అనంతపురం జిల్లాలో పీహెచ్‎డీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం కలకలం

అనంతపురం జిల్లా ఎస్కే యూనివర్సిటీలో పీహెచ్‎డీ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది.పురుగుల మందు తాగి ఆంజనేయులు అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

 A Phd Student Suicide Attempt In Anantapur District-TeluguStop.com

ఎస్కే వర్సిటీలోని హాస్టల్ గదిలో బలవన్మరణానికి పాల్పడ్డాడని సమాచారం.వెంటనే గమనించిన వర్సిటీ సిబ్బంది బాధితుడిని హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అయితే కొన్ని రోజులుగా లెక్చరర్ పోస్టులకు ఆంజనేయులు ప్రిపేర్ అవుతున్నారు.రెండు సార్లు పరీక్షల్లో విఫలం కావడంతో మనస్తాపానికి గురి కావడంతో పాటు అనారోగ్య కారణాలు కూడా ఉండటంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube