రాజకీయాల్లో ప్రజలను, పార్టీ కార్యకర్తలను అట్రాక్ట్ చేయడానికి నినాదాలు అతి ముఖ్యమైనవి.ఆయా పార్టీల అధినేతలు, నేతలు ఇచ్చ నినాదాలను బట్టి కార్యకర్తలు వాటినా ఫాలో అవుతూ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తారు.పార్టీ భావజాలాన్ని ప్రజల్లో నింపే ప్రయత్నం చేస్తుంటారు. ప్రత్యేక...
Read More..ఆఫ్ఘన్ లో తాలిబన్లు చేస్తున్న అరాచకాలు చూస్తున్న ప్రపంచం అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితులపై తీవ్ర మదన పడుతోంది.ముఖ్యంగా మహిళల పట్ల తాలిబన్లు వ్యవహరించే తీరు ఎంతో ఆందోళన కలిగిస్తోంది.అసలు అలాంటి పరిస్థితులు మనకు ఉంటే అనే ఊహ ఒళ్ళు జలజరించేలా...
Read More..తెలంగాణ రాజకీయాలలో హుజురాబాద్ ఉప ఎన్నిక వేడి సెగలు కక్కుతోంది.ఈ ఉప ఎన్నికలలో ఎలాగైనా గెలవాలి అని.నియోజకవర్గంపై పట్టు నిలుపుకోవాలని అధికార పార్టీ టిఆర్ఎస్ భావిస్తోంది.ఈ క్రమంలో నియోజకవర్గంలో అత్యధిక దళిత జనాభా కలిగి ఉండటంతోనే టిఆర్ఎస్ పార్టీ హుజరాబాద్ ఉప...
Read More..దాదాపు ఇరవై ఏండ్ల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది.దీంతో అక్కడ మళ్లీ హింసా రాజ్యం చెలరేగిపోతోంది.అక్కడి తాలిబన్లు అనూహ్యంగా బలం పెంచుకుని సర్కార్ను కూల్చేశారు.ఇక ఇక్కడ తాలిబన్లు ఇలా అధికారంలోకి వచ్చారో లేదో దేశ వ్యాప్తంగా ప్రజలు వణికిపోతున్నారు.వేలాది...
Read More..అడవిలో సింహందే పైచేయి.సింహాన్ని మించిన వేట మరే జంతువుకు సాధ్యం కాదనే చెప్పాలి.దానితో ఈ విషయంలో ఏ జంతువు కూడా పోటీ పడటం అంత ఈజీ కాదనే చెప్పాలి.సింహం కన్ను పడితే అది ఎంత తెలివైన జంతువైనా లేదంటే బలమైన జంతువైనా...
Read More..నిన్న హుజరాబాద్ నియోజకవర్గం లో జరిగిన మహాసభలు కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న దళితులకు ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని విపక్షాలు ఓర్చుకోలేకపోతున్నాయి అని అన్నారు.ఇదే సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి వరాల...
Read More..తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 24వ తేదీ నుంచి పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు.వచ్చే నెల ఆరో తేదీ వరకు ఈ పాదయాత్ర కొనసాగే విధంగా రూట్ మ్యాప్ రెడీ అయింది.బిజెపి తెలంగాణలో మొదటిసారిగా పాదయాత్ర చేయబోతున్న నేపథ్యంలో...
Read More..మనకు ఊర్లల్లో అప్పుడప్పుడు కనిపించే పెద్ద పాములను లేదంటే కొంచెం వింతగా ఉన్న పాములను చూస్తేనే దడ పుడుతుంది.ఇక అలాంటి వీడియోలకు కూడా సోషల్ మీడియాలో మంచి ఆదరణ లభిస్తుంది.నిముషాల్లోనే ఇలాంటి వీడియోలు విపరీతంగా వైలర్ అవుతుంటాయి.కాగా పాముల్లో కూడా రెండు...
Read More..The Indian Meteorological Department has forecast heavy rains in Andhra Pradesh and Telangana.It’s raining heavily in both Telugu states for a week.Also, IMD forecast that a low-pressure area will form...
Read More..ఇండస్ట్రీలో గడిచిన 40 సంవత్సరాలుగా ఎన్నో ఘన విజయాలను సాధించి ఇప్పటికీ వరుస ఆఫర్లతో చిరంజీవి బిజీగా ఉన్నారు.అయితే ఒక సమయంలో హీరో రాజశేఖర్ డ్యాన్స్ ను చూసి చిరంజీవి ఆశ్చర్యపోయారని సమాచారం.హీరో రాజశేఖర్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్ లో అల్లరి...
Read More..హుజురాబాద్ పేరు ఇప్పుడు మారుమోగుతోంది.ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడే దృష్టిపెట్టి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. సభలు, సమావేశాలు, నాయకుల పర్యటన లతో నిత్యం సందడి సందడిగా వాతావరణం నెలకొంది.రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున నాయకులు...
Read More..కేసీఆర్ అంటేనే మాటల్లలోనే కాదు చేతల్లో కూడా ఎంతో ఆచితూచి అడుగులే వేసే నేత.ఆయన ఏదైనా పనిచేస్తున్నారంటే భవిష్యతుల్లో దాని ఫలితం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది.ఇక ఆయన తన యుడు కేటీఆర్ను తన రాజకీయ వ్యూహాలతోనే ఎంతో పవర్ ఫుల్ లీడర్...
Read More..నటుడిగా, గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో మనో గుర్తింపును సొంతం చేసుకున్నారు.తెలుగుతో పాటు కన్నడ, ఇతర భాషల సినిమాల్లో కూడా మనో సింగర్ గా మంచి పేరును సాధించారు.బాల్యంలోనే సంగీతంలో శిక్షణ తీసుకున్న మనో నీడ అనే సినిమాలో బాలనటుడిగా...
Read More..క్రికెట్ అంటే ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా ఆడడంతో పాటు చూస్తారు కూడా.మ్యాచ్ మొదలు అయితే చాలు టీవీలకు అతుక్కుని పోతారు ఇప్పటికీ చాలా మంది.ప్రజల్లో అంత క్రెజ్ ఉంది మరి క్రికెట్ ఆటకి.అయితే అసలు క్రికెట్ ఆటకు గుర్తింపు లభించింది...
Read More..వందల సంఖ్యలో సినిమాల్లో నటించి విలక్షణమైన పాత్రల ద్వారా నటుడిగా కోట శ్రీనివాసరావు మంచి పేరును సొంతం చేసుకున్నారు.చిన్నప్పటి నుంచే నాటకాలపై ఆసక్తి ఉన్న కోట శ్రీనివాసరావు రంగస్థల నటుడిగా గుర్తింపును సంపాదించుకున్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రుల గురించి చెబుతూ...
Read More..రాజకీయాల్లో మంచి వ్యూహకర్తగా తెలంగాణ సీఎం కేసీఆర్కు పేరుంది.కాగా, తాజాగా సీఎం కేసీఆర్ రాజకీయాలు చేసే శైలిలో మార్పు వచ్చిందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.ఆయన వ్యాఖ్యలు, చేతలను బట్టి ఈ మార్పు పరిశీలించొచ్చని అంటున్నారు.ఒకప్పుడు మాటలతోనే ప్రజలను తన వైపునకు తిప్పుకున...
Read More..ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వారిని మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాము.అలాంటి కోవలోకి చెందిన వారిలో మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ కూడా ఒకరు అని చెప్పడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ అనే చెప్పాలి.దేశ ప్రధాని అయినాగానీ...
Read More..ఎవరు ఔనన్న ఎవరు కాదన్నా కూడా ఇప్పుడు తెలంగాణలో గతంలా రాజకీయాలు లేవనే చెప్పాలి ఒకప్పుడు కేసీఆర్ చెప్పిందే వేదం అన్నట్టు రాజకీయాలు ఉండేవి.కానీ ఇప్పుడు పూర్తిగా సీన్ మారిపోయింది.కేసీఆర్కు ముప్పేటా దాడి ప్రారంభమైంది.అనూహ్యం కొత్త పార్టీలు రావడం, ఉన్న పార్టీలు...
Read More..ఏపీ కేబినెట్లో మార్పులు అనే అంశం ఇప్పుడు జోరుగా హాట్ టాపిక్ గా మారింది.ఇప్పటికే జగన్ ప్రకటించినట్టుగా తన కేబినెట్ ఏర్పాటు అయిన రెండున్నరేళ్ల తర్వాత కచ్చితంగా కేబినెట్లో మార్పులు ఉంటాయని చెప్పిన సంగతి తెలిసిందే.కాగా ఇప్పుడు కేబినెట్ ఏర్పాటు అయి...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 05.46 సూర్యాస్తమయం: సాయంత్రం 06.233 రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు అమృత ఘడియలు: ఉ.10.30 నుంచి 02.00 వరకు దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు ఈ రోజు...
Read More..మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఎలాంటి ఛాన్స్ వచ్చినా సరే వదలకుండా చేస్తుంది.కేవలం సినిమాలే కాదు వెబ్ సీరీస్, టీవీ షోస్ చేస్తున్న ఈ అమ్మడు తెలుగుతో పాటుగా బాలీవుడ్ లో కూడా ఇప్పుడు వరుస అవకాశాలు అందుకుంటుంది.ఈ క్రమంలో లేటెస్ట్...
Read More..హుజురాబాద్ లో సీఎం కేసిఆర్ దళితబంధు పథకం ప్రారంభించడంపై తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.దళితులను తెలంగాణా ఉద్యమంలో పావులుగా వాడుకున్నారని ఆయన అన్నారు.దళితులకు 3 ఎకరాలు భూమి అని చెప్పి మాట తప్పారని.నెక్లెస్ రోడ్ అంబేడ్కర్ విగ్రహం...
Read More..తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా దళిత బంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సీఎం కేసిఆర్ దళితబంధు సోమవారం మొదలు పెట్టారు.అయితే దళితబంధు పథకాన్ని తెలంగాణా రాష్ట్రమంతా అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్ డిమాండ్ చేస్తున్నారు.ఆత్మకూరు మండలంలోని రేచింతల...
Read More..Telangana Chief Minister KCR today launched the ‘Dalit Bandhu’ program in the Huzuraabd constituency.As the Huzurabad by-polls are heading, opposition leaders are criticizing the TRS party for introducing Dali Bandhu...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య కోసం మెగాఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి మెగాస్టార్ బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సామాజిక...
Read More..బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమా వస్తుందంటే కేవలం బాలీవుడ్ జనాలు మాత్రమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా లవర్స్ ఆయన సినిమా కోసం ఎంతో ఆతృతగా చూస్తుంటారు.భాయ్ అని ముద్దుగా పిలుచుకునే అభిమానులు ఆయన సినిమా వస్తుందంటే చిన్నసైజ్...
Read More..సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పనిచేసే సెలబ్రిటీల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది అభిమానులు ఉత్సాహ పడుతుంటారు.ఈ క్రమంలోనే వారి వ్యక్తిగత విషయానికి వస్తే కుటుంబ విషయాలు కానీ, వారి పుట్టిన రోజులు, వారి చిన్నప్పటి ఫోటోలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవడానికి...
Read More..సాధారణంగా మెదడుకు మేత పెట్టే ప్రశ్నలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి.ఇలాంటి క్వశ్చన్స్కు సాల్వ్ చేసేందుకుగాను నెటిజన్లు తలలు పట్టుకుంటారు.అయితే, ఒకసారి సొల్యూషన్ దొరొకితే చాలు.చాలా ఆనందపడిపోతుంటారు.ఈ క్రమంలోనే ‘ఫైండ్ ది ఆబ్జెక్ట్’ పజిల్స్ చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి.నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా...
Read More..ఆప్ఘనిస్తాన్ను తాలిబన్లు తమ ఆధీనంలో తీసుకున్న క్రమంలో అక్కడి జనం భయపడిపోతున్నారు.ప్రాణభయంతో ఆ దేశం నుంచి పారిపోతున్నారు.ఇప్పటికే ఆ దేశంలో ఉన్న విదేశీయులు భారీ సంఖ్యంలో కాబుల్ విమానాశ్రయం చేరుకున్నారు.దీంతో ఒక్కసారిగా విమానాశ్రయం జనంతో కిక్కిరిసిపోయింది.అక్కడి ప్రజలందరూ నైట్ మొత్తం ఏరోప్లేన్స్...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ పవర్ఫుల్ మూవీ ‘భీమ్లా నాయక్’ ఫస్ట్ గ్లింప్స్ టీజర్ను ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ చేయగా, అది యూట్యూబ్ రికార్డులను తిరగరాస్తోంది.భీమ్లా నాయక్ లాంటి పవర్ఫుల్ పాత్రలో పవన్ పర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు ఫిదా...
Read More..మనదేశంలో అయితే సాధారణంగా పేద, ధనిక వర్గం అనే తేడా లేకుండా అందరూ తినే ఆహార పదార్థాల్లో అన్నం అయితే తప్పక ఉంటుంది.వేరే దేశాల్లోనూ రైస్ ఉన్నప్పటికీ వారు వీటిని వేరే రూపంలోకి మార్చుకుని తింటారేమో తెలియదు.కానీ, మన దేశంలో అయితే...
Read More..జబర్దస్త్ షో ద్వారా తక్కువ సమయంలోనే పాపులారిటీని సంపాదించుకున్న కమెడియన్లలో చమ్మక్ చంద్ర ఒకరనే సంగతి తెలిసిందే.చమ్మక్ చంద్ర నిజామాబాద్ లోని బాన్సూవాడ దగ్గర వెంకటాపూర్ అనే తండాకు చెందిన వారు.హీరోలు ఎవరనేది చూడకుండా కమెడియన్లను చూసి సినిమాలకు వెళ్లేవాడినని చమ్మక్...
Read More..కరోనా సెకండ్ వేవ్ తరువాత థియేటర్లు తెరుచుకున్నా పెద్దగా సినిమాలను రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు ధైర్యం చేయలేదు.అయితే ఓ చిన్న సినిమా మాత్రం తాము తీసిన కథపై నమ్మకంతో, ప్రేక్షకులు ఆదరిస్తారనే కాన్ఫిడెన్స్తో ఆగస్టు 6న థియేటర్లలో సినిమాను రిలీజ్ చేశారు.కిరణ్...
Read More..ఫ్లాప్ అయ్యే సినిమాకు వన్ మోర్ ఎందుకన్న బాలయ్య.ఫ్లాప్ అయ్యే సినిమాకు వన్ మోర్ ఎందుకన్న బాలయ్య.నందమూరి బాలకృష్ణ హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన తొలి మూవీ అనసూయమ్మ గారి అల్లుడు.ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది.ఈ సినిమా ద్వారా...
Read More..దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఫిక్షనల్ మూవీఆర్ఆర్ఆర్ కోసం యావత్ టాలీవుడ్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.గతేడాదే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఇంకా షూటింగ్ జరుపుకుంటోంది.ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఈ సినిమా...
Read More..టాలీవుడ్ కు చెందిన సమస్యలను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చర్చించేందుకు తెలుగు సినిమా ప్రముఖులు సిద్దం అవుతున్నారు.సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే తెలుగు సినిమా ఇండస్ట్రీ వారికి మాట్లాడేందుకు మరియు సినిమా ఇండస్ట్రీ గురించి...
Read More..సోషల్ మీడియాలో జనరల్గా ఇంట్రెస్టింగ్ కంటెంట్తో పాటు యానిమల్స్ ఫైటింగ్స్, ఫన్నీ బిహేవియర్కు సంబంధించిన వీడియోస్ వైరల్ అవుతుంటాయి.ఇక ఇటీవల కాలంలో ఇలాంటి వీడియోలు బోలెడన్నీ నెట్టింట హల్ చల్ చేశాయి.తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి నెట్టింట వైరలవుతోంది.ఈ...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ మేనియా ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఊపేస్తోంది.ఈ సినిమాలోని ‘దాక్కొ దాక్కొ మేక’ అనే పాట ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్తో బన్నీ కాంబినేషన్ ఎందుకంత...
Read More..ప్రస్తుతం ఉన్న సమాజంలో మోసాలకు కొదువే లేకుండా పోతోంది.టెక్నాలజీ ఎంతలా పెరుగుతోందో మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి.ఇంకా చెప్పాలంటే కాలానికి తగ్గట్టే మోసాలు కూడా చాలా స్మార్ట్గా తయారవుతున్నాయి.వ్యక్తుల నుంచి కంపెనీల వరకు మోసాలు చేయడంలో కొత్త రూట్ ఎంచుకుంటున్నాయి.ప్రస్తుతం...
Read More..సావిత్రి.తెలుగు సినిమా పరిశ్రమలో దిగ్గజ నటీమణి.పాత తరం హీరోయిన్లకు తను ఆదర్శం.మహా నటిగా గుర్తింపు పొందిన తార సావిత్రి.అప్పట్లో సినిమా రంగంలోకి అడుగు పెట్టేవారు.సావిత్రిలా పెద్ద ఆర్టిస్టు కావాలి అనుకుంటున్నట్లు చెప్పేవారు.సావిత్రిని మించి నటించే వారు ఇప్పటికీ తెలుగు సినిమా పరిశ్రమలో...
Read More..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్లు ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.ఇక ఈ...
Read More..ప్రస్తుతం అన్ని రంగాలతో పాటే సినిమా రంగంలోనూ విపరీతమైన పోటీ నెలకొంది.వరుస విజయాలతో వెళ్తేనే గుర్తింపు ఉంటుంది.రెండు ఫ్లాపులు వచ్చాయంటే అడ్రస్ గల్లంతు అవుతుంది.కానీ.చాలా మంది హీరోలు వరుసగా ఫ్లాపులు వచ్చినా.మళ్లీ హిట్స్ తో కం బ్యాక్ ఇచ్చిన హీరోలు ఉన్నారు.ఇంతకీ...
Read More..ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు చాలా కీలకంగా ఉండేవి.వారి చుట్టే పలు సినిమా కథలు తిరిగేవి కూడా.అప్పటి నటీమణులంతా నటనా ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించేవారు.కానీ ప్రస్తుతం సినిమా పరిస్థితి పూర్తిగా మారిపోయింది.హీరోయిన్లను సినిమాల్లో కేవలం గ్లామర్ డాల్స్ గానే చూపిస్తున్నారు...
Read More..తెలుగమ్మాయి షన్ముక ప్రియ ఇండియన్ ఐడల్ కాంటెస్ట్ ఫైనల్ వరకు వెళ్లింది.ఫైనల్ 6 లో నిలిచిన షన్ముక ప్రియ కు క్యాంపెయిన్ తగ్గింది.ఆమెకు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసినట్లయితే ఖచ్చితంగా గెలిచేది అంటూ ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.విజయ్ దేవరకొండ...
Read More..సాధారణంగా మనుషులు మాత్రమే డబ్బులను దొంగతనం చేస్తుంటారు.కానీ, మనం తెలుసుకోబోయే ఈ ఘటనలో కోతి దొంగతనం చేసింది.ఇంతకీ ఆ ఘటన ఎక్కడ జరిగింది? తిరిగి కోతిని పట్టుకున్నారు? దొంగతనానికి గురైన వ్యక్తి ఎవరికి కంప్లయింట్ చేశాడు? పోలీసులు మనీని ఎలా రికవర్...
Read More..ప్రజాస్వామ్య అప్ఘనిస్తాన్ లో మరోసారి అలజడి చెలరేగింది.అక్కడి సర్కారు లాలిబన్లకు లొంగిపోయింది.అంతేకాదు.అధికార బదిలీకి అష్రప్ సర్కారు ఓకే చెప్పింది.ఈ పరిణామంతో తుపాకీ మూకలకు చేతుల్లోకి అప్ఘన్ సర్కారు చేరిపోయింది.ఆ దేశ రాజధాని కాబూల్ ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.అయితే ఇంతకీ...
Read More..జెమిని టీవీ వారు ఎవరు మీలో కోటీశ్వరులు షో ను ప్రకటించారు.ఎన్టీఆర్ హోస్ట్ గా రాబోతున్న సినిమా అవ్వడం వల్ల అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా షో ఉంటుందనే నమ్మకంను బుల్లి తెర వర్గాల వారికి జెమిని వారు...
Read More..ఎన్టీఆర్ తెలుగు సినిమా పరిశ్రమలో దిగ్గజ నటుడు.తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ కు తరలి రావడంలో కీలక పాత్ర పోషించి వ్యక్తి.ప్రముఖ నటుడిగా, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు అందించిన వ్యక్తి ఎన్టీఆర్.అయితే ఆయన మొదటి...
Read More..ప్రస్తుతం హీరోలు, హీరోయిన్లుగా కొనసాగుతున్న చాలా మంది.బాల నటులుగానే సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టారు.ప్రస్తుతం సినిమాల ద్వారా మంచి గుర్తింపు పొందారు.అయితే వీరిందరికీ బాల నటులుగానే మంచి గుర్తింపు ఉంది.ఇంతకీ చైల్డ్ ఆర్టిస్టులుగా ఉన్నప్పటి నుంచే ఫ్యాన్ బేస్ ఉన్న నటీనటులు...
Read More..ప్రేక్షకుల్లో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి భిన్నాభిప్రాయాలు ఉన్న సంగతి తెలిసిందే.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ గోపాల్ వర్మ ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.తన జీవితంలో ఒక్కసారే భయపడ్డానని 20 సెకన్ల సమయం తాను భయపడాల్సి...
Read More..1.ఆఫ్గాన్ పరిస్థితిపై భారత్ అధ్యక్షతన ఐక్యరాజ్యసమితి సమావేశం ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్ లు తమ ఆధీనంలో కి తీసుకున్న క్రమంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది .ఈ రోజు భారత్ అధ్యక్షతన అత్యవసర సమావేశం...
Read More..టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.రికార్డ్ బ్రేకింగ్ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించిన రాజమౌళి దసరాకు ఈ సినిమాను విడుదల చేస్తారని చెబుతున్నారు.కాని ఇప్పటి...
Read More..80వ దశకంలో తెలుగు, తమిళ భాషల్లో నటిగా రాధ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.తెలుగులోని చాలామంది అగ్రహీరోలతో రాధ నటించారు.దాదాపు 250కు పైగా సినిమాలలో రాధ నటించడం గమనార్హం.ఈమె అక్క అంబిక కూడా సినిమా నటి.తమిళంలో రాధ కమల్, రజనీకాంత్, శివాజీ...
Read More..కరోనా ధాటికి మరోసారి ప్రపంచం విలవిల్లాడుతోంది.ఇటీవల కాస్త నెమ్మదించినట్టే కనిపించిన ఈ మహమ్మారి.మళ్లీ విరుచుకుపడుతోంది.అమెరికా, బ్రిటన్, ఇరాన్లలో వైరస్ వ్యాప్తి ఆందోళనకరంగా ఉంది.డెల్టా వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో అమెరికా ఆరోగ్య నియంత్రణ సంస్థ- ఎఫ్డీఏ కీలక నిర్ణయం తీసుకుంది.అవయవ...
Read More..సౌత్ సినిమాలు చూసి బాలీవుడ్ నేర్చుకోవాలంటూ ఎప్పటి నుండో మాటలు వినిపిస్తూనే ఉన్నాయి.ఈ మధ్య సౌత్ సినిమాలు హిట్ అయినంత రేంజ్ లో బాలీవుడ్ సినిమాలు ప్రేక్షకులను అలరించలేక పోతున్నాయి.బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ రేంజ్ మారిపోయిందనే చెప్పాలి.ఈ సినిమా బ్లాక్...
Read More..దంతాలు తెల్లగా తళతళ మెరుస్తూ ఉంటే చూసేందుకు ఎంత అందంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.దంతాలు తెల్లగా ఉంటే వారి నవ్వు కూడా ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది.కానీ, కొందరి దంతాలు ఎంత తోముకున్నా పసుపు పచ్చగానే ఉంటాయి.ఇలాంటి వారు తరచూ టూత్ పేస్ట్లను...
Read More..యంగ్ హీరో విశ్వక్ సేన్ ను నెటిజన్స్ ఓ రేంజ్ లో ఆట ఆడేసుకుంటున్నారు.పాగల్ సినిమాను ఈయన తాజాగా చేశాడు.పాగల్ సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు సినిమాను పీక్స్ కు తీసుకు వెళ్లాయి.దాంతో ఖచ్చితంగా పాగల్...
Read More..మలయాళంలో సూపర్ హిట్ అయిన మల్టీ స్టారర్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాను తెలుగు లో పవన్ కళ్యాణ్ మరియు రానాలు హీరోలుగా సాగర్ చంద్ర దర్శకత్వంలో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే.మల్టీ స్టారర్ సినిమా ఏదైనా కూడా ఒక హీరో...
Read More..అమెరికాలో కరోనా వైరస్ తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది.అనేక రాష్ట్రాల్లో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.ముఖ్యంగా ఫ్లోరిడాలో తీవ్రత అధికంగా వుంది.దీంతో అంబులెన్స్ల సైరన్లు రోడ్లపై మళ్లీ పెరిగాయి.చికిత్స కోసం ప్రజలు ఆసుపత్రుల ముందు క్యూకట్టడంతో అక్కడ విపరీతమైన రద్దీ ఏర్పడింది.అక్కడి పరిస్ధితి...
Read More..శ్రీవిష్ణు నటించిన రాజరాజచోర సినిమా ఈ నెల 19వ తేదీన థియేటర్లలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే.సినిమా రిలీజ్ కు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో శ్రీవిష్ణు ప్రమోషన్ల విషయంలో వేగం పెంచారు.శ్రీవిష్ణుకు జోడీగా మేఘా ఆకాష్ ఈ సినిమాలో...
Read More..ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి వరుస పెట్టి సినిమాలు చేస్తూ అన్ని ఇండస్ట్రీలను ఏలుతున్నాడు.ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలతో పాటు పాన్ వరల్డ్ సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు.ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ఆదిపురుష్ సినిమా కూడా...
Read More..టాలీవుడ్ యువ హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు.సందీప్ కిషన్ కు వేంకటాద్రి ఎక్సప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది.ఈ సినిమా తర్వాత చేసిన సినిమాలు కూడా మంచి ఫాలోయింగ్ నే తెచ్చి పెట్టాయి.ఇప్పటికే సందీప్ కిషన్ 25 సినిమాలకు పైగానే నటించాడు.కరోనా...
Read More..సోషల్ మీడియాలో ప్రజెంట్ వైరల్ వీడియోస్ ట్రెండ్ నడుస్తున్నది.రోజుకో డిఫరెంట్ అండ్ యూనిక్ వీడియో నెట్టింటిని ఏలుతున్నది.యానిమల్స్ వీడియోస్కు ఎప్పుడూ దాదాపుగా ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి.ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎలిఫెంట్స్ వీడియోలు వైరల్ అయ్యాయి.తాజాగా ఒక బుల్లి ఎలిఫెంట్ వీడియో నెట్టింట...
Read More..టాలీవుడ్ జక్కన్న రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.రికార్డ్ బ్రేకింగ్ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ గురించిన అప్ డేట్ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఉక్రెయిన్ కు వెళ్లిన చిత్ర యూనిట్...
Read More..మోడల్ గా, బాలీవుడ్ నటిగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న లీసా హెడెన్ ఇటీవల కాలంలో మరో సారి తల్లి అయిన సంగతి మనకు తెలిసిందే.అయితే గతంలో ఇది వరకు ఈ నటి ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చిన సంగతి మనకు...
Read More..అదే పనిగా ఏపీ సీఎం జగన్ పైన, ఏపీ ప్రభుత్వంపైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ, అభాసుపాలు ప్రయత్నం చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు తన దైన శైలిలో పంచ్ డైలాగులతో సోషల్ మీడియా ద్వారా వైసీపీ...
Read More..అమెరికాతో భారత్ సంబంధాలు స్థిరంగా వున్నాయన్నారు అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు.భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఇండియా హౌస్లో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని సంధు ఆవిష్కరించారు.కోవిడ్ నేపథ్యంలో కొద్దిమంది ఎంపిక...
Read More..టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్రీదేవి సోడా సెంటర్’పై ఇప్పటికే ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన వైవిధ్యాన్ని చాటుకునేందుకు సుధీర్ బాబు...
Read More..మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ పెద్దలు అందరూ బేటీ అయ్యారు.ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి 8 గంటల వరకు వీరందరూ సమావేశం అయ్యి పలు విషయాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది.సినిమా ఇండస్ట్రీలో పలు సమస్యలపై స్పందిస్తూ తాజాగా సినీ పెద్దలు...
Read More..మెగా స్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ రీమేక్ లూసీఫర్ ను ఎప్పుడెప్పుడు మొదలు పెడతాడా అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.ఎట్టకేలకు మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ మొదలు అయ్యింది.కాస్త ఆలస్యం అయినా కూడా షూటింగ్ ను చాలా స్పీడ్...
Read More..టాలీవుడ్ స్టార్ హీరోగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న హీరో రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కే సినిమాలో నటిస్తున్నారు.ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న “RRR” సినిమాలో నటిస్తున్న సంగతి మనకు...
Read More..సాధారణంగా కోటీశ్వరులు లేదా లక్షాధికారి కావాలని ప్రతీ ఒక్కరికి ఉంటుంది.అయితే, అంత ఈజీగా కోటీశ్వరులం కాలేమని అర్థం చేసుకోవాలి.అయితే, కోటీశ్వరులు కావడానికి చాలా కాలం పాటు అనగా ఏళ్లు శ్రమించాల్సి ఉంటుంది.కానీ, ఓ వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.అదేంటీ? ఒక్క రాత్రిలో...
Read More..ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు అనుకున్నది సాధించారు.రాజకీయ విశ్లేషకుల అంచనాలను తలక్రిందులు చేస్తూ అత్యంత వేగంగా రాజధాని కాబూల్ను చేరుకుని అధికారాన్ని అందుకున్నారు.ఈ ఘటన ప్రపంచాన్ని నివ్వెరపరిచింది.ఇక ఆఫ్ఘన్లయితే తమను దేవుడు కూడా రక్షించలేరంటూ వణికిపోతున్నారు.రాజధాని కాబూల్ను తాలిబన్లు ఆక్రమించారని తెలియగానే నగరవాసులు మూటాముల్లే...
Read More..టాలీవుడ్లో రీమేక్ చిత్రాలకు ఉండే ఫాలోయింగ్ వేరు.ఆ సినిమాల్లో కథ కరెక్ట్గా ఉందంటే అందులో ఎవరు నటంచారనే సంబంధం లేకుండా ఆ సినిమాకు అదిరిపోయే విజయాన్ని కట్టబెడతారు.ఇక ఇటీవల తమిళంలో వచ్చే సినిమాలన్నీ కూడా తెలుగులో నేరుగా డబ్బింగ్ అయ్యి వస్తున్నాయి.అయితే...
Read More..గుంటూరులో టీడీపీ జాతీయ ప్రధాన నారా లోకేష్ ను పోలీసులు అరెస్టు చేశారు.ఆగస్టు 15వ తేదీ గుంటూరు లో బిటెక్ విద్యార్థిని రమ్య అనే యువతిని పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ యువకుడు హత్య చేయడం పెద్ద కలకలమే రేగింది.వైసిపి ప్రభుత్వ...
Read More..ఇండియా, ఇంగ్లాండ్ టీం మధ్య ఐదు మ్యాచుల టెస్టు సిరీస్లు ఉండగా, రెండో మ్యాచ్ లార్డ్స్లో జరిగింది.ఈ మ్యాచ్లో ఆట చివరి క్షణాల్లో మైదానంలో ఓ వింత ఘటన జరిగింది.కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు వెటరన్ ఓపెనర్ రోహిత్ శర్మ లార్డ్స్...
Read More..దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఇంత మంచి గుర్తింపును సంపాదించుకున్న నటీమణులలో శృతిహాసన్ ఒకరు.ఈమె మెగా కాంపౌండ్ లోని ముగ్గురు హీరోలతో జత కట్టి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.ఈ క్రమంలోనే మరోసారి మెగా కాంపౌండ్ నుంచి మరొక స్టార్ హీరోతో...
Read More..టాలీవుడ్లో పండగ సీజన్ వచ్చిందంటే చాలు తెలుగు సినిమాలు రిలీజ్కు క్యూ కడుతుంటాయి.అయితే కరోనా కారణంగా గతేడాది నుండి సినిమా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు.ఈ క్రమంలో తాజాగా మరోసారి థియేటర్లు తెరుచుకున్న నేపథ్యంలో తమ సినిమా...
Read More..స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎందరో మంది హెయిర్ ఫాల్ సమస్యతో తెగ సతమతమవుతూ మానసికంగా కృంగిపోతున్నారు.ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, పోషకాల లోపం, హెయిర్ కేర్ లేకపోవడం, వేడి వేడి నీటితో తల స్నానం చేయడం, పలు రకాల మందుల...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలో సుమారు పదకొండు సంవత్సరాల తర్వాత అదే కాంబినేషన్ రిపీట్ కాబోతోంది.సూపర్ స్టార్ మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో గతంలో “అతడు“, “ఖలేజా” వంటి చిత్రాలు తెరకెక్కాయి.ఈ సినిమాలు తీసిన 11 సంవత్సరాల తర్వాత మరోసారి...
Read More..మెగా హీరోల్లో సాయి ధరమ్ తేజ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది.చేసింది కొద్దీ సినిమాలు అయినప్పటికీ తన నటనతో ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు తేజ్.అయితే గత కొద్దీ రోజులుగా తన సినిమాలు ప్లాప్ అవ్వడంతో రేసులో కొద్దిగా వెనుక పడ్డాడు.ప్రస్తుతం సాయి ధరమ్...
Read More..సినీ సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.ఈయన తన సంగీతంతో సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.2008లో తెలుగు, తమిళ సినిమాలలో పాడి ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.ఆ తర్వాత ఎన్నో అవకాశాలు అందుకుని స్టార్ హీరోల సినిమాలలో కూడా తన...
Read More..1.హైదరాబాదులో కోట్ల విలువైన కార్లు సీజ్ పన్నులు చెల్లించకుండా యదేచ్చగా తిరుగుతున్న విదేశీ కార్లపై రవాణాశాఖ దృష్టిపెట్టిన హైదరాబాద్ లో అక్రమంగా తిరుగుతున్న దాదాపు 11 ఖరీదైన విదేశీ కార్లను సీజ్ చేశారు. 2.కెసిఆర్ పై బండి సంజయ్ ఆగ్రహం...
Read More..Taliban’s took over complete Afghanistan, including Kabul, the capital of Afghanistan.However, the President of Afghanistan escaped from the country as soon as the Taliban’s entered Kabul.People of different nations are...
Read More..ఫేస్బుక్ యాజమాన్యంలో నడుస్తున్న ఇన్స్టాగ్రాం ప్రపంచవ్యాప్తంగా అందరికీ సుపరిచితమే! ఎక్కువ శాతం డౌన్లోడ్ చేసుకున్న వారిలో మూడోస్థానంలో ఉంది ఇన్స్టా.ఇది గూగుల్ ప్లే స్టోర్తోపాటు యాపిల్ స్టోర్లో కూడా అందుబాటులో ఉంది.తాజాగా ఇన్స్టాగ్రాం తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు మరో కొత్త ఫీచర్ను...
Read More..హుజురాబాద్ ఉప ఎన్నికలో తమ పార్టీ జెండా ఎగురవేయాల్సిందేనని అధికార టీఆర్ఎస్ పార్టీ ఎత్తుల మీద ఎత్తులు వేస్తున్నది.ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ‘దళిత బంధు’ స్కీమ్ను పైలట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్లో ప్రారంభిస్తున్నారు.ఇకపోతే ఇక్కడ ఉప ఎన్నికల బరిలో టీఆర్ఎస్...
Read More..నటసింహ నందమూరి బాలకృష్ణ నుంచి సినిమా వస్తుందంటే అభిమానుల్లో అంచనాలు మామూలుగా ఉండవు.అందులోనూ బోయపాటితో సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ లో ఉంటాయి.‘ సింహా’, ‘లెజెండ్’ వంటి బిగ్గెస్ట్ హిట్స్ తర్వాత బాలయ్య వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ‘. మెగాస్టార్ చిరంజీవి...
Read More..భారత 75వ స్వాతంత్య్ర దినోత్స వేడుకలను మనదేశంతో పాటు వివిధ దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు ఘనంగా జరుపుకున్నారు.భారత రాయబార , కాన్సూలేట్ కార్యాయాల్లో మువ్వన్నెల జెండాను ఎగురవేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.దీనిలో భాగంగా అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ నగరంలోని...
Read More..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా కోసం కేవలం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సాధారణ ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.గతంలో మగధీర, రంగస్థలం లాంటి బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్స్ అందించిన ఈ హీరో, చివరగా వినయ విధేయ రామ...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో క్రేజీ మాస్ రీమేక్ అయ్యప్పనుమ్ కొషియం.రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఒక్కో అప్డేట్స్ అంటూ పోస్టర్ తో మేకర్స్ అంతకు మించిన హైప్ తీసుకు...
Read More..ఒకదాన్ని మించి మరొకటి మైలేజీలో పోటీ.ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ సింపుల్ ఎనర్జీ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్ ను ఆదివారం విడుదల చేసింది.ప్రారంభ ధర రూ.109,999 లక్షలుగా (ఎక్స్ షోరూం) పేర్కొంది.సింపుల్ వన్ 4.8 కిలోవాట్ లిథియం- ఐయాన్...
Read More..సరికొత్త బాటలో నడిచేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తున్నారు.ఇప్పటి వరకు తను తండ్రి చంద్రబాబు ఇమేజ్ తోనే రాజకీయం చేస్తున్నారు.సొంతంగా బలమైన నాయకుడిగా గుర్తింపు పొందలేకపోయారు.అటు తెలుగుదేశం పార్టీ కేడర్ లోనూ బలమైన వ్యక్తిగా ముద్ర...
Read More..నవభారత నిర్మాణం కోసం కృషి చేస్తున్నామని మౌలిక వసతులు ఏర్పాటు త్వరలో వంద లక్షల కోట్లతో పీఎం గతిశక్తి ప్లాన్ పథకాన్ని ప్రారంభిస్తున్న ని ప్రధాని మోడీ ప్రకటించారు.ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా సమగ్ర మౌలిక వసతుల కల్పన చేపట్టనున్నామని తెలిపారు.75వ స్వతంత్ర...
Read More..స్తుతం టీమిండియా జట్టు ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ దేశంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా ఇది వరకు జరిగిన మొదటి టెస్ట్ లో వర్షం కారణంగా మొదటి టెస్ట్ డ్రా అయిన సంగతి అందరికీ తెలిసిందే.ప్రస్తుతం జరుగుతున్న...
Read More..టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ తెలుగు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా...
Read More..ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ టెక్ ఇండస్ట్రీలను మన దేశానికి చెందిన వారే ఉన్నారు.ఐబీఎం, అడోబ్, గూగుల్ ఇలా ఎన్నో ప్రముఖ ఇండస్ట్రీలను భారత సంతతికి చెందిన వారే ఏలుతున్నారు.తాజాగా 2021లో కూడా మైక్రోచిప్ టెక్నాలజీ సీఈఓ స్టీవ్ సంఘీ ఎగ్జిక్యూటివ్ రోల్కు...
Read More..తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగునాట కూడా ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఆయన చేసే ప్రతి సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు.ఆయన చేసిన పలు సినిమాలు ఇక్కడ కూడా సూపర్ హిట్లుగా నిలిచాయి.అయితే ప్రస్తుతం ఆయన వరుసగా...
Read More..సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో నటి జ్యోతి ఒకరు.గ్లామరస్ రోల్స్ లో ఎక్కువగా నటించిన జ్యోతికి ఈ మధ్య కాలంలో గతంతో పోలిస్తే సినిమా ఆఫర్లు తగ్గిన సంగతి తెలిసిందే.తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్...
Read More..ఎవరైనా సరే వారి స్థాయి, వయస్సుతోనే సంబంధం లేకుండా తమ ట్యాలెంట్ను నిరూపించుకుంటారు.చాలా మంది అయితే పూర్ పరిస్థితుల నుంచే పెద్ద స్థాయికి ఎదుగుతారు.ఇక అక్కడ ఎలాంటి నైపుణ్యాలు లేకున్నా సరే తమ ట్యాలెంట్ తో అద్భుతాలు చేసి చూపిస్తారు.ఇక ఇప్పుడు...
Read More..కొన్ని సార్లు కొన్ని విషయాలు చూస్తుంటే మన కండ్లను మనమే నమ్మలేకపోతాం.చాలా విచిత్రమైన పరిస్థితులను మనం సోషల్ మీడియాలో మాత్రమే చూడగలుగుతాం.ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి వింత జరిగినా సరే అది క్షణాల్లో వైరల్గా మారిపోవడం కేవలం సోషల్ మీడియాలోనే సాధ్యమేమో.ఇక...
Read More..టాలీవుడ్లో పౌరాణికం నుండి సాంఘికం వరకు ఎలాంటి సినిమాల్లో నటించాలన్నా ముందుండే హీరోలు ఎవరంటే ఠక్కున నందమూరి హీరోల పేర్లు వినిపిస్తాయి.అలాంటి ఇమేజ్ను సొంతం చేసుకున్నారు ఈ ఫ్యామిలీ హీరోలు.అయితే అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ ఓ పాత్ర చేయాలని తీవ్రంగా ప్రయత్నించినా...
Read More..పాశ్యాత్య దేశాల్లో డేటింగ్ చేయడం అంటే పెద్ద నేరం ఏం కాదు.అక్కడ ఉన్న వారంతా తమకు నచ్చిన వ్యక్తులతో డేటింగ్ చేస్తూ నచ్చితే పెళ్లి చేసుకుంటారు.నచ్చక పోతే బ్రేక్ అప్ చెప్పేసుకుని ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు.కానీ మన దేశంలో అలా...
Read More..స్టార్ హీరో బాలకృష్ణ ఈ మధ్య కాలంలో రీమేక్ సినిమాలకు దూరంగా ఉన్నా ఒకప్పుడు ఎక్కువ సంఖ్యలో రీమేక్ సినిమాలలో నటించారు.ఒక భాషలో హిట్టైన సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ చేయడం చాలా సంవత్సరాలుగా జరుగుతోంది.రీమేక్ సినిమాలు ఎక్కువ సందర్భాల్లో సక్సెస్...
Read More..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపేందుకు చరణ్ రెడీ అవుతున్నాడు.అయితే ఈ సినిమాలో చరణ్ ఒక్కడే కాకుండా మరో స్టార్ హీరో తారక్...
Read More..మొన్నటి వరకు స్నేహంగానే ఉన్నట్టు గా వ్యవహరించిన బిజెపి, ఇప్పుడు వైసీపీ విషయంలో చాలా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న ట్లుగా కనిపిస్తోంది.ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నా, ముందు ముందు ఏపీలో తమకు ఇబ్బందులు తలెత్తకుండా బిజెపి ముందుగానే ఇబ్బందులకు గురి అవుతున్నట్టుగా...
Read More..ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతుంది.గడిచిన వారం రోజులుగా నిలకడగా కేసులు నమోదవుతున్నాయి వైద్య ఆరోగ్య శాఖ శనివారం ఉదయం 9:00 నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 65,500 సేకరించి పరీక్షించగా వాటిలో 1,506...
Read More..కేసీఆర్ అంటే కాస్త పట్టుదల ఉన్న వ్యక్తిగా పేరున్నారు.ఆయన ఎవరు చెప్పినా సరిగ్గా వినిపించుకోరన, చివరకు ప్రత్యర్థులు సైతం ఆయన మాటలు వినేలా చేసుకుంటారనే పేరు కేసీఆర్కు ఉంది.ఇక సొంత పార్టీ నేతలయితే కేసీఆర్ ఏది చెబితే అదే చేయడం తప్ప...
Read More..టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన నీరస్ చోప్రాతో పాటుగా ఇండియా వైపు ఆడినటువంటి ఆటగాళ్లందరూ స్వతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.వందేళ్ల రికార్డు బ్రేక్ చేసిన నీరజ్ చోప్రా ఈ సందర్భంగా యువతకు ఓ సందేశాన్నిచ్చారు.విజయం సాధించాలంటే తమని తాము...
Read More..ఆధార్ కార్డ్ దేశవ్యాప్తంగా ఎంతో కీలకమైంది.భారతీయులకు ఇది ఓ ఐడెంటిటీని ఇస్తుంది.ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా చాలా ముఖ్యం.ప్రతి డాక్యుమెంట్కు ఆధార్ కార్డ్ లింక్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది లేకపోతే ఏ లబ్ధి పొందలే ము.అందుకే ఆధార్ కార్డుకు అంత ప్రాముఖ్యత...
Read More..టాలీవుడ్ స్టార్ బ్యూటీ పూజా హెగ్డే ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.ఈ బ్యూటీ ఇప్పటికే రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ చిత్రాలను రిలీజ్కు రెడీ చేసింది.అంతేగాక ప్రస్తుతం ఆమె తమిళంలో స్టార్ హీరో విజయ్ సరసన ‘బీస్ట్’...
Read More..ప్రముఖ నటుడు రావు గోపాలరావు కొడుకు రావు రమేష్ నటుడిగా సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.మొదట స్టిల్ ఫోటోగ్రాఫర్ కావాలని అనుకున్న రావు రమేష్ ఊహించని విధంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన రావు...
Read More..చంద్రబాబు నాయుడు అంటే ఒకప్పుడు మహా మేథావి అనే పేరు సంపాదించుకున్నారు.రాజకీయాల్లో చక్రం తిప్పడంతో ఆయన చాణక్యుడు అనే బిరుదు కూడా తెచ్చుకున్నారు.ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు సొంత రాష్ట్రంలో కూడా పట్టు కోల్పోతున్నారు.క్రమంగా జగన్...
Read More..తెలుగు సినీ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.ఈయన గురించి, ఈయన దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.యంగ్ హీరోలను స్టార్ హీరోలుగా మార్చాడు.ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.ఇదిలా ఉంటే...
Read More..స్వాతంత్ర దినోత్సవం రోజే బీటెక్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది.గుంటూరు-కాకాని రోడ్డు పరమాయికుంటలో ఈ దారుణం జరిగింది.బీటెక్ చదువుతున్న నల్లపు రమ్యను ఓ యువకుడు కత్తితో పొడిచి హత్య చేశాడు.స్థానికులు తెలిపిన వివరాల మేరకు ప్రైవేట్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం...
Read More..దేశరక్షణలో పోలీసులు పాత్ర కీలకమైంది.ప్రతి ఇంట్లో అందరూ గుండెలపై హాయిగా నిద్రపోతున్నారంటే బార్డర్ లో ఉండే సైనికులు, ప్రజలతో కలిసి తిరిగే పోలీసులే అందుకు కారణం.మరి అలాంటిది వారిని లెక్కచేయకపోతే సీన్ వేరేలా ఉంటుంది.ఈ మద్యకాలంలో పోలీసుల కళ్లుగప్పి చాలా మంది...
Read More..ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడంటే కచ్చితంగా ప్రతి సందర్భంలో కూడా పార్టీని గొప్పగాననే చూపించే ప్రయత్నం చేయాలి.అప్పుడే కార్యకర్తల్లో ప్రజల్లో ఒక బలమైన నమ్మకం ఏర్పడుతుంది.ఏ మాత్రం టంగ్ స్లిప్ అయినా సరే దాన్ని అవకాశంగా చేసుకుని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కట్టడి చేయడానికి వైయస్ జగన్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.రాష్ట్రంలో పాజిటివ్ వీటిని తగ్గించడానికి చర్యలు తీసుకోవడం జరిగింది.ఈ క్రమంలో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం వేగవంతం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.ఈ క్రమంలో...
Read More..క్రికెట్ అంటే భారతదేశంలో చాలామందికి ఇష్టం.ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉండే పాపులర్ గేమ్ లో క్రికెట్ కూడా ఉంది.మరి ఇటువంటి క్రికెట్ టీమ్ లో స్థానం సంపాధదించడంలో చాలా కష్టపడాలి.ప్రాక్టీస్ చేసి తమ టాలెంట్ ను నిరూపించుకుంటూ రావాలి.అటువంటి క్రికెట్ లో ఎంఎస్...
Read More..సోషల్ మీడియా అంటేనే ఎన్నో తెలియని కొత్త కొత్త విషయాలను తెలుసుకునే వేదిక.ఇందులో ఎన్నో అవసరమైన విషయాలను తెలుసుకుంటూ విజ్ఞానాన్ని పెంచుకోవడమే కాకుండా ఖాళీ సమయాల్లో వినోదాన్ని అందించడానికి కూడా సోషల్ మీడియా ఇప్పుడు యువతకు బాగా ఉపయోగ పడుతుంది.ఇందులో రోజు...
Read More..ఈ మధ్యకాలంలో చాలా సైబర్ నేరాలు జరుగుతున్నాయి.అనేక మంది అమ్మాయిలు, అబ్బాయిలు మోసపోతున్నారు.ప్రైవసీ విషయంలో యూజర్లు ఆందోళన చెందుతున్నారు.వినియోగదారులకు సేఫ్టీ విషయంలో అనేక సంఘటనలు ఈ మధ్యకాలంలో చోటుచేసుకున్నాయి.అందుకే చాలా యాప్ లు, అనేక సోషల్ మీడియా సంస్థలు తమ యూజర్ల...
Read More..టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లైగర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ చూస్తున్నారు.ఇక...
Read More..నిజానికి ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ప్రేమను అంత ఎక్కువగా పట్టించుకోరు.ఒకవేళ పట్టించుకుంటే మాత్రం పెళ్లి చేసుకునే వరకు వదులుకోరు.కానీ కొందరు అలా కాదు ప్రేమించిన వ్యక్తినే కాకుండా పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న వారు కూడా ఉన్నారు.ఇక ఒకే సినిమాలో నటించి...
Read More..ప్రతి ఉద్యోగి కూడా తమ పీఎఫ్ డబ్బులను అతి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు.ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులలో చాలా మంది తమ ఈపీఎప్ అమౌంట్ ను డ్రా చేసుకుని వినియోగించుకున్నారు.కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి చాలా వరకూ దిగజారిపోయింది.దీంతో ప్రతి...
Read More..మార్గదర్శకాలు అమలు తప్పనిసరి ఈనెల 16 నుంచి పాఠశాలల్లో విద్యా సంస్థలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది విద్యా సంస్థలు కూడా ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.2021- 2022 విద్యాసంవత్సరానికి గాను పూర్తిగా కరోనా...
Read More..భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు వాడవాడలా వైభవంగా జరిగాయి.లండన్ లో ఉన్నటువంటి ఇండియా టీమ్ కూడా మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసి పండగ చేసుకుంది.బ్రిటీష్ నేలపై కోహ్లీ సారధ్యంలోని టీమ్ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంది.ఇంగ్లండ్ తో భారత్ తలపడనుంది.టెస్ట్ మ్యాచ్ కోసం కోహ్లీ...
Read More..ఈ మధ్య సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికీ ఈ సీగల్ పక్షులు గురించి తెలిసే ఉంటుంది.ఎందుకంటే ఇవి చేసే పనులు ఈ మధ్య వైరల్ అవుతున్నాయి.అందుకే అందరు సీగల్ పక్షులు తరచు వింటూనే ఉంటున్నారు.సీగల్ పక్షులు విదేశాల్లో ఎక్కువుగా ఉంటాయి.మన...
Read More..జనసేన బిజెపి పార్టీలు ఏపీలో పొత్తు పెట్టుకున్నాయి.ఉమ్మడిగా కలిసి పోరాటం చేస్తూ, ఉమ్మడిగానే ఎన్నికలను ఎదుర్కొని అధికారంలోకి రావాలని చూస్తున్నాయి.ఇప్పటికే బీజేపీ సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పేరును ప్రకటించింది.ఈ ప్రకటన ద్వారా బిజెపిపై జనసేన అభిమానుల్లోనూ ఆదరణ పెరుగుతుందని, ఖచ్చితంగా...
Read More..టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాజ రాజ చోర’ గురించి గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.వెరైటీ టైటిల్తో రాబోతున్న ఈ సినిమా శ్రీవిష్ణు కెరీర్లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని సర్వత్రా ఆసక్తి...
Read More..కేసీఆర్ లో గతంలో ఎన్నడూ లేనంతగా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల ఎఫెక్ట్, అలాగే ఇతర ప్రతిపక్షాలు అన్ని కూడా బలపడటంతో ఆయన కొంత మార్పు చెందినట్టే కనిపిస్తోంది.ఇందులో భాగంగానే వరుస...
Read More..పర్మినెంట్ అకౌంట్ నంబర్ (ప్యాన్) చాలా ముఖ్యమైంది.ట్యాక్స్కు సంబంధించిన చెల్లింపుల్లో ఇది అవసరం.కానీ, ఈ ప్యాన్ కార్డును పోగొట్టుకునే అవకాశం ఉంటుంది.కానీ, ఈ ప్యాన్ కార్డును ఆన్లైన్లో పొందడం ద్వారా ప్యాన్ ఎప్పటికీ మనకు అందుబాటులో ఉంటుంది.ఆ వివరాలు తెలుసుకుందాం. ఈ–ప్యాన్కు...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య కోసం యావత్ మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్పై తనదైన మార్క్ వేసేందుకు మెగాస్టార్ రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండగా, ఇప్పటికే...
Read More..సాధారణంగా మన తెలుగు రాష్ట్రాలలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయి.ఈ క్రమంలోనే కొందరు విహార యాత్రలు చేస్తూ ఈ విధమైనటువంటి క్షేత్రాలను దర్శించుకుంటూ వుంటారు.ఈ విధంగా సందర్శించాల్సిన ఆలయాలలో అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయాన్ని తప్పక దర్శించాలని...
Read More..హుజురాబాద్ ఎన్నికల్ల గెలిచేందుకు కేసీఆర్ పెద్ద తారక మంత్రమే వేశారు.ఇక్కడ గెలుపుపై అనుమానాలు ఉండటంతో, ఏదోరకంగా ఈటెల రాజేందర్ ను ఓడించి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు కెసిఆర్ వ్యూహాత్మకంగా దళిత బంధు పథకాన్ని ప్రకటించారు.ఈ నియోజకవర్గంలో కీలకంగా ఉన్న దళిత ఓటు...
Read More..తెలుగు మాసాలలో ఎంతో పవిత్రమైన శ్రావణమాసంలో వచ్చే మంగళ వారాలు ఎంతో పవిత్రమైనవి.ఈ నాలుగు మంగళవారాలలో మహిళలు పెద్ద ఎత్తున మంగళగౌరి వ్రతం ఆచరిస్తారు.మంగళ గౌరీ అంటే సాక్షాత్తు పార్వతీ దేవి.అందుకోసమే శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళ గౌరీవ్రతం...
Read More..చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.ఇప్పటికే ఆచార్య సినిమా షూటింగ్ ను చివరి దశకు తీసుకు వచ్చారు.ఈ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఇందులో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు...
Read More..రోమ్ నగరం మొత్తం నాశనం అవుతుంటే చక్త్రవర్తి తాపీగా కూర్చుకుని పిడేల్ వాయించాడట.అలా ఉంది అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా పరిస్థితి.అధ్యక్షుడుని నేను కాదుగా నాకేటి బాధ అనుకున్నాడో ఏమో పుట్టిన రోజున పార్టీలో మాస్క్ లేకుండా చిందుకు వేశారట.చస్ అదేంటి...
Read More..మాన్సూన్ సీజన్, వాతావరణం చల్లగా, ఆహ్లాదబారితంగా ఉన్నా, ఈ సీజన్లోనే బ్యాక్టిరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది.ఎందుకంటే వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది.అందుకే ఈ కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఇండస్ హెల్త్ ప్లస్ స్పెషలిస్ట్, ఎండీ కంచన్ నైకవాడి...
Read More..యంగ్ హీరో రాజ్ తరుణ్ కెరీర్ ప్రారంభంలో వరుస హిట్లతో దూసుకుపోయి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు.ఫుల్ ఫాంలో ఉన్న హీరో వరుసగా వచ్చిన అవకాశాలను వినియోగించుకునే ప్రయత్నంలో కొన్ని తప్పటడగులు వేయడంతో వరుసగా ఫెయిల్యూర్ చిత్రాలు ఎదురయ్యాయి.ఇక అప్పటినుండి...
Read More..టిఆర్ఎస్ యువనేత కౌశిక్ రెడ్డి వ్యవహారంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ కు చెందిన కౌశిక్ ను టిఆర్ఎస్ లో చేర్చుకున్నారు.అంతకుముందు ఆయన టిఆర్ఎస్ తరఫున హుజురాబాద్ ఎన్నికలలో పోటీకి దిగుతున్నారనే ప్రచారం జరిగింది.దీనికి సంబంధించిన...
Read More..ప్రముఖ బాలీవుడ్ నటీమణులలో ఒకరైన మందిరా బేడీ భర్త రాజ్ కౌశల్ జూన్ నెల 30వ తేదీన హార్ట్ ఎటాక్ తో మృతి చెందిన సంగతి తెలిసిందే.నిన్న ఆయన పుట్టినరోజు కాగా భర్తను తలచుకుని మందిరా బేడీ ఎమోషనల్ అయ్యారు.భర్తతో కలిసి...
Read More..ఆగస్టు 15 భారత జాతి మొత్తానికి అతి పెద్ద పండుగ, అందరూ కలిసి చేసుకునే మువ్వన్నెల జెండా పండుగ.స్వాత్రంత్రం వచ్చిన ఈ రోజును దేశ వ్యాప్తంగా ఎంతో కోలాహలంగా నిర్వహించుకుంటారు భారతీయులు అందరూ.విదేశాలలో ఉండే ప్రవాసులు కూడా ఈ రోజును ఎంతో...
Read More..రానున్న రోజుల్లో భూమి అంతరించపోతుంద అసలు మనిషి అనేవాడు భూమ్మీద కనిపిస్తాడా లేదా అనే భయం ఇప్పుడు అందరిలోనూ కలుగుతుంది.ఒకప్పుడు అంతరించిపోయిన డైనోసార్ల మాదిరిగానే మానవ మనుగడ కూడా నాశనం అయిపోతుందా అనే ప్రశ్నలు అందరిని తలచి వేస్తున్నాయి.అసలు ఇప్పుడు ఈ...
Read More..తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ప్రతిష్టాత్మకమైన దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గం లో భారీ బహిరంగ సభ వేదికగా ప్రకటించబోతున్నారు.ఈ దళిత బంధు పథకాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.ఒక దళిత కుటుంబానికి 10 లక్షలు అందించడం ద్వారా,...
Read More..Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy is scheduled to visit East Godavari district today.CM Jagan will leave Thadepalli residence at 10 am, and he will reach Potavaram ZP High...
Read More..ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి నవ రత్నాలు అంటూ అనే పధకాలు ప్రవేశ పెట్టి ప్రజలకు బాగా చేరువ అయ్యారు.ఆయన పేదలకు చేస్తున్న మంచి పనులు అన్ని ఇన్నీ కావు.పిల్లలు చదువుకునేలాగా అమ్మఒడి పథకాన్ని ప్రవేశ పెట్టారు.అలాగే రైతుల కష్టాన్ని...
Read More..స్టార్ హీరోయిన్ నయనతార కొన్ని రోజుల క్రితం తనకు నిశ్చితార్థం జరిగిందని వెల్లడించి అభిమానులను ఆశ్చర్యపోయేలా చేసిన సంగతి తెలిసిందే.తాజాగా నయనతార పెళ్లి గురించి స్పందిస్తూ కీలక విషయాలను వెల్లడించారు.తన పెళ్లి గురించి అనేక వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో తాను...
Read More..అమెరికాలో కరోనా మహమ్మారి చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.కరోనా మొదటి, రెండవ వేవ్స్ లో ప్రధానంగా పెద్ద వారిపై ప్రభావం చూపగా థర్డ్ వేవ్ డెల్టా వేరియంట్ మాత్రం చిన్న పిల్లలపై పంజా విసురుతోంది.డెల్టా మహమ్మారి...
Read More..ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణమాఫీ చేయడానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు.ఈ క్రమంలో రుణమాఫీ ఎప్పుడేప్పుడు అవుతుందా అని చూస్తున్నా తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పనున్నారు.ఈ క్రమంలో 50 వేల లోపు ఉన్న పంట...
Read More..ఇండియన్ పాపులర్ సింగింగ్ రియాలిటీ షో ఫైనల్స్ కి చేరిన విషయం తెలిసిందే.ఈసారి ఫైనల్ స్టేజ్ కి మన తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియా కూడా సెలెక్ట్ అవ్వడం విశేషం అనే చెప్పాలి.హోరా హోరీగా సాగే ఈ పాటల పోటీలో ఫైనల్ విన్నర్...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 05.46 సూర్యాస్తమయం: సాయంత్రం 06.23 రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు అమృత ఘడియలు: నవమి, అనురాధ సా.4.00ల 5.30 వరకు దుర్ముహూర్తం: ఉ.12.24 నుంచి 01.12 వరకు ఈ...
Read More..ప్రపంచంలో అన్ని దేశాల్లో కల్లా ద్వీప దేశంగా పిలవబడే హైతీ లో భారీ భూకంపం నెలకొంది.రిక్టర్ స్కేలుపై 7.2 తో వచ్చిన భూకంపం అనేక మంది ప్రాణాలను బలి తీసుకోవడం జరిగింది.అనేక భవనాలు నేల కూలడంతో శిథిలాల కింద అనేక మంది...
Read More..తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం ప్రారంభించనున్నారు.ప్రతి దళిత కుటుంబాని కచ్చితంగా దళిత బంధు పథకం ద్వారా టిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థికంగా పైకి తీసుకు వస్తుందని టిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా అమలు...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుండి పాఠశాలలు పున ప్రారంభం కానున్నాయి.కరోనా నిబంధనలు అమలు చేస్తూ.స్కూల్ యాజమాన్యాలు పాఠశాలలు ఓపెన్ చేస్తూ ఉన్నాయి.ఇదిలా ఉంటే నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా.ఏపీలో పాఠశాలల రూపురేఖలు మొత్తం మారిపోయాయి.పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తూ జగన్ ప్రభుత్వం…...
Read More..కరోనా వలన ఎంతో మంది తమ కుటుంభ సభ్యులను పోగొట్టుకున్నారు.లక్షలాది మంది రోడ్డున పడ్డారు.అగ్ర రాజ్యంలో అయితే శవాలు కుప్పలు తెప్పలుగా స్మశానంలో దర్సన మిచ్చాయి.ఇంటికి పెద్ద దిక్కు కోల్పోయిన వారి పరిస్థితి మరీ దయనీయంగా మారంది.ఒక పక్క కుటుంభ పెద్ద...
Read More..ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.“నాడు- నేడు” రెండో దశ పనులకి జగన్ శ్రీకారం చుట్టనున్నారు.పి గన్నవరం పోతవరం మండలంలోని జడ్పీ హైస్కూల్ లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొననున్నారు.ఇదే సమయంలో “జగనన్న విద్యా కానుక” కిట్లు…...
Read More..Telangana Chief Minister KCR will today attend a meeting in the Shalapalli village of the Huzurabad constituency.However, CM camp office officials released the Chief Minister KCR tour schedule on Sunday...
Read More..All the government and private schools in Andhra Pradesh reopens from today.The Department of Education has issued necessary guidelines to schools to ensure that students and staff do not get...
Read More..The Telangana Chief Minister announced that the state government would waive off farm loans from today.With this, the Telangana farmers will be debt-free.The second phase of the farm loan waiving...
Read More..The Telangana state government has expedited the process of getting environmental clearances for the Palamuru-Rangareddy lift irrigation project.The state government would submit the details of the referendum process to the...
Read More..రాజావారు రాణి గారు సినిమాతో ఆకట్టుకున్న కిరణ్ అబ్బవరం ఈమధ్యనే ఎస్.ఆర్ కళ్యాణమండపం సినిమాతో కూడా ఇంప్రెస్ చేశాడు.కేవలం హీరోగానే కాదు రైటర్ గా కూడా కిరణ్ తన టాలెంట్ చూపిస్తున్నాడు.రాజావారు రాణిగారు సినిమాతో మెప్పించిన కిరణ్ అబ్బవరం సెకండ్ సినిమా...
Read More..టాలీవుడ్లో ప్రస్తుతం స్టార్ హీరోలందరూ తమ సినిమా షూటింగ్స్లో బిజీగా ఉన్నారు.యంగ్ స్టార్స్ నుండి సీనియర్ హీరోల వరకు అందరూ చకచకా సినిమాలను షూటింగ్ చేస్తూ వాటిని రిలీజ్కు రెడీగా చేస్తున్నారు.అయితే ఈ సినిమాలన్నీ కూడా పక్కా ప్లానింగ్ ప్రకారం వరుసగా...
Read More..టాలీవుడ్లో అత్యంత భారీ బడ్జెట్ పెట్టి మరీ స్టార్ హీరోల సినిమాలు చేస్తున్న నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారారు లీకు రాయుళ్లు.తమ సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ సింగిల్ సాంగ్, టీజర్ పలానా తేదీన రిలీజ్ చేస్తున్నామని ప్రకటించే...
Read More..భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆగస్టు 15న దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుపుకుంటారు.జనమంతా తమలోని దేశభక్తిని చాటి జెండా వందనం చేసి అమరవీరులను స్మరించుకుంటారు.అయితే ఆగస్టు 15ను దేశవ్యాప్తంగా సెలవు దినంగా పరిగణిస్తారనే విషయం తెలిసిందే.కానీ ఓ చోట మాత్రం పనిలో ఉంటూనే...
Read More..టాలీవుడ్లో విభిన్న కథలతో తెరకెక్కే సినిమాల్లో మనకు ఎక్కువగా కనిపిస్తాడు యంగ్ హీరో శ్రీవిష్ణు.ఆయన నటించే సినిమాల్లో ఖచ్చితంగా ఆకట్టుకునే అంశం ఏదో ఒకటి ఉంటుందని ప్రేక్షకుల ప్రగాఢ నమ్మకం.అందుకే ఆయన సినిమాలు చూసేందుకు జనం ఇష్టపడుతుంటారు.ఇక తాజాగా శ్రీవిష్ణు హీరోగా...
Read More..మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం సినిమాకు రీమేక్ గా భీమ్లా నాయక్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.పవన్, రానా కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబందించిన టైటిల్ పోస్టర్...
Read More..టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఇటీవల వరుసబెట్టి సినిమాలు చేస్తున్నా అనుకున్న స్థాయిలో విజయాలను మాత్రం అందుకోలేకపోతున్నాడు.దీంతో ఆయన నటించే ప్రతి చిత్రంపై ప్రేక్షకుల్లో కొంతమేర అంచనాలు క్రియేట్ అవ్వడం, సినిమా రిలీజ్ తరువాత అవి ఆవిరవ్వడం కామన్గా మారిపోయింది.ఏదేమైనా...
Read More..Renowned actress in the Telugu film industry Karate Kalyani joined BJP today.In the presence of Telangana BJP state president Bandi Sanjay, she joined BJP.Along with Karate Kalyani, some other celebrities...
Read More..యువ హీరో ఆది సాయి కుమార్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.ఈమధ్యనే వీరభద్రం డైరక్షన్ లో కిరాతక సినిమాను మొదలుపెట్టిన ఆది సాయి కుమార్ మరో మూడు సినిమాలు చేస్తున్నాడు.లేటెస్ట్ గా మరో సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తుంది .నాటకం...
Read More..1.భారత ప్రజలకు బైడన్ శుభాకాంక్షలు భారత ప్రధాన అమెరికా అధ్యక్షుడు జో బైడన్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 2.సింగపూర్ లో భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు భారత 75 స్వాతంత్ర దినోత్సవం ను పురస్కరించుకుని సింగపూర్ కేంద్రంగా...
Read More..యావత్ సినీ లోకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది.అయితే అది ఖచ్చితంగా రిలీజ్ అవుతుందా లేదా అనే విషయాన్ని పక్కనబెడితే, ప్రస్తుతం...
Read More..The meteorological department has forecast heavy rains in Telangana for the next four days due to low pressure in the Bay of Bengal.The Hyderabad Meteorological Department has forecast light to...
Read More..టాలీవుడ్ మాస్ రాజా రవితేజ ఇటీవల క్రాక్ చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.చాలా కాలం తరువాత ఈ సక్సెస్ రావడంతో రవితేజ తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి చేస్తూ దూసుకుపోతున్నాడు.ఇప్పటికే దర్శకుడు రమేష్ వర్మ డైరెక్షన్లో ఖిలాడి అనే...
Read More..టాలీవుడ్ హీరోయిన్లతో పోలిస్తే బాలీవుడ్ హీరోయిన్లు రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకుంటారనే సంగతి తెలిసిందే.భారీ మొత్తంలో పారితోషికం ఇవ్వలేక చాలామంది దర్శకనిర్మాతలు సౌత్ ఇండియా హీరోయిన్లనే ఎక్కువగా సినిమాల్లో తీసుకుంటున్నారు.అయితే ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాలకు ప్రాధాన్యత పెరగడంతో...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ ఫస్ట్ గ్లింప్స్ను చిత్ర యూనిట్ ఈరోజు ఉదయం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.ఈ టీజర్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న పవన్ ఫ్యాన్స్కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది...
Read More..అతడి పేరు కీర్తి ఫార్మర్.అతడికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని హాస్పిటల్ కు వెళ్ళాడు.అయితే డాక్టర్స్ టెస్ట్ చేసి ఆపరేషన్ చేయాలనీ చెప్పారు.అది తీయక పోతే ప్రాణాలకు ప్రమాదం అని కూడా చెప్పారు.అయితే అతడు డాక్టర్ చెప్పినట్టు ఆపరేషన్ చేయించు కోవడనికి రెడీ...
Read More..టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ను దున్నేయాలని బన్నీ కసిగా చూస్తున్నాడు.అయితే కేవలం టాలీవుడ్లోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్లో...
Read More..అతను పుట్టి పెరిగింది, చదువులు చదివింది మొత్తం అమెరికాలోనే.కానీ అమెరికాలో “వందేమాతరం”అని పేరు వినబడితే చాలు భారతదేశాన్ని గౌరవిస్తూ లేచి నిలబడే అంత ప్రేమతన మాతృభూమి పై ఉంది.ఆ హీరో ఎవరని అనుకుంటున్నారా.అతనే అడవి శేష్.అడవి శేష్ హీరోగా తెరకెక్కుతున్నటువంటి చిత్రం...
Read More..స్టార్ యాంకర్ శ్రీముఖి పలు షోలలో శేఖర్ మాస్టర్ కు ముద్దు పెట్టడం నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.శేఖర్ మాస్టర్ పెళ్లైన డ్యాన్స్ మాస్టర్ కావడంతో శ్రీముఖి ముద్దు పెట్టడంపై భిన్నాభిప్రాయాలు వినిపించాయి.శ్రీముఖి ప్రస్తుతం క్రేజీ అంకుల్స్ సినిమా...
Read More..మెగా హీరో నుండి సుప్రీం హీరోగా మారిన సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూకుడును చూపిస్తున్నాడు.ఆ మధ్య వరుసగా ఫెయిల్యూర్ చిత్రాలు పడటంతో సబ్జెక్టు ఎంచుకోవడంలో కాస్త ఆలోచిస్తున్నాడు.ఇక ఆయన నటించిన లాస్ట్ మూవీ ‘ప్రతిరోజూ పండగే’...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి.మా ఎలక్షన్ లను ఎప్పుడు నిర్వహించేది కూడా తెలియదు కానీ ఈ క్రమంలోనే ఎన్నికలలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేయడం సర్వత్రా విమర్శలకు కారణమవుతోంది.ఈ...
Read More..నటి,నిర్మాత మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేసే పోస్టులు, కామెంట్స్ దారుణమైన ట్రోలింగ్ కి గురవుతూ సోషల్ మీడియాలో కాంట్రవర్సి కూడా కారణమవుతుంటాయి.అయితే ప్రస్తుత...
Read More..కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రస్తుతం సన్ ఆఫ్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఒక ఇంటర్వ్యూలో మోహన్ బాబు మాట్లాడుతూ తాను లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చానని నాన్న స్కూల్ టీచర్ గా పని చేసేవారని చెప్పుకొచ్చారు.బాల్యం నుంచి...
Read More..అయ్యప్పనుమ్ కోషియమ్ మూవీ రీమేక్ భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ నేడు రిలీజ్ కాగా లుంగీ కట్టుకుని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోయేలా ఉన్న సంగతి తెలిసిందే.ఫ్యాన్స్ ముందుగా ఊహించిన విధంగానే ఈ సినిమాకు భీమ్లా నాయక్ టైటిల్ ఫైనల్ అయింది.మాస్...
Read More..ఆనందం, పిలిస్తే పలుకుతా మరికొన్ని సినిమాలతో హీరో ఆకాశ్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే తెలుగులో నటుడిగా ఎక్కువ కాలం ఆకాశ్ కెరీర్ ను కొనసాగించలేకపోయారు.హెయిర్ స్టైల్, స్టైలిష్ లుక్ తో అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టిన ఆకాశ్ కచ్చితంగా స్టార్ హీరో...
Read More..హుజురాబాద్ బై పోల్ను టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి అందరికీ అర్థమవుతున్నది.ఈ క్రమంలోనే ఈ నెల 16న సీఎం కేసీఆర్ హుజురాబాద్లో ‘దళిత బంధు’ను లాంచ్ చేయబోతున్నారు.దళిత ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఇందుకు...
Read More..ఈ మధ్య కాలంలో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎందరినో పట్టి పీడిస్తున్న కామన్ సమస్య అధిక బరువు.మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, పోషకాల లోపం, మద్యపానం, దీర్ఘకాలిక వ్యాధులు ఇలా రకరకాల కారణాల వల్ల బరువు పెరిగిపోతూ...
Read More..అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సారి అధ్యక్షుడు బిడెన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడు చేయని తప్పిదం బిడెన్ చేశారని, చరిత్ర హీనుడిగా బిడెన్ మిగిలిపోతారని ఆరోపించారు.ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్నా ఘోరాలకు బిడెన్...
Read More..The Taliban, which has taken control of most of Afghanistan, have now entered Kabul, the capital of Afghanistan.Terrorists who came very close to the city yesterday, infiltrated into the city,...
Read More..టాలీవుడ్ లోనే కాదు భారతీయ సినిమా పరిశ్రమలోనే దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి.బాహుబలి సినిమా ద్వారా ప్రపంచానికి భారతీయ సినిమా సత్తా ఏంటో చూపిన వాడు.ఒక్క సినిమాతో దేశ వ్యాప్తంగా ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.అంతేకాదు అంతకు ముందు ఆయన...
Read More..అమెరికాలో ఆసియన్ల పై దాడులు.ఈ మాట గడిచిన కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉంది.దాడులు జరిగిన ప్రతీ సారి ఆందోళన వ్యక్తం చేయడం, దుమ్ము పట్టిన చట్టాలు దులపడం, వివాదాన్ని సాగదీయడం, చివరికి వదిలేయడం మళ్ళీ దాదాలు మొదలవ్వడం ఇవన్నీ ఒకే పద్దతిలో జరుగుతున్నాయి...
Read More..ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు పలు దేశాలకు వలసలు వెళ్ళడం పరిపాటే, అక్కడి ఆర్ధిక పరిస్థితుల కారణంగానో లేక, ఎక్కువ పని సమయాలు, చేసే పనికి ఎక్కువగా డబ్బులు రావడం ఇలా ఎన్నో కారణాల వలన వలసలు వెళ్తూ ఉంటారు.అలా...
Read More..Participating in the 75th Independence Day celebrations at Golconda, CM KCR announced that the Telangana state government would waive off farm loans.The government has already waived crop loans of up...
Read More..ఒక సినిమా మీద కథ సమయంలో సగం.స్క్రిప్ట్ వరకు వచ్చే సరికి పూర్తిగా ఓ అవగాహనకు వచ్చే అవకాశం ఉంది.దర్శక నిర్మాతలో పాటు హీరోకు కూడా ఈ సినిమా హిట్ అవుతుందో.? ఫట్ అవుతుందో? కాస్త అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది.కొన్నిసార్లు...
Read More..కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన దేశాల నుంచి విమాన రాకపోకలతో పాటు ప్రయాణీకులను ఇటీవల బ్రిటన్ ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే.ఇదే సమయంలో అంతర్జాతీయ ప్రయాణీకుల కోసం ఆ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.అన్ని రకాల కోవిడ్ నిర్థారణా పరీక్షల...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ డైరెక్టర్లలో దర్శకుడు తేజ ఒకరనే సంగతి తెలిసిందే.జయం, నువ్వునేను, చిత్రం, నేనేరాజు నేనేమంత్రి సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న తేజ సినీ కెరీర్ లో సక్సెస్ ల కంటే ఫెయిల్ అయిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.సీన్ లో...
Read More..తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని అంటేనే ఓ బ్రాండ్ ఉంది.ఇక చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు వేసిన పునాది అలాంటిది మరి.నాగేశ్వర్ రావు నటవారసుడిగా నాగార్జున అప్పట్లో ఎంట్రీ ఇచ్చి,ఎన్నో హిట్స్ అందుకున్నారు.అయితే టాలెంట్ తో ఎదిగి, టాలీవుడ్ సినియర్ స్టార్...
Read More..