రైతు సమస్యలపై నిరసనలకు సంయుక్త కిసాన్ మోర్చా సిద్ధం

రైతుల సమస్యలపై సంయుక్త కిసాన్ మోర్చా ఆందోళనకు సిద్ధమవుతోంది.ఈ మేరకు ఈనెల 26న దేశంలోని అన్ని ప్రాంతాల్లో రైతులు నిరసన ర్యాలీలు చేపట్టనున్నారు.

 Samyukta Kisan Morcha Prepares For Protests On Farmers' Issues-TeluguStop.com

డిసెంబర్ 1 వ తేదీ నుంచి 11వరకు రాజ్ భవన్ ల దగ్గరకు ర్యాలీలు చేరుకోనున్నాయని సమాచారం.పెండింగ్ లో ఉన్న రైతుల సమస్యలను పరిష్కరించాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది.

అదేవిధంగా రైతుల ఉద్యమం కొనసాగింపుపై డిసెంబర్ 8 న కర్నార్ లో సమావేశం నిర్వహించనున్నారు.వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన నవంబర్ 19న ఫతే దివస్ గా జరుపుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube