సైబర్ నెరగాళ్లతో జాగ్రత్త:అనంతగిరి ఎస్ఐ అనిల్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:ప్రజా పాలనలో దరఖాస్తు చేసిన ప్రజలు అలర్ట్ గా ఉండాలని,ప్రజా పాలన దరఖాస్తులు ఇచ్చారా? మీ మొబైల్ కి ఓటిపి వచ్చింది చెప్పండి అంటూ సైబర్ నెరగాళ్లు ( Cyber ​​criminals )మిమ్ముల్ని మోసం చేసే అవకాశం ఉందని,మీకు పథకాలు మంజూరు చేస్తామని ఎవరైనా ఫోన్ చేసి మొబైల్ ఓటిపిలు అడిగితే చెప్పొద్దని సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల ఎస్ఐ అనిల్ రెడ్డి( SI Anil Reddy ) ప్రజలను అలెర్ట్ చేశారు.మొబైల్ ఓటిపిలు అడిగితే చెప్పకుండా హెల్ప్ లైన్ నెంబర్ 1930 ఫోన్ చేయాలని సూచించారు.

 Beware Of Cyber Criminals Ananthagiri Si Anil Reddy , Ananthagiri Si Anil Reddy,-TeluguStop.com

ఫోన్ కలవకపోతే సైబర్ క్రైమ్.గౌట్.

ఇన్ మెయిల్ ఐడికి సమాచారం పంపాలని తెలిపారు.సైబర్ నెరగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube