ప్రపంచం మొత్తం కారణం వైరస్ ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎన్నో కుటుంబాలు వారి ఇంట్లోనే వ్యక్తులను కోల్పోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఈ పరిస్థితిని నుండి బయట...
Read More..ఈ ప్రపంచంలో అనేక జీవులు బతుకుతున్నాయి.అయితే విశ్వంలో కూడా ఇలాంటి జంతువులే జీవిస్తున్నాయా అని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.సూర్య కుటుంబంలో ఉన్న గ్రహాలపై మనుషులు బతుకుతారో లేదోనని పరిశోధనలు సాగుతున్నాయి.పరిశోధనలలో భాగంగా వివిధ గ్రహాలపై శాటిలైట్లను పంపుతూ పరిశోధకులు ప్రయోగాలు నిర్వహిస్తున్నారు.అందులో...
Read More..ప్రస్తుత జనరేషన్ లో ఉన్న యువకులు కొందరు వారి తల్లిదండ్రులను ఎదిరించి మరీ ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్న సంఘటనలు మనం తరచూ మీడియా ద్వారా చూస్తూనే ఉంటాం.ఇందులో కొందరు ఇంట్లో వారిని ఒప్పించి కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకుంటే.మరికొందరు పెద్దలు...
Read More..మనిషికి ఏదైనా అనుకోని సమయంలో సడన్ గా ఏదైనా శరీరంలో మార్పులు జరిగి సృహ తప్పి పడిపోవడం మనం చూస్తూనే ఉంటాం.అలా పడిపోయిన వారికి వెంటనే ప్రథమ చికిత్స నేపథ్యంలో భాగంగా నోటిలోకి శ్వాసను ఊది ప్రాణాలు కాపాడడం మనం చూస్తూనే...
Read More..ప్రస్తుత కాలంలో ఇళ్లలో మనతోపాటు సాధు జంతువులు కూడా పెరగడం సర్వసాధారణమైపోయింది.పిల్లులు, కుక్కలు ఇంకా వివిధ దేశాలలో వారి స్థాయికి తగ్గట్టుగా వన్యమృగాలను కూడా ఇంట్లోనే ఉంచి పెంచుకోవడం ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా అయింది.కొందరు జంతు ప్రేమికులు వారు నిద్రిస్తున్న...
Read More..ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధుర జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.మధురా జిల్లాలోని యమునా ఎక్స్ ప్రెస్ హైవేపై డబుల్ డెక్కర్ బస్సు బోల్తా పడింది.ఈ ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందగా 36 మందికి తీవ్ర గాయాలయ్యాయి.దీంతో వెంటనే క్షతగాత్రులను...
Read More..దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.జూన్ 21వ తారీకు నుండి ఇ దేశంలో 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరకి వ్యాక్సిన్ అందుబాటులోకి కేంద్ర ప్రభుత్వం తీసుకురావటంతో దేశవ్యాప్తంగా రాష్ట్రాలలో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా...
Read More..జంతువులు అయినా మనిషి అయినా సరే ఆకలి ఎవరికైనా ఒక్కటే.మనిషి ఎంత కష్టపడినా అది కేవలం పొట్టకూటి కోసమే.మనం ఎన్ని పనులు చేస్తున్న సమయానికి ఆహారం తీసుకున్న తర్వాతనే ఏ పనైనా చేయడానికి ఓపిక ఉంటుంది.అలా ఆహారం తీసుకోకుండా ముందుకు సాగాలంటే...
Read More..ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సాప్ తన ఖాతాలో నుంచి ఓ యాప్ను డిలీట్ చేయనుంది.స్టోరేజీ ఇష్యూలో భాగంగా ఈ ఫీచర్ను తొలగించనున్నట్లు వాట్సాప్ తెలిపించి.కేవలం ఈ ఒక్క ఫీచర్ మాత్రమే కాకుండా కొన్ని రోజులుగా ఇతర ఫీచర్లపై కూడా వర్క్ చేస్తోంది.డేటా...
Read More..సాధారణంగా మనకు అన్ని సీజన్లలో అందుబాటులో ఉండే పండు అరటి పండు.మామూలుగా దీని ధర డజను ఓ రూ.40 ఉంటుంది.దాన్ని కూడా మనం బేరం చేస్తాం.మారుతున్న సీజన్ బట్టి ధర ఓ పది రూపాయలు అటూ ఇటూగా ఉంటుంది.కానీ, ప్రస్తుతం అరటి...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో అధికార పార్టీ వైసీపీకి బలం పుంజుకుంటుంది.వైసీపీ అధికారంలోకి వచ్చిన ప్రారంభంలో శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ సభ్యులు అధికంగా ఉండే వాళ్ళు.అయితే ఆ సమయంలో అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు తీర్మానం పొందిన గాని శాసనమండలిలో వీగి...
Read More..వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ సీఎం వైఎస్ జగన్ కి లెటర్ ల మీద లెటర్లు రాస్తున్నారు.ఇప్పటికే దాదాపు ఐదు లెటర్ లు వరకు రాయటం జరిగింది.ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అదే రీతిలో ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీల...
Read More..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల వారీగా పర్యటనలు చేపడుతున్న సంగతి తెలిసిందే.నిన్న సిద్దిపేట జిల్లాలో పర్యటించిన కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం మాత్రమే కాక కొన్ని కార్యాలయాలను ఓపెన్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా నేడు వరంగల్ జిల్లాలో...
Read More..తెలంగాణాలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేయగా ఏపీలో మాత్రం కర్ఫ్యూ కొనసాగుతూనే ఉంది.ఏపీలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది.ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు సూచించారు.ఉదయం 9:30 గంటల నుండి...
Read More..తెలంగాణాలో లాక్ డౌన్ ఎత్తేయడంతో ఇప్పుడు అన్ని నిర్వహణలు మొదలవుతున్నాయి.లేటెస్ట్ గా కరోనా కారణంగా ఆగిపోయిన ఎం.ఎం.టి.ఎస్ రైళ్ల సేవలు మళ్లీ మొదలు కానున్నాయి.హైదరాబాద్ వాసులకు ఎం.ఎం.టి.ఎస్ సౌకర్యాలు మళ్లీ అందుబాటులోకి రానున్నాయి.కరోనా నేపథ్యంలో 15 నెలలుగా ఆగిపోయిన ఎం.ఎం.టి.ఎస్ రైళ్లు...
Read More..ఏడవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సినీ నటుడు బాలయ్య బాబు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో .యోగా దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా యోగా గురించి కీలక కామెంట్లు చేశారు.బసవతారకం హాస్పిటల్ సిబ్బంది నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాలయ్యబాబు మాట్లాడుతూ… యోగాలు...
Read More..నేడు యోగ ఏడవ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ.యోగా ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.మహమ్మారి కరోనా కష్టకాలంలో యోగా ప్రజలకు ఆశాకిరణంగా మారిందని చెప్పుకొచ్చారు.యోగా ద్వారా అనేక దేశాలు అదేరీతిలో సమాజం మహమ్మారి నుండి తప్పించుకోవటం జరిగిందని, మహమ్మారి...
Read More..కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపించారు.కేరళ కాంగ్రెస్ పార్టీ చీఫ్ కె సుధాకరన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో… విజయన్… గతంలో ఇదే సుధాకరన్… తన పిల్లలను...
Read More..దేశంలో కరోనా సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు.రెండోసారి వచ్చిన మహమ్మారి దేశంలో చాలా మందిని బలి తీసుకోవడం జరిగింది.కరోనా సెకండ్ వేవ్ కారణంగా.సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అనేకమంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు.అయితే ఈ మహమ్మారిని ఎదుర్కోవాలంటే కచ్చితంగా వ్యాక్సినేషన్ ఒక్కటే...
Read More..ఈ ప్రపంచంలో పిల్లలకు జన్మనివ్వడం ఆడవాళ్లకు మాత్రమే సొంతం.పుడమిపై పేగు తెంచుకుని శిశువును జన్మించే హక్కు స్త్రీకి మాత్రమే ఉంది.పది నెలలు మోసి పురిటి నొప్పులు భరించి పిల్లలకు జన్మనివ్వడం ఆడవారికి ఓ మధురానుభూతిని ఇస్తుంది.ఆ సమయంలో వారు పడే బాధ...
Read More..ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం, సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఈ క్రమంలో మనం నిత్యం సోషల్ మీడియాలో జంతువులు, పక్షులకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం.ఇందులో ఎక్కువగా సింహాలు చేసే పోరాటాలు,...
Read More..ప్రస్తుత రోజులలో ప్రజలు సోషల్ మీడియా వినియోగం ప్రారంభించిన తర్వాత ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా కానీ అందరికి నిమిషాలలో ఇట్లే వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం సాధారణంగా ఏనుగుల అంటే ఎవరికీ ఇష్టం ఉండదు.ప్రతి ఒక్కరికి...
Read More..ప్రస్తుత రోజుల్లో చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఈ క్రమంలో సోషల్ మీడియా యప్స్ కూడా వారి కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉండడం, సరికొత్త ఫీచర్లు ప్రవేశ...
Read More..ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రజలు అందరూ కూడా ఇళ్లకే పరిమితమైపోయి వారి ఉద్యోగానికి సంబందించిన పనులు ఇంట్లో ఉండి చేసుకుంటూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.అయితే ఎక్కువగా కరోనా వ్యాప్తికి కారణం చేత చాలా కంపెనీలు అవకాశాన్ని...
Read More..ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు.గత నాలుగు రోజుల ముందు ఆయనకు సంబందించిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేసింది.ఆయన మీడియా సమావేశంలో కోకోకోలాకు సంబందించిన కూల్ డ్రింక్స్ బాటిళ్లను పక్కన పెట్టారు.మీడియా ముందు...
Read More..భారత మహిళా క్రికెట్ క్రీడాకారులు చరిత్ర నెలకొల్పారు.ఉన్న ప్లేయర్లందరూ టెస్టు మ్యాచుకు కొత్తే.ఇండియా మహిళా క్రికెట్ టీమ్ లో ఉన్నటువంటి 8 మంది క్రీడాకారిణులకు ఇదే తొలి టెస్టుగా ఉంది.అయినా కూడా భారత జట్టు అద్బుతంగా ఆడింది. ఇంగ్లండ్ పై జరిగిన...
Read More..కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్ ప్రక్రియని వేగవంతం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్రాలన్ని స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్ లను ఏర్పాటు చేయగా లేటెస్ట్ గా ఏపీలో ఆదివారం నాడు స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్ ఏర్పాటు చేశారు.ఈరోజు ఒక్కరోజే ఏకంగా...
Read More..పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే అద్భుత సంఘటన.చాలా మంది పెళ్లిని వేడుకగా, ఆనందంగా చేసుకుంటారు.పెళ్లిని ఒక్కొక్కరు ఒక్కోలా జరుపుకోవడం ఆనవాయతీ.వారి వారి సంప్రదాయాల ప్రకారం పెళ్లిని జరిపించుకుంటారు.పెళ్లిలో కూడా వారి సాంప్రదాయాల ప్రకారమే ఆ తంతు జరుగుతుంది.అయితే పేదవారు...
Read More..చీమలు చేసే ఏ పనైనా వింతగా ఉంటుంది.అందిరకీ యూనిటీని నేర్పించే గుణం చీమల నుంచే అలవడింది.అందుకే చీమలను చులకనగా చూడకూడదు.చీమల శక్తి వల్ల పెద్ద పెద్ద గజరాజులు, సింహాలు కూడా మట్టిపాలు అవటం ఖాయం.అయితే తాజాగా చీమలు చేసి పని విచత్రంగా...
Read More..మామూలుగా ఒక పది ఫ్లోర్స్ బిల్డింగ్ నిర్మించడానికి ఎంత సమయం, ఎన్ని ఏళ్లు అవుతుంది? ఆ భవనాన్ని కట్టించే కాంట్రాక్టర్, కూలీలు, మేస్త్రీలు ఇలా అందరూ ఫాస్టుగా పనులు చేస్తే మూడు సంవత్సరాలు అవుతుంది.ఒకవేళ ఆ భవనం కట్టడం చాలా నిదానంగా...
Read More..కరోనా నేపథ్యంలో చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్స్పై మొగ్గు చూపుతున్నారు.అందులోనూ పెరుగుతోన్న పెట్రోల్ ధరలు.ప్రస్తుతం భారత్లో సెంచరీ దాటేసింది.అందుకే చాలా మంది ఇక ఎలక్ట్రిక్ బాట పట్టాల్సిందేనని అనుకుంటున్నారు.ఇప్పటికే కొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికల్స్ అందుబాటులోకి తెస్తూనే ఉన్నాయి.తాజాగా న్యూయార్క్కు చెందిన...
Read More..ఒక వస్తువు మార్కెట్ లోకి రావాలంటే ఎన్నో రకాల ఎత్తుగడలు వేసి ప్రజలకు చేరువయ్యేలా ఆలోచనలు చేస్తుంటారు కంపెనీ దారులు.ఇందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న డిజిటల్ హంగులను ఉపయోగించి కొత్త వస్తువులను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఎన్నో రకాల ఆలోచనలు చేస్తున్నారు.మన జీవితంలో...
Read More..ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ప్రపంచంలో ఏ మూలన ఏ సంఘటన జరిగినా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అతి తక్కువ సమయంలో ప్రపంచవ్యాప్తంగా తెలుసుకోవడం చాలా సులువైపోయింది.ఇందులో అనేక రకాల వీడియోలు ఫోటోలు వైరల్ గా మారడం మనం...
Read More..ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడం మనం ప్రతి రోజూ చూస్తూనే ఉంటాం.తాజాగా వావ్ అనిపించే విధంగా ఉండేలా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన తర్వాత...
Read More..మనిషి తలుచుకుంటే ఏదైనా సాధిస్తాడు.మనిషి మెదడు అనేక రకాల రూపాంతరాలు సాధించి నేడు కొత్త టెక్నాలజీ వైపు పరుగులు పెడుతోంది.తాజాగా మనిషి మెదడుపై అనేక రకాల పరిశోధనలు సాగుతున్నాయి.మనిషి మెదడును చదివే దానిపై అనేక రకాల ప్రయోగాలను శాస్త్రవేత్తలు చేస్తున్నారు.తాజాగా అలా...
Read More..సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలనేవి జరుగుతుంటాయి.అయితే వారి మధ్య ఆ గొడవలనేవి ఎక్కువ కాలం సాగవు.వారి మధ్య ఎన్ని గొడవలు జరిగినా అవి ఎక్కువ కాలం సాగవు.దంపతుల మధ్య చిన్న చిన్న తగాదాలు వస్తే వాల్లే పరిష్కరించుకుంటూ ఉంటారు.అయితే పెద్ద గొడవలు...
Read More..మన భారత సాంప్రదాయంలో చీరకు ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కొంత మంది మహిళలు చీర ధరించడానికి ఇబ్బందులు పడుతున్న కానీ.సాంప్రదాయానికి విలువనిచ్చి చీరను ధరించడం మాత్రం మానరు.మరికొంతమంది మహిళలు అయితే చీరలో చేసే అద్భుతమైన విన్యాసాలను మనం...
Read More..గత కొన్ని రోజుల నుండి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.దీంతో రోడ్లన్నీ జలమయం అవటమే కాక నదులు పొంగిపొర్లుతున్నాయి.ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పేరుగాంచిన నందా కని, అలకనందా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.దీంతో వెంటనే ప్రభుత్వ యంత్రాంగం తీర ప్రాంతంలో ఉన్న ప్రజలను...
Read More..కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని ఒక నానుడి ఉంది గుర్తు ఉందా.? అదే రీతిలో తన మీద తనకి ఉన్న నమ్మకంతో ఒక వ్యక్తి ఎవరు ఊహించని పని చేసి అందరిని ఆశ్చర్య పరిచాడు.శ్రమని నమ్ముకునే వారు ఎప్పుడు...
Read More..కరోనా వల్ల పెళ్లిళ్లు చాలా వరకూ ఆగిపోయాయి.అయితే ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కావడం వల్ల చాలామంది కేవలం కొంతమంది బంధువులు, కుటుంబీకుల సమక్షంలో పెళ్లి చేసుకుంటున్నారు.పెళ్లి అంటే మండపాలు, తొరణాలు, హడావుడి అంతా ఇంతా కాదు.పెళ్లి అంటే రెండు కుటుంబాల కలయిక.తమ...
Read More..నేటి రోజులలో దొంగతనాలు ఎక్కువైపోయాయి.చాలా మంది డబ్బులను ఈజీగా పొందడం కోసం దొంగతనాలకు, దోపిడీలకు అలవాటు పడుతున్నారు.దీనివల్ల సామాన్యులకు చిల్లులు పడుతున్నాయి.సాధారణంగా రాత్రి పూట దొంగతనాలు జరుగుతాయి.అయితే ఇక్కడ మాత్రం ఓ వ్యక్తి ఏకంగా పట్టపగలే దొంగతనం చేశాడు.దోపిడీ, చోరీ చేసే...
Read More..పెళ్ళి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని ఒక మధుర జ్ఞాపకం.ఇద్దరు మనుషులు పెళ్ళి అనే బంధంతో ఒక్కటి అయ్యి ఒకే బాటలో ముందుకు సాగే ఒక జీవన ప్రయాణం.ఆ పెళ్ళిలో కనిపించే సందడే వేరు.చుట్టూ బంధువులు, మేళాలు, తాళాలు, పందిర్లు,...
Read More..ఏపీ సీఎం జగన్ ఇంటి వద్ద పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు.అమరావతి రైతుల దీక్షలకు రేపటికి 550 రోజులు కానుంది.ఈ నేపథ్యంలో నిరసనకారులు సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తారన్న సమాచారంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తగా అప్రమత్తమయ్యారు.శనివారం రైతుల నిరసన ప్రదర్శనలు,...
Read More..కరోనా టైం లో ఓ పెళ్లి జంట తమ మంచి మనసు చాటుకుంది.పెళ్లి ఖర్చు 50 లక్షల దాకా వేసుకున్న ఈ జంట పెళ్లిని 13 లక్షల్లో పూర్తి చేసి మిగతాది కరోనా బాధితుల సహాయార్ధం విరాళాలు అందించారు.కరోనా సంక్షోభంలో ఈ...
Read More..భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది.ఇప్పటికే కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ వ్, బయోలాజికల్ ఇ నుండి వ్యాక్సిన్ లు అందుబాటులోకి వస్తుండగా కొత్తగా మరో వ్యాక్సిన్ రానుంది.అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జైడస్ క్యాడిలా కంపెనీ నుండి రూపొందించబడిన కరోనా వ్యాక్సిన్...
Read More..దాదాపుగా కొందరి నిత్యావసరమైన లిస్టులోకి పెట్రోల్, డిజిల్తో పాటుగా మద్యం చేరిపోయింది.ఒక్క రోజు తిండి తినక పోయినా బాధ పడరు కానీ లీటర్ ఇంధనం, ఓ క్వాటర్ సీసా దొరక్కపోతే మాత్రం ప్రపంచమే మునిగిపోయిందనే తీరులో ఫీలయ్యే మహానుభావులున్న దేశం మనది. ఇక...
Read More..యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) జాబ్ పోర్టల్ ప్రారంభించింది.ఇందులో నిరుద్యోగులు ఉద్యోగాలు సులువుగా పొందే అవకాశం ఉంటుంది.కానీ, దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి.అవేంటో తెలుసుకుందాం.దీనికి ప్రధానంగా యూజీసీ నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష పాసై ఉండాలి.లేదా ‘సెట్’కి అర్హత సాధించినవారు, ఏదైనా...
Read More..మోటొరోలా నుంచి ఓ సరికొత్త ఫోన్ లాంచ్ అయ్యింది.దీన్ని ఎంతో సులభంగా వాడేయొచ్చు.దీంట్లో ఐపీ 68 రేటింగ్, ఎంఐఎస్– ఎస్పీఈసీ 810 సర్టిఫికేషన్ కూడా ఉంది.ఇంతకీ ఆ ఫోన్ మోటొరోలా డిఫై.ఇందులో ఉండే ప్రధాన ఫీచర్ ఏంటంటే ఈ ఫోన్ని సబ్బుతో...
Read More..టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎప్పటికప్పుడు తన దైన రీతిలో మైదానంలో తన టాలెంట్ నిరూపించుకున్న ధోని అంటే అభిమానులకు ఎంతగానో ఇష్టం.తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ కొట్టిన ఓ...
Read More..మన భారతదేశంలో అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు ఆనంద్ మహీంద్రా. ఆనంద్ మహేంద్ర సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉండడంతో పాటు, కొన్ని ఆసక్తికరమైన విషయాలను, జంతువులకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ...
Read More..ప్రస్తుత రోజులలో సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది ఈ క్రమంలో సోషల్ మీడియాలో నిత్యం జంతువులు, పక్షులు చేసే ఫన్నీ వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్న ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం.ఇందులో కొన్ని వీడియోలు అందరిని ఎంతగానో అక్కటుకుంటాయి.సాధారణంగా వానర...
Read More..ఈ ప్రపంచంలో కోటను కోట్ల జీవులు ఉంటాయి.కొన్ని కంటికి కనిపిస్తే ఇంకొన్ని కంటికి కూడా కనిపించవు.వాటినే బ్యాక్టిరియా అని అంటారు.వీటిల్లో కూడా కొన్ని మంచి చేసేవి ఉన్నాయి.అలాగే చెడును కూడా చేసే బ్యాక్టీరియా అనేది ఉంది.వీటిని పరిశోధకులు మాత్రమే చూడగలరు.బ్యాక్టీరియా వల్ల...
Read More..ఒత్తిడిలో ఉన్నారా? కష్టాలను కాసేపు మైమరిచిపోవాలని అనుకుంటున్నారా? అయితే.ఈ చిన్నారి మాటలు వినండి.తప్పకుండా మీ మనసుకు ప్రశాంతత తథ్యం.పబ్లిక్ స్పీకింగ్, పాటలు, సంగీతం, మ్యాథమేటిక్స్ ఇలా అనేక అంశాల్లో తన అపారమైన ప్రజ్ఞా పాటవాలతో అందరినీ ఆకట్టుకుంటోంది అమెరికాలో ఓ భారత...
Read More..సాధారణంగా జంతువులకు కూడా ప్రేమ, జాలి, దయ ఉంటాయని మనం చూస్తూనే ఉంటాం.కొంతమంది ఇంట్లో పెంచుకునే కుక్క పిల్లులలో ఈ ఎమోషన్స్ మనం గమనిస్తూనే ఉంటాం.ఒకే జాతికి చెందిన రెండు జంతువులకు సంబంధించి వీడియోలు, ఫోటోలు వాటి స్నేహం గురించి మనం...
Read More..నెట్ వర్కింగ్ ప్రపంచంలో అతి పెద్దది గూగుల్.చాలా మంది గూగుల్ లేకుండా ఉండలేరు.గూగుల్ కూడా అనేక మంది ప్రజల అభిమానాన్ని చూరగొంది.ఇటువంటి తరుణంలో ప్రతి సంవత్సరం గూగుల్ విద్యార్థులను ప్రోత్సహించడానికి పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది.అయితే ఈసారి కూడా గూగుల్ ఓ...
Read More..వేసవి కాలం వచ్చిందంటే చాలు ఎండలు మండిపోతాయి కదా.ఎండల మాట పక్కన పెడితే వేసవి కాలం కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు.ఎందుకంటే వేసవి సీజన్ లో మామిడి పండ్లు విరిగిగా దొరుకుతాయి కాబట్టి.మామిడి పళ్ళు తినడానికి ఎంతో రుచికరంగా...
Read More..ఈ ప్రపంచంలో ఏ క్షణంలో ఏం జరిగినా అది సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంది.ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రతి ఒక్కటీ నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి.తాజాగా అలాంటి వీడియోనే ఒకటి వైరల్ అవుతోంది.ప్రస్తుతం ఆ వీడియోను నెటిజన్లు చాలా మంది తెగ ఇష్టపడుతున్నారు.కామెంట్లు, లైకుల...
Read More..ఆఫ్రికాలో ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రాన్ని గుర్తించారు.ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మూడవ వజ్రంగా నిలిచింది.ఆఫ్రికా దేశం బోట్స్వానాలో ఈ వజ్రాన్ని గుర్తించారు.ఈ వజ్రం 1,098 క్యారెట్ల విలువ చేస్తుంది.దేబ్స్వానా డైమండ్ కంపెనీ అనేది వజ్రాన్ని బహుమతిగా ఇచ్చింది.ఆ దేశానికి అధ్యక్షుడు...
Read More..తెలంగాణలో కరోనా పరిస్థితులు అదుపులోకి వస్తున్న నేపథ్యంలో ఎల్లుండి నుండి రాష్ట్రంలో అమలులో ఉన్న లాక్ డౌన్ ఎత్తి వేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం దశలవారీగా సడలింపులు ఇస్తూ లాక్ డౌన్ అమలు చేస్తూ ఉండటంతో.రాష్ట్రంలో కేసులు భారీగా తగ్గడంతో...
Read More..మాయదారి కరోనా వైరస్ను ఎవరి స్వార్ధం కోసం సృష్టించారో తెలియదు గానీ ప్రపంచాన్నే అల్లకల్లోలంగా మార్చేసింది.చివరికి శ్మశానాల్లో కూడా కాసింత చోటు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసే దుస్దితిని తెచ్చింది.ఇప్పటి వరకు ప్రకృతి సృష్టించిన విలయాలకు కూడా ఇంతలా ప్రజలు...
Read More..టెన్నిస్ స్టార్ ప్లేయర్ రఫెల్ నాదల్ షాకింగ్ డెశిషన్ తీసుకున్నారు.రానున్న వింబుల్డన్ ఛాంపియన్ షిప్ తో పాటుగా టోక్యోలో జరిగే ఒలంపిక్స్ లోనూ పాల్గొనడం లేదని ప్రకటించాడు.టెన్నిస్ దిగ్గజం నాదల్ ఒక్కసారి ఈ నిర్ణయం చెప్పేసరికి టెన్నిస్ లవర్స్ షాక్ అయ్యారు.అయితే...
Read More..తెలంగాణాకు రావాల్సిన నిధులను విడదల చేయాలని కోరుకుంటూ తెలంగాణా మంత్రి కే.టి.ఆర్ కేంద్ర ఆర్ధిక్ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు.కరోనా నేపథ్యంలో ఆత్మ నిర్భర్ భారత్ ఆధిక ప్యాకేక్ ప్రధాని మోడీ 20 లక్షల కోట్ల రూపాయలను ప్రకటించారు.అయితే...
Read More..కొవిడ్ వల్ల అందరూ ఆన్లైన్ బాట పట్టారు.అన్ని చెల్లింపులు ఆన్లైన్ ద్వారానే చేపడుతున్నారు.ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ మోసాలు కూడా బాగా పెరిగాయి.మొన్న అమెజాన్ గిఫ్ట్ అని.ఆ తర్వాత పే టీఎం.ఇలా రకరకాల లింక్లు పంపిస్తూ వినియోగదారులను.అందులోనూ అమాయకపు వ్యక్తులను మోసం చేస్తున్నారు...
Read More..కరోనా నేపథ్యంలో కొన్ని వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు.ఇప్పటికే చాలా మంది వారి సొంత ఊరిబాట కూడా పట్టారు.చిన్నాచితకా నిర్మాణరంగం పనులు జరుగుతున్నాయి.ముఖ్యంగా ఇప్పడుప్పుడే ఎదుగుతున్న దినసరి కూలీల భవితవ్యం ఆగమ్యగోచరంగా మారింది.వీరి కోసం కొన్ని సంస్థలు నిధులు సేకరిస్తున్నాయి.కూలీల...
Read More..కరోనా సెకండ్ వేవ్ దేశంలో ఆర్ధిక సంక్షోభాన్ని సృష్టిచింది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల వారీ బులెటిన్ లో ఈ ఆర్ధిక సంవత్సరం సుమారుగా 2 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంది.కరోనా వల్ల పట్టణాలు, గ్రామాలు కూడా ఆర్ధికంగా దెబ్బతిన్నాయని...
Read More..కొంత మంది ఉన్నత స్థానాల్లో ఉన్న కొన్ని నమ్మకాలను కలిగి ఉంటారు.కొంత మంది ఆయా దేవతలను బాగా నమ్మితే మరికొంత మంది న్యూమరాలజీ, జాతకాలను బాగా నమ్ముతారు.టీమిండియా మాజీ కెప్టెన్ భారత క్రికెట్ జట్టు సత్తా ప్రపంచానికి చాటి తిరుగులేని శక్తిగా...
Read More..ప్రస్తుత రోజుల్లో ఆహారం లేకపోయినా ఉంటారేమో కానీ మొబైల్ ఫోన్ లేకుంటే జీవితం ముందుకు కొనసాగదు అన్న విధంగా తయారు అయ్యేంది జీవితం.ఈ క్రమంలో టెలికం రంగం వారు కూడా అధిక పోటీతో వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తూ ఉండడం మనం...
Read More..కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడ్డ టెన్త్, ఇంటర్ పరీక్షలను తిరిగి నిర్వహించాలని ప్రతిపాదనలు చేసింది ఏపీ విద్యాశాఖ.ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాక్తి అదుపులో ఉండటంతో పరీక్షలు నిర్వహించాలని చూస్తుంది.ఈ క్రమంలో జూలై 26 నుండి ఆగష్టు 2 వరకు...
Read More..భారత్ లో క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం.ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా క్రికెట్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.అందుకే క్రికెట్ ఆట డెవలప్మెంట్ కోసం వివిధ సంఘాలు పుట్టుకొచ్చాయి.అందులో భాగంగా హైదరాబాద్ లో కూడా క్రికెట్...
Read More..ఏపీలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదిగా ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందేలా ఉన్నారు గ్రామ వాలంటీర్లు.అలాంటి గ్రామ వాలంటీర్లు తమ విధులను సరిగా నిర్వర్తించకపోవడంపై వారిపై వేటు వేశారు.తూర్పు గోదావరి జిల్లాలో విధులను సక్రమంగా నిర్వహించని గ్రామ వాలంటీర్లపై ఏపీ ప్రభుత్వం...
Read More..సాదరణంగా పెళ్లి వేడుకలు అంటే అంతా ఇంతా కాదు పెళ్లి వేడుకలో భాగంగా అనేక తంతులు, అనేక సంప్రదాయాలు లాంటివి ఎన్నో ఉంటాయి.ప్రస్తుత రోజులలో ప్రీ వెడ్డింగ్ షూట్ నుంచి తాళి కట్టే వరకు వివిధ రకాలగా చాలా వినూత్నంగా ఆలోచిస్తూ...
Read More..యూరో కప్ కోసం హడావుడి మొదలైంది.క్రీడాాకారులతో సమావేశాలు నిర్వహిస్తూ పబ్లిసీటి కార్యక్రమాలను మొదలెట్టేశారు.ఈ యూరో కప్ పోటీలు ప్రధానంగా కొన్ని కంపెనీల సహకారంతో సాగుతుంటాయి.కార్యక్రమంలో భాగంగా ఆ కంపెనీలు తమ ప్రకటనలు చేసుకుంటూ ఉంటాయి.కూల్ డ్రింక్సు బాటిళ్లను మీడియా సమావేశంలో క్రీడాకారుల...
Read More..ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఇప్పుడు మళ్ళీ గూగుల్ ప్లే స్టోర్ లో జోకర్ కదలికలు కనిపిస్తున్నాయట.జోకర్ అంటే ఏంటో అనుకోకండి.ఇది చాలా ప్రమాదకరమైన మాల్ వేర్.దీనిని పూర్తిగా నాశనం చేయడానికి దాదాపు మూడేళ్లపాటు శ్రమించామని అప్పట్లో...
Read More..సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు చాాలా గోప్యంగా ఉంచబడుతాయి.అందుకే వ్యక్తిగత వివరాలను భద్రంగా ఉంచడం కోసం ప్రొఫైల్ లాక్ చేసుకోవచ్చు.ప్రస్తుతం ఫేస్ బుక్ వాడే వారి సంఖ్య చాలానే ఉంది.ఫేస్ బుక్ వల్ల చిన్ననాటి స్నేహితులు, కుటుంబంలో తప్పిపోయినవారు చాలా మందే...
Read More..మన పురాణాల ప్రకారం కుంతీదేవి పసిబిడ్డగా ఉన్నప్పుడు కర్ణుడిని నదిలో వదిలి వేసిన సంఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది.అయితే మిథిల రాజ్యంలో రైతులు పొలం దున్నుతున్న వేల ఒక పెట్టెలో దొరికిన పసిపాపను జనకమహారాజు సీతగా పెంచుకున్నట్లు చరిత్ర చెబుతోంది.అచ్చం అలాంటి...
Read More..ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఈ క్రమంలో నిత్యం మనం జంతువులకు, పక్షులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా ఉండడం మనం చూస్తూనే ఉంటాం.అయితే ఈ తరుణంలో ఎక్కువగా మనం కుక్క పిల్లలు చేసే...
Read More..డేవిడ్ వార్నర్ అంటే వెంటనే వినిపించే పేరు సన్ రైజర్స్ జట్టు.ఈ ఆటగాడు హైదరాబాద్ టీమ్ కు సారధ్యం వహించాడు.ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు.అంతేకాదు డేవిడ్ వార్నర్ టాలీవుడు పాటలకు స్టెప్పులేసి ఫేమస్ అయ్యాడు కూడా.ఆస్ట్రేలియా క్రికెటర్ అయిన వార్నర్ కు తెలుగు...
Read More..మన దేశంలో చాలా మంది జంతు ప్రేమికులు ఉన్నారనే విషయం మన అందరికి తెలిసిందే.కుక్కల్ని, పిల్లులను పెంచుకోవడం మనం చూసే ఉంటాము.అలా మానవుడు జంతువులను మచ్చిక చేసుకుని వాటితో విడదీయలేని సంబంధం కొనసాగిస్తున్నారు.కొందరు అయితే పక్షులను కూడా పెంచుకుంటూ ఉంటారు.వాటిని తమ...
Read More..తెలంగాణలో ఎందరో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కళ్లల్లో వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు.కాగా ప్రతి వారు ఉద్యోగం కోసం ఎదురు చూసే బదులుగా సొంతగా ఎంప్లాయిమెంట్ సృష్టించుకోవడం ఉత్తమం అని చెప్పే వారు కూడా ఉన్నారు.కానీ అందరి దగ్గర డబ్బులు ఉండాలి కదా....
Read More..అడవుల్లో ఉండాల్సిన పులులు గ్రామాల్లో తిరుగుతుంటే అక్కడి ప్రజలు భయభ్రాతులకు గురవుతున్నారు.ఈమధ్య కాలంలో గ్రామాల్లో చిరుత పులుల అలజడులు ప్రజలను భయపెడుతున్నాయి.లేటెస్ట్ గా నిర్మల్ జిల్లా కుభీర్ మండలం జాంగాం గ్రామ శివారులో చిరుత పులి సంచరించడం కలకల రేపుతుంది.పంట పొలాల్లో...
Read More..ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాయే ప్రపంచంగా మారిపోయింది.ప్రతి చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఈ క్రమంలో సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతుండడం మనం చూస్తూనే ఉంటాం.అయితే ప్రస్తుత రోజుల్లో...
Read More..వృక్షో రక్షిత రక్షితః అని అన్నారు మన పెద్దలు.కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎక్కడ చూసినా కానీ అడవుల అన్నిటినీ నాశనం చేస్తూ ఉన్నారు.అంతేకాకుండా ఎక్కడపడితే అక్కడ ఇంటి నిర్మాణాలు చేపట్టడం, చెట్లకు స్థలం లేకుండా చేయడం మనం చూస్తూనే ఉన్నాం.దాంతో...
Read More..కరోనాను అంతం చేసే క్రమంలో ప్రభుత్వాలు లాక్ డౌన్ ను పెట్టాయి.అయితే ఈ లాక్ డౌన్ల వల్ల చాలా సంస్థలు మూత పడ్డాయి.జనజీవం ఇంటికే పరిమితమవ్వడం వల్ల చాలా మంది బయటతిరగలేదు.దీంతో షాపింగ్ మాల్స్, స్టాల్స్, థియేటర్లు, కంపెనీలు, ప్రయివేటు సెక్టార్లు...
Read More..చాలా మందికి కూల్ డ్రింక్స్ తాగడం అంటే చాలా ఇష్టం.ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగుతూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు.అయితే కూల్ డ్రింక్స్ తాగడం ద్వారా అనేక రకాల సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.అయితే ఈ మధ్య చాలా మంది...
Read More..ప్రపంచంలోనే వింత ఘటన చోటుచేసుకుంది.రాబందుకు ప్రొస్టెటిక్ కాలును ఏర్పాటు చేశారు.ఒక పక్షికి అందులోనూ రాబందుకు ఇలా చేయడం ఫస్టు టైము.ఇది వరకూ ఈ విధానాన్ని గుడ్లగూబకు నిర్వహించారు.ఆడది అయిన రాబందుకు కాలు తీవ్రంగా గాయమైంది.దీంతో అది దెబ్బతింది.ఆ పరిస్థితిలో ఆస్ట్రియాలో బర్డ్...
Read More..విశాఖపట్టణం జిల్లా కొయ్యూరు మండలం ఏజెన్సీ ఏరియా లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.మంప పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టులకు మధ్య భీకరమైన కాల్పులు జరగటంతో మావోయిస్టులు ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం.మావోయిస్టులు ఉన్నట్లు పక్కా సమాచారం...
Read More..గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.గుజరాత్ రాష్ట్రంలో ఆనంద్ జిల్లాలో ఈ ప్రమాదం వాటిల్లింది.ఉదయం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన పది మంది దుర్మరణం చెందారు.ఆనంద్ జిల్లా తారాపూర్ సమీపంలో నేషనల్ హైవే పై...
Read More..సోషల్ మీడియా అంటే అదొక గమ్మత్తైన ప్రదేశం.అదొక విచిత్ర ప్రపంచం.ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది.నేడు ఏది జరిగినా కూడా అది ఇంటర్నెట్ ప్రపంచంలో దర్శనిస్తుంటుంది.తాజాగా అలాంటి వీడియోనే ఒకటి చోటుచేసుకుంది.గుర్రం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతొంది.ఈ వీడియోలో...
Read More..ప్రతి అమ్మాయి జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన సంఘటన.పెళ్లి అనతరం అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఎన్నో రకాల ఆలోచనలతో ఉంటుంది.ఇక పెళ్లి తర్వాత అత్తగారి ఇంట్లోకి ఎన్నో ఆశలతో అడుగు పెడుతుంది.అయితే సాధారణంగా కొత్త కోడలు మొదటి...
Read More..ప్రస్తుత రోజుల్లో దొంగతనాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి.దొంగలు విచ్చలవిడిగా ప్రజలను దోచుకుంటున్నారు.పోలీసులు అప్రమత్తంగా ఉండటం వల్ల చాలా వరకూ వారి కార్యక్రమాలు సాగడం లేదు.దొంగలు దొరికినప్పుడు పోలీసులు వారి నుంచి నిజాలు రాబడుతుంటారు.ఆ టైంలో సరైన సమాధానాలు చెప్పకపోతే లాఠీలతో కొట్టిమరీ నిజాన్ని...
Read More..ఏనుగులు చాలా వరకూ అడవులను విడిచిపెట్టి బయటకు రావు.ఒక వేళ వస్తే మాత్రం ఏదో ఒక ప్రాంతాన్ని చిన్నాభిన్నం చేసేస్తాయి.ఏనుగులే కనుక అడవుల్ని దాటుకుని గ్రామాలపై యుద్దానికి వస్తే ఆ గ్రామం మొత్తం చిన్నాభిన్నమైపోతుంది.అది ఊహించడానికే భయంగా ఉంటుంది.మనుషులు ఏనుగులను చూసి...
Read More..కొన్ని సందర్భాల్లో అనుకోకూండా అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం.తాజాగా రష్యాలో ఒక అపార్ట్మెంట్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.ఈ క్రమంలో అపార్ట్మెంట్ లో నివసిస్తున్న ఒక ఇంట్లో మంటలలో చిక్కుకొన్న పోయిన ముగ్గురు పిల్లలను రక్షించడానికి ముగ్గురు...
Read More..కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న ఈ తరుణంలో కేంద్రం వ్యాక్సినేషన్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది.జూన్ 21 నుండి అందరికి ఉచిత వ్యాక్సిన్ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే రాష్ట్రాలకు కావాల్సిన వ్యాక్సిన్ డోస్ లను అందించే...
Read More..కరోనా వల్ల సందర్శనకు అనుమతులు లభించని కొన్ని పురాతన కట్టడాలకు ఇప్పుడు కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల పర్మిషన్ ఇస్తున్నారు.చారిత్రక కట్టడం తాజ్ మహల్ సందర్శనకు బుధవారం నుండి అవకాశం కల్పించారు.కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉండటం వల్ల ఆగ్రాలో తాజ్...
Read More..ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు చేసుకోవడం, లేదంటే చస్తానని బెదిరించడం యువతకు ఫ్యాషన్ గా మారింది.ఇలాంటి ఆలోచనలు చేసే బదులు బ్రతుకుతో పోరాడితే ఓటమి అయినా తల వంచుతుంది.కనీసం నలుగురిలో గుర్తింపు వస్తుంది.కానీ బ్రతికి సాధించలేనిది చచ్చాక సాధిద్దామనే ఆలోచనలతో యువత...
Read More..తెలంగాణాలో ఇంటర్ విద్యార్ధులకు స్పెషల్ అప్డేట్ వచ్చింది.తెలంగాణా ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది.వారం రోజుల్లో ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడిస్తామని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఉమర్ జలీల్ వెల్లడించారు.అంతేకాదు ఆన్ లైన్ క్లాసులపై కూడా పలు అంశాలు ప్రస్థావించారు.జూలై...
Read More..గాల్వాన్ లోయలో చైనా సైనికులను అడ్డుకొనే ప్రయత్నంలో కల్నన్ సంతోష్ బాబుతో సహా మరో 20 మంది భారత్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.వారిలో కల్నన్ సంతోష్ బాబు సూర్యపేటకు చెందిన వారు కావడంతో ఆయన స్మారకార్ధం సూర్యపేట పట్టణంలో...
Read More..వర్షాకాలం వచ్చేసింది.మన మొబైల్స్ వర్షంలో తడిస్తే వాటి పరిస్థితి ఏంటి? వాటిలోకి నీరు పోతే ఇంక అంతే అది పూర్తిగా పాడైపోతుంది.అయితే.అది వర్షంలో తyì చినా.నీటిలో మునిగినా తక్షణమే ఏం చేయాలో తెలుసుకుందాం.ముఖ్యంగా మొబైల్ అందరి వద్ద ఉంటుంది.అది సాధారణం.మొబైల్ లేనిదే...
Read More..కరోనా టైం లో విద్యావ్యవస్థలో మార్పులు చోటు చేసుకున్నాయి.ఒక అకడమిక్ ఇయర్ మొత్తం ఆన్ లైన్ టీచింగ్ ద్వారానే నడిపించారు.అయితే ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ ఆన్ లైన్ టీచింగ్ అవసరం కరోనా గుర్తు చేసిందని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు...
Read More..అయోధ్య ట్రస్ట్ పై అసత్య ప్రచారాలు చేయడం తగదని.ఇన్నాళ్లు రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకించిన వారే ఇప్పుడు అయోధ్య ట్రస్టు విషయంలో నెగటివ్ ప్రచారం చేస్తున్నాయని విశ్వహిందూ పరిషత్ ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ అన్నారు.ట్రస్టు పై అసత్య ప్రచారాలు...
Read More..మొట్టమొదటిసారి కంటే రెండోసారి వచ్చిన వైరస్ అనగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇండియా పై బాగా చూపిన సంగతి తెలిసిందే.మొదటిసారి వచ్చిన వైరస్ ప్రభావం ఎక్కువగా లేకపోవడంతో మధ్యలో గ్యాప్ రావడంతో.దేశ ప్రజలలో వైరస్ అంటే భయం లేకుండా ఉండటంతో...
Read More..సాధారణంగా చాలా మందికి పాములు అంటే చాలా భయం.అంతేకాదు అంత దూరాన పాము ఉంది అంటే హడలిపోయి అక్కడి నుండి పరుగులు తీస్తూ ఉంటారు.అయితే మరికొందరు మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి పామును పట్టుకుని వాటితో విన్యాసాలు చేస్తూ నిర్మానుష్య ప్రాంతాల్లో...
Read More..జూన్ 18 నుండి ఇంగ్లాండ్ దేశంలోని సౌతాంప్టన్ లో ఉన్న ఏజిస్ బౌల్ మైదానంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.ఈ మ్యాచ్ కు సంబంధించి ఇప్పటికే నిబంధనలు...
Read More..ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.అయితే ఇప్పటి వరకూ లాక్ డౌన్, కర్ఫ్యూల వల్ల బయటకు వెళ్లలేని పరిస్థితి ఉండేది.దీని వల్ల నగదు చెల్లింపులన్నీ ఆన్ లైన్ లో చేయడం ప్రజలు అలవాటు చేసుకున్నారు.చాలా మంది బయటకు వెళ్లేందుకు ఇష్టపడకపోవడం...
Read More..ఈ మధ్య కాలంలో రైల్వే ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి.రైల్వే స్టేషన్లలో అనేక రకాలుగా హెచ్చరిక బోర్డులు దర్శనమిస్తుంటాయి.ప్రయాణికుల సంక్షేమం కోసం సిబ్బంది అనుక్షణం అలర్ట్ గా ఉంటారు.చాలా మంది సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ప్రాణాలను కోల్పోతున్నారు.కొందరైతే ఆత్మహత్యాయత్నం చేస్తున్నారు.సమయానికి రైలు...
Read More..మహమ్మారి కరోనా తీసుకొచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు.కరోనా కారణంగా.ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలతో ఎక్కడికక్కడ ఆర్థిక లావాదేవీలు ఆగిపోవటం మాత్రమే కాక షాపింగ్ మాల్స్ ఇంకా చాలా సంస్థలు క్లోజ్ అయిపోయిన పరిస్థితి.ఇటువంటి తరుణంలో ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాలకు వెళ్లలేని.పరిస్థితులు నెలకొని...
Read More..ఇంకొన్ని రోజుల్లో ఒలింపిక్స్ క్రీడలు స్టార్ట్ కానున్నాయి.టోక్యోలో ఈ క్రీడలు జరగబోతున్నాయి.ఈ ఒలంపిక్స్ కోసం క్రీడాకారులంతా ఎంతో ఉత్కంఠతో వేచి ఉన్నారు.ఒలంపిక్స్ ఆడటానికి సన్నద్దం అవుతున్నారు.మన దేశం నుంచి కూడా ఒలింపిక్స్ లో ఆడటానికి హాకీ క్రీడాకారులందరూ టోక్యో వెళ్ళడానికి సిద్దమవుతున్నారు.ఈ...
Read More..సోషల్ మీడియాలో అనేక రకాల కామెడీ వీడియోలు పోస్టు అవుతూ ఉంటాయి.అందులో చాలానే వీడియోలు పాపులర్ అవుతాయి.ఇంకొన్ని అంతగా వర్క్ అవుట్ కావు.ప్రపంచంలో ఏ నిమిషం ఏం జరిగినా నెట్టింట ఇట్టే తెలిసిపోతుంది.తాజాగా ఇలాంటి ఓ ఫన్నీ వీడియోనే వైరల్ అయ్యింది.సాధారణంగా...
Read More..ప్రస్తుత రోజులలో సోషల్ మీడియా వినియోగం సర్వ సాధారణం అయిపోయింది.ఈ క్రమంలో నిత్యం మనం సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.ఇలా వైరల్ అవుతున్న వీడియోలు కొంతమంది నెటిజన్స్ ను ఆకట్టుకుంటూ...
Read More..కీరదోస ఎంతో మేలు చేస్తుంది.ఇది వేసవి వేడిని మన శరీరంలో తగ్గించడంలో ఎంతో తోడ్పడుతుంది.కీరోదోస ఎంత తిన్నా అది జీర్ణం అవుతుంది.జీర్ణవ్యవస్ద మెరుగుపడుతుంది.కీరదోసలో పుష్కలంగా పోషకాలు ఉన్నాయి.కీరదోస రీహైడ్రేటింగ్ ఏజంట్గా పని చేస్తుంది.కీరదోస మన శరీరానికి ఎంతో చలువ చేస్తుంది.ఇందులో పోటాషియం...
Read More..ప్రపంచంలో మనిషితో పోటీ పడే అనేక జంతువులు ఉన్నాయి.అనేక జీవరాశులు ఉన్నాయి.మానవునితో గత కొన్ని రోజులుగా గ్రహాంతర వాసులు జీవనం సాగిస్తున్నాయనే విషయంపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.అంతరిక్షంలో ఉండే అనేక జీవరాశులపైన మనుషుల్లాగే ఎవరో జీవిస్తున్నట్లు చాలా మంది శాస్త్రవేత్తలు పరిశోధనలను...
Read More..నీళ్లలో బతికే జీవులు చాలానే ఉన్నాయి.అయితే నీళ్లలో అతి బలంతో బతికే జీవులలో మొసలి కూడా ఉంది.మొసలి నీల్లలో ఉన్నంత వరకూ దాని బలాన్ని చూపిస్తుంది.ఒక వేళ అది భూమిపైకి వస్తే దాని బలం మందగిస్తుంది.సరిగ్గా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.ఉగాండాలో...
Read More..ఏపీ సీఎం జగన్ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల తో సమావేశం అయ్యారు.2020లో లక్ష్యాలను సాధించామని.2021లో అదే ఆశాజనకంగా ముందుకు సాగుతున్నామని అన్నారు.లక్ష్యాన్ని సాధిస్తామన్న నమ్మకం ఉందని ప్రభుత్వ ప్రధాన్య కార్యక్రమాలకు బ్యాంకర్లు కూడా సహకరించాలని జగన్ కోరారు.రాష్ట్రంలో ఏర్పడుతున్న కొత్తగా మెడికల్...
Read More..ఈమధ్య కాలంలో కొందరు వివాహేతర సంబంధాల మోజులో పడి ఇతరుల ప్రాణాలు సైతం తీయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు తాజాగా ఓ యువకుడు 35 సంవత్సరాలు కలిగినటువంటి ఓ ఆంటీ ప్రేమలో పడి చివరికి ఆమె పెళ్లి చేసుకోవాలని బలవంత పెట్టడంతో...
Read More..చిన్న వాళ్ళ నుండి పెద్ద వాళ్ళ వరకు అందరూ భయపడే ఒకే ఒక్క విషయం దయ్యం.ఇంత టెక్నాలజీ పరుగులు పెడుతూ టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో కూడా ఎక్కడో దయ్యాలు, భూతాలు అంటే ఎంతో కొంత భయపడుతున్న పరిస్థితి ఉంది.కొందరు...
Read More..ఈ మధ్య కాలంలో కొందరు యువకులు ప్రేమ పేరుతో చేసేటటువంటి అరాచకాలకు ఆడపిల్లలు అన్యాయంగా బలవుతున్నారు.కాగా తాజాగా ఓ యువకుడు తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతోందని తెలిసి రివాల్వర్ తో దారుణంగా కాల్చి హత్య...
Read More..ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలు, రామాయణం అలాగే మహాభారతం వంటి ఇతిహాస గ్రంథాల ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలియజేస్తూ ఎన్నో మంచి విషయాలను గురించి తెలియజేసే ప్రముఖ ప్రవచన కర్త మరియు అవధాని గరికపాటి నరసింహా రావు గురించి తెలుగు రాష్ట్రాల్లోని...
Read More..ఈ మధ్య కాలంలో డబ్బు కోసం కొంతమంది ఎంతటి అఘాయిత్యానికి అయినా పాల్పడుతున్నారు.కాగా తాజాగా వైద్యం చేసి ప్రాణాలు కాపాడాల్సినటువంటి ఓ వైద్యురాలు డబ్బు కోసం ఏకంగా తల్లిదండ్రుల నుంచి అభం శుభం తెలియని శిశువును వేరు చేసి అమ్మేసుకుని సొమ్ము...
Read More..అక్కడ చాలా సీరియస్ గా ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతోంది.అలా జరుగుతున్న మ్యాచ్ లో ఓ వ్యక్తి అనుకోకుండా ప్రేక్షకుల గ్యాలరీ నుంచి కాకుండా ఏకంగా ఆకాశంలో నుంచి భూమిపైకి దిగాడు.అవునండి బాబు ఆకాశం నుంచి గ్రౌండ్ లోకి వ్యక్తి రావడం...
Read More..మహేంద్రసింగ్ ధోని ఆగస్టు 15, 2019న అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన అనంతరం యూఏఈలో జరిగిన ఐపీఎల్ సీజన్ లో భాగమైన సంగతి అందరికీ తెలిసిన విషయమే.ఇక సీజన్ లో మిగిలిన మ్యాచ్ లు సెప్టెంబర్ నెలలో ప్రారంభం అవ్వబోతున్నట్లు...
Read More..ఈ మధ్య బిట్ కాయిన్ల విక్రయాలు పెరిగాయి.చాలా మంది వీటిని కొనడానికి ఉత్సాహం చూపుతున్నారు.కానీ, దీని గురించి తెలిసిన వారు చాలా తక్కువే.అయితే, కేవలం రూ.100 కే బిట్కాయిన్ ఎలా కొనాలో తెలుసుకుందాం.ఈ ఏడాది క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ విలువ చాలా...
Read More..గూగుల్ దిగ్గజ కంపెనీ ఓ నయా టెక్నాలజీని రూపొందిస్తోంది.ఎప్పుడూ కొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టే గూగుల్ ఇప్పుడు ఈ సరికొత్త టెక్నాలజీని పరిచయం చేయనుంది.మనిషి ఒక రోజు చేసే పనిని కేవలం ఒక్క గంటలోనే పూర్తి చేసే గూగుల్ కొత్త టెక్నాలజీ...
Read More..సాధారణంగా ఒక ఆడ, మగ ఇష్టపడి లేదా పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటారు.ఎక్కువ శాతం ఇదే విధంగా మనువాడతారు.కానీ, అక్కడక్కడా కొన్ని విచిత్ర పెళ్లిళ్లు జరుగుతాయి.అంటే, ఇద్దరు ఆడవాళ్లు లేదా ఇద్దరు మగవాళ్లు పెళ్లిచేసుకుంటారు.ఇలా ఒకే లింగం వారు పెళ్లి చేసుకున్న...
Read More..ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబంగా ఓ కుటుంబం రికార్డుకెక్కింది.మిజోరాకి చెందిన జియోన చన కుటుంబం ఆ రికార్డుతో కొనసాగుతోంది.అయితే అనారోగ్యంతో జియోన చన కన్నుమూశాడు.గత మూడు రోజులుగా ఆయన ఆరోగ్యం బాగోలేదు.ఆయన కొన్ని రోజుల నుంచి డయాబెటిస్,హైపర్ టెన్షన్ తో బాధపడుతున్నాడు.ప్రస్తుతం...
Read More..భారీ వర్షాలకు ముంబై మరోసారి అతలాకుతలమవుతోంది.కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ముంబై ప్రజలను ఉక్కిబిక్కిరి చేస్తున్నాయి.రుతుపవనాల ప్రభావంతో గత మూడు రోజులుగా ముంబై నగరంలో భారీవర్షాలు కురుస్తున్నాయి.వర్షానికి పెద్ద పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి.వరదల వల్ల కార్లు, వాహనాలు, బస్సులు కొట్టుకుపోయాయి.దీంతో...
Read More..సోషల్ మీడియాలో ఈ మధ్య వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.ఎప్పుడూ ఏ దేశంలో ఏ క్షణంలో ఏం జరిగినా సోషల్ మీడియా ద్వారా వెంటనే తెలుసుకోవచ్చు.ప్రపంచంలో జంతువులు చేసే అన్నీ విషయాలు సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవచ్చు.తాజాగా కొన్ని జంతువుల వీడియోలు...
Read More..తాజాగా అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్ లో డుప్లెసిస్ తీవ్రంగా గాయపడ్డాడు.సౌత్ ఆఫ్రికా దిగ్గజ ఆటగాళ్లలో ఒక్కడైన డుప్లెసిస్ తాజాగా జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సమీప ఆటగాడిని బలంగా ఢీ కొట్టడంతో వెంటనే గ్రౌండ్ లో పడిపోయాడు. ప్రస్తుతం...
Read More..లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలకు అటు ఇటు ఉన్న ఈ టైం లో లీటర్ పెట్రోల్ 1 రూపాయ్ అంటే ఎలా ఉంటుంది.వహనదారులంతా బారులు తీరి పెట్రోల్ కొట్టించుకోరు.అవసరమైతే గంట కాదు రెండు మూడు గంటలైనా సరే వెయిట్ చేసి...
Read More..తెలంగాణాలో ఈ నెల 16 నుండి అకడమిక్ ఇయర్ స్టార్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది.ఈ క్రమంలో వచ్చే నెల 1వ తేదీ నుండి సెకండ్ ఇయర్ విద్యార్ధులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ బోర్డ్ కు ఆదేశాలు...
Read More..మరికొద్ది రోజుల్లో ప్రపంచ టెస్ట్ క్రికెట్ చాంపియన్షిప్ కోసం న్యూజిలాండ్ – టీమిండియా జట్లు టెస్ట్ కోసం సన్నద్ధం అవుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే.అయితే తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా జట్టు ను...
Read More..ఒకప్పుడు అందరూ ఎంతో ఇష్టపడే పచ్చబొట్టు.నేటి రోజుల్లో టాటూగా దర్శనమిస్తోంది.ముఖ్యంగా యువత టాటూలు వేసుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారు.శరీరంపై వివిధ రకాల డిజైన్లు, పేర్లు పొడిపించుకుంటున్నారు.తాజాగా ఓ వ్యక్తి తన మెడపై టాటూ వేయించుకున్నాడు.కొన్ని సంస్థలు, వ్యక్తులకు సంబంధించిన ఐడీలను ఆ వ్యక్తి...
Read More..దేశీయ దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ప్రజలకు అనేక సేవల్ని అందిస్తోంది.ఈ వ్యాపార సంస్థ లాక్ డౌన్ లో అన్నీ వస్తువులను ఇంటికి తెచ్చి ఇచ్చే ఏర్పాట్లు చేసింది.అందుకే చాలా మంది అమెజాన్ కస్టమర్ అయిపోతున్నారు.ప్రస్తుతం అమెజాన్ అధినేత ఈనెల 20వ...
Read More..దాదాపు పన్నెండు సంవత్సరాలు పరిపాలన అందించిన బెంజమిన్ నెతన్యాహు శకం ముగిసింది.ఇజ్రాయెల్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఇటీవల ఆదివారం ఇజ్రాయిల్ పార్లమెంట్ నేసెట్ సమావేశమయ్యి కొత్త ప్రధానిగా నఫ్తాలి బెన్నెట్ ని ఎన్నుకోవడం జరిగింది.మొత్తం 120 మంది పార్లమెంటు సభ్యులు...
Read More..ఢిల్లీలో కరోనా తీవ్రత దాదాపు తగ్గుముఖం పట్టింది.గతంలో కంటే కేసులు చాలావరకు తగ్గిపోతుండటంతో ఇప్పటికే షాపింగ్ మాల్స్ సరి–బేసి విధానంలో ఓపెన్ చేసుకోవచ్చని ఆదేశాలు ఇవ్వగా తాజాగా .వారం రోజుల పాటు పూర్తిగా దుకాణాలను ఓపెన్ చేసుకోవచ్చని కేజ్రీవాల్ ప్రభుత్వం అనుమతులు...
Read More..దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్.వి.రమణ మొట్టమొదటిసారిగా హైదరాబాద్ విచ్చేశారు.హైదరాబాద్ రాక ముందు తిరుమలలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది.అనంతరం హైదరాబాద్ చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ రావటంతో రాజ్ భవన్ లో...
Read More..ప్రధాని మోడీ తొలిసారి జీ7 దేశాల సదస్సులో పాల్గొని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.ఈ సందర్భంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ప్రపంచం మొత్తం ఏకం కావాలని మోడీ సూచించారు.”ఒక్క ప్రపంచం ఒకే ఆరోగ్యం” విధానం ప్రపంచ వ్యాప్తంగా...
Read More..ఈ భూ ప్రపంచంలో మానవులకు తెలియని ఎన్నో రహస్యాలు దాగున్నాయి.ప్రకృతి కి సంబంధించి ఇప్పటివరకు మానవులు కేవలం కొద్ది శాతం మాత్రమే కనుగొన్నారు.ఇంకా కనిపెట్టాల్సిన ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి.అయితే కాలక్రమేణా మానవులు ప్రకృతిలో దాగున్న అనేక రహస్యాలను వెలుగులోకి తీసుకువస్తున్నారు.ఆ...
Read More..ఈ మధ్య కాలం సోషల్ మీడియాలో కొన్ని వీడియోల ద్వారా చాలా మంది పాపులర్ అవుతున్నారు.సోషల్ మీడియా అంటే కొందరికి వ్యసనంలా మారిపోతోంది.ఎక్కువ లైకులు, కామెంట్లు తెప్పించుకోవడం కోసం విచిత్రమైన వీడియోలు చేసి నెట్టింట్లో వదలడం సాధారణమైపోయింది.ఆ వీడియో చేయడం వల్ల...
Read More..కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు అంకిత భావంతో పని చేస్తారు.వారి పనికి వారు ప్రశంసలు కూడా ఎప్పుడో ఒకనాడు కచ్చితంగా అందుకుంటారు.ఇటువంటి ప్రశంసనీయ ఘటనే ముంబైలో చోటుచేసుకుంది.ఆ వివరాలు తెలుసుకుందాం.నైరుతి రుతుపవనాలు వల్ల ముంబైలో భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే!...
Read More..ఈ ప్రపంచంలో అత్యంత విశ్వాసం కల జీవులు ఏవంటే టక్కున కుక్కలనే చెబుతారు.నేటి రోజులలలో కుక్కలు ప్రతి ఇంటిలోనూ ఉన్నాయి.కుక్కలను చాలా మంది తమ కుటుంబంలోని సభ్యులులాగా చూస్తుంటారు.అందుకే ఆ కుక్కలకు యజమానులు అంటే చాలా ప్రేమ.ఒకవేళ ఉన్నట్టుండి కుక్కకు ఏమన్నా...
Read More..ప్రస్తుత కాలంలో యువతీ, యువకులు ప్రేమలో పడటం సర్వ సాధారణం అయ్యింది.ఆ ప్రేమను విజయవంతం చేసుకోవడానికి యువతీ, యువకులు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.అలాగే లవ్ ప్రపోజ్ చేసేందుకు వివిధ రకాల ప్రయత్నాలు , ఆలోచనలు చేస్తూ ఉండడం మనం గమనిస్తూనే...
Read More..సముద్రంలో వేట ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఛత్రపతి సినిమాలో హీరో ప్రభాస్ ఓ పెద్ద తిమింగళంతో పోరాటం చేసి ప్రాణాలతో బయటపడతాడు.సరిగ్గా అలాంటి ఘటనే ఒకటి తాజాగా చోటుచేసుకుంది.అమెరికాలో సముద్ర జంతువులలో పెద్దదిగా ఉండే హంప్ బ్యాక్ తిమింగలం...
Read More..ఆకాశంలో ఓ ఎగిరే పళ్లాన్ని గుర్తించారు యూఫాలజిస్ట్లు.మొన్నటి వరకు యూఎస్ నావికాదళ సిబ్బందికి కనిపించిన ఈ పళ్లాలు తాజాగా మెక్సికోలో ప్రత్యక్షమయ్యాయి.గమనిస్తే.అది నిజంగానే గ్రహాంతర వాసుల వాహనమా? కాదా? అనే సందేహం నెటిజన్లకు తోస్తోంది.ఆ వివరాలు తెలుసుకుందాం.సాధారణంగా ఆకస్మాత్తుగా రికార్డు అయ్యే...
Read More..ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ప్రయాగ్రాజ్ మండలం, అమలాపూర్ గ్రామంలో జూన్, 11న ఓ పెళ్లి మండపం వద్ద ఒక పెద్ద ఏనుగు ఉరుకులు పరుగులు పెడుతూ తన దారికి అడ్డు వచ్చిన కార్లను, ఇతర వస్తువులను ధ్వంసం చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టించింది.ఆ...
Read More..ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ , సమాజంలో చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వినియోగం సర్వ సాధారణం అయిపోయింది.ఈ క్రమంలో మనం నిత్యం ఇంటర్నెట్ లో పక్షులు, జంతువులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్...
Read More..అంతరిక్షం అంటే అదొక వింత లోకం.అనేక అద్భుతాలు జరిగే ప్రాంతం.అంతరిక్షంలో శాస్త్రవేత్తలు వివిధ ప్రయోగాలు, పరిశోధనలు చేస్తూ ఉంటారు.తాజాగా అలాంటి పరిశోధనే ఒకటి చేశారు.ఎలుక స్పెర్మును అంతరిక్షంలో భద్రపరిచి దాని ద్వారా పిల్లలు ఉత్పత్తిని కనుగొన్నారు.దాదాపుగా ఆరు సంవత్సరాల క్రితం శాస్త్రవేత్తలు...
Read More..అందరికీ హెయిర్ స్టైల్ అంటే చాలా ఇష్టం.మగవారు అయితే డిఫరెంట్ లుక్స్ తో కటింగ్ చేయించుకుంటారు.అదే ఆడవాళ్లు అయితే జట్టును పొడవుగా పెంచుకుని ఆనందం పొందుతుంటారు.అయితే ఇటువంటి వెంట్రుకల వల్ల చాలా మందికి ఓ ప్రమాదం ఎదురవుతోంది.మనం తరచూ వార్తల్లో వింటుంటాం.కడుపులో...
Read More..ప్రపంచంలో క్రికెట్ కు ఉన్నంత మంది అభిమానులు మరే క్రీడకు లేరని చెప్పుకోవచ్చు.ఈ క్రీడ తొలుత ఇంగ్లాండ్ లో పుట్టినా.ప్రస్తుతం భారత్ లో ఓ రేంజిలో వర్ధిల్లుతోంది.క్రికెట్ అంటేనే ఇండియన్స్ పండగలా ఫీలవుతారు.ఇండియా, పాక్ మ్యాచ్ అంటే ఇక క్రికెట్ ఫ్యాన్స్...
Read More..నేటి ప్రపంచంలో వింతలు చాాలానే ఉన్నాయి.వాటిని ఇష్టపడేవారు, చూడాలనుకునేవారు కూడా చాలా మందే ఉన్నారు.ఎక్కడైేనా ఏదైనా విచిత్రంగా కనిపిస్తే చాలు వెంటనే అక్కడికెల్లి చూసేయాలని అనిపిస్తుంది.అయితే తాజాగా ఓ విచిత్ర మ్యూజియం గురించి మీరు తెలుసుకోవాలి.ఓ టాయిలెట్ మ్యూజియం అందర్నీ ఆశ్చర్యానికి...
Read More..కరోనా వ్యాక్సిన్ తోనే దాన్ని నియంత్రించ వచ్చని తెలుస్తుండగా కేంద్రం ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియని వేగవంతం చేసింది.ఈ క్రమంలో ప్రభుత్వ హాస్పిటల్స్ తో పాటుగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా ఈ వ్యాక్సిన్ అందించేలా ఏర్పాటు చేశారు.వ్యాక్సిన్ తయారీ సంస్థల నుండి...
Read More..సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రేపు యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని దర్శించనున్నారు.శుక్రవారం తిరుమల స్వామి వారి దర్శనం చేసుకున్న జస్టిస్ రమణ నేడు హైదరాబాద్ చేరుకుని రాజ్ భవన్ అతిథి గృహంలో బస చేశారు.సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్...
Read More..మంత్రి హరీష్ రావు తెలంగాణ రాజకీయాలలో పరిచయం అక్కరలేని పేరు.ట్రబుల్ షూటర్ గా పేరొందిన హరీష్ రావు టీఆర్ఎస్ కష్ట సమయాలలో ఉన్నప్పుడు తన వ్యూహాలతో టీఆర్ఎస్ కు అఖండ విజయాలను కట్టబెట్టిన నాయకుడు హరీష్ రావు.అయితే ఇప్పటికే ఎన్నో ఎన్నికల్లో...
Read More..కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో మనం చూసాం.కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల ప్రాణాలు గాలిలో కలిసిపోయిన పరిస్థితి ఉంది.మొదటి దఫా కరోనా వేవ్ లో భారీగా కరోనా కేసులు నమోదైనా మరణాలు మాత్రం చాలా తక్కువగా...
Read More..ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ట్యాలెంట్ దాగి ఉందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే.అయితే కొందరిలో మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఉండేలా వారి ట్యాలెంట్ ను ప్రపంచానికి చాటి చెబుతారు.వారు చేసే పనులు చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా చేయడానికి...
Read More..ప్రస్తుతం ఉన్న సమాజంలో గూడు లేకుండా ఉంటారేమోగానీ గూగుల్ లేకుండా ఉండలేరు.గూగుల్ అందరికీ చాలా రకాలుగా ఉపయోగపడుతోంది.ఇకపోతే ఎక్కడికైనా వెళ్లాలన్నా, లేకుంటే ఏదైనా తెలుసుకోవాలన్నా గూగుల్ ఇట్టే చెప్పేస్తుంది.తాజాగా ఓ యువతిని గూగుల్ తన ఇంటికి చేరేలా చేసింది.ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం...
Read More..ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం.అందులోనూ భారత్ లో ప్రతి గల్లీలో ఓ క్రికెట్ ఆడేవారు కచ్చితంగా ఉంటారు.ఇక ఐపీఎల్, వర్డ్ కప్ లాంటిది వస్తే చాలు తిండీ నీళ్లు తగ్గించి మరీ టీవీలకు అతుక్కుపోయి ఉంటారు.అందుకే క్రికెట్ కు...
Read More..సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఎన్నో రకాల వీడియోలను మనం చూస్తూనే ఉండడం.అందులో కొన్ని వీడియోలు తెగ వైరల్ గా మారుతుండటం వాటిలో కొన్ని జంతువులకు, పక్షులకు సంబంధించినవి మాత్రమే కాకుండా కొన్ని భయభ్రాంతులకు గురి చేసేవి కూడా వైరల్ గా...
Read More..ఇది వరకు కోడళ్లను వేధించే కాలం ఉండేది.ప్రస్తుతం అల్లుల్లపై సాధింపులకు తెరతీసారు కొందరు అత్తామామలు.తమకు కాబోయే అల్లుడు జీతం ఎంతో చెప్పలేదని ఏకంగా అతడిని బంధించేశారు.గదిలో పెట్టి తాళం వేశారు.అంతేకాదు, జీతం ఎంతో చెబితేనే వదిలిపెడతామంటూ గోల చేశారు.ఓ వ్యక్తి ఈ...
Read More..ద్విచక్ర వాహనదారులకు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధన ఉంది.అయితే కొంతమంది నాణ్యత లేని హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదం జరిగినప్పడు ప్రాణాలు విడుస్తున్నారని పోలీసులు, రవాణా శాఖ అధికారులు తెలిపారు.అయితే, ఈ హెల్మెట్ క్వాలిటీపై రవాణా శాఖ అధికారులు ఓ నిబంధన...
Read More..వన్యమృగాలు అయిన పులి, సింహం లాంటి జంతువులు వాటి పని విసిరితే అవతల ఎంత పెద్ద జంతువు అయినా సరే ఇట్టే నేలమట్టం అయ్యే పరిస్థితి ఎన్నో చూశాం.ముఖ్యంగా పులి, సింహం లాంటి జంతువులను చూసి మిగతా జంతువులు కాస్త భయంతో...
Read More..కరోనా చికిత్సలో ఉపయోగించేందుకు మరో కొత్త ఔషధాన్ని కనిపెట్టారు హైదరాబాద్ కు చెందిన బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్.కరోనా ట్రీట్మెంట్ లో ఈ సంస్థ అవిప్టాడిల్ అనే ఔషధాన్ని అభివృద్ధి చేసింది.ఈ ఔషధ వినియోగ అనుమతుల కోసం భారత ఔషధ నియత్రణ మండలి...
Read More..సాధారణంగా కోడి గుడ్లను ఫ్రిడ్జ్ లో భద్రపరిస్తే 3 నుంచి 5 వారాల వరకు పాడవకుండా ఉంటాయి.అదే ఫ్రీజర్ లో ఉంచితే ఒక సంవత్సరం వరకు గుడ్లు పాడు కావు.కానీ అంతకు మించి ఎక్కువ కాలం గుడ్లను భద్రపరచడం అనేది దాదాపు...
Read More..ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఏ విషయం గురించి డెసిషన్ తీసుకున్నా అది చర్చనీయాంశమవుతుంది.కిమ్ అంటే చాలా దేశాలకు భయం ఉంది.ఆయన ఏం ఎప్పుడు చెబుతారోనని గుబులు కూడా ఉంది.అటువంటి కిమ్ గురించి కథనాలు వస్తూ ఉంటాయి.కొన్ని రోజులుగా...
Read More..ప్రస్తుత రోజులలో సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.మనం నిత్యం సోషల్ మీడియాలో ఫ్రాంక్ వీడియోలు, వైరల్ వీడియోలు చూస్తూనే ఉంటాం.తాజాగా ఒక ఆడి కార్ ఓనర్ స్విగ్గి ఫుడ్ డెలివరీకి ఉపయోగించే వీడియో చూసి అందరూ ముందుగా ఆ వీడియో...
Read More..దిగ్గజ రిలయన్స్ జియో మరో సంచలన ప్లాన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది.దీనికి ఎలాంటి డైలీ డేటా లిమిట్ లేకపోవడంతో పాటు అధికంగా వ్యాలిడిటీ ఉంటుంది.ఆ ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి.ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లను ప్రకటించే టెలికాం దిగ్గజం జియో మరో సారి సరికొత్త...
Read More..చాలా ఏళ్ల తర్వాత టీమిండియా రెండు జట్లుగా విడిపోయి అంతర్జాతీయ క్రికెట్ ఆడనుంది.కాగా చాలా ఏళ్ళ తర్వాత భారత్ రెండు జట్లుగా విడిపోయి అంతర్జాతీయ క్రికెట్ ఆడనుంది.ఒక జట్టు విరాట్ కోహ్లీ సారధ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడనుండగా...
Read More..కరోనా కారణంగా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి.ఇంట్లో సంపాదించే ఇంటి పెద్దను కోల్పోయి నానా ఇబ్బందులు పడుతున్నారు.అయితే ఇంటి పెద్దను కోల్పోయిన ఎస్సీ కుటుంబాలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఇలాంటి వారికి 20 శాతం సబ్సీడీతో 5 లక్షల వరకు రుణం ఇవ్వడానికి...
Read More..కర్ణాటక రాష్ట్రంలో గత పది రోజుల నుండి రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.సీఎం ఎడ్యూరప్ప నాయకత్వంపై బీజేపీ సీనియర్ నాయకులు అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు.దీంతో జూన్ 17, 18 తారీకులలో కర్ణాటకలో పార్టీ ఇన్చార్జ్ అరుణ్ సింగ్ పర్యటన చేపట్టి...
Read More..డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేందుకు వాహనదారులకు మరింత సౌలభ్యాన్ని కల్పిస్తున్నారు.జూలై 1 నుండి డ్రైవింగ్ లైసెస్న్ జారీకి సంబందించిన నిబంధనలు మారుతున్నాయని తెలుస్తుంది.డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్ ఇచ్చేయనున్నారు కొత్త నిబంధనలకు కేంద్ర రహదారి, రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.గుర్తింపు పొందిన...
Read More..బిట్కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీలు ఈ కాలంలో చాలా పుట్టుకొస్తున్నాయి.ఇందులో ఒకటి పై కాయిన్.దీంట్లో మనం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు.ఉచితంగానే రోజూ పై కాయిన్లు సంపాదించే బంపర్ ఆఫర్ను కంపెనీ ప్రకటించింది.ఈ మధ్య కాలంలో యువత కూడా క్రిప్టోకరెన్సీ కొనడానికి ఉత్సహం...
Read More..నేటి సమాజంలో ఇంకా కొన్ని చోట్ల ఆడవారిపట్ల చిన్నచూపు ఉంది.మహిళలను బాధపెట్టడం, వారిని వేధింపులకు గురిచేయడం, ఇంట్లో నరకం చూపించడం అనేవి నేడు ఎక్కడో ఓ మూల జరుగుతున్న ఘటనలే.అయితే మహిళలు కూడా వారిని ఎదుర్కొంటున్నారు.తమకు జరిగే అన్యాయాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ...
Read More..తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.కొత్త వేతన సవరణ అమలుకు ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలుపగా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.జూన్ నెల నుండి పెంచిన పీ.ఆర్.సీ ని అమలు చేసి వేతనాలు చెల్లించాలని నిర్ణయించారు.2018 జూలై నుండి నోషనల్ బెనిఫిట్,...
Read More..జీవితంలో ఎదగాలంటే ఎంత ప్రతిభ ఉన్నాగానీ, కొంత అదృష్టం కూడా ఉండాలంటారు.కొందరి జీవితాలను చూస్తే ఈ మాటలు నిజమే అనిపిస్తాయి.ఎందుకంటే భవిష్యత్తు మీద ఉన్న ఆశతో ఏకలవ్యుడిలా సాధన చేస్తారు, ఎనలేని ప్రతిభను ప్రదర్శిస్తారు కానీ బ్రతుకు శిఖరాన్ని చేరలేక బాధలు...
Read More..కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉండటానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అంతేకాదు, బయటకు వెళ్లినా.భౌతిక దూరం కూడా పాటిస్తున్నారు.ఎందుకంటే కొవిడ్ వైరస్తో పోరాటం చేయాలంటే ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి.కానీ, ఏదైనా మితిమీరి చేస్తే అంతగా బాగుండదు.అలాంటిదే ఇక్కడ ఓ సంఘటన...
Read More..విస్తుగొలిపించే ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.వరుడి పేరు కమ్యూనిజం ప్రస్తుతం ఆ శుభలేక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.నిజానికి అది ఓ సీపీఐ నేత కుమారుడి పెళ్లిపత్రిక.అతనికి కమ్యూనిజంపై ఉన్న ఇష్టంతో ఆ పేరు పెట్టాడు.ఆ పత్రికలో వారి పేర్లు ఏఎం...
Read More..మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి.దాదాపు ఐదు రోజుల పాటు కురుస్తున్న వర్షాలకు మహారాష్ట్రలో చాలా నగరాలు నీటమునిగాయి.వాగులు విస్తృతంగా వ్యవహరిస్తూ ఉండటంతో అనేకమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కొంత మంది కూలీలు జీవనోపాధి కోసం వెళ్లి వరదల వద్ద చిక్కుకుపోయి బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను...
Read More..టీ.ఆర్.ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావుకి చెందిన కార్యాలయాలు, ఇళ్లలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరెట్ అధికారులు శుక్రవారం దాడులు జరిపారు.మధుకాన్ గ్రూప్ సంస్థలతో పాటుగా మరో ఐదు ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నాయి.రుణాల పేరుతో బ్యాంకులను మోసం చేసినట్టు ఆరోపణలు రావడంతో...
Read More..వినడానికి వింతగా ఉన్నా ఈ ఘటన నిజంగానే జరిగింది.ఆ వివరాలు తెలుసుకుందాం.సాధారణంగా ఆధార్ కార్డు భారత పౌరుల గుర్తింపు నిమిత్తం అని తెలుసు.ప్రభుత్వ పథకాలు పొందడానికి కూడా ఆధార్ తప్పనిసరి.ఇదంతా సామాన్య మనుషులకు.కానీ, దేవుడికి ఆధార్ కార్డు అడిగితే ఎలా? ఇలాంటి...
Read More..ప్రస్తుతం ప్రపంచంలో సాంకేతిక విప్లవం తరువాత సోషల్ మీడియా హవా అనేది కొనసాగుతూ వస్తోంది.ఒకప్పుడు ఎక్కడ ఏ విషయం జరిగినా తెలియడానికి చాలా రోజులు సమయం పట్టేది.కొన్ని కొన్ని విషయాలు తెలియడం చాలా కష్టమైన పరిస్థితి ఉండేది.మిగతావి అసలు బయట ప్రపంచానికి...
Read More..దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్.వి.రమణ ఎన్నికైన సంగతి తెలిసిందే.తెలుగు ప్రాంతానికి చెందిన వాడు కావడంతో చాలామంది ఎన్.వి.రమణ చీఫ్ జస్టిస్ కావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో తాజాగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.సుప్రీంకోర్టు...
Read More..విస్తుగొలిపే ఘటనలు అప్పుడప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం.అవి కొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి.ఎందుకంటే ఎన్నడూ చూడని వీడియోలు చూస్తే అలాగే ఉంటుంది.తాజాగా జరిగిన ఈ వీడియో చూస్తే ఆశ్యర్యం కలుగుతుంది.ఔరా! అనిపించే కెమెరామెన్ సత్తా చూస్తే అలాగే అనిపిస్తుంది.ఎందుకంటే రన్నింగ్...
Read More..ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ఎంతగా కలకలం సృష్టిస్తోందో కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఇప్పటికే ఈ కరోనా వైరస్ మహమ్మారి ని అదుపు చేసేందుకు లాక్ డౌన్ మరియు వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొదలు...
Read More..కరోనా మహమ్మారి వల్ల దేశంలో అన్ని ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా వేశారు.తెలంగాణాలో ఎంసెట్ 2021 ఆన్ లైన్ దరఖాస్తుల గడువుని కూడా మఓసారి పొడిగించారు.ఇప్పటికే వివిధ పోటీ పరీక్షల దరఖాస్తుల గడువు పొడిగిస్తూ వస్తుండగా తాజాగా తెలంగాణా ఎంసెట్ ఆన్ లైన్...
Read More..తిరుమల వెంకన్నని దర్శనం చేసుకునే వారు అక్కడ ఏర్పాటు చేసిన రూమ్స్ ఫెసిలిటీని వాడుకుంటారని తెలిసిందే.ఇదివరకు గదుల కోసం భక్తులకు ఎక్కువ సమయం పట్టేది కాని ఇప్పుడు చాలా తక్కువ టైం లో గదులు తీసుకునేలా టీటీడీ ఏర్పాటు చేసింది.సాధారణ భక్తులకు...
Read More..తెలంగాణాలో విద్యాసంస్థల ప్రారంభానికి ప్రభుత్వం మొగ్గు చూపుతుంది.అందిన సమాచారం మేరకు ఈ నెల 16 నుండి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుందని చెబుతున్నారు.8 నుండి 10వ తరగతి, ఇంటర్ విద్యార్ధులకు ఆన్ లైన్ క్లాసులు తీసుకోనున్నారు.విద్యార్ధులు నష్టపోకుండా ప్రభుత్వం తగిన...
Read More..ప్రపంచాన్ని ఊపేస్తున్న క్రికెట్ లో ఎన్నో వింతలు జరుగుతుంటాయి.అంతేకాదు.పలు అరుదైన రికార్డులు మోగుతుంటాయి.తాజాగా మనం క్రికెట్ చరిత్రలో జరిగిన 5 వింతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షార్టెస్ట్ సిక్స్ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ బౌండరీ శ్రీలంకపై జరుగుతున్న మ్యాచ్...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటినుండి కర్ఫ్యూ నిబంధనలను ప్రభుత్వం మార్చిన సంగతి తెలిసిందే.రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ ఉండటం తో పాటు మరో పక్క .వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా జరిగే రీతిలో కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఈనేపథ్యంలో గతంలో కర్ఫ్యూ...
Read More..ప్రపంచవ్యాప్తంగా కీటకాల జనాభా ఎంత ఆరోగ్యంగా ఉంది అనే దానిపై శాస్త్రవేత్తల ఊహ భయం కలిగిస్తోంది.కేవలం ఒక దశాబ్దంలో ప్రపంచంలో 25 శాతం కీటకాలు క్షీణిస్తున్నాయని గతంలో జరిగిన ఓ పరిశోధనలో ఆందోళన వ్యక్తమైంది.అయితే తాజా అధ్యయనం ఇప్పటివరకూ నిర్వహించిన వాటిలో...
Read More..95 ఏళ్ల వయసులో ఒంటరిగా మిగిలిన ఇద్దరు ముసలివారు పెళ్లితో ఒక్కటయ్యారు.జాయ్ మోరో నాల్టన్ (95) నిత్యం డైరీ రాస్తుంది.కాని న్యూయార్క్లో జాన్ షుల్ట్జ్ జూనియర్తో కలిసి ఆమె మొదటి భోజన తేదీని ఇప్పటికీ ఆమె గుర్తుంచుకోలేదు.అయితే, ఇప్పుడు ఇద్దరూ కలిసి...
Read More..హిందువుల ఎంతగానో ఆరాధించే దేవుళ్లలో శివుడు కూడా ఒకరు.మన దేశంలో శివ భక్తులు చాలామందినే ఉన్నారు.ఎంతో మంది భక్తులు నిరంతరం శివుణ్ణి ప్రతిరోజు ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తూ ఉంటారు.అయితే ఇప్పుడు శివయ్యకి సంబంధించిన కొన్ని ఫోటోలు హిందువుల మనోభావాలను దెబ్బతీసే...
Read More..ఈ మధ్య కాలంలో కొందరు ప్రేమ, వివాహం వంటి విషయాలలో అవగాహన లేకుండా తీసుకున్న నిర్ణయాల కారణంగా తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.కాగా తాజాగా బెంగాల్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఎంపీ తన భర్తతో తెగదెంపులు చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. పూర్తి వివరాల్లోకి...
Read More..పిల్లల మీద ఇష్టంతో ఓ దంపతులు వంద మందిని కనే ఏర్పాట్లు చేస్తున్నారు.వందమందిని కనేసి పెంచేసుకోవాలని తెగ సంబరపడిపోతున్నారు.అందుకోసం వారు సరోగసీ అంటే అద్దె గర్భాన్ని ఆశ్రయించారు.అలా ఇప్పటికే 20 మంది పిల్లలను కనేశారు.వినడానికి ఆశ్చర్యంగానే కాదు, విన్నవాళ్ళకు పిచ్చి ఎక్కించే...
Read More..వర్షాకాలం వస్తే చాలు చాలా చోట్ల కరెంటు ప్రమాదాలు చోటుచేసుకుంటుంటాయి. విద్యుత్ వైర్లు తెగిపోవడం, కరెంటు సప్లై అయ్యి మరణించడం వంటివి జరుగుతుంటాయి.విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మ్స్లో ఎక్కువ లోడ్లో కరెంట్ ఉంటుంది.ఈ విషయం చాలా మంది తెలుసు.అందుకే విద్యుత్ శాఖ అధికారులు...
Read More..ఈ మధ్య కాలంలో కొందరు కామంతో కొట్టుమిట్టాడుతూ చేసేటటువంటి పనుల కారణంగా ఇతరులు ప్రాణాలు కోల్పోతున్నారు.కాగా తాజాగా ఓ పెళ్ళైన మహిళ తన ప్రియుడితో కలిసి గదిలో మంచంపై ఎంజాయ్ చేస్తుండగా భర్త చూశాడని దారుణంగా తన భర్తని గొంతు కోసి...
Read More..ప్రకృతి ప్రకోపిస్తే ఏమైనా ఉంటుందా? ఒకవైపు ఇప్పటికే కొవిడ్ వైరస్ వల్ల అతలాకుతలమవుతుంటే.మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు కూడా కలవరపెడుతున్నాయి.ఇప్పటి వరకు అడవులను నరుకుతూ, వాతావరణాన్ని కాలుష్యం చేస్తూ మనం నాశనం చేశాం.చేస్తూనే ఉన్నాం.ఇప్పుడు ప్రకృతి మనతో ఆడుకుంటుంది.దీనికి నిదర్శనం మెక్సికోలో జరిగిన...
Read More..సోషల్ మీడియాలో ఫన్నీ వీడియో చాలా చక్కర్లు కొడుతున్నాయి.యువత ఆ వీడియోలను విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు.తమ ఫ్రెండ్స్ కు షేర్ చేస్తూ వీడియోలకు లైకుల వర్షం కురిపిస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఓ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది.ఎవరైనా తమ బర్త్...
Read More..ఇక ఆధార్ సేవలు పొందడానికి గంటల తరబడి క్యూలో ఉండాల్సిన అవసరం లేదు.కొన్ని సేవలను ఆధార్ సెంటర్కు వెళ్లకుండానే సులువుగా చేసుకోవచ్చు.పైగా ఆధార్ సేవలు పొందడానికి ఇంటర్నెట్ అవసరం లేదు.ఎస్ఎంఎస్ ద్వారా అనేక సేవల్ని పొందొచ్చు.ఆ వివరాలు తెలుసుకుందాం.స్మార్ట్ఫోన్ ఉంటే ఈ...
Read More..అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో టీమిండియా ఆల్రౌండర్ స్టార్ రవీంద్ర జడేజా దూకుడు మీదున్నాడు.ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్ను వెనక్కి నెట్టి జడ్డూ రెండో ర్యాంకు ఎగబాకాడు.386 రేటింగ్ పాయింట్లతో ఉన్న రవీంద్ర జడేజా ర్యాంకింగ్స్లో సూపర్...
Read More..మీరు ఎస్బీఐ కస్టమర్ల మీ మొబైల్ నంబర్ను మార్చాలని బ్యాంకుకు వెళ్లదలచుకున్నారా? అయితే, ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు.హాయిగా ఇంట్లోనే కూర్చొ ని నంబర్ను యాడ్ చేయవచ్చు.కరోనా నేపథ్యంలో బ్యాంకింగ్ సేవల గడువును కుదించడంతో ఆన్లైన్ సేవలను విస్త్రుతం చేస్తున్నాయి బ్యాంకులు.అందుకే ఇది...
Read More..ప్రపంచంలో అన్ని దేశాల్లో కంటే సౌదీలో ప్రభుత్వ నిబంధనలు చాలా కష్టతరంగా ఉంటాయని అందరికీ తెలుసు.ముఖ్యంగా మహిళల స్వేచ్ఛకు సంబంధించి అక్కడ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏమాత్రం స్వేచ్ఛను ఇవ్వవు అని అంతర్జాతీయ స్థాయిలో ఎప్పటి నుండి వినబడుతున్న టాక్.ఇటువంటి తరుణంలో మహిళల...
Read More..