శిరీషా మృతి కేసులో దర్యాప్తు ముమ్మరం

వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో చోటు చేసుకున్న శిరీషా మృతి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా యువతి కాల్ డేటా ఆధారంగా విచారణ చేస్తున్నారు.

 The Investigation In The Case Of Shirisha's Death Is In Full Swing-TeluguStop.com

గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు శిరీషా మృతి చెందిన తరువాత ఆమె ఫోన్ నుంచి ఓ వ్యక్తికి కాల్ వెళ్లినట్లు గుర్తించారు.అయితే గొడవ జరిగిన సమయంలో శిరీషా ఫోన్ లాక్కునట్లు ఆమె బావ విచారణలో వెల్లడించాడు.

ఈ నేపథ్యంలో కాల్ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.మరోవైపు శిరీషా కేసుపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయింది.

మూడు రోజుల్లో నివేదిక పంపాలని డీజీపీకి లేఖ రాసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube