విశాఖ గ్లోబల్ సమ్మిట్ లో ముఖేశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు

విశాఖలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ లో భాగస్యామ్యం అయినందుకు సంతోషంగా ఉందని వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ అన్నారు.ఎన్నో రంగాల్లో నిపుణులు ఏపీ నుంచే ఉన్నారని తెలిపారు.

 Mukesh Ambani's Key Remarks At The Visakha Global Summit-TeluguStop.com

తిరుపతి, విశాఖతో పాటు సహజవనరులు ఉన్న అద్భుత రాష్ట్రం ఏపీ అని ముఖేశ్ అంబానీ కొనియాడారు.ఏపీలో కీలక రంగాల్లో వనరులు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే ఏపీ ముందుందన్నారు.సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న రాష్ట్రం ఏపీ అని తెలిపారు.

సంస్కృతి, సంప్రదాయాలకు ఏపీ నిలయమన్న అంబానీ దేశంలో జియో 5జీ ఓ విప్లవమని వెల్లడించారు.సీఎం జగన్ సమర్థ నాయకత్వంలో ఏపీలో జియో నెట్ వర్క్ వేగంగా అభివృద్ధి చెందిందని కొనియాడారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube