Video Uploads

వాలంటీర్లను తొలగించాలని హైకోర్టులో పిటిషన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ల( Volunteers ) విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గందరగోళానికి దారి తీస్తుంది. ఇప్పటికే పెన్షన్ పంపిణీ సచివాలయ సిబ్బంది చేత అందించబోతున్నట్లు మంత్రులు తెలియజేశారు. దీంతో వాలంటీర్ లు తమ ఉద్యోగం విషయంలో అభద్రత భావంతో...

Read More..

బోయిన్ పల్లి లో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండల కేంద్రం లో బుధవారం మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బోయిన్ పల్లి ఎస్సై పృథ్విధర్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ప్రతిజ్ఞ...

Read More..

పెండింగ్ పనులు తోరగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా: పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపడుతున్న పలు అభివృద్ధి పనుల పై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలెక్టర్...

Read More..

నయనతారతో గొడవలు నిజమే.. విభేదాలపై ఓపెన్ అయిన త్రిష!

సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నయనతార( Nayanatara ) త్రిష( Trisha ) ఒకరు. వీరిద్దరూ ఇండస్ట్రీలో ప్రస్తుతం అగ్ర హీరోయిన్లుగా కొనసాగుతూ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటూ కెరియర్ పరంగా దూసుకుపోతున్నారు. త్రిష...

Read More..

అసిస్టెంట్ డైరెక్టర్ గా నాగ్ అశ్విన్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

నాగ్ అశ్విన్( Nag Ashwin ) పరిచయం అవసరం లేని పేరు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన అనంతరం మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక త్వరలోనే కల్కి సినిమా(...

Read More..

కొత్త కారును కొనుగోలు చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!

తెలుగు సినిమా ప్రేక్షకులకు నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్( Prithviraj Sukumaran ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పృథ్విరాజ్ మలయాళ నటుడు అన్న విషయం మనందరికీ తెలిసిందే. మొన్నటి వరకు మలయాళ ఇండస్ట్రీలో మాత్రం వినిపించిన ఈయన పేరు ప్రస్తుతం తెలుగు...

Read More..

జబర్దస్త్ లో అందరూ రోజా కాళ్ల మీద పడినవారే.. రాకింగ్ రాకేష్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

ఏపీ ఎన్నికల సమయంలో ఎన్నికల తర్వాత జబర్దస్త్ కమెడియన్లు రోజా( Roja ) ని ఏ రేంజ్ లో విమర్శించారు మనందరికీ తెలిసిందే. ఇప్పటికీ విమర్శిస్తూనే ఉన్నారు. మరి ముఖ్యంగా కిరాక్ ఆర్పి( Kiraak RP ) అయితే రోజాని డైమండ్...

Read More..

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు విచారణ చేపట్టిన డిఎస్పీ

రాజన్న సిరిసిల్ల బోయిన్ పల్లి మండలం మల్కాపూర్ గ్రామంలో వ్యవసాయ భూమి వద్ద దారి విషయంలో కోరెపు లక్ష్మణ్ ,భూమయ్య ఒకరికొకరు వాగ్వాదానికి దిగారు. కాగా కోరెపు లక్ష్మణ్ ను , భూమయ్య కులం పేరుతో దూషించారని బోయిన్ పల్లి పోలీస్...

Read More..

జూడాల సమ్మెకు తాత్కాలిక బ్రేక్‌..!

నల్లగొండ జిల్లా:తెలంగాణలో జూనియర్‌ డాక్టర్లు సమ్మెను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. డీఎంఈ,ఆరోగ్య శాఖ అధికారులతో మంగళవారం అర్ధరాత్రి వరకు వారు చర్చలు జరిపారు.ఈక్రమంలో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో జూడాల వసతి భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది.కాకతీయ వర్సిటీలో రోడ్ల మరమ్మతులకు...

Read More..

పనిలో మగ్గుతున్న బాల్యం

నల్లగొండ జిల్లా:చదువు,ఆట పాటలతో హాయిగా బడిలో గడపాల్సిన బాల్యం అందుకు విరుద్ధంగా పనిలో మగ్గుతున్నా పట్టించుకునే నాథుడే లేడని మాల్ పట్టణానికి చెందిన ప్రజలు,ప్రయాణికులు వాపోతున్నారు.వివరాల్లోకి వెళితే…నల్లగొండ జిల్లా మాల్ పట్టణ బస్టాండ్ లో ఛాయ్, సమోసా,బిస్కెట్స్ అమ్ముతూ ఓ విద్యార్థి...

Read More..

యమపాశాలుగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు

నల్లగొండ జిల్లా:మర్రిగూడ మండలంలో పలుచోట్ల ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు సరైన రక్షణ ఏర్పాట్లు చేయకుండా ఓపెన్ గా వదిలేయడంతో మనుషులకు,పశువులకు ప్రమాదం పొంచి ఉందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రధాన రహదారి ప్రక్కనే ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వలన...

Read More..

చచ్చిన కోళ్లను పంట పొలాల్లో పడేస్తుండ్రు...!

నల్లగొండ జిల్లా:చింతపల్లి మండలం గడియగౌరారం రైతుల,ప్రజల పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. గడియగౌరారం పరిధిలోని బోరబండ వద్ద గల వికాస్ హర్వెంచర్ కోళ్లఫామ్ యజమాని తన ఫామ్ లో చనిపోయిన కోళ్లను నిర్లక్ష్యంగా పంట పొలాల్లో వేయడంతో వాటిని తిన్న కుక్కలు రైతులు,...

Read More..

రాగల నాలుగు రోజులు వర్షాలే...వర్షాలు..!

నల్లగొండ జిల్లా:తెలంగాణలో నేటి నుండి రానున్న నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ ను జారీ...

Read More..

పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన ఖరారు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఏపీ ఎన్నికలలో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా గెలవడం తెలిసిందే. దాదాపు 70 వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. ఈ క్రమంలో ఎన్నికలలో గెలిచిన అనంతరం పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి సొంత నియోజకవర్గం...

Read More..

పుష్ప 2 సినిమా కోసం ఫాహాద్ ఫజిల్ ఎంత రెమ్యూన రేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు అందులో సుకుమార్ ఒకరు. ఇక ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప 2 ( Pushpa 2 )అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ...

Read More..

కాంగ్రెస్ లో వైసీపీ విలీనం వార్తలపై స్పందించిన పేర్ని నాని..!!

ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘోరంగా ఓటమి చెందిన సంగతి తెలిసిందే. కేవలం 11 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలు మాత్రమే రావడం జరిగింది. ఈ ఓటమి అనంతరం వైసీపీ పై దారుణమైన విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో...

Read More..

ప్రమాదం జరిగితే తప్ప స్పందించరా! ఇదెక్కడి న్యాయం

రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రమాదం జరిగితే తప్ప కరెంట్ అధికారులు(Current officers ) స్పందించరా అని గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎల్లారెడ్డి పేట( )లో గల ఎనిమిదవ వార్డులో ఉమాశంకర్ పంతులు ఇంటి దారిలో సుమారు 25 సంవత్సరాల క్రితం...

Read More..

పశువుల పెంపకందారులకు అవగాహన కల్పించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా: వర్షాకాలం నేపథ్యంలో పశువులు, గొర్రెలు, మేకలకు వచ్చే వ్యాధులపై పెంపకందారులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా( Collector Sandeep Kumar Jha ) అధికారులను ఆదేశించారు. పశుసంవర్ధక శాఖ పై జిల్లా సమీకృత కార్యాలయాల...

Read More..

అనుమతుల్లేని ఎస్పిఆర్ పాఠశాలను తక్షణమే సీజ్ చేయాలి

నల్లగొండ జిల్లా:ప్రభుత్వ అనుమతులు లేని ఎస్పిఆర్ పాఠశాల( SPR School )ను తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా బీసీ విద్యార్థి...

Read More..

జిల్లా ఆసుపత్రిలో సమస్యలను పరిష్కరించాలి:పాలడుగు ప్రభావతి

నల్లగొండ జిల్లాజిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో నెలకొన్న డాక్టర్ల,సిబ్బంది కొరత,మంచినీటి సౌకర్యం,ఓపి సేవల వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని :ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి( Paladugu Prabhavathi ) డిమాండ్ చేశారు.మంగళవారం నల్లగొండ జిల్లా(...

Read More..

యాదాద్రిని దర్శించుకున్న సిఎస్ శాంతికుమారి

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ( Yadadri Sri Lakshmi Narasimha Swamy )ఆలయాన్ని తెలంగాణ చీఫ్ సెక్రెటరీ శాంతకుమారి( CS Shanti Kumari ) మంగళవారం దర్శించుకున్నారు.ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయంలోని...

Read More..

ప్రభాస్ పెదనాన్న నాకు వార్నింగ్ ఇచ్చారు.. కమల్ హాసన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ హీరో ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం కల్కి( Kalki 2898 AD ). ఈ సినిమా ఈనెల 27న విడుదల కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్గా నటించగా అమితాబ్...

Read More..

వానలు కురవాలని బొడ్రాయికి నీళ్లతో పూజలు..!

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం( Narayanapoor ) మండలం కంకణాలగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని శేరిగూడెంలో మహిళలు వర్షాల కోసం మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షా కాలంలో వర్షాలు( Rains ) బాగా కురిసి,పంటలు బాగా పండాలని గ్రామ బొడ్రాయికి...

Read More..

ఆన్‌లైన్‌లో బస్‌ పాస్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

అక్రిడేటెడ్‌ జర్నలిస్టుల బస్‌ పాస్‌ గడువు పొడిగింపు ఆన్‌లైన్‌లో బస్‌ పాస్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం రాజన్న సిరిసిల్ల జిల్లా: రాష్ట్రంలోని అక్రిడేటెడ్‌ జర్నలిస్టుల రాయితీ బస్‌ పాసుల గడువును తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) పొడిగించింది. ప్రస్తుత...

Read More..

అందుబాటులో ఉండాలి.. సేవలందించాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా :వైద్యులు అందుబాటులో ఉండాలని, రోగులకు సేవలందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా  ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట సీహెచ్ సీ, రికార్డ్స్ ను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానలోని మందులు అందించే గది, రక్త...

Read More..

కర్మ అనేది ఉంది గుర్తుపెట్టుకోండి... ఇక ఓపిక లేదు ఫైర్ అయిన రేణు దేశాయ్!

రేణు దేశాయ్( Renu Desai ) ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉండటమే కాకుండా తన గురించి నెగటివ్ కామెంట్లు చేసిన వారి పట్ల సంచలన వ్యాఖ్యలు చేస్తూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక...

Read More..

జిల్లా ఫీజుల రెగ్యులేటరీ కమిటీ వేయాలి:కొడారి వెంకటేష్

యాదాద్రి భువనగిరి జిల్లా:జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణ కోసం “జిల్లా ఫీజుల రెగ్యులేటరీ కమిటీ” ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు.ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా...

Read More..

గ్రామాల్లోని ప్రభుత్వ భూములను కాపాడండి:వేమూరి

సూర్యాపేట జిల్లా:మునగాల మండల పరిధిలోని గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ,దేవాదాయ, వక్ఫ్ బోర్డు,అసైన్డ్,చెరువు శిఖం,గ్రామకంఠం భూములను కాపాడాలని సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ వేమూరి సత్యనారాయణ మునగాల తహసిల్దార్ ఆంజనేయిలుకు వినతిపత్రం అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో అన్ని గ్రామాల్లో వివిధ రకాల ప్రభుత్వ...

Read More..

నిల్వనీడలేని నిరుపేదలకు ఇంటి స్థలాలతో పాటు ఇళ్లు ఇవ్వాలి:నూనె వెంకటస్వామి

నల్లగొండ జిల్లా:నకిరేకల్ మండలంలో అనేక గ్రామాల్లో నిలువ నీడలేని నిరుపేదలకు ప్రభుత్వం ఇంటి స్థలాలు పంపిణీ చేసి,అందులో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి అన్నారు.నకిరేకల్ మండలం నోముల గ్రామంలో ఇళ్ల స్థలాలు,ఇళ్లు లేని...

Read More..

డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ధర్నా

యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెం వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లలో కనీస మౌలిక వసతులు లేక ఇబ్బందులకు గురవతున్న లబ్ధిదారులు హైదరాబాద్ రోడ్ నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం వద్ద...

Read More..

ఎలక్ట్రిషన్ ను హత్యచేసి పూడ్చిపెట్టి పరారైన పెయింటర్...!

నల్లగొండ జిల్లా:నాగార్జునసాగర్ హిల్ కాలనీలో నూతంగా నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ లో వర్కర్లుగా పని చేస్తున్న ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి ప్రాణం తీసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంనాగార్జున సాగర్ హిల్ కాలనీ...

Read More..

రూ.31.99 కోట్ల సీఎంఆర్ ధాన్యం ఎగవేతపై చర్యలు

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామ శివారులోని ఎంకెఆర్ మోడ్రన్ రైస్ మిల్ కు గత రబీ,ఖరీఫ్ సీజన్లకు కలిపి కేటాయించిన 15795.440 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ధాన్యం ప్రభుత్వానికి తిరిగి ఇవ్వకపోవడంతో ఉన్నతాధికారులు ఆదేశాలతో జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు...

Read More..

చిన్నారుల మొదటి బడి అంగన్ వాడీ:ఎమ్మెల్యే బిఎల్ఆర్

నల్లగొండ జిల్లా:చిన్నారుల మొదటి బడి అంగన్ వాడిలో టీచర్లు చిన్నారులకు మొదటి గురువుగా విద్యాబుద్ధులు నేర్పించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) అన్నారు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడి కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి...

Read More..

గిరిజన మహిళపై పలుమార్లు బలవంతపు అత్యాచారం..!

నల్లగొండ జిల్లా:మిర్యాలగూడ పట్టణంలోని ఒక గిరిజన మహిళపై అశోక్ నగర్ కు చెందిన తల్లం శివప్రసాద్ @శివ గత కొద్ది నెలలుగా బలవంతంగా అత్యాచారానికి పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం… తల్లం...

Read More..

మోడీ ని మెప్పించిన ఒకే ఒక తెలుగు హీరో...

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )క్రేజ్ తారాస్థాయిలో ఉంది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చేస్తున్న సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఇక పవన్ కళ్యాణ్ గురించి మోడీ పలు సభల్లో మాట్లాడటం అనేది...

Read More..

చిరంజీవి తర్వాత సినిమా డైరెక్టర్ ఎవరో తెలిసిపోయింది...

విశ్వం భర సినిమా( Viswam Bhara )తో ప్రస్తుతం చిరంజీవి తనదైన రీతిలో సక్సెస్ సాధించాలని చూస్తున్నాడు. ఇక ఇంతకుముందు ఆయన చేసిన భోళా శంకర్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని అందుకోకపోవడంతో ఇప్పుడు తను ఒక భారీ విజయాన్ని సాధించి...

Read More..

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసిన సినీ కార్మికులు..!!

సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Deputy CM Pawan Kalyan ) విజయవాడ క్యాంప్ కార్యాలయంలో బిజీ బిజీగా గడిపారు. ఉదయం క్యాబినెట్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అనంతరం టాలీవుడ్ నిర్మాతలతో సమావేశమయ్యారు. సాయంత్రం హోంమంత్రి విజయవాడ పోలీసు ఉన్నతాధికారులతో...

Read More..

ఏపీ హోంమంత్రికి పవన్ కళ్యాణ్ కీలక సూచనలు..!!

సోమవారం సాయంత్రం విజయవాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని హోంమంత్రి వంగలపూడి అనిత( Home Minister Vangalapudi Anitha ), పలువురు పోలీసు ఉన్నతాధికారు వివరించారు.శాంతిభద్రతలు, డ్రగ్స్, గంజాయి సరఫరా అంశాలపై దృష్టి పెట్టాలని హోం మంత్రి అనితకి పవన్...

Read More..

నేడు రైతు నేస్తం సదస్సులు వానాకాలంలో సాగు పై సలహాలు : డీఏఓ భాస్కర్

రాజన్న సిరిసిల్ల జిల్లా: వానాకాలం సీజన్లో పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతులపై జిల్లాలోని రైతులకు వ్యవసాయ శాస్ర్తవేత్తలు, అధికారులు సలహాలు, సూచనలు అందిస్తారని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ ( Bhaskar )ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని సిరిసిల్ల...

Read More..

సిరిసిల్ల పట్టణ పరిధిలోని పాన్ షాప్ లలో పోలీసు జగిలాలతో ఆకస్మిక తనిఖీలు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లో మత్తు పదార్థాల నిర్ములానే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని, ప్రభుత్వం నిషేధించిన గంజాయి,మరే ఇతర మత్తు పదార్థాల గురించి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( District SP Akhil...

Read More..

అమరావతిలో బసవతారకం హాస్పిటల్ ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన..!!

బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్( Basavatharakam Hospital ) ఏపీలో కూడా స్థాపించబోతున్నట్లు ఎమ్మెల్యే బాలకృష్ణ తెలియజేశారు. ఈ హాస్పిటల్ కి మేనేజింగ్ ట్రస్ట్ అండ్ చైర్మన్ గా బాలకృష్ణ( Balakrishna ) ఉండటం తెలిసిందే. హైదరాబాద్ లో ఉన్న ఈ...

Read More..

అక్కా.. నీ సర్జరీల కథ నాకు తెలుసు.. ఆ హీరోయిన్ కు నెటిజన్లు భారీ షాకిచ్చారుగా!

సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు అందంగా కనిపించడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇందుకోసం కొంతమంది హీరోయిన్లు సర్జరీలు కూడా చేయించుకుంటూ ఉంటారు. సహజసిద్ధంగా మార్చలేని వాటి కోసం సర్జరీలను ఆశ్రయిస్తారు. అలా ఎందరో భామలు ముక్కు, పెదాలు ఇలా శరీర...

Read More..

పడ్డ చోటే లేవాలనుకుంటున్న లెజెండ్ శరవణన్.. మారిన ఈ హీరోకు సక్సెస్ దక్కుతుందా?

ఏ రంగంలో అయినా సక్సెస్ అనేది దక్కడం సులువైన సంగతి తెలిసిందే. బిజినెస్ లో ఊహించని సక్సెస్ అయిన శరవణ స్టోర్స్ అధినేత శరవణ ది లెజెండ్( The Legend ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా బాక్సాఫీస్...

Read More..

సమస్యలను సత్వరమే పరిష్కరించాలి::జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ( District Collector Sandeep Kumar Jha )ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝ,...

Read More..

క్రీడా పాఠశాలలో ప్రవేశానికి క్రీడా పోటీలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల నోడల్ అధికారి ఎన్ రాజిరెడ్డి, మండల విద్యాధికారి భూక్య బన్నజీ ఆధ్వర్యంలో మండల వ్యాయామ విద్యాధికారి బుచ్చిరెడ్డి పర్యవేక్షణ లో క్రీడా పాఠశాలల్లో 4వ తరగతిలో ప్రవేశాల కొరకు పోతుగల్ స్కూల్‌లో సోమవారం విద్యార్థులకు...

Read More..

పాల కేంద్రం నూతన అధ్యక్షుడి ఎన్నిక....

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి కరీంనగర్ డైరీ పాల కేంద్రం నూతన అధ్యక్షుడిగా కొప్పుల కర్ణాకర్ రెడ్డిని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సభ్యులుగా కొప్పుల రవీందర్ రెడ్డి, జిన్న స్వామి, చెట్కూరి నారాయణ గౌడ్, గోగూరి ప్రదీప్ రెడ్డి,...

Read More..

వేములవాడలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం

రాజన్న సిరిసిల్ల జిల్లా : కన్నతల్లి లాంటి బిఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నత పదవులు అనుభవించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం సిగ్గుచేటు అని వేములవాడ బీఆర్ఎస్ పార్టీ సీనియర్...

Read More..

దరఖాస్తులను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్

సోమవారం ఐ.డి.ఓ.సి కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న జనహిత ( ప్రజావాణి ) కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యల దరఖాస్తులు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ. తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టాలని...

Read More..

జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్ లో పార్టీలో చేరిక పై దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిఆర్ఎస్ నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ బీఆర్ఎస్‌ పట్టణ అధ్యక్షులు ఎత్తండి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరికపై బీఆర్ఎస్‌ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ జగిత్యాల ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం...

Read More..

కుక్కల దాడిలో మనుపోతు మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా: కుక్కల దాడిలో మనుపోతు మృతి చెందిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగలపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అడవి నుండి బయటకు వచ్చిన మనుబోతును కుక్కలు వెంబడించి కరిచాయని, బెదిరిపోయిన...

Read More..

బాల్యం పై పుస్తకాల భారం?

హైదరాబాద్: జూన్ 24 నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన తరుణంలో విద్యార్థులపై మళ్లీ బ్యాగు భారం మొదలైంది. అడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో పుస్తకాల భారం విద్యార్థులకు శాపంగా మారుతోంది. ఏటా పై తరగతికి వెళ్తుంటే పుస్తకాల సంఖ్య కూడా పెరుగుతోంది....

Read More..

అభివృద్ది పనుల్లో నాణ్యత లోపించొద్దు: మంత్రి ఉత్తమ్

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్,కోదాడ నియోజకవర్గాల్లో ఇటీవల శంకుస్థాపన చేసిన ఆర్‌ అండ్‌ బి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర భారీ నీటిపారుదల, ఆహార,పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు.హైదరాబాద్‌లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో కోదాడ ఎమ్మెల్యే...

Read More..

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల కోలాహలం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో నేడు సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తర లివచ్చిన భక్తులు ఆలయ కల్యాణకట్టలో తల నీలాలు సమర్పించి ధర్మగుండంలో పవిత్రస్నానాలు ఆచరించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తరించారు....

Read More..

మానవత్వం చాటుకున్న మంత్రి పొంగులేటి

సూర్యాపేట జిల్లా: తెలంగాణ రెవెన్యూ,గృహ నిర్మాణ,సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోమారు మానవత్వాన్ని చాటుకున్నారు.ఆదివారం సాయంత్రం ఖమ్మం జిల్లా పర్యటనను ముగించుకుని కూసుమంచి నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల కేంద్రంలో కారుని బైక్ ఢీ...

Read More..

హైదరాబాద్ లో గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతొ భారీ మోసం

హైదరాబాద్: జూన్ 23 గోల్డ్ ట్రేడింగ్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతో హైదరాబాద్ లో భారీ మోసం వెలుగు చూసింది. అధిక లాభాలు ఆశ చూపి 500 మంది వరకు ప్రహణేశ్వరి ట్రేడర్స్ ఎండీ రాజేష్ అనే వ్యక్తి మోసం చేసినట్లు తెలిసింది,దీంతో...

Read More..

30 లక్షలతో తీస్తే 13 కోట్ల వసూళ్లను రాబట్టిన ఆ స్టార్ హీరో సినిమా...

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తూ వాళ్ల సినిమాలతో మంచి విజయాలను అందుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఉదయ్ కిరణ్ ( Uday Kiran )లాంటి నటుడు చాలా ఉత్సాహంతో ఇండస్ట్రీకి...

Read More..

అకిరా నందన్ ఎంట్రీ కి ఆ సినిమాను రీమేక్ చేయబోతున్నారా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే ఆయనకు ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం...

Read More..

రాజన్నను దర్శించుకున్న హై కోర్టు జడ్జి

పూర్ణ కుంభం తో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని తెలంగాణ హైకోర్టు జస్టిస్ సూరేపల్లి నందా ఆదివారం దర్శించుకున్నారు. అంతకుముందు జడ్జి కి ఆలయాచకులు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు...

Read More..

ఆ సినిమాలకు శాపమైన టికెట్ రేట్లు కల్కికి ప్లస్ అవుతాయా.. టాక్ ముఖ్యం అంటూ?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్( Prabhas ) నాగ్ అశ్విన్( Nag Ashwin ) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి మూవీ( Kalki Movie ) భారీ టికెట్ రేట్లతో విడుదల కానుందని తెలుస్తోంది. ఆచార్య, ఆదిపురుష్, గుంటూరు కారం సినిమాలకు...

Read More..

అట్లీ ని ట్రోల్ చేస్తున్న అల్లు అర్జున్ అభిమానులు...

తమిళ్ సినిమా( Tamil movie ) ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న దర్శకుడు అట్లీ( Atlee )…ఈయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తూ వైవిధ్యమైన కథలతో ముందుకు వెళుతూ...

Read More..

ముస్తాబాద్ లో ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బిజెపి పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు మెరుగు అంజా గౌడ్ ఆధ్వర్యంలో శ్యామ్‌ప్ర‌సాద్ ముఖ‌ర్జీ వ‌ర్ధంతి సందర్భంగా శ్యామ్‌ప్ర‌సాద్ ముఖ‌ర్జీ చిత్ర‌ప‌టానికి పూలమాల వేసి నివాళులర్పించారు.దేశానికి ఆయ‌న చేసిన సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. ఈ...

Read More..

వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్ కు పూర్తిస్థాయి బాధ్యతలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా : మల్టిజోన్ వన్ పరిధిలో మరో 19 మంది సీఐలకు స్థాన చలనం కల్గింది. ఈ మేరకు ఐజీ కార్యాలయం నుండి శనివారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే వేములవాడ టౌన్ స్టేషన్లో అటాచ్డ్ డ్యూటీ చేస్తున్న...

Read More..

పేకాట ఆడుతున్న వ్యక్తులపై కేసు నమోదు

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల ఎస్సై సిరిసిల్ల అశోక్ వచ్చిన సమాచారం మేరకు రుద్రంగి శివారు అడవి ప్రాంతంలో రెండు మండలాల మధ్యలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం మీద రుద్రంగి ఎస్సై సిబ్బందితో అటవీ ప్రాంతంలో వెళ్లి...

Read More..

చూడగానే కన్నీళ్లు వచ్చాయి.. దండం పెట్టేసిన రేణు దేశాయ్.. పోస్ట్ వైరల్!

రేణు దేశాయ్ ( Renu Desai ) ఇటీవల కాలంలో సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు. ఈమె పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లిన తన కుమారుడు అకీరా...

Read More..

గేమ్ షోలో ఆయనకు పోటీగా జాకెట్ విప్పి రచ్చ చేసిన అనసూయ.. నెటిజన్స్ షాకింగ్ కామెంట్స్!

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అయిన అనసూయ( Anasuya ) తిరిగి బుల్లితెరపైకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. సినిమా అవకాశాలు రావడంతో జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమం నుంచి తప్పకుండా ఈమె ప్రస్తుతం స్టార్ మా లో...

Read More..

పవన్, బన్నీ మధ్య గ్యాప్ తగ్గుతుందా.. ఈ ఇద్దరి మధ్య గ్యాప్ తగ్గించడం ఆయనకే సాధ్యమా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్,( Pawan Kalyan ) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) మధ్య 2024 ఎన్నికలు చిచ్చుపెట్టాయి. వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేయడం, ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో బన్నీకి కొత్త కష్టాలు...

Read More..

గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ గురించి దిల్ రాజు క్లారిటీ ఇదే.. ఆ రెండు పండుగలే టార్గెట్ అంటూ?

చరణ్ శంకర్ కాంబో మూవీ గేమ్ ఛేంజర్( game changer ) ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాదే రిలీజ్ కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలై మూడు సంవత్సరాలు కావడంతో ఈ సినిమాను ఎంత త్వరగా రిలీజ్ చేస్తే...

Read More..

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు ఎస్జీటి టీచర్లు వినతిపత్రం

యాదాద్రి భువనగిరి జిల్లా: ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల్లో సీనియర్లకు అన్యాయం జరుగుతుందని, జూనియర్లకు ప్రమోషన్లు ఇస్తుండ్రు, సీనియర్లకు ఇవ్వడం లేదని, బదిలీలు, ప్రమోషన్లలో తమకు న్యాయం చేయండని ఆలేరు ఎమ్మెల్యే క్యాంప్ అఫీస్ లో ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మేల్యే బీర్ల ఐలయ్యకు...

Read More..

నేరేడుచర్లలో మరో సైబర్ క్రైమ్

సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల పట్టణ కేంద్రంలో గతంలో ఓ పెట్రోల్ బంక్ యజమానికి స్థానిక ఏఎస్ఐ పేరుతో కాల్ చేసి డబ్బులు కాజేసిన సైబర్ క్రైమ్ ఘటన మరవక ముందే మళ్ళీ అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చెందిన ఆటోమొబైల్ వ్యాపారి...

Read More..

మా ఊరిలోనే మిషన్ భగీరథ నీళ్ళు రావడం లేదు:మండలి చైర్మన్ గుత్తా

నల్లగొండ జిల్లా:జిల్లాలో కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు చివరి దశలో ఆగిపోయినాయని, వాటికి త్వరగా నిధులను విడుదల చేస్తే రైతులకు మేలు జరుగుతుందని,అలాగే జిల్లాలోని డిండి,పెండ్లిపాకల, నక్కలగండి,ఉదయసముద్రం,ఎస్ఎల్బీసి పెండింగ్ ప్రాజెక్టులను తొందరగా పూర్తి చేయాలని రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్...

Read More..

పశువుల డాక్టర్ పని తీరుపై రైతుల అసంతృప్తి

నల్లగొండ జిల్లా: పీఏ పల్లి మండల కేంద్రంలోని పశువైద్యశాల డాక్టర్ మహేందర్ రెడ్డి రూటే సపరేటు,సారువారు ఎప్పుడు డ్యూటీకి వస్తారో,ఎప్పుడు డుమ్మా కొడతాడో ఎవరికీ తెలియదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.విధులకు హాజరు కాకుండా,అయినా సమయపాలన పాటించకుండా వచ్చిన రోజే రిజిస్టర్...

Read More..

కేబుల్ ఫైబర్ నెట్ వర్క్ పేరుతో సిసి రోడ్లు ధ్వంసం

నల్లగొండ జిల్లా:నాంపల్లి మండలంలో అభివృద్ది సంక్షేమ పథకాలలో భాగంగా ప్రభుత్వాలు లక్షల రూపాయల ప్రజాధనంతో సీసీ రోడ్లు నిర్మిస్తే,ఎయిర్ టెల్ నెట్ వర్క్ ఫైబర్ కేబుల్ పనుల కోసం సీసీ రోడ్లను విచ్చలవిడిగా తవ్వి,వారి పని పూర్తైనా మరమ్మతులు చేపట్టకుండా అలాగే...

Read More..

సూర్యాపేట ఎంపీపీ, వైస్ ఎంపీపీ హస్తం గూటికి...!

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట మండల బీఆర్ఎస్ ఎంపీపీ బీరవోలు రవీందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్ నాయుడుతో పాటు సుమారు 100 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ...

Read More..

రాజన్నని దర్శించుకునేందుకు వేములవాడ చేరుకున్న తెలంగాణ హైకోర్టు జస్టిస్ సూరేపల్లి నందా

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్నని దర్శించుకునేందుకు ఈరోజు వేములవాడ చేరుకున్న తెలంగాణ హైకోర్టు జస్టిస్ సూరేపల్లి నందా కి ఆలయ అతిథిగృహం వద్ద పోలీస్ వారి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్జి ప్రేమలత, స్థానిక...

Read More..

భారత్ సాయంతోనే ఆర్థిక సంక్షోభం నుండి బయటపడ్డాం శ్రీలంక అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు..!!

కొద్ది నెలల క్రితం పొరుగు దేశం శ్రీలంక( Sri Lanka ) ఆర్థిక సంక్షోభంలో పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఇంధన ధరలు, నిత్యవసరాల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఆర్థిక సంక్షోభంతో లంక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో...

Read More..

కుప్పంలో పర్యటించబోతున్న సీఎం చంద్రబాబు..!!

ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) కుప్పం పర్యటన ఖరారు అయింది. ఈనెల 25 నుంచి రెండు రోజులపాటు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించబోతున్నారు. 25న మధ్యాహ్నం 12:30 గంటలకు హెలికాప్టర్ లో కుప్పం పిఈఎస్ మెడికల్ కళాశాల...

Read More..

వార్ 2 సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తున్న కన్నడ స్టార్ హీరో...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్( Actor Junior NTR )…ప్రస్తుతం ఆయన బాలీవుడ్ లో వార్ 2( War 2 ) అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో హృతిక్...

Read More..

రైతు రుణమాఫీతో సంబరాలు రైతులకు స్వీట్లు తినిపించిన ప్రభుత్వ విప్

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రివర్గం శుక్రవారం ప్రకటించిన ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ పై హర్షం వ్యక్తం చేస్తూ కథలపూర్ మండలం తండ్రియాల గ్రామంలో రైతులతో కలసి ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్...

Read More..

పేద బిడ్డకు పెద్ద కష్టం.. వైద్యం కొనలేని నిస్సహాయత సహాయం కోసం ఎదురుచూపు...

రాజన్న సిరిసిల్ల జిల్లా: కుటుంబానికి ఆసరాగా ఉన్న సమయంలో ఆ కుటుంబానికి పెద్ద కష్టం వచ్చి పడింది. అనుకోని రూపంలో విధి అనారోగ్యం రూపంలో వెంటాడింది. ఆపరేషన్ చేయవలసిన రావడంతో పది లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడంతో నిస్సహాయ స్థితిలో...

Read More..

ఎల్లారెడ్డిపేట మండలంలో డ్రై డే కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో అల్మాస్పూర్, కంచర్ల గ్రామాలలో వైద్య అధికారాలు డాక్టర్ స్రవంతి ఆధ్వర్యంలో డ్రైడే కార్యక్రమం శనివారం నిర్వహించారు. డీఎంహెచ్వో డాక్టర్ సుమన్మోహనరావు పారిశుధ్యన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… వర్షాకాలం...

Read More..

రంగపేట మత్తడి పనులను వేగవంతం గా పూర్తి చేయాలి ఎంపీపీ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూరు గ్రామం పరిధిలోని రంగంపేట చెరువు మత్తడి మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇల్లంతకుంట ఎంపీపీ వుట్కూరి వెంకట రమణారెడ్డి అన్నారు. శనివారం ఆయన మత్తడి మరమ్మత్తుల పనులను పరిశీలించారు.

Read More..

రుణ మాఫీ పట్ల నేతల సంబరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా :రైతు రుణమాఫీపై మంత్రిమండలిలో నిర్ణయం తీసుకోవడం పట్ల వేములవాడ అర్బన్ మండలం అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నంది కమాన్ చౌరస్తాలో అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షులు పిల్లి కనకయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు సంబరాలు చేశారు. ముఖ్యమంత్రి...

Read More..

పొంచి ఉన్న కరెంట్ ప్రమాదం ను ముందే పసిగట్టిన మాజీ ఎంపీటీసీ.

వైర్ల కింద ఉన్న చెట్ల ను తొలగింపజేసిన మాజీ ఎంపీటీసీ( MPTC ).పోన్ కాల్ కు 20 నిమిషాల్లో స్పందించిన మాజీ ఎంపీటీసీ.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గల రైతు చర్చ మండలి వద్ద ప్రమాదకరంగా ఉన్న కరెంట్...

Read More..

డీఎస్సీకి దరఖాస్తుల వెల్లువ:ఒక్క పోస్టుకు 25,మంది పోటీ

హైదరాబాద్:జూన్ 22 తెలంగాణలో వచ్చేనెల 17వ తేదీ నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నా యి. రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ పరీక్షకు 2,79,956 మంది అభ్యర్థులు దరఖా స్తు చేసుకున్నారు. ఒక్క పోస్టుకు సుమారు 25 మంది పోటీ పడుతున్నట్లు సమాచారం....

Read More..

పార్టీ ఆఫీస్ బయటే ప్రజా దర్బార్ నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎన్నికల్లో గెలిచాక డిప్యూటీ సీఎం అయ్యాక కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే తన శాఖకు సంబంధించిన అధికారులతో సమావేశమై పలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే శనివారం అసెంబ్లీ సమావేశాలు...

Read More..

టీడీపీ క్యాడర్ కోసం సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు( Chandrababu ) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. గత వైసీపీ( YCP ) ప్రభుత్వంలో అమలు చేసిన పథకాల పేర్లు మార్చడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల సమయంలో...

Read More..

షూటింగ్ కు వెళ్తూ రైలులో జారిపడి జబర్దస్త్ నటుడి మృతి.. అసలేం జరిగిందంటూ?

ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కూడా మరో విషాదం చోటు చేసుకుంది. అదేమిటంటే షూటింగ్ కీ వెళ్తూ రైలులో నుంచి జారీపడి జబర్దస్త్ నటుడు మృతి చెందాడు. ఆ నటుడు ఎవరు ఏంటి అన్న...

Read More..

ప్రభాస్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. కల్కి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ విషయంలో ట్విస్ట్ ఇదే!

టాలీవుడ్ హీరో ప్రభాస్( Prabhas ) హీరోగా నటించిన తాజా చిత్రం క‌ల్కి 2898AD( Kalki 2898AD ). ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా నటించింది. అంతేకాకుండా...

Read More..

నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా.. హైపర్ ఆది వార్నింగ్ మామూలుగా లేదుగా!

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )పిఠాపురం ఎమ్మెల్యేగా సాధించిన విజయం అభిమానుల్లో జోష్ నింపింది. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ తరపున హైపర్ ఆది కూడా పిఠాపురంలో ప్రచారం చేయగా ప్రచారానికి మంచి స్పందన...

Read More..

రామ్ చరణ్ బుచ్చి బాబు సినిమా లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ నటించనుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్( Ram Charan )…ఈయన ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ దశకి చేరుకుంది. అయినప్పటికీ ఈ సినిమా అయిపోయిన తర్వాతే...

Read More..

పవన్ కళ్యాణ్ కోసం త్రివిక్రమ్ అంతలా నష్టపోయాడా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )సినిమా ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే ఈయన సినిమా ఇండస్ట్రీ వచ్చిన మొదట్లో వరుస సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నప్పటికీ ఆ తర్వాత మధ్యలో కొద్ది వరకు తడబడ్డాడు...

Read More..

పదేళ్ల కల నెరవేరింది...నాగబాబు ఎమోషనల్ పోస్ట్ వైరల్!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా గెలిచిన వారందరూ కూడా అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేశారు ఈ క్రమంలోనే  మొదట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయగా అనంతరం...

Read More..

శునకం ప్రాణాలు కాపాడిన ఫైర్ సిబ్బంది

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ( Vemulawada )విలీన గ్రామం శాత్రాజ్ పల్లి లో గత మూడు రోజుల క్రితం ఓ శునకం బావిలో పడింది. దానిని బయటకు తీయడానికి స్థానికులు ప్రయత్నించిన వీలు కాకపోవడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు....

Read More..

ఉద్యాన తోటలకు రూ.40.71 లక్షల రాయితీ విడుదల

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లో 2022-2023 ఆర్థిక సంవ్సరానికి సంబంధించి పామ్ ఆయిల్ తోట( Oil Palm Farming )లు పెట్టుకున్న రైతులకు 2023-24 ఆర్థిక సంవత్సరం లో 2 వ సంవత్సరం కింద రావలసిన రాయితీ...

Read More..

పెద్దవూర పంచాయితీలో కంపుకొడుతున్న డ్రైనేజీ

నల్లగొండ జిల్లా:పెద్దవూర మండల( Peddavoora ) కేంద్రంలోని ఎస్సీ కాలనీలో పావని వాటర్ ప్లాంటు పక్కన మొదటి లైన్ డ్రైనేజీ నీరు బయటికి పోకుండా జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఇంటి నిర్మాణంలో భాగంగా గత రెండు నెలల క్రితం డ్రైనేజీ(...

Read More..

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి నీ కలిసిన వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ చైర్మన్

రాజన్న సిరిసిల్ల జిల్లా : కరీంనగర్ పార్లమెంటు( Karimnagar Parliament ) సభ్యుడు,కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ని కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో ఎల్లారెడ్డిపేట శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ చైర్మన్ సనుగుల ఈశ్వర్ శనివారం...

Read More..

వైరల్: కూతురు తింటున్న ఆహారాన్ని చూసి భయపడిన తల్లి.. అసలేం తింటుందంటే..?

ప్రస్తుత రోజులలో సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది. ఇక సోషల్ మీడియా ద్వారా వింత వింత ఆహార అలవాట్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ వింత ఆహార అలవాట్లకు సంబంధించి చైనీలకు మించిన వారు...

Read More..

ప్రతిభ చూపిన విద్యార్థికి కలెక్టర్ అభినందన

రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రతిభ చూపిన విద్యార్థి జక్కని హేమంత్ ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా( Sandeep Kumar Jha ) శనివారం అభినందించారు. సిరిసిల్ల పట్టణంలోని కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన సిరిసిల్ల విద్యార్థి జక్కని...

Read More..

ఏరియా ఆస్పత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ...!

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్( Govt General Hospital ) ను శనివారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్( Tejas Nandlal Pawar ) ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో వార్డులు తిరుగుతూ పరిస్థితులను,పరిశీలించి,రోగులకు అందిస్తున్న సేవలను, అసౌకర్యాలను...

Read More..

కాంగ్రెస్ లో చేరిన మేగి నరసయ్య

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ మాజీ చైర్మన్ మేగి నరసయ్య బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ( Congress party...

Read More..

ఎల్లారెడ్డిపేటలో పోలీసుల స్పెషల్ డ్రైవ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) పోలీస్ స్టేషన్ ముందు శుక్రవారం సాయంత్రం పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ ఆదేశాల మేరకు ఆర్ ఐ మధుకర్,ఎస్సై కిరణ్ కుమార్ వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేశారు....

Read More..

మాల్దీవులలో చనిపోయిన చంద్రయ్య శవ పేఠిక

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం( Yellareddypet )లోని నారాయణపూర్ నికి శుక్రవారం చేరింది.గ్రామానికి చెందిన శీతాల చంద్రయ్య ( Chandraiah )ప్రమాదవశాత్తు మాల్దీవులలో పని చేస్తూ మృతి చెందగా శవపేటిక శుక్రవారం గ్రామానికి చేరుకుంది భార్య పోషవ్వ కుటుంబ సభ్యులు...

Read More..

పవన్ కళ్యాణ్ పూర్తిగా సినిమాలు వదిలేయాలి అంటూ ముద్రగడ సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీ రాజకీయాలలో ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabha Reddy ) వ్యవహారం రోజు రోజుకి చర్చనీయాంశంగా మారుతుంది. ఈ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిస్తే తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ఎన్నికల ముందు కామెంట్లు చేశారు. కాగా...

Read More..

స్వామి వివేకానంద సేవాసమితి ఆధ్వర్యంలో యోగా సాధన

రాజన్న సిరిసిల్ల జిల్లా: అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని( International Yoga Day ) పురస్కరించుకొని చంధుర్తి మండలం మల్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అద్యక్షతన విద్యార్థిని, విద్యార్థుల చేత యోగ గురువు లింగంపెల్లి మధు సూచనలతో సాధన...

Read More..

అధిక ఫీజుల వసుళ్లపై ఎంఈఓకు ఎన్.ఎస్.యు.ఐ ఫిర్యాదు

యాదాద్రి భువనగిరి జిల్లా:ఆలేరు పట్టణం( Alair )లోని పలు ప్రైవేటు పాఠశాలలకు చెందిన యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ శుక్రవారం మండల విద్యాధికారి కార్యాలయం సిబ్బందికి ఎన్.ఎస్.యు.ఐ అధ్వర్యంలో ఫిర్యాదు చేశారు.ప్రైవేట్ స్కూల్లకు చెందిన...

Read More..

నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తప్పవు:జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్

నల్లగొండ జిల్లా:జిల్లాలో వాహనాలకు నంబర్ ప్లేట్లు(Number plates ) లేకుండా నడపవద్దని,ప్రతి రోజూ జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ ట్రాపిక్ నిబంధనల విరుద్ధంగా వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయబడుతాయని జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్(...

Read More..

పుస్తకాల అమ్ముతున్న ప్రవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్

నల్లగొండ జిల్లా:ప్రభుత్వ నిబంధనలకు( Government regulations ) విరుద్ధంగా పుస్తకాలు,టై,బెల్ట్,యూనిఫామ్ అమ్ముతున్న ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నల్గొండ( Nalgonda ) పట్టణంలో శ్రీ చైతన్య, స్రవంతి పాఠశాలలో పుస్తకాలు అమ్ముతున్న...

Read More..

తహశీల్దార్,కార్యాలయ సిబ్బంది పని తీరుపై కలెక్టర్ ఆగ్రహం

యాదాద్రి భువనగిరి జిల్లా:రాజాపేట తహశీల్దార్, సీనియర్ అసిస్టెంట్ తీరుపై జిల్లా కలెక్టర్ హనుమంతు కె.జెండగే( Collector Hanumantu K. Jendage ) ఆగ్రహం వ్యక్తం చేశారు.శుక్రవారం రాజాపేట తహశీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి,ధరణి పెండింగ్ పైల్స్, ఆఫిస్ రికార్డులను...

Read More..

బిజినెస్ మాన్ గా మారిన కొరటాల..దేవర కోసం అంత రిస్క్ చేస్తున్నారా..?

ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ( koratala Siva )డైరెక్షన్ లో దేవర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఇప్పటికే కొరటాల శివ తన దైన రీతిలో ఏ సినిమాకి తీసుకోనన్ని రోజులు ఈ సినిమాకి తీసుకొని ఈ సినిమాని...

Read More..

పెంచికల్ దిన్నె ఊర చెరువు కబ్జాపై సమగ్ర సర్వే

సూర్యాపేట జిల్లా( Suryapet District ):నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్నె గ్రామ ఊర చెరువు (ఆక్రమణ)కబ్జాపై ఎట్టకేలకు ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించారు. ఇరిగేషన్ ఏఈ రాజేశ్వరి ( AE Rajeshwari )పర్యవేక్షణలో మండల సర్వేయర్ గాయత్రి ఊర చెరువు విస్తీర్ణాన్ని...

Read More..

సమాచార హక్కు చట్టం బోర్డు ఏర్పాటు చేయండి:ఎండి మజాహర్

సూర్యాపేట జిల్లా( Suryapet District ):కోదాడ పోస్ట్ ఆఫీస్ లో తప్పనిసరిగా సమాచార హక్కు చట్టం బోర్డు ఏర్పాటు చేయాలని కోదాడ నియోజకవర్గ సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడు,స్ఫూర్తి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు ఎండి. మజాహర్( MD Mazahar ) పోస్టల్...

Read More..

ఘనంగా జయశంకర్ సార్ వర్ధంతి

యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri District ): గుండాల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ జాతిపిత డాక్టర్జయశంకర్సార్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా రాష్ట్ర హాజ్ కమిటీ...

Read More..

తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించిన మంత్రి సీతక్క..!!

మంత్రి సీతక్క( Seethakka ) శుక్రవారం మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించారు. తెలంగాణలో మహిళా సంఘ సభ్యులందరినీ కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచుతున్నామని పేర్కొన్నారు. మంత్రి సీతక్క సచివాలయంలో...

Read More..

రైతుభరోసా పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Telangana Chief Minister Revanth Reddy ) శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రైతు భరోసా గురించి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇచ్చిన...

Read More..

రేపటి నుండి పులివెందులలో పర్యటించబోతున్న వైయస్ జగన్..!!

వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ( YS jagan )నేడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నేటి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడం జరిగాయి. ఈ క్రమంలో ఎన్నికలలో గెలిచిన అన్ని పార్టీల...

Read More..

ఆలయ పున నిర్మాణం కొరకు ఎండోమెంట్ అధికారులను కలిసిన ఆలయకమిటి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మండలంలో ఉన్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయం( Venugopalaswamy Temple ) పునర్నిర్మానం త్వరగా టెండర్ పిలిచి పనులు ప్రారంభించాలని శుక్రవారం హైదరాబాదులో ఉన్న రాష్ట్ర దేవాదాయశాఖ అధికారులను కలిసిన...

Read More..

మమ్మల్ని ఇడ్లీ, సాంబార్ అని పిలిస్తే ఊరుకోం.. శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్( Shruti Haasan ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమల్ హాసన్ కూతురుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది. కేవలం హీరోయిన్ గా మాత్రమే...

Read More..

5 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినా ఆ ఆఫర్ కు నో చెప్పిన అనుష్క.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ( Anushka Shetty )గురించి మనందరికీ తెలిసిందే. తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ముఖ్యంగా తెలుగులో ప్రభాస్ నాగార్జున మహేష్ బాబు, లాంటి స్టార్...

Read More..

17వ పోలీస్ బెటాలియన్ సర్దాపూర్ నందు అంతర్జాతీయ యోగా దినోత్సవం

రాజన్న సిరిసిల్ల జిల్లా : అంతర్జాతీయ యోగా దినోత్సవం( International Yoga Day ) పురస్కరించుకుని ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో 17వ పోలీస్ బెటాలియన్ సిబ్బంది కలిసి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం కమాండెంట్ మాట్లాడుతూ మనిషి మానసిక,శారీరక ప్రశాంతతకు,ఆరోగ్యానికి యోగా...

Read More..

తండ్రిని తలచుకుంటూ ఎమోషనల్ అయిన థమన్.. అక్కడే చాలాసార్లు ఏడుస్తానంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో థమన్( Music Director Thaman ) ఒకరు. థమన్ పారితోషికం 5 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండగా థమన్ కు ఆఫర్లు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. థమన్...

Read More..

ప్రెగ్నెన్సీ సమయంలో ఆ తప్పు చేయొద్దంటూ దీపికకు నెటిజన్ల సలహాలు.. ఏమైందంటే?

దీపికా పదుకొనే( Deepika Padukone ) ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 ఏడీ( Kalki 2898 AD ) విడుదలకు మరో ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది. దీపిక ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే తెలుగులో కూడా ఈమె...

Read More..

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం

హైదరాబాద్: జూన్ 21 ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా జూన్ 21న యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు యోగా ప్రాముఖ్యత ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసింది. ఎందుకంటే యోగాసనాలు చేస్తే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా మానసిక ప్రశాంతత, మనస్సు చురుకుగా...

Read More..

వైయస్సార్ బీమా పథకం పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం..!!

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం చంద్రబాబు ముఖ్యమంత్రిగా( CM Chandrababu ) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాల పేర్లు చంద్రబాబు ప్రభుత్వం మారుస్తూ ఉంది. ఇప్పటికే వైయస్సార్ కళ్యాణమస్తుకి చంద్రన్న...

Read More..

ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి: వీరమళ్ల కార్తిక్ గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రైవేట్ పాఠశాలలో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలుపరచాలని మునుగోడు నియోజకవర్గ బిసి యువజన సంఘం అధ్యక్షుడు వీరమళ్ళ కార్తీక్ గౌడ్ గురువారం ప్రకటనలో తెలిపారు.రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలో విచ్చలవిడిగా నిబంధనలను విరుద్ధంగా యూనిఫామ్,పాఠ్యపుస్తకాలు పేరుతో తల్లిదండ్రుల నుంచి...

Read More..

సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలి: ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

సూర్యాపేట జిల్లా: వర్షా కాలంలో సంభవించే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అధికారులను ఆదేశించారు.గురువారం సూర్యాపేట జిల్లా మోతె మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆమె ముఖ్యాతిథిగా హాజరై పలు...

Read More..

ఏపీలో స్టూడియోల నిర్మాణంపై మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు..!!

ఏపీ పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్( Minister Kandula Durgesh ) గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రకృతి వనరులు కలిగిన రాష్ట్రమని పేర్కొన్నారు. ఎకో, టెంపుల్, అడ్వెంచర్ టూరిజం వంటి వాటిని అధికార యంత్రాంగంతో...

Read More..

కల్కి సినిమాలో ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో తెలిసిపోయింది...

కల్కి సినిమా( Kalki Movie ) ఈనెల 27 తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో...

Read More..

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు బెయిల్..!!

ఢిల్లీ లిక్కర్ పాలసీ( Delhi Liquor Policy ) కేసులో నిందితుడిగా ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి( CM Arvind Kejriwal ) గురువారం బెయిల్ లభించింది. లక్ష రూపాయలు పూచికత్తుతో ఆయనకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు(...

Read More..

ఫర్టిలైజర్,ఎరువుల షాపుల ఆకస్మిక తనిఖీ

నల్లగొండ జిల్లా: రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలని,కల్తీ విత్తనాలను విక్రయించి మోసాలకు పాల్పడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని మండల ప్రత్యేక అధికారి భిక్షపతి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలో ఫర్టిలైజర్ దుకాణాలను మండల వ్యవసాయ అధికారి ధీరావత్ సైదా...

Read More..

ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పై స్పష్టత ఇచ్చిన ఏపీ మంత్రి..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు( Chandrababu ) ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్...

Read More..

మంత్రి పొన్నం ను కలిసిన సిరిసిల్ల చేనేత పాలిస్టర్ సహకార నూతన కార్యవర్గం

రాజన్న సిరిసిల్ల జిల్లా : మంత్రి పోన్నం ప్రభాకర్‌‌ అధికారిక నివాస గృహంలో సిరిసిల్ల కాంగ్రెస్ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి ని మర్యాద పూర్వకంగా కలిసిన సిరిసిల్ల చేనేత పాలిస్టర్ సహకార నూతన కార్యవర్గం నూతన కార్యవర్గానికి...

Read More..

చెప్పుతో కొడతా.. ఆ జబర్దస్త్ కమెడియన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రష్మీ?

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో యాంకర్ రష్మీ( Anchor Rashmi ) ఒకరు. ఈమె బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎక్స్ట్రా జబర్దస్త్( Extra Jabardasth ) కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక...

Read More..

మృతి చెందిన గ్రామపంచాయతీ కార్మికుడి కుటుంబానికి 10 లక్షల ఎక్స్ప్రెషియ ప్రకటించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామపంచాయతీ కార్యాలయంలో కార్మికుడిగా పనిచేస్తున్న గసిగంటి పోచయ్య గురువారం ప్రమాదవశాత్తు ట్రాక్టరు పై నుంచి పడి మృతి చెందాడు. అయితే మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరఫున 10 లక్షల ఎక్సిగ్రేషియా అందించాలని...

Read More..

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం

రాజన్న సిరిసిల్ల జిల్లా :పదో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్, యోగా సాధన సమితి ఆధ్వర్యంలో సిరిసిల్ల లోని ఇందిరాపార్క్ లో శుక్రవారం ఉదయం 6.30 గంటలకు యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ నోడల్...

Read More..

వింటేజ్ డార్లింగ్ ను గుర్తుకు తెచ్చిన ప్రభాస్.. ఈ లుక్స్ కు మాత్రం ఫిదా అవ్వాల్సిందే!

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Hero Prabhas ) గురించి మనందరికీ తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా ఉన్నారు. ఇకపోతే ప్రభాస్ చివరగా సలార్ మూవీతో( Salaar movie ) ప్రేక్షకులను...

Read More..

పవన్ కళ్యాణ్ ను ఎంతో అభిమానించే స్రవంతి తన కొడుకుకు ఏం పేరు పెట్టిందో తెలుసా?

సినీ నటుడిగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈయన నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న క్రెడిట్ పవన్ కళ్యాణ్ కు మాత్రమే సాధ్యమని...

Read More..

అల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలి - కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఏడాది నుంచి 19 ఏండ్లలోపు వయసు పిల్లలు, విద్యార్థులందరికీ అల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు. నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా చందుర్తిలోని కస్తూర్బా గాంధీ బాలికల...

Read More..

ఒకేసారి ఆరు ఫ్లాట్స్ ను కొనుగోలు చేసిన బాలీవుడ్ స్టార్ హీరో.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్( Abhishek Bachchan ) గురించి మనందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తన కంటికి ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు అభిషేక్ బచ్చన్. ఇప్పటికీ వరుసగా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు....

Read More..

ఆ విషయంలో దీపికని ఎంత మెచ్చుకున్నా తక్కువే.. రెస్పెక్ట్ ను పెంచుకున్నారుగా!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే( Deepika Padukone ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది దీపికా. ఇకపోతే దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించిన...

Read More..

లోకేష్ కనకరాజ్ నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తున్నాడు...

లోకేష్ కనకరాజు ( Lokesh Kanakaraj )ప్రస్తుతం సీక్వెల్స్ మీద సీక్వెల్స్ స్టోరీస్ ని రాసుకొని పెట్టుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు ఆయన దగ్గర మూడు సీక్వెల్స్ సంబంధించిన స్టోరీలు రెడీగా ఉన్నాయి. అందులో ఖైదీ 2, విక్రమ్...

Read More..

బోయపాటి సినిమాలో బాలయ్య ఎలా కనిపించబోతున్నాడు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబుకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నందమూరి ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు వచ్చినప్పటికీ బాలయ్య బాబు( Nandamuri Balakrishna ) మాత్రం నటసింహంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పాటు చేసుకున్నాడు.ఇక రెండో ఎన్టీఆర్...

Read More..

ప్లాప్ డైరెక్టర్ కి మరో ఛాన్స్ ఇస్తున్న నాగశౌర్య... కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలలో నాగశౌర్య( Naga Shaurya )ఒకరు. ప్రస్తుతం ఈయన వరుస సినిమాలను చేస్తూ వెళ్తున్నాడు. తప్ప ఆయనకు సక్సెస్ లు మాత్రం దక్కడం లేదు. ఇక 2018లో వెంకీ కుడుముల డైరెక్షన్ లో వచ్చిన...

Read More..

గజిని చేయడం నా లైఫ్ లో చెత్త నిర్ణయం.. నయన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

స్టార్ హీరోయిన్ నయనతార( Nayanthara ) సినీ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో గజిని సినిమా ఒకటి. అయితే సినిమా చేయడం నా లైఫ్ లో చెత్త నిర్ణయం అంటూ నెటిజన్లు కామెంట్లు చేయగా ఆ...

Read More..

స్నేహితుడిని నమ్మి 14 కోట్ల రూపాయలు మోసపోయిన టాలీవుడ్ హీరోయిన్.. ఏమైందంటే?

సాధారణంగా స్నేహితులకు కష్టాలు ఎదురైతే ఎవరైనా తమ వంతు సహాయం చేస్తారు. స్నేహితుల మాటలకు చాలామంది ఎంతో విలువ ఇస్తారు. అయితే తాను మాత్రం ఫ్రెండ్ అని నమ్మి నిలువునా మోసపోయానని రిమి సేన్ చెబుతున్నారు. 4.14 కోట్ల రూపాయలు తాను...

Read More..

ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన చంద్రబాబు ప్రభుత్వం పాలనపరంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వ యంత్రాంగంలో పూర్తిగా ప్రక్షాళన కార్యక్రమం చేపడుతూ కొంతమంది అధికారులపై చర్యలు తీసుకుంటూ ఉంది. ఇదే సమయంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల పేర్ల...

Read More..

ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు పోరాడాలి అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila )బుధవారం మీడియాతో మాట్లాడటం జరిగింది. ఎన్నికల ఫలితాలు అనంతరం తొలిసారి స్పందించిన ఆమె ఈసారి జరిగిన ఎన్నికలు చాలా విచిత్రమని వ్యాఖ్యానించారు. ఊహించని ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. మార్పు కావాలని...

Read More..

మొదటి రోజే ఐఏఎస్ ఆఫీసర్ లకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నేడు బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం విజయవాడ( Vijayawada )లో డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్ లో బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు...

Read More..

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ కి పుతిన్ సర్ప్రైజ్ గిఫ్ట్..!!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్( Vladimir Putin ) ఉత్తర కొరియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. 24 సంవత్సరాల తర్వాత పుతిన్ ఉత్తర కొరియాలో పర్యటించడంతో ఈ పర్యటన అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. కాగా ఉక్రెయిన్ పై యుద్ధంలో ఉత్తరకొరియా అధ్యక్షుడు...

Read More..

పవన్ పై అభిమానంతో పెళ్లికార్డుపై జనసేన గుర్తు.. ఈ అభిమాని అభిమానానికి ఫిదా అవ్వాల్సిందే!

మామూలుగా అభిమానులు వారి అభిమాన సెలబ్రిటీపై ఉన్న అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చాటుకుంటూ ఉంటారు. కొందరు వారి పేరు మీద దానధర్మాలు చేస్తే మరి కొందరు రక్తదానాలు వంటివి చేస్తుంటారు. కొందరు వారి పేర్లు వారి ఫోటోలు టాటూలు వేయించుకోవడం...

Read More..

ఆ సినిమాలలో నటించాలని ఆశ పడుతున్న మహేష్ గారాల పట్టి.. ఏం జరిగిందంటే?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు( Mahesh Babu ) కూతురు సితార ( Sitara )ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న వయసులోనే భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న సెలబ్రిటీల పిల్లల్లో సితార...

Read More..

రాజన్న ఆలయంలో ఫార్చ్యూన్ మెడికేర్ హాస్పిటల్ కరీంనగర్ వారి మెగా ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన ఆలయ ఈఓ రామకృష్ణ

రాజన్న సిరిసిల్ల జిల్లా :ఆలయ ఉద్యోగుల సౌకర్యార్దమ్ కరీంనగర్( Karimnagar ) లోని ఫార్చూన్ మెడికేర్ హాస్పిటల్ వారిచే ఆలయ లోని ఓపెన్ స్లాబ్ లో ఈరోజు మెగా ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఆలయ ఈఓ రామకృష్ణ( EO...

Read More..

టెక్స్ టైల్స్ అండ్ హ్యాండ్లూమ్ శాఖ పై కలెక్టర్ సమీక్ష

రాజన్న సిరిసిల్ల జిల్లా :టెక్స్ టైల్స్ అండ్ హ్యాండ్లూమ్ శాఖపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ( sandeep kumar jha ) బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో టెక్స్ టైల్స్ అండ్...

Read More..

జిల్లా కలెక్టర్ ను కలిసిన ఆర్డీఓ

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్( Rajanna Sirisilla District Collector ) గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన సందీప్ కుమార్ ఝా( Sandeep kumar jha ) ను సిరిసిల్ల ఆర్డీఓ ఎల్.రమేష్ బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. సమీకృత జిల్లా...

Read More..

అభిమాని కుటుంబాన్ని ఆదుకున్న మహేష్ బాబు.. రియల్ లైఫ్ లో కూడా సూపర్ స్టార్ అంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కడానికి ఆయా హీరోల ప్రతిభతో పాటు అభిమానులు కూడా ఒక విధంగా కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి( Rajamouli ) సినిమాతో బిజీగా ఉన్నారు....

Read More..

18 ఏళ్ల తర్వాత టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తున్న ప్రముఖ నటి.. కల్కి ఆమెకు ప్లస్ అవుతుందా?

ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమా( Kalki 2898 AD ) మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సెన్సార్ ఫార్మాలిటీస్ ను ఈ సినిమా పూర్తి చేసుకోగా ఈ సినిమా కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా...

Read More..

రాజమౌళి ఇండస్ట్రీని నాశనం చేశాడా.. మూడేళ్లకో సినిమా తీయడానికి కారణం ఆయనేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీ లెక్కలు ఈ మధ్య కాలంలో పూర్తిగా మారిపోయాయి. స్టార్ హీరో సినిమా అంటే కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాలు సాధారణం అయిపోయింది. గతంతో పోల్చి చూస్తే సినిమాల బడ్జెట్లు ఏ స్థాయిలో పెరిగాయో అదే విధంగా వర్కింగ్...

Read More..

ఖరీదైన కారును కొనుగోలు చేసిన జబర్దస్త్ రీతూ చౌదరి.. కారు ఖరీదెంతంటే?

తెలుగు ప్రేక్షకులకు సీరియల్ నటి, జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి( Rithu_chowdary ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం రీతూ చౌదరి జబర్దస్త్ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షో అలాగే అప్పుడప్పుడు పండుగ ఈవెంట్లలో కూడా చేస్తూ...

Read More..

వైరల్: మనిషివేనా నువ్వు అసలు.. పొలంలో మేస్తుందని ఒంటె కాలుని నరికేసిన వ్యక్తి..

ప్రస్తుతం సోషల్ మీడియా( Social media ) పుణ్యమా అంటూ ప్రపంచం ఏ మూలన ఏమి జరిగినా అందరికీ క్షణాలలో ప్రతి వార్త తెలిసిపోతుంది. చిన్నపిల్లవాడి నుంచి పెద్దవారి వరకు కూడా ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది....

Read More..

సబ్ డివిజన్ పనులు ఇక్కడే జరిగేలా చూడండి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు వినతి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట కు పంచాయతీ రాజ్ సబ్ డివిజన్( Panchayati Raj Sub Division ) మంజూరు అయి ఉందని ,కానీ సిరిసిల్ల కేంద్రముగా పంచాయతీ రాజ్ డిపార్ట్ మెంట్ అధికారులు పనులు చేస్తున్నారని దీంతో ఎల్లారెడ్డిపేట,వీర్నపల్లి, గంభీరావుపేట,ముస్తాబాద్...

Read More..

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ జన్మదిన వేడుకల్లో మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు నేరెళ్ల నర్సింగం గౌడ్, జిల్లా...

Read More..

తమాషా చేస్తున్నారా ..కోర్టుకు వెళ్తాను పుష్ప 2 వాయిదా పై నెటిజన్ ఫైర్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun )నటించిన పుష్ప 2( Pushpa 2 )సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ ఈ...

Read More..