రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రoగి మండల కేంద్రంలోని దసరా నాయక్ తండాలో సంత్ సేవాలాల్ మహరాజ్( Sant Sewalal Maharaj ), మారియమ్మ తల్లి అలయాల నిర్మాణానికి భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ ఆలయాన్ని నిర్మిచండం సంతోషంగా ఉందన్నారు.
ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా ఆలయ నిర్మాణ పనులు చేపడతామని సూచించారు.సేవాలాల్ మహరాజ్ సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో లావుడ్యా మోహన్,రాజు,సత్యం,లింబ,ప్రియ,తిరుపతి,దేవా,సంతోష్,లక్ష్మణ్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.