బాధిత కుటుంబానికి బియ్యం వితరణ - పవర్ యూత్ ఔధర్యం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఆరే నరసయ్య భార్య, కూతురు ఇటీవల ప్రమాదవశాత్తు ప్రహరీ గోడ కూలి మరణించారు.బాధిత కుటుంబానికి మంగళవారం ఎల్లారెడ్డిపేట పవర్ యూత్ ఆధ్వర్యంలో నరసయ్యను పరామర్శించి భరోసా కల్పిస్తూ 50 కిలోల బియ్యాన్ని అందజేసి తమ ఔదర్యాన్ని చాటుకున్నారు.

 Distribution Of Rice To Affected Family - Power Youth Charity , Rice , Power Y-TeluguStop.com

ఈ కార్యక్రమంలో పవర్ యూత్ సభ్యులు గుర్రం వెంకటేష్, రాఘవేంద్ర,కళ్యాణ్,వినోద్, సంతోష్, చిరంజీవి, అశోక్, రవి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube