సమాజంలో ప్రతి రంగంలో మహిళలు దూసుకెళ్తున్నారు.మగవాళ్లకు పోటీగా ప్రతి విషయంలోనూ తాము తక్కువ కాదంటూ ముందడుగు వేస్తున్నారు.ఓ మహిళ ఎర్ర చీర ధరించి మగవారితో పోటీగా ఫీట్స్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఎల్పీజీ సిలిండర్తో విన్యాసాలు చేస్తున్న వీడియో నెట్టింట్లో...
Read More..కరోనా టైం లో డాక్టర్లు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వైద్యం చేస్తుంటే అల్లోపతి వైద్య విధానంపై యోగా గురు బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.దీనిపై ఐ.ఎం.ఏ సీరియస్ అయ్యింది.రాందేవ్ మీద దేశద్రోహం కేసు కూడా...
Read More..సాధరణంగా మనం ఎవరన్నా చనిపోతే వాళ్ళ ఆత్మకి శాంతి జరగాలని కోరుకుంటూ ఆ చనిపోయిన వ్యక్తికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించడం చూసే ఉంటాము.అలానే మరి కొంతమంది తాము ఎంతగానో ప్రేమించే తమ పెంపుడు జంతువులు, పక్షులు మరణిస్తే వాటికి కూడా ఘనంగా...
Read More..అవును! అచ్చం వాల్ పెయింటింగ్ను పోలి ఉన్న టీవీని మీరు ఎప్పుడైనా చూశారా? దీన్ని ప్రముఖ దిగ్గజ సంస్థ శాంసంగ్ ఈ కొత్త రకం టీవీని పరిచయం చేసింది.దాని పేరు శాంసంగ్ ది ఫ్రేమ్ టీవీ 2021 సిరీస్.ఇది 43 అంగుళాల...
Read More..ప్రస్తుత సమయంలో స్మార్ట్ఫోన్ లేనిదే ఏ పని కాదు.ఇప్పుడు మనం పూర్తిగా టెక్నాలజీపైనే ఆధారపడ్డాం.ఫోన్ లేనిదే.ఏ పని చేయలేం.పూర్తిగా దీనికి అలవాటు పడిపోయాం.అందుకే అంత పూర్తిగా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటుంన్నాం.ప్రతిరోజూ ఎదో ఒక మోసం జరుగుతూనే ఉంటుంది.ముఖ్యంగా టెక్నాలజీపైన అవగాహన...
Read More..ఓ వృద్ధురాలి కంటిలో నుంచి 9 సెంటిమీటర్ల పొడవుతో బతికి ఉన్న కీటకాన్ని వైద్యులు బయటకు తీశారు.ఈ ఘటన కర్ణాటక ఉడుపిలో జరిగింది.కంటినొప్పితో బాధపడుతున్న ఓ 70 ఏళ్ల వృద్ధురాలు జూన్ 1న చికిత్స కోసం ఉడుపిలోని ప్రసాద్ నేత్రాలయకు వెళ్లింది.పరీక్షించిన...
Read More..దిగ్గజ గాయకుడు ఘంటసాల తనయుడు రత్నకుమార్ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఘంటసాల రత్నకుమార్ కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.ఈమధ్యనే కరోనా బారిన పడిన ఘంటసాల రత్నకుమార్ చికిత్స పొందగా రెండు...
Read More..తెలుగులో యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా నటించిన “చాణక్య” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు పరిచయమైన ముంబై బ్యూటీ “జరీన్ ఖాన్” గురించి సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే ఈ మధ్య కాలంలో క్యాస్టింగ్ కౌచ్ సమస్యపై సెలబ్రిటీలకు అవగాహన పెరగడంతో...
Read More..ఈ మధ్య కాలంలో కొందరు ప్రేమ పేరుతో ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు.ఈ క్రమంలో తమ ప్రియుడు లేదా ప్రియురాలితో అందినంతా దోచుకుంటున్నారు.కాగా తాజాగా ఓ యువతి సెల్ ఫోన్ రిపేరింగ్ కోసమని మొబైల్ షాప్ కి వచ్చి ఏకంగా సెల్ ఫోన్...
Read More..ఈ మధ్య కాలంలో కొందరు కామాంధకారంలో చేసేటటువంటి పనుల కారణంగా కటకటాల పాలవుతున్నారు.కాగా తాజాగా ఓ యువకుడు ఫుల్లుగా మద్యం సేవించి 56 ఏళ్ల వయసు కలిగినటువంటి మహిళ బెడ్ రూమ్ లోకి దూరి ఆమెపై అఘాయిత్యం చేసేందుకు యత్నించిన ఘటన...
Read More..ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుండగా అందరికి వ్యాక్సిన్ అందించేలా చూస్తుంది కేంద్ర ప్రభుత్వం.అయితే ఇండియాలో అతి పెద్ద సంస్థల్లో ఒకటైన కోల్ ఇండియా లిమిటెడ్ వారు తమకు వీలైనంత త్వరగా కరోనా వ్యాక్సిన్ లు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశారు.కోల్...
Read More..ఓ సంస్థ లావుగా ఉన్న వాళ్లకు అదిరిపోయే ఆఫర్ ఇస్తోంది.వారికి గంటకు రూ.1300 జీతంతో ఉద్యోగం కల్పిస్తోంది.దీనికి 18 ఏళ్లు పైబడి 199 కిలోల బరువు ఉన్నవారు అర్హులు.అయితే, ఈ జాబ్ ఎక్కడా? ఎవరు ఇస్తున్నారు? దీనికి మనం ఏం చేయాలి?...
Read More..కరోనా మహమ్మారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది.వైరస్ నుండి తప్పించుకునేందుకు ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటున్న వైరస్ బారిన పడుతున్నారు.ఇక సిటీల్లో వైర్స్ వచ్చిన వారిని ఒక గదిలో ఉంచి వారిని బయటకు రానివ్వకుండా చేస్తున్నారు.మరీ ఉదృతంగా ఉంటే ఐసోలేషన్ వార్డ్ కు...
Read More..కరోనా నియంత్రణలో భాగంగా భారత్ బయోటెక్ కొవాగ్జిన్ ను ఉత్పత్తి చేస్తున్న విష్యం తెలిసిందే.కొవాగ్జిన్ వ్యాక్సిన్ కరోనాని సమర్ధవంతంగా ఎదుకునే యాంటీబాడీలను సిద్ధం చేస్తుంది.ఇప్పటికే దేశంలో కొవాగ్జిన్ వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుంది.కొవాగ్జిన్ తో పాటుగా కొవిషీల్డ్ వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంది.అయితే...
Read More..ప్రస్తుతం మన ప్రపంచంలో ఆడవారు మగవారికి ఏ విధంగా తీసుకోకుండా ఉండేటట్లుగా ప్రతి విషయంలో ముందు ఉంటున్నారు.ఇదివరకు ఉన్న కాలంలో లాగా కేవలం ఇంట్లో ఉండకుండా ప్రతి ఒక్క రంగంలో వారి ప్రతిభను చాటుకోవాలని ముందుకు సాగుతున్నారు మహిళలు.ఇక ప్రస్తుతం ఉన్న...
Read More..తాజాగా భారత ఫుట్బాల్ టీం కెప్టెన్ అయిన సునీల్ ఛెత్రీ మరో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.ఫుట్ బాల్ లో అత్యధికంగా గోల్స్ చేసిన వారిలో అంతర్జాతీయంగా ప్రముఖ ఆటగాడు లియోనెల్ మెస్సీ ను వెనక్కి నెట్టి సునీల్ ఛెత్రీ...
Read More..మహమ్మారి కరోనా వైరస్ ని అరికట్టాలంటే ప్రభుత్వ వ్యవస్థలు మళ్లీ గాడిలో పడాలంటే ఖచ్చితంగా వ్యాక్సినేషన్ మాత్రమే ఏకైక మార్గం అని చాలామంది చెబుతున్నారు.ఇదే తరుణంలో కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా జరపాలని ఇప్పటికే అనేక...
Read More..వన్ డే అంతర్జాతీయ క్రికెట్ లో న్యూజిలాండ్ మహిళల జట్టు వన్డేల్లో అత్యధిక స్కోర్ 490/4 గా నమోదు చేసి చరిత్ర సృష్టించింది.సహజంగా అత్యధిక స్కోర్ అనగానే పురుషుల క్రికెట్ లోనే నమోదైవుంటుందని సగటు క్రికెట్ అభిమాని ఊహిస్తాడు.కానీ, పురుష క్రికెటర్లకు...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక మద్యపాన నిషేధం విషయంలో అనేక నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే.ముందుగా గ్రామాల్లో బెల్ట్ షాపులు లేకుండా చేసిన ప్రభుత్వం ఆ తర్వాత మద్యం ధరల అమ్మకాలను అమాంతం పెంచేసింది.అదే రీతిలో బార్ షాప్...
Read More..యూరోపియన్ క్రికెట్ సిరీస్లో ఓ అనామక బ్యాట్స్మెన్ భీకరమైన ఇన్నింగ్సు ఆడాడు.కేవలం 28 బంతుల్లోనే సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు.అతడి ఇన్నింగ్సులో 13 సిక్సర్లు, ఏడు ఫోర్లు ఉండటం విశేషం.యూరోపియన్ క్రికెట్ సిరీస్లో కమ్మర్ఫెల్డర్ స్పోర్ట్వెరిన్ జట్టు తరపున ఓపెనర్గా బరిలోకి...
Read More..ముంబై మహానగరాన్ని ప్రకృతి పగబట్టినటు ఉంది.కరోనా మహమ్మారి తీవ్రత అధికంగా ఈ నగరంలో మొదటినుండి ఉందన్న సంగతి తెలిసిందే.ఈ పరిణామంతో బాలీవుడ్ షూటింగులు ఇంకా అనేక ఆర్థిక కార్యకలాపాలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో కలకలలాడే ముంబై నగరం బోసి పోయినట్లు అయిపోయింది.ఇదిలా...
Read More..అప్పుడప్పుడు మనం పలు చోట్ల వింత ఆకారాలతో జన్మించే జంతువులు, పిల్లలను చూస్తూనే ఉంటాం.అయితే ఇలా వింత ఆకారాలతో జన్మించడానికి గల ముఖ్య కారణాలు విషయానికి వస్తే.జంతువులు లేదా శిశువులు వారి తల్లి గర్భంలో ఎక్కువ శాతం జన్యు లోపం వల్లే...
Read More..తెలంగాణాలో ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఇప్పటికే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం లేటెస్ట్ గా సెకండ్ ఇయర్ పరీక్షలను రద్దు చేస్తూ తాజాగా ప్రకటన రిలీజ్ చేశారు.కరోనా సెకండ్ వేవ్ విజృంభించగా రాష్ట్రంలో జరగాల్సిన...
Read More..ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్కు ఘోర పరాభావం ఎదురయ్యింది.కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియ నేపథ్యంలో దేశం నలుమూలా పర్యటిస్తోన్న ఆయన మంగళవారం నుంచే భారీ సడలింపులు ప్రకటించారు.‘ఈరోజు నుంచి జనజీవనం మళ్లీ దారిన పడబోతోంది’ అని ప్రెసిడెంట్ ట్వీట్ కూడా చేశారు.దేశంలోని...
Read More..హిమాచల్ ప్రదేశ్ సిర్మోర్ జిల్లా ఫాదీ గ్రామంలో శనివారం స్థానికులు భారీ కింగ్ కోబ్రాను గుర్తించారు. శివాలిక్ పర్వతశ్రేణుల్లో భాగమైన ఈ గ్రామంలో కోబ్రాను మొదట ప్రవీణ్ అనే వ్యక్తి గుర్తించినట్లు సమాచారం.ఈ కోబ్రా పొడవు సుమారు 12 నుంచి 15...
Read More..కవల పిల్లలకు జన్మనివ్వడమంటేనే పెద్ద సాహసం.అలాంటిది.ఓ మహిళ ఇద్దరు కాదు, ముగ్గురు కాదు ఏకంగా 10 మంది పిల్లలను ఒకే కాన్పులో ప్రసవించి ఆశ్చర్యపరిచింది.ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరూ ఈ ఘనత సాధించకపోవడంతో ఆమె వరల్డ్ రికార్డు ఖాతాలో చోటు సంపాదించే అవకాశాలున్నాయి.దక్షిణాఫ్రికాకు...
Read More..ప్రపంచంలోనే అతిపెద్ద డైనోసార్ జాతిని ఆస్ట్రేలియాలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు.కొన్ని కోట్ల సంవత్సరాల కిందట భూమ్మీద సంచరించిన అతి భారీ జీవులు డైనోసార్లు.కాలక్రమంలో వాతావరణ మార్పులతో ఈ రాక్షస బల్లుల జాతులు పూర్తిగా అంతరించిపోయాయి.ఇప్పటికీ వీటి అవశేషాలు అక్కడక్కడా లభ్యమవుతూనే ఉన్నాయి.ఆస్ట్రేలియాలో దొరికిన...
Read More..తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ వ్యాక్సినేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకొచ్చిన ఒత్తిడి మేరకు కేంద్రం వ్యాక్సినేషన్ ఫ్రీగా అందించడానికి ముందుకు వచ్చిందని తిరుపతి ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీలకు...
Read More..ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా భయంకరంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.భారీగా కేసులు నమోదు అయ్యే పరిస్థితి మొన్నటి దాకా ఉండగా ఇటీవల కొద్దిగా కొద్దిగా మహమ్మారి తగ్గుముఖం పడుతుంది.ఇలాంటి తరుణంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.జరిగిన ఈ ప్రమాదంలో...
Read More..ఈక్వెడార్ సమీపం దగ్గర ఓ దీవిలో కైలాశ అనే దేశం ఏర్పాటు చేస్తున్న నిత్యానంద ఇండియాలో కరోనా పరిస్థితిపై స్పందించారు.ఓ శిష్యుడు ఇండియాలో కరోనా పరిస్థితి ఎప్పుడు అదుపులోకి వస్తుందని స్వామీజీని ప్రశ్నించగా తాను ఎప్పుడైతే ఇండియాలో అడుగు పెట్టడం జరుగుతుందో...
Read More..దేశ ప్రజలకందరికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు కేంద్రం సిద్ధం అవుతుంది.ఇప్పటివరకు వ్యాక్సిన్ ప్రోగ్రాం ఎలా జరిగినా ఇక మీదట అది వేగవంతం చేయాలని చూస్తున్నారు.ప్రభుత్వం అందించే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉచితంగానే ఉంటుంది.అయితే ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్స్ లో వ్యాక్సిన్ వేసుకోవాలని...
Read More..దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేశారు.ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలందరికి వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని ప్రకటించారు.ఇక ఆగష్టు నుండి 44 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోస్ లు అందుబాటులోకి వస్తాయని కేంద్రం వెల్లడించింది.ఆయాన్ సంస్థలకు ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చినట్టు చెప్పింది.19...
Read More..ఖాతాదారులకు ఎస్బీఐ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది.దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు డోర్ స్టెప్ సర్వీస్ అందించాలని నిర్ణయించుకుంది.ఈ క్రమంలో ఎంపిక చేసిన కస్టమర్లకు ఈ అవకాశం...
Read More..ప్రస్తుతం కరోనా సమయంలో ట్రెండింగ్ లో ఉన్న అంశం పెళ్లి వేడుకలు.ఒకప్పుడు వివాహాలు అంటే ఎంతో శుభప్రదంగా, పెద్ద ఎత్తున బంధు మిత్రుల మధ్య చాలా హడావిడిగా జరుగుతున్నాయి.ప్రస్తుతం కోవిడ్ నిబంధనల కారణంగా చాలా తక్కువ మందితో మాత్రమే వివాహం నిర్వహించుకున్నామనే...
Read More..తేనెటీగ కరిస్తేనే చాలా మంటగా ఉంటుంది.ఒక్క దానికే అలా ఉంటే మరి తేనెటీగల గుంపు ఉంటే.అది కచ్చితంగా ప్రమాదకరమే.కానీ, ఒక మహిళ తేనెటీగాలను ఆమాంతం చేతితో పట్టుకుని పెట్టెలో పెట్టెసింది.అంతే కాదు.వాటి రాణిని సైతం అందించిన వీడియో వైర ల్ అయ్యింది.నిజానికి...
Read More..కరోనా నేపథ్యంలో గత ఏడాది సోషల్ మీడియాలో వైరల్ అయిన బాబా కా దాబా తాతకు మళ్లీ కష్టాలు తప్పడం లేదు.గత సంవత్సరం ఆయన ప్రారంభించిన రెస్టారెంట్ లాక్డౌన్తో మూతపడింది.ఇక ఆయన మళ్లీ రోడ్డు పక్క స్టాలే దిక్కైంది.ఈ తాత ఢిల్లీలోని...
Read More..ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే మొబైల్స్ లో మొదటి స్థానం ఏది అంటే అందరూ టక్కున సమాధానం ఇచ్చేది ఆపిల్ అని.ఆపిల్ సంస్థ కేవలం మొబైల్ రంగంలో మాత్రమే కాకుండా ఎన్నో ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో దూసుకు వెళ్తుంది.అయితే ఇంత పేరున్న ఆపిల్...
Read More..మనలో చాలామందికి గగనతలంలో విహరించాలని కోరిక ఉంటుంది అయితే అలా చేయడం ఇదివరకు అంత సులువైన విషయం కాదు.అంతరిక్షంలో ప్రయాణించాలన్న కోరిక కూడా చాలామందికి ఉండే ఉంటుంది.అయితే, ఈ కోరికను తాజాగా అమెజాన్ సంస్థ సీఈవో నెరవేర్చుకోబోతున్నాడు.తన చిన్నప్పుడు నుంచి అంతరిక్షంలో...
Read More..అతి త్వరలో మొదలు కాబోతున్న శ్రీలంక, టీమ్ ఇండియా పర్యటనలో భాగంగా తాజాగా మ్యాచ్ ల షెడ్యూల్ ఖరారైంది.ఈ సిరీస్ నేపథ్యంలో భాగంగా ఇరు జట్ల మధ్య 3 వన్డేలు, మూడు టి-20 లు ఆడేందుకు టీమిండియా యువ బృందం శ్రీలంకకు...
Read More..కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం ఎలాంటి పరిస్థితిని ఎదురుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చిన్న, పెద్ద ,ఆ మతం, ఈ మతం అని తేడా లేకుండా ఎంతో మందిని బలితీసుకుంది ఈ కరోనా వైరస్.ఈ నేపథ్యంలో కాస్త నిదానంగా అయినా...
Read More..ఈ ఏడాదిలోనే తొలి సూర్యగ్రహణం జూన్ 10 గురువారం నాడు ఏర్పడబోతోంది.మొత్తం ఈ ఏడాది రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు ఉంటాయి.సూర్యగ్రహణం గురించి చాలా మందికి మనస్సులో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి.గ్రహణం అనేది ఓ ఖగోళ సంఘటన.చంద్రుడు, భూమికి మధ్య సూర్యుడు...
Read More..చైనాలో వధూవరులను ర్యాగింగ్ చేయడం ఒక సాంప్రదాయం.వధూవరులను ఇబ్బందిపెట్టడి, తిట్టటం, కొట్టటం, నీళ్లలో ముంచేయటం, ఎత్తునుంచి తోసేయటం వంటివి ర్యాంగింగ్ లో భాగాలు.‘నవోహున్’ అనే సంప్రదాయం పేరుతో పెళ్లికొడుకు, పెళ్లికూతర్లను వేధించే సాంప్రదాయం అది.బంధుమిత్రులు ఎవరైనా పెళ్లి వేడుకలో చాలా హంగామా...
Read More..ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రాణాంతకంగా మారుతోంది.ఈ వైరస్తో పోరాటం చేసి, మన ప్రాణాలను రక్షించుకోవడానికి ఇప్పటికే అన్ని దేశాలు టీకాలు ప్రారంభించాయి.అయితే, మన దేశీయ బ్యాంకులు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారికి బంపర్ ఆఫర్ ప్రకటిస్తూనే ఉన్నాయి.ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా...
Read More..జూన్ 7వ తారీకు నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.మొదట జిల్లా కేంద్రాలకు పంపిణీ చేసి, ఆ తర్వాత మెల్ల మెల్లగా ప్రభుత్వం యొక్క సహకారంతో బందోబస్తుతో ప్రతి ఒక్కరికి మందు...
Read More..మహమ్మారి కరోనా వైరస్ కారణంగా దేశంలో చాలా మరణాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.ఈనేపథ్యంలో చనిపోయినవారి హస్తికలు నిమజ్జనం చేయడం హిందూ ధర్మంలో ఆచారం కావటంతో చాలామంది కాశీ, గయా లాంటి చోటికి వెళ్ళి గంగానదిలో కలుపుతూ ఉంటారు.అయితే ప్రస్తుతం కరోనా...
Read More..అంజీర్ పండ్లు చాలా రుచిగా ఉండడమే కాదు అద్భుతమైన పోషకాలు వీటి సొంతం.అత్తి పండ్లలో పోటాషియం, ఖనిజ లవణాలు, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి.ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.పలు రకాల వ్యాధులకు అంజీర్తో చెక్ పెట్టవచ్చు.రక్తంలో చక్కెర స్థాయి...
Read More..విశాఖపట్నంలో మానసిక దివ్యాంగుల పాఠశాల కూల్చివేతపై బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్, మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ తీవ్రంగా స్పందించారు.హిడెన్ స్ప్రౌట్స్ మానసిక దివ్యాంగుల పాఠశాల నలుగురు విద్యార్థులతో 2013లో ప్రారంభమై నేటికి 140కి పైగా విద్యార్థులకు జ్ఞానాలయంగా మారిందని తెలిపారు.ఈ...
Read More..అవును! ఇది షాకింగ్ విషయమే! స్వయానా మహాత్మాగాంధీ ముని మనవరాలికి 7 ఏళ్లు జైలు శిక్ష విధించారు.అది కూడా దక్షిణాఫ్రికాలో…ఇది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.ఆశిష్ లతా రాంగోబిన్ మహాత్మా గాంధీ ముని మనవరాలు.అసలు ఆమెకు ఏడేళ్ల జైలు శిక్ష పడటానికి...
Read More..దేశంలో కరోనాను అంతం చేయడానికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతున్న సంగతి తెలిసిందే.అయితే చాలా మంది వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రావడం లేదు.వ్యాక్సిన్ వల్ల తీవ్ర అనారోగ్యపాలై కొందరు మరణించిన ఘటనలు చోటుచేసుకోవడం వల్ల వ్యాక్సిన్ వేసుకోవడానికి చాలా మంది భయపడుతున్నారు.అందుకోసం...
Read More..మెక్ డొనాల్డ్ చికెన్ పేరు తెలియని ఫుడ్ లవర్ ఉండరనేది అతిషయోక్తి కాదు.ఒకప్పుడు చిన్న సంస్థగా ప్రారంభమైన మెక్ డొనాల్డ్స్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా తన కార్యకలాపాలను విస్తరించుకుంది.ఇక కస్టమర్ లను ఆకట్టుకోవడంలో మెక్ డోనాల్డ్స్ సక్సెస్ అయినట్టుగా ఏ ఇతర...
Read More..కరోనా మహమ్మారి కారణంగా బడులు బంద్ కాగా, ఆన్లైన్ క్లాసులను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.చిన్నారులు ఇంట్లోనే ఉండి ఆన్లైన్ క్లాసులు వింటుండడంతో తల్లులకు మరింత బాధ్యత పెరిగింది.ఫోన్లో జూమ్ యాప్ను ఓపెన్ చేసి దగ్గరుండి క్లాసులను వినేలా చూసుకుంటున్నారు.ఆటలు, టీవీ, సెల్ఫోన్లకు...
Read More..సోషల్ మీడియాలో ఏదైనా కొత్త విషయం అత్యంత వేగంగా ప్రపంచాన్ని చుట్టేస్తుంది.అది నిజమా కాదా అనుకునే లోపే చాలా మంది ఏ మాత్రం నిజ నిర్ధారణ చేసుకోకుండానే చాలా మంది నిజమేనని నమ్మేస్తుంటారు కూడా.కొన్ని కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్...
Read More..ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియా హవా నడుస్తోంది.ఏ మూల ఎక్కడ ఏమి జరిగినా క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తోంది.కానీ ఒకప్పుడు మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉన్న పరిస్థితి ఉంది.ఏదైనా విషయం బయటి ప్రపంచానికి తెలియాలంటే ఒక్క పేపర్ మాధ్యమం, ఒకటో, రెండో...
Read More..పూణెలో శానిటైజర్ తయారు చేసే కంపెనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.శానిటైజర్ చేసే ఫ్యాక్టరీలో భారీ ఎత్తున మంటలు వచ్చాయి.ఈ ఘటనలో ఇప్పటివరకు 18 మంది మృత్యువాత పడ్డారని సమాచారం.ఆ కంపెనీలో ప్రమాదం జరిగే టైం లో మొత్తం 37 మంది ఉన్నట్టు...
Read More..కరోనా విపత్కర పరిస్థితుల్లో సీసీసీ ద్వారా సినీ కార్మీకులకు అండగా ఉంటున్నారు మెగాస్టార్ చిరంజీవి.ఆయన ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ చారిటీ లాస్ట్ ఇయర్ సినీ కార్మికులకు నిత్యావసరాలు అందించారు.తెలుగు చిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్ వారికి సీసీసీ నిత్యావసరాలు పంపిణీ చేసింది.ఇక...
Read More..ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.దేశ ప్రజలకు ప్రధాని శుభవార్త చెప్పారు.దేశ ప్రజలందరికి ఫ్రీగా వ్యాక్సినేషన్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.జూన్ 21 నుండి 18 ఏళ్లు నిండిన వారందరికీ ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించారు. కేంద్రం పరిధిలోనే వ్యాక్సిన్...
Read More..కేంద్ర ప్రభుత్వం నష్టాల్లో ఉన్న బ్యాంకింగ్ రంగాన్ని ఇతర బ్యాంకుల్లో విలీనం చేసింది.అయితే, కేంద్రం ఇది వరకే ప్రభుత్వం రంగ బ్యాంకులను ప్రైవేటీకరణకు పూనకున్న సంగతి తెలిసిందే.ఆ మధ్య బ్యాంకు ఉద్యోగులు సైతం ధర్నా కూడా చేశారు.ఈ నేపథ్యంలోనే మోడీ ప్రభుత్వం...
Read More..కరోనా సెకండ్ వేవ్ తర్వాత రాబోయే థర్డ్ వేవ్ పై కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలో కరోనా థర్డ్ వేవ్ పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.అధికారులు థర్డ్ వేవ్ పై అనాలసిస్, డేటాలను సీఎం కు చెప్పారు.అసలు...
Read More..నందమూరి నట సింహం.హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన అభిమానులను రిక్వెస్ట్ చేశారు.జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు.ప్రతి ఏటా బాలయ్య బాబు బర్త్ డే సందర్భంగ అభిమానులు వేడుకలను ఘనంగా జరుపుతారు.ప్రస్తుతం కరోనా సంక్షోభంలో తన పుట్టినరోజు సందర్భంగా అభిమానిలు ఎవరు...
Read More..దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.ఓ పక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా ఆ ప్రక్రియ మరింత వేగవంతం చేసేలా కార్యచరణలు చేస్తున్నారు.ముఖ్యంగా 45 ఏళ్లు పైబడిన వారికి మూడు నాలుగు వారాల్లో వ్యాక్సిన్ వేసేలా ఆదేశాలు జారీ...
Read More..ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రపంచంలో ఏ మూలన ఏ విషయం జరిగిన క్షణాలలో ప్రపంచ వ్యాప్తంగా ఆ విషయం ఇట్టే తెలిసిపోతుంది.ఇందులో భాగంగానే ఎన్నో రకాల వీడియోలు, ఫోటోలు అలాగే సంఘటనలకు సంబంధించి పెద్ద ఎత్తున వైరల్ గా...
Read More..కరోనా వైరస్ నేపథ్యంలో అనేక మంది వారి ప్రాణాలను కాపాడుకోవడానికి ఆసుపత్రుల వెంట పరుగులు పెట్టడం మనం చాలానే చూశాం ఈ మధ్యకాలంలో.అయితే వారి సమస్యను ఆసరాగా తీసుకున్న హాస్పిటల్ చికిత్స పేరుతో పెద్ద ఎత్తున ప్రజల నుంచి డబ్బులు వసూలు...
Read More..గూగుల్ క్రోమ్ చాలా మందికి పరిచయమే! దీనిని వాడే యూజర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు.చాలామంది దీన్ని ఉపయోగించడానికి కారణ ం .ఇది వాడటం చాలా సులభతరం.అందుకే గూగుల్ క్రోమ్కు అంత పేరు.అయితే, క్రోమ్ నయా ప్రైవసీ పాలసీ ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది.మొన్నటి వరకు...
Read More..వివాహబంధం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కచ్చితంగా జరిగే విషయాలలో ఒకటి.పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు.అయితే వివాహ బంధం ఏర్పడిన తర్వాత కూడా కొన్ని సందర్భాలలో భార్య భర్తల...
Read More..కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదిక్ మెడిసిన్ కి ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రావడం తెలిసిందే.అయితే కంటి మందు విషయంలో హైకోర్టు బ్రేక్ వేయడంతో తాజాగా .ఆనందయ్య మెడిసిన్ అధ్యాయనా నివేదికను పరిశీలించిన హైకోర్టు .ఆనందయ్య కరోనా కంటి మందు కి కూడా...
Read More..థాయ్లాండ్లోని క్రతుమ్ బ్యాన్ లో నివసిస్తున్న దను లింపపట్టనవానిచ్ అనే వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఓ బొద్దింక కనిపించింది.ఎవరో ఆ బొద్దింకని పొరపాటున తొక్కేశారు.ఇక గాయాలతో ఆ బొద్దింక అక్కడి నుంచి కదల్లేక విలవిల్లాడుతోంది.దాని పరిస్థితి చూసి దను...
Read More..ఢిల్లీలో ఇంటింటికి రేషన్ పథకం అమలు చేయాలని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది.ఇంతలో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఇంటింటికి రేషన్ ఇవ్వకూడదు అంటూ అడ్డుపడటంతో.కేంద్రం వర్సెస్ ఢిల్లీ ప్రభుత్వం అన్నట్టు ఇప్పుడు పరిస్థితి మారింది.ఢిల్లీలో పిజ్జాలు, బర్గర్లు...
Read More..విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ వద్ద కాంట్రాక్టు నర్సులు ఆందోళనలకు దిగారు.విధులు నిర్వహిస్తూనే శాంతియుతంగా నిరసన చేపడుతూ జీతాలు పెంచి పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.ఇదే తరుణంలో విధినిర్వహణలో కరోనా వచ్చి సెలవు పెడితే జీతాలు కట్ చేస్తున్నారని తన బాధను...
Read More..అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ తాజాగా ప్రయాణిస్తున్న విమానం లో టెక్నికల్ సమస్య ఏర్పడటంతో వెంటనే చాకచక్యంగా పైలెట్లు కిందకు దించేశారు.వెళ్లాలనుకున్న గమ్యస్థానానికి వెళ్లకుండా తిరిగి వెనక్కి వచ్చేశారు.వాస్తవానికి అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మేరీల్యాండ్ నుంచి గ్వాటెమాలకు వెళ్లాలని...
Read More..ఓ రెస్టారెంట్ లో మాస్క్ ధరిస్తే ఫైన్ వేస్తున్నారు.వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా అదే నిజం.కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ మాస్క్ ధరించడం తప్పనిసరి అయింది.మాస్క్ ధరించకుంటే మన దేశం, మన ప్రాంతంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు జరిమానాలు విధిస్తున్నాయి.అయితే, దేశంలో...
Read More..బెంగళూరు పేరు చెప్పగానే చాలా మందికి గుర్తొచ్చేది ఐటి హబ్, కంపెనీల వాతావరణం.సాధారణంగా చాలా మంది ఉద్యోగాల కోసం బెంగళూరును ఎంచుకుంటూ ఉంటారు.అక్కడి వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.అందుకే చాలా మంది అక్కడ ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడుతారు.అంతేకాకుండా మన దేశంలో...
Read More..సాధారణంగా గొడవలు జరుగుంటే ఒకప్పుడు ఆ గొడవను ఆపడానికి చాలా మంది ట్రై చేసేవారు.అయితే రానురాను ఆ పద్దతి తగ్గిపోయింది.ఇప్పుడు ఎక్కడైనా గొడవలు జరిగితే చాలు.వాటిని వెంటనే వీడియోలు తీసి సోషల్ మీడియాలో వదులుతున్నారు.తాజాగా అలాంటి ఘటనేే చోటుచేసుకుంది.అమెరికాకు చెందిన విమానంలో...
Read More..కరోనా రాకుండా కృష్ణపట్నం ఆనందయ్య ఇస్తున్న మందుపై ప్రచారం ఓ రేంజ్ లో జరిగింది.ప్రభుత్వం కూడా మందుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆనందయ్య మందుపై ప్రజల ఆసక్తి మరింత పెరిగింది.ఎన్నో వివాదాలు.అనుమానాల మధ్య ఆనందయ్య మందు పంపిణీ మళ్లీ మొదలైంది.అయితే ఆనందయ్య...
Read More..తెలంగాణా రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం అయ్యింది.లేటెస్ట్ గా హైదరాబాద్ లో జరిగిన మెగా వ్యాక్సిన్ డ్రైవ్ సక్సెస్ అయ్యింది.ఆదివారం ఒక్కరోజే 40 వేల మందికి వ్యాక్సిన్ వేసినట్టు వెల్లడైంది.మాదాపూర్ లో హైటెక్స్ లో ఆదివారం నిర్వహించిన అతిపెద్ద వ్యాక్సిన్...
Read More..తెలంగాణాలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రతని నియంత్రించడానికి సీఎం కే.సి.ఆర్ మే 12 నుండి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.ముందు 10 రోజులు అనగా మే 21 వరకు లాక్ డౌన్ పెట్టారు.ఉదయం 6 గంటల నుండి 10 గంటల...
Read More..ఓ వార్తా ఛానల్ లో యాంకర్ ప్యాంటు వేసుకోకుండా వార్తలు చదివాడు.అయితే ఆ విషయం బయటపడటంతో అందరూ నవ్వుకుంటున్నారు.ఈ మధ్య సోషల్ మీడియాలో ఇటువంటి ఫన్నీ వీడియోలు చాలానే వదులుతున్నారు.తమకు ఏది కనిపించినా, వింత జరిగినా వెంటనే వారు ఆ వీడియోలు...
Read More..కుల ధ్రువీకరణ పత్రాల ఆధారంగా రిజర్వేషన్ వచ్చిన వాళ్లు తర్వాత మతం మారితే రిజర్వేషన్ వర్తించదని సంచలన తీర్పును మద్రాసు హైకోర్టు ఇచ్చింది.రిజర్వేషన్ కోటాలో ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మతం మారితే రిజర్వేషన్ వర్తించదు అలాంటి వారిని విధుల నుంచి...
Read More..సోషల్ మీడియా అంటేనే అదొక గమ్మత్తైన లోకం.చాలా మంది బతుకుదెరువు కోసం అందులో కష్టపడుతుంటారు.ఇంకొందరు వినోదం కోసం అందలోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు.ఇంకొందరు దానిని వ్యసనంలా అలవాటుచేసుకుంటూ ఉంటారు.ప్రపంచంలో ఏం జరిగినా సోషల్ మీడియా అనేది క్షణంలో దానిని వైరల్ చేసి...
Read More..నెల్లూరు జిల్లా కృష్ణపట్నం లో ఆయుర్వేదిక్ నిపుణుడు ఆనందయ్య పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారు మ్రోగుతున్న సంగతి తెలిసిందే.ప్రపంచ దేశాలను మనుషులను తలక్రిందులు చేసిన మహమ్మారి కరోనా విరుగుడు నాటు మందు కనిపెట్టడంతో ఆనందయ్య మెడిసన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్...
Read More..మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సంచలన కామెంట్స్ చేశారు.దేశంలో మొదటి నుండి అన్ని రాష్ట్రాల్లో కల్లా మహారాష్ట్రలో వైరస్ ప్రభావం ఉన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ప్రజలు కరోనా నిబంధనలు విషయంలో అలసత్వం వహిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉండటంతో తాజాగా ఉద్దవ్...
Read More..కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో రాష్ట్రాలన్ని లాక్ డౌన్ లోకి వెళ్లాయి.లాక్ డౌన్ వల్ల కొద్దిపాటి కేసుల తగ్గుదల కనబడగా కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు అదుపులోకి వచ్చాయి.ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు అన్ లాక్ ప్రక్రియని మొదలుపెట్టారు.ఈ క్రమంలో యూపీలో...
Read More..నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య మందు తయారీ ప్రక్రియ మొదలైంది.జూన్ 7 సోమవారం నుండి కృష్ణపట్నంలో ఆనందయ్య మందు అందుబాటులో ఉంటుందని తెలుస్తుంది.అయితే రాష్ట్రంలో అందరికి అందుబాటులో ఉండేలా కేవలం కృష్ణపట్నంలోనే కాకుండా చిత్తూరు జిల్లాలో కూడా ఆనందయ్య మందు తయారు...
Read More..యువ నేత తెలంగాణా ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కే.టి.ఆర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు.ట్విట్టర్ లో ఆస్క్ కే.టి.ఆర్ ప్రోగ్రాం ద్వారా తెలంగాణా ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెబుతారు.ఈ క్రమంలో ఆదివారం వ్యాక్సినేషన్ మీద చర్చ...
Read More..కర్ణాటక సీఎం యడియూరప్పని తొలగిస్తారంటూ వస్తున్న వార్తలపై బీజేపీ నుండి వివరణ వచ్చింది.త్వరలోనే కర్ణాటక సీఎం యడియూరప్ప రాజీనామా చేస్తారని వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు.యడియూరప్ప ను సీఎం గా తలగించే అవకాశం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ...
Read More..తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం 19 జిల్లా కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్స్ లో ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్స్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. జూన్ 7 సోమవారం 19 జిల్లాల్లో 19 డయాగ్నస్టిక్ సెంటర్స్ ఓపెన్ చేయాలని నిర్ణయించారు.కాని ఆ జూన్ 7న ఆ...
Read More..ఒక్కోసారి అదృష్టం మనం తీసే దాకే తలుపు తడుతుంది.మనం వెతికేది మన కాలికే తలుగుతుంది.అలాంటిదే పశ్చిమ యెమన్ మత్స్యారులకు అదృష్టం తలుపు తట్టింది.వేటకు వెళ్లిన వారికి సముద్రంలో మృత తిమింగల కళేబరం కనిపించింది.తిమింగలం కడుపులో అంబగ్రిస్ అనే పదార్ధం ఉంటుందని వారికి...
Read More..కరోనా టైం లో హాస్పిటల్స్ లో ఖాళీలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అయ్యింది.మెరుగైన వైద్య సేవలను అందించేందుకు సరిపడినంత సిబ్బంది తప్పనిసరి అందుకే హాస్పిటల్స్ లో ఉన్న ఖాళీల మీద తెలంగాణా ప్రభుత్వ స్పెషల్ ఫోకస్ పెట్టింది.ఈ క్రమంలో ఇప్పటికే...
Read More..దేశంలో అందరికి వ్యాక్సిన్ అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.అయితే రాష్ట్రాలకు వ్యాక్సిన్ అందించేందుకు ఇతర దేశాల నుండి సాయం అందుతుంది.లేటెస్ట్ గా హరియాణాకు వ్యాక్సిన్ అందించేందుకు ఐరోపాకు చెందిన ఓ చిన్న ద్వీప దేశం మాల్టా ముందుకొచ్చింది.హరియాణాకు స్పుత్నిక్...
Read More..కరోనా నియంత్రణలో అల్లోపతి వైద్యం ఏమాత్రం పనిచేయలేఅని యోగా గురు బాబా రాందేవ్ చేసిన కామెంట్స్ కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.ఇదిలాఉంటే బాబా రాందేవ్ పతంజలి ప్రొడక్ట్స్ నుండి కరోనిల్ అనే మందు కరోనా...
Read More..ట్విట్టర్పై గత కొద్ది కాలంగా పెద్ద దుమారమే జరుగుతోంది.ట్విట్టర్పై కేంద్రం పెట్టిన నిబంధలన విషయంలో చాలా రోజులుగా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి.అయితే ఇప్పుడు సరికొత్త ఫీచర్ను ట్విట్టర్ తెరమీదకు తెచ్చింది.అదే ఎడిట్ ట్వీట్.ఇప్పటి వరకు ఏదైనా ట్వీట్ సెండ్ చేసిన తర్వాత...
Read More..చాలా మందికి పానీపూరి అంటే చాలా ఇష్టం.అది తినాలని ఉవ్విళ్లూరుతుంటారు.యువత ఎక్కువ మంది పానీపూరి తినడం అలవాటు చేసుకుంటారు. లాక్ డౌన్ కు ముందు సాయంత్రం అయితే చాలు ప్రతి రోడ్డుపై పానీపూరి బండి ఉంటుంది.ఆ బండి చుట్టూ గుంపు గుంపులుగా...
Read More..ఇంటి నుంచి రోడ్డు మీదికెళ్లాలంటే భయం.బయటకు వెళ్లినవారు క్షేమంగా తిరిగి ఇంటికి వస్తారన్న నమ్మకం లేదు.కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకెళ్లాలంటే టెన్షన్.పుణ్యక్షేత్రాలనూ దర్శించుకుని వద్దామనుకుంటే ఏమవుతుందోనన్న భయం.పాఠశాలకు వెళ్లిన పిల్లలు ఇంటికి వచ్చేంతవరకు తల్లిదండ్రులలో ఆందోళన.కొత్తగా వాహనం నడప డం నేర్చుకోవాలంటే...
Read More..తమిళనాడు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత కరోనా కట్టడి విషయంలో స్టాలిన్ కీలకంగా వ్యవహరిస్తున్నారు.సీఎం పీఠం ఎక్కిన వెంటనే రెండు వారాల పాటు రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేసిన స్టాలిన్ .రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల విషయంలో గుడ్ న్యూస్ ప్రకటించింది.రాష్ట్రంలో...
Read More..కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబం మొత్తం కరోనా బారిన పడటం తెలిసిందే.భార్యతో పాటు కొడుకుతో సహ స్పీకర్ తమ్మినేని సీతారాం మహమ్మారి కరోనా బారినపడి చికిత్స తీసుకుని కరోనా నుండి కోలుకోవడం జరిగింది. అయితే...
Read More..ప్రకృతిలో జరిగే కొన్ని వింతలు నిజంగా మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.అవి కొందరికి దైవ కార్యంలాగా కనిపిస్తుంటాయి.కొబ్బరికాయలో పువ్వు రావడం, దూడకు రెండు తలలు ఉండటం ఇలాంటి ఘటనలు అనేకం మనం చూస్తూ ఉంటాం.ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే ఓ చోట అందరినీ అబ్బురపరుస్తోంది.అయితే...
Read More..మొసలి నోటికి చిక్కితే.ఇక ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే.వాస్తవానికి ఒక భారీ మొసలి తన 60-110 పళ్ళ కింద 1,700-4000 కేజీల ఒత్తిడిని సృష్టించగలదు.ఆ స్థాయి ఒత్తిడికి బొక్కలు కూడా విరిగిపోయి పిండిలా మారటం ఖాయం.అతి భయంకరమైన దవడల శక్తి తో...
Read More..కొన్ని జంతువుల తెలివి చూస్తే నిజంగా మనకు కూడా అది సాధ్యం కాదనిపిస్తుంది.అంతలా అవి మనకంటే బాగా పనిచేస్తాయి.వాటికి ట్రైనింగ్ ఇవ్వాలే గానీ ఎలాంటి పనులనైనా ఇట్టే చేసేస్తాయి.ఇప్పటికే ఇలాంటి విషయాల్లో కుక్కలు, పిల్లులు చాలా పేరు తెచ్చుకున్నాయి.అయితే ఓ ఎలుక...
Read More..అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది.అసలు నింజగా ఇలా మనకు జరిగితే బాగుండు అనుకుంటాం.ఎందుకంటే ఆ ఘటనలు కొందరికి చాలా లాభం చేకూరుస్తాయి.చాలాసార్లు పొలం పనుల్లో లేదా తవ్వకాల్లో బంగారం, లేదా విగ్రహాలు బయటపడటం మనం చాలానే చూశాం.కానీ...
Read More..ఎడిసన్, న్యూ జెర్సీ: జూన్ 4: అమెరికాలో కూడా గాన గంధర్వుడు ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం పాటలు మరింత మారుమ్రోగేలా చేసేందుకు అమెరికాలో కళావేదిక అనే స్వచ్ఛంద సంస్థ బాలు స్వరఝరి అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసింది.బాల సుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా...
Read More..ఈ సెకండ్వేవ్లో అసలు కరోనా సోకని ఊరే లేదు.అది వెళ్లని ప్రాంతమేలేదు.పట్నం నుంచి పల్లెటూరి దాకా.సిటీ నుంచి అడవి గ్రామాల దాకా అన్ని ఊర్లను కరోనా కమ్మేస్తోంది.కనీసం ఒక్క కేసైనా ఏదో ఒక ఊరిలో ఉండే ఉంటుంది.అదేంటో గానీ కొన్ని ఊర్లల్లో...
Read More..హెలికాప్టర్ షాట్ అనగానే క్రికెట్ ప్రియులకు గుర్తొచ్చే ఒకే ఒక్కపేరు మహేంద్రసింగ్ ధోనీ.ఆయనబ్యాటింగ్కు ఉన్న క్రేజ్ అలాంటిది మరి.అందరికంటే ఆయన బ్యాటింగ్స్టైల్ కాస్త వేరేగా ఉంటుంది.ఎలాంటి యార్కర్లనను అయినా సరేతనదైన స్టైల్లోహెలికాప్టర్ షాట్ ద్వారా బౌండరీ లైన్ అవతల బంతి పడేయడం...
Read More..పక్షులు నీ ఆంగ్లం లో బర్డ్స్ అంటారు.రెండు కాళ్ళు, రెక్కలు కలిగి వుండి ఎగరగలిగే జంతువులే పక్షులు.ప్రపంచ వ్యాప్తంగా 10000 జాతులు పక్షులు వున్నాయి.అక్కడ ఉన్న పర్యావరణం బట్టి వాటి జీవన విధానం మారుతుందటుంది.సుదూర ప్రాంతాలకు వలస పోయి తిరిగి వచ్చే...
Read More..కరోనా సోకకుండా ఉండాలంటే యాంటీబాడీలు చాలా అవసరం కరోనా వైరస్ ను ఈ యాంటీబాడీస్ సమర్ధవంతంగా ఎదుర్కొంటాయి.కరోనా నుండి కోలుకున్న వారిలో.లేదా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఈ యాంటీ బాడీలు ఉంటాయి.అయితే ఇప్పటివరకు దాన్ని కనిపెట్టే విధానం అమలులేదు.కాని ఓ చిన్న...
Read More..కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఢిల్లీలో కొద్దిగా తగ్గిందని ఇక రాబోతున్న థర్డ్ వేవ్ పై ముందుగానే సిద్ధం అవుతున్నామని అన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.సెకండ్ వేవ్ లో రోజుకి 28 వేల కొవిడ్ కేసులు చూశామని.మూడవ దశలో ఇంతకన్నా...
Read More..ఆనందయ్య కరోనా మందుకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా సరే ఆనందయ్య సన్నిహితుడు సంపత్ రాజు చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.ఆనందయ్యకు అండగా ఉంటామని వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు చెప్పారు అయినా సరే ప్రభుత్వం తరపునుండి తగిన సహకారం...
Read More..దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు అదుపులోకి రావడంతో సీ.ఎం కేజ్రీవాల్ లాక్ డౌన్ ను ఎత్తేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది.ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుండగా మరిన్ని సడలింపులు ఇచ్చేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించుకుంది.400 కేసులు కన్నా తక్కువ వస్తున్న టైంలో...
Read More..తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్ లో డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు.రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్స్ లో 19 వైద్య పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సిఎం కే.సి.ఆర్ నిర్ణయించారు.జూన్ 7 నుండి ఇవి...
Read More..ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు.అందరికంటే ఎక్కువ ఆయన్ను మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు.ఎందుకంటే ఆయన ఐపీఎల్లో సన్రైజర్స్ తరఫున కెప్టెన్గా ఆడుతున్నారు.ఇప్పటికే హైదరాబాద్ జట్టుకు ఓ సారి టైటిల్ను కూడా అందించాడు వార్నర్.ఇక ఆయన సోషల్...
Read More..ఇటీవల కరోనా కట్టడి పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన తమిళనాడు ముఖ్యమంత్రి తాజాగా మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలలో కేసులు కట్టడి లోకి వచ్చే...
Read More..ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం.సెకండ్ వేవ్లో అయితే పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయి.ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని దేశాలు కఠిన నియమ, నిబంధనలు అమలు చేస్తున్నాయి.ఇతర దేశాల్లో నుంచి వచ్చిన వారికి...
Read More..ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచంలో ఏ మూలన ఏ సంఘటన జరిగినా సెకండ్ల వ్యవధిలోనే ప్రపంచం మొత్తం ఆ వార్త ఇట్లే తెలిసిపోతుంది.ముఖ్యంగా సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగించి ఎన్నో రకాల వీడియోలను అలాగే ఈ సంఘటనకు సంబంధించి వార్తలు...
Read More..ఈ మధ్య ప్రకృతి వైపరీత్యాలు కాస్త ఎక్కువగానే జరుగుతున్నాయి.ఇటీవల మెక్సికో లో భూమి పై ఓ సింక్ హోల్ కనిపించింది.క్రమం క్రమం గా అది పెద్దదై స్థలాన్ని మింగేస్తోంది.భవనాలను కూడా మింగేసేలా స్థలాన్ని ఆక్రమించేసుకుంటోంది.దీనిని చూసి స్థానిక మెక్సికన్ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.గత...
Read More..కరోనా సెకండ్ వేవ్ ఉప్పెనలా విజృంభిస్తోంది.ఇప్పుడు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిపై ప్రభావం చూపిస్తుంది.ఇలాంటి సమయంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం.ఇందుకోసం సామాజిక దూరం పాటిస్తూ వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి.కానీ అలా ఇంటిపట్టున ఉండటం వల్ల ఇప్పుడు...
Read More..సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ సంచలన కామెంట్స్ చేశారు.సమాజంలో వేగంగా మారుతున్న మౌలిక వసతులు మెరుగు పరచాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.ఆధునిక వసతులతో కోర్టు సముదాయాలు నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ సృష్టిస్తున్న...
Read More..వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఐడీ తనని అరెస్టు చేసిన సమయంలో ఫోన్ తీసేసుకున్నరని దానిలో విలువైన సమాచారం ఉందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా రఘురామకృష్ణం తరపు న్యాయవాది ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ కు లీగల్ నోటీసులు ఇచ్చారు.ఏపీ...
Read More..లాక్ డౌన్ ఎఫెక్ట్ మామూలుగా లేదు.కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్ డౌన్ అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది.లాక్ డౌన్ ఎఫెక్ట్ శుభకార్యాలపైనా పడింది.మరీ ముఖ్యంగా పెళ్లిళ్లపై బాగా పడింది.లాక్ డౌన్ కారణంగా జరగాల్సిన వివాహాలు అగిపోయాయి.దీంతో పెళ్లి...
Read More..ఒక తల్లి తన ఐదేళ్ల కొడుకును యాక్సిడెంటల్గా కాల్చేసిన ఘటన టెక్సాస్ నగరంలో బయటపడింది.హూస్టన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ యువతి వీధి కుక్కను కాల్చాలనుకుంది.కానీ ఆ బుల్లెట్ కుక్కకు బదులుగా, ఆమె సొంత కొడుకును తాకింది.24 ఏళ్ల ఏంజెలియా...
Read More..అప్పుడప్పుడు కొన్ని వార్తలు, విశేషాలు మనకు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంటాయి.అందులో జరిగిన విషయాలు చూస్తుంటే మనకు కూడా అలాంటి లక్ తగిలితే బాగుండు అని అనుకుంటాం.అసలు నిజంగా ఇలాంటి విషయాలు ఇంత తేలిగ్గా ఎలా జరుగుతాయా అని అందరం ఆశ్చర్యపోతూ ఉంటాం.ఇక...
Read More..ధోనీ అంటే పరిచయం అక్కర్లేని పేరు.ఆయనకు క్రికెట్ చరిత్రలో సెపరేటు క్రేజ్ ఉంది.ఇప్పటికీ ఆయన పేరు వింటేనే కోట్లాదిమంది క్రికెట్ ప్రేమికులు పులకరించిపోతుంటారు.ధోనీ రిటైర్డ్ అయినప్పటికీ ప్రస్తుతం ఐపీఎల్లో ఆడుతున్నాడు.అయితే ఇప్పుడు ఐపీఎల్కు కాస్త విరామం దొరకడంతో ఈ సమయాన్ని ధోనీ...
Read More..కరోనా మహమ్మారి చేస్తున్న విలయతాండవం తెలిసిందే.అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు.కరోనా బాధితులకు కొవిడ్ వైద్యం, ఆక్సీజన్, వ్యాక్సిన్ సదుపాయాలను అందించేందుకు దాతలు విరాళాలు ఇవ్వాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.సిఎం పిలుపు మేరకు ఇప్పటికే...
Read More..ఇండియాలో మరో కరోనా వ్యాక్సిన్ రాబోతుంది.హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ ఇ ఫార్మా కంపెనీ నుండి కోర్బెవాక్స్ కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది.ఈ ఫార్మా కంపెనీ కేంద్రం అనుమతుల కోసం ఎదురుచూస్తుంది.అయితే ఈ వ్యాక్సిన్ అనుమతి వస్తే అత్యంత తక్కువ రేటు...
Read More..ఇండియాలో నెట్వర్క్ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది.ఏ స్థాయిలో అయితే టెక్రాలజీ డెవలప్ అవుతుందో అదే స్థాయిలో వివాదాలు కూడా తలెత్తుతున్నాయనే చెప్పాలి.ఇందుకు నిదర్శనమే దేశంలో 5జీ నెట్వర్క్.ఇప్పటి వరకు మన దేశంలో ఉన్న 4జీ నెట్వర్క్ పరిధిని దాటి5జీ నెట్వర్క్...
Read More..కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుకి ఔషధ చక్ర పేరు పెట్టారు.ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ లభించిన ఈ మందుని ఈ నెల 7 నుండి ప్రజలకు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు.అయితే ఈ ఔషధానికి ఔషధ చక్ర పేరుతో పంపిణీ చేస్తారని తెలుస్తుంది.ఎమ్మెల్యే...
Read More..ఈ భూమి మీద పేరుకు మనుషులుగా బ్రతుకుతున్నాం గానీ, అడవిలో జంతువులే నయం.ఎలాంటి కల్మషం లేకుండా, కుట్రలు కుతంత్రాలకు దూరంగా జీవిస్తాయి.వాటికి అంటూ ముట్టు అంటూ నియమాలేవి ఉండవు.కానీ మనుషులుగా పుట్టిన మనకు ఎన్నో ఆంక్షలు. ఇక మనిషిలో అవయవాలన్ని బాగున్నంత...
Read More..అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమల హరీస్ ప్రధాని మోడీ కి ఇటీవల ఫోన్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఫోన్లో దేశంలో కరోనా పరిస్థితిపై అదేవిధంగా దౌత్య సంబంధాల గురించి చర్చించడం జరిగింది.కాగా వ్యాక్సిన్ విషయంలో రెండు దేశాలు.పరస్పరం సహకరించుకుంటూ రీతిలో పనిచేయాలని...
Read More..కరోనా వైరస్ పై మొదటి నుండి అమెరికా మాజీ అధ్యక్షుడు ఇది చైనా వైరస్ అంటూ నామకరణం చేసి చైనాలో వూహాన్ ల్యాబ్లోనే సృష్టించినట్లు ఆరోపించడం తెలిసిందే.కావాలని ప్రపంచంలోకి చైనా పంపింది అంటూ అప్పట్లో తాను చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమైనవి...
Read More..జియోటీవీ అంటే తెలియని వారుండరు.చాలామంది దీన్నే ఎక్కువగా వాడుతుంటారు.నెట్ స్పీడ్గా ఉంటుందని, వీడియోలు క్లారిటీగా ఉంటాయని చాలామంది దీన్నివాడుతుంటారు.అయితే ఇప్పటి వరకు దీన్ని మొబైల్ ఫోన్లలో మాత్రమే చూసేవాల్లు.కానీ దీన్ని ల్యాప్టాప్, లేదా టీవీకి ఎలా కనెక్షన్ ఇచ్చుకుని వాటిల్లో చూడాలో...
Read More..మహిళలు తమకు నచ్చినా దుస్తులను లేదా కంఫర్ట్ గా ఉండే దుస్తులను ధరించడానికి ఇష్టపడతారు.అయితే కొన్ని సార్లు మహిళలు ధరించిన దుస్తులపై విమర్శలు వస్తుంటాయి.కొన్ని చోట్ల ఇలాంటి దుస్తులు మాత్రమే మహిళలు ధరించాలి అనే నిబంధనలు కూడా పెడతారు.అయితే తాజాగా డ్రెస్సింగ్...
Read More..గంగూలికి క్రికెట్ చరిత్రలో ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఆయన ఇండియన్ క్రికెట్లో ఓ లెజెండ్.ఇప్పటికీ క్రికెట్ చరిత్రలో దాదా అంటే కోట్లాది మంది అభిమానులు మురిసిపోతూనే ఉంటారు.అంతలా ఆయన క్రికెట్ను ప్రభావితం చేశారు.ఎన్నో అవార్డులు, రికార్డులను ఆయన తన పేరిట...
Read More..ఆన్లైన్ షాపింగ్ లో మనకు అప్పుడప్పుడు ఎన్నో వింతలు, వివేషాలు కనపడుతూ ఉంటాయి.వస్తువుల ధరల్లో ఒక్కో ప్లాట్ ఫామ్లో ఒక్కో ధరలు కనిపిస్తూ ఉంటాయి.ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి.ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి రావడం కూడా మనం అనేకం చూస్తూనే...
Read More..దేశంలో కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన విలయతాండవం అంతా ఇంతా కాదు.సామాన్యుడు మొదలుకొని సెలబ్రిటీల వరకు అందరూ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ప్రభుత్వాలకు కరోనా సెకండ్ వేవ్ కంటి మీద కునుకు లేకుండా చేసింది.అయితే ప్రస్తుతం తగ్గుముఖం పడుతూ ఉండటం మరో...
Read More..సిరిగన్నడగా పేరొందిన కన్నడ పురాతన ద్రావిడ భాషలలో ఒకటి.అన్ని మాండలికాలతో కలుపుకొని సుమారు 5 కోట్ల మంది మాట్లాడే ఈ భాష భారత దేశ దక్షిణాది రాష్ట్రాలలో పెద్ద రాష్ట్రమైన కర్ణాటక యొక్క అధికార భాష.దక్షిణ భారత దేశంలో తెలుగు, తమిళ్...
Read More..తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓ యూట్యూబ్ ఛానల్ యాంకర్ వ్యతిరేకంగా వార్తలను ప్రసారం చేస్తూ ఉంటాడు.అతడిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.అతడిని అరెస్ట్ చేసి సివిల్ జడ్జి ముందు హాజరు పరచగా.జడ్జి అతడికి 14 రోజుల రిమాండ్...
Read More..ఓ పక్క అల్లోపతిలో కరోనాని నియంత్రించేందుకు డాక్టర్లు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటే మరోపక్క ఆయుర్వేదం, సిద్ధ వైద్యంతో కూడా కరోనాని అరికట్టవచ్చని కొందరు నిరూపిస్తున్నారు.ఇప్పటికే కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు బాగా పనిచేస్తుందన్న విషయం తెలిసిందే.కృష్ణపట్నంలో అందరు ఆనందయ్య మందుని నమ్ముతున్నారు.ఇక...
Read More..లాక్ డౌన్ కారణంగా బయట మద్యం దొరకడం లేదని ఓ తండ్రీ కొడుకులు యూట్యూబ్ లో చూసి ఇంట్లోనే మద్యం తయారు చేయడం ప్రారంభించారు.మొదట్లో వారి కోసమే తయారు చేసుకున్నా ఆ తర్వాత ఇతరులకు కూడా అమ్మడం మొదలెట్టారు.దీంతో పోలీసులకు సమాచారం...
Read More..ఏపీలో పారిశుద్ధ్య కార్మీకులు ఈ నెల 14, 15 తేదీల్లో సమ్మెకి దిగనున్నారు.తమ సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె బాట పడుతున్నారు.రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణకు ఈ మేరకు నోటీసు అందించారు.కరోనా టైంలో విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మీకులు...
Read More..సాధారణంగా పిల్లలు చేసే పనులు చాలా ఆనందాన్ని ఇస్తాయి.పిల్లల మాటలు, చేష్టలు చూసి ఎవరికైనా ముచ్చటేస్తుంటుంది.అయితే ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తోంది.సెకండ్ వేవ్ వెళ్లిపోయి థర్డ్ వేవ్ వచ్చేసింది.ఈ సమయంలో కరోనా పిల్లలపై, గర్భిణులపై ప్రభావం చూపుతుందని, అందుకే పిల్లల్ని జాగ్రత్తగా...
Read More..తెలంగాణాలో బీజేపీలోకి మరో కీలక అభ్యర్ధి చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే టీ.ఆర్.ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ త్వరలో కాషాయ పార్టీ కండువ కప్పుకుంటారని తెలుస్తుంది.ఈటల రాజేందర్ తో పాటుగా ఏనుగు రవీందర్ మరో ఐదుగురు బీజేపీలోకి వెళ్తున్నారని...
Read More..అడవి జంతువులు తమ ప్రాంతాల్లో వాటి నిజమైన స్వభావాన్ని చూపుతూ చేసే కొన్ని పనులు చాలా మందికి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి.ముఖ్యంగా కోతులు, చింపాంజీలు చేసే, ఒరాంగ్ ఉటాన్లు జూపార్కుల్లో చేసే చిలిపి చేష్టలు వింతగా ఉంటాయి.ఎలుగుబంట్లు కూడా వింత ప్రవర్తనతో...
Read More..ఒడిశాకు చెందిన ఓ కుర్రాడు అద్భుతం చేశాడు.వినూత్న పద్దతులలో సైకిల్ ను తయారు చేశాడు.గతంలో ప్రతి ఇంటి వద్ద సైకిల్ ఉండేది.పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ సైకిల్ పైనే తమ ప్రయాణాలను చేసేవారు.ఆ తర్వాత మోటార్ బైక్ లు, కార్లు...
Read More..కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కర్ణాటకలో అధికంగా ఉంది.రోజు రోజుకి కేసులు పెరుగుతున్నయి ఈ క్రమంలో కర్ణాటకలో లాక్ డౌన్ విధించారు.మే 24 నుండి కఠినమైన నిబంధనలు పెట్టింది.జూన్ 7 వరకు లాక్ డౌన్ ప్రకటించింది.అయితే కేసులు తగ్గుముఖం పట్టని కారణంగా...
Read More..దేశంలో నిరుద్యోగం ఏ స్దాయిలో ఉందో ఉద్యోగం కోసం ఎదురుచూసే వారిని అడిగితే తెలుస్తుంది.ప్రస్తుత పరిస్దితుల్లో పెద్ద పెద్ద చదువులు చదివిన వారు సైతం ఉద్యోగాలు లేక అలమటిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఏ ఉద్యోగానికైనా నోటిఫికేషన్ పడితే చాలు భారీ సంఖ్యలో...
Read More..రిలయన్స్ జియో నుండి మరో బంపర్ ఆఫర్ వచ్చేసింది.రిలయన్స్ జియో అతి తక్కువ ధరకే 5జి స్మార్ట్ ఫోన్ ను తీసుకువస్తుంది.ఈ నెల 24న జరిగే వార్షిక వాటాదారుల మీటింగ్ లో రిలయన్స్ జియో 5జి లాంచ్ చేయబోతున్నారని తెలుస్తుంది.రిలయన్స్ నుండి...
Read More..కృష్ణపట్నం ఆనదయ్య కరోనా మందుపై ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.ఆనందయ్య తయారు చేసిన ఐదు మందుల్లో నాలుగు మందులకు ఆయుష్ నివేదిక అందించింది.అయితే కంటిమందు మీద మాత్రం తమ నివేదిక అందించలేదు.ఆననయ్య మందు మీద గురువారం ఏపీ...
Read More..కేరళ, కర్ణాటక రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న కే.ఎస్.ఆర్.టి.సి లోగో వివాదం ఎట్టకేలకు ముగిసింది.ఏడేళ్లుగా జరుగుతున్న ఈ వివాంలో కేరళ విజయం సాధించింది.కే.ఎస్.ఆర్.టి.సి లోగో కేరళకే చెందుతుందని ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ తీర్పు ఇచ్చింది.ఇకపై కే.ఎస్.ఆర్.టి.సి లోగో కేరళ ఆర్టీసీకే చెందుతుందని కేంద్ర...
Read More..దేశంలో ఎక్కువగా మరణాలు సంభవిస్తున్న వాటిలో వివాహేతర సంబంధం అనే చర్య పాత్ర కూడా ముఖ్యంగా ఉందన్న విషయం తెలిసిందే.ఇప్పటికి ఇలా వివాహేతర సంబంధం కొనసాగించడం పెద్ద అపరాధం.చాలా తప్పు అని పవిత్రంగా జీవించాలని కోరుకునే వారు భావిస్తున్నారు. కానీ మారిన...
Read More..కరోనా ప్రస్తుత వేవ్ చాలా రాష్ట్రాల్లో తీవ్ర సమస్యలకు కారణం అవుతోంది.ఒకవైపు రోగులకు చికిత్స అందించడానికి వనరుల కొరత వేధిస్తుంటే, మరోవైపు కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు చేయడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లోని చాలా జిల్లాల్లో మృతుల అంత్యక్రియల కోసం...
Read More..రాజకీయ నాయకులు తాము ఇచ్చిన మాటలు, హామీలు నెరవేర్చకపోతే ప్రజలు ఆగ్రహజ్వాలలతో రగిలిపోతారు.నిరసనలు చేస్తూ తమ వ్యతిరేకతను చాటుకుంటారు.కొందరు అయితే విభిన్నంగా నిరసన తెలిపి తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తారు.నవ్జ్యోత్ సింగ్ సిద్ధు వృత్తిరీత్యా క్రికెటర్ మరియు పంజాబ్ రాష్ట్ర పర్యాటక, సాంసృతిక...
Read More..ఈ రోజుల్లో జీ మెయిల్ వాడని వ్యక్తులే ఉండరు.ప్రతి ఒక్కరికి ఇది నిత్య అవసరంగా మారిపోయింది.మనం ఎవరికైనా ఏదైనా డాక్యుమెంట్గానీ లేదంట రెస్యూమ్లాంటివి పంపాలంటే మెయిల్ మాత్రమే గుర్తొస్తుంది.అంతలా అది మనల్ని ప్రభావితం చేసింది.అయితే ఇప్పుడు ఆ మెయిల్లో కొన్ని కొత్త...
Read More..కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఐపీఎల్ 2021 అర్ధాంతరంగా నిలిచిన విషయం తెలిసిందే.అయితే ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్లను సెప్టెంబర్ 18 నుంచి నిర్వహించే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు.ఇప్పటికే ఈ ఐపీఎల్ టోర్నీని యూఏఈకి తరలించిన విషయం...
Read More..మొబైల్కు చార్జింగ్ అనేది మనందరికీ ఉన్న ఒక సమస్య.దానికి చార్జింగ్ పెడితే 100శాతం ఎక్కాలంటే కనీసం రెండు గంటలైనా పడుతుంది.అంతసేపు మొబైల్ చేతిలో లేకుండా ఉండాలంటే మనకు చిరాకొస్తుంది.అసలే ఫోన్లేకుండా మనకు ఎలాంటి టైమ్పాస్ కాదాయె.ఇలాంటి మన చిన్నిచిన్న ప్రాబ్లమ్స్ను దృష్టిలో...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నుండి కోలుకున్న తర్వాత బ్లాక్ ఫంగస్ బారిన పడుతూ అనేకమంది అవస్థలు పడుతున్నారు.ఉన్న కొద్ది ఫంగస్ కేసులు పెరుగుతూ ఉండటంతో ప్రభుత్వ యంత్రాంగంలో టెన్షన్ నెలకొంది.మొదటి లో కృష్ణా జిల్లాలో అత్యధికంగా బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడగా...
Read More..చెస్లో మనకు వినిపించే ఒకే ఒక్క పేరు కోనేరు హంపి.ఇప్పటికే ఎన్నో వరల్డ్ రికార్డులను సాధించి తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు.ఆయన పోటీలోకి దిగితే అవతలి వాళ్లు తడబడాల్సిందే.అలాంటి వ్యక్తి ఇప్పుడు మరో ఘటన సాధించాడు.2022లో జరిగే ప్రపంచ...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొద్దికొద్దిగా తగ్గుతున్న సంగతి తెలిసిందే.రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కర్ఫ్యూ నిర్ణయం బాగా పని చేస్తుందని చెప్పవచ్చు.పాతిక వేలకు పైగా రోజుకు కొత్త కేసులు నమోదు అయ్యే పరిస్థితి ప్రస్తుతం రోజు 10,000 కేసులు కి...
Read More..వ్యాక్సిన్ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానంపై విపక్షాలు మండిపడుతున్న సంగతి తెలిసిందే.దేశంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడటానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలు అనే మమతా బెనర్జీ మరియు ఇంకా చాలా మంది జాతీయ స్థాయి నాయకులు అదే...
Read More..పెళ్లి అంటే నూరేళ్ళ పంట అని మనకు వూహ తెలిసిన దగ్గర నుంచి మనం అంటున్న- వింటున్న మాట.ప్లాస్టిక్ కుర్చీలు, పేపర్ ప్లేట్ లు, షామియానాలు, కిరాయికి ముత్తైదువులు, కాంట్రాక్టు వంటకాలు, పెళ్లి ప్యాకేజి పేరు తో అంతా అరువు తెచ్చుకున్న...
Read More..ఒకప్పుడు గ్రహాంతర వాసుల గురించి చాలా చర్చలు జరిగేవి.వాళ్లు భూమిపై తిరుగుతున్నారంటూ అనేక పుకార్లు షికారు చేశాయి.అయితే గత కొన్నేళ్లుగా దీనిపై కాస్త పుకార్లు తగ్గాయి.కానీ ఇప్పుడు మళ్లీ అలాంటి వార్తే ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.అయితే ఇప్పటి వరకు గ్రహాంతర...
Read More..ప్రస్తుత దేశ వ్యాప్తంగా కరోనా పెద్ద ఎత్తున విజ్రుంభిస్తోంది.దేశ వ్యాప్తంగా కరోనా పెద్ద ఎత్తున విజ్రుంభిస్తున్న పరిస్తితులలో ఎన్ని రకాల కఠిన చర్యలు తీసుకున్నా కరోనా విజ్రుంభణ ఏమాత్రం తగ్గడం లేదు.మొదటి వేవ్ లో కరోనా కేసులు భారీగా నమోదైనా,మరణాలు మాత్రం...
Read More..దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.నిత్యం లక్షలాది మంది ఈ మహమ్మారి బారిన పడుతుండగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.అయితే ఇటీవల కాలంలో భారీగా పెరిగిన కేసులు కాస్త కొంత తగ్గుముఖం పట్టాయి.కాగా మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.దేశంలో కరోనా...
Read More..కరోనా లాంటి మహమ్మారులు మనుషుల ఆరోగ్యాలపై నేరుగా చూపించే ప్రభావం కంటే యావత్ మానవాళిపై మానసికంగా చూపించే ఎఫెక్ట్ తీవ్రమైనది.అందుకే కొవిడ్ విలయాన్ని ఎదుర్కోడానికి మానసిక బలం ఎంతో అవసరమని డాక్టర్లు చెబుతుంటారు.కాబట్టి నేటి రోజులలో చాలా మంది తమ టైంని...
Read More..ఈ మధ్య కాలంలో కొందరు కేటుగాళ్లు సోషల్ మీడియా మధ్య మాలను ఉపయోగించుకుంటూ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు.అంతేగాక మరి కొందరు యువతులు కూడా ఆన్ లైన్ వ్యభిచారం పేరుతో డబ్బులను వసూలు చేస్తూ యువకులను ముంచేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే సత్యం...
Read More..కరోనా టైం లో శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య తగ్గింది.కరోనా తీవ్రత ఉదృతంగా ఉన్న సమయంలో శ్రీవారి దర్శన టికెట్లను తగ్గించారు.కరోన తీవ్రత దృష్ట్యా ఈ నెలలో కూడా శ్రీవారి టికెట్లను తగ్గించామని ఈవో ధర్మారెడ్డి అన్నారు.5 వేల టికెట్లు...
Read More..కరోనా సెకండ్ వేవ్ ప్రభావం మహారాష్ట్రలో బాగా చూపిస్తుంది.వేల కొద్దీ కేసులు వస్తున్న మహారాష్ట్రలో గ్రామాల్లో కరోనా కట్టడి కోసం వినూత్న ప్రక్రియ చేపడుతుంది.గ్రామాల్లో కరోనా నియంత్రణని కోసం వినూత్న పోటీ ప్రవేశపెట్టింది.కరోనా ఫ్రీ విలేజ్ ఏర్పాటు చేస్తే ఆ విలేజ్...
Read More..ఓ పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాక్సిన్సేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తుండగా మరోపక్క కొందరు వ్యాక్సిన్ వేసుకునేందుకు నిరాకరిస్తున్నారు. కొవిడ్ టీకా వేసుకునేందుకు వెనుకాడుతున్న ఉద్యోగులను దారిలో పెట్టేందుకు ఆ యంత్రాంగం కొత్త రూల్ ని ప్రవేశపెట్టింది.ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకోరో వారికి...
Read More..మనిషి జీవితంలో చివరి దశ మరణం.అది ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఊహించడం చాలా కష్టం.ఈ మరణం మనిషిలో స్వార్ధాన్ని కూడా పెంచి పోషిస్తుంది.ఎవరినైన అడిగి చూడండి నాకోసం నువ్వు మరణిస్తావా అని.చివరికి కట్టుకున్న భార్య అయినా, కన్న కొడుకు అయినా...
Read More..కోవిడ్ ఒక మనిషి ప్రాణాన్ని ఎన్ని విధాలుగా అయినా తీయవచ్చని నిరూపిస్తుంది.మనిషిలో ఉన్న రోగనిరోధక శక్తిని ధ్వంసం చేస్తూ ఒక్కో అవయం మీద తన ప్రతాపాన్ని చూపిస్తూ చిట్టచివరికి ప్రాణాలు పోవడానికి కారణం అవుతుంది. ఇప్పటికే మెదటి వేవ్, రెండో వేవ్...
Read More..మానవును జీవన విధానం, అభివృద్ధి ఊహించనంతలా మారిపోయింది.నిప్పుకోసం కొట్టుకునే స్దాయి నుండి నిప్పు పెట్టేస్దాయికి చేరుకున్నాడు మనిషి.అయినా ఆశ చావదం లేదు.సకల సౌకర్యాలు అనుభవిస్తూ ఈ ప్రకృతిని నాశనం చేశాడు. ఇది చాలదన్నట్లుగా అంతరిక్షంలో కూడా మకాం పెట్టడానికి అడుగులు వేస్తున్నాడు.ఇన్ని...
Read More..పెళ్ళిలో సంబరాలు చేసుకోవడం కామన్ అయితే కొందరు అత్యుత్సాహంతో మారణాయుధాలతో సంబరాలు చేసుకుంటారు.కొందరు తల్వార్లు తిప్పుతూ ప్రదర్శన చేస్తే, మరికొందరు ఏకంగా గన్ తో గాల్లోకి కాల్పులు జరుపుతుంటారు.గతంలో ఇటువంటి ఘటనలు చాలానే జరిగాయి.ఇక తాజాగా ఓ వధువు తన పెళ్ళిలో...
Read More..అడవి జంతువులకు కోపం తెప్పిస్తే అవి చేసే పనులు ప్రాణాల మీదకు తెస్తాయి.ఇప్పటికే ఇలాంటి ఘటనల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.ఇక జంతువుల కోపానికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే అనేకం వైరల్ అయ్యాయి.ఇక ఇప్పుడు కూడా ఇలాంటి వీడియోనే ఒకటి నెట్టింట...
Read More..పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో ఆశ్రమం మెడికల్ కాలేజీలో తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పాలెం గ్రామంకు చెందిన యువ వైద్యురాలు కోవిడ్ బారినపడి మరణించడం జరిగింది.ఆశ్రమం కాలేజీలో ఎంబీబీఎస్ చదువు పూర్తి చేసి కరోనా రోగులకు సేవలందిస్తూ...
Read More..దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండటంతో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ లు, కర్ఫ్యూలను అమలు చేస్తున్నారు.కరోనా కట్టడికై కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో కూడా లాక్ డౌన్, కర్ఫ్యూలు అమలులో ఉన్న విషయం తెలిసిందే.అయితే ఆంక్షల్లో భాగంగా ఏదైనా...
Read More..కొన్ని కొన్ని సార్లు వాహనాలు డ్రైవింగ్ చేసే వాళ్లను చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంటుంది.కొందరు ట్రక్కులను వేగంగా నడుపుతుంటారు మరికొందరు అటూ ఇటూ తిప్పుతూ ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తారు.ఇలా వాళ్లు నడిపే టప్పుడు వీడియో తీస్తే అవ్వి ఈజీగా లక్షల్లో వ్యూస్...
Read More..ప్రేమకు హద్దు అంటూ ఏదీ లేదు.మనం రకరకాల ప్రేమ కథలు సినిమాలల్లో చూసుంటాం.మన స్నేహితుల ప్రేమకథలను వింటుంటాం.అయితే వాటిలో కొన్ని ప్రేమకథలు విచిత్రంగా ఉంటాయి.కొన్ని వింతగా ఉంటాయి.ప్రేమకు వయసుకూ తేడా లేకుండా ప్రేమ పడటం చాలానే వినుంటాం.అలాంటి ఓ ప్రేమకథే ఇక్కడ...
Read More..తల్లిదండ్రులు పిల్లలపై కోప్పడటం అనేది కామన్.అలా అని పిల్లలు వారి కోపాన్ని అర్థం చేసుకోవాలి గానీ ద్వేషాన్ని గానీ, కోపాన్ని గానీ పెంచుకోకూడదు.అలా చేస్తే చాలా నష్టపోతారు.ఎందుకంటే తల్లిదండ్రులు ఏది చేసినా పిల్లల కోసమ కదా.కానీ ఓ పిల్లాడు మాత్రం అమ్మ...
Read More..కుక్కలంటే కొందరికి ప్రాణం.తమ ఇళ్లలో మనుషుల లాగే వాటినీ ట్రీట్ చేస్తారు.ఆ ప్రేమ కొద్దీ వాటిని తమతోపాటే ఉంచుకుంటారు.చాలా ఇళ్లలో కుక్కలు కూడా బెడ్రూంలో పడుకుంటాయి.డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తాయి.ఇక వాకింగ్, జాగింగ్లో కుక్కలను వెంట తీసుకెళ్లడం సహజం.విశ్వాసానికి మారుపేరు...
Read More..ఇంట్లో ఎవరికైనా కరోనా సోకితే వారు వాడుతున్న బాత్ రూమ్ ను ఇతరులు వాడకూడదని నిపుణులు సూచిస్తున్న విషయం తెలిసిందే.ఇలాంటి సమయాల్లో ఇంట్లో ఒకే బాత్రూమ్ ఉన్నవాళ్లు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.అయితే ఇళ్లల్లోనే కాకుండా ఆస్పత్రుల్లో అటాచ్ బాత్రూమ్ లు, సెపరేట్...
Read More..మనం ఏదైనా ఇంట్లో రెంట్ కి ఉన్నప్పుడు వాటర్ ప్రాబ్లమ్, లేదా ఇతర సమస్యలు ఎదురవుతుంటాయి.అలాంటి సమయాల్లో ఆ ఇంటి యజమానితో సమస్య గురించి చెప్పి.బాగుచేయించుకుంటాం.ఎప్పుడైనా మనం అద్దె కట్టకపోతే వారు మన సమస్యలను తీర్చడానికి ఆసక్తి చూపించకపోవచ్చు.తాజాగా ఓ అద్దె...
Read More..భారత్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది.రోజువారీ కేసులు లక్షల్లో నమోదవుతుండగా.వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి.చాలా మంది తమ కుటుంబ సభ్యులను, స్నేహితులను, బంధువులను కరోనా మహమ్మారి కారణంగా కోల్పోతున్నారు.ఇక కొన్ని చోట్ల అమానుష ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి.కరోనా సోకితే ఇంట్లోకి రానివ్వకపోవడం, కరోనా...
Read More..కరోనాని కట్టడి చేయడంలో అల్లోపతి వైద్యం ఫెయిల్ అయ్యిందని ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.కరోనా పాండమిక్ టైం లో రాత్రింబవళ్లు కష్టపడుతున్న డాక్టర్స్ ను అల్లోపతిని కించపరచేలా బాబా రాందేవ్ చేస్తున్న వ్యాఖ్యలపై...
Read More..తమ కస్టమర్స్ ను మరింత ఎట్రాక్ట్ చేసేందుకు టెలికాం కంపెనీలు కొత్త కొత్త ప్లాన్స్ అందుబాటులోకి తెస్తున్నారు.ఈ క్రమంలో జియో కూడా మరో ప్లాన్ కస్టమర్స్ కు అందించింది.జియో మాత్రం ఇదివరకు ఉన్న తన పాత ప్లాన్ ను కొద్దిపాటి మార్పులతో...
Read More..కరోనా నియంత్రణకు చైనా సిద్ధం చేసిన సినోవాక్ వ్యాక్సిన్ కు డబ్ల్యూహెచ్ఓ అనుమతి లభించింది.అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.18 ఏళ్లు పై బడిన వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వొచ్చని ప్రకటించింది.చైనా తయారు చేసిన ఈ వ్యాక్సిన్...
Read More..కరోనా ప్రతి వారికి ఎన్నో ఇబ్బందులు కలిగిస్తున్న సంగతి తెలిసిందే.ఈ వైరస్ వల్ల గత సంవత్సర కాలం నుండి స్కూళ్లు, కాలేజీలు బంద్ ఉన్నాయి.దీని వల్ల విద్యార్ధులు ఎంతగానో నష్టపోతున్నారు.ఇక ప్రైవేట్ పాఠశాలలు అయితే క్లాసులు జరగకున్నా,ఆన్లైన్ క్లాస్ల పేరిట అందిన...
Read More..ఓ చేతిలో బీరు పట్టుకుని యోగా చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.యువత బీరు తాగుతూ యోగా చేస్తుండడం హాట్ టాపిక్ అయ్యింది.నలుగురితో కలిసి హాయిగా బీరు సిప్ చేస్తూ యోగా చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.దీనికంతటికీ...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య నాటు మందుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం తెలిసిందే.దీంతో రెండు మూడు రోజుల్లో తన మెడిసిన్ అందుబాటులోకి తీసుకు వస్తానని ఇటీవల ఆనందయ్య మీడియాతో తెలపడం జరిగింది.ఈ క్రమంలో బంపర్ ఆఫర్ ప్రకటించారు...
Read More..పంజాబ్ బ్యాట్స్మన్ శుభ్మన్ గిల్ ఒక్కసారిగా హీరో అయ్యాడు.దిగ్గజ బ్యాట్స్మన్ సచిన్ టెండూల్కర్ గారాల పట్టి సారా టెండూల్కర్తో గిల్ డేటింగ్లో ఉన్నాడన్న వార్తలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి.గత ఐపీఎల్లో కోల్కతా ఆటగాడైన గిల్ ఫీల్డింగ్ విన్యాసాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి దానికో...
Read More..ప్రపంచంలోనే జనాభాలో నంబర్ వన్గా ఉన్న చైనా కీలక నిర్ణయం తీసుకుంది.జనాభా నియంత్రణకు ఒకప్పుడు ఒక్కరిని మాత్రమే కనాలని కఠిన నిబంధనలు తీసుకొచ్చింది.ఆ తర్వాత దానిని సవరిస్తూ ఇద్దరిని కనొచ్చు అంటూ కొత్త రూల్ తెచ్చింది.ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీలో మార్పులు...
Read More..సాధారణంగా భార్యాభర్తల అన్నాక గొడవలు రావడం సర్వసాధారణం.ఒక్కోసారి ఆ గొడవలే కాస్త పెద్దదిగా మారి చివరికి ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా లేకపోలేదు.ఇలాంటి సంఘటనలు మనం తరుచు చూస్తూనే ఉంటాం.అయితే తాజాగా రష్యాకు చెందిన ఒక జంట గొడవ పడుతూ చివరికి...
Read More..మాటలతో పాటు వేసుకునే బట్టలు కూడా ఆకట్టుకోవాలి.ముఖ్యంగా మహిళల డ్రస్సింగ్.ఆఫీస్ వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేయాలి.ఫ్రెష్ లుక్ తీసుకురావాలి.స్టయిల్ ఎప్పటికప్పుడు అప్ డేట్ కావాలి.అంతేకానీ ఇంకా అవే పాతకాలం బట్టలు వేసుకుని రావడం వల్ల మనమీద ఇంప్రెషన్ సహోద్యోగుల్లో రానురాను తగ్గిపోతుంది.మనం వేసుకునే...
Read More..దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండటంతో మొన్నటివరకూ కఠినంగా లాక్ డౌన్ అమలు చేయడం జరిగింది.రాష్ట్రంలో ప్రజలు ఎవ్వరు రోడ్డు మీదకు రాకుండా ఎక్కడికక్కడ ఆంక్షలు కఠినంగా అమలులోకి తీసుకొచ్చి ప్రజలను ఇళ్లకే పరిమితం చేసింది...
Read More..కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరికీ ఆపద్బంధవుడుగా కనిపిస్తున్న రియల్ హీరో బాలీవుడ్ విలన్ సోనూ సూద్.కేవలం వ్యక్తులకే కాదు ఏకంగా ప్రభుత్వాలకు కూడా ఆయన సాపడుతున్నారు.ఈ క్రమంలో తెలంగాణలోని కరీంనగర్కు చెందిన వ్యాపారి తన మటన్ దుకాణానికి సోనూసూద్ పేరును పెట్టారు.ఇది...
Read More..సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి.ముఖ్యంగా జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి.తాజాగా ఓ కుక్క పిల్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియో ఆ చిన్న కుక్క పిల్ల...
Read More..టెక్నాలజీ పెరుగుతోంది.సాంకేతికత ప్రపంచ దిశ దశను మారుస్తోంది.యువత టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది.స్మార్ట్ ఫోన్ల విప్లవంతో అరచేతిలోనే ప్రపంచాన్ని చూస్తోంది యువత.ఇక సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచంలో ఏమిజరుగుతోందో తెలుసుకుంటోంది.దేశం నలుమూలల నుంచి ప్రపంచంలోని ఏమూలనున్న వారినైనా సోషల్ మీడియా ద్వారా...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి విపరీతంగా పెరిగి భారీ ఎత్తున కేసులు నమోదు కావడంతో పాటు.మరణాలు కూడా సంభవించాయి.ఒక్కసారిగా ఊహించని విధంగా నెలలో పరిస్థితులు భారీగా మారిపోవడంతో.స్టార్టింగ్ వచ్చిన సమయంలో కంటే రెండో సారి.హాస్పిటల్స్ లో ఆక్సిజన్ పెట్టలేక...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటి వరకు కరోనా పాజిటివ్ కొత్త కేసులు రోజుకి దాదాపు పాతిక వేలకు పైగానే నమోదయ్యే పరిస్థితి.ఇటువంటి తరుణంలో ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో పాక్షిక కర్ఫ్యూ విధించి వైరస్ ను అదుపులోకి తీసుకు వస్తూ ఉన్నారు.దీంతో ప్రస్తుతం ఏపీలో...
Read More..కరోనా కారణంగా గతేడాది నుండి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్, విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్న విషయం తెలిసిందే.వర్క్ ఫ్రం హోమ్ వలన ఉద్యోగులు, ఆన్ లైన్ క్లాసుల వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.ప్రస్తుతం దేశంలో కరోనా విలయతాండవం చేస్తుండటంతో...
Read More..నైజీరియా దేశంలో స్కూల్ విద్యార్థులు కిడ్నాప్ అవ్వడం కలకలం రేపుతోంది.అక్కడ రోజురోజుకి దారుణాలు పెరిగిపోతున్నాయి.ఆ దేశంలో ముష్కర గ్రూపులు డబ్బుల కోసం దారుణాలకు పాల్పడుతున్నాయి.ముష్కరుల దాడులు మరీ కిరాతకంగా ఉంటున్నాయి.ఆ దేశంలో ఇప్పటికే ఎంతో మంది చిన్నారులు ముష్కరుల దాడుల్లో ప్రాణాలు...
Read More..ఈ మధ్య కాలంలో కొందరు నిజానిజాలు తెలుసుకోకుండా లేనిపోని అనుమానాలకు కారణంగా ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు.కాగా తాజాగా ఓ వ్యక్తి తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంగా ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన పుదుచ్చేరి పరిసర...
Read More..తెలంగాణ ప్రభుత్వం మరోమారు లాక్డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే.ఇక రాష్ట్రంలో లాక్డౌన్ రెండో సారి అమలు చేసే సమయంలో పోలీసు అధికారులు కఠినంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.అనవసరంగా రోడ్ల మీద తిరిగే వారిని, కరోనా నిబంధనలు పాటించని వారి పట్ల కేసులు...
Read More..కరోనా బాధితుల పై ప్రైవేట్ హాస్పిటల్స్ వేస్తున్న బిల్లులు వారి కుటుంబాలని రోడ్డున పడేస్తున్నాయి.కండీషన్ సీరియస్ అయితే హాస్పిటల్స్ లో లక్షలకు లక్షలు బిల్ పే చేయాల్సిందే.కొన్నిచోట్ల మృతదేహాలను అందిచేందుకు కూడా హాస్పిటల్ బిల్లు సెటిల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.అలాంటి హాస్పిటల్స్...
Read More..నెల్లూరు కృష్ణపట్నం ఆనందయ్య మందుకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుపై పరీక్షలు నిర్వహించిన ఆయుష్ ఆ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని వెల్లడించింది.ఇక ఈ ఔషధపై జరిగిన పరీక్షల అనంతరం ఆయుష్...
Read More..