ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు సస్పెండ్

*నల్లగొండ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి*

 Two Government Teachers Were Suspended-TeluguStop.com

నల్గొండ జిల్లా: డిండి మండలంలోని పలు స్కూళ్ళలో సోమవారం జిల్లా విద్యాధికారి భిక్షపతి అకస్మిక తనిఖీలు నిర్వహించారు…

డిండి మండలంలోని కందుకూరు, శాంతిగూడెం, బ్రాహ్మణపల్లి, రుద్రాయిగూడెం, వావిల్కోల్, ఎర్రగుంటపల్లి, రమాంతపూర్, సింగరాజుపల్లి, తవక్లాపూర్,డిండి మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలల్లో తనిఖీలు చేశారు…

వారం రోజుల సెలవులు ముగిసిన తర్వాత కూడా శాంతిగూడెం, బ్రాహ్మణపల్లి పాఠశాలలను తెరవకుండా నిర్లక్ష్యం వహించిన శాంతిగూడెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు సంధ్య,బ్రాహ్మపల్లి పాఠశాల ఉపాధ్యాయుడు గొడుగు శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు…

వావిల్కోల్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బాలరాజు ప్రైవేట్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదు అందిందని, విచారణకు ఆదేశించినట్లు డీఈవో తెలిపారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube