యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి ఆ పరీక్షలో మంచి మార్కులు సాధించి ఐపీఎస్( IPS ) కావడం సులువైన విషయం కాదు.రేయింబవళ్లు కష్టపడితే మాత్రమే సక్సెస్ సొంతమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.యూపీఎస్సీ సివిల్స్ తొలి ప్రయత్నంలో ఆశించిన ఫలితం...
Read More..ప్రస్తుత కాలంలో కొంతమంది రైతులు ఉద్యానవన తోటలను సాగు చేస్తూ అందులో అంతర పంటలను సాగు చేసి అధిక ఆదాయం పొందుతున్నారు.కేవలం ఒకే పంటపై ఆధారపడితే నష్టాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.అదే అంతర పంటలను సాగు చేస్తే ఒక పంటలో...
Read More..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) తాజాగా నటించిన గుంటూరు కారం సినిమా రేపు అనగా జనవరి 12న విడుదల కానున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.ఇప్పటికే...
Read More..రెండు తెలుగు రాష్ట్రాల్లోని 90 శాతం స్క్రీన్లలో గుంటూరు కారం మూవీ( Guntur Karam ) రిలీజ్ అవుతోంది.కొన్ని ఏరియాలలో గుంటూరు కారం బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉండగా మరికొన్ని ఏరియాలలో మాత్రం ఈ సినిమా బుకింగ్స్ పుంజుకోవాల్సి ఉంది.గుంటూరు...
Read More..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ్టి ఢిల్లీ పర్యటన రద్దు అయింది.కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు హస్తినకు వెళ్లాల్సి ఉంది. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించేందుకు పార్టీ...
Read More..తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.సినిమా హిట్టు ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ...
Read More..టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Prabhas ) తాజాగా నటించిన సినిమా సలార్( Salar ).పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.ప్రశాంత్ నీల్(...
Read More..భారత్ వేదికగా భారత్-ఆఫ్ఘనిస్తాన్( India, Afghanistan ) మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా నేడు మొహలీ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.టీ20 ప్రపంచ కప్ కు ముందు ఆఖరి టీ20 సిరీస్ ఇదే కావడం వల్ల...
Read More..అశ్విని శ్రీ.( Ashwini Sree ) గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు.ఇటీవలే తెలుగులో ముగిసిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి( Bigg Boss 7 ) వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి...
Read More..కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులుల మరణాలపై కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.తరచూ పశువులపై దాడులకు పాల్పడుతున్నాయన్న నేపథ్యంలో పులులపై విష ప్రయోగం చేశారని తెలుస్తోంది. ఈ మేరకు నలుగురు పశువుల కాపరులు పులులను చంపాలని ప్లాన్ చేశారని అధికారులు గుర్తించారు.ఈ...
Read More..తెలుగు సినీ ప్రేక్షకులకు నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.వరలక్ష్మి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.హీరోయిన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా భారీగా పాపులారిటీని సంపాదించుకుంది వరలక్ష్మి శరత్...
Read More..విజయవాడ ఎంపీ కేశినేని నాని తీరుపై ఆయన సోదరుడు టీడీపీ నేత కేశినేని చిన్ని విమర్శలు గుప్పించారు.తమ కుటుంబంలో గొడవలు ఎప్పటినుంచో ఉన్నాయని తెలిపారు. తమ కుటుంబ సమస్యలకు చంద్రబాబుకు సంబంధం ఏంటని కేశినేని చిన్ని ప్రశ్నించారు.చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్షను...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పవన్ సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఓజీ మూవీ( OG Movie ) బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని...
Read More..ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో, వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ దూకుడు పెంచారు.ఇప్పటికే అసెంబ్లీ అభ్యర్థుల ఫైనల్ జాబితాలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.దాదాపు ఈ లిస్టు ఫైనల్ అయింది.విడుదలే చేయాల్సి ఉంది.అసెంబ్లీ టికెట్ ఇవ్వని కొంతమందికి...
Read More..ఎన్నికలు సమీపిస్తుండడంతో, ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి.ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి వలసలు మొదలయిపోయాయి.ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీలో( YCP ) చేపట్టిన నియోజకవర్గ ఇన్చార్జిల మార్పు వ్యవహారం ఆ పార్టీ కి పెద్ద తలనొప్పిగానే మారింది.టిక్కెట్ దక్కలేదని, ప్రాధాన్యం...
Read More..ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ పర్యటనలకు శ్రీకారం చుట్టారు.ఈ మేరకు ఈ నెలాఖరు నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పార్టీ క్యాడర్ తో సీఎం జగన్ సమావేశాలు నిర్వహించనున్నారు.ఇందులో భాగంగా ఐదేళ్ల...
Read More..ఇటీవల కాలంలో ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు వరుసగా పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు.ఈ క్రమంలోనే మరి కొంతమంది సెలబ్రిటీల గురించి పెద్ద ఎత్తున డేటింగ్ రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో...
Read More..సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ అనే సంగతి మనకు తెలిసిందే.ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఏకంగా నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.ఈ క్రమంలోనే జనవరి 14వ తేదీ నాగార్జున( Nagarjuna ) హీరోగా నటించిన నా సామి రంగ (...
Read More..సాధారణంగా చాలా మందికి తలలో పేలు( Lice ) ఉంటాయి.చదువుకునే పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా పేలు సమస్యతో ఇబ్బంది పడుతుంటారు.పేలు ఉంటే ఎప్పుడు కూడా చేతులు తలలోనే ఉంటాయి.పేలు కారణంగా తలలో దురద విపరీతంగా ఉంటుంది.ఒక్కోసారి ఆ దురదకు జుట్టును...
Read More..ప్రియాంక సింగ్ (Priyanka Singh) పరిచయం అవసరం లేని పేరు జబర్థస్త్ (Jabardasth) కార్యక్రమంలో సాయిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి తను లేడీ క్యారెక్టర్స్ లో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించారు.అయితే ఈమె లేడి క్యారెక్టర్స్ లో నటిస్తూ...
Read More..టాలీవుడ్ యంగ్ హీరో నితిన్( Nithin ) ఇటీవల ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ( Extra ordinary man) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది అని చెప్పాలి.ఈ సినిమా తర్వాత తదుపరి సినిమాలో...
Read More..త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas ) దర్శకత్వంలో మహేశ్ బాబు(Mahesh Babu) , శ్రీ లీల ( Sreeleela ) హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం గుంటూరు కారం( Gunturu Kaaram ) ఈ సినిమా జనవరి 12వ...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.50 సూర్యాస్తమయం: సాయంత్రం.5.59 రాహుకాలం: మ.1.30 ల3.00 అమృత ఘడియలు: ఉ.9.15 ల9.45 దుర్ముహూర్తం: ఉ.10.00 ల10.48 మ2.48 ల3.36 మేషం: ఈరోజు మీరు తీరిక లేని సమయం తో...
Read More..ఎప్పటి నుంచో రాజకీయాలపై ఆసక్తి చూపిస్తూ, వైసిపికి దగ్గరగా ఉంటూ వస్తున్న మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఊహించని విధంగా జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు .వైసిపి నుంచి ఎంపీ టికెట్ ఆశించినా, టికెట్ దక్కకపోవడంతో అంబటి రాయుడు చివరకు జనసేనలో...
Read More..ఇటీవల కాలంలో మధుమేహం, ఊబకాయం, గుండెపోటు, క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది.అయితే ఆయా జబ్బులు వచ్చాక బాధపడటం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.అందుకు కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.ముఖ్యంగా...
Read More..కొన్నేళ్లు వెనక్కి వెళితే సముద్రం బ్యక్డ్రాప్ తో( Sea Backdrop ) అనేక సినిమాలు వచ్చేవి.టాలీవుడ్ లోనే మాస్ అండ్ యాక్షన్ సినిమా ఎవరైనా తీయాలనుకుంటే ఎక్కువగా పోర్ట్ మరియు సముద్రం కాన్సెప్ట్ పైన కథలు ఎంచుకునే వారు.మధ్యలో ఈ హడావిడి...
Read More..ఒకవైపు పొలాల్లో పని చేస్తూ మరోవైపు సివిల్స్ ర్యాంక్( Civils Rank ) సాధించడం సులువు కాదు.ఎంతో కష్టపడితే మాత్రమే సివిల్స్ లో ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో మంచి ఫలితాలు సాధించిన ఆనంద్ కుమార్...
Read More..విజయవాడ ఎంపీ కేశినేని నానికి టీడీపీ నేత బుద్ధా వెంకన్న సవాల్ చేశారు.ఈ క్రమంలోనే తన పిల్లలపై ఒట్టేసి చెబుతున్నానన్న ఆయన చంద్రబాబు తనతో తిట్టించలేదని తెలిపారు. దమ్ముంటే తిట్టించినట్లు నిరూపించాలని కేశినేని నానికి బుద్ధా వెంకన్న ఛాలెంజ్ విసిరారు.ఈ విషయంలో...
Read More..ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరగడం సర్వ సాధారణం అయిపోయింది.గుంటూరు కారం( Guntur Karam ) సినిమాకు మహేష్ బాబు( Mahesh Babu ) సినీ కెరీర్ లోనే హైయెస్ట్ బిజినెస్ జరిగింది.గుంటూరు కారం థియేట్రికల్...
Read More..మహారాష్ట్రలో రాజకీయ వేడి రాజుకుంది.శివసేన పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత ఫిర్యాదు వచ్చింది.ఈ నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకల్ తీర్పును ప్రకటిస్తున్నారు. ఉద్ధవ్ థాక్రే, షిండే వర్గాలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పును...
Read More..జబర్దస్త్ (Jabardasth) కార్యక్రమంలో లేడీ కమెడియన్ గా కొనసాగుతున్నటువంటి వారిలో జోర్దార్ సుజాత(Jordar Sujatha) ఒకరు ఈమె ఈ కార్యక్రమానికి రాకముందు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమాని కంటే ముందుగా సుజాత జోర్దార్ వార్తలలో తెలంగాణ యాసలో గలగల చదివేస్తూ...
Read More..ఏపీలో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు చేసింది.ఏ సంవత్సరం ఎంపీ, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయన్నారు.నిన్న విజయవాడలో పార్టీలతో సమావేశం నిర్వహించామని తెలిపారు. ఓటర్ల జాబితాలో మార్పులపై కొన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయని సీఈసీ అన్నారు.ఈ క్రమంలోనే ఈనెల...
Read More..అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటి లావణ్య త్రిపాఠి ( Lavanya Tripati ) ఉత్తరాది అమ్మాయి అయినప్పటికీ ఈ సినిమాలో అచ్చ తెలుగు అమ్మాయిలా ఈమె నటిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇక ఈమె...
Read More..ఏపీ సీఎం జగన్ తో విజయవాడ ఎంపీ కేశినేని నాని కీలక సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.అనంతరం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు మోసగాడని అందరికీ తెలుసన్న కేశినేని నాని ఇంత పచ్చి మోసగాడని మాత్రం...
Read More..అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) పరిచయం అవసరం లేని పేరు యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వెండి తెరపై సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీ...
Read More..అయోధ్య ఆలయ ట్రస్ట్ ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించిందని తెలుస్తోంది. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీతో పాటు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే హాజరుకావడం లేదని ఏఐసీసీ ప్రకటించింది.ఈ క్రమంలోనే అయోధ్య పేరుతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజకీయాలు చేశాయన్న...
Read More..సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా( Mahesh Babu movie ) విడుదలవుతుందంటే బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సందడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మహేష్ బాబు మార్కెట్ సైతం ఒకింత భారీ రేంజ్ లో ఉందనే సంగతి...
Read More..కర్నూలు జిల్లాలో( Kurnool District ) అధికార పార్టీకి వైసీపీకి షాక్ తగలింది.ఆ పార్టీకి ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్( MP Dr.Sanjeev Kumar ) రాజీనామా చేయనున్నారు.వైసీపీ అధిష్టానం ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోడంతో పార్టీ తీరుపై డాక్టర్ సంజీవ్...
Read More..ఏందయ్యా ఈ కర్మ .తెలుగు సినిమాల్లో తెలుగు వచ్చిన వాళ్ళు ఒకరు ఉండరా ? రాను రాను మన భాష ఎక్కడికి పోతుంది .సినిమా ఇండస్ట్రీలో పోకడలు పూర్తిగా ఇంత అధ్వానంగా మారిపోతే ఇక సినిమాల్లో నటించాలనుకుని ఎన్నో కలలతో ఇండస్ట్రీకి...
Read More..హీరో నాగ శౌర్య ( Naga Shaurya )కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నాగశౌర్యకి ఒక అన్న ఉండగా అతడు అమెరికా లో సెటిల్ అయ్యాడు.అలాగే తల్లిదండ్రులు హైదరాబాద్ లోనే ఉన్నప్పటికీ ప్రస్తుతం ఒంటరిగానే హైదరాబాదులో మరొక ఇంట్లో తన...
Read More..అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం గడుస్తున్న నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.ముఖ్యంగా రిపబ్లికన్ పార్టీ( Republican Party ) నేతల మధ్య ఇది తారాస్థాయికి చేరింది.ఈ క్రమంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) భారత...
Read More..మాజీ మంత్రి కేటీఆర్( KTR ) కీలక వ్యాఖ్యలు చేశారు.విధ్వంసమైన తెలంగాణను కేసీఆర్( KCR ) వికాసం వైపు మళ్లించారని తెలిపారు.తెలంగాణను అభివృద్ధి చేయాలన్న తపనతో కేసీఆర్ 99 శాతం సమయాన్ని పాలనకే కేటాయించారని కేటీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను...
Read More..ఏపీ సీఎం జగన్ పై పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జగన్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగం పెరిగిందని ఆరోపించారు. ప్రభుత్వం చేపట్టాల్సిన ఉద్యోగ రిక్రూట్ మెంట్ చేపట్టడం లేదని గిడుగు రుద్రరాజు మండిపడ్డారు.అలాగే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబుకు( Chandrababu Naidu ) ఏపీ హైకోర్టులో( AP High Court ) ఊరట లభించింది.ఈ మేరకు మూడు కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు అయింది.ఇన్నర్ రింగ్ రోడ్, ఏపీ లిక్కర్ కేసుతో పాటు అక్రమ ఇసుక...
Read More..ఏపీ సీఎం జగన్ తో విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ అయ్యారు.ఈ మేరకు కేశినేని నాని తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఇప్పటికే కేశినేని నానితో వైసీపీ కీలక నేతలు అయోధ్య రామిరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ మరియు దేవినేని అవినాశ్,...
Read More..వైసీపీలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.సీఎం జగన్ పాలనలో ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. 99 శాతం పథకాలను ప్రజలకు అందజేశామని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.హిందూపురంలో బాలకృష్ణ చేసిందేమీ లేదని చెప్పారు.రెండుసార్లు గెలిచినా బాలయ్య ఏమీ...
Read More..శిరస్సు లేని అమ్మవారి ఆలయం విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెం సమీపంలో ఉన్న దొండపర్తిలో ఉంది.అయితే సాధారణంగా మనం గుడిలో దేవతకు ముఖ్య సమయంలో అమ్మవారు( Goddess ) విగ్రహం వైపు చూస్తూ మొక్కుతూ ఉంటాం.కానీ ఈ గుడిలో మాత్రం అమ్మవారు విగ్రహానికి...
Read More..ఫూల్ మఖనా( Fool Makhana ) తినడం వలన శరీరానికి అనేక పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అయితే ఈ ఫూల్ మఖనాతో చిరుతిళ్లు, కూరలను కూడా తయారు చేస్తూ ఉంటారు.అలాగే ఇందులో ప్రోటీన్( Protein ), కోసం ఫైబర్ శాతం...
Read More..సీజన్ మారిన సమయంలో జలుబు, దగ్గు( Cold, cough ) లాంటి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి.దీంతో గొంతులో కఫం( Phlegm ) పేరుకుపోయి శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.అయితే ముఖ్యంగా శీతాకాలంలో దగ్గు, జలుబు, జ్వరం లాంటి...
Read More..అయోధ్య రామ మందిరంలో మరికొన్ని రోజుల్లో రాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ట జరగనుండగా రాముని భక్తులు ఈ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయోధ్య రామ మందిరాన్ని( Ayodhya Ram Mandir ) దర్శించుకోవాలనే భక్తులకు సైతం కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి.ఈ నెల...
Read More..ఏపీలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈసీ రెండో రోజు సమావేశం అయింది. ఇందులో భాగంగా ఇవాళ మూడు విడతలుగా అధికారులతో కేంద్ర ఎన్నికల అధికారుల బృందం చర్చలు జరపనుంది.ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఇతర అధికారులతో...
Read More..టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘రా కదలి రా’ బహిరంగ సభలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ కాకినాడ, విజయనగరం జిల్లాల్లో సభలకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం చంద్రబాబు విజయనగరం జిల్లాలోని బొబ్బిలికి చేరుకోనున్నారు.అక్కడ సభ...
Read More..కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. ఆర్థిక పరిస్థితులని పథకాల అమలులో వెనకడుగు వేయమని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం ఖాయమని తెలిపారు.సీఎం,...
Read More..జబర్దస్త్ (Jabardasth) కార్యక్రమంలో కమెడియన్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం హీరోగా మారినటువంటి సుడిగాలి సుదీర్(Sudigali Sudheer) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం ఈయన హీరోగా వెండి తెరపై వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ఇలా...
Read More..ఏపీలోని అధికార పార్టీ వైసీపీలో మార్పుల పర్వం కొనసాగుతోంది.ఇందులో భాగంగా పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నేతలు సీఎం క్యాంపు కార్యాలయానికి క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సీఎం క్యాంపు కార్యాలయానికి మంత్రి గుడివాడ అమర్నాథ్ వెళ్లనున్నారు.ఈ క్రమంలో ఆయన...
Read More..జొన్న పంటను( Sorghum crop ) ఆశించి తీవ్ర నష్టం కలిగించే మిడ్జ్ కీటకాలు( Midge insects ) దోమలాంటి ఆకారాన్ని కలిగి ఉంటాయి.వాతావరణం లో ఉష్ణోగ్రత పెరిగిన తేమ పెరిగిన ఇవి ధాన్యంలో నుంచి బయటకు వచ్చి సంభోగంలో పాల్గొంటాయి.కొంతకాలం...
Read More..ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వైసీపీలో సీట్ల మార్పు ముసలం మరింతగా ముదురుతోంది.సీటు మార్పుపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు అలక వహించారని తెలుస్తోంది. దీంతో మల్లాది విష్ణును పార్టీ పెద్దలు బుజ్జగించే పనిలో పడ్డారు.ఈ మేరకు సజ్జల, అయోధ్య రామిరెడ్డితో పాటు మర్రి...
Read More..యూట్యూబర్ గా, బిగ్ బాస్ రివ్యూయర్ గా ఎంత మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి ( Adi reddy ) ఒకరు.ఈయన బిగ్ బాస్ కార్యక్రమానికి రివ్యూలు ఇవ్వడమే కాకుండా గత సీజన్లో కంటెస్టెంట్...
Read More..కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి.నిన్న రాత్రి వరకు అధికారుల తనిఖీలు కొనసాగాయి. తనిఖీలలో భాగంగా కీలకమైన రికార్డులు, ఫైల్స్ ను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు.ఈ క్రమంలోనే ఇరిగేషన్ అధికారులను దర్యాప్తు సంస్థ సుమారు 46...
Read More..సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీ లీల హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందు రాబోతున్నటువంటి చిత్రం గుంటూరు కారం(Guntur Kaaram).ఈ సినిమా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రమోషన్...
Read More..ఇప్పటివరకు మనమంతా స్మార్ట్ ఫోన్( Smart phone ) తో కనెక్ట్ చేసే స్మార్ట్ వాచ్ లను చాలానే చూశాం.అయితే ప్రముఖ స్మార్ట్ వాచ్ బ్రాండ్ ఫైర్ బోల్డ్ 4G LTE సిమ్ కార్డుతో పనిచేసే స్మార్ట్ వాచ్ ను భారత...
Read More..టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్( Allu Arjun ) గురించి మనందరికీ తెలిసిందే.అల్లు అర్జున్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.సుకుమార్ ( Sukumar )దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 1 సినిమాతో పాన్ ఇండియా రేంజ్...
Read More..విజయవాడ ఎంపీ కేశినేని నాని( MP Kesineni Nani ) వైసీపీలోకి వెళ్లనున్నారని తెలుస్తోంది.ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్ ను( CM Jagan ) కేశినేని నాని కలవనున్నారు.ఇటీవలే కేశినేని నాని కుమార్తె శ్వేతా పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే....
Read More..విజయవాడలోని కృష్ణలంక రహదారిపై తీవ్ర ఉద్రికత్త నెలకొంది.ఏపీ సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు నిరుద్యోగులు ప్రయత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరుద్యోగులను అడ్డుకున్నారు.ఈ క్రమంలో పోలీసులకు, నిరుద్యోగులకు మధ్య చోటు చేసుకున్న వాగ్వివాదం తోపులాటకు దారి తీసింది.దీంతో హై టెన్షన్...
Read More..సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా నటించిన గుంటూరు కారం( Gunturu kaaram ) సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.సినిమా విడుదల తేదీ దగ్గర...
Read More..గుంటూరు కారం( Gunturu Kaaram ) సినిమా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రీ రిలీజ్ వేడుకను గుంటూరులో ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి...
Read More..హైదరాబాద్ లోని నాంపల్లిలో జరిగిన చార్మినార్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్రమాదంపై కేసు నమోదు అయింది.ఈ మేరకు నాంపల్లి స్టేషన్ మాస్టర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే లోకో ఫైలెట్ ను రైల్వే పోలీసులు విచారిస్తున్నారు.మరోవైపు బోగీల పునరుద్ధరణ ప్రక్రియ...
Read More..ఏపీలో బిజెపిని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలనే నిర్ణయాన్ని అకస్మాత్తుగా తీసేసుకున్నారు ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందరేశ్వరి( Daggubati Purandeswari ).ఎన్నికలకు ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉంది.అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో గెలుపు వ్యూహాలపైనే నిమగ్నం...
Read More..ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గరపడింది.ఈ సమయంలో అధికార పార్టీ వైసీపీ( YCP ) ఇప్పటి వరకు తాము చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి జనాల్లో విస్తృతంగా ప్రచారం కల్పించి, ఎన్నికల్లో అది తమకు అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి.అయితే ఆ...
Read More..మున్సిపల్ కార్మికులతో మరోసారి ఏపీ ప్రభుత్వం ఇవాళ చర్చలు జరపనుంది.మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో చర్చలు జరగనున్నాయి. ఈ మేరకు మున్సిపల్ కార్మిక సంఘాలు చర్చలకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం ఇచ్చింది.కాగా రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు వారాలుగా మున్సిపల్...
Read More..ఏపీ అధికార పార్టీ వైసిపి( YCP ) లో అనే సంచలన వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయి.ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపికపైన జగన్ పూర్తిగా కసరత్తు చేస్తున్నారు.ఇప్పటికే రెండు విడతలుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించగా, మూడో విడత జాబితాను...
Read More..బీఆర్ఎస్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.బీఆర్ఎస్ కు దడ మొదలైందన్న ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు విచారణపై భయం ఎందుకని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కు బినామీ అని మంత్రి పొన్నం...
Read More..వ్యవసాయ పొలం తక్కువగా ఉండి, అధిక పెట్టుబడులు పెట్టలేని రైతులు కూరగాయ పంటలను సాగు చేయడం లాభదాయకంగా ఉంటుందని వ్యవసాయ క్షేత్ర నిపుణులు( Agricultural experts ) చెబుతున్నారు.అయితే కూరగాయ పంటలలో కూడా అంతర పంటలుగా వివిధ పంటలను సాగు చేస్తే...
Read More..త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా నటించిన తాజా చిత్రం గుంటూరు కారం.ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీ లీలా( Sri Leela ) హీరోయిన్ గా నటించగా, మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary...
Read More..రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వీణా శ్రీవాణి( Veena Srivani ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ట్రెండింగ్ పాటలను తన వీణతో వాయిస్తూ ప్రేక్షకులను మైమరపిస్తూ ఉంటుంది.పవన్ కళ్యాణ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వాయించిన శ్రీవాణి ఆ తరువాత ఫుల్ బిజీగా...
Read More..సాధారణంగా కొందరి ముఖంలో ముప్పై ఏళ్లకే ముడతలు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటాయి.ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల తక్కువ వయసులోనే చర్మంపై ముడతలు ఏర్పడుతుంటాయి.ఇవి మనల్ని ముసలి వారీగా చూపిస్తాయి.ముఖంలో...
Read More..చాలాకాలం నుంచి విజయవాడ ఎంపీ కేసినేని నాని వ్యవహారం వివాదాస్పదంగా నే ఉంటూ వస్తోంది.రెండోసారి టిడిపి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన నాని( Keineni nani )కి ఆ పార్టీలో అనుకోని ఇబ్బందులు ఎదురయ్యాయి. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని...
Read More..ఇటీవల అలస్కాలో( Alaska ) జరిగిన విమాన ప్రమాదం నేపథ్యంలో యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) కీలక నిర్ణయం తీసుకుంది.అన్ని బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను( Boeing 737 Max planes ) తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది.టేకాఫ్ అయిన తర్వాత...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.49 సూర్యాస్తమయం: సాయంత్రం.5.59 రాహుకాలం: మ.12.00 ల1.30 అమృత ఘడియలు: ఉ.9.50 ల10.20 దుర్ముహూర్తం: ఉ.11.36 ల12.34 మేషం: ఈరోజు మీరు కొన్ని కార్యక్రమంలో పాల్గొంటారు.గొప్ప వ్యక్తులను కలుస్తారు.కొన్ని కొత్త...
Read More..ప్రస్తుతం చలికాలం( Winter ) కొనసాగుతుంది.రోజురోజుకు చలి పులి విజృంభిస్తోంది.అయితే ఈ సీజన్ లో చలి కారణంగా చాలా మందికి రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర పట్టదు.కంటి నిండా నిద్ర లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.అలసట, చిరాకు వంటివి విపరీతంగా పెరుగుతాయి.అందువల్ల...
Read More..ప్రస్తుత రోజుల్లో చాలా మంది పాతిక, ముప్పై ఏళ్లకే తెల్ల జుట్టు( white hair ) సమస్యను ఎదుర్కొంటున్నారు.తక్కువ వయసులోనే జుట్టు తెల్లబడటానికి రకరకాల కారణాలు ఉంటాయి.ఏదేమైనా తలలో తెల్ల వెంట్రుకలను చూడగానే ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది.తీవ్ర ఒత్తిడికి లోనవుతారు.వెంటనే తెల్ల...
Read More..దేశవ్యాప్తంగా త్వరలో పార్లమెంట్ ఎన్నికలు( Parliament Elections ) జరగనున్న సంగతి తెలిసిందే.తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి.తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తెలిసిందే.తెలంగాణలో కాంగ్రెస్ గెలవడంలో రేవంత్ రెడ్డి(...
Read More..90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ సీరీస్.( 90’s A Middle Class Biopic ) ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సిరీస్ గురించి కొనసాగుతుంది ఈటీవీ విన్ లో వచ్చిన ఈ సిరీస్ లో శివాజీ,( Sivaji ) వాసుకి(...
Read More..మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.మహేష్ బాబు( Mahesh Babu ) సినిమాలో ప్రకాష్ రాజ్( Prakash Raj ) నటిస్తున్నాడు అంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని అంతా...
Read More..సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు తమ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి తరుణంలో పెళ్లి గురించి ఆలోచన చేయడం లేదు ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి సెలబ్రిటీలు నాలుగు పదుల వయసులోకి అడుగుపెడుతున్న ఇంకా పెళ్లి( Marriage ) గురించి ఏమాత్రం...
Read More..రైటర్ గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత డైరెక్టర్ గా ఎదిగిన వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ).ప్రస్తుతం టాలీవుడ్ లోనే మంచి మాటలు రచయితగా ఉండి అలాగే అత్యధిక హిట్లు అందుకున్న డైరెక్టర్ గా కూడా త్రివిక్రమ్ కి...
Read More..ఏపీలో ఏదో రకంగా పార్టీని బలోపేతం చేసి , కనీసం కొన్ని ముఖ్యమైన స్థానాల్లో అయినా గెలవాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్( Congress ) దానికి అనుగుణంగానే వ్యూహాలు రచిస్తోంది.వై నాట్ ఏపీ అనే నినాదాన్ని తెరపైకి తెచ్చింది.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని...
Read More..తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో దేవిశ్రీప్రసాద్(Devisri Prasad) అలాగే ఎస్ఎస్ థమన్ (S.S Thaman) వంటి వాళ్ళు ఒకరు.ఇటీవల కాలంలో దేవిశ్రీప్రసాద్ ఒక సినిమా చేస్తే ఎస్ఎస్ తమన్ మాత్రం...
Read More..టీడీపీ దొంగ ఓట్లపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.దొంగ ఓట్లతో గెలవాల్సిన అవసరం తమకు లేదన్నారు.నాలుగున్నరేళ్లుగా అందించిన సంక్షేమమే వైసీపీని గెలిపిస్తుందని తెలిపారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అంబటి ఆరోపించారు.ఇన్నాళ్లు...
Read More..ప్రస్తుతం రెండు వైరల్ వార్తల విషయానికి సంబంధించిన కథ కమీషు తెలుసుకుందాం అసలు విషయం ఏమిటి అంటే తమిళనాడు సూపర్ స్టార్ కపుల్ ఐన నయనతార, విగ్నేష్( Nayanthara, Vignesh ) గురించి మనకు తెలిసిందే.నయన్ ఈమధ్య ఓటీపీ అయిన నెట్ఫ్లిక్స్...
Read More..కొన్ని సినిమాలు ఎంతో అద్భుతమైనటువంటి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంటూ ఉంటాయి.ఇలా చిన్న సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాలను అందుకున్నటువంటి సినిమాలు ఎన్నో ఉన్నాయని చెప్పాలి అలాంటి వాటిలో 12...
Read More..సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ శంకర్ ( Shankar ) కూడా ఒకరు.ఈయన దర్శకత్వంలో ఏదైనా సినిమా రాబోతుంది అంటేనే ఆ సినిమాపై ఎన్నో అంచనాలు ఉంటాయి.ఆ అంచనాలకు అనుగుణంగానే...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున తీవ్రంగా మండిపడ్డారు.బడుగు, బలహీన వర్గాలను జగన్ కు దూరం చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ పాలనను మేధావులు మెచ్చుకుంటున్నారని మంత్రి మేరుగ తెలిపారు.రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే ఒక కార్యక్రమం కూడా...
Read More..ప్రవాస భారతీయుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు పంజాబ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్( Kuldeep Singh Dhaliwal ).ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం పంజాబ్లో స్వచ్ఛమైన, పారదర్శకమైన పరిపాలనను అందిస్తూనే ఎన్ఆర్ఐ...
Read More..త్వరలో జరగబోతున్న ఏపీ ఎన్నికలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్( KA Paul ) సైతం దృష్టిపెట్టినట్టుగా కనిపిస్తున్నారు.మొన్నటివరకు తెలంగాణలో హడావుడిచేసిన కేఏ పాల్ బీఆర్ఎస్ , కాంగ్రెస్, బిజెపిలపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు .అయితే రాజకీయంగా కేఏ...
Read More..గోవాలో దారుణ ఘటన జరిగింది.అభంశుభం తెలియని నాలుగేళ్ల కొడుకును కన్నతల్లే హత్య చేసింది. తరువాత బాలుడి మృతదేహాన్ని బ్యాగ్ లో తరలించేందుకు ప్రయత్నించింది.ఈ క్రమంలోనే గోవా నుంచి కర్ణాటక వెళ్తుండగా తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అయితే గోవాకు వెకేషన్ కు వెళ్లిన...
Read More..తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల వారీగా నిర్వహిస్తున్న సమీక్షలు ప్రారంభం అయ్యాయి.ఇందులో భాగంగా ఇవాళ ఆయన ఐదు ఉమ్మడి జిల్లాలపై సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నేతలతో సమీక్ష సమావేశం చేపట్టారు.దీనికి ఆయా...
Read More..తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసినటువంటి వారిలో సీరియల్ నటుడు అర్జున్(Arjun ) అంబటి ఒకరు.ఈయన పలు బుల్లితెర సీరియల్స్ లో నటించడమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం మొదట్లో ఆ...
Read More..అశ్విని ( Aswini )పరిచయం అవసరం లేని పేరు బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి అశ్విని ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈమె బిగ్ బాస్ ( Bigg...
Read More..ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు.నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ కూల్చివేతలతో పాలనను ప్రారంభించారని చంద్రబాబు ఫైర్ అయ్యారు.ఒకప్పుడు రాయలసీమ రత్నాల సీమ.ఇప్పుడు రాయలసీమను...
Read More..కెనడియన్ రాష్ట్రం మానిటోబాలో( Manitoba ) భారత సంతతికి చెందిన రిటైల్ వర్కర్( Retail Worker ) వారెంట్ లేకుండా తన ఇంటిని సెర్చ్ చేయడమే కాకుండా బహిష్కరిస్తానని బెదిరించిన ఒక పోలీస్ అధికారిపై దావా వేశాడు.సార్జెంట్ అవెన్యూ కన్వీనియన్స్ స్టోర్స్లో...
Read More..మెగాస్టార్ చిరంజీవికి(Chiranjeevi ) టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ఈయనకు భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత కూడా వరుస...
Read More..హైదరాబాద్ లో ఫార్ములా ఈ- రేస్ రద్దుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.ఫార్ములా ఈ-రేస్ వెనక్కి వెళ్లడంతో నష్టం జరిగిందని అంటున్నారని పేర్కొన్నారు. ఫార్ములా ఈ-రేస్ పై ప్రజలు అందరికీ వాస్తవాలు తెలియాలని భట్టి...
Read More..ప్రస్తుత కాలంలో బుల్లితెర సెలబ్రిటీలు అందరూ కూడా ఒకవైపు పలు సీరియల్స్ చేస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను అభిమానులను సందడి చేస్తుంటారు.ఇలా ఎంతోమంది సీరియల్ నటీమణులు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ప్రతినెల లక్షల సంపాదిస్తున్న సంగతి...
Read More..తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు.టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల రాజీనామాలను వెంటనే ఆమోదించాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు. నెల రోజులు గడుస్తున్నా టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై...
Read More..హైదరాబాద్ లోని పంజాగుట్ట కారు ప్రమాదం కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ ను అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది. కారు ప్రమాదం కేసు వివరాలను సమర్పించాలని పోలీసులు కోర్టు ఆదేశాలు ఇచ్చింది.అలాగే...
Read More..ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపై దర్శనమివ్వడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.దరఖాస్తుల డేటా ఎంట్రీపై జీహెచ్ఎంసీ కమిషనర్ ను మంత్రి పొన్నం వివరణ కోరారు. గత ప్రభుత్వ హయాంలో దొడ్డిదారిన ఉద్యోగం పొందిన వాళ్లు రాజీనామా చేయాలని మంత్రి పొన్నం సూచించారు.నీతిగా...
Read More..కాళేశ్వరంపై( Kaleswaram ) విజిలెన్స్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.గోదావరిఖని ఎన్టీపీసీలోని ఇరిగేషన్ ఎస్ఈ కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.సుందిళ్ల, మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన ప్రాజెక్టు నిర్మాణాల అవకతవకల నేపథ్యంలో అధికారులు పైళ్లను తనిఖీ చేస్తున్నారు....
Read More..‘గుంటూరు కారం’( Guntur Karam ) సినిమా టికెట్ ధరలు పెరగనున్నాయి.ఈ మేరకు టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం( Telangana Government ) అనుమతి ఇచ్చింది.సింగిల్ స్క్రీన్లలో రూ.65, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.100 పెంచేందుకు తెలంగాణ సర్కార్ పర్మిషన్ ఇచ్చింది.అదేవిధంగా...
Read More..తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై( CM Revanth Reddy ) ఫిర్యాదు అందింది.ఈ మేరకు శాసన మండలి ఛైర్మన్ కు బీఆర్ఎస్ నేతలు( BRS Leaders ) కంప్లైంట్ చేశారు.మండలిని ఇరానీ కేఫ్ గా, సభ్యులను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తూ...
Read More..భారతదేశంలో సప్తపురాణాలుగా పేర్కొనే ఏడు పవిత్ర నగరాలు ఉన్నాయి.అయితే ఇవి హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు.ఈ జాబితాలో మధుర, ద్వారక, వారణాసి, హరిద్వార్, ఉజ్జయిని, కాంచీపురం తో పాటు అయోధ్య కూడా ఉంది.ప్రస్తుతం అయోధ్య( Ayodhya ) రామ మందిరం ప్రారంభోత్సవానికి...
Read More..ఏపీ సీఎం జగన్ పై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని మండిపడ్డారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులన్నీ నిలిచిపోయాయని ఎమ్మెల్యే గోరంట్ల ఆరోపించారు.టీచర్లు, పోలీసుల నియామకాలు జరగలేదని తెలిపారు.కేంద్ర పథకాలకు జగన్ తన పేరు పెట్టుకుంటున్నారని...
Read More..హిందూమతంలో అనేక పండుగలు, పర్వదినాలు వస్తాయి.ప్రతి పండుగకు విశిష్టత ఉంటుంది.హిందూ మతంలో అతిపెద్ద పండుగలో సంక్రాంతి( Sankranti ) ఒకటి.తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల్లో మకర సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు.ఈ పండుగలో రెండో రోజు మకర సంక్రాంతి.అయితే ఈరోజు...
Read More..ఏపీలో 1/4 వంతు దొంగ ఓట్లు చేర్చారని జనసేన నేత పవన్ కల్యాణ్ అన్నారు.లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందని ఆరోపించారు. రెండు నెలల ముందే పోలీసులను మార్చి నోటిఫికేషన్ సమయానికి వాళ్లు తిరిగి వచ్చేలా ప్లాన్ చేశారని పవన్ కల్యాణ్ తెలిపారు.వాలంటీర్లను...
Read More..హైదరాబాద్ లోని ఇరిగేషన్ శాఖ కార్యాలయం జలసౌధలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.కార్యాలయంలోని అన్ని ఫ్లోర్లను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ క్రమంలోని అధికారులు, సిబ్బంది ఫోన్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఆఫీస్ లోని అన్ని ఫైల్స్, రికార్డులను అధికారులు తనిఖీ...
Read More..ఆదిరెడ్డి.( Adi Reddy ) బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళకముందు వరకు ఆదిరెడ్డి ఎవరు అన్న విషయం చాలా మందికి తెలియదు.కానీ బిగ్ బాస్( Bigg Boss ) హౌస్ తో ఒక్కసారిగా భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు ఆదిరెడ్డి.అంతేకాకుండా బిగ్...
Read More..క్యాప్సికం( Capsicum ), మిరప పంటలను ఆశించే ఫుట్, కాలర్ రాట్ ఫంగస్ మట్టిలో ఉండే మొక్కల అవశేషాల వ్యర్ధాలలో జీవించి ఉంటుంది.అనుకూల పరిస్థితులలో ఈ ఫంగస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది.ఈ ఫంగస్ వ్యాప్తి నేల పిహెచ్ విలువ తక్కువగా ఉన్న,...
Read More..ఏపీలోని వైసీపీకి టీడీపీ కౌంటర్ ఇచ్చింది.రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ ఇవ్వనుందని తెలుస్తోంది. 2019 ఎన్నికల అనంతరం వైసీపీలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు చేరిన సంగతి తెలిసిందే.వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేశ్, మద్దాల గిరిపై అనర్హత వేటు వేయాలని...
Read More..ఎంఎం కీరవాణి( MM Keeravani ) ఈ పేరు గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలకు మంచి మంచి పాటలు కంపోజ్ చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు కీరవాణి.ఇక ఆయన చివరగా...
Read More..వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.విజయవాడలోని నోవాటెల్ ఉన్న ఈసీ బృందాన్ని కలిసిన ఆయన రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొత్తం ఆరు అంశాలపై సీఈసీకి ఫిర్యాదు చేశామని విజయసాయిరెడ్డి తెలిపారు.జనసేన...
Read More..షేక్ అహ్మద్ పాషా అంటే గుర్తు పట్టకపోవచ్చు కానీ కుర్చీ తాత(Kurchi Thatha)అంటే మాత్రం టక్కున ఈయన అందరికీ గుర్తుకు వస్తారు.కుర్చీ మడత పెట్టే అనే ఒక డైలాగ్ తో ఎంతో ఫేమస్ అయినటువంటి ఈయన ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో...
Read More..టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ( Manchu Manoj )గురించి మనందరికీ తెలిసిందే.మోహన్ బాబు( Mohan Babu ) కొడుకుగా సినిమా ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ తెలుగులో నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా మంచి గుర్తింపును ఏర్పరచుకున్నారు మనోజ్.మొన్నటి...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఈసీ బృందాన్ని కలిశారు.రాష్ట్రంలోని పరిస్థితులపై ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేశామని చంద్రబాబు, పవన్ తెలిపారు.రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అరాచకాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.తమపై అక్రమ...
Read More..బెండ పంట( Lady finger crop )ను ఆశించి తీవ్ర నష్టం కలిగించే హెలికోవేర్పా గంగోలి పురుగులు ఆర్మీగెరా జాతికి చెందినది.ఈ పురుగులు లేత గోధుమ రంగులో ఉంటాయి.ఇవి మూడు నుంచి నాలుగు సెంటీ మీటర్ల వెడల్పు ఉండి రెక్కలను కలిగి...
Read More..తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్( Tollywood ) స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇప్పుడిప్పుడే ఆరోగ్య పరిస్థితుల నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న సమంత మళ్ళీ సినిమాలలో బిజీబిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది.చివరిగా సమంత ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం...
Read More..సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) త్వరలోనే గుంటూరు కారం(Gunturu Kaaram) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు .ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.ఇక ఈ సినిమా విడుదలవుతున్నటువంటి తరుణంలో...
Read More..క్రికెట్ లో ఐసీసీ తీసుకువచ్చిన ఒక కొత్త రూల్ బ్యాటర్లకు వరంగా మారితే బౌలర్లకు శాపంగా మారనుంది.క్రికెట్ లో వికెట్ కీపర్ చేసే స్టంపింగ్ ఆపిల్స్ పై ఓ సరికొత్త నిబంధనను ఐసీసీ అమలు పరచనుంది.క్రికెట్ లో స్టంపౌట్ లలో ఆన్...
Read More..కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ డివిజన్ లో ఇసుక క్వారీలు రద్దు అయ్యాయి.ఎనిమిది క్వారీల్లో తవ్వకాలను నిలిపివేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీణవంక, మానకొండూరు, జమ్మికుంట ప్రాంతాల్లోని మానేరు నదిలో నీటి నిల్వలు అడుగంటుతున్నాయని ప్రజావాణిలో ఫిర్యాదులు వచ్చాయి.ఈ నేపథ్యంలో...
Read More..సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో దిల్ రాజు( Dil Raju ) ఒకరు ఈయన ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా సినిమాల విడుదలు థియేటర్ల కేటాయించే విషయంలో...
Read More..అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమయ్యారు నటి లావణ్య త్రిపాఠి ( Lavanya Tripati ) ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చారు.అయితే ఈమె మెగా...
Read More..ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.దివంగత నేత వైఎస్ఆర్ మరణంపై వైసీపీ ఆరోపణలను ఖండిస్తున్నామని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిది ప్రమాదవశాత్తు జరిగిన మరణమని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.ఈ క్రమంలో వైసీపీ ఆరోపణలపై కాంగ్రెస్ తరపున లీగల్...
Read More..ఏపీలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.ఈ మేరకు వైసీపీ, ( YCP ) టీడీపీ( TDP ) పోటాపోటీగా ఫిర్యాదులు చేస్తున్నారు.విజయవాడలోని నోవాటెల్ ఉన్న ఈసీ బృందాన్ని వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి,( Vijayasai Reddy ) మార్గాని...
Read More..భారత్( India ) లోని ముంబై వేదికగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా నేడు మూడవ టీ20 మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగనుంది.ఈ సిరీస్ లో ఇరుజట్లు చేరో విజయం సాధించిన సంగతి...
Read More..ఏపీలో కాంగ్రెస్ ను( AP Congress ) బలోపేతం చేసే విషయంలో ఆ పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా నే నిర్ణయాలు తీసుకుంటోంది.కర్ణాటక, తెలంగాణలో వరుసగా దక్కిన విజయాలు ఆ పార్టీ అగ్రనేతల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.ఏపీలో నూ కాంగ్రెస్ బలపడే అవకాశాలు ఉన్నాయని గుర్తించింది.అందుకే...
Read More..కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం దరిగాం అటవీ ప్రాంతంలో రెండో పులి మృతిపై అటవీ శాఖ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.అయితే ఈ పులి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు పెద్ద పులుల ఘర్షణలో మృతి...
Read More..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ప్రస్తుతం గుంటూరు కారం(Gunturu Kaaram) సినిమా పనులలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా జనవరి 12వ తేదీ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.ఈ సినిమా ప్రమోషన్...
Read More..కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ప్రత్యేక సమావేశం ఇవాళ జరగనుంది.ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టును కృష్ణాబోర్డు పరిధిలోకి తేవడాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తుంది.కృష్ణా బోర్డు నాగార్జున సాగర్ నుంచి ఏపీకి ఐదు టీఎంసీల...
Read More..ప్రతి ఒక్కరూ ‘పందులే గుంపులుగా వస్తాయి… సింహం సింగిల్ గా వస్తుంది’ అన్న సినిమా డైలాగ్ ను వినే ఉంటారు.అదేంటి? ఇప్పుడు ఆ డైలాగ్ ఎందుకు అనుకుంటున్నారా? ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితులను చూస్తే ఎవరికైనా అదే డైలాగ్ గుర్తుకు వస్తుంది.ప్రత్యర్థిని...
Read More..టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.గత ఏడాది విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినిమాతో( RRR ) గ్లోబల్...
Read More..ఎట్టకేలకు వైసిపి( ycp ) అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్( jagan ) చాలా కఠినంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు.గెలుపు గుర్రాల కే టికెట్లు కేటాయిస్తున్నారు.రెండు విడతలుగా విడుదల చేసిన జాబితా చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.ఈరోజు మరో జాబితాను విడుదల చేసేందుకు...
Read More..సాధారణంగా మన ముఖ చర్మం గ్లోయింగ్( Glowing skin ) గా మరియు షైనీగా మెరిసిపోతూ కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.అందుకోసం రకరకాల చర్మ ఉత్పత్తులను వాడుతుంటారు.అయితే మార్కెట్లో లభ్యమయ్యే కాస్మోటిక్స్ వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.కొన్ని...
Read More..కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ఇటీవల కాలంలో బాగా యాక్టివ్ గా ఉంటున్నారు.వరుసగా ఒక్కో రాష్ట్రంలోనూ కాంగ్రెస్ కు అనుకూలంగా ఫలితాలు వెలువడుతూ ఉండడంతో, రాబోయే లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించారు.ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో...
Read More..జుట్టు విపరీతంగా రాలిపోతుందా.? హెయిర్ ఫాల్ ను తగ్గించుకోవడానికి రకరకాల షాంపూలు వాడి బాగా విసిగిపోయారా.? ఎన్ని రకాలుగా ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగడం లేదా.? అయితే మీరు కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ హెయిర్ టానిక్ ను వాడాల్సిందే.ఈ...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.49 సూర్యాస్తమయం: సాయంత్రం.5.58 రాహుకాలం: మ.3.00 సా4.30 అమృత ఘడియలు: ఉ.10.30 ల11.00 దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 ల10.46 ల11.36 మేషం: ఈరోజు స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.వ్యాపారాలు...
Read More..సాధారణంగా కొందరి పిల్లల ఎదుగుదల అనేది సరిగ్గా ఉండదు.వయసు పెరుగుతున్నా అందుకు తగ్గ బరువు, ఎత్తు పెరగరు.పిల్లల్లో చురుకుదనం కూడా పెద్దగా కనిపించదు.దాంతో తల్లిదండ్రులు తెగ హైరానా పడిపోతుంటారు.వాస్తవానికి పిల్లల ఎదుగుదలలో ఆహారం అనేది ముఖ్యపాత్రను పోషిస్తుంది.అందువల్ల తల్లిదండ్రులు పిల్లలకు చాక్లెట్,...
Read More..అయోధ్య రామ మందిరం( Ayodhya Ram Mandir ) ఓపెనింగ్ కు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది ప్రముఖులకు ఆహ్వానం అందింది. మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) తన కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్య రామమందిరం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి...
Read More..ఏపీలో ప్రతిపక్ష పార్టీ ఉన్న టీడీపీ( TDP ) పరిస్థితి రోజురోజుకు మరింత ఆగమ్య గోచరంగా తయారవుతుందని తెలుస్తోంది.వైసీపీ( YCP ) పాలనను చూసిన ప్రజలు టీడీపీపై పూర్తిగా విరక్తితో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.దానికి తోడు ఇటీవలే ఆ పార్టీ అధినేత...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఒకరు.అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా...
Read More..మెగా కాంపౌండ్ నుంచి ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే.అయితే మెగా డాటర్స్ ఉన్నప్పటికీ ఎవరు కూడా ఇండస్ట్రీలోకి రాలేదు కానీ మొదటిసారి మెగా డాటర్ నాగబాబు ( Nagababu ) కుమార్తె...
Read More..తెలంగాణలో బీఆర్ఎస్ నేతలను ప్రజలు చీదరించుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.సచివాలయానికి ప్రజలు వస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నారని తెలిపారు. డేటా ఎంట్రీ పూర్తికాక ముందే ఎందుకు అంత తొందర అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.అలాగే ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు చేసుకోని...
Read More..తెలంగాణ రాష్ట్రంలో అభయహస్తం గ్యారంటీలను చిత్తశుద్ధితో అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.ఈ క్రమంలో చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం విజయవంతంగా పూర్తి అయిందని పేర్కొన్నారు. ఐదు గ్యారెంటీల కోసం కోటి ఐదు లక్షల దరఖాస్తులు వచ్చాయన్న మంత్రి పొంగులేటి మొత్తం...
Read More..భారత సంతతికి చెందిన సింగపూర్ రవాణా శాఖ మంత్రి ఈశ్వరన్పై( Singapore Transport Minister Iswaran ) అవినీతి ఆరోపణలు గతేడాది కలకలం రేపిన సంగతి తెలిసిందే.ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.ఈ ఆరోపణలు ఈశ్వరన్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంపై పెను...
Read More..తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ కీలక నేత బండి సంజయ్ విమర్శలు చేశారు.వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కొత్త ప్రభుత్వం అంటూ ప్రజలను మోసం చేయొద్దని బండి సంజయ్ పేర్కొన్నారు.అప్పుందని చెప్పుకుంటూ కాలం...
Read More..ఏపీలోని వైసీపీ పార్టీ ఇంఛార్జ్ ల థర్డ్ లిస్టుపై సీఎం జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగానే నందికొట్కూరు వైసీపీ ఇంఛార్జ్ మార్పుపై చర్చ జరుగుతోందని తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రస్తుత ఇంఛార్జ్ బైరెడ్డి...
Read More..టీడీపీకి ఏపీ సీఈవో ఎంకే మీనా లేఖ రాశారు.ఇటీవల టీడీపీ ఇచ్చిన వినతిపత్రంపై తీసుకున్న చర్యలను వివరిస్తూ సీఈవో ఎంకే మీనా ప్రత్యుత్తరం పంపారు. ఓటర్ల జాబితా నుంచి అనర్హులను తొలగించామని సీఈవో ఎంకే మీనా పేర్కొన్నారు.రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు...
Read More..కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలవనున్నారు.ఈ మేరకు ఏపీలో ఓట్ల తొలగింపు అంశాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.మరోవైపు...
Read More..ఏపీలోని టీడీపీ నేత దేవినేని ఉమకు లీగల్ నోటీస్ అందిందని తెలుస్తోంది.ఈ మేరకు దేవినేని ఉమకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ లీగల్ నోటీస్ ఇచ్చారు. గతంలో తనపై హత్య, ఆర్థిక నేరాల ఆరోపణలు చేశారని పేర్కొంటూ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ లీగల్...
Read More..ఒక స్టార్ హీరో( Star Hero ) అంటే ఎలా ఉంటాడు కమర్షియల్ హంగులు, మాస్ మసాలా ఫైట్స్, యాక్షన్, ఫ్యాన్స్, ప్రతిరోజు తన చుట్టూ తిరిగే మంది మార్బలం ఇలా హడావిడిగా ఉంటుంది ఆ హీరో జుట్టు ఉన్న పరిస్థితులు...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల దేవస్థానాన్ని దర్శించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు ఎదురుచూస్తూ ఉంటారు.అలాగే తిరుమల దేవస్థానానికి ప్రతి రోజు ఎన్నో లక్షల మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే స్వామి వారికి అభిషేకాలు, పూజలు నిర్వహించి తల...
Read More..మాజీ ఎంపీ హర్షకుమార్ ను లగడపాటి రాజగోపాల్ మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ మేరకు హర్షకుమార్ నివాసానికి వెళ్లిన లగడపాటి ఆయనతో భేటీ అయ్యారు. తరువాత ఉండవల్లిని కూడా లగడపాటి రాజగోపాల్ కలవనున్నారని తెలుస్తోంది.అయితే దీనిపై లగడపాటి మాట్లాడుతూ కాకినాడలో శుభకార్యాలనికి వెళ్లాల్సి...
Read More..నటి ప్రగతి( Actress Pragathi ).చాలా ఏళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సౌత్ ఇండియా పరిశ్రమలో మంచి పాత్రలు చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తూ వస్తున్నారు.అయితే ప్రగతి క్యారెక్టర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న మాట వాస్తవమే అయినా అంతకన్నా ముందు ఆమె హీరోయిన్...
Read More..టాలీవుడ్ స్టార్ హీరో, ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు గుంటూరు జిల్లాలో జరగనుంది.ఈ మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిపేందుకు నంబూరు ఎక్స్ రోడ్ వద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల...
Read More..ఉత్తరాఖండ్లో ఉద్భవించి ఉత్తరప్రదేశ్ గుండా ప్రవహించే సరయు నదికి( Sarayu River ) శారదా నది ఉపనది అని దాదాపు చాలా మందికి తెలుసు.సరయు బీహార్ లోని రావెల్గంజ్ వద్ద గంగా నదిలో కలుస్తుంది.హిందూ ధర్మంలో నదులను ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు.గంగా...
Read More..నేడు ఏపీలో కేంద్ర ఎన్నికల కమిషన్( Central Election Commission ) పర్యటించనుంది.ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా స్పీడ్ పెంచుతోంది.అలాగే ఓటర్ల జాబితాలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, అధికార పార్టీ వైసీపీతో పాటు...
Read More..మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.తెలంగాణ పదాన్ని చెరిపేసింది కేసీఆరేనని పేర్కొన్నారు. న్యాయవిచారణను అడ్డుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ ఏకం అవుతున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు.పారదర్శకంగా విచారణ జరిపేందుకే జ్యుడిషియల్ ఎంక్వైరీ అని...
Read More..సినిమా ఇండస్ట్రీలో కొనసాగే హీరోలు ఫిట్నెస్( Fitness ) విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో వారు తీసుకునే ఫుడ్ విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.వారు న్యూట్రిషన్ ఇచ్చే సలహాలు సూచనలు ఆధారంగానే ఫుడ్ కూడా తీసుకుంటూ ఉంటారు.చాలా తక్కువ మొత్తంలో...
Read More..వరంగల్ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఎదుట మిర్చి రైతులు ధర్నాకు దిగారు.మిర్చిని అతి తక్కువ ధరకు విక్రయిస్తున్నారంటూ రైతులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అధికారులు అంతా సిండికేట్ గా మారి మోసం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే...
Read More..సాధారణంగా బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతూ ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటాయి.ఏదైనా పండుగలు కనుక జరిగితే స్పెషల్ ఈవెంట్స్ కూడా నిర్వహిస్తూ ఉంటారు.ఇక సంక్రాంతి పండుగ రాబోతున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్క చానల్ కూడా వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తూ పెద్ద...
Read More..ప్రస్తుత సమాజంలో కొంత మంది ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని పోషకాహారం తీసుకుంటున్నారు.అయితే మనం తినే అన్ని ఆహారాలు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వవు.కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు( Health problems ) ఉన్నప్పుడు ఎంతో రుచికరమైన పదార్థాలే మన పై చాలా...
Read More..మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మీ సంచలన వ్యాఖ్యలు చేశారు.వైసీపీ అధిష్టానం ఆదేశిస్తే విశాఖ ఎంపీగా పోటీకి సిద్ధమని తెలిపారు. విశాఖకు తాను స్థానికురాలినని ఝాన్సీలక్ష్మీ పేర్కొన్నారు.బీసీ మహిళగా, స్థానికురాలిగా తనకు అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపారు.తన గురించి ఉత్తరాంధ్ర పరిచయం అవసరం...
Read More..మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) ఆంజనేయస్వామిని ఎంతగానో విశ్వసిస్తారనే సంగతి మనకు తెలిసిందే.తనకు సంబంధించిన ఏదైనా ఒక శుభవార్తను అభిమానులతో పంచుకోవాలని ముందుగా ఆంజనేయస్వామి ( Anjaneya Swamy ) ఆశీస్సులతో అంటూనే ఆ వార్తను అభిమానులకు తెలియజేస్తారు.అదేవిధంగా కొణిదల ప్రొడక్షన్...
Read More..60 సంవత్సరాల వయసులో కూడా కొంతమంది యవ్వనంగా కనిపిస్తూ ఉంటారు.మరి వారు అంత యవ్వనంగా కనిపించడానికి గల కారణం ఏమిటి? మీరు కూడా ఆరోగ్యంగా, ఫీట్ గా జీవించాలని అనుకుంటున్నారా.అయితే ఈ ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించాలని వైద్య నిపుణులు(...
Read More..ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.సీఎం జగన్ టికెట్లను జాగ్రత్తగా ఇవ్వాలన్నారు.టీడీపీ నుంచి వచ్చే పనికిరాని వాళ్లకు టికెట్ ఇస్తున్నారని తెలిపారు. టీడీపీ నుంచి వస్తున్న వారి క్యారెక్టర్ చూసి టికెట్ కేటాయించాలని డిప్యూటీ సీఎం నారాయణ...
Read More..తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో హీరోయిన్లుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో రష్మిక (Rashmika) విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) జంట ఒకటి వీరిద్దరూ తెలుగులో రెండు సినిమాలలో కలిసి నటించారు.అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు...
Read More..రానున్న పార్లమెంట్ ఎన్నికలపై( Parliament Elections ) తెలంగాణ బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది.ఇందులో భాగంగానే పార్లమెంట్ నియోజకవర్గాలకు బీజేపీ ఇంఛార్జులను నియమించింది.ఈ క్రమంలోనే ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో పాటు ఓ ఎమ్మెల్సీకి ఇంఛార్జ్ బాధ్యతలను పార్టీ అధిష్టానం అప్పగించింది.ఆదిలాబాద్ పార్లమెంట్...
Read More..ఇప్పటికే ఏపీ అధికార పార్టీ వైసీపీలో( YCP ) టికెట్ల కేటాయింపులు జరుగుతున్నాయి.రెండు విడుదల అభ్యర్థులను జగన్ ప్రకటించగా, మూడో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.దీంతో టీడీపీ కూడా దూకుడు పెంచింది.జనసేన, టిడిపి( Janasena, TDP ) కలిసి...
Read More..బ్రహ్మానందం (Brahmanandam) తన ఆత్మ కథను పుస్తకంగా రాసిన సంగతి మనకు తెలిసిందే.నేను మీ బ్రహ్మానందం అనే పుస్తకంలో ఈయన తన ఆత్మ కథను రాశారు.తన జీవితంలో జరిగినటువంటి ఎన్నో ఇబ్బందులు, ఉద్యోగాలు, సినిమాలలోకి రావడం ఇలా అన్ని విషయాల గురించి...
Read More..కూరగాయ పంటలకు( vegetable crops ) పండు ఈగల బెడద చాలా ఎక్కువ.ఇక తీగజాతి కూరగాయలకైతే ఈ పండు ఈగ బెడద పెద్ద తలనొప్పిగా మారింది.ఈ పండు ఈగలు పంట పిందె దశలో కు చేరుకున్నాక కాయ తయారయ్యే దశ వరకు...
Read More..భారత మహిళల జట్టు ఆల్ రౌండర్ దీప్తి శర్మ( Deepti Sharma ) టీ20 ల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది.విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్ దిగ్గజాలకు సాధ్యం కానీ అరుదైన రికార్డును దీప్తి శర్మ సాధించి తన పేరిట...
Read More..ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అభ్యర్థుల ఖరారుపై టీడీపీ, జనసేన పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి.ఈ క్రమంలో ఐదు స్థానాలు కావాలని జనసేన పట్టుబడుతుందని తెలుస్తోంది. కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్, పిఠాపురం, కొత్తపేట మరియు మండపేట స్థానాలు కావాలని జనసేన...
Read More..విజయవాడ కార్పొరేటర్ పదవికి కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత రాజీనామా చేశారు.విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్న శ్వేత తన రాజీనామా లేఖను మేయర్ భాగ్యలక్ష్మీకి అందజేశారు. ఈ క్రమంలోనే కార్పొరేటర్ పదవితో పాటు టీడీపీ సభ్యత్వానికి కూడా...
Read More..చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటుడు తేజ సజ్జ ( Teja Sajja ) అనంతరం హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈయన ఇటీవల ప్రశాంత్ వర్మ( Prashanth Varma )...
Read More..మంచు వారసురాలు లక్ష్మీ ప్రసన్న( Lakshmi Prasanna ) ఇన్ని రోజులు హైదరాబాద్ లో ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం తన కూతురు భవిష్యత్తు కోసం అలాగే తన సినీ కెరియర్ గురించి ఆలోచన చేసి ఈమె ముంబైకి( Mumbai ) షిఫ్ట్...
Read More..సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) తెరకెక్కించిన ‘వ్యూహం’( Vyuham ) చిత్రంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ తో పాటు రికార్డులను సెన్సార్ బోర్డ్ కోర్టుకు సమర్పించింది.ఈ క్రమంలో రికార్డులను...
Read More..సంక్రాంతి పండుగ బరిలో చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం హనుమాన్ (Hanuman).ఈ సినిమా వివిధ భాషలలో విడుదలకు సిద్ధమవుతోంది కానీ ఈ సినిమా పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కుట్రలు జరుగుతున్నాయి అంటూ మేకర్స్ ఆరోపణలు కూడా చేస్తున్న...
Read More..ప్రత్తి పంట( cotton crop ) ప్రధాన వాణిజ్య పంట.ప్రత్తిని తెల్ల బంగారం అని కూడా అంటారు.అయితే పత్తి పంటకు చీడపీడల బెడద, తెగుళ్ల బెడద కాస్త ఎక్కువే.ఈ పంట సాగు విధానంపై అవగాహన లేకుండా సాగు చేస్తే తీవ్ర నష్టం...
Read More..తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించనున్నారు.ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఎంసీహెచ్ఆర్డీలో ఈ సమావేశం జరగనుంది. మొత్తం ఏడు పార్లమెంట్ స్థానాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు.హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్ గిరి,...
Read More..ఏపీలో కాంగ్రెస్ ను( AP Congress ) బలోపేతం చేసే విధంగా ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది.ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో, ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ తరఫున అభ్యర్థులను పోటీకి దింపే విధంగా...
Read More..వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు అన్ని స్థానాల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది బీఆర్ఎస్ పార్టీ( BRS party ).ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తామే గెలుస్తామని, మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంటామని కెసిఆర్ ( KCR )అంచనా వేశారు.కానీ...
Read More..బిల్కిన్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.విచారణలో భాగంగా గుజరాత్ ప్రభుత్వ తీరును అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో నిందితులైన పదకొండు మంది ఖైదీలకు...
Read More..తమ రాజకీయ ప్రత్యర్థుల పైనే కాదు, సొంత పార్టీ నేతల పైన తనదైన శైలిలో విమర్శలు చేసే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు( V Hanumantha Rao ) ప్రస్తుతం బాగా సైలెంట్ అయ్యారు.ఎక్కడా ఏ...
Read More..ప్రస్తుత కాలంలో యువత కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం కోసం విభిన్నమైన మార్గాలను ఎంచుకుంటున్నారు.లక్షల రూపాయల వేతనం వచ్చే ఉద్యోగాలను గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరీర్ పరంగా సక్సెస్ సాధిస్తున్నారు.అయితే ఒక యువతి మాత్రం తండ్రి అనారోగ్యంతో బాధ పడుతుండటంతో 15...
Read More..విజయవాడ రాజకీయాల్లో ఇటీవల కేశినేని నాని( Kesineni Nani ) వ్యవహారంపై సర్వత్రా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.తాజాగా కేశినేని నానితో పాటు ఆయన కుమార్తె శ్వేత( Kesineni Swetha ) కూడా పదవికి రాజీనామా చేయనున్నారు.కేశినేని నాని ఎంపీ పదవికి,...
Read More..సూర్యాపేట జిల్లా:ప్రజా పాలనలో దరఖాస్తు చేసిన ప్రజలు అలర్ట్ గా ఉండాలని,ప్రజా పాలన దరఖాస్తులు ఇచ్చారా? మీ మొబైల్ కి ఓటిపి వచ్చింది చెప్పండి అంటూ సైబర్ నెరగాళ్లు ( Cyber criminals )మిమ్ముల్ని మోసం చేసే అవకాశం ఉందని,మీకు పథకాలు...
Read More..జూనియర్ ఎన్టీఆర్ ఫొటో పట్టుకున్నందుకు అభిమానులపై టీడీపీ నేత నారా లోకేశ్ ( Nara Lokesh )సైన్యం దౌర్జన్యానికి దిగింది.దీంతో దివంగత నేత ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో ఆయన మనవడైన జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) కు విలువ కూడా...
Read More..అయోధ్యలో రామ మందిరం( Ram Mandir ) ప్రారంభోత్సవానికి మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది.ఈ నెల 22వ తేదీన రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది.హైదరాబాద్ కు చెందిన చల్లా శ్రీనివాస్ శాస్త్రి( Challa Srinivas Sastry ) బంగారు...
Read More..విజయవాడ టిడిపి ఎంపీ కేసినేని నాని( Kesineni Nani ) టిడిపి పై పగ తో రగిలిపోతున్నారు.చాలాకాలం నుంచి తనపై కొంతమంది పార్టీ కీలక నాయకులే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా, వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నా, టిడిపి అధిష్టానం...
Read More..అత్యంత సర్వసాధారణంగా వేధించే జుట్టు సమస్యల్లో హెయిర్ ఫాల్( Hair fall ) మరియు చుండ్రు ముందు వరుసలో ఉంటాయి.స్త్రీలే కాదు పురుషులు కూడా ఈ రెండిటితో బాగా సతమతమవుతుంటారు.వీటి నుంచి బయట పడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే ఈ రెండు...
Read More..స్లీవ్ లెస్ దుస్తులు వేసుకున్నప్పుడు అందరి చూపులు అండర్ ఆర్మ్స్ పై పడటం సర్వసాధారణం.అందుకే అండర్ ఆర్మ్స్ తెల్లగా మరియు మృదువుగా మెరిసిపోతూ కనిపించాలని కోరుకుంటారు.కానీ అటువంటి అండర్ ఆర్మ్స్ ను పొందడం అంటే అంత సులభం కాదు.మనలో చాలామంది డార్క్...
Read More..సాధారణంగా ఉదయం ఖాళీ కడుపుతో ఏం తినాలి.? ఏం తినకూడదు.? అన్న అవగాహన చాలా మందికి ఉండదు.ఎక్కువ మంది ఇడ్లీ, పూరి, చపాతీ, దోసె, బ్రెడ్, బజ్జీ వంటివి తింటుంటారు.వీటి వల్ల మీకు ఆకలి తీరుతుంది తప్పితే.మరెలాంటి ప్రయోజనాలు ఉండవు.అందుకే ఆరోగ్యకరమైన...
Read More..