మట్టితో గణపతి బాలుని ప్రతిభ

మట్టితో గణపతిని వినాయక చవితి( Vinayaka Chavithi ) సందర్భంగా తయారుచేసిన బాలుడు చెట్కూరి సాయి చరణ్ తయారుచేసి పలువురి మన్ననలు పొందారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన చెట్కూరి సాయి చరణ్ 8వ తరగతి చదువుతున్నాడు.

 Rajanna Sirciila Boy Made Clay Ganesha,rajanna Sircilla,clay Ganesha,vinayaka Ch-TeluguStop.com

మట్టి వినాయకులను పూజించాలనే తపనతో మట్టితో వినాయకుని( Clay Ganesha ) ప్రతిమ తో పాటు శివలింగాన్ని, చేతిలో త్రిశూలం ఆకృతులను తయారు చేసి అనంతరం కలర్లను అద్దాడు పర్యావరణాన్ని కాపాడుటకు మట్టి విగ్రహాన్ని తయారు చేశానని బాలుడు పేర్కొన్నారు.గతంలో అనేక చిత్రాలను స్కెచ్ పెన్నులతో గీస్తూ పాఠశాలలో ప్రదర్శించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube