ప్రమాదవశాత్తు చనిపోయిన బాధిత కుటుంబానికి 5 లక్షల చెక్కు అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన మురళి అనే వ్యక్తి విద్యుత్తు షాక్ ద్వారా ప్రమాద వశాత్తు చనిపోయిన వారి కుటుంబానికి సెస్ సహకార సంస్థ ద్వారా 5 లక్షల రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.అనంతరం చింతలటాన గ్రామానికి చెందిన బీరప్ప దేవాలయానికి సంబంధించిన భూమి పట్టాను వారి సంఘ నాయకులకు అందచేసారు.

 5 Lakh Check To The Family Of The Victim Of Accidental Death-TeluguStop.com

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ , సెస్ చైర్మన్ చిక్కాల రామారావు , మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి , జెడ్.పి.టి.సి మ్యాకల రవి , సెస్ డైరెక్టర్లు నామాల ఉమ , హరిచరణ్ రావు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube