బీజేపీ నేతల వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్

బీజేపీ నేతల వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.బీజేపీ పాలిత రాష్ట్రాలు, తెలంగాణలో జరుగుతోన్న అభివృద్ధిపై బేరీజు వేసుకుని కేంద్ర మంత్రులు మాట్లాడాలని చెప్పారు.

 Minister Jagadish Reddy Fired On The Comments Of Bjp Leaders-TeluguStop.com

రాష్ట్రంలో కేసీఆర్ తీసుకువచ్చిన పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా అని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని బీజేపీ నేతలు చూడాలని తెలిపారు.

బీజేపీ నేతలు అబద్దాలు చెబుతూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube