ఎల్లారెడ్డిపేట గిద్ద చెరువులో ఓ వ్యక్తి గల్లంతు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్ద చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశత్తు మునిగి ఓవ్యక్తి పండుగ పూట గల్లంతు అయిన ఘటన వెలుగు చూసింది.స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా వున్నాయి.

 A Person Drowned In Ellareddypet Gidda Pond, Ellareddypet, Gidda Pond, Anarashi-TeluguStop.com

ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామానికి చెందిన ఆనరాశి రాజశేఖర్(35) అనే వ్యక్తి శనివారం ఉదయం 6 గంటలకు

చేపలు పట్టేందుకు గిద్ద చెరువులోకి వెళ్ళి చేపలు పడుతున్న క్రమంలో లోతట్టు ప్రాంతాలలోకి కాలుజారి గల్లంతయ్యాడు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గజ ఈత గాళ్ళ సహాయం తో గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube