కాళేశ్వరంపై విజిలెన్స్ అధికారుల తనిఖీలు..!!

కాళేశ్వరంపై( Kaleswaram ) విజిలెన్స్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.గోదావరిఖని ఎన్టీపీసీలోని ఇరిగేషన్ ఎస్ఈ కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

 Vigilance Officials Checks On Kaleswaram Project Details,vigilance Officials, Ka-TeluguStop.com

సుందిళ్ల, మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన ప్రాజెక్టు నిర్మాణాల అవకతవకల నేపథ్యంలో అధికారులు పైళ్లను తనిఖీ చేస్తున్నారు.

అదనపు ఎస్పీ బాలకోటయ్య ఆధ్వర్యంలో ఎనిమిది మంది అధికారుల బృందం( Vigilance Officials ) తనిఖీలు చేస్తుంది.అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ముమ్మరంగా దర్యాప్తు చేయిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube