ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుండి పాఠశాలలు పున ప్రారంభం కానున్నాయి.కరోనా నిబంధనలు అమలు చేస్తూ.
స్కూల్ యాజమాన్యాలు పాఠశాలలు ఓపెన్ చేస్తూ ఉన్నాయి.ఇదిలా ఉంటే నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా.
ఏపీలో పాఠశాలల రూపురేఖలు మొత్తం మారిపోయాయి.పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తూ జగన్ ప్రభుత్వం… నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
ఇదిలా ఉంటే తూర్పుగోదావరి జిల్లాలో నేడు సీఎం జగన్ పర్యటించనున్నారు.ఇదే సమయంలో జగనన్న కానుక పథకం అమలు చేయనున్నారు.
జగనన్న విద్యా కానుక పథకం ద్వారా విద్యార్థులకు.రెండు జతల స్కూల్ యూనిఫామ్ తో పాటు బుక్స్… టెక్స్ట్ బుక్స్.షూస్..బెల్ట్ ఏపీ విద్యార్థులకు సీఎం జగన్ అందించనున్నారు. ఇదిలా ఉంటే ఖచ్చితంగా పాఠశాలల్లో తరగతి గదులు ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయడం తో పాటు ఖచ్చితంగా విద్యార్థుల మధ్య సోషల్ డిస్టెన్స్ ఉండేలా ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకోవటం జరిగింది.
ఒకో తరగతికి 20 మంది విద్యార్థులు మించకూడదని స్థానిక ఎస్యోపి పాఠశాలల్లో ఉండాలని కీలక సూచనలు మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది.