బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని బలవన్మరణం తీవ్ర కలకలం సృష్టించింది.ట్రిపుల్ ఐటీలో పీయూసీ -2 చదువుతున్న విద్యార్థిని బాత్ రూమ్ లో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని తెలుస్తోంది.

 Female Student Commits Suicide In Basara Triple It-TeluguStop.com

వెంటనే గమనించిన తోటి విద్యార్థినీలు, సిబ్బంది అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలుని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.కానీ అప్పటికే విద్యార్థిని మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

మృతురాలు సంగారెడ్డి జిల్లాకు చెందిన దీపికగా గుర్తించారు.అయితే దీపిక బలవన్మరణానికి అనారోగ్య సమస్యలే కారణమని ట్రిపుల్ ఐటీ యాజమాన్యం వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube