ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్న మోహన్ లాల్ సౌత్ ఆడియెన్స్ ను అలరిస్తున్నారు.ఇక కరోనా టైం లో తన బర్త్ డే సందర్భంగా గొప్ప పని...

Read More..

కృష్ణపట్నం మందుని అప్పటిదాకా ఆపండి..!

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆయుర్వేద మూలిక మందుతో కరోనాని నయం చేస్తున్నారు ఆనందయ్య.ఆ ఊరి వాళ్లకి ఆ మందు బాగా పనిచేయడంతో అది వైరల్ గా మారింది.కరోనా బాధితులంతా కృష్ణపట్నం బాట పట్టారు.అక్కడ స్థానిక ఎమ్మెల్యే కాకాని ఆధ్వర్యంలో కృష్ణపట్నంలో కరోనా...

Read More..

వారిని సూపర్ స్ప్రెడర్స్ గా గుర్తింపు.. స్పెషల్ డ్రైవ్ గా వ్యాక్సినేషన్..!

తెలంగాణాలో వ్యాక్సినేషన్ ప్రక్రియని వేగవంతం చేశారు.ఇప్పటికే కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్ లు అందిస్తున్న విషయం తెలిసిందే.అయితే ఇప్పటివరకు 45 ఏళ్లు పై బడిన వారికి వ్యాక్సిన్ అందించగా త్వరలో 18 నుండి 44 ఏళ్ల వయసు గల వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ...

Read More..

ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక.. !

కరోనాతో సతమతం అవుతున్న ఏపీకీ తౌతే తుఫాను గండంలా వచ్చింది.అది తగ్గిపోయింది అని భావిస్తున్న తరుణంలో మరో తుపాను సిద్ధమైపోతుందట.ఇక పగ బట్టినట్లుగా వస్తున్న ప్రకృతి వైపరీత్యాలు, మరో వైపు కోవిడ్ సృష్టిస్తున్న కల్లోలంతో ఇక్కడి ప్రజలు అల్లాడిపోతుండగా ఈ వార్త...

Read More..

ఇజ్రాయిల్- పాలస్తీనా గొడవ పై అమెరికా అధ్యక్షుడు వైరల్ కామెంట్స్..!!

ప్రపంచ పెద్దన్న అమెరికా సపోర్ట్ చాలా వరకు ఇజ్రాయెల్ కి ఉంటుందన్న సంగతి తెలిసిందే.అందువల్లే ఇజ్రాయేల్ చుట్టుపక్కల అరబ్బు దేశాలు ఇజ్రాయెల్ టచ్ చేయటానికి భయపడతాయి అని అంటుంటారు.ఇదిలా ఉంటే నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన జో బైడెన్ వైఖరి మాత్రం ప్రస్తుతం...

Read More..

కరోనా మరణాల లెక్కల గురించి సంచలన కామెంట్స్ చేసిన డబ్ల్యూహెచ్ఓ..!!

చైనా దేశం నుండి ప్రపంచంలో కి కరోనా ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి ప్రపంచ దేశాలను అలర్ట్ చేస్తూ ఉంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.ఏ దేశంలో పరిస్థితి ఏవిధంగా ఉంది అన్నదానిపై పక్క దేశాలను అప్రమత్తం చేస్తూ మరోపక్క వైరస్ ఎక్కువగా...

Read More..

వైరల్ వీడియో: తన పుట్టిన రోజుకి కీబోర్డు ప్లే చేసిన ఖడ్గమృగం..!

పుట్టిన రోజు అంటే ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనదే.మన కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా ఎవరైనా మనం అభిమానించే వారి పుట్టిన రోజులు వస్తే మనం వారి జన్మదినాన్ని సెలెబ్రేట్ చేస్తుంటాం.పార్టీలు, సర్ ప్రైజ్ కూడా ప్లాన్ చేస్తాం.కొంతమంది కుటుంబ సభ్యులతో, మరికొంత...

Read More..

వైరల్ వీడియో: అందరూ చూస్తుండగానే నడిరోడ్డు మీద పిల్లల పై దాడి చేసిన సింహం..!

ప్రస్తుత రోజుల్లో పెంపుడు జంతువులను పెంచడం సర్వసాధారణం అయిపోయింది.ఈ క్రమంలో ఎక్కువగా ప్రజలు వారి ఇంట్లో కుక్కలను, పిల్లలను పెంచుకోవడానికి మక్కువ చూపిస్తున్నారు.ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ లో మాత్రం ప్రజలు సింహాలు లాంటి ప్రమాదకరమైన జంతువులను పెంచుకోవడానికి ఇష్టపడతారు.వాస్తవానికి ఇలాంటి...

Read More..

భారత్ పరిస్థితి ఇతర దేశాలకు ఓ హెచ్చరిక లాంటిది.. ఐఎంఎఫ్ నివేదికలో నమ్మలేని నిజాలు.. ?

ప్రస్తుతం ఈ కరోనా వల్ల అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్ద కుదేలవుతుండగా, భారత్‌లో మాత్రం ఆ పరిస్దితి ఇంకా ఎక్కువగా ఉందట.అంటే వివరించి చెప్పాలంటే వాపును చూసి బలుపు అనుకున్నట్లుగా రాజకీయ నేతల గాలి ముచ్చట్లల్లో భారత దేశం అన్ని రంగాల్లో...

Read More..

బయటికి వచ్చిన డేరా బాబా.. ఆ రాష్ట్రాల్లో భారీ భద్రత..!

డేరాబాబా ఆశ్రమంలో అనేక అక్రమాలతో పాటు మహిళలపై అత్యాచారాలను రామ్‌చందర్‌ ఛత్రపతి అనే జర్నలిస్టు తన కథనాల ద్వారా వెలుగులోకి తెచ్చారు.దీంతో ఆయనను డేరాబాబా 2002లో తన రివాల్వర్‌తో కాల్చి చంపారు. మహిళలపై అత్యాచారం, జర్నలిస్టు హత్య కేసులో డేరాబాబా దోషిగా...

Read More..

ఆ విషయంపై కన్నీళ్లు పెట్టుకున్న భారత ప్రధాని..!

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.గత కొన్ని రోజులుగా దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్పల్పంగా తగ్గుతున్నప్పటికీ మరణాలు మాత్రం తగ్గడం లేదు.వ్యాక్సిన్ కొరతతో ఇప్పటికే చాలా మందికి వ్యాక్సిన్ పంపిణీ జరగలేదు.పలు రాష్ట్రాల్లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో లాక్...

Read More..

వైరల్: ప్రియురాలు పెళ్లిని ఆపేందుకు నేరుగా ముఖ్యమంత్రికే ట్వీట్..!

ప్రేమించిన అమ్మాయికి పెళ్లి జరుగుతుంటే తట్టుకోలేరు.ఎంతటి పని చేయడానికైనా సిద్దంగా ఉంటారు.అలాంటిది ఓ వ్యక్తి లవర్ కు పెళ్లి ఖరారైంది.దీంతో అతడు తట్టుకోలేకపోయాడు.తన కుటుంబ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.అయితే ఎలాగైన తన లవర్ పెళ్లి ఆగిపోవాలి.అప్పుడే అతడు సంతోషంగా ఉండగలుగుతాడు.అందుకోసం...

Read More..

లాక్‌డౌన్‌లో గర్ల్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీ.. అందుకోసం బాయ్ ఫ్రెండ్ ఏకంగా..?!

దేశంలో కరోనా వల్ల చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ ను పాటిస్తున్నాయి.కొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూలు నిర్వహిస్తున్నాయి.దీని వల్ల చాలా మంది కలవలేక ఇంట్లోనే ఉంటూ నానా తంటాలు పడుతున్నారు.ఇకపోతే లవర్స్ ను ఈ లాక్ డౌన్ దూరం చేస్తోంది.ఒకరికొకరు కలిసి...

Read More..

వైరల్: గుడిలో వెలసిన కరోనా అమ్మవారు..!

భారత్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు, కరోనా మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.కరోనా వైరస్ వివిధ రూపాంతరాలు చెందుతోంది.శాస్త్రవేత్తలు కొత్త వేరియంట్లను కనుగొంటున్నారు.కరోనాను కట్టడి చేయడానికి ఇప్పటికే పలు వ్యాక్సిన్ లు అందుబాటులోకి వచ్చాయి.అక్కడక్కడా ఆయుర్వేద మందులు కూడా...

Read More..

టెక్నాలజీ: ఆక్సిజన్ లెవల్స్ తెలుసుకోవడానికి కొత్త యాప్..!

కరోనా కాలంలో ఆక్సిజన్‌ లెవల్స్‌ ఎంతున్నాయి అనేది తెలుసుకోవడం చాలా కీలకం.దీని కోసం ఉపయోగించే ఆక్సిమీటర్‌, స్మార్ట్‌వాచ్‌ల వినియోగం బాగా పెరిగిపోయింది.ప్రతి ఇంట్లో ఇప్పుడు ఇవి కీలకంగా మారుతున్నాయి.దీంతో కొన్ని స్టార్టప్‌ కంపెనీలు.స్మార్ట్‌ఫోన్లలో ఆక్సిజన్ లెవల్స్‌ తెలుసుకునేలా యాప్స్‌ రూపొందించే పనిలో...

Read More..

వైరల్ వీడియో... ఏకంగా కొండ మీది నుండి దూకినా బ్రతికిన వ్యక్తి... ఎలాగంటే?

సాంకేతిక అంతగా అభివృద్ధి చెందని పరిస్థితులలో ఏదైనా ఎవరైనా అద్భుతం సృష్టిస్తే దాన్ని ఎంతో గొప్పగా అభివర్నించే వారు.ఎందుకంటే ఆ అద్భుతం అందరి కళ్ళ ముందు అందరికి కనిపించే విధంగా చేసే వారు కాబట్టి ఎవరైనా ఏదైనా అద్భుతం చేస్తే అవి...

Read More..

ఆధార్ నంబర్ - పాన్ కార్డ్ లింక్ కి మరోసారి గడువు పెంచిన కేంద్రం.. ఎంతవరకంటే..?!

ప్రస్తుతం కాలంలో ప్రభుత్వం అన్నింటికీ ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తోంది.ఎక్కడైకెళ్లిన ఆధార్ కార్డు అవసరం చాలా ఉంటోంది.దీంతో అన్నింటికి ఆధార్ కార్డును లింక్ చేయాల్సి వస్తోంది. మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డును లింక్ చేశారా? లేదంటే ఇప్పుడు చేయండి.పాన్ కార్డ్,...

Read More..

వైరల్ వీడియో... ఎయిర్ పోర్టులో ఫుడ్ ని ఎంచక్కా లాగించేస్తున్న వానరం

వానరం అంటే ఇక చెప్పనవసరం లేదు.ఇక దానికి తోచినట్టు చేస్తుంది.మనిషి కోతి నుండి పుట్టాడనే ఒక సామెత ఉంది.ఆ సామెత నిజమేనని చాలా సార్లు రుజువైంది.అచ్చం మనిషి లానే అన్ని పనులు చేసే కోతి మనలానే ఆలోచిస్తూ మనం చేసే పనులు...

Read More..

మృతి చెందిన మత్తు డాక్టర్ సుధాకర్..!!

ఆసుపత్రిలో మాస్క్ లు అందుబాటులో లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోంది అని గత ఏడాది రచ్చ రచ్చ చేసిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో మృతి చెందారు.గత ఏడాది సుధాకర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపాయి.ఆ సమయంలో సుధాకర్ సస్పెండ్...

Read More..

భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ మనుగడ ఇక కష్టమేనా?

తెలంగాణలో బీజేపీ సత్తా చాటడం ఇక నుండి కష్టంగా మారుతున్న పరిస్థితి ఉంది.అయితే అసలు ఏ మాత్రం ఊహించకుండా ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిపడ్డ బీజేపీ దుబ్బాక ఎన్నికలో గెలిచి సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు.అయితే బీజేపీ జాతీయ పార్టీ కావడంతో జాతీయంగా బీజేపీకి...

Read More..

కృష్ణపట్నం ఆనందయ్య అరెస్ట్.. అసలు ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆయుర్వేద ఔషధంతో కరోనాని తగ్గిస్తున్న ఆనందయ్యని అరెస్ట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.శాస్త్రీయత లేకుండా ఈ మందులను ప్రజలకు ఇవ్వడం కరెక్ట్ కాదని కొందరి వాదన.అయితే ప్రజలు తమకు కరోనా తగ్గడం కావాలని ఇవన్ని తమకు అవసరం లేదని...

Read More..

ఆనంద‌య్య క‌రోనా మందు పై కీల‌క వ్యాఖ్య‌లు చేసిన అనిల్ కుమార్ సింఘాల్.. !

దేశం మొత్తం ఉలిక్కిపడే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.అదే కరోనాకు ఆయుర్వేద వైద్యం.ఒక్కరోజులోనే ఈ వార్త మహామహులను ఆలోచింపచేసింది.అసలు ఇందులో ఉన్న నిజం ఎంత అనే చర్చ ప్రస్తుతం హట్ టాపిక్‌గా మారింది. ఇక్కడ అర్ధం కాని విషయం...

Read More..

వ్యాక్సిన్ వేసుకుంటే 5 వేలు.. చేయాల్సింది ఏంటంటే..!

కరోనా నియంత్రణలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తున్నారు.ప్రస్తుతం 45 ఏళ్లు పై బడిన వారికే ఈ వ్యాక్సిన్ వేస్తున్నారు.ఫస్ట్ డోస్ పూర్తి చేసుకున్న వారికి సెకండ్ డోస్ కొనసాగిస్తున్నారు.ఇక 18 ఏళ్లు పైన వయసు గల వారికి వ్యాక్సిన్ ప్రక్రియ...

Read More..

కేరళలో మే 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..!

కరోనా సెకండ్ వేవ్ కేసులను నియంత్రించడానికి వివిధ రాష్ట్రాలు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.కేరళలో కూడా లాక్ డౌన్ కొనసాగుతుంది.అయితే ఈ లాక్ డౌన్ ను మే 30 వరకు పొడిగిస్తూ సిఎం పినరయ్ ఆదేశాలు జారీ చేశారు.త్రిపుల్ లాక్...

Read More..

ఆనందయ్య ఆయుర్వేద మందుపై అధ్యయనం చేయండి : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

కరోనాకు ఇంగ్లీష్ మందులను నమ్ముకోవడం కన్నా ఆనందయ్య కనిపెట్టిన ఆయుర్వేదం మూలికల మందుని నమ్ముకుంటే బెటర్ అని ఫిక్స్ అయ్యారు కరోనా బాధితులు.నెల్లూరులో కొంతకాలంగా కరోనాకు నాటు మందు ఇస్తున్న ఆనందయ్య ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు.30 ఏళ్లుగా ఆయుర్వేదంలో అనుభవం ఉన్న...

Read More..

ఆ సమయంలో ఐపీఎల్ రద్దు సరైన నిర్ణయమే: కేన్ విలియమ్సన్‌

ఈ సంవత్సరం ఐపీఎల్ సగం షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత నిరవధిక వాయిదా పడిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ నిర్ణయాన్ని మంచి నిర్ణయమే అని తాజాగా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పేర్కొన్నాడు.అయితే ఇలా జరగడానికి ప్రధాన కారణం.బయో బబుల్...

Read More..