పేద ప్రజల ప్రాణాల కంటే చంద్రబాబే పవన్ కళ్యాణ్ కు ముఖ్యం - మంత్రి కారుమురి

అమరావతి: చంద్రబాబు, పవన్ భేటీ పై మంత్రి కారుమురి రియాక్షన్.చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయిక కొత్త ఏమీ కాదు.

 Minister Karumuri Comments On Pawan Kalyan Chandrababu Meet In Hyderabad, Minist-TeluguStop.com

ఇద్దరూ ఎప్పటినుంచో కలిసే ఉన్నారు.రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి వీళ్లకు అవసరం లేదు.

రాజకీయ ప్రయోజనాలు రాజకీయ లబ్ధి వీళ్ళకి ముఖ్యం.పేద ప్రజల ప్రాణాల కంటే చంద్రబాబే పవన్ కళ్యాణ్ కు ముఖ్యం.పుష్కరాల్లో 30 మంది చనిపోతే మాట్లాడలేదు.ఇటీవలే 11 మంది చనిపోతే నోరెత్తలేదు.

తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు కలిసి ఏపీ పై కుట్ర చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube