లైవ్ రిపోర్టింగ్ చేస్తుండగా జరిగిన పనికి అవాక్కైన యాంకర్.. ఏం జరిగిందంటే?

సోషల్ మీడియా అనేది ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తోంది.ఒకప్పుడు ఏదైనా విషయం తెలియడానికి చాలా సమయం పట్టేది.

 Awkward Anchor For Work Done While Doing Live Reporting .. What Happened?.viral-TeluguStop.com

కాని ఇప్పుడు క్షణాల్లో తెలుస్తోంది.అందుకు సోషల్ మీడియానే ప్రధాన కారణం.

టీవీలలో మాత్రమే వార్తలు చూసే విధానం నుంచి టీవీని వదిలేసి అంతా మొబైల్ వైపు వచ్చిన విషయం మనకు తెలుసు.మనకు నిత్యం చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి.

మనం చూస్తూనే ఉంటాం.అయితే ఈ మధ్య న్యూస్ యాంకర్ లకు సంబంధించి చాలా వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.

తాజాగా అలాంటి వీడియో మరొకటి ఇంటర్ నెట్ ను షేక్ చేస్తోంది.మను రాజ్ అనే జర్నలిస్ట్ చాలా సీరియస్ గా లైవ్ డిబేట్ లో వార్తలు చదువుతున్నాడు.

ఆ సమయంలో ఒక పురుగు తన వీపుపై పాకుతోంది.అయితే అతను డిబేట్ లో మునిగిపోయి ఈ విషయాన్ని గమనించ లేదు.

అయితే ఇక ఒక్కసారిగా గుర్తుపట్టి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు.ఇక లైవ్ లో ఉండగానే ఈ తతంగం అంతా జరుగుతోంది.

లైవ్ జరుగుతుందని మర్చిపోయిన యాంకర్ మనురాజ్ మరల కొద్దిసేపటి తరువాత అసలు విషయాన్ని గ్రహించి లైవ్ లో పాల్గొన్నాడు.ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube