కర్ణాటక రాష్ట్రంలో గత పది రోజుల నుండి రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.సీఎం ఎడ్యూరప్ప నాయకత్వంపై బీజేపీ సీనియర్ నాయకులు అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు.
దీంతో జూన్ 17, 18 తారీకులలో కర్ణాటకలో పార్టీ ఇన్చార్జ్ అరుణ్ సింగ్ పర్యటన చేపట్టి సీనియర్లను బుజ్జగించడానికి రెడీ అవుతున్నారు.ఈ క్రమంలో సీఎం మార్పులు అంటూ వస్తున్న వార్తలను అరుణ్ సింగ్ తాజాగా కొట్టిపారేశారు.
కరోనా వైరస్ ని అద్భుతంగా ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప ఎదుర్కొనటం జరిగిందని.ప్రశంసించారు.వజ్రప్ప పనితీరుపై అధిష్టానం సంతృప్తికరంగా ఉందని జూన్ 17న బెంగళూరు వెళ్లి అసమ్మతి ఎమ్మెల్యేల సమస్యలు పరిష్కరిస్తాం తాజాగా అరుణ్ సింగ్ చెప్పుకొచ్చారు.
మరోపక్క కర్ణాటక బిజెపిలో సీనియర్లకు మాత్రం ఎడ్యూరప్ప సీఎం పదవిలో ఉండకూడదు అంటూ డిమాండ్ చేస్తున్నారు.మరి వచ్చే వారం అరుణ్ సింగ్ వచ్చాక ఏం జరుగుతుందో అనేది చూడాలి.
.