పోలీసు అమరవీరుల త్యాగాలను మరువద్దు - సిరిసిల్ల డీఎస్పీ ఉదయ్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా: శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణాలర్చించి పోలీసు అమరవీరులను ప్రజలు మరువద్దని సిరిసిల్ల డిఎస్పీ ఉదయ్ రెడ్డి తెలిపారు.పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని (ఫ్లాగ్ డే) పురస్కరించుకోని టౌన్ పోలీస్, ఎన్జీవో వారి ఆధ్వర్యంలో

 Dont Forget The Sacrifices Of Police Martyrs Sirisilla Dsp Uday Reddy, Police Ma-TeluguStop.com

సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ ముందర ఏర్పాటు చేసిన క్రొవ్వొత్తిని వెలిగించి అమరవీరులకు నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో టౌన్ సి.ఐ ఉపేందర్, ఎస్.ఐ ప్రేమనదం, ఆర్.ఎస్.ఐ రమేష్ పోలీస్ సిబ్బంది, ఎన్జీవో ఓజా పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube