ఢిల్లీలో ఏపీ నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన

ఏపీ నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు.

 New Ap Governor Abdul Nazir's Visit To Delhi-TeluguStop.com

సాయంత్రం ఉప రాష్ట్రపతితో గవర్నర్ అబ్దుల్ నజీర్ భేటీ కానున్నారు.రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని మోదీతో ఆయన సమావేశం కానున్నారని తెలుస్తోంది.ఆ తర్వాత రేపు సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారని అధికార వర్గాలు వెల్లడించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube