పీపుల్ మార్చ్ పాదయాత్రలో కాంగ్రెస్ లో భారీ చేరికలు...!

సూర్యాపేట జిల్లా:సీఎల్పీ నేత భట్టి విక్రమార్క( Bhatti Vikramarka ) పీపుల్స్ మార్చ్ పాదయాత్ర జిల్లా కేంద్రంలో రెండవ కొనసాగుతున్న సందర్భంగా సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని 3 వ వార్డు నుండి మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి,డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ ( Cheviti Venkanna Yadav )ఆధ్వర్యంలో సోమవారం వివిధ )పార్టీలకు చెందిన 60 కుటుంబాలు భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

 Huge Joins In Congress In People March Padyatra...! Cheviti Venkanna Yadav , Bh-TeluguStop.com

కాంగ్రెస్( Congress ) లో చేరిన వారికి భట్టి పార్టీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోని సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం జరుగుతుందని, ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు అన్ని వస్తాయని అన్నారు.పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఎఫెక్ట్ తో గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube