పెన్షన్ టెన్సన్...!

సూర్యాపేట జిల్లా:రాష్ట్రంలో కొత్త సర్కార్ కొలువుదీరాక గత ప్రభుత్వంలో ఇచ్చిన సామాజిక పెన్షన్లు పడక పోవడంతో పెన్షన్ దారుల్లో టెన్సన్ మొదలైంది.గత ప్రభుత్వం ఆసరా పథకం కింద వృద్ధులు, వితంతువులు,చేనేత కార్మికులు,కల్లుగీత కార్మికులు,బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, హెచ్ఐవి,పైలేరియా బాధితులకు నెలకు రూ.2016,వికలాంగులకు రూ.3016 పెన్షన్ ఇచ్చేది.తాము అధికారంలోకి వస్తే పెన్షన్ దారులకు రూ.4000,వికలాంగులకు రూ.6000 చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.కానీ,సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని వృద్ధులకు డిసెంబర్ నెలలో పింఛన్ పడలేదని,జనవరిలోనైనా పడుతుందో లేదో తెలియడం లేదని పెన్షన్ పై ఆధారపడి జీవించే వృద్దులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

 Pension Tenson , Widows, Weavers, Stonemasons, Bead Workers ,congress-TeluguStop.com

పెంచే పెన్షన్ సంగతి దేవుడెరుగు ఉన్న పెన్షన్ అయినా ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని వృద్దులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube