పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్

పెండింగ్ బిల్లులపై తెలంగాణ ప్రభుత్వం భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.ఈ మేరకు పది బిల్లులను ఆమోదించకపోవడంపై సీఎస్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

 Telangana Government To Supreme Court On Pending Bills-TeluguStop.com

ప్రతివాదిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను తెలంగాణ ప్రభుత్వం చేర్చింది.రేపు సుప్రీంకోర్టులో మెన్షన్ చేస్తామని సర్కార్ తెలిపింది.

కాగా రాష్ట్ర ప్రభుత్వం తరపున దుష్యంత్ దవే వాదనలు న్యాయస్థానంలో వినిపించనున్నారు.దీంతో రాజ్ భవన్ – తెలంగాణ ప్రభుత్వం మధ్య వివాదం మరింత ముదిరిందని అర్థం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube