ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట..!!

టీడీపీ అధినేత చంద్రబాబుకు( Chandrababu Naidu ) ఏపీ హైకోర్టులో( AP High Court ) ఊరట లభించింది.ఈ మేరకు మూడు కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు అయింది.

 Relief For Chandrababu Naidu In Ap High Court Details, Tdp President Chandra Bab-TeluguStop.com

ఇన్నర్ రింగ్ రోడ్, ఏపీ లిక్కర్ కేసుతో పాటు అక్రమ ఇసుక కేసులో కూడా చంద్రబాబుకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే కేసులపై మీడియాతో మాట్లాడొద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.అలాగే టీడీపీ నేత కొల్లు రవీంద్రకు( Kollu Ravindra ) కూడా మద్యం కేసులో ముందస్తు బెయిల్ మంజూరైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube