ప్రకాశించని నవరత్నాలు - జగన్ మోసపు లీలలు పేరిట టీడీపీ పుస్తకం

ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ తాజాగా ‘ ప్రకాశించని నవరత్నాలు – జగన్ మోసపు లీలలు’ పేరిట ఓ పుస్తకాన్ని విడుదల చేసింది.ఈ సందర్భంగా ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 99 శాతం హామీలు అమలు చేశామన్న వైసీపీ ప్రచారం అవాస్తవమని ఆరోపించారు.

 Tdp Book In The Name Of Navaratna Navaratna - Jagan Mosapu Lilas-TeluguStop.com

పది శాతం హామీలు మాత్రమే అమలు చేశారని చెప్పారు.వైసీపీ తప్పుడు ప్రచారంతో ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు.

రైతుభరోసా కింద 12 హామీలు ఇస్తే ఒక్కటీ కూడా అమలు కాలేదన్నారు.ఆరోగ్య శ్రీ కింద ఇచ్చిన ఎనిమిది హామీలు కూడా అమలు కాలేదని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube