తాగునీటిపై ఆర్డీవో సమీక్షా సమావేశం

సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల పట్టణ మున్సిపల్ కార్యాలయం( Neredcherla Municipality )లో శనివారం తాగునీటి సమస్యపై హుజూర్ నగర్ ఆర్డీవో వి.శ్రీనివాసులు సమీక్ష సమావేశం నిర్వహించారు.

 Rdo Review Meeting On Drinking Water, Neredcherla Municipality, Rdo , Tankers,-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో నేరేడుచర్ల పట్టణంలోని ప్రజలందరికీ తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులను కోరారు.

నీటి ఎద్దడి ఉన్న వార్డులలో ట్యాంకర్లతో( Tankers ) నీటి సరఫరా చేయాలని సూచించారు.

పైప్ లైన్ లో లీకేజీలు ఉంటే తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలని, తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏ.అశోక్ రెడ్డి,కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది,వార్డు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube